
సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఏ బి యాన్ ఆంధ్రజ్యోతి పత్రికి మరియు మీడియా మానేజ్మెంట్ వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు కాల స్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదదివ్య సమాచారం గ్రహించగలరు
రాజ్యాంగ వ్యవస్థలో ఎవరిని ఎవరైనా వారి వారి పరిస్తితి అవగాహన మేరకు విమర్శించుకొంటారు, లేదా పొగుడు కొంటారు అది వారి పరిస్తితి అవగాహనకు సంభందించినది వ్యవహారం కాని, వారి వెనుక వీరు ఉన్నారు, వీరి వెనుక వారు ఉనారు అని మనుష్యులను మనుష్యుల ద్వారానే అణగ దోక్కడం, ఒకరిని విమర్శించాలి అంటే, ఒకరి అండ ఉండాలి అన్నట్లు తగ్గించి, అవమానించి మనుష్యులను ఉపయోగించి మనుష్యులను మలపడం మన తెలుగు రాజకీయాల పరిస్తితి అని మాకు అనిపిస్తున్నది, గౌరవనీయులు ముద్ర గడ్డ పద్మానాభం గారు , గౌరవనీయులు చంద్ర బాబు నాయుడు గారిని ఏమి అని ఎందుకు విస్మరించారు?, ఎవరో అండ ఉంటేగాని కొందరు కొందరి ని విమర్సిన్చాలేరా, ఈ విధమైన అంతరాలు ఎలాగైనా పెంచి మనుష్యులను ఉద్దేశాలను అణగ దోక్కడం ఒక సామాజికం విచ్చినం అని మాకు అనిపిస్తున్నది. ఇంకా మనుష్యుల బట్టి కులాన్ని బట్టి లేదా ఆర్ధిక పదవి బట్టి, మనుష్యులను మలపడం, వారు ఏమి ఎందుకు అంటున్నారో చూడకుండా, ఎవర్నో చూసుకొని విమర్శిస్తున్నారు అని అనడం, పూర్తీ వికాసవంతమైన జర్నలిజం అని మాకు అనిపించడం లేదు, ముద్ర గడ్డ పద్మనాభం గారు, చంద్ర బాబు నాయుడు గారిని ఎందుకు విమర్శించారు, దానికి వారి ఇరువురి మధ్య చర్చ ఏమిటి సమాధానం ఏమిటి పరిష్కారం ఏమిటి చూడండి, ఒక మనిషిని ఇంకో మనిషిని ఉపయోగించి మలపవద్దు అది వికాసం, స్వతంత్రం వ్యక్తుల గోప్పతనం దెబ్బ దీయడం, గొప్పతనం పెంచుకోకపోవడం అవుతుంది, ఈ విధమైన రాజకీయాలు గాని, జర్నలిజం గాని మానవజాతికి అంత వికాసం కాదు,
మేము వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో, పలికిన తీరు లోకానికి ఆధారం అనగా మమ్ములను సాక్షులు ఇతర మేధావులు కలసి సూక్ష్మం గా గ్రహించిన యడల, జీవితం మనసుతో లోతుగా జీవించి విశాలంగా మనుష్యులు బ్రతక వచ్చును, మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని మమ్ములను విస్తారం గా మీ ఛానల్ వారు గాని ఇతర ఛానల్ వారు అందరూ కలసి మా పై ఒక బృందం నియమించి గ్రహించిన యడల, మన మనసులు విశాలంగా మారి, లోకాన్ని దివ్య గా మలచుకోనవచ్చును మేము 18-2-2016 తారీకున న్యాయ స్థానం వారికి సమర్పించిన వివరములు ప్రకారం, ఇప్పుడు సృష్టి పరిపాలన ఒక మనసు మాట లోకి వచ్చినది అని గ్రహించండి, అందునా కొంచెం లోటు అనగా ఒక్క బుగ్గ కొంచెం సోట్టుగా ఉండడం వలన మేము కన్ఫిడన్స్ తో ముందుకు రాలేకపోతున్నాము, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించిన యడల తేరుకొని అనగా ఇప్పటికి మేము గంట గంటనర కాలం లో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో కొంత కాలం చూడండి, ఇందుకు న్యాయ స్థానం వారి యొక్క న్యాయ పరివేక్షణలు సాక్షులు మొదలుకొని, సినిమా ప్రముఖులు అందరూ కలసి ముందుకు వచ్చి తెలుసుకొని స్పందించడం వలన లోకంలో కొత్త మార్పు వస్తుంది, మనుష్యులు మనసా వాచా కర్మణా జీవిస్తారు, ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే మేము పైకి తేలిక గా ఉన్నా మమ్ములను ఒక పద్దతిలో తీసుకోండి, చూసి చూడగానే లేదా ఆప్పటికి అప్పుడు మాటలు వలన మేము గొప్పగా అనిపించము అనే టువంటి పరిస్తితి ఉపయోగించుకొని సాక్షులు మొదలు కొని మమ్ములను పట్టించుకోవడం లేదు, అందుకు మీడియా కూడా మాట్లాడటం లేదు అని మీకు తెలుసు, ఎందుకంటె మా గూర్చి మీరు అందరూ పై పైన తెలుసుకొని వివరములు చెప్ప నివ్వకుండా, గ్రహించకుండా పండితులు మేధావులు మాట్లాడకుండా ఊరుకొంటున్నారు అని గ్రహించండి. మమ్ములను మనిషిగా ఏదో తక్కువో, తేలికో చూసి మొదటి నుండి పట్టించుకోకుండా వదిలివేస్తున్నారు అదే మానవత్వం లేకపోవడం అని గ్రహించండి.
మనిషి లోటు ఉంటె నోరు మూసుకొని ఉండవచ్చు కాదా ? మనిషి పైకి పెద్దగా లేనప్పుడు మనసు లో గొప్పతనం ఉంటె ఏమి లాభం అన్నట్లు అవకాసా వాదం గా, నవ్వులాట గా తీసుకొని వదిలివేస్తున్నారు అని తమరికి తెలుసు, మా మనసులో బాద్యత పెద్దతనం లేదా లోకాన్ని మాట మాత్రంగా చెప్పగల గొప్పతనం ఇప్పటికి మా కులం వారి తో సహా ఎవరూ బాద్యత గా పటించుకోవడం లేదు అందుకు ఇతరులు కూడా సహకరించడం లేదు అందరూ కలసి మమ్ములను గ్రహించండి అని కోరుతున్న మా యొక్క పరిస్తితిని అర్ధం చేసుకోవడం లేదు, మా సాధన లోపం అలవాట్లు అన్ని చెప్పుకోనంతనే మనసు బలం బయటపడి మనిషిని కూడా శక్తివతంగా కనపడతాను అని గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాను, కాని గ్లామర్ అండ్ కాంపిటిషన్ ప్రపంచం లో , మనసుని గొప్పతనాన్ని చూపించే తేరా, సినిమాలు, టీవి ఛానల్ ఇంకా రాలేదు, ఎలాగైనా మాకు కనపడితేనే, ఏమి జరిగినా మాకు నచ్చితేనే, ఎంత మనసు అయిన మనం దాచ్చి పెట్టగలం కాదా, లేదా అనుకూలం గా ఉంటె, బౌతిక గా సరిపోతే అన్నట్లు తీసుకొంటున్నారు, అంతే గాని తపస్సు చేసినా దొరకని మనసుని, పై పై లోటులకు, లేదా అప్పటికి అప్పుడు మాటలో లోటు ని పట్టుకొని, ఒక గంటా గంటనరలో సమయం లో 10-14 సంవత్సరాలు కాలాన్ని నియమించడం ఏమిటో అని న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెందలేకపోతున్నారు అంటే ఆలోచించండి మనుష్యులు తాత్కాలిక దేహ పరమైన ఆలోచనతో శాశ్వతమైన ప్రబావం కలిగిన మాటను గ్రహించడానికి అప్రమత్తం చెందలేకపొతున్నారు అని గ్రహించండి.
