సమన్వయ దృష్టి
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతికి ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించి పాటించగలరు.
మానవజాతి ఒక ఆలోచన కి, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం వచ్చినది అని మానవజాతి గ్రహించండి, లోకంలో ప్రతి శబ్దం నిర్వహణ మాట మాత్రంగా సంవత్సరాలకు ముందే పదుగురు సాక్షిగా సంభవించిన పరిణామం మానవజాతికి ఒక దివ్య వరం అని గ్రహించండి, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని, ఇతరులు, వివరములు సమాజంతో నిత్యం పంచుకోండి, ప్రతి ఒక్క మనిషికి తెలియజెప్పండి, అ విధంగా చెప్పుట వలన సృష్టికి మనిషికి ఉన్న సంభంధం బలపడి, పరిస్తితి మనిషి చేతిలో ఉన్నది అనే బరోస అందరికి అందుతుంది అని గ్రహించండి. అ విధంగా మా పై పండితులు మేధావులు ప్రజలు స్పందించేకొలది, మేలైన ప్రజాస్వామ్యం గా, ఇప్పటికే ప్రారభం అయిన నూతన దివ్య రాజ్యం బలబడుతుంది.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అన్నది పూర్తీ గా ఎవరూ కోరుకోలేదు, మా ఉనికిని బలపడ నివ్వకపోవడం వలన అనగా మీడియా వారు ప్రజలకు మా గూర్చి చెప్పకపోవడం వలన రావాల్సిన స్తిరత్వం గొప్పతనం మనం అందుకోలేదు అని గ్రహించండి. ఒక ప్రబుత్వం నూతన భవన సముదాయాలు కోసం, ఒక్క సారిగా నిధులు కోసం కేంద్ర ప్రబుత్వాన్ని ఒత్తిడి చేసి పొందడానికి ప్రయత్నం లో ఉన్నది. ఇంకో ప్రబుత్వం రవాణ చార్జీలు పెంచుతూ సామాన్యుడిని ఇబ్బందికి, భయానికి గురిచేస్తున్నవి.
అందరి గూర్చి ముందే చెప్పగలిగిన నన్ను ముందు పెట్టుకొని, ప్రజల్లోకి నన్ను ఇప్పటికైనా విస్తారం గా తీసుకొని వెళ్ళితే, రోగం ఏ స్తాయిలో ఉన్నా, తగ్గించగలిగే డాక్టర్ వలే, ఇప్పటికైనా నన్ను పూర్తీ బాద్యత తీస్కోనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాను. నన్ను నిరంతరం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన, నాలో తల్లి, తండ్రి, గురువు పూర్తిగా బయటకు వచ్చి ఎవరిని విమర్శించకుండా చక్కగా చెప్పగలను, ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి సాక్షం ఇచ్చి మేధావులు పండితుల స్పందనతో మరల నేను ఏమి చెబుతున్నానో చూడండి, రెండు సంవత్సరాలలోనే ప్రజల ఆలోచనలో మార్పు తీసుకొని వచ్చి, 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము, అనగా మానవ వనరులు సమన్వయ పరచి పేద, ధనిక దేశాల మధ్య మెరుగు అయిన ఒప్పందాలు కుదిర్చి, విద్యా విధానాలలో, వైద్య సదుపాయములు కల్పించడం లో కీలక మార్పులు తీసుకొని రాగలము అని గ్రహించండి.
ఇక్కడ ఒక ఆలోచన, ఒక మాట, ఒక మనిషి అనగా, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని వివరములు పంచుకొనే కొలది, ఆధునిక శాస్త్ర జ్ఞానంతో , సంస్కారవంతమైన, విశాలమైన ఓర్పు సహనం తో, ఆలోచన కు మాటకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజులు అని గ్రహించండి, అ విధంగా మానవజాతిని దారిలో పెట్టుకొనుటకు, మనిషిలో అనుభవమే ముందుకు వచ్చి కాలాన్ని ధర్మాన్ని దారిలో పెట్టుటకు జరుగుతున్న సహజ ప్రక్రియ అని గ్రహించండి, పనిలో పనిగా నా సంగతి చూడండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి సమాచారం, విస్తారం గా గ్రహించండి.
