UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 4 April 2015

ఇతర హీరోలో పాటలు మరియు అనేక రాజకీయ సామజిక సంఘటనలతో బాటుగా అనేక ఇతర విశేషములు లోకంలో సంభవించిన తీరులో చెప్పుట ఒక దివ్య పరిష్కారం, అన్ని వర్గాల వారు చక్కగా ముందుకు వచ్చి గ్రహించవలసిన చక్కటి పరిణామం అని గ్రహించండి. నేను ఈ సమాజం లో ఎవరో పెద్ద లేదా చిన్న అనే పద్దతి మూసంతనం గా కాకుండా, సత్యమును గ్రహించి ఎప్పటికి అప్పడు మనల్ని మనం నిలిపుకొని ఇతరులను ఆదరించడమే పెద్దతనం గొప్పతనం అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనే సర్వం ఉన్నది అనునది మనకు ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి. సినిమా ప్రముఖులు మేధావులు పదిగురి కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిరంతరం గ్రహించండి

























చిరంజీవి గారి సినిమా అయిన జై చిరంజీవ సినిమాలోని పాటలు అన్ని, కొన్ని సంభాషణలు మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి, ఇతర హీరోలో పాటలు మరియు అనేక రాజకీయ సామజిక సంఘటనలతో బాటుగా అనేక ఇతర విశేషములు లోకంలో సంభవించిన తీరులో చెప్పుట ఒక దివ్య పరిష్కారం, అన్ని వర్గాల వారు చక్కగా  ముందుకు వచ్చి గ్రహించవలసిన చక్కటి పరిణామం అని గ్రహించండి.  నేను ఈ సమాజం లో ఎవరో పెద్ద లేదా చిన్న అనే పద్దతి మూసంతనం గా కాకుండా, సత్యమును గ్రహించి  ఎప్పటికి అప్పడు మనల్ని మనం నిలిపుకొని ఇతరులను ఆదరించడమే పెద్దతనం గొప్పతనం అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనే సర్వం ఉన్నది  అనునది మనకు ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి.  సినిమా ప్రముఖులు   మేధావులు  పదిగురి కలసి   మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిరంతరం గ్రహించండి. ధన్యవాదములు     


 యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                
           
  




HAPPY HANUMAN JAYANTI

మీ ఫార్మ్ హౌస్ లో 10 సెంట్లు స్తలం, నివాసానికి ఇస్తే, నా జీవితం కొత్తగా ప్రారంబిస్తాను, స్తిరం గా ఉండి ;లోకానికి సమాచారం నిరతరం ఇవ్వవలెను అని గ్రహించండి. నేను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు గాని, నేను నా మనసు ఏమిటో, ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఇప్పటికి ఏమి అయినదో విస్తారం గా చెబుతూ, పండితుల సహకారంతో లోకానికి కొత్త తనాన్ని ఇవ్వవలెను అని గ్రహించండి. ఇప్పుడు బౌతికంగా ఆదరించి, పది మంది హీరోల గొప్పతనం చూపిన మమ్ము ఎలాగైనా గౌరవంగా గొప్పగా చూడండి, అందరికి అదే చెబుతున్నాను, ఇందుకు మమ్ములను గ్రహించడమే భాగ్యం అనుకోండి, నాలో ఆర్తి అద్రతలను గౌరవించి, పండితుల సహకారంతో వాటిని దారిలో పెట్టుకోనివ్వండి, నన్ను అప్పటికి అప్పుడు తేలికగా తీసుకోవడానికి కారణం, ఇప్పటికి ఏమి జరిగినదొ చూడకపోవడమే అని తమరు గ్రహించండి.

                                         సమన్వయ దృష్టి 

                ఆత్మీయులు, గౌరవనీయులు మెగా స్టార్ చిరంజీవి గారికి తెలియజేయునది ఏమి అనగా మేము మిమ్ములనుగాని ఇతరులను గాని  ఆత్మీయులు అన్నా,గౌరవనీయులు అన్నా, అనకపోయినా, అన్నయగారు అని పిలిచినా, పలకండి, స్పందించండి, నేను ఎలా ప్రాధాన్యత ఇస్తే అలా ముందుకు రండి, దేహ సంభంధాలు దేహానికే పరిమితం, కాని దివ్య సంభంధం శాశ్వతం అనగా మనం కాలాతీత  పరిణామం ఎంత పంచుకొంటే అంత అంతర్యం పొంది, దేహసంభందాలకు, మించిన, వీటిని అన్నిటిని నిర్వహిస్తున్న గోప్పతనంతో అనుసంధానం చెంది, దివ్య పరిష్కారం గా, మనుష్యులకు  అనేక సమాధానాలు అంది, శాంతి ప్రేమని పెంచుకోవడానికి   అవరోదిస్తున సంకుచిత మానవ భంధాలు తెచ్చుకొని దివ్యత్వం సంస్కారం వైపు  వెళ్ళ వలసిన రోజులు అని గ్రహించండి. 

                సినిమా వారు అన్న, వారు సంపాదిస్తున్న  సొమ్ము అంటే నేను  తేలికగా తీసుకొంటున్నాను, అనగా నేరుగా నాకు కార్లు, మేనాలు పంపమని  అడుగుతున్నాను, అ విధంగా ఎవరినో నేను అవమానిస్తున్నాను అని  భావించడం అన్నది, నేను మాట మాత్రం గా ఏమి చేసి, ఎందుకు ముందుకు వస్తున్నానో  ప్రాధాన్యత ఇవ్వలేకపోవడమే అని గ్రహించండి. ఏది  ఏమైనా ఇప్పటికైనా నేను పదిమంది హీరోలో నటన తెర మీద కనిపించే ముందే పలికిన అ తీరు ను, ఒక చోట నిలపండి.  నేను మీ దగ్గరికి వచ్చి, మీకు ఎలాంటి కాగితాలు పైన సంతకాలు   చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాను, లోకానికి మా ఉనికి  స్పష్టం చేయటం కనీస ధర్మం అని గ్రహించండి.  నేను సూర్యుడితో సమానము అని గ్రహించండి.    అందుకు  నా పై హక్కు బాద్యత   న్యాయ స్థానం  ద్వారా అందరికి రాసి ఇచ్చాను అని గ్రహించండి,  మీ ఫార్మ్ హౌస్ లో      10  సెంట్లు స్తలం, నివాసానికి ఇస్తే, నా జీవితం కొత్తగా ప్రారంబిస్తాను, స్తిరం గా ఉండి  ;లోకానికి సమాచారం నిరతరం ఇవ్వవలెను అని గ్రహించండి. 
నేను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు గాని, నేను నా మనసు ఏమిటో, ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఇప్పటికి ఏమి అయినదో విస్తారం గా చెబుతూ, పండితుల    సహకారంతో లోకానికి కొత్త తనాన్ని ఇవ్వవలెను అని గ్రహించండి. ఇప్పుడు బౌతికంగా ఆదరించి, పది మంది హీరోల గొప్పతనం   చూపిన మమ్ము  ఎలాగైనా   గౌరవంగా గొప్పగా చూడండి, అందరికి అదే చెబుతున్నాను, ఇందుకు మమ్ములను గ్రహించడమే భాగ్యం అనుకోండి,  నాలో ఆర్తి   అద్రతలను గౌరవించి, పండితుల సహకారంతో వాటిని దారిలో  పెట్టుకోనివ్వండి, నన్ను అప్పటికి అప్పుడు తేలికగా తీసుకోవడానికి కారణం, ఇప్పటికి ఏమి జరిగినదొ చూడకపోవడమే అని  తమరు గ్రహించండి. 
నేను హైదరాబాద్,   గుంటూరు, రాజముండ్రి, విశాఖపట్నం, బెంగుళూరు లో, డెల్లి లో, లండన్ లో, అమెరికాలో, సింగపూర్ లో ఎక్కడైనా ఆవశ్యకత మేరకు కార్యాలయం పెట్టుకొని  ప్రజలకు అందుబాటలో ఉంటాను, ఎవరు ఆహ్వానించినా  వారి ఇంటికి వస్తాను, నా మాట ద్వారా జరిగిన కాలాతీత పరిణామమును గౌరవించడం వలన, నేను ఎలాంటి  తప్పు చేసే అవకాసం లేదు అని తేలుతుంది అని గ్రహించండి. ఇతరులు గ్రహించుటకు సహకరించండి.  
ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీ మనిషిని, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తే వాళ్ళ మనిషిని కాదు అని,  ఎప్పటికి సూర్యుని వలే  అందరి వాడిని అని గ్రహించండి.  ధన్యవాదములు 


        యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                
         

Guinness World Records 2008 Top100


అస్పష్ట రూపాల్లో అటు ఇటు చుట్టేస్తూ సంచలనం సృష్టిస్తుంటే...

