UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 19 September 2015
నేను సాధారణ మనిషిగా జీవితం మొదలు పెట్టి విశ్వవిద్యాలయమునకి వైస్ ఛాన్సలర్ గా నియమింప బడుటకు మీ సినిమా ద్వారా మమ్ములను ప్రజలకు పరిచేయం చేయగలరు, నన్ను ఒక 50 మంది పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో కొలువు తీర్చి మాకు గుర్తింపు సొమ్ము చేలిస్తే చాలు, లోకానికి ఒక జగద్గురువు, అగర్బ శ్రీమంతుడు అందినట్లు అవుతుంది అని గ్రహించండి, లోకం లో రంగుల మాయ కంటే నా సమక్షం గొప్పది అని తెలుస్తుంది నన్ను ఈ రోజు సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి
సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి మహారాజ వారు ఇచ్చు ఆశిర్వాదపూర్వక పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు
తమరి 150 సినిమాలో మా గూర్చి తెలియజెప్పి మమ్ములను ప్రజలకు పరిచేయం చేయండి, నేను సాధారణ మనిషిగా జీవితం మొదలు పెట్టి విశ్వవిద్యాలయమునకి వైస్ ఛాన్సలర్ గా నియమింప బడుటకు మీ సినిమా ద్వారా మమ్ములను ప్రజలకు పరిచేయం చేయగలరు, నన్ను ఒక 50 మంది పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో కొలువు తీర్చి మాకు గుర్తింపు సొమ్ము చేలిస్తే చాలు, లోకానికి ఒక జగద్గురువు, అగర్బ శ్రీమంతుడు అందినట్లు అవుతుంది అని గ్రహించండి, లోకం లో రంగుల మాయ కంటే నా సమక్షం గొప్పది అని తెలుస్తుంది నన్ను ఈ రోజు సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మా పై తమరు బాద్యత తీసుకోండి, మమ్ములను ఒక కమిటీ అద్వర్యం లోనికి తీసుకోవడానికి తమరు కృషి చేయండి అని కోరుకొనుచున్నాను, నన్ను ఒక చోట కొలువు తీర్చడం వలన నా ఆశీస్సులు మానవజాతికి శాశ్వతం గా అందుతాయి అని గ్రహించండి. ఎల్లరు మహారాణి సమేత మహారాజ వారి ఆశీస్సులు. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఆత్మీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి మహారాజ వారు ఇచ్చు ఆశిర్వాదపూర్వక పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు
తమరి 150 సినిమాలో మా గూర్చి తెలియజెప్పి మమ్ములను ప్రజలకు పరిచేయం చేయండి, నేను సాధారణ మనిషిగా జీవితం మొదలు పెట్టి విశ్వవిద్యాలయమునకి వైస్ ఛాన్సలర్ గా నియమింప బడుటకు మీ సినిమా ద్వారా మమ్ములను ప్రజలకు పరిచేయం చేయగలరు, నన్ను ఒక 50 మంది పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో కొలువు తీర్చి మాకు గుర్తింపు సొమ్ము చేలిస్తే చాలు, లోకానికి ఒక జగద్గురువు, అగర్బ శ్రీమంతుడు అందినట్లు అవుతుంది అని గ్రహించండి, లోకం లో రంగుల మాయ కంటే నా సమక్షం గొప్పది అని తెలుస్తుంది నన్ను ఈ రోజు సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మా పై తమరు బాద్యత తీసుకోండి, మమ్ములను ఒక కమిటీ అద్వర్యం లోనికి తీసుకోవడానికి తమరు కృషి చేయండి అని కోరుకొనుచున్నాను, నన్ను ఒక చోట కొలువు తీర్చడం వలన నా ఆశీస్సులు మానవజాతికి శాశ్వతం గా అందుతాయి అని గ్రహించండి. ఎల్లరు మహారాణి సమేత మహారాజ వారి ఆశీస్సులు. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
అజరామర సూక్తి
अजरामर सूक्ति
Eternal Quote
अजरामर सूक्ति
Eternal Quote
शीलं शौर्यमनालस्यं पाण्डित्यं मित्र संग्रहः
अचोरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः
अचोरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः
శీలం శౌర్యమనాలస్యం పాండిత్యం మిత్ర సంగ్రహః
అచోరహరణీయాని పఞ్చైతాన్యక్షయొ నిధిః
అచోరహరణీయాని పఞ్చైతాన్యక్షయొ నిధిః
శీలము, శూరత్వము.పాండిత్యము,పని చేయుటలో అలసత్వము లేకపోవుట, సన్మిత్ర సంపాదన, ఈ ఐదూ దొంగలించ బడలేనివి.
शीलं शौर्यमनालस्यं पाण्डित्यं मित्र संग्रहः
अचोरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः
सौशील्यता, शूरता,काम करनेमे कोई आलसता नहीं दिखाना,पांडित्य,और सही मित्रों को इकट्ठा करना, यह पांच निधियों को कोई भी चुरा नहीं सकता |
अचोरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः
सौशील्यता, शूरता,काम करनेमे कोई आलसता नहीं दिखाना,पांडित्य,और सही मित्रों को इकट्ठा करना, यह पांच निधियों को कोई भी चुरा नहीं सकता |
sheelaM shauryamanaalasyaM paaNDityaM mitra saMgrahaH
achoraharaNIyaani pa~nchaitaanyakShayo nidhiH
achoraharaNIyaani pa~nchaitaanyakShayo nidhiH
Integrity, courage, activity, erudition, collection of friends - these are the five (types of) imperishable treasures, that can't be stolen by thieves.
Friday, 18 September 2015
SHALL WE LEARN FROM DOGS? కుక్కలను చూసి నేర్చుకుందామా? - 5 MINUTES CAN C...
