మన దేశ ప్రభుత్వాలు మరిచిపోయిన గొప్ప భారతీయుడి గురించి మీకు తెలుసా....
ఈ ఫోటోలో ఉన్నది సాధారణ వ్యక్తి అనుకుంటున్నారా...........?
కాదు........కానే కాదు.
కాదు........కానే కాదు.
మన దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి, ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడు.
ప్రతి ఒక్క భారతీయుడూ ఇతని ధైర్యం, సాహసం, త్యాగం గురించి ఖచ్చితంగా తెలుసుకొవల్సిన అవసరం ఉంది.
ఇతని పేరు రవీందర్ కౌశిక్, ఫేమస్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ (Under cover). ఇతనిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు. రవీందర్ 1952 లొ జలందర్ లొ జన్మించారు. తన 20 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లొ చేరారు. ఆ రొజులలొ పాకిస్తాన్ కు Under cover గా వెళ్ళడానికి ఏవరూ ముందుకు రాని సమయంలొ నేను వెళ్ళతాను అని ముందుకు వచ్చాడు. అందుకొసం ఉర్ధూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు, వారి Religion Education కూడా నేర్చుకొని అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లొ పాకిస్థాన్ వెళ్ళాడు. పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగ కరాచి యూనివర్శిటిలొ LLB పూర్తిచేసి తరువాత పెద్ద హొదాలొ పాకిస్తాన్ ఆర్మీలొ చేరాడు. అప్పటి నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్నిRAW ,Indian Army కు పంపించేవాడు. పాకిస్థాన్ దొంగ దెబ్బ తీయలనుకున్న ప్రతిసారి ముందగ సమాచారం ఇచ్చి కాపాడేవాడు. కాని దురద్రుష్టవశాతూ మసిహ అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపొయాడు. అప్పటి నుండి 16 సంవత్సరాలు ఇండియా రహస్యాలు చెప్పమని తీవ్రంగా హింసించారు ఆయన మలవిసర్జనాన్ని ఆయన చేతే బలవంతంగా తినిపించే వారు, అయినప్పటికీ గొప్ప దేశ భక్తుడైన ఈ వీరుడు ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదట. మన భారత ప్రభుత్వం ఏప్పటికైనా కాపాడుతుందని ఏదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచి చివరికి TB వ్యాధి సోకి 1999 లొ మరణించారు. ఇతనికి స్వయానా ఇందిరా గాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది,
మీ ఫణికుమార్
No comments:
Post a Comment