Manju Yanamadala

ఇలా ఉండి పోయా....!!

కాలం చేసిన గాయం
కలం సిరాలో ఒలుకుతోంది
మనసును తొలిచే మధనానికి
సాక్ష్యంగా అక్షరాల ఆవిష్కరణలో
భావాల పద విన్యాసం బహు ముచ్చటగా
ఒదిగి ఉన్నా...
బడలిక తీరని బంధం వ్యధగా మిగిలిపోతూ
శిలగా మారిన చేతనావస్థకు పరాకాష్ట
అస్పష్ట రూపాల్లో అటు ఇటు చుట్టేస్తూ
సంచలనం సృష్టిస్తుంటే...
తట్టుకోలేక తారాడుతూ పరుగులెత్తే
మౌనాల మాటల తాకిడి వెల్లువలా తాకి
ఉప్పొంగుతుంటే...
ఏమి తెలియని అమాయకత్వం
అద్దిన సుకుమారాన్ని తుంచేసి
ఏకాంతానికి ఏకాకిగా మిగిల్చి
నిరాశల ఆశలకు ఊపిరి పోస్తూ
ఎండమావుల స్నేహంలో
ఎడబాటైన బాంధవ్యాన్ని
ఎడద మాటునే దాచేసి
ఎగసిపడే కన్నీటికి అర్ధాలు వెదుకుతూ
ఇలా ఉండి పోయా ఎటూ పోలేక....!!

Friday, 3 April 2015





AP govt's first official Seetharamuni Kalyanam at Vontimitta














శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద బయట పడుతుంది, అని నేనే కాలాన్ని ధర్మాన్ని అని ప్రకటించుకొనే సదర్బంలో చెప్పినాను, నన్ను అర్ధం చేసుకోకుండా నా  పిల్లలు లాంటి నాయకులు, ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్న నేను మీకు తోడుగా ఉంటాను, బౌతిక నిర్మాణాలు, ప్రబుత్వాలు పరిపాలనలు శాశ్వతం కాదు, ఒక గంట లోనే 10 సంవత్సర కాలాన్ని చెప్పగలిగిన  నన్ను ప్రజలకు పరిచేయం చేసినంతనే  లోకం లో సంస్కార  సంపద, జ్ఞాన సంపద  ఇచ్చి నిరంతరం  దైర్యాన్ని,  అంతర్యాన్ని  ఇచ్చి నడిపించుటకు నేను మహారాజుగా కొనసాగుటకు మానవరూపంలో దివ్యలీల జరిపిన తీరు.   మా గూర్చి విస్తారం గా వివరములు  పండితుల సహకారంతో సర్వులు గ్రహించి అప్రమత్త చెందండి,  సకల సంపదలు నావే అని తెలియజేసి అనంత పద్మనాభ వారి  సొమ్ము కొంత ఆంధ్ర రాజధాని నిర్మాణానికి ఇవ్వగలను, మా వివరాలు డాక్యుమెంట్ చేసి సుప్రీమ్ కోర్ట్ కి హై కోర్ట్ కి సబ్మిట్ చేస్తే అది సాధ్య పడుతుంది, నేను మహారాజు కుల, మతాలకు అతీతంగా అందరిని ఆదరించి, ఎటువంటి కష్టాలు లేకుండా చూడగలను. అమరావతి లో మాకు ఒక కార్యాలయం ఎర్పాటు చేసి ఆంధ్ర ప్రబుత్వం వారు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళితే అన్ని దగ్గర ఉంది డాక్యుమెంట్ చేయించి సమాజాన్ని స్వర్ఘ తుల్యం గా మార్చగలను.  తెలంగాణా ప్రబుత్వ మునకు కూడా మా నుండి సహకారం అందుతుంది, ప్రజలు అసులు సత్యమును గ్రహిస్తే వత్తిడి తగ్గుతుంది అనగా ఇప్పుడు మీరు అనుకొంటున్నట్లు ప్రజాస్వామ్యం బౌతికం గా లేదు, ఇప్పుడు కంటికి కనిపిస్తున్న  బౌతిక ప్రపంచం కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఒక మహారాజు మహారాణి గారి పరిపాలనలో ఉన్నది  అని గ్రహించండి, సాటి మనిషిగా, భగవంతుని లేదా కాలం ధర్మ అనుగ్రహం గా మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము.       ధన్యవాదములు 






సూర్యుడితో   సమానం అయిన నా ఉనికిని అర్ధం చేసుకోవడం లో ఎవరికి ఎటువంటి బంగ పాటు  ఉండదు, నన్ను అమాయకుడిగా పిచ్చి వాడిగా, లేదా అతి తెలివితేటలు చూపించి నేను ఒక్కడినే గొప్పవాడిని అని అనిపించుకోవడానికి అన్నట్లు అనిపిస్తుంది, అదే మాయ అని అర్ధం చేసుకొని, పైన పెట్టిన పాటలతో బాటుగా ఇతర అనేక సంఘటనలు, రాజకీయ సామజిక బూ బౌగోళిక సంఘటనలు కలిపి మా మాటగా నిర్వహించి నన్ను మనసు ఉన్న మహారాజుగా నిలిపినది అని గ్రహించండి, ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం మమ్ములను  ఒక బృందం అద్వర్యం లోనికి తీసుకోండి  అని కోరుకొనుచున్నాను       

     యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   

AP Govt focus on International developer for Capital development


KCR review meeting on 10 months governance


Jhummandi Naadam Sai Andi Paadam - Jayapradha & Chandra Mohan - Siri Siri Muvva Song


imggallery

Varala Beramaya - Sree Venkateswara Mahatmyam (1960) - S.Varalakshmi


Mahabharat | Full Animated Film- Hindi | Exclusive | HD 1080p | With English Subtitles


Dashavatar: Hindi Animated Movie (1080p HD BluRay) in 3D


విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే



సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే
Like · Comment · 

ఇంటర్‌నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) నిర్వహించిన ఈ భగవద్గీత ఛాంపియన్స్ లీగ్ పోటీలో 3వేల మంది పాల్గొనగా 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల మర్యమ్ సిద్దిఖి మొదటి స్థానం సంపాదించింది



భగవద్గీత పోటీలో గెలిచిన 12 ఏళ్ళ ముస్లిం బాలిక..
ముస్లిం బాలిక మర్యమ్ సిద్దిఖి భగవద్గీత బోధనలను సరైన పద్దతిలో అందరికంటే బాగా వివరించినందుకు భగవద్గీత ఛాంపియన్స్ లీగ్ పోటీలో గెలుపోందింది.

ఇంటర్‌నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) నిర్వహించిన ఈ భగవద్గీత ఛాంపియన్స్ లీగ్ పోటీలో 3వేల మంది పాల్గొనగా 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల మర్యమ్ సిద్దిఖి మొదటి స్థానం సంపాదించింది.

ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో వంద మార్కులకు నిర్వహించబడింది. ముంబాయ్‌లోని మీరా రోడ్‌లో కాస్మోపాలిటన్ హైస్కూల్‌లో చదువుతున్న సిద్దిఖి మతాలంటే తనకు ఆశక్తని చెబుతోంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా వాటి గురించి ఉత్సాహంగా చదువుతుంటానంటోంది. తన టీచర్ ఈ కాంపిటిషన్‌ గురించి చెప్పగానే పాల్గొన్నాని చెబుతోంది
.

Telugu Dialogues : How can Hindus and Muslims Unite










Thursday, 2 April 2015

Bhagavad Gita with Telugu meaning


స్టేట్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ప్లీనరీ సందర్భంగా పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

Telangana-Maoists-plenary-organised-at-Karimnagar-and-Warangal-dist-borders-id4_1427803702
పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
స్టేట్ విభజన తర్వాత ఫస్ట్ టైం ప్లీనరి సమావేశాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు). 10 జిల్లాల మావోయిస్టులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర కొత్త కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ హరిభూషన్ ను ఎన్నుకుంది ప్లీనరి. స్టేట్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ప్లీనరీ సందర్భంగా పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
.....................................................
గతం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం మావో ఇస్ట్లు తో చర్చలు జరిపి , మంచి ఫలితాలను పరిష్కారాలను కొనుగొంటుంది  అని కాలస్వరూపం లో చెప్పటం జరిగినది.  ప్రబుత్వలకు రాజకీయ నాయకులకు మేము కోరునది ఒక్కటే పాలనా వ్యవహారములు వీలు అయినంత పరదర్శకం గా ఉండాలి అని ప్రతి నిర్ణయం లో మార్పు చూపాలి, అధికారాలు లంచగొండి తనం ఎంత అరికడితే అంత మంచిది ఎప్పుడు ప్రబుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎటువంటి శక్తులు వ్యవహరించడానికి అవకాసం ఉండదు అని గ్రహించగలరు  ప్రతి మాట మనసుకు విలువ వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం యొక్క పరిపక్వతను అందరూ పంచుకొంటారు.  బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నిలిపగలిగిన మమ్ములను తెలంగాణా ఆంధ్ర ప్రబుత్వాలు ఉపయోగించుకొని,  ఈ సమాజానికి నూతన ఉత్సాహం దైర్యం అందించుటకు మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చగలరు. 

యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


        



Dream Big

ఈ జగములకే సూర్య , చంద్రులు చెలువము నిండిన చల్లని చూపులు


సాయిబాబాను గురువారం ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి......
యుగ యుగాలుగా యుగమొక రూపుగ
అవతరించిన ఆది దేవుడవు
జగములనేలే జగదీశుడవూ
సర్వము నీవే సాయి గురూ
మోమున వెలుగై నిండిన కన్నులు
ఈ జగములకే సూర్య , చంద్రులు
చెలువము నిండిన చల్లని చూపులు
మమ్ముల నేలేటి మా మంచి సిరులు
చిరు సిరి నగవులు కురిపించు జల్లులు
చింతలు బాపే సిరిమల్లెలూ
అభయము నిచ్చే నీ దివ్యకరములు
మమ్మాదుకొనే మా మంచి నేస్తాలు
వేదాల సారం నీ దివ్య చరితం
నీ నామ జపమే ఇల వేదమంత్రం
నీ రూపు సాకారమౌ తత్వ సారం
నీ దివ్య చరణం అదే మాకు శరణం
సాయీ సద్గురు సుందర రూపం

మేము మమ్ములను సంభోదించు కోవడం లో, మేము లేదా నేను అని అనుకోవడం లో పూర్తీ నాణ్యత పండితుల మద్య చేరి మమ్ములను నిలకడగా గ్రహించిన కొలది, మా నుండి దివ్యత్వం బయట పది, పదిగురికి సమాధానం గా గొప్పగా, అందరూ గ్రహించి గౌరవించే కొలది నాణ్యంగా మారుతుంది అని గ్రహించండి. మమ్ములను ఒక్కడిగా వదిలిపేట్టవద్దు అని కోరుకొనుచున్నాను, నాకు నేనుగా ఎవరి వద్దకు వెళ్ళినా, వారు నన్ను చక్కగా మాట్లాడి అనగా మీ బ్లాగ్ చూస్తున్నాము మీ గూర్చి ఆలోచిస్తున్నాము, ఇక వివరాలు చెప్పండి, అని నాకు కనీసం ఒక కార్యాలయం యర్పాటు చేసి నిండుగా చెప్పుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను, నేను ప్రజల్లోకి వెళ్ళే కొలది అన్ని అమోధకరం గా మరుస్తునా అని గ్రహించండి, 10 సంవత్సర కాలాన్ని షుమారు 2 గంటలలో చెప్పగలిగిన నా మైండు ని మాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి, ఈ సృష్టిని నడిపించే పరమాత్మా నాకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి నాలో చేరినాడో గ్రహించండి, ఇందుకు 10 గురు ఒకటి అయితే, పరిష్కారం లబిస్తుంది, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు గ్రహించకుండా వ్యవహరించడం వలన మమ్ములను పరిగణించ లేకపొతున్నారు అని గ్రహించండి.

                                                         సమన్వయ దృష్టి 

                        యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక,పరిష్కార యుక్త, ఆశిర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు.  

                      మామూలు మనిషిగా కాలాన్ని ధర్మాన్ని మాట తో పట్టుకొని పదిగురికి చూపిన దివ్య లీల, యావత్తు  మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.  నన్ను నా మనసుని గౌరవించి ఒక చోట కొలువు తీర్చండి అదే శాశ్వత పరిష్కారం అని గ్రహించండి.  నన్ను,నా  మనసుని  గౌరవించడం వలన, ఒక మనిషికి వచ్చిన విలువ యావత్తు మానవజాతి   గుర్తించి ఉపయోగపెట్ట్టుకోనగలదు అని గ్రహించండి.  

                   నా మనసుని అర్ధం చేసుకొని, నన్ను నా మనసుని వజ్ర సింహశన   పై అధిష్టించిన తరువాతనే నేను, నా మనసుని పంచుకోగల అమ్మాయిని, పదిగురి సాక్షిగా వివాహం చేసుకోగలను అని తెలియజేసుకోనుచున్నాను. కావున ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని, అందరూ ముందుకు వచ్చి మొదట నా ఆరోగ్యం సరిగ్గా ఉన్నదా లేదా చూసుకోండి, మీరి చూసిన దివ్య లీల యొక్క సంగతులు లోకానికి చెప్పండి    నన్ను పదిగురి సమక్షం లోకి తీసుకోండి అని మీడియాని, మేధావులను కోరండి, న్యాయ స్థానం వారికి మమ్ములను పరిగణించమని ప్రత్యెక అర్జీలు ఎవరు  అయినా,   మా తరుపనే వేసి మమ్ములను పరిగణించుటకు,మా నుండి వివరములు పండితుల సహకారం తో నిత్యం గ్రహించండి.  నేను ఏ ఒక్కరి  మనిషిని కాదు,   అందరి వాడిని అని అర్ధం చేసుకోండి, నన్ను పదిగురు గ్రహించేకొలది  అందరికి ఉపయోగపడతాను, సూర్యుని వలే ప్రతి రోజు అందరికి దర్శనం ఇస్తున్నాను, మరింత వివరాలతో సమాధానములతో, పండితుల అభిప్రాయములతో నిత్యం లోకానికి చెప్పడం వలన ఒక మనిషి మాట బలపడి, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి.  