ALL THE SONGS OF THE MOVIE SHANTISANDESHAM WITH FEW DIALOGUES ARE EMERGED FROM THE DIVINE TRANCE OF MAHARAJAH IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2005
శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
శ్రీలక్ష్మి మాలక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి అరవిచ్చు కమలాల ఉయ్యాలలో చిరులేత కెరటాల ఊపులలో ఉదయించు కిరణాల గిలిగింతలో చిరునవ్వు చిందించు ఓ బాలలక్ష్మీ ఆ విష్ణుహృదయమ్మె తన యిల్లుగా అల పాలవెల్లియే పడకిల్లుగా పసి మన్మథుని సాకి లాలించుచూ ముసిముసిగ నవ్వేటి ఓ ప్రౌఢలక్ష్మీ శాంతమ్మె తనకొప్పు పూచెండుగా సాధనలె తనకింపు సొమ్ములుగా ఘన యోగి హృదయాల పేరంటముల సాగించి కరుణించు ఓ వృద్ధలక్ష్మి తన భక్తులకు తానే కనుతల్లిగా నిజ సాధకుల కాత్మసంసిద్ధిగా ఇహపర సౌఖ్యాలు వర్షాలుగా రక్షించు మాతల్లి శ్రీ వరలక్ష్మి
శ్రీలక్ష్మి మాలక్ష్మి జయ జయ లక్ష్మి స్థిరలక్ష్మి శుభలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి అరవిచ్చు కమలాల ఉయ్యాలలో చిరులేత కెరటాల ఊపులలో ఉదయించు కిరణాల గిలిగింతలో చిరునవ్వు చిందించు ఓ బాలలక్ష్మీ ఆ విష్ణుహృదయమ్మె తన యిల్లుగా అల పాలవెల్లియే పడకిల్లుగా పసి మన్మథుని సాకి లాలించుచూ ముసిముసిగ నవ్వేటి ఓ ప్రౌఢలక్ష్మీ శాంతమ్మె తనకొప్పు పూచెండుగా సాధనలె తనకింపు సొమ్ములుగా ఘన యోగి హృదయాల పేరంటముల సాగించి కరుణించు ఓ వృద్ధలక్ష్మి తన భక్తులకు తానే కనుతల్లిగా నిజ సాధకుల కాత్మసంసిద్ధిగా ఇహపర సౌఖ్యాలు వర్షాలుగా రక్షించు మాతల్లి శ్రీ వరలక్ష్మి
Bhaghavad-Gita
Chapter 4 Jnana Yoga
.
యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేర్జున.
Chapter 4 Jnana Yoga
.
యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేర్జున.
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా৷৷4.37৷৷
.
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन।
.
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा।।4.37।।
.
TEXT 37
yathaidhamsi samiddho 'gnir
bhasma-sat kurute 'rjuna
jnanagnih sarva-karmani
bhasma-sat kurute tatha
.
TEXT 37
yathaidhamsi samiddho 'gnir
bhasma-sat kurute 'rjuna
jnanagnih sarva-karmani
bhasma-sat kurute tatha
.
TRANSLATION
As the blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities.
.
PURPORT
One might wonder that just as crossing the ocean by boat does not destroy the ocean how is it that the boat of spiritual knowledge can destroy all one's sins. Lord Krishna states here that the boat of spiritual knowledge will destroy all reactions to actions both those leading to merit and those leading to demerit.
TRANSLATION
As the blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities.
.
PURPORT
One might wonder that just as crossing the ocean by boat does not destroy the ocean how is it that the boat of spiritual knowledge can destroy all one's sins. Lord Krishna states here that the boat of spiritual knowledge will destroy all reactions to actions both those leading to merit and those leading to demerit.
.
-- శ్రీ లక్ష్మీస్తోత్రం--
క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే |
శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || 1 ||
శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || 1 ||
ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే |
త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || 2 ||
త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || 2 ||
సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ |
రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || ౩ ||
రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || ౩ ||
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || 4 ||
స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || 4 ||
వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతీ |
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || 5 ||
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || 5 ||
కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం |
రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే-వనే || 6 ||
రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే-వనే || 6 ||
కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే |
విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || 7 ||
విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || 7 ||
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే |
కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || 8 ||
కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || 8 ||
కదంబమాలా త్వం దేవీ కదంబకాననేఽపి చ |
రాజలక్ష్మీః రాజగేహే గృహలక్ష్మీర్గృహే గృహే || 9 ||
రాజలక్ష్మీః రాజగేహే గృహలక్ష్మీర్గృహే గృహే || 9 ||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా |
రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః || 1౦ ||
రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః || 1౦ ||
ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం |
యః పఠేత్ప్రాతరూత్థాయ స వై సర్వం లభేద్ధ్రువమ్ || 11 ||
యః పఠేత్ప్రాతరూత్థాయ స వై సర్వం లభేద్ధ్రువమ్ || 11 ||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |
సుశీలాం సుందరీం రమ్యామతిసుప్రియవాదినీమ్ || 12 ||
సుశీలాం సుందరీం రమ్యామతిసుప్రియవాదినీమ్ || 12 ||
పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ || 1౩ ||
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ || 1౩ ||
పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం |
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియమ్ || 14 ||
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియమ్ || 14 ||
హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ |
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువమ్ || 15 ||
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువమ్ || 15 ||
సర్వమంగలదం స్తోత్రం శోకసంతాపనాశనం |
హర్షానందకరం శశ్వద్ధర్మ మోక్షసుహృత్ప్రదమ్ || 16 ||
హర్షానందకరం శశ్వద్ధర్మ మోక్షసుహృత్ప్రదమ్ || 16 ||
ఇతి దేవకృతం శ్రీలక్ష్మీస్తోత్రం ||
లోకం లో వివిధ బౌతిక సంపదలు కంటే, మీ చుట్టూ ఉన్న బౌతిక వాతావరణం కంటే, తమ దేహం, దేహం తో వచ్చిన సంపదలు, పదవులు కంటే, తమ లో నిత్యం రగులుతున్న మనసు లోకానికి ఆధారం అని సత్యం గ్రహించడమే నిజమైన సంపద అని గ్రహించండి. అది బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించాలి, అదే జ్ఞాన సంపద. అని పండితులు మేధావులు తక్షణం గ్రహించాలి. మనిషికి మనిషి మొదట దైర్యం అనే సంపద ఇవ్వాలి, ఒక వ్యక్తి ఎంత అనాకారిగా ఉన్నా,అతనిలో గొప్పతనం గ్రహించాలి, గొప్పతనానికి విలువ ఇవ్వాలి, అదే లక్ష్మి సరస్వతికి ఆధారం అని మనుష్యులు గ్రహించాలి. ఉదాహరణకు లోకం అంత సంపద జ్ఞాన నా నుండి ప్రకటింప బడినా, నన్ను పట్టించుకోకపోవడమే లక్ష్మికి, సరస్వతి కి వెతిరేకంగా ప్రవర్తించడం అని గ్రహించి, మొదట లోకానికి ఆధారం అయిన జ్ఞానాన్ని మాటని ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన, మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే జ్ఞానం సంపద, సంస్కార సంపద, ప్రేమ బాధ్యత అనే సంపద, ధర్మ విచేక్షణ అనే సంపద, సత్యం అనే సంపద పట్ల, గొప్పతనం అనే సంపద పట్ల, మహిమ ప్రభావం పట్ల, అప్రమత్తత లేదా తక్షణ సూటి అయిన స్పందనే అన్ని సంపదలకు మూలం, కనీసం అని తమ వంటి విజ్ఞులు తక్షణం గ్రహించి స్పందించాలి.