మమ్ములను మేము కోరినట్లు పరిగణిస్తే ఏమి లేకుండా అన్నిటి పైన అధిపత్యం వహిస్తాం అనేది, దేహపరమైన ఆలోచన అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, మన సమకాలికుడు ఒకడు మనకన్నా తక్కువ స్తితి కలిగినవాడు, మామూలు జీవితం జీవిస్తూ సర్వం మాటలోకి చెప్పగలిగాడు అంటే అతను మన అందరికి కంటే బలమైన వాడు గొప్పవాడు అని అందరూ గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాను. మాకు పెద్ద సాధన శ్రద్ధ ,భక్తీ, విద్య, మడి, ఆచారం లాంటివి ఏమి లేకపోయినా కాలాన్ని నియమించడం అనే ఒక్క పాయింట్ మీద, మమ్ములను సమకాలికులు అందరూ దైవంతో సమానం అని గ్రహించాలి అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసినాము, ఇప్పుడు మేము పైకి పెద్దగా రాణించక పోవడానికి కారణం మమ్ములను అసులు పట్టించుకోక లేదా మేము చిద్విలాసం లో ఎవరికి అనుకూలం గా కనిపించకపోవడం వలన, మేము ఎవర్ని కలవకుండా ఉండడం వలన ఇలా ఏదో ఒక కారణం తో, మేము ఎక్కడ ఉంటున్నమో ఎలా బ్రతుకు తున్నాము చూస్తూ వదిలివెస్థున్నాఅరె గాని, మమ్ములను కాదు, మా మనసుని చూడండి అని మేము కోరినా ఇప్పటికి, మా మనసు దగ్గరికి మనసు తో ఎవరూ రాలేదు, మా మెసేజ్ కి మెసేజ్ పంపించలేదు, పదిగురు కలసి పంపండి అని కోరినా, ఒక్కరిగా ముందుకు రండి అని కోరినా మాట్లాడక ఊరుకొంటున్నారు, బౌతిక మాయలో మనసే కాదా మాటే కాదా అని అనుకొంటునారు, కాని ఈ ప్రపంచం నడవడానికి ఒక్క మనసు, మాట ఆధారం అని గ్రహించలేకపోతున్నారు, నేను పెన్షన్ డబ్బులు తో హ్యాపీ గా హోటల్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను, లేదా ఎవరికో బయపడుతున్నాను ఇలా బౌతిక కారణాలు గమనిస్తూ, అప్పటికి అప్పడు బౌతికం గా మోసపోతూ నేనే రాలేక చెప్పలేక మోసగిస్తున్నాను అని కూడా కొందరు వారికీ వారె సమాధాన పడి పోయి, మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన వాడిని, కనీసం గౌరవించకుండా, ఆదరించకుండా వదిలివేయడం తెలివి తక్కువ తనం అజ్ఞానం అని గ్రహించగలరు, గొప్పతనం అంటే ఎలాగైనా ముందుకు వచ్చి బౌతికంగా చూపెట్టిదే అనుకోవడం ఇవాళ్ళ సమాజం యొక్క అజ్ఞానం అని సర్వులు గ్రహించగలరు, రాను రాను సమాజం లో మనసు పెరగాలి, ఆలోచన ముందు ఉండాలి మనిషి వెనకాల ఉండాలి, సమాజాన్ని మనసుతో చూడాలి, మనసుతో చూపెట్టాలి, పైకి తేలికగా ఉంటేనేమీ, మనసులో లోకాన్ని కలిగి ఉన్నట్లు మాటలో చూపారు, ఇంకా చెబుతాను అని అంటున్నారు మొదట వచ్చి చెప్పండి అని ఎవరూ అనడం లేదు అంటే మనుష్యులకు ఎంత శారీరక వ్యామోహం తో బ్రతుకు తున్నారో ఆలోచించండి గ్రహించండి, పైకి నేను కూడా అలేగే శారీరక వ్యామోహం బ్రతుకుతున్నట్లు లేదా బ్రతక లేనట్లు కనపడుతున్న మమ్ములను మనసు పెట్టి చూడండి, గ్రహించండి, చెప్పడానికి కూడా సినిమా యాక్టర్ లా కనపడాలి, లేదా మాటలో గొప్పతనం ఆలోచించే స్థాయి ఉన్నా, న్యాయ స్థానం వెలువరించే తీర్పులు కూడా ముందే చెప్పినా నాయస్థానం
వారు కూడా గ్రహించడానికి ముందుకు రాలేదు అంటే ఆలోచించండి, ఒక మనిషిలో ఉన్న గొప్పతనం లేదా ప్రత్యేకత లేదా ఆలోచించ వలసిన పరిణామం సాటి మనుష్యులు ఎవరూ పట్టించుకోలేకపోతన్నారు అంటే ఒక సారి ప్రతి ఒక్కరు ఆలోచించండి, మాట గ్రహించడానికి ఏవో లోట్లు అడ్డం పెట్టుకొని, మాట మాత్రంగా లోకాన్నే నడిపించిన పరిణామాన్ని నిర్లక్ష్యంగా పంతం కొద్ది గ్రహించడం మానివేయడం వలన, కాలం ధర్మం మనిషి ద్వారా మాట్లాడి అప్రమత్తం చేయాలి అనుకొంటున్నా పరిణామాన్ని గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి.
