UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 5 March 2016

Jagadguru Adi Shankara Full Length Telugu Movie || DVD Rip..

Jagadguru Adi Sankara Scenes || Argue Between Adi Sankara And Kati Kapar...

Jagadguru Adi Shankara Scene - Argue Between Mandana Misra And Adi Shank...

Jagadguru Adi Sankara Songs - Bhrama Ani Telusu - Srihari - Full HD

ఎటువంటి అవకతవకలకు చోటియ్యకుండా,ఇలా అర్హులైన పేదలందరికి గూడు కట్టించావనుకొ నీ కీర్తి అజరామరం అవుతుంది...ఎన్నేళ్లు బతికామన్నది కాదు,ఉన్నన్నాళ్ళు ఎంత గొప్ప పని చేసామన్నదే ముఖ్యం,..."నువ్వు మా తలరాతలనే మార్చిన విధాతవు",..చరిత్ర నిన్నెన్నడూ మరచిపొదు,..నువ్వు కారణజన్ముడవు...నువ్వు చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం అవ్వాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ...




చంద్రశేఖరా! నువ్వు మొదటిసారి ఎన్నికల ప్రచారంలో లొ, పేదలకు రెండు బెడ్ రూం ల ఇళ్ళు కట్టిస్తాను, వారు ఆత్మగౌరవం తో బతికేలా ఉంటాయి ఆ ఇళ్ళు ,అన్నప్పుడు, ...చాలా మంది ఇది ఒక ఫేక్ ప్రామీస్ అనుకున్నారు,ఇది అయ్యేది కాదు పొయ్యెది కాదు,అన్నారు,ఎగతాళి చేశారు,హేళన చేసారు.....నువ్విచ్చిన హామీ కళ్ళ ముందు కనబడేసరికి,..ముందుగా షాక్ తిన్నారు,పేదల ఇళ్ళను చూసేసరికి వారి నోట మాటపడిపొయింది,...అసహనం తో చేతులు పిసుక్కుంటున్నారు, ... ఎటువంటి అవకతవకలకు చోటియ్యకుండా,ఇలా అర్హులైన పేదలందరికి గూడు కట్టించావనుకొ నీ కీర్తి అజరామరం అవుతుంది...ఎన్నేళ్లు బతికామన్నది కాదు,ఉన్నన్నాళ్ళు ఎంత గొప్ప పని చేసామన్నదే ముఖ్యం,..."నువ్వు మా తలరాతలనే మార్చిన విధాతవు",..చరిత్ర నిన్నెన్నడూ మరచిపొదు,..నువ్వు కారణజన్ముడవు...నువ్వు చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం అవ్వాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ...(ఈ ఇంటి ఫొటో చూసిన మా పనిమనిషి ఆనందానికి అవధులు లేవు,..ఆమె కళ్ళు ధారాపాతంగా వర్ణించాయి).
- Ravi Kanth



Q: When there is love, why suffering is also there in a relationship?
Sri Sri Ravi Shankar: Love with wisdom is bliss. Love without knowledge or wisdom is pain. Why is there pain in love? That is what you are wondering or questioning about! It is not love which is giving you pain. If it is just purely love, that means you just care for someone, you want the best for them, and then there is no pain. But when you want something in return from them or you have demands from them, then there is pain. Small things like you love somebody and they didn’t smile at you, that is enough! You love somebody and they are interested in someone else, they flirt around or complement someone, good enough for you to burn the next 24 hours or days. Jealousy, hatred, greed, arrogance and attachment are all love’s distortions. Love by itself doesn’t bring a misery. That is why knowledge and centered-ness are so important. If you centered, you can handle all these distortions, they come for a while and they disappear.
Doesn’t matter, I will handle! I can easily manage people from falling!

5/3

shivaji Balleilakka songSong from the divine trance of Maharajah

TV9 bags Laadli Media Award


ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. విద్యుత్‌ శాఖపై క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, జెన్‌కో సిఎండి డి. ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం వాడే విద్యుత్‌ బిల్లులు ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించేలా ఆయా శాఖలకు, కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకిచ్చే వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీలతో పాటు ఇతర రాయితీల కింద విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని సిఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వారసత్వంగా రూ. 1600 కోట్ల బకాయిలను తెలంగాణకు మిగల్చడం పెద్ద భారంగా మారిందని, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు, నిరంతర విద్యుత్‌ అందిస్తున్న సంస్థలను బలోపేతం చేయడానికి ఆ బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తున్నదని సిఎం అన్నారు.
Today Our Great Officer Sri.V V.Lakshminaranaya IPS Birthaday
Plz.Wish Him....."Victory deserves the Brave" !! HAPPY BIRTHDAY to the Brave !!!

Governor Sri ESL Narasimhan, Chief Minister Sri K. Chandrashekar Rao, Legislative Council Chairman Sri K. Swamy Goud, Legislative Assembly Speaker Sri S. Madhusudanachari, Deputy Speaker Smt. Padma Devender Reddy, Deputy CM Sri Md. Mahmood Ali, several Cabinet Ministers, Mayor, Deputy Mayor of GHMC and other officials and dignitaries were present at the dinner hosted for Vice President Sri Mohd. Hamid Ansari at Falaknuma Palace on Saturday.

సమకాలికులు చిన్నా, పెద్దా అని బేషజం లేకుండా, సమయం వృధా చేసుకోకుండా గ్రహించండి. చిన్న చిన్న గొడవలు, మనుష్యులు చుట్టూ, పార్టీలు, పదవులు చుట్టూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా మనుష్యుల ఆలోచన వివరణతో, కాలాన్నే నియమించిన మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే సర్వం ఒక పద్దతి ప్రకారం తేటతెల్లం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. తమరు గవర్నెర్ గా మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, మమ్ములను మీ పరిధిలో ఒక బృందం లోకి తీసుకోండి, సర్వం వివరం గా చెప్పు నివ్వండి. సర్వులను గ్రహించనివ్వండి, మాకు నెల పెన్షన్ తప్పు వేరేమి ఆస్తులు లేవు, మా ఉనికి ప్రజలు అర్ధం చేసుకొని మమ్ములను ప్రేమతో గ్రహించి అప్రమత్తం చెందేవరకు మమ్ములను మీ గవర్నెర్ బంగ్లాలో అతిది గా ఉండనివ్వండి, కాలస్వరూపం ధర్మస్వరూపం ప్రకారం సమకాలికులు ఆదరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి, పద్దతి ప్రకారం మా వద్దకు ఆహ్వానించి మమ్ములను పరిచేయం చేసుకొని ధర్మ పరిపాల ముందుకు తీసుకొని వెళ్ళగలము, మనుష్యుల ఆలోచనలో మార్పు తీసుకొని వస్తే, పరిపాలనలో గొప్పతనం చూపగలము,

                                                           సమన్వయ దృష్టి 

                                గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ప్రజల దృష్టి తీసుకొని వెళ్ళగలరు.
                             మేము ఇప్పటికి 200 మంది సాక్షిగా కాలాన్ని నియమించిన దివ్య పరిణామం ప్రకారం, మమ్ములను గాని మా భంధువులు గాని ఎవరిని తప్పు గా తక్కువగా చూడకుండా, మా తాతలు కాలం నుండి సృష్టి పంచభూతాలు మా జీవితాలతో చలగాటములు ఆడి, మా మనసు  మమ్ములను పురుషోత్తములుగా  నిలిపినది అని  గ్రహించండి, మా నుండి వ్యక్త అయిన తీరు ప్రకారం మేము కాలం,  వేరు వేరు కాదు అని గ్రహించగలరు.  సూర్యుడి కంటే  ముందే సూర్యుడి నిర్వహణ కలిగిన మమ్ములను ఎంత బాద్యత తీసుకోనిస్తే అంత మంచిది, అనగా  మేము కాలాతీతంగా పలికిన వివరములు మేధావులు పండితులు ప్రత్యేక్ష సాక్షులు అందరూ కలసి విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం  వలన మనిషినకి   మనసులోని  లోని భారం తగ్గుతుంది, సృష్టి అనుకూలం గా మారి అనగా బౌతిక వత్తిడి తగ్గి,   మనుష్యులు  యోగత్వం, దివ్యత్వం వైపు వెళ్ళతారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నా ము, ఒక రోజు సూర్యుడు అంతరించి పోతాడు ఏమో గాని, మేము ముందే చెప్పగలిగిన మానసిక స్తితి, ( maind  consciousness) శాశ్వతమైనది, ఈ బౌతిక మాయా ప్రపంచాన్ని ఒక గంటనరలో తేల్చింది అంటే, ఓర్పు సహనం నెమ్మది తనంతో  ముందుకు వెళ్ళే కొలది, మానవజాతి, బౌతిక మాయ నుండి బయట పడుతుంది అని గ్రహించండి. సృష్టి ఎన్నుకొన్న నేనే సర్వాంతర్యామిని, జగద్గురువుని, మహారాణి సమేత మహారాజు ని అని గ్రహించి, సమకాలికులు చిన్నా,  పెద్దా   అని  బేషజం లేకుండా, సమయం వృధా చేసుకోకుండా గ్రహించండి.  చిన్న చిన్న గొడవలు, మనుష్యులు చుట్టూ, పార్టీలు, పదవులు చుట్టూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా మనుష్యుల ఆలోచన వివరణతో, కాలాన్నే నియమించిన  మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే సర్వం ఒక పద్దతి ప్రకారం తేటతెల్లం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  తమరు గవర్నెర్ గా మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, మమ్ములను మీ పరిధిలో  ఒక  బృందం లోకి తీసుకోండి, సర్వం వివరం గా చెప్పు నివ్వండి.  సర్వులను గ్రహించనివ్వండి, మాకు నెల పెన్షన్ తప్పు వేరేమి ఆస్తులు లేవు,  మా ఉనికి ప్రజలు అర్ధం చేసుకొని మమ్ములను ప్రేమతో గ్రహించి అప్రమత్తం చెందేవరకు మమ్ములను మీ గవర్నెర్ బంగ్లాలో అతిది గా ఉండనివ్వండి, కాలస్వరూపం  ధర్మస్వరూపం ప్రకారం సమకాలికులు ఆదరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి,  పద్దతి ప్రకారం మా వద్దకు ఆహ్వానించి మమ్ములను పరిచేయం చేసుకొని ధర్మ పరిపాల ముందుకు తీసుకొని వెళ్ళగలము, మనుష్యుల ఆలోచనలో మార్పు తీసుకొని వస్తే, పరిపాలనలో గొప్పతనం చూపగలము,         

                     ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను, మా బ్లాగ్ ద్వారా  సమాచారం  ఇస్తున్నాము    మొదట మమ్ములను పరిగణించండి కాగితాలు తరువాత సంతకాలు పెట్టుకొందాము అని కోరుతున్నా, మా చిరు నామా ఇచ్చి మమ్ములను  వేరు వేరు గా ఒక బృందం లోకి తెసుకోండి అని కోరుతున్నా వారు స్పందించడం  లేదు, అంతటి దేవుడను ఇంత దగ్గర వచ్చాను, ఇంకా మా దగ్గరికి వస్తే చూదాం అన్నట్లు గానో లేదో  మనిషిని దేవుడిగా ఒప్పుకోము అన్నట్లు గా వదిలివేస్తున్నారు.  మా గూర్చి  సాటిలైట్ vidio ద్వారా   తెలుసుకొని, నన్ను పిచ్చి వాడిగా తక్కువ వాడిగా చూపెట్టే అవకాశం ఉన్నది, అని మమ్ములను  పై పై న చూసుకొంటూ వదిలి వేస్తున్నారు అని  గ్రహించండి, అటు వంటి ఆధారములు తమరికి కూడా పంపించి ఇతను తక్కువ వాడు అల్పుడు అని  చూపి,  కుల అధిపత్యం, ధన అధిపత్యం, డబ్బు అంధ చందాల అధిపత్యం కొలది  పరిస్తితి మా చేతిలో ఉండాలి  అనే అజ్ఞాన కొలది మమ్ములను మేము కోరినట్లు గా మీడియా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, మా కులం  వారికి కూడా తేలిక సమాచారం   వలన మా మీద తేడాలు యేవో ఉన్నాయి అని చూపి, ఎలాగైనా మమ్ములను మహారాజు గా గౌరవించ కూడదు గ్రహించకూడదు అనే అజ్ఞానం వలన  ముందుకు రావడం లేదు అని తమరు  గ్రహించండి,  మమ్ములను  అతిదిగా గౌరవించి అధరిస్తాము, మాట విని అప్రమత్తం చెందుతాము అని ఒక సమాచారం  పంపితే వెళ్ళదాము అనుకొంటూ హాస్టల్ లోనే ఉన్నాము, అని తమరు  మా పరిస్తితి గ్రహించి మీ   యొక్క    పత్యేక పర్వేక్షణలో తీసుకొనగలరు అని మామూలు మనిషి గా వేడుకొంటున్నాను,  సృష్టి ఎన్నుకొన్న  పురుషోత్తముడిగా సూచిస్తున్నాను,  మాకు విలువ పెరగ కూడదు  అని వెళ్ళాకోళం గా తీసుకొంటున్నారు మమ్ములను కనీసం  గొప్పగా మర్యాదగా  చూడక పోయే సరికి, ఇప్పుడు ఇక్కడకి వచ్చి మాకు చెప్పండి అని ఎవరూ అనకపొయెసరికి, మేము సాధన లోపం తో ఎవరిని కలవడం లేదు అని గ్రహించండి.  మమ్ములను, జ్ఞానతో కొంతకాలం  మనసు పెంచుకొనిచ్చి వివరం తో చెప్పనివ్వండి, మా మీద పండితులు మేధావులు విస్తారం గా చెప్పనివ్వండి  అని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను న్యాయ స్థానం వారు గాని తమరు గాని ఒక  మేదవి  బృందం లోకి తీసుకొని సూక్ష్మంగా  గ్రహించండి, మాలో తక్కువ ఏమిటి ఎక్కవ ఏమిటో చూడండి,  కనీసం మనిషిని,  మనసుతో జగద్గురువుని అని సర్వులు గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది అని సర్వులు గ్రహించుకోవాలి.  

