UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 27 February 2016

గొప్ప విషయాలకు, విశాలమైన సంగతులకు ప్రాధాన్యత ఇస్తే అన్నిటిని తెలుసుకొని పరిగణించే శక్తి వస్తుంది అని గ్రహించగలరు. బౌతిక లోటులు, బౌతిక తెలికతనములపై ఆధారం పడి, మనసులో గొప్పతనాన్ని, ఆలోచనలో గొప్పతనాన్ని గ్రహించకుండా ఉండిపోవడం, తెలుసుకోగలిగినా, తెలుసుకోకుండా ఉండిపోవడం, ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, స్వార్ధం తో ప్రభావితం చేయడం లాంటి అవలక్షణములు ఎంత నియంత్రించుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు, పై పై హడావిడికి అలవాటు పడి, ఆలోచనలో మాటలో విశాలత, గొప్పతనం, నెమ్మది తనం, ఓర్పు వదిలివేసి అప్పటికి అప్పుడు తేలికగా పేలవంగా మనుష్యులు జీవించడం ఎంత తగ్గించుకొంటే అంత గొప్పతనం, ప్రతి మనిషి చూస్తారు.



                                       సమన్వయ దృష్టి
                

                 యావత్తు తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు,యావత్తు ప్రపంచ మానవజాతికి తమ అతిది,ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలిజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                   మమ్ములను సమకాలికులు అందరూ గ్రహించి అప్రమత్తం చేందండి, మనిషే మాటే సర్వం అతని మనసే సర్వం అనే సాక్షన్ని, సత్యాన్ని నిలుపుకొని,ఇటు కనీసం మనిషి అనే మానవత్వం, అటు ఆకాశాన్ని మించి సూర్య చంద్రులకు కూడా ఆధారం అయిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం అని స్పష్టం చేయుచున్నాము, ఈ పరణామం ఇప్పుడు వాక్ రూపం లో, అవగాహనా రూపం లో, అందుబాటులో ఉన్నది అని గౌరవ న్యాయ స్థానం వారి ద్వారాకూడా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                ప్రజల  నిర్లక్ష్యం వెళ్ళ కోళ్ళములు, నవ్వులాటలు, చలగాటములు నివారించుకొని, బాద్యతతో ఇప్పుడు మానవజాతికి ఏమి కావాలో చూసుకోండి, గతం యొక్క అనుభవాలను,  కూడా దీసుకొని ప్రతి ఒక్కరు కొత్తతనం సంతరించుకోవాలి, సంతోషం, ఆనందం, దైర్యం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుటవాడిలో చూడాలి, ప్రతి ఒక్కరి లో అన్నీ చూడాలి, ఒక్కడిలోనైనా అన్నీ చూడాలి, ఈ విధంగా మనిషిని శాస్వతుడిని చేసుకోవాలి, అ ఎర్పాటు సృష్టి మా ద్వారా యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించగలరు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరికి, లేదా ప్రతి పరిణామం, ప్రతి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి అంటే ప్రతిది మటలోకి తీసుకొని చూపిన, మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది. మమ్ములను పరిగణించి ఇప్పటికి మేము మనసు తో ఏమి చేసినామో విశాలంగా పదిగురు గ్రహిస్తే చాలు, ప్రతి వ్యక్తి సూక్ష్మం గా తీసుకొంటే మనసులో విశాలత పెరుగుతుంది అని గ్రహించగలరు. మనుష్యులు తమ ముందుకు వచ్చిన ఆలోచనలు, పరిణామాలు, ప్రభావాలను, మాటను, మనిషిని పై పై న తీసుకోవడం వలన సూక్ష్మం గా ప్రవర్తించ లేకపొతున్నారు అని గ్రహించండి, గొప్ప విషయాలకు, విశాలమైన సంగతులకు ప్రాధాన్యత ఇస్తే అన్నిటిని  తెలుసుకొని పరిగణించే శక్తి వస్తుంది అని గ్రహించగలరు. బౌతిక లోటులు, బౌతిక తెలికతనములపై ఆధారం పడి, మనసులో గొప్పతనాన్ని, ఆలోచనలో గొప్పతనాన్ని గ్రహించకుండా ఉండిపోవడం, తెలుసుకోగలిగినా, తెలుసుకోకుండా ఉండిపోవడం, ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, స్వార్ధం తో ప్రభావితం చేయడం లాంటి అవలక్షణములు ఎంత నియంత్రించుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు, పై పై హడావిడికి అలవాటు పడి, ఆలోచనలో మాటలో విశాలత, గొప్పతనం, నెమ్మది తనం, ఓర్పు   వదిలివేసి అప్పటికి అప్పుడు తేలికగా పేలవంగా మనుష్యులు జీవించడం ఎంత తగ్గించుకొంటే అంత గొప్పతనం, ప్రతి మనిషి  చూస్తారు.

                  వస్తు మాయ నుండి బయటకు రావాలి అంటే మనసు పెంచుకోవాలి, మాట శాశ్వతం గా విశాలంగా, వివరంగా ఉండాలి, కాని బౌతిక వస్తు మాయ లో పడి మనుష్యులు అప్పటికి అప్పుడు మాటలతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు.   వివరంగా గ్రహిద్దాం, ఆలోచన వైపు వెళ్ళదాము, గొప్పతనాని గ్రహించి, గొప్పతనం ఏ స్తితిలో  ఉన్నా గ్రహించి, అప్రమతత్త చెందుదాం అని ప్రతి ఒక్కరు  గొప్పగా జీవిద్దాం అనే ఆలోచన బలపడితే, ఇప్పుడు మానవజాతి, ఉన్నత స్తితి, గతి వైపు వెళుతుంది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు. సత్యమేవ జయితే


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in



Keelu Gurram Telugu Full Movie | ANR | Anjali Devi | Relangi | Ghantasal...