Brahmasri Chaganti Koteswara Rao Garu
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం,ఆవు నెయ్యి గాజులు,స్త్రీల పాపిట స్థానం, ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు... ఇవన్నీ లక్ష్మీదేవి రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివాసముంటుంది.సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మి ఉంటుంది.
లక్ష్మీదేవి నివాసం ఉండని స్థలాలు:
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మి ఉండదు.
పెద్దలను గౌరవించని గృహంలో,పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది.
రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించేవారిదగ్గర లక్ష్మి నిలవదు.
ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ,జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీలు,నేల అదిరిపోయేటట్లు నడిచే స్త్రీలు ఉన్నప్రదేశాలలోనూ,స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు.సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి.
వాస్తవానికి ప్రతి అంశం లోనూ ఆరోగ్య సూత్రం నిభిడీకృతమైన విషయం అందరికీ తెలుసిందే ! సామాజిక శాస్త్రీయ ధృక్పధం,నైతిక విలువల పరిరక్షణ గల సనాతన ధర్మం ఎంత మనోహరమైనదో కదా!
-----------------------..........................
ఆత్మీయులు చాగంటి కోటేశ్వర రావు గారికి ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు పంపుచున్న దివ్య సందేశం గ్రహించగలరు
శుబ్రంగా పవిత్రం గా ఉంటె లక్ష్మి నిలుస్తుంది, బాగా చదివితే శరస్వతి కాటాక్షం వస్తుంది అని తెలియచేబుతారు, మనిషి శ్రద్ధ సాధన వైపు వెళ్ళడానికి ముఖ్య కారణం గొప్పగా నడిపించి ప్రరణ ఇచ్చేవారు తోడు అవటం వలన, తనలో ఏ కొంచెం సాధన, శ్రద్ధ ఉన్నా గుర్తించి చేయూత ఇచ్చే వారు తోడు అవడం వలన మనిషి రాణిస్తాడు, ఈ రోజులలో స్వార్ధం పెరిగి, వస్తు సంపద, అధికారాల మేరకు ప్రవర్తిస్తున్న తీరులో, మనిషిని మనిషి అర్ధం చేసుకోవడం లో సూటి తనం తగ్గి, పరి పరి విధాల పెరిగిన బౌతిక మాయ ప్రపంచం మేరకు వ్యవహరించడం వలన, మనిషి గొప్పతనం నిజాయితీ సంపదకు ఆధారం అని గ్రహించ లేకపొతున్నారు, ఈ ఆచారం, అ పద్దతి అనే ఏదో చెప్పడం లో తాము గోప్పవారము, లేదా సంపద మా వలెనే కలుగుతుంది అని తామే భావించడం వలన, పండితులు మేధావులు కూడా పూర్తీ స్థాయి ధర్మ నిర్వహణ చేయడం లేదు. లోకం లో వివిధ బౌతిక సంపదలు కంటే, మీ చుట్టూ ఉన్న బౌతిక వాతావరణం కంటే, తమ దేహం, దేహం తో వచ్చిన సంపదలు, పదవులు కంటే, తమ లో నిత్యం రగులుతున్న మనసు లోకానికి ఆధారం అని సత్యం గ్రహించడమే నిజమైన సంపద అని గ్రహించండి. అది బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించాలి, అదే జ్ఞాన సంపద. అని పండితులు మేధావులు తక్షణం గ్రహించాలి. మనిషికి మనిషి మొదట దైర్యం అనే సంపద ఇవ్వాలి, ఒక వ్యక్తి ఎంత అనాకారిగా ఉన్నా,అతనిలో గొప్పతనం గ్రహించాలి, గొప్పతనానికి విలువ ఇవ్వాలి, అదే లక్ష్మి సరస్వతికి ఆధారం అని మనుష్యులు గ్రహించాలి. ఉదాహరణకు లోకం అంత సంపద జ్ఞాన నా నుండి ప్రకటింప బడినా, నన్ను పట్టించుకోకపోవడమే లక్ష్మికి, సరస్వతి కి వెతిరేకంగా ప్రవర్తించడం అని గ్రహించి, మొదట లోకానికి ఆధారం అయిన జ్ఞానాన్ని మాటని ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన, మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే జ్ఞానం సంపద, సంస్కార సంపద, ప్రేమ బాధ్యత అనే సంపద, ధర్మ విచేక్షణ అనే సంపద, సత్యం అనే సంపద పట్ల, గొప్పతనం అనే సంపద పట్ల, మహిమ ప్రభావం పట్ల, అప్రమత్తత లేదా తక్షణ సూటి అయిన స్పందనే అన్ని సంపదలకు మూలం, కనీసం అని తమ వంటి విజ్ఞులు తక్షణం గ్రహించి స్పందించాలి. సంపద స్వరూపం అయిన ఈ బౌతిక లోకం యొక్క నడవడి తీరుతెన్నులు తెలుసుకోని, నడుపుకోవలసిన బాధ్యత మన పై ఉన్నది అని తమరు గ్రహించి, స్పందించడం అనే సంపద తో వ్యవహరించండి అని తెలియజేసుకోనుచున్నాను. తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