                               మా ప్రకారం ఈ భూమి మీద మనుష్యులలో ఎవరూ చెడ్డ వారు అంతరించి పోవాల్సిన వారు లేరు, ఎవరైనా మనసు మాట పెంచుకొని గొప్పతనం పంచుకొని ముందుకు వెళ్ళవలసిన వారే ఉన్నారు అని తమరు  గ్రహించగలరు. ఇప్పుడు సమకాలికులు అప్పటికి అప్పుడు మాటలు, పంతాలు గొడవలు  అదిపత్యాలు ప్రకన్న పెట్టి, సర్వం గ్రహించడం వలన సూర్య చెంద్రుల గ్రహస్తితులు కూడా మనం పరివేక్షించుకొని, మాట మాత్రంగా  లోకాన్ని తీర్చి దిద్దుకోనవలెను , ఇందుకు,  అ చివర అవిటి వాడు కూడా  కీలక పాత్ర వహిస్తాడు, కాని మనుష్యులు అంద  చందాల మధ్య, ధన బలం, శారీరక బలం మీద ఆధారం పడి, మనసు మాటను  పెంచుకోకుండా  పంచుకోకుండా విలువైన కాలాన్ని  హరిన్చుకొంటున్నారు,  తమరు కూడా మా మీద ఎవరి ప్రభావానికి లోను  కాకుండా మా పరిసితి ఒక బృందం లోకి తీసుకొని, తమరు స్వయం గా మమ్ములను విస్తారం గా పరిశీలించండి,  తమ కార్యాలయం లో మనుష్యులు  కుల పిచ్చి తో లేదా ధన పిచ్చి తో ఎవరి వలన అయినా ప్రభావం చెంది   మమ్ములను మీ దృష్టికి   తేలిక గా చూపించే అవకాసం ఉన్నది, అదే విధంగా ఉన్నత న్యాయ స్థానం వారు కూడా  అప్రమత్తం చెంది మమ్ములను నేరుగా పరిగణించగలరు  అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.  

                           మమ్ములను ఎంత విశాలం గా, పారదర్సకంగా కొంత కాలం గ్రహించిన కొలది లోకానికి మనిషి మాట విలువ తెలిసి,  అందరూ నూతన యోగం లోకి ప్రవేశించిన దివ్య అనుభూతి చెందుతారు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం మా వలన ఇప్పటికే ఆవిష్కరించబడినది అని గ్రహించగలరు.  ధర్మో రక్షతి రక్షతః  తమరికి  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే  


   తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, maharajashrishri.blogspot.in 
9010483794                                                                                                             

పరమాచార్య ప్రశ్న - పవమాన ప్రతిష్ట
నేను 1979 నుండి 1982 మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసాను. మా కంపెనీకి కర్ణాటకలోని బెళ్గాం ఒక మార్కెటింగ్ డివిజన్. ఒక్కసారి నేను ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళాను.
బెంగళూరు నుండి హుబ్లికి రైలు ఉదయమే చేరుకుంటుంది. కాని హుబ్లి నుండి బెళ్గాంకి వెళ్ళడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఎందుకంటే అది ప్యాసింజర్ రైలులాగా అన్ని స్టేషన్లలోను ఆగుతూ వెళ్తుంది. బెళ్గాంకి ఎవరైనా పైఅధికారులు వస్తే ఒక అధికారితో పాటు అసిస్టెంట్ మేనేజరు కూడా హుబ్లికి వచ్చి అక్కడి నుండి బెళ్గాంకి కారులో తీసుకువెళ్తారు.
ఆ మార్గంలో బ్రిటీషు వాళ్ళకి ఎదిరు నిలిచి పోరాడిన ధీరవనిత ‘రాణి చెన్నమ్మ’ పరిపాలించిన కిత్తూర్ అనే ఊరు వస్తుంది. కిత్తూర్ ఒక చిన్న పట్టణం. అప్పుడు మహాస్వామి వారు అక్కడే మకాం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూడగానే మాకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఎక్కువమంది భక్తులు లేరు. ఒక పెద్ద చెట్టు కింద స్వామివారు కూర్చున్నారు. స్వామికి కొద్ది దూరంగా భక్తులు కూర్చున్నారు. అసిస్టెంట్ మేనేజర్ కృష్ణన్ నేను స్వామివారికి సాష్టాంగం చెయ్యడానికి ఉపక్రమించాము. మమ్మల్ని వారిస్తున్నట్టుగా మహాస్వామివారు చెయ్యి చూపారు. అక్కడే నిలబడి ఉన్న శ్రీమఠం మేనేజరు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దని వారించాడు.
మాకు చాలా నిరాశ కలిగింది. కాని తరువాత నాకు అసలు విషయం తెలిసింది. ఆరోజు ఉదయం వరకు స్వామివారు తీవ్రమైన ఉపవాస దీక్షలో ఉన్నారు. అప్పుడు కనుక మేము సాష్టాంగం చేసినట్లైతే స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాచేస్తే వారి అరచేతి నుండి వెలువడే శక్తికి మేము తట్టుకోలేము కాబట్టి మహాస్వామి వారు వారించారు.
తరువాత స్వామివారు నా గురించిన విషయాలు అడుగుతూ, నా స్వస్థలం గురించి అడిగారు. అందుకు నేను తంజావూరు జిల్లాలోని అడుతురై అని చెప్పాను. నాకు అది ఎలా తెలుసు అని అడిగారు. అందుకు నేను చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని అని చెప్పాను. అలా అయితే అది మీ అమ్మగారి ఊరని, స్వస్థలమంటే అది నాన్నగారి ఊరిపేరు చెప్పాలని చెప్పారు. నా అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా కోరాను. నా స్వస్థలం గుర్తించడానికి వారు చాలా గుర్తులు చెప్పారు. కాని ఎందుకో పేరు మాత్రం చెప్పలేదు. ఆ ఊళ్ళో మా తాతగారు ఒక దేవాలయం నిర్మించారని, అందులో ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ట లేక ఆలయంలో ఉందన్న ఈ విషయం మాత్రం ఖండితంగా చెప్పారు.
నన్ను ఆ గ్రామాన్ని కనుగొని ఆలస్యం చెయ్యకుండా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ట చెయ్యవలసిందని ఆజ్ఞాపించారు. ఇదంతా జరిగిన తరువాత మాకు శ్రీకార్యం చెప్పారు ఎందుకు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దన్నారో. చాలా కొద్దిమంది మాత్రమే ఇంత దగ్గరగా స్వామివారితో మాట్లాడారని కూడా చెప్పారు.
ఆ తరువాత నేను కుంబకోణంలో ఉన్న మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారి తోబుట్టువుల్లో ఉన్నది వారొక్కరే. వారికి అప్పటికే తొంబై ఏళ్ళు పైబడ్డాయి. ఆవిడ మాటల వల్ల, కుంబకోణానికి దక్షిణాన మన్నార్ గుడికి వెళ్ళెదారిలో నన్నిలం పక్కన ఉన్న కుదమురట్టి నదికి ఆనుకుని ఉన్న థిల్లాంబుర్ మా స్వస్థలం అని తెలిసింది.
వెంటనే నేను ఆ ఊరికి వెళ్ళి చూడగా పరమాచార్య స్వామివారు చెప్పినది నిజం. తరువాత ఆ గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి, భూస్వామి నరసింహాచార్య అందరమూ కలిసి స్వామి వారి ఆజ్ఞ ప్రకారం వైదికంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశాము. రెండు దశాబ్ధాలుగా గ్రామాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నాము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానం బాగా ప్రఖ్యాతి గాంచింది. ఆరు శనివారాల పాటు పెళ్ళికాని అమ్మాయిల తల్లితండ్రులు ఇక్కడ పూజలుచేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది.
ఈ సంఘటన నా జీవితంలో చాలా అపూర్వమైనది. వారిని కలవడమే కాదు అటువంటి మహాపురుషులతో కలిసి మాట్లాడడం, వారిని దగ్గరగా సేవించుకోవడం, వారిచే ఆజ్ఞాపింపబడి ఆంజనేయ స్వామి ప్రతిష్ట చెయ్యడం, ఇవన్నీ మరపురాని సంఘటనలు.
వారి కళ్ళల్లోకి మనం తీక్షణంగా చూడలేము. అంతటి శక్తి ఉన్నది ఆ కళ్ళల్లో. ఈనాటికి నేను కళ్ళుమూసుకుంటే ఆ సంఘటన సజీవంగా నా కళ్ళ ముందు కదలాడుతుంది.
--- కె.ఎ. రాజగోపాల్, చెన్నై