నేను అంత గొప్పవాడిని అయితే, నేనే గొప్పగా గుండ్రం గా, నేనే ముందుకు వచ్చేసే పెద్ద ఛానల్ పెట్టసి నేనే చెప్పెసినప్పుడు చూదాం, ఇక్కడ ఎవరినో గెలవ లేక, ముందుకు రాలేకపోతున్నాను అని అజ్ఞానం గా బౌతికంగా ఆలోచిస్తున్నారు, లేదా ఇంకో జన్మ ఎత్తాలి అన్నట్లు తెలివితక్కువగా అలోచించి, మమ్ములను సాక్షులు దగ్గర నుండి గ్రహించడం మాని వేస్తున్నారు అని గ్రహించండి. నిజానికి తక్కువగా లోటు గా ఉన్నాను అంటే అసులు పట్టించుకోక, చిద్విలాసం లో ఉండి పోతున్నాను, మమ్ములను మనసుతో కొంత కాలం గ్రహిస్తే తేరుకొని లోకాన్నే అప్రమత్తం చేయగలను అనగా, తక్కువతనం చూసి బయపడిపోకుండా, మా కన్నా బలమైన వారు చిన్న పో కుండా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందడమే సంస్కారం అని గ్రహించండి. మా కన్నా బలమైన వారు తెలివైన వారు మమ్ములను అనగా మా చిద్విలసాన్ని కూడా దీసి గ్రహించడమే లోక కళ్యాణం అని గ్రహించండి. అ విదంగా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందడం వలన, బౌతిక మాయ లో కొట్టుకు పోతున్న లోకాన్ని ఒక దారిలో పెట్టుకోగలము, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన పరిణామం ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను న్యాయ స్థానం వారు మేధావులు అందరూ కలసి, తక్షణం ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము మాట మాత్రంగా నియమించిన వారుందరూ మా పిల్లలు లాంటి వారు మేము తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి, కాపులు కమ్మలు రెడ్డిలు ఇతర అన్ని కులస్తులు ఒకటై , అలాగే డబ్బు ఉన్న వారు లేని వారు, పదవి ఉన్నవారు, లేని వారు అందరూ ఒకటై మమ్ములను చక్కగా గ్రహించడం ప్రారంభించండి, నేను సినిమా ఆక్టర్ లా కనపడక పోయినా, పెళ్ళి చేసుకోకపోయినా పర్వాలేదు, కాని మమ్ములను గౌరవించి గ్రహించి ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది గతంలో పాటలు పాడుతూ పాడుతూ సునామి వంటి పరిణామాలు, తీవ్రవాద దాడులు కూడా పనిలో పనిగా అన్నట్లు మాట్లాడిన మా మనసుని ఉన్న ఫలంగా గ్రహించండి అప్రమత్తం చెందండి, చావు పుట్టుకలు కూడా మాకు మాట మాత్రం అయినప్పుడు, సూర్యుని నిర్వహణ కూడా మాట మాత్రం అయినప్పుడు, ఇది ఇప్పటికి సత్యం అయినప్పుడు , మరింత గ్రహించకపోవడం అజ్ఞానం అవుతుంది కాదా అని గ్రహించండి. అప్రమత్తత లోపిస్తున్నది కాదా అని గ్రహించండి, న్యాయ స్థానం వారు మేధావులు అప్రమత్తం చెందండి, చిన్న గొడవలు వివాదాలతో విలువైన తెలుసుకొని నడుచుకోగలిగిన