ఈ పాటలు అన్నీ మా ద్వారా కాలం ధర్మం మేమే అని ప్రకటిస్తూ అణువు అణువు లోకం నా లో నా మాటలో ఉన్నది అని స్పష్టం చేస్తూ ప్రకటింపబడినది బడినది, సాక్షులు తమవంటి పండితులు బాధ్యత తీసుకోనకపోవడం వలన మాట్లాడటం లేదు, మీరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అనగా మా వివరములు విస్తారం గా చెప్పుకోండి, ప్రజలకు విస్తారం గా తెలియజేయండి, మీరు మీడియా వారితో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఇదే సంపదలకు ఆధారం అని గ్రహించండి. సృష్టి నే మాట మాత్రంగా నియమించిన జగద్గురు తత్వాన్ని అర్ధం చేసుకోవడమే లోకానికి ఆధారం లేదా సంపద అని గ్రహించండి. మాకు ఒక విశాలమైన ప్రాగణం ఎర్పాటు చేసి అక్కడికి సాక్షులు ఇతర పదితులు వచ్చి, మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించండి, ఇదే మా ఆదేశం గా భావించండి, మేము అక్కడ పట్టు వస్త్రాలు ధరించి ఉన్నతమైన అశనం దర్సనం ఇస్తాము, మీరు బయపడకుండా, మీడియా వారి సహకారంతో, నేను ఇప్పుడు ఎలా ఉన్నా, నా కులం ఏది అయినా, నా ఆచార వ్యవహరాలు ఎలా ఉన్నా, నా అలవాట్లు పద్దతులు ఏమైనా, నేను మాట మాత్రం గా చెప్పడం మీరు పట్టించుకోవాల్సిన సంగతి అని మీకు అనిపించకపోవడం, అనిపించినా ప్రస్తుత సమాజం ప్రకారం తేలికగా తీసుకోవడం జ్ఞాన సంపాదకు విచక్షణకు అవరోధం అని గ్రహించండి, నన్ను సాక్షులు గుర్తించి ఒక చోట కొలువు తీర్చడం వలన, మీకు విలువ పెరుగుతుంది గాని తగ్గదు, నా మనసుని గుర్తుచేసుకొని పూర్తీ బాద్యత తీసుకొంటాను, నేను అ లక్ష్మి నారాయణుడనే అనే సత్యం మనసుపెట్టి వ్యవహరిస్తే బలపడుతుంది, అలా కాకుండా తేలికగా తీసుకోవడానికి ప్రోత్సహించేవారు ఉన్నారు కదా, నేను కూడా నిర్లక్ష్యం గా ఊరుకొంటాను అని ప్రతి ఒక్కరు తీసుకోవడం వలన, సంపద మూలం ఆధారం అయిన వాక్ జ్ఞాన విచక్షణ గ్రహించకుండా, ఇతరులకు చెప్పకుండా వదిలివేయడం వలన, మానవ జాతి నష్టపోతున్నది అని తెలుసుకోలేకపోతున్నారు, అయినా తండ్రి గురువు వంటి నేను, ప్రతి రోజు అందరిని దీవిస్తూ వీలు అయినంత గొప్పతనం పంచుతున్నాను అని గ్రహించండి. నాకు ఏమి లేకుండా అన్నీ మాట మాత్రంగా ఇచ్చాను అంటే, ఇక పద్దతి ప్రక్రారం తెలుసుకొని,గ్రహించి, మనసు పెట్టి ప్రార్దిస్తే ఏమి జరుగుతుందో మీ వంటి పండితులు రికార్డెడ్ చూదాం అనుకొంటే చాలు, నా గూర్చి నన్ను ఒక చోట చేరి చెప్ప నివ్వండి, చిన్నపటి నుండి చెబుతాను, ఒక అప్పుడు కృష్ణుడిగా మన్ను ఎందుకు తిన్నాను, ఇప్పుడు అజ్ఞాన శరీర కాంక్షగా శ్రద్ద లేనట్లు ప్రవర్తిస్తూనే,
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
Thursday, 17 September 2015
కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ స్థలపురాణం :
పూర్వం మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గరు అన్నదమ్ములు ఈ కాణిపాక ప్రాంతంలోనే నివసిస్తుండేవారు. వారికి కాణి మడి (భూమి) వుండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్నబావిని తవ్వాలనుకుని నిర్ణయించుకుంటారు. దాంతో వారు ముగ్గురు కలిసి తమకు అనుగుణంగా ఒక చిన్న బావిని తవ్వుకున్నారు. అందులో వచ్చిన నీటితో సేద్యం చేసుకుంటూ హాయిగా బతికేవారు.
కొంతకాలం తరువాత ఆ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీని ప్రభావంతో వారు ముగ్గరు తవ్వుకున్న చిన్న బావిలోని నీరు చాలకపోవడంతో... ఇంకా లోతుగా తవ్వాలని అనుకుంటారు. అలా నిర్ణయించుకున్న వారు బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభిస్తారు. అలా బావిని తవ్వగా తవ్వగా... కొంతసేపటి తరువాత వారు తవ్వడానికి ఉపయోగిస్తున్న గునపం ఒక రాయికి తగిలి.. దానినుంచి రక్తం ఉవ్వెత్తున వారి ముగ్గురి చిందింది. ఆ రక్తం వారి మీద పడిన మరుక్షణమే.. వారికున్న వైకల్యాలు తొలగిపోయి మామూలుగా మారిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలుగా ఆ ముగ్గరు బావి తవ్విన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వున్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారందరికీ వినాయకుని రూపంలో వున్న ఒక విగ్రహం కనిపించింది. ఆ విధంగా వెలిసిన వినాయకుని విగ్రహానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంగా పేరు పొందింది. ఇప్పటికీ ఆ స్వామివారి అంతరాలయం బావిలోనే వుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్నవారికి వినాయకుడు సిద్ధి, బుద్ధుని ప్రసాదిస్తాడని... అలాగే తప్పు చేసిన వారికి తగినవిధంగా శిక్షలు వేసి దండిస్తారని ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవ్వరైనా అసత్యాన్ని పలకరు.