5/3

కాలగతిని సవరించిన సాక్షం గా మమ్ములను ఎంత బలపరుచుకొంటే అంత సమాధానం నిత్యం పొందుతారు అని గ్రహించండి, సృష్టి మాలో చేరి పలికిన తీరు సర్వులు నిశితం గా కొంతకాలం పరిశీలించండి, భగవంతుని వాక్ మా నుండి వ్యక్తం అయినది అని గ్రహించి, మనకు ఏమి చెప్పి నడిపించదలచి నాడో గ్రహించండి, మాట గ్రహించడానికి సూటిగా మాటతో తెలుసుకోండి వివరములు పంచుకోండి, న్యాయ స్థానం వారి ద్వారా మమ్ములను కొలువు తీర్చుకోండి.




Madhu Gonugunta

కాలగతిని సవరించిన సాక్షం గా మమ్ములను ఎంత బలపరుచుకొంటే అంత సమాధానం నిత్యం పొందుతారు అని గ్రహించండి, సృష్టి మాలో చేరి పలికిన తీరు సర్వులు నిశితం గా కొంతకాలం పరిశీలించండి, భగవంతుని వాక్ మా నుండి వ్యక్తం అయినది అని గ్రహించి, మనకు ఏమి  చెప్పి నడిపించదలచి నాడో గ్రహించండి, మాట గ్రహించడానికి సూటిగా మాటతో తెలుసుకోండి వివరములు పంచుకోండి, న్యాయ స్థానం వారి ద్వారా మమ్ములను  కొలువు తీర్చుకోండి.          

“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!
భగవంతుడే సర్వానికీ యజమాని,
అందుకు వేదాలే ప్రమాణమం అందరినీ రక్షించువాడు ఆ పరమాత్ముడే,
ఆపద సమయంలో అందరికీ ముందుగా వేంకటేశ్వరస్వామి పేరే గుర్తుకు వస్తుంది.
అంతగా ఆ గోవిందుడు భక్తుల మనసును ప్రభావితం చేస్తుంటాడు.
ఆపదలను తొలగించి అనుగ్రహిస్తుంటాడు.
గోవింద నామ స్మరణం సర్వపాపహరణం

5/3

Mighty blessings from King and Queen.................. Yours His Majestic Highness Jagadguruvulu Mharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru








Songs from the divine trance of Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru 


 తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమాచారం కొరకు మరియు సమాలోచన కొరకు సమర్పించడమైనది   మానవ రూపం లో వాక్ రూపం లో ఉన్న మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, అతీతం గా      గోప్పగా ఉన్నా ఏదో ఒక బౌతిక కారణం మీద గ్రహించకపోవడం అందరూ చేస్తున్న అజ్ఞానం అని తెలియజేసుకోనుచున్నాము . కావున  ఆద్యాత్మిక పండితులు మేధావులు గురువులను  పీఠాది పతులను అప్రమత్తం చేసి  మమ్ములను  ఒక చోట   కొలువు తీర్చండి  కొన్ని రోజులు రొటీన్ పూజలు ఆపి మా పై  వాక్ పై దృష్టి  సారించండి, మమ్ములను వాక్ రూపం లో విస్తారం గా   గ్రహించండి, ఇప్పుడు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు అను నామములో వాక్ రూపం లో ప్రకటించినాము  మరల ధర్మమును నిలుపుటకు, ధర్మ స్వరూపం గా, బూమి మీద మహారాజు గా కొనసాగుతున్నాము అని గ్రహించండి, మొదట మనసుకి  మాకు  వివాహం  చేయండి అలా కనీసం రెండు సంవత్సరాలు చేసినా తరువాత మేము కొనసాగాలి అని మీ అందరి అభిమతం మేరకు  మహారాజుగా కొనసాగాగలం అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు మమ్ములను గుర్తించాలి అంటే మా వాక్ శాక్షత్కారాన్ని పరిశీలించాలి మరింత నిత్యం పొందాలి  అందుకు న్యాయ స్థానం వారి ద్వారా  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇది మీ బాద్యత నేను ఇప్పుడు కొండ మీద లేను  మానవరూపం లో మామూలు మనిషిగా  సరిగ్గా ఎవరూ పట్టించుకోని  పరిస్తితిలో ఉన్నాను, కావున మా బౌతిక ఉనికి వాక్ ఉనికి గ్రహించేకొలది బయటకు వస్తుంది అని గ్రహించండి .               