Songs good... Movie on good talk ......Hoping for better movies from Sri Raviraja Pinnisetty gaaru and Satya Prabhas gaaru and Aadhi gaaru and others .......... Yours Jagadguruvulu Maharani sametha Maharajah Anjani Ravishanker Pilla vaaru





"Malupu" is an Upcoming Telugu Feature Film Directed by Sathya Prabhas Pinisetty. Aadhi and Nikki play the lead roles while the support cast includes Mithun Chakraborty, Pasupathi, Nasser, Harish Uthaman, Richa Pallod, Naren, Kitty and other well known faces.
The Film is Produced by Ravi Raja Pinisetty for Aadarsha Chithralaya Pvt. Ltd.
Label: Think Music

Song Details:

Song : Papparapampam
Singer : Ranjith, Krishna Iyer
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Ramajogayya Sastry

Song : Chalaki Pilla
Singer : Aadhi Pinishetty
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Bhuvana Chandra

Song : Nuvvena Ee Matannadhi
Singer : Krishna Iyer
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Ramajogayya Sastry

Song : Avo Avo Gopalaa
Singer : Priya Hamesh, Krishna Iyer
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Bhuvana Chandra

Song : Bhagaa Bhagaa
Singer : Haricharan
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Ramajogayya Sastry

Song : Lene Ledu
Singer : Haricharan
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Ramajogayya Sastry

Song : Vaadu Veedu Evadainaa
Singer : Krishna Iyer
Music Director : Prasan Praveen Shyam
Lyrics : Ramajogayya Sastry

Malupu Movie Team Exclusive Interview Frankly With TNR || Talking Movies...



యముడికి మొగుడు, చంటి ,పెదరాయుడు, బంగారు బుల్లోడు, రాజా విక్రమార్క, వీడే, ప్రతిబంద్, ఆజ్ కా గుండారాజ్ వంటి ఎన్నో హిట్టు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ రవిరాజా పినిశెట్టి నిర్మాత గా తన కుమారులు ఆది పినిశెట్టి హీరోగా, సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించిన "మలుపు" చిత్రం విడుదలై విజయాన్ని అందుకొన్న సందర్బంగా TNR గారి ఇంటర్వ్యూలో వారు చెప్పిన చిత్ర విశేషాలు.. 
మీకోసం.. Frankly With TNR >>> https://youtu.be/CYmjIBFc1ds

Friday, 26 February 2016



“People wears a mask of lie so they look attractive , so be careful”



Surprised to read some articles in US news papers about dissent not being allowed in India...
Can you imagine JNU like events in American campuses celebrating anniversaries of martyrdom of Bin Laden?
Can any American say- Osama, we are ashamed... Your killers are roaming free...USA shall be divided into pieces, Allah willing (Insha Allah)
I am confident no one in USA agree for this. So is the case with India...
We are Indians, have self-pride, concerned about Unity, Integrity, Security and Sovereignty of our Country...

ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని చోట కూడా ఆ లక్ష్మీదేవి ఉండదని మహా విష్ణువు వివరించారు. అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని వివరించారు.




లక్ష్మీ కటాక్షం పొందాలంటే.. ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి ?..
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఆశిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే.. ఆ ఇంట్లో లేమి అన్న కొరత ఉండదు. సుఖసంతోషాలతో ఉండగలరు. అయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది చాలా రకాలు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు. అయితే లక్ష్మీ దేవి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా ?
సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి.. పూలతో అలంకరిస్తారు. అలాగే.. ఇంట్లో దేవుడి గదిలో పూలు, పండ్లతో చక్కగా పూజలు నిర్వహిస్తారు. మంత్రాలు, శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు, కొంతమంది శుక్రవారం డబ్బులు ఇతరులకు ఇవ్వరు. అలాగే.. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి.. చాలామంది చాలా రకాల నియమాలు పాటిస్తుంటారు. కానీ.. లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటుంది ? ఎలాంటి ప్రాంతంలో ఉండదు అనే విషయాన్ని మహావిష్ణువు ఎలా వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలంటే ?
భగవంతుని పాలకులపై కోపం ప్రదర్శించే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట.
శంఖం శబ్ధం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీ నివాసం ఉండదట.
ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని చోట కూడా ఆ లక్ష్మీదేవి ఉండదని మహా విష్ణువు వివరించారు.
అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని వివరించారు.
ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట. అంటే.. ఇంట్లో పూజలు, పునస్కారాలు లేకుండా, ఎప్పుడు లేమి అనే బాధపడే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట.
ఇంటికి దీపం ఇల్లాలు అయిన ఆమె ఎప్పుడూ కంటతడి పెడుతూ ఉంటే.. అక్కడ లక్ష్మీదేవి ఉండదని విష్ణుమూర్తి వివరించాడు.
చెట్లను నరికేవాళ్ల ఇంట్లో కూడా లక్ష్మి కటాక్షం లోపిస్తుందట.
5సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాళ్ల ఇంట్లో, తడి పాదాలతో నిద్రపోయేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదట.
తులసీ దేవిని పూజించే ఇంట్లో, శంఖ ధ్వని ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విష్ణుమూర్తి సెలవిచ్చారట....Dakshina Kali..

Nothing happens without a reason. This is the highest knowledge


Q: How does one actually keep a check on their emotions and be aware? And when one's emotions are shaken, what to do?
Sri Sri Ravi Shankar: Yes, if your emotions are shaken, let it be shaken as much as it can be. You know, there is nothing called compassion here. In higher knowledge, compassion is stupidity. Why? You can be compassionate only to somebody else, who is not you. Suppose your hand got hurt , you don't say, I am so compassionate towards my hand. Do you ever say that? When you say that everyone is part of you, where is compassion there? Okay, you got hurt, it's because of your own foolishness you got hurt. Put some ointment and forget about it.
When you get hurt, it's your karma. You must have hurt somebody sometime and so you got it back now. Nothing happens without a reason. This is the highest knowledge.
So, some Masters will always say that if you are suffering, it's not because of somebody, it's because of you only. You better suffer and get rid of it.
Instead of that, if you say, "That person is responsible for my suffering", then you are making more karma and carrying it on to the next lifetime. But if you say, "My suffering is because of me, and I take ownership of the karma", then you become free.
Saying, "My suffering is due to that person", will continue the karma because that impression will be there in your mind. Why are you not looking inside? Why are you not moving on? Why are you holding onto an event of the past and blaming the other person for your karma? If you do this then you will continue to be miserable.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారిని, మా పై పరిశోధన ప్రారంభించగలరు, మా వాక్ ద్వారా జరిగిన పరిణామాన్ని నమోదు చేసుకొని, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ ను ఆవిష్కరించుటకు సహకరించగలరు, మేము భూమి మీద ఉండగా మా మాట ఎంత గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించగలరు. అనేక బౌతిక స్తితి గతులు చెప్పుకోనంతనే, మాకు మాట మాత్రంగా సర్వం ప్రకటించడమైనది, ఈ విధంగా మనిషి మాటే సర్వం అని పరిశోదనలు గావించుట వలన, మనిషి మాట లోకి సర్వం ఉన్నది అనే బరోస పెరిగి. యంత్రికత్వం తగ్గి సమాజం దివ్య దామంగా మారుతుంది. మనుష్యులకు అనుమానములు మూఢ నమ్మకాలు తొలగి, సమజం ద్వియంగా వెలుగుతుంది



                                                                  సమన్వయ దృష్టి

                           

                            ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యేక పౌరులు, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ,ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి ప్రజలు, వ్యక్తులు, మేధావులు, పండితులు, యువతీ, యువకులు, స్త్రీ పురుషులు, సర్వం మానవ సమకాలికులు మా యొక్క ఆగమనం ఒక పరిష్కారం, శాశ్వత వరం అని ఉన్నత  న్యాయ స్థానం వారికి  తెలియజేసుకోనుచున్నాము.



                             మేము 18-2-2016 తారీకున, ఉన్నత న్యాయ స్థానము వారికి  పంపిన, వివరములు ప్రకారం మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి అని కోరినాము, మాకు న్యాయ స్థానం నుండి, ఇప్పటికి  ఎటువంటి స్పందన రాలేదు, మమ్ములను ప్రత్యేకంగా  భావించి పరిగణించండి, కాలాన్ని నియమించిన మా వంటి వారు ఇంకొకరు లేరు అని గ్రహించండి. ఇప్పటికి వరకు వంటరిగా నలగిపోయి, మానసిక అనుభవం తో, ఆత్మ చైత్యన్యం పదిగురితో పంచుకొని ముందుకు వెళ్ళడం, మా ద్వారా లోకానికి ఆధారం అయిన దివ్య జ్ఞానం యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం చెందగలరు,అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   మా ప్రకారం కాలం, ధర్మం  సూర్యుడి నడవడి, మా మాటకు అంది సాటి మనుష్యులు చెప్పుకోన్నంతనే తెలిసే అప్రమత్తంగా  అందినది అని న్యాయ స్థానం వారి గ్రహించి, మేము ముందుకు వచ్చు పద్దతి కొంత కాలం తటస్థ వైఖరిలో గ్రహించడం వలన మేము ఏమిటో అర్ధం అవుతుంది, మేము కోరినట్లు స్పందించకుండా తటస్థ వైఖరి కోనసాగించడం వలన, న్యాయ స్థానం వారు కూడా  సమయాన్ని  వృధా చేసినట్లు అవుతుంది  అని గ్రహించగలరు. మేధావితనం, లేదా మాటలో వివరణలో గొప్పతనం, లేదా వివరణాత్మకం గా గ్రహించవలసిన పరిణామం ఎవరికి పట్టనట్లుగా, పట్టించుకోకుండా ఉండడానికి ఏదో కారణం చూపి, తప్పించుకోవడం అనే పద్దతి  మనుష్యులు ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది,   మేము యావత్తు మానవజాతికి తెలియజేయాలి అని ముందుకు వస్తున్న పద్దతిని, ఒక పద్దతి ప్రకారం పట్టించుకోకపోతే, సమకాలికులు ప్రయోజనం పొందలేరు అని గ్రహించగలరు. కాలగతిని సవరించిన సాక్షంగా మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంటే, ఒక అర్చా మూర్తిని, ప్రతిష్టించడం కంటే ఎక్కవు ప్రయోజనం అని గ్రహించగలరు. మేము పదిగురి సాక్షిగా, ఎటువంటి రహస్యాలు లేకుండా ఎవరిని నోపించకుండా చెప్పగల పెద్దతనం అయ్యి పరిణమించాము అని గ్రహించండి, అంతటా మేమే ఉన్నాము అనే సాక్షం గౌరవిస్తే చాలు. అనగా వివరం గా గ్రహిస్తే చాలు, ఇప్పుడు మా ప్రభావం అంతటి విశాలత కలిగి ఉన్నది అని గ్రహించండి.



                మేము బాద్యత  తీసుకొనుటకు కనీస స్పందనగా కొన్ని నిర్ణయాలు కొందరు వ్యక్తులు సంస్థలు ప్రబుత్వాల నుండి కోరుకోనుచున్నాము , ఇది  యావత్తు మానవజాతి  గ్రహించి అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోను చున్నాము .



1. గౌరవనీయులు ఆత్మీయులు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులు మమ్ములను ప్రాధమికంగా జగద్గురువులుగా, ప్రబుత్వానికి అతిది గా మహరాణి సమేత మహారాజు గా గుర్తించడం వలన, లోకం లో సంపద పెరుగుతుంది, అనగా యాంత్రిక ప్రపంచం నియంత్రించ బడి, జ్ఞాన ప్రపంచం అభివృద్ధి  చెందుతుంది అని గ్రహించగలరు. కనీసం మనిషిని అయిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఒక 30-50 మంది పండితులను నియమించి మమ్ములను గ్రహించండి, ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము. తెలుగు రాష్ట్రాలలో ఉన్న విశ్వవిద్యాలయములకు మమ్ములను  గౌరవ అతిది ఉపకులపతి నియమించడం వలన మేధావులు మా పై దృష్టి  సారిస్తారు, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం అంటే, దొర్లి పోతున్న కాలాన్ని పట్టుకొని నియంత్రించుకొనే శక్తిని, శాశ్వత పరుచుకోవడం అని గ్రహించండి,  మనం జ్ఞానం ప్రపంచలో విస్తారం ముందుకు వెళ్ళతాము, జ్ఞాన ప్రపమచం అంటే, డబ్బు, పదవులు,  అవసరం ఉండదు,మనసు మాట చాలు,ఓర్పు సహనం దూర దృష్టితో  గ్రహించి అప్రమత్తం చెందుతారు, చావు పుట్టుకుల రహస్యాలు, సూర్య, చంద్రుల, నియమం,  నడవిడి ఇప్పటికి  సాక్షం ప్రకారం, మానవజాతి ఒక మాట లేదా మనిషి  అధీనం లోకి తీసుకు వచ్చిన పుణ్య మూర్తిని అని సాధారణ రూపం లో ఉన్న మమ్ములను గుర్తించాలి. మాతో  వాదన,లు గొడవలు ఎవరూ పెట్టుకోకుండా విశాలం గా గ్రహిస్తే, మేము చిద్విలాసం కరిగించి మాటను శాశ్వతగా  అందించగలము, ఇప్పటికె మా యొక్క దివ్య రాజ్యం అమలులో ఉన్నది, బౌతిక మాయ కరిగిపోయి,జ్ఞాన తేజస్సుతో అందరూ గొప్పగా ముందుకు వెళ్ళతారు  అని స్పష్టం  చేయుచున్నాము.