కొంతకాలం తరువాత ఆ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీని ప్రభావంతో వారు ముగ్గరు తవ్వుకున్న చిన్న బావిలోని నీరు చాలకపోవడంతో... ఇంకా లోతుగా తవ్వాలని అనుకుంటారు. అలా నిర్ణయించుకున్న వారు బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభిస్తారు. అలా బావిని తవ్వగా తవ్వగా... కొంతసేపటి తరువాత వారు తవ్వడానికి ఉపయోగిస్తున్న గునపం ఒక రాయికి తగిలి.. దానినుంచి రక్తం ఉవ్వెత్తున వారి ముగ్గురి చిందింది. ఆ రక్తం వారి మీద పడిన మరుక్షణమే.. వారికున్న వైకల్యాలు తొలగిపోయి మామూలుగా మారిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలుగా ఆ ముగ్గరు బావి తవ్విన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వున్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారందరికీ వినాయకుని రూపంలో వున్న ఒక విగ్రహం కనిపించింది. ఆ విధంగా వెలిసిన వినాయకుని విగ్రహానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంగా పేరు పొందింది. ఇప్పటికీ ఆ స్వామివారి అంతరాలయం బావిలోనే వుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్నవారికి వినాయకుడు సిద్ధి, బుద్ధుని ప్రసాదిస్తాడని... అలాగే తప్పు చేసిన వారికి తగినవిధంగా శిక్షలు వేసి దండిస్తారని ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవ్వరైనా అసత్యాన్ని పలకరు.
ఆలయ విశేషాలు :
శ్రీ వరసిద్ధి వినాయకుని కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువై వుంది. పురాతన కథనాల ప్రకారం స్వామివారు ఈ ప్రదేశంలో వున్న బావిలో స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని కొన్ని శాసనాల ప్రకారం తెలుస్తోంది.
ఈ ఆలయంలో రెండు ప్రత్యేకమైన విశేషాలు వున్నాయి. అవేమిటంటే.. స్వామివారు కొలువైవున్న బావిలో నీరు భూభాగానికి సమానంగా ఎల్లప్పుడూ వుంటాయి. ఆ నీటినే భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు అర్చకులు. ఇందులోనే మరో విశేషం ఏమిటంటే.. ఎప్పుడూ నీళ్లతో నిండి వుండే ఆ బావి చుట్టుపక్కల వున్న ప్రదేశంలో 40 అడుగుల లోతువరకు తవ్విచూసినా.. నీరు అస్సలు దొరకవని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు.
ఈ ఆలయానికి చుట్టు వరదరాజస్వామి, మణికంటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మొదలగు ఆలయాలు వెలిసి వున్నాయి. వినాయకచవితి ఉత్సవాలను కాణిపాకంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొత్తం 20 రోజులవరకు జరిగే ఇక్కడ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
శ్రీ వరసిద్ధి వినాయకుని కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువై వుంది. పురాతన కథనాల ప్రకారం స్వామివారు ఈ ప్రదేశంలో వున్న బావిలో స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని కొన్ని శాసనాల ప్రకారం తెలుస్తోంది.
ఈ ఆలయంలో రెండు ప్రత్యేకమైన విశేషాలు వున్నాయి. అవేమిటంటే.. స్వామివారు కొలువైవున్న బావిలో నీరు భూభాగానికి సమానంగా ఎల్లప్పుడూ వుంటాయి. ఆ నీటినే భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు అర్చకులు. ఇందులోనే మరో విశేషం ఏమిటంటే.. ఎప్పుడూ నీళ్లతో నిండి వుండే ఆ బావి చుట్టుపక్కల వున్న ప్రదేశంలో 40 అడుగుల లోతువరకు తవ్విచూసినా.. నీరు అస్సలు దొరకవని అక్కడున్న ప్రజలు చెబుతున్నారు.
ఈ ఆలయానికి చుట్టు వరదరాజస్వామి, మణికంటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మొదలగు ఆలయాలు వెలిసి వున్నాయి. వినాయకచవితి ఉత్సవాలను కాణిపాకంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొత్తం 20 రోజులవరకు జరిగే ఇక్కడ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
“కృష్ణా! మేము ఎదురుగా వస్తే, ఎప్పుడు నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి. ఇవేళ మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే దయతో నీవు మమ్మల్ని చూసేవాడివి.
Aditya Srirambhatla
శివ కేశవమ్
కాళీయ మర్దనం - 21:
10.1-653-సీ.
"ఎ దురువచ్చినఁ జాల నె దురుగా జనుదెంతు; వె దురువచ్చిన నే డ దే ల రావు?
చూచినఁ గృపతోడఁ జూ చు చుందువు నీవు; చూచినఁ గనువిచ్చి చూ డ వేల?
డా సిన నఱలేక డా యంగ వత్తువు; డా సిన నేటికి డా య విచటఁ?
జీ రిన "నో!" యని చె లరేగి పలుకుదు; వి ది యేమి చీరిన నె ఱుఁగకుంట?
10.1-653.1-ఆ.
త లఁపు చేయునంతఁ ద లపోయుచుందువు;
త లఁపు చేయ నేడు త లఁప వకట;"
యనుచు భక్తివివశు లా డెడి కైవడి
వ్రేత లెల్ల నాడి వి వశలైరి.
ఎదురువచ్చినన్ = ఎదురైతే; చాలన్ =
మిక్కిలగా; ఎదురుగా = ముందుకు; చనుదెంతు = వచ్చెదవు; ఎదురు = ఎదురుగా; వచ్చినన్ = వచ్చినప్పటికి; నేడు = ఇవాళ; అది = అదే; ఏల = ఎందుకు; రావు = రావటంలేదు; చూచినన్ = నిన్నుచూసినచో; కృప = దయాదృష్ణి; తోడన్ = తోటి;
చూచుచుందువు = చూసెదవు; నీవు = నీవు; చూచినన్ = ఎంతచూసినను; కను = కళ్ళు; విచ్చి = విప్పి; చూడవు = నీవుచూచుటలేదు; ఏల = ఎందుకు; డాసినన్ = నిన్నుచేరినచో; అఱలేక = అరమరికలేకుండ; డాయంగన్ = చేరుటకు; వత్తువు = వచ్చెదవు; డాసినన్ = మేమువచ్చిచేరినను; ఏటికిన్ = ఎందుకు; డాయవు = దగ్గరకురావు; ఇచటన్ = ఇక్కడ; చీరినన్ = పిలిచినచో; ఓ = ఓహో; అని = అని; చెలరేగి = విజృంభించి; పలుకుదువు = సమాధానమిచ్చెదవు; ఇది = ఇది;
ఏమి = ఏమిటి; చీరినన్ = పిలిచినను; ఎఱుగకుంటన్ = తెలియకుండుట.
