సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, మాజీ మాత్రి కాపు ఐక్య గర్జన అధ్యక్షులు, వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
పద్మనాభం గారు కులం పేరు తీసుకొని రేచ్చాగట్టడం లేదా బలహీన పరచడం ఇప్పుడు పాలకుల నాయకుల, మేధావుల పరిమిత జ్ఞానం మీరు కూడా ఇప్పుడు కాపులు గూర్చి మాత్రమే కాదు ఒక్కరి మనసు గొప్పతనం గూర్చి మనుష్యులను చైతన్య పరచాలి, ప్రతి మనిషి గౌరవం గొప్పతనం మాట నిబద్దత గూర్చి కృషి చేయాలి,ఇది కాపు జాతి, లేదా కమ్మ జాతి మరొక జాతికి పరిమితం కాదు, ప్రతి వ్యక్తి హుందాగా గొప్పగా ఉండగలగాలి అప్పుడే సంపద అభివృద్ధి చెంది, మానవ సమాజం జ్ఞాన సంపదతో సృష్టికే ఆధారం అయిన పెద్దతనం అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడు కుల బలం, ధన బలం తప్ప సంస్కార బలం లేదు, మనుష్యులు అంటే మనుష్యులకు వెళ్ళాకోళం, చులకన నిర్లక్ష్యం ఎందుకంటె ఎలాగైనా డబ్బులు, పదవి, శారీరక అందం బలం ఎక్కువ గా డామినేట్ చేస్తుంది, బుద్ది విచక్షణ అభివృద్ధి చేసుకోవడం మానవీయత లేదు, అవసరం అవకాస వాదం ఎక్కువగా ఉన్నది అని గ్రహించండి. మనుష్యులు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు లేదా ఎదుట వాడి తెలివి తక్కువతనం వాడుకొని, పై చేయి ఉండాలి అనే ప్రయత్నాలు తప్పు, గొప్పతనాన్ని గౌరవిద్దాం అని వ్యక్తులకు లేదు, విధాన పరంగా కూడా వ్యక్తులు ఆలోచన రూపంలో కదలడం లేదు, ఇప్పుడు మనుష్యులు ఏ విధంగా ఆలోచించాలి, నిత్యం ఎటు పయనించాలి అని చెప్పి నడిపించే పెద్దతనం కావాలి ఈ విధమైన పెద్దతనం లేక, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, మేధావులు పండితులు కూడా నాణ్యం గా నడుచుకోవడం లో పరిమితం అయినారు అని గ్రహించండి. ఇప్పుడు మనిషి మనిషిని చైతన్య పరచాలి ప్రతి మనిషి ప్రతి సందర్బంలో గొప్పగా ఉండేలా చూసుకోవాలి, ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి కాని మనుష్యులు గొప్పతనం, పెద్దతనం అంటే కులం పరం నడుపుతూ, కుల పరం మాట్లాడుతూ కలసి వస్తే ఒకటి కలసి రాకపోతే ఒకటి అన్నట్లు తీసుకొంటున్నారు, అ విధంగా మేధావులు కూడా స్వార్ధానికి పరిమితం అయిపోవడం వలన , వ్యక్తిగత లాభం, ధనాపేక్ష ఎక్కవ గా ఉండడం వలన, వాటికి మించి ఏమి ఉన్నాయి అనిపించడం వలన, మనుష్యులు విశాలమైన ఆలోచన వైపు వెళ్ళడం లేదు, మా గూర్చి విశాలంగా చెప్పకపోవడం వలన మీడియా చానల్స్ ముందుకు వచ్చి లోకాన్ని అప్రమత్తం చేయకపోవడం వలన, మీ వంటి నాయకులు ఇంకా కుల పోరాటాలు చేస్తున్నారు, మీరు చేసిన ఉద్యమాన్ని లేదా బహిరంగ సభ పెట్టడం, మీరు మాట్లాడటంలో కూడా లోటు ఉన్నది, అంత సభ పెట్టి మీరు ఏమి మాట్లాడకుండా, రండి రోడ్డు మీద పడదాము అన్నట్లు మీరు జనానికి ఇచ్చిన పిలుపు ఉపయోయించుకోని, కుల