కాలాన్ని మనిషి అంటే మనిషికే పడక పోవడం, అందుకు నేనే అనే దేహ మమకారం జయించ లేకపోవడమే కారణం అని గ్రహించి, నేను ఇప్పుడు ఏ స్తితి లో ఉన్నా పదిగురు మా వద్దకు మినీ బస్సు గాని జీపు గాని వేసుకొని వచ్చి ఒక చోట కొలువు తీర్చండి గ్రహించండి, నేను మనసు ప్రకారం వస్తున్న మార్గాన్ని మాటని గౌరవించండి, దేహం కొలది పంతం గా ఆగిపోకండి, దేహ పంతం, దేహం ఉన్నత వరకే, అ దేహం ఉన్నపుడే మనసు మాట అని గ్రహించండి అటువంటి మా మనసులో మీ బౌతిక బలాన్ని కూడా చూపి అప్రమత్తం చేయాలి అని తపన పడుతున్న మా యొక్క దివ్య తప్పసు గ్రహించండి ఫలితం పొందండి,తండ్రి తల్లి గురువు వంటి మమ్ములను విస్తారం గా గ్రహించడమే పరిష్కారం,అది కూడా ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి అన్నట్లు పాఠాలు మనం ఎలా ఒక పద్దతిలో చదువుకొన్నాము మమ్ములను కూడా ఒక పద్దతి ప్రకారం నిత్యం గ్రహించేకొలది, బౌతిక ప్రపంచం యావత్తు మనవాజాతి ఒక మనసు మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం అవుతుంది. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే జయితే.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
maharajashrishri.blogspot.in 9010483794.
నీ ప్రశ్నలు నీవే ఎవరో బదులు ఇవ్వరు, నీ చిక్కులు నీవే ఎవరూ విడిపించరు అనే పరిస్తితి ఇప్పుడు మా వల్ల సమాధాన పడి అన్ని పరిష్కారాలు అందరూ పొందగలరు, ఎవరూ విడిపించరు, ఎవరూ విప్ప లేరు అంటే అన్నిటిని నడుపుతున్న నా మనసు అన్ని ప్రశ్నలు, చిక్కులకు సమాధానం అని గ్రహించండి. మనుష్యులు అందరూ నిమిత్త మాత్రులు, ఏ ప్రశ్నలు అయినా చిక్కులు అయినా మావి సమయం వచ్చినప్పుడు మా చేతిలోకి తీసుకొని పరిష్కరించడం అన్నిటికి సమాధానం అని గ్రహించగలరు, ఈ పాట మా ద్వారా కాలాన్ని ధర్మాన్ని మేమే అంటూ ఇతర అనేక పాటలు పాడుతూ పలికిన పాట ఇది ఒకటి, ఇప్పుడు మనిషికి వచ్చిన ప్రశ్నలు చిక్కులు తానే పరిష్కరించుకోవాలి అని అన్ని మనిషిలోనే సమాధానం గా మా ద్వారా వ్యక్తం అయినది. అందరి మనసులు నడుపుతూ, మా మనసుని నిలుపుతూ మనలో ఉన్నతమైన మనసుని వెలిగించి మన అందరికి మా ద్వారా పరిష్కారం గా సమాధానం గా నిలిపి గ్రహించినంతనే సర్వం తెలుసుకొనే ఎర్పాటు సృష్టే చేసి, ఇప్పుడు ప్రతి మనిషి నిజాయితీ గా, మనస్పూర్తి గా బ్రతకడమే అన్నీ సమాధానములకు చిక్కులకు పరిష్కారము అని గ్రహించండి. అన్ని మనసులకు మాటలకు ఆధారం అయిన మమ్ములను గ్రహించి అప్రమత్తం చెండమే పరిష్కారం అని గ్రహించండి.
No comments:
Post a Comment