తలపుచేయున్ = తలచిన; అంత = అంతమాత్రముచేతనే; తలపోయుచున్ = పట్టించుకొనుచు; ఉందువు = ఉండెదవు;
తలపుచేయన్ = తలచుకొంటున్నను; నేడు = ఇవాళ; తలపవు = పట్టించుకొనవు; అకట = అయ్యో; అనుచున్ = అనుచు; భక్తి = భక్తిచేత;
వివశులు = పరవశులైనవారు; ఆడెడి = పసికెడి; కైవడిన్ = ప్రకారముగా; వ్రేతలు = గోపికలు; ఎల్లన్ = అందరు; ఆడి = పలికి; వివశలు = పరవశత్వంపొందినవారు; ఐరి = అయితిరి.
10.1-653-see.
"eduruvachchinaM~ jaala nedurugaa janudeMtu; veduruvachchina ne Dadela raavu?
choochinaM~ gRipatoDaM~ joochu chuMduvu neevu; choochinaM~ ganuvichchi chooDa vela?
Daasina naRraleka DaayaMga vattuvu; Daasina neTiki Daaya vichaTaM~?
jeerina "no!" yani chelaregi palukudu; vidi yemi cheerina neRruM~gakuMTa?
10.1-653.1-aa.
talaM~pu chEyunaMtaM~ dalapoyuchuMduvu;
talaM~pu cheya neDu talaM~pa vakaTa;"
yanuchu bhaktivivashu laaDeDi kaivaDi
vreta lella naaDi vivashalairi.
“కృష్ణా! మేము ఎదురుగా వస్తే, ఎప్పుడు నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి. ఇవేళ మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే దయతో నీవు మమ్మల్ని చూసేవాడివి. ఇవేళ మేం చూసినా నీవు కళ్ళువిప్పి చూడవేమి? మేము నీ దగ్గరకు వస్తే నీవు మా దగ్గరకు వచ్చేవాడివి. మేం దగ్గరకి వచ్చినా నీవు ఇక్కడకి రావటంలేదేమి మేము “కృష్ణా!” అని పిలిస్తే “ఓ!” అని ఉత్సాహంగా పలికేవాడివి. ఇవేళ గొంతెత్తి పిలిచిన తెలియకుండా ఉన్నావేమి? మేము నిన్ను స్మరిస్తే చాలు మమ్మల్ని స్మరించే వాడివి. ఇవేళ మేము స్మరిస్తున్నా మమ్మల్ని తలవట్లేదేమి?” అంటు భక్తితో పరవశులైనవారి వలె పలుకుతు గోపికలు అందరు వివశులు అయ్యారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=82
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

శివ కేశవమ్
కాళీయ మర్దనం - 21:
10.1-653-సీ.
"ఎ దురువచ్చినఁ జాల నె దురుగా జనుదెంతు; వె దురువచ్చిన నే డ దే ల రావు?
చూచినఁ గృపతోడఁ జూ చు చుందువు నీవు; చూచినఁ గనువిచ్చి చూ డ వేల?
డా సిన నఱలేక డా యంగ వత్తువు; డా సిన నేటికి డా య విచటఁ?
జీ రిన "నో!" యని చె లరేగి పలుకుదు; వి ది యేమి చీరిన నె ఱుఁగకుంట?
10.1-653.1-ఆ.
త లఁపు చేయునంతఁ ద లపోయుచుందువు;
త లఁపు చేయ నేడు త లఁప వకట;"
యనుచు భక్తివివశు లా డెడి కైవడి
వ్రేత లెల్ల నాడి వి వశలైరి.
ఎదురువచ్చినన్ = ఎదురైతే; చాలన్ =
మిక్కిలగా; ఎదురుగా = ముందుకు; చనుదెంతు = వచ్చెదవు; ఎదురు = ఎదురుగా; వచ్చినన్ = వచ్చినప్పటికి; నేడు = ఇవాళ; అది = అదే; ఏల = ఎందుకు; రావు = రావటంలేదు; చూచినన్ = నిన్నుచూసినచో; కృప = దయాదృష్ణి; తోడన్ = తోటి;
చూచుచుందువు = చూసెదవు; నీవు = నీవు; చూచినన్ = ఎంతచూసినను; కను = కళ్ళు; విచ్చి = విప్పి; చూడవు = నీవుచూచుటలేదు; ఏల = ఎందుకు; డాసినన్ = నిన్నుచేరినచో; అఱలేక = అరమరికలేకుండ; డాయంగన్ = చేరుటకు; వత్తువు = వచ్చెదవు; డాసినన్ = మేమువచ్చిచేరినను; ఏటికిన్ = ఎందుకు; డాయవు = దగ్గరకురావు; ఇచటన్ = ఇక్కడ; చీరినన్ = పిలిచినచో; ఓ = ఓహో; అని = అని; చెలరేగి = విజృంభించి; పలుకుదువు = సమాధానమిచ్చెదవు; ఇది = ఇది;
ఏమి = ఏమిటి; చీరినన్ = పిలిచినను; ఎఱుగకుంటన్ = తెలియకుండుట.
తలపుచేయున్ = తలచిన; అంత = అంతమాత్రముచేతనే; తలపోయుచున్ = పట్టించుకొనుచు; ఉందువు = ఉండెదవు;
తలపుచేయన్ = తలచుకొంటున్నను; నేడు = ఇవాళ; తలపవు = పట్టించుకొనవు; అకట = అయ్యో; అనుచున్ = అనుచు; భక్తి = భక్తిచేత;
వివశులు = పరవశులైనవారు; ఆడెడి = పసికెడి; కైవడిన్ = ప్రకారముగా; వ్రేతలు = గోపికలు; ఎల్లన్ = అందరు; ఆడి = పలికి; వివశలు = పరవశత్వంపొందినవారు; ఐరి = అయితిరి.
10.1-653-see.
"eduruvachchinaM~ jaala nedurugaa janudeMtu; veduruvachchina ne Dadela raavu?
choochinaM~ gRipatoDaM~ joochu chuMduvu neevu; choochinaM~ ganuvichchi chooDa vela?