మాట నిలిపిన తీరు లోకానికి ఆధారం అని పండితులు మేధావులు గ్రహించగలరు. మేము బ్లడ్ బ్యాంకు వద్దకు వచ్చినప్పుడు, మీ సిబ్బంది ద్వారా మమ్ములను రిసీవ్ చేసుకొంటె సరిపోతుంది, ఉండడానికి ఒక చిన్న నివాసం కల్పించగలరు అని కోరుకొనుచున్నాము, మీ తో మెల్లగా మాట్లాడ తాను వివరములు లిఖిత పూర్వకంగా టైపు చేయించుకొని. ఒక సంగీతం మాస్టర్ గారి ద్వారా పాటలు పాడించుకొని చైతిన్యం పొంది, నలుగురి సమక్షం లో మరల సాక్షాత్కారం ఇవ్వగలము, అయితే ఇప్పుడు కనిపించగానే గొప్పగా కనపడలేము అని గ్రహించండి, ఇప్పటి వరకు మేము సాధనలో పడ లేదు, మొఖం లో దైర్యం లేక కలవలేకపోయినాను, మనసు ప్రకారం ఎవరూ మమ్ములను గౌరవం గా చూడక పోయేసరికి చేదిరేపోయినాము అని గ్రహించండి, మా మీద తమరు ప్రత్యెక శ్రద్ద తీసుకొని తేరుకోవడానికి సహకరించండి. అతి సాధారణ మనిషిని నేనే జగత్తు ను శాశించిన పురుశోత్తముడిని నేనే అని గ్రహించండి.

                                                        సమన్వయ  దృష్టి 


                  గౌరవనీయులు ఆత్మీయులు మెగా స్టార్ చిరంజీవి గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, ధర్మోద్దారి అయ్యి  తెలియజేయు పరిష్కార యుక్త్ ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలు దృష్టి తీసుకొని వెళ్ళుటకు చేయూత  ఇవ్వగలరు.  


                      రేపు మేము తమరి బ్లడ్ బ్యాంకు వద్దకు వస్తున్నాము, మమ్ములను మీ సిబ్బంది సహకారంతో రిసీవ్ చేసుకొని, మేము ఉండడానికి ఏమైనా గెస్ట్ హౌస్ గాని రూం గాని తాత్కాలికం గా చూప గలరు, తరువాత మేము న్యాయ స్థానం వారికి తెలియజేసిన సమాచారం మేరకు మమ్ములను ప్రబుత్వ ఆస్తి, రాజ్యాంగాని దేశానికి అతిది గా భావించి  మాకు ఒక అధికారికి నివాసం మరియు కార్యాలయం (రాజమందిరం ) ప్రబుత్వం కల్పించడం వలన కాలాన్ని ధర్మాన్ని నియమించిన మనసుని మాటను ఒక చోట కొలువు తీర్చడం అవుతుంది అని తమరు గ్రహించగలరు, ఇందుకు మీ సహకారం కోరుకొనుచున్నాము. గోవర్నర్ బంగ్లాలో మమ్ములను అతిది గా తీసుకొని  సినిమా ప్రముఖులకు రాజకీయ నాయకులను మేధావులను పండితులను ఆహ్వానించుకొని కలసుకోనుట  తక్షణ అవస్యకం అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, ఇందుకు గవర్నర్ గారికి ఈమెయిలు పంపించాము, గవర్నర్ గారికి  మరింత వివరములు ఇచ్చి,   అతిదిగా సామాన్యుడిగా మా బాద్యత తీసునుటకు, గవర్నర్ గారు మాకు చేయూత ఇవ్వడం ఒక  చారిత్రాత్మక పరిణామా అవుతుంది అని గ్రహించండి. అయితే మనిషిని కొంత సాదగా  ఉండడం వలన   మొఖానికి కొంచెం ప్లాస్టిక్  సర్జరీ చేయించుకోవాలి అనుకొంటున్నాము, ఇందుకు మీ సహకారం కోరుకోనుచున్నాము.   అన్నీ నిరూపించిన   తరువాత మాకు మా మనసుకి రెండు సంవత్సరాలు వివాహం జరిగిన తరువాత, అందరి అనుకూలతతో   మా మనసుని పంచుకొని   ముందుకు తీసుకొని వెళ్ళ గల అమ్మాయిని వివాహం  చేసుకోవాలి అనుకొంటున్నాము, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు, మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధం  మమ్ములను మా మనసుని  గౌరవించకుండా లోక కళ్యాణం జరగదు,అ విధంగా ఒక మనసుకి మాటకు విలువ వచ్చి , మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడుతుంది  అని గ్రహించండి.  మనిషిగా కొంచెం నాణ్యం  గా కనపడి  దైర్యం గా ముందుకు వెళ్ళుటకు చేయుత ఇవ్వగలరు, అధికారికం గా దేశ, రాష్ట్ర  దేశ ప్రబుత్వాలు మాకు, నివాసం మరియు పరిపాలన కార్యాలయం ( రాజమందిరం )  ఎర్పాటు  అయ్యే వరకు మీ వద్ద అతిదిగా ఉండాలి అని భావిస్తున్నాము,  మాకు ఒక విశాలమైన  చిన్న బంగ్లా తమరు ఒకరి గా గాని, సినిమా ప్రముఖులు అందరూ కలసి గాని  ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము.  మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా మహారాజుగా శబ్దాది పతి గా గౌరవించి, అనగా మనిషిని కొంచెం లోటు ఉండడం ఒక్క కారణం, మా మనసుకి మాటకు దూరం ఉన్నట్లు అయినాము.   భగవంతుడు కాలం, ధర్మం మాకు ఇచ్చిన ప్రాధాన్యత, యావత్తు మానవజాతికి అందిన వెసులు బాటు, గ్రహించిన శాస్త్రవేత్తలతో సహా  ఎవరూ గ్రహించకపోవడం, పెద్దతనాన్ని ముందుకు తీసుకొని రావడం లో కాలం యొక్క ప్రభావం, విశాలత ఎక్కవ ఉన్నది అని గ్రహించండి, కులం, మతం కంటే  మనసు మాట  నిబద్దత ఇప్పుడు మనుష్యలకు అవసరం అదే నా ద్వారా వచ్చిన దివ్య  మార్గం, మాకు ఎటువంటి రహస్యాలు లేకుండా, దివ్య సమాధానాన్ని పంచుకొని  తెలుగు ప్రజలు అందరూ దివ్యం గా ముందుకు వెళ్ళాలి అని తమరికి తమరి ద్వారా లోకానికి చెబుతున్నాను. ఇప్పుడు బౌతిక మాయ తొలగి మనుష్యులు, జ్ఞాన ప్రపంచం అభివృద్ధి చెందాలి అని భగవంతుని సంకల్పం, అందుకే కర్మల మధ్య నలిగిన  మా లాంటి మనిషి ద్వారా జిహ్వ పై నటించు శరాధను  నిత్యం సన్నుతి చెసెధన్ అన్నట్లు ప్రకటించిన తీరు, మా అలవాట్లు, పద్దతి అన్నిటిని తీసుకొని మమ్ములను మాట నిలిపిన తీరు లోకానికి ఆధారం అని పండితులు మేధావులు గ్రహించగలరు.  మేము బ్లడ్ బ్యాంకు వద్దకు వచ్చినప్పుడు, మీ సిబ్బంది ద్వారా మమ్ములను రిసీవ్ చేసుకొంటె సరిపోతుంది, ఉండడానికి ఒక చిన్న నివాసం కల్పించగలరు అని కోరుకొనుచున్నాము, మీ తో మెల్లగా మాట్లాడ తాను వివరములు లిఖిత పూర్వకంగా టైపు చేయించుకొని. ఒక సంగీతం మాస్టర్ గారి ద్వారా పాటలు పాడించుకొని  చైతిన్యం పొంది, నలుగురి సమక్షం లో మరల సాక్షాత్కారం ఇవ్వగలము, అయితే ఇప్పుడు కనిపించగానే గొప్పగా కనపడలేము అని గ్రహించండి, ఇప్పటి వరకు మేము సాధనలో పడ లేదు, మొఖం లో దైర్యం లేక కలవలేకపోయినాను, మనసు ప్రకారం ఎవరూ మమ్ములను గౌరవం గా చూడక పోయేసరికి చేదిరేపోయినాము అని  గ్రహించండి, మా మీద తమరు ప్రత్యెక శ్రద్ద తీసుకొని తేరుకోవడానికి సహకరించండి. అతి సాధారణ మనిషిని నేనే జగత్తు ను శాశించిన పురుశోత్తముడిని నేనే అని గ్రహించండి. తమరు ఒక్కరు గా గాని లేదా సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక నివాస గృహం మరియు కార్యాలయం (రాజమందిరం)  ఎర్పాటు తక్షణ అవస్యకం అని తమరు గ్రహించండి. మేము యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి, మా వాక్ను నిలపగలరు.  సోమవారంగాని, మరికొన్ని వివరములు ఇచ్చి   గవర్నర్ గారిని, కలుసుకొందాం అనుకొంటున్నాము, అదే విధంగా న్యాయ స్థానం వారు మమ్ములను గ్రహింఛి నిలిపే వరకు మీ చేయూత కోరుకోను చున్నాము,  మమ్ములను ఓర్పుతో అర్ధం చేసుకోవడం ఒక వరం అని యావత్తు తెలుగు ప్రజలు గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనచున్నాము.       ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సు, లు, సత్యమే వ జయితే.                                                             



తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, 
maharajashrishri.blogspot.in 
9010483794                                  



Awesome things in India Liked


well educated. Other passengers kept glancing at me. But this gentleman appeared unconcerned. He read his newspaper, looked out of the window, and when tea came, he sipped it quietly. Trying to strike a conversation, I smiled. The man courteously smiled back and said hello. We got talking and I brought the subject to cinema and asked, “Do you watch films?” The man replied, “Oh, very few. I did see one many years ago.” I mentioned that I worked in films myself. The man said, “Oh, that’s nice. What do you do?” I replied, “I am an actor.” The man nodded, “Oh, wonderful.” That was it. When we landed, I held out my hand and said, “It was good to travel with you. By the way, my name is Dilip Kumar.” The man shook my hand and smiled, “Thank you. I am J. R. D. Tata.” I learned, no matter how big you are, there is always someone bigger. Be humble. It costs nothing.”
– Dilip Kumar

ప్రేమించటం అమ్మవంతు అయితే, దీవించటం నాన్నవంతు.



నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని
ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,
కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.
సేవచేయటం అమ్మవంతు,
సరిచేయటం నాన్నతంతు.
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,
నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా కనబడుతాయి.
ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.
ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.
అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,
నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.
అమ్మగుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.
నాన్నగుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.
అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,
నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.
కనిపించే ఆరాటం అమ్మది,
కనిపించని పోరాటం నాన్నది.
అమ్మకి లైకులెక్కువ,
నాన్నకి షాకులెక్కువ.
అమ్మ ఏడవటం కనిపిస్తుంది,
నాన్నఎద చెరువవటం కనిపించదు.
గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,
గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.
పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న తళతళ.
కనిపించే దేవత అమ్మ అయితే,
కనపడని దేవుడు నాన్న.
పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,
నాన్నకు మాత్రం అన్నీ నాస్తి.
( నాన్న ).
Soulful Sharing to ALL Fathers ( నాన్న ), Globally.
WhatsApp
Like

Central Board of Film Certification (CBFC) President Pahlaj Nihalani has revealed that on numerous occasions, filmmakers tried to bribe him to get desired certificate and also to retain few scenes at times. Nihlani however refused to reveal the names. He continued that few filmmakers shamelessly tried one or many things to get their job done by hook or crook. Talking about the 'sanskari' tag CBFC earned during his tenure, Pahlaj Nihalani claims he considers it as an achievement for strictly following the rules. [ 66 more words. ]