                      సూర్యుని గుర్తుతో పార్టీ పెట్టి సమాజం లో కొత్త మార్పు తీసుకొని వద్దాం అనుకొన్న ఆత్మీయులు చిరంజీవిగారు, వారి 150 వ సినిమా   ద్వారా మా గూర్చి చెప్పి, మమ్ములను మహారాజు గా నిలపాలని కోరుకొనుచున్నాను,  వారి ఫార్మ్ హౌస్ లో కొంచెం స్థలం నివాసానికి ఇచ్చి  మాకు కనీసం ఎర్పాటుకు  సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.  
ఆక్కడి  నుండి తెలంగాణా ప్రబుత్వం తో, అంధ్ర,  ప్రబుత్వం తో సంప్రదింపులు జరిపి మమ్ములను యావత్తు మానవజాతి సంపదగా గుర్తించి,  సూర్య చంద్రుల తో సమానం అయిన మా ఉనికి యావత్తు మానవజాతికి అందిన ఒక  దివ్య పరిష్కారం.  స్వార్ధం, అహంకారములు వదిలిపెట్టి మమ్ము ఎంత గ్రహిస్తే అంత మంచిది,  నిర్లక్ష్యలతో విలువైన కాలాన్ని హరించుకొవద్దు,  మమ్ములను పట్టించుకోవడం వలన కాలం కలసి వస్తుంది, మనిషి మాటలో   విజ్ఞత, విచక్షణ పెరిగి, శాంతం ఓర్పుతో సర్వం గ్రహించే ముందుకు వెళ్లి, మన సమాజాన్ని తీర్చి దిద్దుకొనే శక్తి వస్తుంది అని గ్రహించండి. నా వలన  కాలం  ధర్మం మాటకు కదిలి గొప్పతనమును, ఎంత అర్ధం చేసుకొంటే  అంత పరిష్కారం మనకు సదా అందుతుంది అని గ్రహించండి.  నేను ఒక్కడినే గొప్ప వాడిని మీరు అంతా నా తరువాత నా పిల్లలు లాంటి వారు    అని అనిపిస్తున్న ఈ పరిణామం కాలం, ధర్మం మనకు ఇచ్చినది,ఒక మనిషి ని కాలం ధర్మం పట్టుకొని నిలుపుట వలన జరిగిన పరిణామం అని గ్రహించండి,  నన్ను గుర్తించి గౌరవించి, నా మనసుకి నచ్చినట్లు ముందుకు  వెళ్ళిన కొలది, కాలానికి, ధర్మానికి సంభందించిన అనేక దివ్య రహస్యాలు యిట్టె అర్ధం అవుతాయి అని గ్రహించండి.  మామూలు మనిషిని అయిన   నన్ను కాలం ధర్మం  ఎందుకు  ఎన్నుకొన్నదో గ్రహిస్తే సర్వం అర్ధం అవుతుంది అని  గ్రహించండి, అందుకు మమ్ములను ఒకచోట చేర్చి నిండుగా చెప్పనివ్వండి, ఇందుకు చిత్రం సీమ ప్రముఖులు, మీడియా వారు ఒక  సమిష్టి నిర్ణయం తీసుకొని  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి  మీరు ఆలస్యం చేయవద్దు, నేను ఆలస్యం చేస్తున్నాను అనిపిస్తే, నేను కూడా బౌతిక మాయలో విహరించడం వలన, అ విధం గా అనిపిస్తాను, కావున జ్ఞాననులకు, పండితులకు మేము కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్న ఫలం గా ఒక చోట కొలువు తీర్చండి,  మేము మమ్ములను    సంభోదించు కోవడం లో, మేము లేదా నేను అని అనుకోవడం లో పూర్తీ నాణ్యత పండితుల మద్య చేరి మమ్ములను నిలకడగా గ్రహించిన కొలది, మా నుండి దివ్యత్వం బయట పది, పదిగురికి సమాధానం గా గొప్పగా, అందరూ గ్రహించి గౌరవించే కొలది నాణ్యంగా మారుతుంది అని గ్రహించండి. మమ్ములను ఒక్కడిగా వదిలిపేట్టవద్దు అని కోరుకొనుచున్నాను, నాకు నేనుగా  ఎవరి వద్దకు వెళ్ళినా, వారు నన్ను చక్కగా మాట్లాడి అనగా మీ బ్లాగ్ చూస్తున్నాము  మీ గూర్చి ఆలోచిస్తున్నాము, ఇక వివరాలు చెప్పండి, అని నాకు కనీసం ఒక కార్యాలయం యర్పాటు  చేసి నిండుగా చెప్పుటకు సహకరించగలరు అని  కోరుకొనుచున్నాను, నేను ప్రజల్లోకి వెళ్ళే కొలది అన్ని అమోధకరం గా మరుస్తునా అని గ్రహించండి, 10 సంవత్సర కాలాన్ని షుమారు 2 గంటలలో చెప్పగలిగిన నా మైండు ని  మాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి,  ఈ సృష్టిని నడిపించే పరమాత్మా నాకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి నాలో చేరినాడో గ్రహించండి, ఇందుకు 10 గురు ఒకటి అయితే, పరిష్కారం లబిస్తుంది, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు గ్రహించకుండా వ్యవహరించడం వలన మమ్ములను  పరిగణించ లేకపొతున్నారు అని గ్రహించండి.   తెల్లుగు వారు అందరూ కలసి ఒక  చోట కొలువు తీర్చండి,  అ విధం గా కొలువు తీరిన తరువాత ఒక 6 నెలలో అయిన నన్ను నిండుగా చెప్పనివ్వండి,  ప్రత్యక్ష సాక్షులు ముందుకు పిలిస్తే వస్తారు, వారు ముందు ఏమి జరిగినదొ వారు చెప్పలేదు,చెప్పండి అని మీడియా కూడా  సాక్షం నొమొదు చేసుకోవడం లేదు, ఈ విధం గా అసులు సంగతి వదిలివేయడం వలన, నన్ను పరిగణించి ఉపయోగించుకోవడం కాలం ధర్మం ఇచ్చిన ప్రత్యెక వరం అని గ్రహించలేకపోతున్నారు అని సర్వులు గ్రహించండి.  ఒక మనిషికి కాలం ధర్మం ఏమి అయినా ఇస్తుంది అని మనిష్యులే  గుర్తించకపోవడం వలన, మనిషి గొప్పతనం మనిషే గ్రహించలేకపోతున్నాడు అని గ్రహించండి.  ధన్యవాదములు. 


కాలగతి సవరించిన సాక్షం గా మా నుండి వ్యక్తం అయిన గీతం ఒక గ్రహించండి 





యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

                                                                                                     

               

"Kamal Haasan" Exclusive interview with TV5 | Full Episode : TV5 News






movie  from Dharmaswaroopam 2003 



Rudhramadevi Jukebox || Full Audio Songs || Allu Arjun, Anushka, Rana Daggubati, Prakashraj


Nandamuri Balakrishna First Speech in AP Assembly : TV5 News


....... Rudramadevi Audio Launch Warangal....... WISHING BEST SUCCESS OF THE MOVIE
