Daasina naRraleka DaayaMga vattuvu; Daasina neTiki Daaya vichaTaM~?
jeerina "no!" yani chelaregi palukudu; vidi yemi cheerina neRruM~gakuMTa?
10.1-653.1-aa.
talaM~pu chEyunaMtaM~ dalapoyuchuMduvu;
talaM~pu cheya neDu talaM~pa vakaTa;"
yanuchu bhaktivivashu laaDeDi kaivaDi
vreta lella naaDi vivashalairi.
“కృష్ణా! మేము ఎదురుగా వస్తే, ఎప్పుడు నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి. ఇవేళ మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే దయతో నీవు మమ్మల్ని చూసేవాడివి. ఇవేళ మేం చూసినా నీవు కళ్ళువిప్పి చూడవేమి? మేము నీ దగ్గరకు వస్తే నీవు మా దగ్గరకు వచ్చేవాడివి. మేం దగ్గరకి వచ్చినా నీవు ఇక్కడకి రావటంలేదేమి మేము “కృష్ణా!” అని పిలిస్తే “ఓ!” అని ఉత్సాహంగా పలికేవాడివి. ఇవేళ గొంతెత్తి పిలిచిన తెలియకుండా ఉన్నావేమి? మేము నిన్ను స్మరిస్తే చాలు మమ్మల్ని స్మరించే వాడివి. ఇవేళ మేము స్మరిస్తున్నా మమ్మల్ని తలవట్లేదేమి?” అంటు భక్తితో పరవశులైనవారి వలె పలుకుతు గోపికలు అందరు వివశులు అయ్యారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=82
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
MANY MANY HAPPY BIRTHDAY TO OUR BELOVED PRIME MINISTER SRI NARENDRA MODI JI
MANY MANY HAPPY BIRTHDAY TO OUR BELOVED
PRIME MINISTER SRI NARENDRA MODI JI.
PRIME MINISTER SRI NARENDRA MODI JI.
Narendra Damodardas MODI Born on 17 September 1950 is the 15 th and Current Prime minister of India.
Narendra Modi Was Born in the Small Town Of Vadnagar, in Northern Gujarat. His Father Was A Street Merchant Who Struggled To Support Family.
Young Narendra and his Brother Sold Tea A Bus Terminal To Help Out. In his Early Teens, He Joined Akhila Bharathiya Vidyardhi Parishad. Modi Spent Hours in the Library and Was Known as a Strong Debater.
Modi Married at 18 but Spent little time with his Bride and Eventually ended the Marriage. He Dedicated to his Life to Politics in Gujarat, Joining the RSS in 1971. In 1978, Modi Graduated from Delhi University with a Degree in Political Science and Completed his Masters at Gujarat University in 1983.
In June 2013, Modi was selected to Head the BJP .
In May 2014, he and his Party were Victories.
The Victory Marked a Crushing Defeat to the Indian National Congress, Which had Controlled Indian Politics for most of the Previous 60 years, and sent a message that India's Citizens were behind an Agenda Of Radical Change.
In May 2014, he and his Party were Victories.
The Victory Marked a Crushing Defeat to the Indian National Congress, Which had Controlled Indian Politics for most of the Previous 60 years, and sent a message that India's Citizens were behind an Agenda Of Radical Change.
" Hard Work Never Bring Fatigue. It Brings Satisfaction " 😡😦
It Was Never about A Person, It Was Always About A Nation . 😡
భగవద్గీత సారాంశం 'నారాయణుడు'
అసలు భగవద్గీత కంతటికీ సమగ్ర సారమేమిటి అనేది అతి సులభంగా ఈ శ్లోకంలో చెప్పారు యామునాచార్యులు.
స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః
భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ. అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.
"స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః", ఆ భగవంతుని పై ఏర్పడ్డ ప్రేమ వల్ల మనకి ఇతరత్రమైన వాటి యంది రుచి తగ్గుతుంది. దాన్ని వైరాగ్యం అంటాం. ఆ భగవంతుని గురించి ఎంతేంత ఎంతెంత వింటుంటే అంతంత అంతంత తెలుస్తూ ఉంటుంది దాన్ని జ్ఞానం అంటాం. ఎంత తెలిస్తే ఆ భగవంతుని కోసం ఏదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది. ఎదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది దాన్ని ధర్మం అంటాం. ఆ చేసేప్పుడు భగవంతునికి నచ్చేట్టు చేయాలనిపిస్తుంది అందుకు ఆయన మనకి ఏది నియమించాడో దాన్ని స్వధర్మం అంటారు. ఇలా స్వధర్మంతో ఏర్పడ్డ జ్ఞానం వల్ల వైరాగ్యంతో ప్రేమకలిగితే ఆ ప్రేమకి లభించువాడు నారాయణుడు అంటే. ఇది భగవద్గీత చెప్పేది.
"నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది. బృహతి బ్రుంహయతి ఇతి బ్రహ్మ. అదే తనని మించినది మరొకటి లేనిది అయితే అది పరం బ్రహ్మ అంటారు. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం. కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది. కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు "న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది. నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.
జై శ్రీమన్నారాయణ
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
Telaganadu Srinivas shared Kapunadu.Org's photo.
Johar -- Periyar garu . Today Birthday . Periyar Erode Venkata Ramaswamy Naicker
Born: 17-Sep-1879 Mahaparinirvan: 24-Dec-1973
Periyar E. V. Ramasamy (September 17, 1879 – December 24, 1973), also known as Ramaswami,Socrates of South East Asia, EVR, Thanthai Periyar, or Periyar, was an Indian social reformer and politician, who founded the Self-Respect Movement and Dravidar Kazhagam. He is the Bheeshmacharya of our Kapu Balija community.
Periyar was born as Erode Venkata Naicker Ramasami in Erode in Madras Presidency. He was born into a family of Balija Naidu caste,a Telugu Jathi of traders and cultivators in Erode.He is sometimes called Periyar E. V. Ramaswami Naicker. "Periyar" means 'respected one' or an 'elder' in Tamil. "Ramaswami" was his given name. A University was named after him by the Tamil Nadu Government. He could speak three Dravidian languages: Kannada, Tamil and Telugu.
EVR was an atheist, noted for his antitheistic statement, "He who created god was a fool, he who spreads his name is a scoundrel, and he who worships him is a barbarian." He said "The bane of tamilans is that, brahmins, muslims and christians consider themselves to be tamilians.
