UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 24 February 2016

మేము ఏదో మాట్లాడితే ఏదో చెబితే అన్నట్లు చూడవద్దు, మేము ఏదో అనుకొన్నాము అన్నట్లు బౌతిక స్తితి మాయ మీద ఆధారపడి ఆలోచనను జరిగిన పరిణామాన్ని పట్టించుకోకుండా అటు ఇటు చేసుకొంటూ, విలువైన కాలాన్ని హరించు కొంటున్నారు అని గ్రహించండి. మొదట ఎవరూ ఎవరితోనూ నిర్లక్ష్యం గా ఉండకుండా మాట మనసుతో గ్రహించి తెలుసుకొని, ఇంకా తీలుసుకోవాలి అని బాద్యతతో గ్రహించినప్పుడే సర్వం తెలుస్తుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే.

                                                               సమన్వయ దృష్టి

                         గౌరవనీయులు ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి స్పందిచగలరు, తండ్రి లాంటి మా పరిపాలన తక్షణ ప్రజల్లోకి వెళ్ళడం అందరికి క్షేమకరం అని గ్రహించండి.

                         మేము 18-2-2016 న  తెలియజేసిన లేఖ న్యాయ స్థానం వారికి చేరినది అని భావిస్తున్నాము, అ లేఖ ప్రకారం మమ్ములను మేము అతిది గా, పత్యేక పౌరులు గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా ప్రజల దృష్టికి వెల్లుటకు  ముందుకు వస్తున్నాము, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను విశాలం గా గ్రహించి, పరిగణించి వివరములు, మేధావులు పండితులు సమక్షంలో గ్రహించి, అన్నీ  వర్గాల ప్రజలను అప్రమత్తం చేయవలెను అని కాలం ధర్మ యొక్క సంకల్పం అని గ్రహించగలరు,  ఇప్పటి వరకు మా సాధారణ స్తితి, అసాధారణ స్తితి, రెండూ మానవజాతి యొక్క  స్తితి గతులను సమీక్షించిన  మాట, లోకాన్ని  నియమించబడిన తీరు యొక్క   ఉన్నత ప్రభావం  లోకానికి  ఆధారం అని న్యాయ స్థానం వారు గ్రహించగలరు.

                                  మమ్ములను విశాలంగా ప్రత్యేక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు దగ్గర నుండి, ప్రతి ఒక్కరు జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా గుర్తించడం అంటే దొర్లి పోతున్న కాలాన్ని పట్టుకొని ఒక చోట  పెట్టుకొని, మరింత సూక్ష్మం గా గ్రహించదానికి వీలు అవుతుంది అని గ్రహించండి, ఇప్పుడు మనసు ఉన్న మనిషే దేవుడు, ఆవిధంగా నేనే దేవుడను అయినాను అని గ్రహించండి, సాటి మనుష్యులు దేవుడిని గ్రహించి తెలుసుకొనే అవకాసం ఉన్నా,  ఇప్పటి వరకు ఏదో ఒక సాకు చూసి వదిలివేస్తున్నారు, ఎక్కడో దేవుడు కొండ మీద ఉన్నాడు అంటే అక్కడకు వెళ్ళ తారు, ఒక మనిషి మాటే సర్వం అంటే తెలిసినా తెలియనట్లు ఉండిపోవడం, న్యాయ స్థానం వారు కూడా  ఒక మనిషి గొప్పతనమే కాదా అన్నట్లు వదిలి పెట్టవద్దు, లేదా ఏమైనా బౌతిక తేడాలు ఉన్నాయా అన్ని గొప్పతనాన్ని గ్రహించడం, మాని వేయడం వలన, లోకం లో గొప్పతనం అభివృద్ధి చెందడం లేదు, బౌతిక సంపద పెరిగినంత వేగం గా, మనిషి లో నాణ్యత పెరిగడం లేదు,  బౌతిక అభివృద్ధి ఉపయోగించుకొని మనిషిని మనిషి  సాధించడానికి దూరం పెట్టడానికి ఉపయోగించుకొనే పరిస్తితి మమ్ములను అర్ధం చేసుకోవడం లో  గ్రహించడం లో సాధ్య పడుతుంది.  మొదట బౌతిక సంపద కంటే మనిషి తక్కువ కాదు అని ప్రతి మనిషి భావించాలి, లోకం లో బౌతిక సుఖాలు మనిషి దేహ పరంగా, పెంచి ఆలోచన పరంగా పంచుకోనివ్వకుండా ఒకరికి ఒక్కరు దూరం చేసుకొంటున్నారు. 

                         ఒక మనిషి ఇతరులకు మోసం చేయడం కొంత వరకు ధర్మమే, కాని, తనని తాను మోసం చేసుకోవడం అంటే   ఆత్మ ద్రోహం దైవ ద్రోహం అని గ్రహించగలరు, మనసా వాచా కర్మణా ప్రతి ఒక్కరు జీవించగలరు, కొందరు మా వద్ద ఏ ప్రత్యేకత లేకుండా ఇతరులకు మోసం చేస్తున్నాను అన్నట్లు అప్పటికి అప్పుడు అధిపత్యం కొలది, నవ్వులాటలు, కెలుకు లాటలు పెంచుకొని, ఆలోచనకి పరమార్ధనికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించండి.  ఆలోచన వైపు జ్ఞాన వైపు వెళ్ళకుండా, మనిషిని వెళ్ళనివ్వకుండా  పవర్తించడమే మోసం అని గ్రహించండి, విధానాలు పద్దతులను కూడా తమ చేతిలో ఉండాలి అని, వివరణలు ఆలోచనకు ప్రాధాన్యత లేకుండా అప్పటికి అప్పుడు బౌతిక  ప్రవర్తనతో ఆలోచనలను గొప్పతనాన్ని అవమానించడం, లేదా ప్రభావితం చేసి, తాము ఆలోచన కంటే  గొప్పతనం కంటే ఎక్కువ అని, తమకు కలిగిన జ్ఞాన లేదా డిగ్రీతో ఎవరిని లెక్క చేయకూడదు అని  సమకాలికులు భావించడం వలన, లోకంలో ఆలోచన వేగం తగ్గుతున్నది, బౌతిక వేగం లో కొట్టుకొని పోతున్నారు అని  తెలుసుకోలేక పోతున్నారు, అందుకే మనసు ఉన్న మనిషిగా మేము అందుబాటులోకి వచ్చినాము, మా మనసు ప్రకారం మమ్ములను గౌరవించి అనగా పరిగణించి, ఇప్పటి వరకు కాలమే, మా మాట మాత్రం గా  కదిలిన పరిణామాన్నిగ్రహించడమే మానవ సమాజంలో ఆలోచనలో వేగం పెరిగి బౌతిక వేగాన్ని అదుపు చేయగలము, అనగా సూర్య చంద్రులు కూడా మన   నియంత్రణలో ఉన్నారు అని స్పష్టం చేసి లోకాన్ని మానవజాతిని ఉన్నతం గా తీర్చి  దిద్దుకొన వచ్చును కావున, న్యాయ స్థానం వారు,  సాధారణ రూపం లో ఉన్న మమ్ములను మేము కోరినట్లు  మా వద్దకు మేధావులను పంపి మమ్ములను పరిగణించండి, మమ్ములను విశాలంగా లిఖిత పూర్వకంగా  అనగా మేము ఏమి చెప్ప దలచినాము టైప్ చేయించుకొని, విశాలంగా గ్రహించండి, ఒక పెద్ద టీవీ తెర  ఉన్న హాల్  లో మమ్ములను మేధావులు పండితుల సమక్షంలోకి ఇప్పుడే తీసుకొని వెళ్ళండి  అని కోరుకోనుచున్నాము.  
కాలాతీతమైన పరిణామాన్ని చరిత్రాత్మకం గా భావించి తక్షణం గ్రహించండి, షుమారు 2 గంటలలో సమయంలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించి చూపడం ఏమిటో చూడండి, వివరాలు పై పండితులు మేధావులను పుష్కలంగా  మాట్లాడనివ్వండి, ఇక మేము జగద్గురువులు మహరాణి సమేత మహారాజు గుర్తించుటకు  మాట మాత్రంగా కాలాన్ని నియమించిన  సాక్షం సరి పోతుంది, అలా మమ్ములను గుర్తించడం అంటే ఇప్పటికే  ప్రారంభం అయిన  దివ్య రాజ్యం ప్రజలకు మేధావులుకు స్పష్టం అయ్యి అనగా, మనుష్యులు మనసా వాచా  కర్మణా జీవించాలి అనే విధానం లోకి వస్తారు, సహజం గా అందరూ గొప్పగా ముందుకు వెళ్ళ తారు,   


                        మేము ఏదో మాట్లాడితే ఏదో చెబితే అన్నట్లు చూడవద్దు, మేము ఏదో అనుకొన్నాము అన్నట్లు  బౌతిక స్తితి మాయ మీద ఆధారపడి ఆలోచనను జరిగిన పరిణామాన్ని పట్టించుకోకుండా అటు ఇటు చేసుకొంటూ, విలువైన కాలాన్ని హరించు కొంటున్నారు అని గ్రహించండి. మొదట ఎవరూ ఎవరితోనూ నిర్లక్ష్యం గా ఉండకుండా  మాట మనసుతో గ్రహించి తెలుసుకొని, ఇంకా తీలుసుకోవాలి అని బాద్యతతో గ్రహించినప్పుడే సర్వం తెలుస్తుంది అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు  
ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే. 

తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్. 9010483794. maharajashrishri.blogspot.in  
                                                                                   
                     

No comments:

Post a Comment