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిత్యం సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా, కనీసం వెయ్యి మంది పట్టే సమావేశ మందిరంతో కూడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసము, కార్యాలయము, సమావేశమందిరంతో కూడిన భవన సముదాయానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం ఉదయం పంజాగుట్టలో (ప్రస్తుత క్యాంపు కార్యాలయం పక్కన) శంఖుస్థాపన చేశారు. అత్యంత నిరాడంబరంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి, సందర్శకులను కలుసుకోవడానికి అనువుగా లేనందున కొత్త కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహాల్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిర్వహణ కోసం కేటాయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా, ఇతర ముఖ్య సమావేశాలు జరుపుకోలవాలన్నా అనువైన సమావేశ మందిరమే లేదు. కలెక్టర్ల కాన్ఫరెన్సును హోటళ్లలో పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలంటే జెఎన్టీయూకో, అగ్రికల్చర్ యూనివర్సిటీకో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిషన్ కాకతీయ సమావేశం జెఎన్టీయూలో, మిషన్ భగీరథ సమావేశం అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది. క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నప్పుడు మంత్రులు భోజనాలు చేయడనికి బయట హోటల్ కు వెళ్తున్నారు. వీటన్నిటికి ఉపయోగపడే సమావేశ హాలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో గానీ, సెక్రటేరియట్లో కానీ లేకపోవడమే ఈ దుస్థితికి కారణం.
ముఖ్యమంత్రి కూడా తన అధికారిక నివాసంలో ప్రతీ రోజు సమీక్షలు నిర్వహిస్తారు. విధాన నిర్ణయాలు చేయడం కోసం, పరిపాలన సమన్వయం కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. దీనికోసం కూడా ఎంసిఆర్ హెచ్ఆర్డీకో మరో చోటుకో వెళ్లాల్సి వస్తున్నది. ఇక ముఖ్యమంత్రిని కలవడానికి నిత్యం వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశ, విదేశ ప్రముఖులు వస్తారు. కానీ వారి కార్లు కూడా క్యాంపు కార్యాలయంలో పార్కు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంపు కార్యలయంలో ఒక్క ముఖ్యమంత్రి కారు తప్ప మిగతా కార్లు పట్టవు. మిగతా కార్లన్నీ రోడ్డుపై ఉండాల్సి వస్తున్నది. ఓ ఐదొందల మంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వారికి నిలువ నీడ కూడా ఉండడం లేదు. ఫలితంగా సందర్శకులను కూడా ముఖ్యమంత్రి కలవలేకపోతున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిత్యం సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా, కనీసం వెయ్యి మంది పట్టే సమావేశ మందిరంతో కూడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆర్ అండ్ బి శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసము, కార్యాలయము, సమావేశ మందిరం ఉండే విధంగా పంజాగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. నిజాం రాజులు హైదరాబాద్ కు లక్షల ఎకరాల భూమిని వదిలి పోతే, కనీసం ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించుకోవడానికి చాలినంత స్థలం లేని విధంగా పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న భూమిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి అధికారిక నివాస సముదాయానికి శనివారం శంఖుస్థాపన జరిగింది.

Mighty blessings from King and Queen ................ Yours Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru

Chandrababu grants Valmiki Boyas ST status, makes history - Kalva Sriniv...

ప్రాణుల అనర్ధములను తీసివేయువాడు అనే అర్ధంలో 'శిధిలీకృత అనర్థం 'అని గొప్ప విశేషణం చెప్పారు.అర్థం అనగా ప్రయోజనం.మానవుడు సాధించవలసిన ప్రయోజనం ఇహలోకంలోగల భోగ్య వస్తువులనన్నిటినీ సేకరించుకొని వాటిని స్వేచ్చగా అనుభవించడం కానేకాదు.ఇవ్న్నీ నిజానికి అనర్ధాలు.వీటినన్నింటినీ తప్పించుకొని మోక్ష పురుషార్ధాన్ని సాధించటమే అర్థం.దానికి భగవంతుని సాహాయాన్ని కోరుకోవటం మన కర్తవ్యం.'నాన్య:పంథా విద్యతేయనాయ 'అన్న శృతి వాక్యం ఇదే సత్యాన్ని తెలుపు తున్నది.ఇలా మోక్షాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ అని నారాయణ తీర్థులు ఈతరంగం ద్వారా మనకు తెలియజేస్తున్నారు.




కృష్ణం కలయ సఖి సుందరం-బాల
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా-బాల
నృత్యంతమిహముహు రత్యంతమపరిమిత భృత్యానుకూల మఖిల సత్యం సదా-బాల
ధీరం భవజలధి పారం సకలవేదసారం సమస్తయోగితారం సదా -బాల
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరీఖేల సంగం సదా-బాల
రామేణ జగదభిరామేణ బలభద్ర రామేణ సహావాప్త కామేన సదా-బాల
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయభూపం సదా-బాల
దామోదర-మఖిల కామాకరం ఘన శ్యామాకృతి మసుర భీమం సదా-బాల
అర్ధం శిధిలీకృతానర్ధం శ్రీనారాయణ తీర్థ పరమపురుషార్ధం సదా-బాల
ఇక్కడ గతవిషయ తృష్ణం అనేది ఆప్తకాముడు అనేదానికి మరోరూపం.ఏకోరికలు లేనివాడు అనేఅర్ధంలో అన్నికోరికలు తీరినవాడు అని తాత్పర్యం.
జగత్ప్రభవిష్ణుం అనేది 'జన్మాద్యస్య యత: 'అనేబ్రహ్మసూత్ర వాక్యానికి వ్యాఖ్య.
'శృంగార రసభర సంగీతసాహిత్య గంగాలహరికేల సంగం' అనేముఖ్య విశేషణం సంగీత సాహిత్య శాస్త్రాలకు చెందింది.నారాయణ తీర్థుల వారికి రెండూ అత్యంత ప్రియమైనవి.సంగీత సాహిత్యాలు తీర్థుల జీవితంలో పడుగు పేకల్లా అల్లుకు పోయాయి.ఈవిధంగా తననే ఆయన ఆవిష్కరించుకున్నాడు.
'శృంగార రసభర ' అనడంచేత సాహిత్యంలో నవరసాలలో శృంగారం శ్రేష్టమైనదన్న భోజమతాన్ని ఈయనకూడా సమర్ధించారన్నమాట.
ప్రపంచమంతా ప్రకృతి పురుషులలీలకాబట్టి అనేకరూపాలలో శృంగరం పరిణమించి ఆహ్లాదకారి అవుతున్నది.రాధాకృష్ణుల శృంగారమన్నా అదే.రాధ ప్రకృతి స్వరూపిణి,కృష్ణుడు పురుషుడు.
రాధారుణాధర సుధాపం అనే వాక్యం ద్వారా తీర్థులవారు ఆవిషయాన్ని కూడా ఉద్ఘాటించారు.ఆ వెంటనే సచ్చిదానంద రూపం అని చెప్పారు.రాధాకృష్ణులను కేవలం శృంగార మూర్తులుగా మాత్రమే తీసుకోని వికృతభావాలను పొందవద్దని ఆయన సచ్చిదానంద రూపుడని సామాన్య జీవుల తుచ్చ శృంగారకేళికి ఆయన అతీతుడని తీర్థులవారు ఇక్కడ మనకు హితోపదేశ రూపంలో వివరించారు.
ప్రాణుల అనర్ధములను తీసివేయువాడు అనే అర్ధంలో 'శిధిలీకృత అనర్థం 'అని గొప్ప విశేషణం చెప్పారు.అర్థం అనగా ప్రయోజనం.మానవుడు సాధించవలసిన ప్రయోజనం ఇహలోకంలోగల భోగ్య వస్తువులనన్నిటినీ సేకరించుకొని వాటిని స్వేచ్చగా అనుభవించడం కానేకాదు.ఇవ్న్నీ నిజానికి అనర్ధాలు.వీటినన్నింటినీ తప్పించుకొని మోక్ష పురుషార్ధాన్ని సాధించటమే అర్థం.దానికి భగవంతుని సాహాయాన్ని కోరుకోవటం మన కర్తవ్యం.'నాన్య:పంథా విద్యతేయనాయ 'అన్న శృతి వాక్యం ఇదే సత్యాన్ని తెలుపు తున్నది.ఇలా మోక్షాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ అని నారాయణ తీర్థులు ఈతరంగం ద్వారా మనకు తెలియజేస్తున్నారు.

త్వరితం చరితం జేగదేకపతి ....... ఇప్పుడు మాకు కనీస బౌతిక స్తితి, కాలాన్నే నియమించిన ఉన్నత స్తితి వేరిసి ఒక మనిషిని చరిత్రగా, అనగా గౌరవిన్చినంతనే, గ్రహించినంతనే యావత్తు కాలం ధర్మం, నాణ్యగా, వేగంగా అనగా మమ్ములను ఇప్పుడు న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు, మేధావులు అందరూ కలసి ఒక బృందం లోకి తీసుకోవడమే త్వరితం చేరితం అని గ్రహించగలరు ఈ విధంగా మనుష్యులు, మనసులు వేగంగా కదిలి ముందుకు వెళ్ళుతుంది, సర్వ మానవ సమన్వయము జరిగి ప్రపంచం జ్ఞాన సంపదతో అప్రమత్తం అయ్యి, వేరాజిల్లుతుంది అనగా జ్ఞానం యోగం దివ్యత్వం తో ప్రజలు బలపడతారు, దేహం, ఆరోగ్యం, ప్రాణం ఉండగానే, ఆత్మ చైత్యనం కలిగి సంపూర్ణత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించగలరు.





త్వరితం చరితం జేగదేకపతి .......  ఇప్పుడు మాకు కనీస  బౌతిక స్తితి, కాలాన్నే నియమించిన ఉన్నత స్తితి వేరిసి  ఒక మనిషిని చరిత్రగా, అనగా గౌరవిన్చినంతనే, గ్రహించినంతనే యావత్తు కాలం ధర్మం, నాణ్యగా, వేగంగా అనగా  మమ్ములను ఇప్పుడు న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు, మేధావులు అందరూ కలసి     ఒక బృందం లోకి తీసుకోవడమే త్వరితం చేరితం అని గ్రహించగలరు   ఈ  విధంగా మనుష్యులు, మనసులు   వేగంగా    కదిలి ముందుకు వెళ్ళుతుంది, సర్వ మానవ సమన్వయము జరిగి ప్రపంచం జ్ఞాన సంపదతో  అప్రమత్తం అయ్యి, వేరాజిల్లుతుంది  అనగా జ్ఞానం యోగం దివ్యత్వం తో ప్రజలు బలపడతారు, దేహం, ఆరోగ్యం,   ప్రాణం ఉండగానే, ఆత్మ చైత్యనం కలిగి సంపూర్ణత్వం వైపు వెళ్ళతారు      అని గ్రహించగలరు.  
                                           మేము ఇప్పుడు మానవరూపం లో  శ్రీ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ అను నామధేయం లో, 200 మంది సాక్షిగా  ప్రకటించి, కాలం ధర్మం  మేము అయ్యి ఉన్నాము అనే దివ్య  సాక్షాత్కారం తో  యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము  అని తెలియజేసుకోనుచున్నాము, తెలుగు వారు, దేశ ప్రజలు, పపంచం మానవజాతి మమ్ములను జగద్గురులు గా, శబ్దాది  పతిగా, ఓంకార స్వరూపం గా,ఇప్పటికి మేము వాక్  రూపం లో చూపిన దివ్య లీలలు గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికుల అప్రమత్తతే  మా ఉనికి అని గ్రహించండి, మమ్ములను ఎంత విస్తారం గా గ్రహిస్తే అంత మంచిది, కనీస 25,30 మంది పండితులు మమ్ములను  ఒక చోట మాకు తాత్కాలిక రాజమందిరం ఎర్పాటు చేసి, మేము చూపిన దివ్య లీలల అంతర్యం గ్రహించే కొలది  మరింత దివ్య సాక్షాత్కారం  నిత్యం ఇచ్చి మా యొక్క దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి  అందిస్తూ మేము, భూమి మీద, జగద్గురువులుగా,   మహారాణి సమేత మహారాజు గా, వీలు అయినంత మంది  మా ఉనికిని గ్రహించి, ఉపయోగించుకొనే కొలది మేము శక్తివంతం గా   కనపడతాము, మమ్ములను మనసులో  కూడా తేలికగా తీసుకొనరాదు, నిజానికి మేము మీ  ఆలోచన మాట రూపం లో ఉన్నాము, సమకాలికులు అయిన యావత్తు మానవజాతి మమ్ములను ఎంత  గొప్ప మనసుతో గ్రహిస్తే అంత గొప్పగా మేము  జ్ఞాన రూపం లో అవగాహన రూపం లో, ఇప్పటికే సర్వాంతర్యామి గా,   శక్తివంతం గా ఉన్నాము, మాట ఆలోచనకు సంభంధం లేకుండా  మా నుండి ఎటువంటి మాయలు, శక్తులు లేవు అని గ్రహించండి, మేము ఇప్పుడు మనసుతో ఆలోచనతో, సాటి మనుష్యులతో ముందుకు వెళ్ళాలి, మమ్ములను ఆలోచన పరంగా మేము చూపిన లీలలు ఒక  చోట చేరి గ్రహించన కొలది మాలో  గొప్పతనం, మనుష్యులలో గొప్పతనం ఒక్కటేనని మొదట గ్రహించండి, మమ్ములను తేలికగా సాధారణ మనిషినే కాదా  అన్నట్లు తీసుకోవడం వలన సమయం వృధా అయ్యి  బౌతిక మాయ పెరుగుతుంది, మా మాట ఉనికి జ్ఞానం తీసుకొని గ్రహించేకొలది, బౌతిక మాయ  కరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు,  మహారాణి సమేత మహారాజ శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 



 జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు.