Madhavi Tripuraneni with నారక్తం కాషాయం and 3 others.
నిన్న పార్లమెంట్ లో కాంగ్రెస్ లీడర్స్ ని ఉతికి ఆరేసిన స్మ్రితి ఇరానీ .....తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి కెసిఆర్ కి కాల్ చెస్తే సర్ బిజీ గా ఉన్నారు అని చేప్పారు సరే ఫ్రీ అవగానే కాల్ చేస్తారు అనుకున్న కాని కెసిఆర్ దగ్గర నుంచి కాల్ రాలేదు ఇంత వరకు నాకు .....స్మ్రితి స్పీచ్ మొత్తం యుట్యూబ్ లో అప్లోడ్ అయి ఉంది...అందరూ చూడాల్సిన అవసరం ఎంత అయినా ఉంది ....దేశ చరిత్ర ఎలా బోదిస్తున్నారు అంటే దేశ ద్రోహులను దేశ భక్తులుగా నిజం అయిన దేశ భక్తులను దేశ ద్రోహులుగా ప్లస్ హిందువులకు వ్యతిరేకంగా చెప్పుతున్నారు ....అసలు మొగల్ ఎంపైర్ ఎందుకు మన పాఠ్య పుస్తకాలలో ?? అది ఎందుకు పనికి వస్తుంది ??వీర శివాజీ గురించి ఎంత మందికి తెలుసు ?? కాంగ్రెస్ చేసినా దుర్మార్గం గురించి మొత్తం ఆధారాలతో సహ బైట పెట్టి ఉతికి ఆరేసింది ......మేడం మీకు నా హృదయ పుర్వక ధన్యవాదాలు ఒక్క మహిళగా మిమ్మలని చూసి నేను గర్వపడుతున్న నా ఫుల్ సపోర్ట్ మీకే ....అ దేవుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు జై హింద్ ....మాధవి ....
No comments:
Post a Comment