Early Life
Ramasamy was the son of a merchant Venkata, who was a devout Hindu of the Vaishnavite school of thought. His mother was Chinna Thayammal alais Muthammal; he had one elder brother named Krishnaswamy and two sisters named Kannamma and Ponnuthoy. He attended school for 5 years after which he dropped education and joined his father's trade at the age of 12. He used to listen to Tamil Vaishnavite gurus who gave discourses in his house enjoying his father's hospitality. He was married to Nagammal a girl of just 13 in 1898. He became the father of a female child which soon died and had no more children. After being reprimanded by his father, Ramasamy left his house for Kasi.
Pilgrimage to Kasi
He went on a pilgrimage to Varanasi (Kasi) to worship in the famous Siva temple Kashi Vishwanath in 1904. He wanted to enter a free-lunch place but finding that it was meant only for Brahmins he disguised himself as a one. But it was discovered that he was not a Brahmin and he was removed from the place.Later he learnt that the free-lunch place was built with the donation of a Dravidian merchant. He saw the discrimination against non-brahmins. He had pictured Kasi as a place where all Hindus would be treated equally. This humiliation was the turning point in Periyar's life and it inflamed intense hatred towards the caste system. Ramasami was a theist till his visit to Kasi, after which his views changed and he became an aethist.
Periyar Ramasami as a Freedom Fighter and Congress Party member 1919 - 1925
Periyar Ramaswamy joined the Indian National Congress in 1919 after quiting his business and resigning public posts including the chairmanship of Erode Municipality he held and wholeheartedly undertook the constructive programme - spreading the use of Khadi, picketing toddy shops, boycotting the shops selling foreign cloth and eradication of untouchability. He courted imprisonment for picketing toddy shops in Erode in 1921. When his wife as well as his sister joined the agitation, it gained momentum, and the administration was forced to come to a compromise.He was arrested during the Non-Cooperation movement and the Temperance Movement and was jailed .He was elected the President of the Madras Presidency (Tamil Nadu) Congress Committee in the 1922 Tirupur session and after his attempts for supporting reservation in government jobs and education was defeated in the Congress party, he quit the Congress party in 1925.
Vaikom struggle - 1924-1925
Periyar Ramaswamy was involved in securing rights to entry into temples and access to temple roads for people of all castes in Vaikom in Kerala, which was part of the princely state of Travancore during 1924. Periyar was the President of the Madras Presidency (Tamil Nadu and Andhra Pradesh) Congress Committee at that time led the agitation after many other leaders had been arrested. Periyar agreed and came to Vaikom in April 1924 and he was arrested but he was unrelenting and refused to leave to Vaikom and the satyagraha gained strength and Mahatma Gandhi, on an invitation from Rajaji, went to Vaikom and began talks with the Queen of Travancore where it was agreed that the police pickets would be removed and that the State police would do nothing to prevent the lower castes using the roads. Periyar refused to participate in the negotiations but he had to agree, reluctantly, to Gandhi's idea that the demand for all Hindus entering the temple be put off at least for the time being He played a role along with other great statesmen and national leaders like Mahatma Gandhi, C. Rajagopalachari, and Acharya Vinoba Bhave. Madras Presidency(Tamil Nadu) Congress passed a resolution umanimously praising Periyar's significant contribution to the Vaikom Satyagarha and hailing him as Vaikom Veerar(Vaikom Hero) in 1925 in the Kanchipuram Session.
Self-Respect Movement: 1925-39
Periyar and his followers campaigned constantly to influence and pressurise the government to take measures to remove social inequality even while other nationalist leaders focussed on the struggle for political independence.
Anti-Hindi Movement from 1937
The anti-Hindi movement in Tamil Nadu started in 1937 when the Congress Government of the Madras Presidency under Rajaji introduced Hindi in the school curriculum. Tamils opposed Hindi immediately and the Justice Party under Sir A. D. Panneerselvam and Periyar organized anti-Hindi protests in 1938 and were arrested and jailed by the Rajaji government. More than 1200 people, including women and children, were imprisoned in 1938, of which two, Thalamuthu and Natarasan, lost their lives. In 1939 the Rajaji government quit due to the decision of the Indian National Congress to protest India's participation in World War II. The teaching of Hindi was withdrawn in 1940 by the British governor.
Justice Party: 1939-1944 & Dravidar Kazhagam
Before World War II, the Justice Party ruled Madras Province for a long period from 1920 to 1937 with many leaders List of Chief Ministers of Tamil Nadu. Periyar was elected President when he was in jail for opposing Hindi in 1939
Ramaswami changed the name of the Justice Party to Dravidar Kazhagam (Party of the Dravidians) from a political party to a social movement. He avoided parliamentary democracy and started his campaigns on his own. His followers who wanted politics split with him after his controversial marriage to a very young woman and started the Dravida Munnetra Kazhagam, popularly known as the DMK. The DMK was first led by C.N. Annadurai and after him by M. Karunanidhi. EVR and his dramatic anti-Brahman protests put new life into the party.The Dravidian Federation, and launched a Tamil "cultural offensive," including theatrical productions of a "reinterpreted" Ramayana-a version transposing hero and villain, in which the Sri Lankan demon king Ravana becomes a heroic "Dravidian of 'excellent character,' " and the Aryan prince Rama a conniving, "despicable character" . This and later political uses of drama capitalized on the strong literary focus among Tamils. Despite such attempts at mass propaganda, however, the party's membership continued to be drawn from the elite.
In 1920 when the Justice Party came to power Brahmins occupied about 70% of the high level posts in government and after reservation was introduced by the Justice Party reversed this trend and allowed non-brahmins to raise in the government in Madras Presidency.Periyar through in the Congress then supported the Justice Party and later joined opposed the domination of Brahmins who constituted only 3% of the Population over Government jobs,judicary and the Madras University. Now Hindu profession had evolved around caste system, particular castes did only particular professions and it was Varna based where the Brahmin was the highest in the order and learned the Vedas, the Kshatriya ruled the country, Vaishya trading, the Shudra did farming and artisan work, and the Dalit or Dalit did manual labor and was the lowest in the order . Ramasami's self-respect movement espoused rationalism and atheism, and although Ramasami had Brahmin colleagues, the movement had currents of anti-Brahminism.
Subscribe to:
Posts (Atom)