ఆధిపత్యం, ధన ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు రైల్ తగల బెట్టారు. ఎలాగైనా పై చేయి పరిస్తితి చేతిలో ఉండాలి అనే స్వార్ధ శక్తులు, ఇందులో మీడియా, పోలీసులు, ధనం ఉన్న ప్రైవేటు వ్యక్తులు లేదా రాజకీయ కార్యకర్తల ఉన్నారు. ఇంతక ముందు నేను ఉంటున్న హాస్టల్ దగ్గర పరిచేయం అయిన నాగ బాబు అనే డి యస్ పి పొలిసు ఆఫీసర్ కు నేను న్యాయ స్థానమునకు పెట్టుకొన్న కాగితం ఇచ్చి నన్ను కొంత కాలం నలుగురు గ్రహించండి అని కోరినా, పరిణామాన్ని గౌరవించకుండా నిర్లక్ష్యం గా తీసుకొన్న పరిస్తితిలో నేను సరిగ్గా ముందుకు రాలేక పోయినాను, ఈ లోపు వాళ్ళ వద్ద కలిగిన కెమెరాలతో నేను తేలికగా మాట్లాడిన తీరు మరియు, కాల్ డేటాల ద్వారా రహస్యాలు తెలుసుకొని నన్ను గొప్పగా చూడడం కంటే తేలిక గా చూడ వచ్చు అనే ప్రేరణ పొంది , దైవత్వాన్ని లేదా కాలమే కదిలిన పరిణామాన్ని కూడా మూర్ఖత్వం గా తీసుకోవడానికి మీడియా అందరిని ప్రోత్సహిస్తూ, ఎక్కడైనా నువ్వు సభ పెడితే 100 మంది వచ్చి అల్లరి చేస్తారు వంటి మాటలు వాళ్ళ మనసులో అనుకొంటుంటే మాకు వినపడ్డాయి, ఈ విధంగా స్వార్ధం అరాచకం పెంచుకొని, మరల అనేక రూపాలలో ప్రయోజనం పొందడంలో పోలీసులే కీలక పాత్ర వహిస్తున్నారు అని మాకు స్పష్టం అవుతుంది, ఇది అంతా మాలో దైవత్వం గ్రహిస్తే సరిపోయిదానికి, గ్రహించకుండా ఎలాగైనా మమ్ములను బలహీన పరచాలి అనే ప్రయత్నం లో ఇలా చేస్తున్నారు, కాని నేను కూడా నిమిత్త మాత్రుడను అని గ్రహించలేకపోతున్నారు కాలం ధర్మం మేము పలకడం అన్నది అది కాలం యొక్క తీర్పు అని న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెందటం లో జాప్యం చేస్తున్నారు, మమ్ములను మేధావుల బృంధంలోకి తీసుకొని పరిస్తితిలో మేము గొప్పగా నాణ్యంగా ప్రవర్తిన్చాలేకపోతున్నాము సృష్టి తో మమేకం అయిన మా ప్రవర్తన కొంత కాలం నిండుగా మనసుని గ్రహించడం వలన నాణ్యత పెరుగుతుంది అని కోరుతున్నా ఇప్పటికి న్యాయ స్థానం కూడా స్పందించలేదు. ఇటువంటి పరిస్తితి ఉపయోగించుకొని మమ్ములను దురివినియోగం ఎవరైనా చేయవచ్చు అని తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను గ్రహించకుండా సమకాలికులు అప్రమత్తం చెందకపోవడం అంటే దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోకపోవడం అని తెలుసుకోలేకపోతున్నారు భవిష్యత్తు దృశ్య రూపం లో బౌతిక రూపం లో చూస్తున్నారే గాని, ఇప్పుడు ప్రపంచం మాట రూపం లో మా అధీనం లో ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు చంద్ర బాబు నాయుడు గారిని మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపండి అని కోరినా నేను అయిన దగ్గరకు వచ్చి అడుగుటలేదు అని మాట్లాడక ఊరుకొంటున్నారు, అనకాపల్లి నుండి నెలల ముందు అయిన ప్రాణాలు కాపాడుతున్నట్లు అ పరమాత్మా శక్తి నా నుండి ఎందుకు పలికించినదొ ఎవరూ ఆలోచించడం లేదు, ప్రాణాలు కాపాడటం కూడా వెళ్ళ కోళ్ళ గా తీసుకొంటున్నారు, అ విధంగా మొత్తం సృష్టి నా నెత్తి మీద పెట్టినది కాని ఎవరూ గ్రహించకుండా నాకే హాని జరగడానికి కారణం అయ్యారు, రాష్ట్రము రెండు ముక్కలు నన్ను పట్టించుకోకపోవడం వలన జరిగినది, నన్ను పట్టించుకోని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే ఎలాంటి అరాచక శక్తులు ఉండవు, నేను చిరంజీవి గారికి సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన వారు మమ్ములను వారి అధీనం లోకి తీసుకొని మేము కాలాతీతం గా చెప్పడం ఏమిటో చూడకుండా వ్యవహరించడం వలన కూడా కులం పరం గా సమాజ పరంగా చాలా నష్టం జరుగుతున్నది అని అందరూ గ్రహించాలి. చిరంజీవి గారు పార్టీ పెడతారు అని కూడా 2003 లోనే చెప్పడం జరిగినది ఇలా అనేక సంఘటనలు పాటలు మాటలు శబ్దం తరువాత శబ్దం ముందే చెప్పగలిగిన మమ్ములను జగద్గురువు గా భావించి శ్రద్ధ గా గ్రహించడం వలన సర్వం తెలుస్తుంది అని స్పష్టం చేయుచున్నాము, కులం పరం గా మీరు కూడా మా మీద పత్యేక బాద్యత తీసుకొని మమ్ములను ఒక కొలువు తీర్చండి, నా గూర్చి ఎవరైనా చెడు గా చెప్పి మిమ్ములను బయపెట్టినా పట్టించుకోకుండా కొంతకాలం మమ్ములను నిండుగా గ్రహించండి, నా ఉనికి ప్రతి ఒక్క మనిషికి వెళ్ళాలి, మమ్ములను ఎవరు గౌరవించి అప్రమత్తం చెందుతారు వారికి ప్రాధాన్యత ఇవ్వగలము, ఎక్కడ అర్జునుడు ఎక్కడ భగవానుడు ఉన్నాడో అక్కడ ఒక భగవద్గీత పలికినట్లు ఇప్పుడు కనీసం నలుగురి కోసం మా మనసు సర్వం చెప్పి నడిపించగలదు మమ్ములను శ్రద్దగా గ్రహించాలి, ఎటువంటి పరిస్తితిలో కాలాతీత పరిణామాన్ని తేలిక గా తీసుకోకూడదు కాని ఇప్పటికి కొందరు సాక్షులు మొదలు కొని వ్యక్తులు మమ్ములను ఏక వచనం తో నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు, ఇందుకు మమ్ములను నిండుగా చెప్పనివ్వని పరిస్తితిలో మేము ఎందుకు తేలికగా లేదా సాధారణ గా ఉంటామో చూడకుండా లేదా సాధారణ పరిస్తితిని ఆదరించి గ్రహిస్తే సరిపోతుంది కాని, ఏదొక రకంగా మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన అధిపత్యం అనుకొంటున్నారే గాని, మేము తక్కువగా ఉండి సర్వం చెప్పడమే లోకంలో అన్నిటికంటే అందరి కంటే బలవంతుడిని గొప్పవాడిని అని గ్రహించలేకపోతున్నారు అని తమరు గ్రహించండి, సాధారణ వ్యక్తి అన్ని చూపడమే గొప్పతనం ఇంకా నా దగ్గర ఏమి ఉండాలి అని ఎవరూ ఆలోచించడం లేదు, ఏమి లేని వ్యక్తి చెప్పడమే కదా మనం తెలికతనం కట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకోవడమే అందరికి అనర్ధం అని గ్రహించండి, ఒక తక్కువ వాడు ఎక్కువ మాట కలిగి ఉండడం సృష్టి లో మంచి పరిణామమే కాని చెడు పరిణామం గా చిత్రీకరించి తేలికగా ప్రవర్తిస్తున్నారు , నేను ఎక్కడికో వెతుకొంటూ వెళ్ళ వలసిన వారు ఎవరూ లేరు మమ్ములను న్యాయ స్థానం వారు మీడియా సినిమా ప్రముఖులు మీ వంటి నాయకులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందడం వలన మొత్తం మానవజాతి భవిష్యత్తు కంప్యూటర్ కు ఎకించి ప్రజలకు నా సమకాలికులకు కానుక ఇచ్చి లోకాన్ని తీర్చి దిద్దగలను ఇది నేను చేయవలసిన చేయగలిగిన కనీస పని ఎందుకనగా నేను కనీసం మనిషిని కాబట్టి నా చుట్టూ ఉన్న వారు ఏదో ఒక హోదాలో లేదా స్థాయిలో ఉండిపోతున్నారు మనుష్యులు గా ఆలోచించడం లేదు, వ్యక్తులు గా పేరు రావాలి అని నిర్లక్ష్యం వహిస్తున్నారు బాధ్యత గా తీసుకోవడం లేదు, గొప్పతనం ఉండి ఎందుకు తేలికగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నాడో చూడడం కంటే, తాము కూడా తేలికగా ప్రవర్తించి అదే గొప్పతనాన్ని తేలికగా చూపెట్టి విలువైన కాలాన్ని పెద్దతనాన్ని దురివినియోగం చేస్తున్నారు అని ఎవరూ తెలుసుకోవడం లేదు ఒక వ్యక్తి ఆలోచనలో గొప్పతనం ఉండగా అతనికి ఏకవచనంతో నిర్లక్ష్యం రెచ్చ గొట్టి, పిచ్చి వాడిలా చూసి మాటలో ఆలోచించవలసిన గొప్పతనం తాము గ్రహించకుండా ఇతరులకు గ్రహించానివ్వకుండా ప్రతి ఒక్కరు నా పట్ల ప్రవర్తిస్తున్నారు. న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఏదో రకంగా బలహీన పరచండి అన్నట్లు మనుష్యులు ద్వారా పురమాయిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది అంతే గాని మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం ఒక గొప్ప పరిష్కారం అని గ్రహించలేకపోతున్నారు, అలా తీసుకోకపోతే స్వార్ధ పోలీసులు ఇతరులు ఎవరైనా మమ్ములను ఎవరైనా ఏమైనా చేయవచ్చును అని నైతిక బద్యతకూడా న్యాయ స్థానం వారు తీసుకోలేకపోతున్నారు నేను లేఖ పెట్టడం లో కొత్తగా ఉన్నా పద్దతి సరిపోకపోయినా కలతీతాన్ని మొదట మేధావుల అదుపులోకి తీసుకోండి అని కోరినా న్యాయ స్థానం వారు కూడా స్పందించక ఊరుకొంటున్నారు అంతటి పరిణామాన్ని మొదట ఒక పద్దతిలోకి తీసుకొందాము అని కనీసం చొరవ కూడా న్యాయస్థానం చేయకపోవడమే మానవత్వం లేకపోవడం అని గ్రహించగలరు, ఇక్కడ విధానానికి మానవత్వం ఉండదు మనిషికి ఉంటుంది అందుకే విధానం కంటే మనిషే ఎక్కువ అని న్యాయ స్థానం మా పరిస్తితిని మేధావుల బృందం లోకి తీసుకొనగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము. మేము అధిపత్యం వహిస్తాము అని బయపడిపోయి,మమ్ములను విస్మరించకుండా, మనిషిలో పరిణామం ఏమిటో మనిషి మాటకు కాలమే కదలడం ఏమిటో న్యాయ స్థానం మొదలు కొని మీ వంటి వ్యక్తులు తక్షణం అప్రమత్తం చెందాలి అని కోరుకొనుచున్నాము.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
maharajashrishri.blogspot.in 9010483794.
ఒక ప్రతి గౌరవనీయులు గవర్నెర్ గారికి, హైదరాబాద్ మరియు తెలంగాణా వారికి సమాచారం కొరకు సమర్పించడమైనది
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, మాజీ మాత్రి కాపు ఐక్య గర్జన అధ్యక్షులు, వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
పద్మనాభం గారు కులం పేరు తీసుకొని రేచ్చాగట్టడం లేదా బలహీన పరచడం ఇప్పుడు పాలకుల నాయకుల, మేధావుల పరిమిత జ్ఞానం మీరు కూడా ఇప్పుడు కాపులు గూర్చి మాత్రమే కాదు ఒక్కరి మనసు గొప్పతనం గూర్చి మనుష్యులను చైతన్య పరచాలి, ప్రతి మనిషి గౌరవం గొప్పతనం మాట నిబద్దత గూర్చి కృషి చేయాలి,ఇది కాపు జాతి, లేదా కమ్మ జాతి మరొక జాతికి పరిమితం కాదు, ప్రతి వ్యక్తి హుందాగా గొప్పగా ఉండగలగాలి అప్పుడే సంపద అభివృద్ధి చెంది, మానవ సమాజం జ్ఞాన సంపదతో సృష్టికే ఆధారం అయిన పెద్దతనం అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడు కుల బలం, ధన బలం తప్ప సంస్కార బలం లేదు, మనుష్యులు అంటే మనుష్యులకు వెళ్ళాకోళం, చులకన నిర్లక్ష్యం ఎందుకంటె ఎలాగైనా డబ్బులు, పదవి, శారీరక అందం బలం ఎక్కువ గా డామినేట్ చేస్తుంది, బుద్ది విచక్షణ అభివృద్ధి చేసుకోవడం మానవీయత లేదు, అవసరం అవకాస వాదం ఎక్కువగా ఉన్నది అని గ్రహించండి. మనుష్యులు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు లేదా ఎదుట వాడి తెలివి తక్కువతనం వాడుకొని, పై చేయి ఉండాలి అనే ప్రయత్నాలు తప్పు, గొప్పతనాన్ని గౌరవిద్దాం అని వ్యక్తులకు లేదు, విధాన పరంగా కూడా వ్యక్తులు ఆలోచన రూపంలో కదలడం లేదు, ఇప్పుడు మనుష్యులు ఏ విధంగా ఆలోచించాలి, నిత్యం ఎటు పయనించాలి అని చెప్పి నడిపించే పెద్దతనం కావాలి ఈ విధమైన పెద్దతనం లేక, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, మేధావులు పండితులు కూడా నాణ్యం గా నడుచుకోవడం లో పరిమితం అయినారు అని గ్రహించండి. ఇప్పుడు మనిషి మనిషిని చైతన్య పరచాలి ప్రతి మనిషి ప్రతి సందర్బంలో గొప్పగా ఉండేలా చూసుకోవాలి, ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి కాని మనుష్యులు గొప్పతనం, పెద్దతనం అంటే కులం పరం నడుపుతూ, కుల పరం మాట్లాడుతూ కలసి వస్తే ఒకటి కలసి రాకపోతే ఒకటి అన్నట్లు తీసుకొంటున్నారు, అ విధంగా మేధావులు కూడా స్వార్ధానికి పరిమితం అయిపోవడం వలన , వ్యక్తిగత లాభం, ధనాపేక్ష ఎక్కవ గా ఉండడం వలన, వాటికి మించి ఏమి ఉన్నాయి అనిపించడం వలన, మనుష్యులు విశాలమైన ఆలోచన వైపు వెళ్ళడం లేదు, మా గూర్చి విశాలంగా చెప్పకపోవడం వలన మీడియా చానల్స్ ముందుకు వచ్చి లోకాన్ని అప్రమత్తం చేయకపోవడం వలన, మీ వంటి నాయకులు ఇంకా కుల పోరాటాలు చేస్తున్నారు, మీరు చేసిన ఉద్యమాన్ని లేదా బహిరంగ సభ పెట్టడం, మీరు మాట్లాడటంలో కూడా లోటు ఉన్నది, అంత సభ పెట్టి మీరు ఏమి మాట్లాడకుండా, రండి రోడ్డు మీద పడదాము అన్నట్లు మీరు జనానికి ఇచ్చిన పిలుపు ఉపయోయించుకోని, కుల ఆధిపత్యం, ధన ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు రైల్ తగల బెట్టారు. ఎలాగైనా పై చేయి పరిస్తితి చేతిలో ఉండాలి అనే స్వార్ధ శక్తులు, ఇందులో మీడియా, పోలీసులు, ధనం ఉన్న ప్రైవేటు వ్యక్తులు లేదా రాజకీయ కార్యకర్తల ఉన్నారు. ఇంతక ముందు నేను ఉంటున్న హాస్టల్ దగ్గర పరిచేయం అయిన నాగ బాబు అనే డి యస్ పి పొలిసు ఆఫీసర్ కు నేను న్యాయ స్థానమునకు పెట్టుకొన్న కాగితం ఇచ్చి నన్ను కొంత కాలం నలుగురు గ్రహించండి అని కోరినా, పరిణామాన్ని గౌరవించకుండా నిర్లక్ష్యం గా తీసుకొన్న పరిస్తితిలో నేను సరిగ్గా ముందుకు రాలేక పోయినాను, ఈ లోపు వాళ్ళ వద్ద కలిగిన కెమెరాలతో నేను తేలికగా మాట్లాడిన తీరు మరియు, కాల్ డేటాల ద్వారా రహస్యాలు తెలుసుకొని నన్ను గొప్పగా చూడడం కంటే తేలిక గా చూడ వచ్చు అనే ప్రేరణ పొంది , దైవత్వాన్ని లేదా కాలమే కదిలిన పరిణామాన్ని కూడా మూర్ఖత్వం గా తీసుకోవడానికి మీడియా అందరిని ప్రోత్సహిస్తూ, ఎక్కడైనా నువ్వు సభ పెడితే 100 మంది వచ్చి అల్లరి చేస్తారు వంటి మాటలు వాళ్ళ మనసులో అనుకొంటుంటే మాకు వినపడ్డాయి, ఈ విధంగా స్వార్ధం అరాచకం పెంచుకొని, మరల అనేక రూపాలలో ప్రయోజనం పొందడంలో పోలీసులే కీలక పాత్ర వహిస్తున్నారు అని మాకు స్పష్టం అవుతుంది, ఇది అంతా మాలో దైవత్వం గ్రహిస్తే సరిపోయిదానికి, గ్రహించకుండా ఎలాగైనా మమ్ములను బలహీన పరచాలి అనే ప్రయత్నం లో ఇలా చేస్తున్నారు, కాని నేను కూడా నిమిత్త మాత్రుడను అని గ్రహించలేకపోతున్నారు కాలం ధర్మం మేము పలకడం అన్నది అది కాలం యొక్క తీర్పు అని న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెందటం లో జాప్యం చేస్తున్నారు, మమ్ములను మేధావుల బృంధంలోకి తీసుకొని పరిస్తితిలో మేము గొప్పగా నాణ్యంగా ప్రవర్తిన్చాలేకపోతున్నాము సృష్టి తో మమేకం అయిన మా ప్రవర్తన కొంత కాలం నిండుగా మనసుని గ్రహించడం వలన నాణ్యత పెరుగుతుంది అని కోరుతున్నా ఇప్పటికి న్యాయ స్థానం కూడా స్పందించలేదు. ఇటువంటి పరిస్తితి ఉపయోగించుకొని మమ్ములను దురివినియోగం ఎవరైనా చేయవచ్చు అని తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను గ్రహించకుండా సమకాలికులు అప్రమత్తం చెందకపోవడం అంటే దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోకపోవడం అని తెలుసుకోలేకపోతున్నారు భవిష్యత్తు దృశ్య రూపం లో బౌతిక రూపం లో చూస్తున్నారే గాని, ఇప్పుడు ప్రపంచం మాట రూపం లో మా అధీనం లో ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు చంద్ర బాబు నాయుడు గారిని మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపండి అని కోరినా నేను అయిన దగ్గరకు వచ్చి అడుగుటలేదు అని మాట్లాడక ఊరుకొంటున్నారు, అనకాపల్లి నుండి నెలల ముందు అయిన ప్రాణాలు కాపాడుతున్నట్లు