UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 27 February 2016

గొప్ప విషయాలకు, విశాలమైన సంగతులకు ప్రాధాన్యత ఇస్తే అన్నిటిని తెలుసుకొని పరిగణించే శక్తి వస్తుంది అని గ్రహించగలరు. బౌతిక లోటులు, బౌతిక తెలికతనములపై ఆధారం పడి, మనసులో గొప్పతనాన్ని, ఆలోచనలో గొప్పతనాన్ని గ్రహించకుండా ఉండిపోవడం, తెలుసుకోగలిగినా, తెలుసుకోకుండా ఉండిపోవడం, ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, స్వార్ధం తో ప్రభావితం చేయడం లాంటి అవలక్షణములు ఎంత నియంత్రించుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు, పై పై హడావిడికి అలవాటు పడి, ఆలోచనలో మాటలో విశాలత, గొప్పతనం, నెమ్మది తనం, ఓర్పు వదిలివేసి అప్పటికి అప్పుడు తేలికగా పేలవంగా మనుష్యులు జీవించడం ఎంత తగ్గించుకొంటే అంత గొప్పతనం, ప్రతి మనిషి చూస్తారు.



                                       సమన్వయ దృష్టి
                

                 యావత్తు తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు,యావత్తు ప్రపంచ మానవజాతికి తమ అతిది,ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలిజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                   మమ్ములను సమకాలికులు అందరూ గ్రహించి అప్రమత్తం చేందండి, మనిషే మాటే సర్వం అతని మనసే సర్వం అనే సాక్షన్ని, సత్యాన్ని నిలుపుకొని,ఇటు కనీసం మనిషి అనే మానవత్వం, అటు ఆకాశాన్ని మించి సూర్య చంద్రులకు కూడా ఆధారం అయిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం అని స్పష్టం చేయుచున్నాము, ఈ పరణామం ఇప్పుడు వాక్ రూపం లో, అవగాహనా రూపం లో, అందుబాటులో ఉన్నది అని గౌరవ న్యాయ స్థానం వారి ద్వారాకూడా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                ప్రజల  నిర్లక్ష్యం వెళ్ళ కోళ్ళములు, నవ్వులాటలు, చలగాటములు నివారించుకొని, బాద్యతతో ఇప్పుడు మానవజాతికి ఏమి కావాలో చూసుకోండి, గతం యొక్క అనుభవాలను,  కూడా దీసుకొని ప్రతి ఒక్కరు కొత్తతనం సంతరించుకోవాలి, సంతోషం, ఆనందం, దైర్యం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుటవాడిలో చూడాలి, ప్రతి ఒక్కరి లో అన్నీ చూడాలి, ఒక్కడిలోనైనా అన్నీ చూడాలి, ఈ విధంగా మనిషిని శాస్వతుడిని చేసుకోవాలి, అ ఎర్పాటు సృష్టి మా ద్వారా యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించగలరు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరికి, లేదా ప్రతి పరిణామం, ప్రతి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి అంటే ప్రతిది మటలోకి తీసుకొని చూపిన, మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది. మమ్ములను పరిగణించి ఇప్పటికి మేము మనసు తో ఏమి చేసినామో విశాలంగా పదిగురు గ్రహిస్తే చాలు, ప్రతి వ్యక్తి సూక్ష్మం గా తీసుకొంటే మనసులో విశాలత పెరుగుతుంది అని గ్రహించగలరు. మనుష్యులు తమ ముందుకు వచ్చిన ఆలోచనలు, పరిణామాలు, ప్రభావాలను, మాటను, మనిషిని పై పై న తీసుకోవడం వలన సూక్ష్మం గా ప్రవర్తించ లేకపొతున్నారు అని గ్రహించండి, గొప్ప విషయాలకు, విశాలమైన సంగతులకు ప్రాధాన్యత ఇస్తే అన్నిటిని  తెలుసుకొని పరిగణించే శక్తి వస్తుంది అని గ్రహించగలరు. బౌతిక లోటులు, బౌతిక తెలికతనములపై ఆధారం పడి, మనసులో గొప్పతనాన్ని, ఆలోచనలో గొప్పతనాన్ని గ్రహించకుండా ఉండిపోవడం, తెలుసుకోగలిగినా, తెలుసుకోకుండా ఉండిపోవడం, ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, స్వార్ధం తో ప్రభావితం చేయడం లాంటి అవలక్షణములు ఎంత నియంత్రించుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు, పై పై హడావిడికి అలవాటు పడి, ఆలోచనలో మాటలో విశాలత, గొప్పతనం, నెమ్మది తనం, ఓర్పు   వదిలివేసి అప్పటికి అప్పుడు తేలికగా పేలవంగా మనుష్యులు జీవించడం ఎంత తగ్గించుకొంటే అంత గొప్పతనం, ప్రతి మనిషి  చూస్తారు.

                  వస్తు మాయ నుండి బయటకు రావాలి అంటే మనసు పెంచుకోవాలి, మాట శాశ్వతం గా విశాలంగా, వివరంగా ఉండాలి, కాని బౌతిక వస్తు మాయ లో పడి మనుష్యులు అప్పటికి అప్పుడు మాటలతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు.   వివరంగా గ్రహిద్దాం, ఆలోచన వైపు వెళ్ళదాము, గొప్పతనాని గ్రహించి, గొప్పతనం ఏ స్తితిలో  ఉన్నా గ్రహించి, అప్రమతత్త చెందుదాం అని ప్రతి ఒక్కరు  గొప్పగా జీవిద్దాం అనే ఆలోచన బలపడితే, ఇప్పుడు మానవజాతి, ఉన్నత స్తితి, గతి వైపు వెళుతుంది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు. సత్యమేవ జయితే


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in



No comments:

Post a Comment