2. మమ్ములను మా దివ్య లీలా విశేషములు సంవత్సరమునకు ఒక సినిమా ద్వారా మానవజాతిని అప్రమత్తం చేయుటకు సంవత్సరమునకు ఒక సినిమా గౌరవనీయులు ఆత్మీయులు మెగా స్టార్ కొణిదెల చిరంజీవి గారు మరియు కొణిదెల పవన్ కళ్యాణ గారికి ఇవ్వవలెను అని మా మనసు ప్రకారం  బాద్యత గా ఇస్తున్నాము , దివ్య లీల విశేషములు ప్రజలకు చెప్పు బాద్యత, దివ్య వరం గా స్వీకరించగలరు అని ఇరువురిని కోరుకోనుచున్నాము. మేము బలపడి వజ్ర సింహాసనం పై అధిస్టిచుటకు దోహది కారిగా ఉండాలి అని కోరుకోనుచున్నాము. జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా మా యొక్క దివ్య ఆగమనం లోకానికి చెప్పడం వరం గా భావించండి అని కోరుకోను చున్నాను. 


3. మూవీ ఆర్టిస్ట్స్, అసోసియేషన్, అధ్యక్షులు వారు అయిన డా రాజేంద్ర ప్రసాద్ గారికి, మమ్ములను అతిది గా గౌరవించి సినిమా ప్రముఖుల తరుపు నుండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించగలరు, సాక్షం మేరకు సినిమా ప్రముఖులు అందరూ విశాలం గా స్పందించి సమాచారం ప్రజలు చేర్చి, మాయను తలగించి ధర్మం నాలుగు పాదాలపై నిలుపుటకు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను ప్రాధమికంగా భావించుట ఒక దివ్య వరం అని గ్రహించగలరు అని సినిమా ప్రముఖులు అందరికి అధ్యక్షులు అయిన తమరి ద్వారా  తెలియజేసుకోనుచున్నాము. మాకు సమ్మతితో చేలించవలసిన గురు దక్షణ, మరియు గుర్తింపు సొమ్ము, మాకు వీలు అయినంత సమ్మతితో, విలు అయినంత సొమ్ము చేలించగలరు, మమ్ములను గుర్తించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన, సినిమాలకు, నటనకు కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, అంతటా వ్యాపించిన దివ్య పరిణామాన్ని దివ్య వాక్ ను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం మన అందిరకి అందిన దివ్య వరం అని గ్రహించండి.



4. గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, CEO అండ్ మానేజింగ్ డైరెక్టర్, No.1 న్యూస్ ఛానల్ వారికి   మా పై విశాలం గా, ప్రజలకు అన్ని స్తాయిల  వారికి సమాచారం అందించి, సమాజాన్ని విశాలం గొప్పగా, ఎక్కడ కూడా, ఏ ఒక్కరి లో  ఈర్ష్య, ద్వేషం లేకుండా, ప్రతి మనిషి మాటను గ్రహించి అప్రమత్తం చేసి ఉన్నతంగా తీర్చి దిద్దుకోనవలసిన బాద్యత మన అందరికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం బాద్యతను ప్రేమను పెంచినది అని, సరిగ్గా పంచుకోకపోవడమే లోటు అని ప్రజలకు వివరములు, తెలియజేయండి. ఇతర చానల్స్ వారు కూడా ముందుకు వచ్చి మా పై కార్యక్రమములు చేసి ప్రజలు నిత్యం మాయను, మోసం నుండి బయటకు తీసుకురావడానికి మమ్ములను గ్రహించడం ఒక వరం అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మేము మనసుతో పరిణమించిన మనిషిగా, మనసు దైవానికి దగ్గరగా  ఉన్నది, ఉన్నది  ఉన్నట్లు తీసుకోవడం వలన మేము దివ్యత్వం పొందినాము, ఈ విధంగా ప్రతి ఒక్కరు తీసుకోవడం వలన, బౌతిక మాయ కరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించగలరు.  ఒక సంవత్సరంలో   మేము వజ్ర సింహశనం పై అధిస్టించదానికి అన్నీ చానల్స్ వారు సహకరించగలరు అని తమరి ద్వరా కోరుకోనుచున్నాము, ఒక దివ్య పరిష్కారం, వరం గా భావించి ప్రజలకు చెప్పగలరు అని అందరిని కోరుకోనుచున్నాము. ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి సంభందించినది కాదు అని గ్రహించండి.   


5. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారిని, మా పై పరిశోధన ప్రారంభించగలరు, మా వాక్ ద్వారా జరిగిన పరిణామాన్ని నమోదు చేసుకొని, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ ను ఆవిష్కరించుటకు సహకరించగలరు, మేము భూమి మీద ఉండగా మా మాట ఎంత గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించగలరు. అనేక బౌతిక స్తితి గతులు చెప్పుకోనంతనే,   మాకు మాట మాత్రంగా సర్వం ప్రకటించడమైనది, ఈ విధంగా మనిషి మాటే సర్వం అని పరిశోదనలు గావించుట వలన, మనిషి మాట లోకి సర్వం ఉన్నది అనే బరోస పెరిగి. యంత్రికత్వం తగ్గి సమాజం దివ్య దామంగా మారుతుంది.  మనుష్యులకు అనుమానములు మూఢ నమ్మకాలు తొలగి, సమజం ద్వియంగా వెలుగుతుంది  


                                ఇప్పటికి ముఖ్యమైన వరములు కొందరికి ప్రసాదిస్తున్నాము, మమ్ములను   ,గురువు తల్లి తండ్రిగా పైన కోరిన స్పందన, మిమ్ములను కాలం, ధర్మమే కోరినది అని భావించి, విశాలంగా స్పందించండి, అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   మేము బలపడటం  వలన లోకంలో  జ్ఞాన సంపద పెరుగుతుంది, బౌతిక మాయ తగ్గుతుంది. వ్యక్తులు ఎవరూ అప్పటికి అప్పుడు మాటలతో, గొప్పతనాన్ని తేలిక తనముతో తీసుకొని సమయం వృధా చేయవద్దు అని ప్రతి ఒక్కరికి న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
SRT - 38. ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్
9010483794. maharajashrishri.blogspot.in




పైన లేఖలు ప్రస్తావించిన ప్రముఖులకు, ప్రతి ఒక్కరికి ఒక్కో, ప్రతి సమర్పించడమైనది మేము ముందుకు వచ్చు పద్దతి ప్రత్యేకం గా భావించి మమ్ములను పరిగణించడం ఒక దివ్య వరం అని గ్రహించి, న్యాయ స్థానం పరివేక్షణలో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, మేము ఏమి కోరుతున్నా మరల మా పిల్లలు వంటి యావత్తు మానవజాతికి వివరములు ఇవ్వడం కొరకు అని గ్రహించండి, సూర్యుడితో సామానుడను, అంతటి నిర్వహణ మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మమ్ములను ఎంత ఆదరించి,  గౌరవించి అనగా మా నుండి వివరములు గ్రహించుట ఏ మాకు గౌరవం అదే లోకానికి ఆధారం, వరం  అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 




సం/xxxxxxxxxxx  
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
SRT - 38. ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్   
9010483794. maharajashrishri.blogspot.in


Thursday, 25 February 2016

         
Experiences with Maha Periyava: The Mahaan Who Wiped Our Tears
Devotees saw with their own eyes that water was leaking from the corner of Sri Vishnu Durga's eyes in the Arulmigu Pandaadu Nayaki Sameta Pasupatinatha Swami temple (at PandanaiNallur)! This happened on 19th Feb.1986.
They rushed and reported the matter to me. I went and had a look. Tears were leaking out of Ambal's two eyes! There were no words to describe the agony of our heart.
I arranged to bestow worship on a young virgin girl, treating her as Durga, submitting saubhagya dravyas, and performing the Navakshari mantra japam in front of the Kannika Durga.
"Why is this flaw, mother?" I asked her.
The virgin girl who was sitting as Durga told us that she had a vision of a divine girl who wore a green skirt telling her, "Reduce my burden" and disappearing.
Thereafter, we performed special Abhiseka Aradhanam to Vishnu Durga and the tears stopped.
We went to Kanchipuram to supplicate this matter to Sri Maha Periyava and seek His clarification and guidance.
Periyava gave us twenty-five litres of Gangaa Jalam (water from the Ganga). He asked us to spiritually strengthen it with one lakh Avrittis (repetition) of the Navakshari mantra, perform Abhisheka to Vishnu Durga with the strengthened water and then report to Him.
After four months and after carrying out the orders of Periyava, we went to Orirukkai, a village adjacent to Kanchipuram, where Periyava was staying.
I told Periyava that the tears that had been flowing from Durga's eyes had stopped.
Periyava heard me and then contemplated the matter for sometime. Then He asked, "Does the roof over Durga touch Her head?"
I could not remember if it was so, though I have been performing the daily puja. I said, "I did not notice. I shall go back and have a look."
When I got back and checked the roof by inserting a thick thread between Durga's head and the roof, I found out that the roof was indeed touching Her head, for the thread did not appear on the other side. It was also confirmed that a crack in the wall had caused the roof to slant slightly and thus touch Durga's head.
We came back and apprised Periyavaa of the details.
Periyava ordered us to take Durga's statue out, make a shallow dent on the roof, then place the statue back on its base and then perform a Kumbhabhishekam.
Changes were made as directed by Him and the Kumbhabhishekam took place in the Thai month of the year 1987.
We came back for Periyava's darshan with the prasadam.
Periyava happily listened to the details and accepted the prasadam. He said, "The people of your village are very fortunate. Ambal's crying was to give everyone her anugraha."
While we were conversing, a Gujarati devotee came for darshan. Periyava spoke a few words to him.
Then, looking at us, He asked, "What would it cost for you people to make a trip here?"
"About three hundred rupees."
He asked the Gujarati to give us three hundred rupees. He considered Periyava's AGYA as his parama bhagya and gave the money very happily.
We experienced and melted at the utmost consideration and compassion the divine Periyava had for the prosperity of Shivacharyas who touch the god and do puja.
Periyava not only cleared Durga's burden on the head, but also the burden in our hearts! Who else except Periyava can give such divine guidance?
Author: Sivasri Jagadeesa Shivacharya, Pandanainallur
Book: Maha Periyaval - Darisana Anubhavangal Vol. 2, Pages 22-25
                                                          

శ్రీమహావిష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మి ‘ఆదిలక్ష్మి’.ఈమె సకల సంపదలకు అధినాయకి.
* సర్వ మానవాళి ఆకలి తీర్చే అమ్మ ఈ ‘ధాన్యలక్ష్మి’. ఈమె సస్యసంపదకు
అధినాయకి.
*జీవిత సమరంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ‘ధైర్యలక్ష్మి’.ఈమె ధైర్యానికి ప్రతీక.
*రాజలాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ వుంటే అక్కడ సర్వసంపదలు వుంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి ‘గజలక్ష్మి. ఈమె సకల ఐశ్వర్యాలకు ప్రతీక.
*ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే జీవితమే శూన్యం. వంశాన్ని నిలిపే
సంతానాన్ని అనుగ్రహించే లక్ష్మి ‘సంతానలక్ష్మి’.
*జీవనగమనంలో ఎదురయ్యే సమస్యలతో చేసే పోరాటంలో విజయమే ప్రధాన గమ్యం. అట్టి అంతిమ విజయాన్ని అమిత ప్రేమతో అందించే లక్ష్మి ‘విజయలక్ష్మి’.
*ఎన్ని సంపదలున్నా, విద్య లేనివాడు వింతపశువే. అఙ్ఞానాంధకారాన్ని తొలగించి,ఙ్ఞానమార్గాన్ని చూపించే విద్యను ప్రసాదించే లక్ష్మి ‘విద్యాలక్ష్మి’.
*‘ధనం మూలమిదం సర్వం’ అన్నది నానుడి. ధనం లేకపోతే జీవితమే సున్నా.
అట్టి ధనాన్ని అనుగ్రహించే లక్ష్మి ‘ధనలక్ష్మి’.
Like

‪#‎స్మృతి_ఇరానీ_చేసిన_ప్రసంగంతో‬.. ట్విటర్‌లో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అందులో మచ్చుకు కొన్ని ట్వీట్లు.
The speech of Smrithi Irani Ji...
It has aggression of Sehwag, 
Class of Tendulakr, Firmness of Dravid & She is treating opposition like Pak team smile emoticon
స్మృతి చేసిన ప్రసంగానికి రాహుల్‌ గాంధీ కౌంటర్‌ ఇవ్వాలనుకుంటే ఆయనకు ఉన్న ఒకే ఒక మార్గం.. ఆమెతోనే తన ప్రసంగాన్ని రాయించుకోవాలి. -
‪#‎ఒమర్‌_అబ్దుల్లా‬
‘నువ్వు నిజం చెప్తున్నావంటే.. దాన్ని గుర్తుంచుకోవాల్సిన పనిలేదు’ ...అద్భుతం స్మృతి ఇరానీ. శక్తిమంతమైన మీ ప్రసంగం అద్భుతం
‪#‎అనుపమ్‌_ఖేర్‌‬
స్మృతి ఇరానీ అనే ఒక సునామీ.. ప్రతిపక్ష నేతల్లో చాలా మంది స్మృతి ఇరానీకి ప్రశ్నలు సంధించారు. కానీ, సమాధానాలు వినడానికి వారిలో ఒక్కరూ అక్కడ లేరు. ఎందుకంటే.. నిజాన్ని వినడానికి ధైర్యం కావాలి. -‪#‎పరేష్‌_రావల్‌‬
స్మృతి ఇరానీ అనే అగ్గిబరాటాకు సరితూగేవారు ఎవరైనా అసలు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారా? కేంద్ర మానవ వనరుల మంత్రి స్పందిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఎక్కడున్నారు? -
‪#‎రాజ్‌దీప్‌_సర్దేశాయ్‌‬

26th February - Wishing our SUPER COUPLES a HAPPY WEDDING ANNIVERSARY !


26th February - Wishing our SUPER COUPLES a HAPPY WEDDING ANNIVERSARY !
இந்த நேசம் பாசம் நாளும் வாழ்க !! heart emoticon
GOD BLESS U BOTH Superstar Rajinikanth and Latha ma smile emoticon

* ఏకవింశతి పత్ర పూజ విశిష్టత
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనమ్ ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే..
ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.
దేహాన్ని ఆరోగ్యంగా నిలుపుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే విజ్ఞులైన మన పూర్వులు మన ఆచారాలలో, సంప్రదాయాలలో ఆరోగ్య సూత్రాలను ఇమిడ్చి, నియమాలను నిర్థారించారు. మన పండుగలు, దైవారాధనలు ఆరోగ్యసూత్రాలతో ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఇందుకు వినాయకచవితి పూజ, ప్రప్రథమ ఉదాహ్రణమంటే అతిశయోక్తి కాదు.
వినాయకచవితి రోజున నూనెలేని కుడుములను, ఉండ్రాళ్ళను నివేదించడం మన సంప్రదాయం.
వర్షఋతువు కారణంగా ఆరోగ్యభంగము కలుగకుండా ఉండేందుకు, ఆవిరిపై ఉడికించినవాటిని తినాలని చెప్పేందుకు ఉండ్రాళ్ళ నివేదన. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. నువ్వులు, బెల్లంతో చలిమిడి తయారుచేసి గణపతికి నైవేద్యంగా పెడతాము. నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నవధాన్యాలను గమనించిన మన పెద్దలు, వినయకునికి తొమ్మిది(నవ) రోజుల పండుగను ఏర్పాటు చేసి, రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేసారు.
వినాయకపూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ’ఏకవింశతిపత్రపూజ’ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.

Mighty Blessings from King and Queen................ Yours Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru


స్మృతి ఇరానీ ప్రసంగంలో ముఖ్యాంశాలివిగో........
*రోహిత్ వేముల ఆత్మహత్య..జవహర్ లాల్ యూనివర్శిటీలో విద్యార్థుల గొడవకు సంబంధించి ఆత్మరక్షణలో ఉన్నట్లుగా కనిపించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా గట్టి ఎదురుదాడి చేసింది.
*పై రెండు వివాదాలకు సంబందించి కేుంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో నిన్న చేసిన ప్రసంగం అద్భుతం అని చెప్పాలి.
*భావోద్వేగాలతో కూడిన స్మృతి ప్రసంగంతో ప్రతిపక్షాలు బిక్కచచ్చిపోయాయనే చెప్పాలి.
*నిన్న సాయంత్రం ట్విట్టర్ సహా సామాజిక వేదికలన్నింట్లో.. వెబ్ మీడియాలో స్మృతి స్పీచే హాట్ టాపిక్ అయింది.
*పార్లమెంటులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ అని కితాబిచ్చారు విశ్లేషకులు.
*ఐతే స్మృతి తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ ప్రసంగం వినకుండా సభ నుంచి బయటికి వచ్చేసి, ప్రభుత్వం తనంటే భయపడుతోందని.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
*తన ప్రసంగంలో స్మృతి.. రాహుల్ గాంధీని ఉతికారేశారు. ఆయన తీరును దుయ్యబట్టారు. రోహిత్ వేముల గురించి మాట్లాడేటపుడు తీవ్ర ఉద్వేగానికి గురైన స్మృతి ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుని ఆవేశంగా మాట్లాడారు. ఇంతకీ స్మృతి ప్రసంగం ఎలా సాగిందో చూద్దాం పదండి.
1) ‘‘మానవ వనరుల మంత్రిగా నా విధులను సక్రమంగా నిర్వర్తించాను. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పేది లేదు. అనేకమంది ఎంపీలు వివిధ అంశాలపై లేఖలు రాస్తుంటారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, సంస్థలకు మా శాఖ లేఖలు రాస్తుంది. మీరందరి లేఖలపై చర్య తీసుకున్నందుకు నాపై ఆరోపణలు చేస్తారా? సెంట్రల్ స్కూళ్లలో సీట్లకోసం మీరు లేఖలు రాస్తే పని చేయలేదా?’’
2) ‘‘తెలంగాణ కోసం ఆ ప్రాంతంలో 600 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఎప్పుడైనా ఆ కుటుంబాల్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ వెళ్లాడా? కానీ హైదరాబాద్ వర్శిటీకి, జెఎన్‌యుకి రెండేసి సార్లు వెళ్లాడు. ఎందుకంటే ఇక్కడ అతడికి రాజకీయ అవకాశం లభించింది. దీన్ని సొమ్ము చేసుకుందామనిపించింది. అందుకే వెళ్లాడు’’
3) ‘‘ప్రతి సభ్యుడు చేసిన ఆరోపణకు నావద్ద సమాధానం ఉంది. మీరు ఓపికగా వింటే చాలు. విద్యారంగాన్ని రాజకీయం చేసి నాపై నిరాధార ఆరోపణలు చేశారు. ఇప్పుడు సమాధానమిస్తుంటే వెళ్లిపోతారా? విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే శిలువ ఎక్కిస్తారా?’’
4) ‘‘నా పేరు స్మృతి ఇరానీ. మీకు సవాల్ చేస్తున్నాను. నా కులమేంటో మీరు చెప్పగలరా? కులం, మతం పేరిట నేనెప్పుడూ పని చేయలేదు. జేఎన్‌యూ ఆవరణలో అవాంఛిత కార్యకలాపాలు జరగుతున్నాయని ఎప్పట్నుంచో చెబుతున్నా. అక్కడ ‘మహిషాసుర దినోత్సవం’ జరిపిన సంగతి మర్చిపోవద్దు. ఆ కార్యక్రమంలో దుర్గాదేవిని కించపరిచే విధంగా చిత్రీకరించారు. కావాలంటే దీనికి సంబంధించిన కరపత్రాలు చూడండి’’
5) ‘‘రోహిత్ ఆత్మహత్య గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేశా. కానీ ఆయన తీరిక లేకుండా ఉన్నారనే సమాధానం వచ్చింది. కేసీఆర్ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవితకూ టెలిఫోన్ చేశాను. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి.
6) రోహిత్ లేఖలో తన మరణానికి ఎవ్వరూ కారణం కాదని రాశాడు. ఐతే అతడి శవాన్ని ఈ నాయకులు రాజకీయం కోసం వాడుకున్నారు. జేఎన్‌యులో కవితా పఠనం కోసమని హాల్ తీసుకుని.. భారతదేశం ముర్దాబాద్, భారత సైన్యం ముర్దాబాద్, కాశ్మీర్‌కు స్వాతంత్రం కావాలి, భారతదేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలిస్తే సహించాలా? వీల్లు అమాయక విద్యార్థులా? వీరిని వదిలి పెట్టాలా?’’

Jwala Deepa Rahasyam




చండీ తత్త్వము
ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన అని అందురు . ఇది లలితా పర్యాయము, చండీ పర్యాయము అని రెండు విధములు.
రెండింటికీ శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచదశాక్షర మూల మంత్రము తో కూడినది . రెండవది నవాక్ష ర మంత్రముతో కూడినది. ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలభ్యము కలదు. లోకములో తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. తల్లి పిల్లల తప్పులు ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. అన్ని విధముల వాళ్ళను బుజ్జగించుచూ మంచి అభివృద్దిలోకి తెస్తుంది. తండ్రి కోపపడినా తల్లి అంత తొందరగా కోపపడదు. ఎంతో ప్రేమానురాగాలతో బిడ్డను దగ్గరకు తీసుకొని పాలిస్తుంది. బిడ్డ యొక్క మంచి చెడులను తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా తెలియును. అందువలనే వేదము కూడా “మాతృ దేవోభవ” అనుచూ తల్లిని పూజించమని తండ్రి కంటే తల్లికే అగ్ర పీట వేసినది. తల్లి యందలి ఈ నిర్వ్యాజ ప్రేమానురాగాల వలన పూజలలో గూడా భగవంతుడిని అమ్మ వారుగా పూజించుటలోని విశేషము.
కాళిదాసు తన రఘువంశము లో “వాగార్దా వివ” అని స్మరించినాడు. ఆది శంకరులు “మాతా చ పార్వతీ” అని స్తుతించినారు. వశిన్యాది వాగ్దేవతలు “ శ్రీ మాతా” అని అమ్మను పిలిచినారు.
“దుర్మార్గుడైన బిడ్డ వుంటాడు గాని, దుర్మార్గురాలైన తల్లి వుండదు”... అని ఆది శంకరుల వారు అన్నారు.
జగన్మాత పూజ ఇతర దేవతల కంటే త్వరితముగా ఫలితము నిచ్చి, బిడ్డను రక్షించును. జగన్మాత ఉపాసనము మాతృ సేవ వంటిది. తల్లి బిడ్డలను పెంచి పోషించినట్లు, ఆ జగన్మాత తన్ను ఉపాసించు భక్తులను తన బిడ్డలుగా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ఇవ్వగలదు. ఆమెను సేవించడము అత్యంత సులభము. తప్పులున్ననూ తల్లి సవరించును.
శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది.
సకల ప్రాణులకూ ఆమె తల్లి అయి “శ్రీమాత” గా పిలువబడు చున్నది. అందుకే ఆమెను “ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ” అని పోతనామాత్యుడు అన్నారు.
వేదములు “విద్య” అని ఏ దేవిని చెప్పుతూ వుంటాయో, ఆ దేవిని ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దయామయి ఆ దేవి. తన్ను నమ్మిన వారిని ఆదుకునే అమ్మ. మునులు ఆ తల్లి పాదములను ధ్యానించి జ్ఞానులవుతారు.
పరమేశ్వరుని యందే అంతర్లీనమై, రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, జీవన్ముక్తికి, ఐహిక ఫల సాధనకు ప్రత్యక్ష సాక్షియై, శ్రీచక్రము నందలి బిందు స్థానమై నెల కొని యున్న ఆ తల్లి శ్రీ లలిత యై, మహా త్రిపుర సుందరిగా, పిలువబడుచున్నది.
౧. జప చండీ ౨. హోమ చండీ ౩. తర్పణ చండీ అని త్రి విధములుగా చండీ ఉపాసన కలదు.
గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక చండీ.
జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ.
చండీ పరాభట్టారికా అంటే మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిని, చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకమలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి.
. ప్రధమ చరిత్ర మహాకాళీస్వరూపముగా, మధ్యమ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపముగా, ఉత్తమ చరిత్ర మహా సరస్వతీ స్వరూపముగా చెప్పబడి ఉన్నది.
చండీసమదైవం నాస్తి అన్ని పురాణాలు చెపుతున్నాయి. కలియుగములో సమస్త బాధలు, అతివృష్టి. అనావృష్టి, శత్రునివారణ చేయటానికి కుటుంబమును సర్వసౌభాగ్యములతో వృధి చేయడానికి మహాకాళి. మహాలక్ష్మీ, మహాసరస్వతి అయిన చండీపరాదేవత అనుగ్రహము చాలా అవసరము. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ దేవి భాగవతమందు చెప్పబడినది.
ప్రణవములో అ కారము బ్రహ్మ, ఉ కారము విష్ణువు, మకారము శివుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరి కన్నా ఒకరు గొప్ప వారు. యోగమాయా బలానికి ఈ ముగ్గురూ కట్టుబడి వుండేవారే. త్రుటిలో జగత్తును సృష్టించి, పెంచి, సంహరించే దివ్యాతి దివ్య శక్తులు గల యోగామాయకు అందరూ తలలు ఒగ్గ వలసినవారే.
మాయ అంతర్ముఖ, బహిర్ముఖ భేదముతో రెండు విధములుగా వుంటుంది. ఈ మాయ వలెనే త్రిగుణములు, త్రిశక్తులు ఏర్పడినవి. బ్రహ్మాదులు ఈ గుణ త్రయానికి సంబంధించి వుంటారు. అగ్ని మండడం, గాలి వీచడం, సూర్యుడు ఉదయంచడం, విష్ణువు పోషించడం ఇవన్నీ ఆమె వలెనే జరుగుతూ వుంటాయి. ఆమె శక్తి గనుక లేకపోతే, వాళ్ళకు గుణాలు వుండవు. పేర్లు మాత్రమే మిగులుతాయి. దేవతలు అందరూ ఆ యోగ మాయ చేతిలో కీలు బొమ్మలు. ఆమె ఆడించినట్లు ఆడుతూ వుంటారు. చంద్రునకు వెన్నలగా, అగ్నికి వేడిమిగా, సూర్యునకు వెలుగుగా వున్నది ఆమే శక్తియే. ఆత్మను ఆశ్రయించిన మాయకే విద్య అని పేరు. అది ఒక ఆవరణ. దానిని తొలిగిస్తే నిత్యమూ సత్యమూ అయిన ఆ తల్లి రూపం కనిపిస్తుంది.
సృష్టి స్థితి లయములు గావించున్న ఆ మహా మాయను ఎవరు ఉపాసించు చున్నారో, వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారని, మోక్షమును బొందుచున్నారని నృసింహతాపిన్యుపనిషత్తు
తెలియ జెప్పుచున్నది. ఆ శక్తిని భజించినవాడు మృత్యువును జయించి మోక్షమును బొందును.
త్వం వైష్ణవీ శక్తి రనంత వీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మే తత్...
ఈ లోక మంతయూ మాయా శక్తి చే సమ్మోహిత మగుచున్నది.
ఒకప్పుడు దేవిని దేవత లెల్లరు “అమ్మా నీ వెవరు? అని అడుగగా
“నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వల్లనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది” ... అని చెప్పినది.
“సర్వే వై దేవా దేవీ ముపతస్థుః కాసిత్వం దేవీ సా zబ్రవీ దహం బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్.
అట్లే మాయ, బ్రహ్మ రూపిణి, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.
“ స్వాత్మ్యైవ లలితా .... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది
చితి స్తత్పదలక్ష్యార్దా చిదేకరస రూపిణి ... అని బ్రహ్మాండ పురాణము అమ్మను కొని యాడినది.
ఇట్లు అష్టాదశ పురాణములు, ఉప పురాణములు, స్మృతులు దేవిని పర బ్రహ్మమని ప్రతి పాదించినవి.
శక్త్యక్ష రాణి శేషాణి హ్రీం కార ఉభాయాత్మకః .. అని
ఇతర బీజాక్షరములు కేవలము శక్తికి సంబంధించినవి వనియు, మాయా బీజమైన హ్రీం కారము మాత్రము ఉభాయాత్మక మైన శివ శక్త్యాత్మక బీజమని బ్రహ్మాండ పురాణము చెప్పు చున్నది.
హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమని, మోక్షప్రదమని దేవీ భాగవతము చెప్పు చున్నది.
హ్రీం హ్రీమితి ప్రతి దినం జపతాం జనానాం,
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.
త్రిపురముల యందు వసించు ఓ .. అమ్మా హ్రీం హ్రీం అని నీ బీజ మంత్రమును జపించు వారికీలోకమున దుర్లభమైన దేమియునూ లేదు. సకల కల్యాణ భాజనమైనదీ హ్రీంకారము. శ్రీదేవీ ప్రణవము హ్రీంకారము.
(సూచన:- ఉపదేశము లేనిదే మంత్రములను ఉపాసన చేయకూడదు.)
ఓం శ్రీ గురుః పరమ కారణ భూతాశక్తిః ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.)
దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించు చున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరా శక్తి స్వరూపులని, శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని శ్రీవిద్యా సర్వస్వం చెప్పు చున్నది.