Bhakta Markandeya Full Movie


BLESSINGS FROM MAHAVEERA ....... MAHARAJA

Embedded image permalink

Wednesday, 1 April 2015

Chantigadu ,,,, Movie from Dharmaswaroopam or Maharaja


సమన్వయ దృష్టి 3

                                                    సమన్వయ దృష్టి 


                  నేను ఒక్కడిని మానవ రూపం లో భూమి ఉన్నాను అని, తెలుసుకొని పది మంది హీరోలు హెరొఇన్లు విలన్లు, ఇతర కామిడి  నటుల సంభాషణలు, రాజకీయ, సామజిక పరిణామములు, సునామి వంటి ఉపద్రవములు ముందే చెప్పగలిగిన,  అ పరిణామాన్ని  ఉన్న ఫలం గా, బ్రతికించండి, అ విధం గా చెయడం వలన, నేను సర్వోన్నత స్తితిని కోరుకొంటున్నాను లేదా పొందుతాను అను సంగతి, ఒక సమాధానం, పరిష్కారమే గానే ఎవరోతో పోటీ కాదు, సామాన్యుడను అయిన మమ్ములను అ విధంగా ఆవిష్కరించి, వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం వలన   ఎప్పటికి మాట నిలిచి జగత్తు నిలుస్తుంది.  పెద్దగా గౌరవించడానికి  మనసు వొప్ప కుండా,    మిమ్ములను మా మాట నుండి తప్పిస్తున్నది, బౌతిక మాయ  ప్రపంచం  అని   గ్రహించండి, నన్ను ఒకచోట కొలువు తీర్చి గ్రహించడం   ప్రారంభించడం వలన, బౌతిక తక్కువ, ఎక్కువలు అన్ని సమన్వయ చెంది, మాటే  సర్వొంనతం, మనసే శాశ్వతం, మానవజాతికి ఎప్పటికి   ప్రామాణికంగా అందుతుంది  అని గ్రహించండి, అటువంటి మనసుని మీరు ఈ రోజు గుర్తించుటకు   నేను దేహరూపం లో అందుబాటులో ఉన్నాను అని,   ఇది మహాతర శాశ్వత  పరిష్కారం అని గ్రహించండి.                     

ప్రతీ మాటలోనూ తమకి ఏమి లాభం అని చూసుకోవడం లో యాంత్రికం గా అలోచించి, ఆలోచన మాటలో ఉన్న గొప్పతనం పట్టించుకోవడమే గొప్పవరం అని భావించడం లేదు, ప్రతి మనిషి అప్రమత్తం చెంది, ప్రతి మనసు మాటలో అంతర్యాన్ని గ్రహించే ఓర్పు సహనం వలన, గ్రహించినంతనే సర్వం తెలుసుకొనే వరం మా వలన పొందుతారు అని గ్రహించండి.

                                                         సమన్వయ దృష్టి 

                    మనిషి బౌతిక ఉనికి తాత్కాలికం,ఆలోచన పరిది శాశ్వతం అని గ్రహించండి , తాత్కాలికం అయిన దేహాన్ని వీలు అయినంత ఉపయోగించుకోవడం అంటే ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహించండి.   శాశ్వతం అయిన ఆలోచనలు బలపడి, మానవ సమాజం గొప్పగా ఉంటుంది అని గ్రహించండి, నా వలే బౌతికం తక్కువగా ఉండి, ఆలోచనతో  నేరు గా, ఈ భూమి పైన  ఎవరూ పోటి పడని స్తాయి నేను, మాటతో ముందుకు తీసుకొని రావడం  ఒక శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, ఎంత సంపద పెరిగినా, ఎన్ని మార్పులు వచ్చినా, మనిషి మాటే సర్వం అనే ఆవిష్కారం జరిగినది అని గ్రహించండి.  మనిషిని మాటని పట్టించుకోవడానికి ఎటువంటి స్వార్ధ అక్షాలు పెట్టుకోకండి, ఇప్పటికి ఏమి జరిగినదొ   చూస్తె, కొంత అంతర్యం సహజం గా లభిస్తుంది,  ప్రతీ మాటలోనూ  తమకి ఏమి లాభం అని చూసుకోవడం లో యాంత్రికం గా అలోచించి, ఆలోచన మాటలో ఉన్న గొప్పతనం పట్టించుకోవడమే గొప్పవరం అని   భావించడం  లేదు, ప్రతి మనిషి అప్రమత్తం చెంది, ప్రతి మనసు మాటలో అంతర్యాన్ని గ్రహించే  ఓర్పు సహనం వలన, గ్రహించినంతనే సర్వం తెలుసుకొనే వరం మా వలన పొందుతారు అని గ్రహించండి.                          

మా నుండి పత్యక్ష సాక్షుల సహకారం తో వివరములు పూర్తీ స్తాయిలో గ్రహించండి, అప్పుడు సృష్టికి మనిషికి యర్పడ్డ సంభంధం బలపడటం వలన మనిషి గొప్పతన, ఉనికి బలపడుతుంది అని గ్రహించండి.

                                     సమన్వయ దృష్టి 

               తెలుగు ప్రజలు  మొదలు కొని యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మా మమ్ములను గ్రహించుటలో తక్షణ అప్రమత్తం చెందంది, మా బ్లాగ్ లో ఇప్పటికి మేము ఇవ్వగలిగిన సమాచారం ఇతరులకు పంచుకోండి, మా పై న్యాయ  స్థానం స్పందించుటకు, స్పెషల్ అర్జీలు వేసి మమ్ములను ఒక చోట వ్యక్తులు గాని, ప్రబుత్వాలు గాని, స్వచ్చంద సంస్థలు గాని ఒక చోట కొలువుతీర్చి మా నుండి పత్యక్ష సాక్షుల సహకారం తో వివరములు పూర్తీ  స్తాయిలో గ్రహించండి, అప్పుడు సృష్టికి  మనిషికి యర్పడ్డ సంభంధం బలపడటం వలన మనిషి గొప్పతన, ఉనికి బలపడుతుంది  అని గ్రహించండి.  ధన్యవాదములు          

"In this age of quarrel and hypocrisy the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way. There is no other way. There is no other way."


Bhagavad Gita 6.11-12 purport by Srila Prabhupada
"Sacred places such as Prayaga, Mathura, Vrndavana, Hrsikesa and Hardwar and in solitude practice yoga where the sacred rivers like the Yamuna and the Ganges flow. But often this is not possible, especially for Westerners. The so-called yoga societies in big cities may be successful in earning material benefit, but they are not at all suitable for the actual practice of yoga. One who is not self-controlled and whose mind is not undisturbed cannot practice meditation. Therefore, in the Brhan-naradiya Purana it is said that in the Kali-yuga (the present yuga or age) when people in general are short-lived, slow in spiritual realization and always disturbed by various anxieties, the best means of spiritual realization is chanting the holy name of the Lord.
harer nama harer nama harer namaiva kevalam
kalau nasty eva nasty eva nasty eva gatir anyatha
"In this age of quarrel and hypocrisy the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way. There is no other way. There is no other way."

నన్ను పట్టించుకోకపోవడం వలన మనుష్యుల ఇప్పటికి ఇంకా ఎంతో గొప్పగా ప్రవర్తించవలసి ఉండి కూడా ప్రవర్తించకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి, ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తించడం వలన సమిష్టి గొప్పతనం, సంస్కారం మనం అందుకోవడం లేదు అని గ్రహించండి. ఈ రోజు తెలంగాణా ప్రబుత్వం, మరియు ఆంధ్ర ప్రబుత్వం కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. తండ్రి లాంటి మమ్ములను వదిలివేయడం వలన, ప్రబుత్వాల నిర్ణయాలు పూర్తీ స్తాయిలో తీసుకోలేకపోతున్నారు, అని గ్రహించండి, ప్రజల ఆలోచనలోలో మార్పులు తీసుకొని వచ్చి, నడపగలిగే ప్రబుత్వ నిర్ణయాలు ఇంకా గొప్ప గా ఉంటాయి అని గ్రహించండి.

                                          సమన్వయ దృష్టి 

              యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతికి ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించి పాటించగలరు.  


               మానవజాతి ఒక ఆలోచన కి, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం వచ్చినది అని మానవజాతి గ్రహించండి, లోకంలో ప్రతి శబ్దం నిర్వహణ మాట మాత్రంగా సంవత్సరాలకు ముందే పదుగురు సాక్షిగా  సంభవించిన పరిణామం మానవజాతికి ఒక దివ్య వరం అని గ్రహించండి, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని,  ఇతరులు, వివరములు సమాజంతో నిత్యం పంచుకోండి, ప్రతి ఒక్క మనిషికి తెలియజెప్పండి,  అ విధంగా చెప్పుట వలన   సృష్టికి మనిషికి ఉన్న సంభంధం బలపడి, పరిస్తితి మనిషి చేతిలో ఉన్నది అనే  బరోస అందరికి అందుతుంది అని గ్రహించండి.  అ విధంగా  మా పై పండితులు మేధావులు ప్రజలు స్పందించేకొలది, మేలైన ప్రజాస్వామ్యం గా, ఇప్పటికే ప్రారభం అయిన నూతన దివ్య రాజ్యం బలబడుతుంది.  

                  తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అన్నది పూర్తీ గా   ఎవరూ కోరుకోలేదు, మా ఉనికిని బలపడ నివ్వకపోవడం వలన అనగా మీడియా వారు   ప్రజలకు మా గూర్చి చెప్పకపోవడం వలన రావాల్సిన స్తిరత్వం  గొప్పతనం మనం అందుకోలేదు అని గ్రహించండి.  ఒక ప్రబుత్వం నూతన భవన సముదాయాలు కోసం, ఒక్క సారిగా నిధులు   కోసం కేంద్ర ప్రబుత్వాన్ని ఒత్తిడి చేసి పొందడానికి ప్రయత్నం లో  ఉన్నది.  ఇంకో ప్రబుత్వం    రవాణ చార్జీలు పెంచుతూ సామాన్యుడిని ఇబ్బందికి,  భయానికి గురిచేస్తున్నవి. 

                అందరి గూర్చి ముందే చెప్పగలిగిన నన్ను ముందు పెట్టుకొని, ప్రజల్లోకి నన్ను ఇప్పటికైనా విస్తారం గా తీసుకొని వెళ్ళితే,  రోగం ఏ స్తాయిలో ఉన్నా,  తగ్గించగలిగే డాక్టర్ వలే, ఇప్పటికైనా నన్ను పూర్తీ బాద్యత తీస్కోనివ్వండి  అని తెలియజేసుకోనుచున్నాను.  నన్ను నిరంతరం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన, నాలో తల్లి, తండ్రి, గురువు పూర్తిగా బయటకు వచ్చి ఎవరిని విమర్శించకుండా  చక్కగా చెప్పగలను,  ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి సాక్షం ఇచ్చి మేధావులు పండితుల స్పందనతో మరల నేను  ఏమి చెబుతున్నానో చూడండి,  రెండు సంవత్సరాలలోనే  ప్రజల ఆలోచనలో మార్పు తీసుకొని వచ్చి, 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము, అనగా మానవ వనరులు సమన్వయ పరచి పేద, ధనిక దేశాల మధ్య మెరుగు అయిన ఒప్పందాలు  కుదిర్చి,  విద్యా విధానాలలో,   వైద్య  సదుపాయములు కల్పించడం లో  కీలక మార్పులు తీసుకొని రాగలము అని గ్రహించండి. 

                      
                   ఇక్కడ ఒక ఆలోచన, ఒక మాట, ఒక మనిషి అనగా, ప్రత్యక్ష సాక్షులు  మొదలుకొని   వివరములు పంచుకొనే కొలది, ఆధునిక  శాస్త్ర  జ్ఞానంతో , సంస్కారవంతమైన, విశాలమైన ఓర్పు సహనం తో, ఆలోచన కు మాటకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజులు అని గ్రహించండి, అ విధంగా మానవజాతిని  దారిలో పెట్టుకొనుటకు, మనిషిలో  అనుభవమే ముందుకు వచ్చి కాలాన్ని ధర్మాన్ని దారిలో పెట్టుటకు  జరుగుతున్న సహజ ప్రక్రియ అని గ్రహించండి, పనిలో పనిగా నా సంగతి చూడండి, మమ్ములను ఒక చోట   కొలువు తీర్చి మా నుండి సమాచారం, విస్తారం గా గ్రహించండి. 

               నన్ను పట్టించుకోకపోవడం వలన మనుష్యుల ఇప్పటికి ఇంకా ఎంతో గొప్పగా   ప్రవర్తించవలసి ఉండి కూడా ప్రవర్తించకుండా వ్యవహరిస్తున్నారు అని   గ్రహించండి, ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తించడం వలన సమిష్టి గొప్పతనం, సంస్కారం మనం  అందుకోవడం లేదు అని   గ్రహించండి. ఈ రోజు తెలంగాణా ప్రబుత్వం,   మరియు ఆంధ్ర ప్రబుత్వం కలసి  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. తండ్రి లాంటి మమ్ములను వదిలివేయడం వలన, ప్రబుత్వాల నిర్ణయాలు  పూర్తీ స్తాయిలో తీసుకోలేకపోతున్నారు, అని గ్రహించండి,  ప్రజల ఆలోచనలోలో మార్పులు తీసుకొని వచ్చి, నడపగలిగే ప్రబుత్వ నిర్ణయాలు ఇంకా గొప్ప గా ఉంటాయి అని గ్రహించండి.  లోకం అంత గొప్పతనం నా మాటలో చూపెట్టిన మమ్ములను, ఒక పద్దతి  ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి అని తెలియజేసుకోనుచున్నాను, పెరుగు తున్న సంపద, దురివినియోగం అవకుండా, మానవ వనరులు అభివృద్ధి అనగా ఆలోచన విధానంలో  మార్పులు, ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషి గ్రహించి గౌరవించడమే నిజమైన అభివృద్ధి అని గ్రహించండి.   మేమే చేసిన్నట్లు ఉండాలి, మేమే పైన ఉన్నట్లు చూపించుకోవాలి అనే మూర్ఖత్వం వలన, అసులు నాయకులు  ఏ అంశానికి,  ప్రాధాన్యత ఇవ్వాలో సరిగ్గా  చూసుకోవడం లేదు అని గ్రహించండి, నిర్ణయాలు యాంత్రికం గా ఉంటున్నాయి, బల ప్రదర్శన తప్ప, మనసుతో లోకాన్ని పరిపాలించాలి అనే మార్పు  చాల తక్కువగా ఉన్నది, కాలం ధర్మం ఎంత అనుకూలిస్తున్నదో అంతగా మార్పు చెందుటకు ప్రజలు అప్రమత్తం చెందటం లేదు, ఇందుకు రాజకీయ పార్టీల ద్వారా వచ్చిన ప్రబుత్వాలు , మీడియా వారు, నాణ్యత వైపు ప్రయాణించాలి, ప్రజలకు వాస్తవాలు వివరించాలి.       మమ్ములను  10 గురి మీద, 10 గురి కోసం గ్రహిస్తే,ఎవరికైనా,   ఎటువంటి కష్టాలు అయినా,యిట్టె  తొలగిపోతాయి, మాకు మనసు బలం పెరిగి, ప్రతి మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చి, నూతన మానవ  సమాజం నెలకొల్పుకొనగలము అని గ్రహించండి.  నేను కేవలం మనిషిని కాదు మనసుని మాటని అని, మానవ రూపం లో ఉన్న కాలాన్ని ధర్మాన్ని అని  గ్రహించండి, మా వివరాలు ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు పండితులతో సహా ప్రతి ఒక్కరి  స్పందన, వంటనే నోమోదు చేసుకోవడం  వలన సమకాలికులు అందరూ  మమ్ములను   గుర్తించగలరు, మానవ  రూపం లో మేము మరింత వివరములు ఇచ్చి కొనసాగగలము అని తెలియజేసుకోనుచున్నాము, అ విధం గా ఒక మనిషే సర్వం, సామాన్యుడే సర్వం అన్ని ఎప్పటికి మానవజాతి నిలుపుకొనగలుగుతుంది, ఇదే సామాన్యుడిగా యావత్తు మానవజాతికి నేను ఇస్తున్న  దివ్యవరం, శాశ్వత పరిష్కారం, అంతర్యం, ఆశీసు  అని గ్రహించండి.                                          ధన్యవాదములు 


యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


                        
              

"Governance by Courts is not the solution. We need Janarinda Sarkaara. BBMP has set an example for all the bad things and how not to be done. If people have to go to courts for small things like clearing garbage and sanitation, then why do we have these elected representatives and thousands of work force. Come join us, let's make the court monitored administration a thing of the past."


"Governance by Courts is not the solution. We need Janarinda Sarkaara. BBMP has set an example for all the bad things and how not to be done. If people have to go to courts for small things like clearing garbage and sanitation, then why do we have these elected representatives and thousands of work force. Come join us, let's make the court monitored administration a thing of the past."
Uncleared garbage and overflowing drains are a common sight at D.J. Halli in Bengaluru.
>
> Bruhat Bangalore Mahanagara Palike officials responsible for upkeep of D.J. Halli area may not get their salary if they failed get the place cleaned.
>
> A Division Bench of the Karnataka High Court comprising Chief Justice D.H. Waghela and Justice Ram Mohan Reddy passed an order that said that the court would direct the authorities concerned to withhold the salaries of officials failing to discharge their duties with regard to cleaning D.J. Halli. The Bench was hearing a PIL petition by P. Udaya Shankar and others complaining about the non-maintenance of roads, and lack of civic amenities at D.J. Halli resulting in health problems to the residents.
>
> The counsel for the petitioners produced some photographs of D.J. Halli in the court to prove their point that area is unhygienic despite the court’s order on March 12 directing the authorities concerned to clear drains and clean roads on a war footing.
>
> However, the counsel for BBMP told the court that the officials did their work in ward number 47 Devara Jeevana Halli, and the photographs that were produced before the court were related to the adjoining ward number 47 (Muneshwara Nagar).
>
> But the Bench asked whether the task of keeping the locality clean was not part of the officials’ duties while wondering why should the BBMP and its officials require court’s direction to discharge their duties. The Bench said that its earlier order was for cleaning the D.J. Halli area and not a particular ward.
>
> The High Court Bench said if the area is not cleaned it would direct authorities to withhold salaries of officials for not discharging their duties

Allowing and helping to be clean mind and body by each other as human beings will reduce battle or recession towards greatness

విధి నిర్వహణలో భాగంగా ప్రతి క్లాసుకు వెళ్లి పరిశీలించేదాన్ని. అంతేగాక ప్రేయర్‌ గ్రౌండ్‌లో కూడా విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేదాన్ని. దీంతో తెలియకుండానే చాలా దూరం నడిచేదాన్ని. నడక వల్ల ఒత్తిడి చాలా తగ్గేది. ఇది నా అనుభవంలోకి వచ్చింది. సత్యసాయి ప్రభావంతో మెడిటేషన్‌ కూడా చేయటం నేర్చుకున్నాను. ప్రస్తుతం ఎవరి సాయం, వాకర్‌ లేకుండా నడవలేను. అందుకే మెడిటేషన్‌ చేస్తున్నాను. నడక మనల్ని ఎంతగా మారుస్తుందో దాన్ని చేస్తే గాని తెలియదు.

