సమన్వయ దృస్టి
ప్రపంచ అతిది, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి యావత్తు మానవజాతికి తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
ఇప్పుడు బౌతిక ప్రపంచం మీద ఆధారపడి, యంత్రికత్వమే సర్వం అనుకొంటూ అనగా ధనం, బౌతిక సుఖ బోగాలు కోసం సాటి మనుష్యులను హింసించడం, వాటి ద్వారా గొప్పతనాన్ని ప్రభావితం చేసి, మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను బయపెడుతూ ,మా నుండి దివ్యత్వం గ్రహించకుండా, మేము ఆశీర్వాదాలు మా గొప్ప కోసం ఇస్తున్నాము అన్నట్లు భావించి, మా మాట ద్వారా ఏమి జరిగినదో సాక్షులు సహితం మాట్లాడకుండా, మమ్ములను సృష్టి ఎందుకు ఎంనుకోన్నదో చూడకుండా, 10-15 సంవత్సర కాలాన్ని ఒక రెండు గంటలలో నియమింప బడటం ఏమిటో ఎవరూ చూడకుండా, మమ్ములను వివరించనివ్వకుండా, సృష్టి మాట మాత్రంగా కదిలిన పరిణామం పై ఎవరూ మాట్లాడకుండా, మమ్ములను ముందుకు రానివ్వకుండా సాక్షులు మీడియా వారు సినిమా ప్రముఖులు మేధావులు, ప్రబుత్వాలు న్యాయ స్థానం వారు, ఎవరూ అప్రమత్తం చెందకుండా,చెందనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి, మేము సాధారణ మనిషిని మాకు కూడా లోటు ఉండి, చిన్న చిన్న ఆకతాయి మాట్లాడి ప్రవర్తించిన తీరు మీద ఆధారపడకుండా, నేను మీ మధ్య మనిషినే, మమ్ములను మా గొప్పతనం వైపు బలం వెళ్ళనిస్తే ఎవరికి తప్పులు పాపాలు లేకుండా చూడగలము, ఇప్పుడు లోకంలో మనసు గొప్పతనం అభివృద్ధి చెందాలి, బౌతిక సంపదలను కూడా దారిలో పెట్టె గొప్పతనం కావాలి, అందుకు మనుష్యులు ఒకరిని ఒకరు ఎతువ్నటి పరిస్తితిలో తప్పులు పట్టుకోకుండా, ఎలాగైనా మనసుతో గొప్పతనం తో ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అప్పుడు మనిషిలో ఉన్న దేవుడిని గుర్తిస్తారు మనసు పెంచుకొంటేనే నిజమైన పెద్దతనం చూస్తారు, కేవలం బౌతిక స్తితి, ఇతర ఆస్తి, మంది మార్బలం, బౌతిక అంద చందాలు మాయలో మనుష్యులను మనసుతో చూడడం లేదు, ఏ కొంత తేడా ఉన్నా వెంటనే ఏదోరకంగా తప్పు గా తక్కువగా చూసి ఇంకా గొప్పతనం మనసు పెచుకోవడం లేదు, అందుకే భగవంతుడు మా ద్వారా మాట మాత్రంగా సర్వం పలికి, మమ్ములను సాధారణ మనిషిగా పరిణమించిన తీరు, సమకాలికులు మనసు పెట్టి, మాలో గొప్పతనం వైపు వచ్చి తెలికతనములు విస్మరించి గ్రహించాలి, ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తించి సమజాన్ని తీర్చి దిద్దుకొంటారు అని మమ్ములను నమూనా గా మీ మద్య మలచి నిలిపినడి అని గ్రహించండి, మా గొప్పతనం, మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేస్తి ఉన్న తేలిక తనములు తప్పు వేరు ఏమి లోటు మాకు లేదు అని గ్రహించండి, నాలో చిలిపి తనం ఆకతాయి తనం సరిగా జ్ఞానంతో దారిలో పడక నేను ఎక్కడైనా ఆకతాయి ప్రవర్తించి ఉంటె అదికూడా మా దివ్య లీలలో బాగం అని భావించండి, దైవత్వం వైపు మొగ్గండి, తెలికతనములు విడిచిపెట్టండి
ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇతరులను దారిలో పెట్టుకొంటారు అని మమ్ములను నమూనాగా భగవంతుడు ఆకాశమంత అంత పెద్దతనం మరియు చిన్న తనం మేమే అన్నట్లు మమ్ములను మలచి ఎలాగైనా గొప్పతనం మనసుతో పెంచాలి అని భగవంతుడు ఉద్దేశం అని గ్రహించండి, పై పైన కాకుండా మనసు పెట్టి గ్రహించండి, పై పై మాటలు పై పై చేష్టలు మీద ఆధారపడకుండా మమ్ములను ఒక 50 మంది పండితుల సమక్షంలోకి తీసుకోండి, విస్తారం గా గ్రహించండి, లోటు ఉన్నా, నిర్లక్ష్యానికి గురి అయ్యి తేలిక ప్రవర్తించిన నేనే సర్వం ప్రకటించిన తీరు కలిగి ఉండటమే మా గొప్పతనం అని గ్రహించి, మాకు అన్నా గొప్పతనం కలిగిన వారు ఇంకా గొప్పతనం వైపు వెళ్ళడం కోసం లోట్లు ఉన్న మేమే సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు అవ్వడమే ఇప్పుడు గొప్పతనం అని గ్రహించండి, మానుషి గా బాగా నలిగినా మా మనసు ద్వారా పరిష్కారం కూడా వచ్చినది అని గ్రహించండి, లేకపోతె ఇవ్వాళ్ళ చిద్విలాసం ఎలా ఉన్నదో మేము అలా మాట్లాడ గలిగినాము అంటే ఒకసారి పరమాత్మును అంతర్యం ఒక చోట చేరి గ్రహించండి, కంగారు పడి ఎవరూ ఎవర్ని తప్పుగా చూడకండి, ఏది ఏమైనా రెప్ప పాటు బౌతిక ప్రపంచం కూడా మన చేతిలో లేదు, కాని నా మాటల్లో ఉన్నాయి అని గ్రహించండి, అటువంటి మమ్ములను ఎవరికైన ఉండే బౌతిక లోట్లు అడ్డం పెట్టుకూని మాకు మాత్రమే లేదా ఒక్కడికి మాత్రమే సాధ్య పడిన పరిణామాన్ని పని గట్టుకొని సాక్షులు దగ్గర నుండి గ్రహించడం మానివేయడం అజ్ఞానం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మానవీయ కోణం లో మమ్ములను గ్రహించండి, మనకన్నా లోటు ఉన్నవాడు పరమాత్మా స్తితి చూపినాడు అంటే, భగవంతుడు, ఈ భూమి లోటుతో పుట్టడం అంటే ఏమిటి అదే విధంగా ఉన్నతంగా గొప్ప కుటుంబం లో గొప్పగా పుట్టడం బ్రతకడం అంటే ఏమిటో పండితులు మేధావులు అందరూ మమ్ములను పరిగణించి సమాలోచన చేయండి శాంతం అర్ధం అవుతుంది, దైవ అనుగ్రహం పొందిన మమ్ములను విస్తారంగా కొంతకాలం అందరూ కలసి గ్రహించింది, సంవత్సరాలు మాట మాత్రంగా ముందుకు రావడం ఏమిటో చూడండి, మా మీద వివరంగా పండితులు మేధావులు చెప్పుకోండి, మమ్ములను చెప్పనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.