అ పరమాత్మా శక్తి నా నుండి ఎందుకు పలికించినదొ ఎవరూ ఆలోచించడం లేదు, ప్రాణాలు కాపాడటం కూడా వెళ్ళ కోళ్ళ గా తీసుకొంటున్నారు, అ విధంగా మొత్తం సృష్టి నా నెత్తి మీద పెట్టినది కాని ఎవరూ గ్రహించకుండా నాకే హాని జరగడానికి కారణం అయ్యారు, రాష్ట్రము రెండు ముక్కలు నన్ను పట్టించుకోకపోవడం వలన జరిగినది, నన్ను పట్టించుకోని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే ఎలాంటి అరాచక శక్తులు ఉండవు, నేను చిరంజీవి గారికి సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన వారు మమ్ములను వారి అధీనం లోకి తీసుకొని మేము కాలాతీతం గా చెప్పడం ఏమిటో చూడకుండా వ్యవహరించడం వలన కూడా కులం పరం గా సమాజ పరంగా చాలా నష్టం జరుగుతున్నది అని అందరూ గ్రహించాలి. చిరంజీవి గారు పార్టీ పెడతారు అని కూడా 2003 లోనే చెప్పడం జరిగినది ఇలా అనేక సంఘటనలు పాటలు మాటలు శబ్దం తరువాత శబ్దం ముందే చెప్పగలిగిన మమ్ములను జగద్గురువు గా భావించి శ్రద్ధ గా గ్రహించడం వలన సర్వం తెలుస్తుంది అని స్పష్టం చేయుచున్నాము, కులం పరం గా మీరు కూడా మా మీద పత్యేక బాద్యత తీసుకొని మమ్ములను ఒక కొలువు తీర్చండి, నా గూర్చి ఎవరైనా చెడు గా చెప్పి మిమ్ములను బయపెట్టినా పట్టించుకోకుండా కొంతకాలం మమ్ములను నిండుగా గ్రహించండి, నా ఉనికి ప్రతి ఒక్క మనిషికి వెళ్ళాలి, మమ్ములను ఎవరు గౌరవించి అప్రమత్తం చెందుతారు వారికి ప్రాధాన్యత ఇవ్వగలము, ఎక్కడ అర్జునుడు ఎక్కడ భగవానుడు ఉన్నాడో అక్కడ ఒక భగవద్గీత పలికినట్లు ఇప్పుడు కనీసం నలుగురి కోసం మా మనసు సర్వం చెప్పి నడిపించగలదు మమ్ములను శ్రద్దగా గ్రహించాలి, ఎటువంటి పరిస్తితిలో కాలాతీత పరిణామాన్ని తేలిక గా తీసుకోకూడదు కాని ఇప్పటికి కొందరు సాక్షులు మొదలు కొని వ్యక్తులు మమ్ములను ఏక వచనం తో నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు, ఇందుకు మమ్ములను నిండుగా చెప్పనివ్వని పరిస్తితిలో మేము ఎందుకు తేలికగా లేదా సాధారణ గా ఉంటామో చూడకుండా లేదా సాధారణ పరిస్తితిని ఆదరించి గ్రహిస్తే సరిపోతుంది కాని, ఏదొక రకంగా మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన అధిపత్యం అనుకొంటున్నారే గాని, మేము తక్కువగా ఉండి సర్వం చెప్పడమే లోకంలో అన్నిటికంటే అందరి కంటే బలవంతుడిని గొప్పవాడిని అని గ్రహించలేకపోతున్నారు అని తమరు గ్రహించండి, సాధారణ వ్యక్తి అన్ని చూపడమే గొప్పతనం ఇంకా నా దగ్గర ఏమి ఉండాలి అని ఎవరూ ఆలోచించడం లేదు, ఏమి లేని వ్యక్తి చెప్పడమే కదా మనం తెలికతనం కట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకోవడమే అందరికి అనర్ధం అని గ్రహించండి, ఒక తక్కువ వాడు ఎక్కువ మాట కలిగి ఉండడం సృష్టి లో మంచి పరిణామమే కాని చెడు పరిణామం గా చిత్రీకరించి తేలికగా ప్రవర్తిస్తున్నారు , నేను ఎక్కడికో వెతుకొంటూ వెళ్ళ వలసిన వారు ఎవరూ లేరు మమ్ములను న్యాయ స్థానం వారు మీడియా సినిమా ప్రముఖులు మీ వంటి నాయకులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందడం వలన మొత్తం మానవజాతి భవిష్యత్తు కంప్యూటర్ కు ఎకించి ప్రజలకు నా సమకాలికులకు కానుక ఇచ్చి లోకాన్ని తీర్చి దిద్దగలను ఇది నేను చేయవలసిన చేయగలిగిన కనీస పని ఎందుకనగా నేను కనీసం మనిషిని కాబట్టి నా చుట్టూ ఉన్న వారు ఏదో ఒక హోదాలో లేదా స్థాయిలో ఉండిపోతున్నారు మనుష్యులు గా ఆలోచించడం లేదు, వ్యక్తులు గా పేరు రావాలి అని నిర్లక్ష్యం వహిస్తున్నారు బాధ్యత గా తీసుకోవడం లేదు, గొప్పతనం ఉండి ఎందుకు తేలికగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నాడో చూడడం కంటే, తాము కూడా తేలికగా ప్రవర్తించి అదే గొప్పతనాన్ని తేలికగా చూపెట్టి విలువైన కాలాన్ని పెద్దతనాన్ని దురివినియోగం చేస్తున్నారు అని ఎవరూ తెలుసుకోవడం లేదు ఒక వ్యక్తి ఆలోచనలో గొప్పతనం ఉండగా అతనికి ఏకవచనంతో నిర్లక్ష్యం రెచ్చ గొట్టి, పిచ్చి వాడిలా చూసి మాటలో ఆలోచించవలసిన గొప్పతనం తాము గ్రహించకుండా ఇతరులకు గ్రహించానివ్వకుండా ప్రతి ఒక్కరు నా పట్ల ప్రవర్తిస్తున్నారు. న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఏదో రకంగా బలహీన పరచండి అన్నట్లు మనుష్యులు ద్వారా పురమాయిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది అంతే గాని మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం ఒక గొప్ప పరిష్కారం అని గ్రహించలేకపోతున్నారు, అలా తీసుకోకపోతే స్వార్ధ పోలీసులు ఇతరులు ఎవరైనా మమ్ములను ఎవరైనా ఏమైనా చేయవచ్చును అని నైతిక బద్యతకూడా న్యాయ స్థానం వారు తీసుకోలేకపోతున్నారు నేను లేఖ పెట్టడం లో కొత్తగా ఉన్నా పద్దతి సరిపోకపోయినా కలతీతాన్ని మొదట మేధావుల అదుపులోకి తీసుకోండి అని కోరినా న్యాయ స్థానం వారు కూడా స్పందించక ఊరుకొంటున్నారు అంతటి పరిణామాన్ని మొదట ఒక పద్దతిలోకి తీసుకొందాము అని కనీసం చొరవ కూడా న్యాయస్థానం చేయకపోవడమే మానవత్వం లేకపోవడం అని గ్రహించగలరు, ఇక్కడ విధానానికి మానవత్వం ఉండదు మనిషికి ఉంటుంది అందుకే విధానం కంటే మనిషే ఎక్కువ అని న్యాయ స్థానం మా పరిస్తితిని మేధావుల బృందం లోకి తీసుకొనగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము. మేము అధిపత్యం వహిస్తాము అని బయపడిపోయి,మమ్ములను విస్మరించకుండా, మనిషిలో పరిణామం ఏమిటో మనిషి మాటకు కాలమే కదలడం ఏమిటో న్యాయ స్థానం మొదలు కొని మీ వంటి వ్యక్తులు తక్షణం అప్రమత్తం చెందాలి అని కోరుకొనుచున్నాము.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
maharajashrishri.blogspot.in 9010483794.
ఒక ప్రతి గౌరవనీయులు గవర్నెర్ గారికి, హైదరాబాద్ మరియు తెలంగాణా వారికి సమాచారం కొరకు సమర్పించడమైనది
No comments:
Post a Comment