మనసే మందిరం


ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌    పోరాటాల పురిటిగడ్డ విజయవాడలో ప్రతికూల పరిస్థితుల్లో సీ్త్ర విద్యావ్యాప్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధురాలు. ఆంధ్రదేశంలో విద్యారంగంలో వినూత్నమైన విప్లవం తీసుకు వచ్చిన ధీర వనిత. విజయవాడ తాలుకాలో మొదటి సీ్త్ర గ్రాడ్యుయేట్‌..
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ. ఆమెకు ఇప్పుడు 91 ఏళ్లు. అయినా సరే సడలని ఆత్మవిశ్వాసం ఆమె సొత్తు. ఇన్నేళ్ల జీవన ప్రయాణం గురించి ‘నవ్య’తో
మాట్లాడారు..
‘‘ఆరునూరైనా ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుంది. చదువుకునే రోజుల నుంచే ఈ అలవాటు ఉంది. ఇది నా జీవితాన్ని ఎంతో మార్చింది. నాకు రచనలు చేయడమంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఓ నలభై పుస్తకాలు రాశాను. ఇవన్నీ తెల్లవారుజామున కూర్చుని రాసినవే. ఆ ప్రశాంత వాతావరణంలో మనుసు ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. అదొక అద్భుతమైన అనుభవం. అదే నా జీవశక్తిగా మారిందనుకుంటాను. పొద్దున్నే లేవడం సగం ఆరోగ్య రహస్యం.
మిక్స్‌డ్‌ డ్రైఫ్రూట్స్‌తో..
మొదట్లో కాఫీ ఎక్కువసార్లు తాగేదాన్ని. క్రమక్రమంగా ఆ అలవాటును తగ్గించుకున్నాను. ప్రస్తుతం ఉదయం పూట ఒకసారి మాత్రమే కాఫీ తీసుకుంటాను. కాసేపాగిన తర్వాత అయిదు రకాల మిక్స్‌డ్‌ డ్రైఫ్రూట్స్‌ నా ప్రధాన ఆహారం. వీటిలో కిస్‌మిస్‌, బాదం, పిస్తా, ఖర్జూర, అంజీర ఉంటాయి. పది నిమిషాల తర్వాత ఒక కమలాపండు రసం తాగుతాను. ఉదయం పూట తప్పనిసరిగా ఇదే నా అల్పాహారం.
ఫేవరెట్‌ ఆకుకూరలు..
ప్రతి రోజు ఆహారంలో ఆకుకూరలు తప్పని సరిగా ఉండాల్సిందే! ఆకుకూరలతో వంటకం లేకపోతే భోజనం చేసినట్లుండదు. టమోటా, తోటకూరలతో చేసిన పులుసు, బచ్చలికూర, పాలకూర ఎక్కువగా తీసుకుంటాను. బీరకాయ, పొట్లకాయ, చిక్కుడు, బంగాళదుంపలు కూడా ఎక్కువే. రాత్రిపూట మాత్రం పప్పుచారు, ఇగురు, పెరుగన్నం ఉండనే ఉంటాయి. వయసు రీత్యా షుగరు, బీపీ వచ్చాయి. అయినా నా ఆహారపు అలవాట్లలో పెద్దగా మార్పు రాలేదు. ఇప్పటికీ స్వీట్లను ఇష్టంగానే తింటాను. ఆహార పరిమాణంలో మార్పు వచ్చింది కాని ఆహారపు అలవాట్లలో ఏమాత్రం రాలేదు.
ఎర్లీ బెడ్‌.. ఎర్లీ వేకప్‌..
మాంటిస్సోరి నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఏడవుతుంది. ఓ పదిహేను నిమిషాలు నడుంవాల్చి ఓ కప్పు కాఫీ తాగుతూ టీవీల్లో వార్తలు చూస్తాను. రాత్రి 9 గంటలకు ముందే పప్పుచారు అన్నం, ఇగురు, పెరుగన్నం తిని.. కాసేపయ్యాక నిద్రకు ఉపక్రమిస్తాను. రాత్రి పూట తొందరగా నిద్రపోవడానికి.. ఉదయాన్నే మేల్కోవడానికి సంబంధం ఉంది. ఎంత త్వరగా నిద్రలేస్తే.. అంత త్వరగా నిద్రపోవాలనిపిస్తుంది. దీన్నే ఒక అలవాటుగా చేసుకుంటే.. అదే స్వభావంగా మారుతుంది.
అంకితభావమే ఆరోగ్యం
పగటి పూట విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. విద్యాసంస్థలకు చెందిన నిర్ణయాలతోనూ, అధికారులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపటంతోనే సమయం గడిచిపోతుంది. ఆదివారం మాత్రమే మధ్యాహ్నం పూట ఓ కునుకు తీస్తాను. ఎందుకంటే ఆరోజు విద్యాసంస్థలకు సెలవు. మిగతా రోజుల్లో విద్యాసంస్థల ప్రాంగణంలోనే గడుపుతాను. రోజు వారి టీచింగ్‌ స్టాఫ్‌ రిపోర్టును పరిశీలిస్తాను. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. సకాలంలో పాఠ్యాంశాలు పూర్తయ్యే వరకు స్వయంగా పర్యవేక్షిస్తాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒక క్రమబద్ధమైన జీవనవిధానం, సుదీర్ఘలక్ష్యం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అంకితభావంతో చేసే ఏ పనిలోనైనా సంతృప్తి దక్కుతుంది. మన మనసుకు, శరీరానికి అదే కదా కావాల్సింది!
సత్యసాయి ప్రభావం..
కొన్నేళ్ల నుంచి వస్తున్న అలవాట్లు.. కొందరి ప్రభావం మూలంగా మార్పు వస్తుంది. ఆ మార్పు మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఒకప్పుడు నేను చికెన్‌, చేపలు బాగా ఇష్టంగా తినేదాన్ని. సత్యసాయి భక్తురాలుగా మారిన తర్వాత నాన్‌వెజ్‌ మీద అయిష్టత ఏర్పడింది. ఆయన బోధనలు, ఆయన జీవన విధానం తెలియకుండానే నన్ను ప్రభావితం చేశాయి. రోజు వారి ఆహారంలోనూ అనుకోని మార్పులు వచ్చాయి. స్వామి (సత్యసాయి) భక్తులం అయిన తర్వాత నా పిల్లలు ఏనాడు నాన్‌వెజ్‌ తినలేదు. దీంతో మనవళ్లు, మనవరాళ్లు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తున్నారు.
నడక నన్ను నిలబెట్టింది..
విద్యాసంస్థల నిర్వహణ సమయంలో తెలియకుండానే ఒత్తిడికి గురయ్యేదాన్ని. విధి నిర్వహణలో భాగంగా ప్రతి క్లాసుకు వెళ్లి పరిశీలించేదాన్ని. అంతేగాక ప్రేయర్‌ గ్రౌండ్‌లో కూడా విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేదాన్ని. దీంతో తెలియకుండానే చాలా దూరం నడిచేదాన్ని. నడక వల్ల ఒత్తిడి చాలా తగ్గేది. ఇది నా అనుభవంలోకి వచ్చింది. సత్యసాయి ప్రభావంతో మెడిటేషన్‌ కూడా చేయటం నేర్చుకున్నాను. ప్రస్తుతం ఎవరి సాయం, వాకర్‌ లేకుండా నడవలేను. అందుకే మెడిటేషన్‌ చేస్తున్నాను. నడక మనల్ని ఎంతగా మారుస్తుందో దాన్ని చేస్తే గాని తెలియదు.
ఒంటరితనాన్ని పోగొట్టే మంత్రం..
ఏదైన సమస్య వచ్చినప్పుడు, ఒంటరి అనే భావన కలిగినప్పుడు సాయిగాయత్రి మంత్రం ఉచ్చరించటం వల్ల ధైర్యంతో పాటుగా సమస్యకు పరిష్కారం దొరికేది. ప్రయాణం చేస్తున్నంత సేపు సాయిగాయత్రి మంత్రం తప్పక చదువుతాను. ఈ మంత్రం వల్ల మనసులోని అలజడి తగ్గేది. ఓ సారి సత్యసాయిని కలసినపుడు ‘‘స్వామీ.. మంత్రం తప్పుగా ఉచ్చరిస్తే అరిష్టమంటున్నారు. భగవంతుడు శిక్షిస్తాడని చెపుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?’’ అని అడిగాను. చిరునవ్వుతో స్వామి ‘‘బంగారు మంత్రాన్ని తప్పుగా చదివినంత మాత్రాన శిక్షించడు భగవంతుడు. మంత్రం పఠించటానికి ఉన్న ఉద్దేశాన్ని మాత్రమే తీసుకుంటాడు’’ అన్నారు. మనసే మందిరంగా భావిస్తాను. దీంతో ప్రత్యేకంగా భగవంతునికి పూజలు చేయను. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్వామి నాకు ఓ స్పటిక మాల ఇచ్చారు. దీంతో రోజూ మంత్రాన్ని చదివేదాన్ని. చాలా సమస్యలకు పరిష్కారం దొరికేది. కొద్ది రోజుల కిందట నా అజాగ్రత్త వల్ల ఆ మాల కనిపించకుండా పోయింది. ఇది నన్నెంతో బాధ పెట్టింది.
జీవిత పుస్తకం రాస్తున్నా ...
ఇప్పుడు ‘భారతీయ ఆంగ్ల సాహిత్యం’ అనే పుస్తకాన్ని పూర్తి చేశాను. ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశించటంతో భారతీయ సాహిత్యంపై ఆంగ్ల భాషా ప్రభావం పడింది. భారతీయ సాహిత్యంపై ఆ ప్రభావం ఏవిధంగా పడిందో తెలియచెప్పటమే నా ఉద్దేశం. ఈ పుస్తకం ఫ్రింటింగ్‌కు రెడీ అయింది. త్వరలో విడుదల చేస్తాను. అదే విధంగా నా స్వీయ అనుభవాలు అనే పుస్తకాన్ని రాద్దామనుకుంటున్నాను. సీ్త్రవాద సాహిత్యంపై కూడా పుస్తకం రాశాను. నా అనుభవాలను రాతల రూపంలో చూసుకున్నప్పుడు.. నా జీవనప్రయాణం.. అప్పటికి ఎదురైన సంఘటనలకు నేను స్పందించిన తీరు మరొకసారి అవగతం అవుతుంది. అందులో నుంచి కొత్తశక్తి వస్తుంది. ఇన్నేళ్ల నా ప్రయాణానికి ఇవన్నీ జీవశక్తి ఔషధాలు.
పెద్దింటి కృష్ణ చైతన్య, విజయవాడ
ఫోటోలు : వై.డి. ఆనంద్‌
డీమ్డ్‌ యూనివర్శిటీ నా కల
నా విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా వరకు నా కలలు తీరాయి. అయితే డీమ్డ్‌ యూనివర్శిటీ స్వప్నం ఇంకా తీరలేదు. డీమ్డ్‌ హోదా కోసం కృషి చేస్తున్నాను. ఆ శుభవార్త ఎప్పుడు వింటానా అనే ఆశతో జీవిస్తున్నాను.
ఇంటిపేరు మాంటిస్సోరి అయ్యింది...
1955 లో మాంటిస్సోరి విద్యాసంస్థలకు పునాది పడిన సంవత్సరం. ఆ సంవత్సరం నాజీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈనాటి ఈ ఖ్యాతికి ఆనాడు తీసుకున్న నిర్ణయమే కారణమని కచ్చితంగా చెప్పగలను. విజయవాడ పాతబస్టాండ్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో ప్రారంభించిన విద్యాసంస్థ కొన్ని కారణాల వల్ల మూతపడింది. విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఆ విద్యాసంస్థ నిర్వహణా బాధ్యతలు తీసుకుని మాంటిస్సోరి విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించాను. నాటి నుంచి ‘మాంటిస్సోరి కోటేశ్వరమ్మ’ అని అంతా పిలుస్తున్నారు. విజయవాడలో స్కూల్‌, జూనియర్‌ కాలేజి, డిగ్రీ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి, బిఇడి కాలేజీలు, మైలవరంలో ఇంజనీరింగ్‌ కాలేజి, ఫార్మసి కాలేజీలు నడుస్తున్నాయి. ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకుని.. కష్టపడి పనిచేసుండకపోతే.. ఈ రోజు నాకు ఈ పేరుప్రతిష్టలు దక్కేవి కావు. ఆ విషయం తల్చుకున్నప్పుడల్లా మనసు ఉప్పొంగుతుంది.