నన్ను పట్టించుకోకపోవడం వలన మనుష్యుల ఇప్పటికి ఇంకా ఎంతో గొప్పగా ప్రవర్తించవలసి ఉండి కూడా ప్రవర్తించకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి, ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తించడం వలన సమిష్టి గొప్పతనం, సంస్కారం మనం అందుకోవడం లేదు అని గ్రహించండి. ఈ రోజు తెలంగాణా ప్రబుత్వం, మరియు ఆంధ్ర ప్రబుత్వం కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. తండ్రి లాంటి మమ్ములను వదిలివేయడం వలన, ప్రబుత్వాల నిర్ణయాలు పూర్తీ స్తాయిలో తీసుకోలేకపోతున్నారు, అని గ్రహించండి, ప్రజల ఆలోచనలోలో మార్పులు తీసుకొని వచ్చి, నడపగలిగే ప్రబుత్వ నిర్ణయాలు ఇంకా గొప్ప గా ఉంటాయి అని గ్రహించండి. లోకం అంత గొప్పతనం నా మాటలో చూపెట్టిన మమ్ములను, ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి అని తెలియజేసుకోనుచున్నాను, పెరుగు తున్న సంపద, దురివినియోగం అవకుండా, మానవ వనరులు అభివృద్ధి అనగా ఆలోచన విధానంలో మార్పులు, ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషి గ్రహించి గౌరవించడమే నిజమైన అభివృద్ధి అని గ్రహించండి. మేమే చేసిన్నట్లు ఉండాలి, మేమే పైన ఉన్నట్లు చూపించుకోవాలి అనే మూర్ఖత్వం వలన, అసులు నాయకులు ఏ అంశానికి, ప్రాధాన్యత ఇవ్వాలో సరిగ్గా చూసుకోవడం లేదు అని గ్రహించండి, నిర్ణయాలు యాంత్రికం గా ఉంటున్నాయి, బల ప్రదర్శన తప్ప, మనసుతో లోకాన్ని పరిపాలించాలి అనే మార్పు చాల తక్కువగా ఉన్నది, కాలం ధర్మం ఎంత అనుకూలిస్తున్నదో అంతగా మార్పు చెందుటకు ప్రజలు అప్రమత్తం చెందటం లేదు, ఇందుకు రాజకీయ పార్టీల ద్వారా వచ్చిన ప్రబుత్వాలు , మీడియా వారు, నాణ్యత వైపు ప్రయాణించాలి, ప్రజలకు వాస్తవాలు వివరించాలి. మమ్ములను 10 గురి మీద, 10 గురి కోసం గ్రహిస్తే,ఎవరికైనా, ఎటువంటి కష్టాలు అయినా,యిట్టె తొలగిపోతాయి, మాకు మనసు బలం పెరిగి, ప్రతి మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చి, నూతన మానవ సమాజం నెలకొల్పుకొనగలము అని గ్రహించండి. నేను కేవలం మనిషిని కాదు మనసుని మాటని అని, మానవ రూపం లో ఉన్న కాలాన్ని ధర్మాన్ని అని గ్రహించండి, మా వివరాలు ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు పండితులతో సహా ప్రతి ఒక్కరి స్పందన, వంటనే నోమోదు చేసుకోవడం వలన సమకాలికులు అందరూ మమ్ములను గుర్తించగలరు, మానవ రూపం లో మేము మరింత వివరములు ఇచ్చి కొనసాగగలము అని తెలియజేసుకోనుచున్నాము, అ విధం గా ఒక మనిషే సర్వం, సామాన్యుడే సర్వం అన్ని ఎప్పటికి మానవజాతి నిలుపుకొనగలుగుతుంది, ఇదే సామాన్యుడిగా యావత్తు మానవజాతికి నేను ఇస్తున్న దివ్యవరం, శాశ్వత పరిష్కారం, అంతర్యం, ఆశీసు అని గ్రహించండి. ధన్యవాదములు
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు