తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులివీ...
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కూడా కొంతమేరకు కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేర నిధులు కేటాయించగా..
ఏపీలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్ లో కేటాయింపులు
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కూడా కొంతమేరకు కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేర నిధులు కేటాయించగా..
ఏపీలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్ లో కేటాయింపులు
కోటిపల్లి - నరసాపురం : రూ.150 కోట్లు
కాకినాడ - పిఠాపురం : రూ.25 కోట్లు
నంద్యాల - ఎర్రగుండ్ల : రూ. 50 కోట్లు
ఓబులవారిపల్లి - కృష్ణ పట్నం : రూ.100 కోట్లు
జగ్గయ్యపేట - మేళ్లచెరువు : రూ.110 కోట్లు
కడప - బెంగళూరు లైన్ అభివృద్ధికి : రూ. 29 కోట్లు
నడికుడి-శ్రీకాళహస్తి :రూ.180
కంభం-ప్రొద్దుటూరు కు :కేవలం రూ.10లక్షలు
గూడురు-దుగ్గరాజపట్నం: రూ.5కోట్లు
మాచర్ల - నల్గొండ : రూ.20 లక్షలు
కాకినాడ - పిఠాపురం : రూ.25 కోట్లు
నంద్యాల - ఎర్రగుండ్ల : రూ. 50 కోట్లు
ఓబులవారిపల్లి - కృష్ణ పట్నం : రూ.100 కోట్లు
జగ్గయ్యపేట - మేళ్లచెరువు : రూ.110 కోట్లు
కడప - బెంగళూరు లైన్ అభివృద్ధికి : రూ. 29 కోట్లు
నడికుడి-శ్రీకాళహస్తి :రూ.180
కంభం-ప్రొద్దుటూరు కు :కేవలం రూ.10లక్షలు
గూడురు-దుగ్గరాజపట్నం: రూ.5కోట్లు
మాచర్ల - నల్గొండ : రూ.20 లక్షలు
విజయవాడ-హైదరాబాద్ మధ్య డబుల్ డెక్కర్ రైలు
విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
....................................
తెలంగాణలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్ లో కేటాయింపులు
పెద్దపల్లి-నిజామాబాద్ : రూ.70కోట్లు
మునీరాబాద్-మహబూబ్ నగర్: రూ.90 కోట్లు
ముథోడ్-ఆదిలాబాద్: రూ.1 కోటి
మనోహరాబాద్-కొత్తపల్లి : రూ.20 కోట్లు
గద్వాల్-రాయ్ చూర్ : రూ.5 కోట్లు
అక్కన్నపేట-మెదక్ : రూ.5 కోట్లు
నాగరాఘవపూర్-మందమర్రి : రూ.15 కోట్లు
కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు రూ.114 కోట్లు
భద్రాచలం-కొవ్వూరు : రూ. 5 కోట్లు
భద్రాచలం-సత్తుపల్లి :రూ.కోటి
కొండపల్లి-కొత్తగూడెం: రూ.10 Ùþ‘–ýÙþœ
మణుగూరు-రామగుండం: రూ.10 కోట్లు
డిచ్ పల్లి-నిజామాబాద్ రోడ్ ఓవర్ బ్రిడ్జికి: రూ.10 కోట్లు
సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్ కు: రూ.80 కోట్లు
బోధన్ నుంచి బీదర్ కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు
పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్ వేల నిర్మాణానికి రూ.5 కోట్లు
కాజీపేట-వరంగల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జికి రూ.5 కోట్లు
కొత్తగా మణుగూరు - రామగుండం - కొత్త లైను కోసం లక్ష రూపాయలు కేటాయింపు
మునీరాబాద్-మహబూబ్ నగర్: రూ.90 కోట్లు
ముథోడ్-ఆదిలాబాద్: రూ.1 కోటి
మనోహరాబాద్-కొత్తపల్లి : రూ.20 కోట్లు
గద్వాల్-రాయ్ చూర్ : రూ.5 కోట్లు
అక్కన్నపేట-మెదక్ : రూ.5 కోట్లు
నాగరాఘవపూర్-మందమర్రి : రూ.15 కోట్లు
కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు రూ.114 కోట్లు
భద్రాచలం-కొవ్వూరు : రూ. 5 కోట్లు
భద్రాచలం-సత్తుపల్లి :రూ.కోటి
కొండపల్లి-కొత్తగూడెం: రూ.10 Ùþ‘–ýÙþœ
మణుగూరు-రామగుండం: రూ.10 కోట్లు
డిచ్ పల్లి-నిజామాబాద్ రోడ్ ఓవర్ బ్రిడ్జికి: రూ.10 కోట్లు
సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్ కు: రూ.80 కోట్లు
బోధన్ నుంచి బీదర్ కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు
పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్ వేల నిర్మాణానికి రూ.5 కోట్లు
కాజీపేట-వరంగల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జికి రూ.5 కోట్లు
కొత్తగా మణుగూరు - రామగుండం - కొత్త లైను కోసం లక్ష రూపాయలు కేటాయింపు
No comments:
Post a Comment