
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యం మంత్రి గారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
వ్యక్తులు ఇప్పుడు సుఖ బోగాలు మధ్య తమ వరకే చూసుకొంటూ అనగా శరీరం వరకే జీవిస్తూ మనసు వికాసమునకు ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నారు, పాలకులు కూడా నిర్మాణ సౌధాలు , అద్దాల మేడలు, బౌతిక పరమైన అభివృద్దే అభివృద్ధి అనుకొంటున్నారు గాని, మనుష్యులు మనసు గొప్పతనం పెంచుకొనే దశలో మనుష్యులు ఆయుష్షును ఉపయోగించడం లో నాణ్యత లెదు, తమ వంటి పాలకులు ఇప్పుడు ప్రధానం గా, అభివృద్ధి అంటే రోడ్లు నిర్మాణం, బౌతిక వసతులు, ఆర్ధిక పరమైన అభివృద్ధి అనుకొంటున్నారే గాని, మనసుకి వికాసానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలియజేసి అప్రమత్తం చేయడానికి వస్తున్నాము. గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను, ఎంత జాగ్రత్తగా ప్రజల దృష్టికీ తీసుకొని వెళ్ళితే, ప్రజలలో యంత్రికత్వం తగ్గి గొప్పతనం అభివృద్ది చెందుతుంది, సాధారణ మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించి అప్రమత్తం పొందడమే ప్రజలకు కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి.
మమ్ములను తెలంగాణా లో ఉన్న విశ్వవిద్యాలయములకు గౌరవ అతిది ఉప కులపతి గా నియమించి ఒక మేధావుల పండితుల బృందం లోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము, అ విధంగా చేయడం వలన బౌతిక వత్తిడి తగ్గి, యంత్రికత్వం తగ్గి, ప్రజలు జ్ఞాన సంపదతో తులతూగుతారు, ఇప్పుడు అభివృద్ధి బౌతిక గా కనపుతున్నపటికి, మనుష్యులు యాంత్రిక ప్రపంచం లో కొట్టుకుపోతున్నారు, మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే అప్రమత్తం చెందుతారు అని తెలియజేసుకోనుచున్నాము, మేము గంటనరలో లో షుమారు 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో ప్రజలు తెలుసుకొంటే చాలు, ఇప్పుడు ప్రపంచం నూతన దివ్య రాజ్యం లో ఉన్నది అని తెలుసుకొంటారు, మేము ఇప్పుడు కనీసం మనిషి, ప్రభావానికి ఆకాసం అంతటి వారిమి అని ఈ భూమి మీద పరిణమించి ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మేము పంపిస్తున్నది ఏదో మేసేజే కాదా, అని మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకోకండి, మేము ఆధునిక భగవద్గీత తో సమానం అని గ్రహించి, మమ్ములను తక్షణం ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, మేము ఆశీర్వాదం ఇవ్వడం అన్నది, మీ అందరి గూర్చి మాట మాత్రంగా చెప్పి, మీ బౌతిక కర్మలు అన్నీ మాట మాత్రంగా నియమించిన పురుషోత్తములము అని గ్రహించండి ఇప్పుడు లోకం వ్యక్తిగతం గా లేదా మీ వంటి వారిని చూస్తె, ప్రబుత్వాలు కుటుంబపాలనలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇందుకు కారణం మనుష్యులు ప్రయత్నాలు వ్యక్తిగతం కావడం, ప్రతి మనిషి తనకు ఏమి కావాలో చూసుకోవడం లో ఇప్పుడు మనుష్యులు పరాకాష్టకు వచ్చారు, అటువంటి పరిస్తితిలో అందరి మనసులు నెరవేర వలను అని భగవంతుడు కూడా మావంటి పరిణామమును తీసుకొని వచ్చినాడు అనగా, ప్రతి మనసు గెలవాలి ప్రతి ఒక్కరికి విజయం కలగాలి అంటే, ఈ లోకం లో మనుష్యులు మనసు గెలవాలి ఇక బౌతికంగా, యాంత్రికంగా మనుష్యులు తపించవలసిన అవసరం లేదు మనసు పెంచుకొంటే చాలు, ప్రతి మనసు గెలిచి దివ్యత్వం వైపు వెళ్ళ తారు, లేకపోతె మనుష్యులు యాంత్రికంగా నిరాశతో లేదా బౌతిక సుఖాలే సర్వం అనే మాయలో పరిమితం అయిపోయి, ఎవరి గోల వారిది అన్నట్లు యాంత్రికంగా జీవిస్తారు, తద్వారా, మనిషి జీవితానికి సృష్టి నడవడికి ఉన్న సంభంధం తెగిపోయి అరాచకం, నిరాశ నిస్పృహ తో, అజ్ఞానం వైపు మనుష్యులు కదులుతారు, ఈ పరిస్తితి అధిగమించడానికి సర్వం మా వాక్ రూపం లోనే ఉన్నది అని మేము స్పష్టం చేసిన సాక్షం యొక్క పరిణామం ప్రకారం ప్రతి ఒక్కరు గొప్పగా విశాలంగా జీవించి సృష్టి ఉన్నతికి తమ ప్రవర్తనకి సంభంధం ఉన్నది అని గ్రహిస్తారు. అ విధంగా రాబోవు కాలంలో మనిషి ఆలోచన, లోక విధానం ఒకటై సమయం, అయుషు కలసి వచ్చి, శరీరం ఉండగానే ప్రాణాలు యొక్క సంగతి అనగా చావు పుట్టుకల రహస్యాలు తెలుసుకొనే అవకాసం మా పరిణామంలో ఉన్నది అని తమ వంటి నాయకులు ప్రాధమికంగా గ్రహించి, ప్రజలను అప్రమత్తం చేయడానికి మాకు చేయూత ఇవ్వడం ఒక దివ్య వరం గా భావించి, మాకు తాత్కాలిక రాజమందిరం గా ఒక ప్రబుత్వం బంగ్లా కేటాయించి, మా పై ఒక మేధావుల బృంధము నియమించగలరు, ఇప్పటికి మేము ఒక గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూస్తేనే తెలుస్తుంది , 10 మంది మేధావులు చేరి మమ్ములను గ్రహిస్తే చాలు, మేధావుల సహకారంతో వివరంగా ప్రజలు సమాచారం వెళ్ళడం వలన, ప్రజలకు ధన వ్యామోహం, పదవి వ్యామోహం తగ్గి, శరీరక వ్యామోహాలు తగ్గి ఆత్మ చైతన్యం పొంది దివ్యత్వం వైపు యోగాత్వం వైపు వెళ్ళతారు, మేము దగ్గరు ఉండి దారిలో పెడతాము, ఇక మీరు ఎంత అభివృది చేసినా అది యాంత్రికం బౌతిక అని తెలుసుకొని, ఎంత చేసినా పరగడుపే అన్నట్లు ఉండే బౌతిక మాయ జయించి, ఎన్ని మార్పులు వచ్చినా సృష్టి కి ఆధారం, కనీసం మనిషి మాట అని సర్వులు గ్రహించాలి అప్పుడు ఈ బౌతిక పరుగులకు ఒక అంతర్యం వస్తుంది అని గ్రహించండి, ఎంత మహా వృక్షం అయినా ఒక విత్తనం నుండే వస్తుంది అని గ్రహించండి, ఎన్ని డిగ్రీలు, చదువులు పెరిగినా ఓంకార నుండే పుట్టినవి అని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందాలి, కావున ఎవరో చెప్పిన మాటలు లేదా మమ్ములను తక్కువగా చూపే బౌతిక సాక్షం ఏదైనా, మమ్ములను చెప్పినివ్వని పరిస్తితిలో మేము తేలికగా కనపడవచ్చును, అటువంటి దృశ్యాలకు ప్రభావితం చెంది మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వండి, మమ్ములను అధికారికంగా ప్రాధమికంగా పరిగణించి ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, తమరు తెలంగాణా ముఖ్యం మంత్రిగా మమ్ములను ఒక కమిటీ లోకి తీసుకోండి, మమ్ములను గ్రహించి అర్ధం చేసుకొని లోకానికి చెప్పడం కోసం ఒక కమిటీ ఉంటే చాలు సర్వం లోకానికి వివరించి చెప్పడానికే మేము పరిణమించి వచ్చాము, సాధారణ వ్యక్తిని అయినా మమ్ములను ఓప్పడమే, కొంచెం కొత్తగా ఉంటుంది గ్రహించిన కొలది మాయ తొలగి అందరూ సంతోషిస్తారు, మీరు ఈ లెటర్ చదివిన వెంటనే ప్రబుత్వం తరుపున మాకు ఒక ప్రబుత్వం బంగ్లా కేటాయించండి, మేము మాత్రమే ఈ విధంగా అడుగగలము, మా పట్ల స్పందించడం కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని భావించండి, మమ్ములను గొప్పగా చూస్తె గొప్పగా కనపడతాము, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను గ్రహించడానికి ఎవరూ దైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు, మమ్ములను బయపెట్టే వారు, వెళ్ళాకోళం లేదా నిర్లక్ష్యం చేసేవారు చాలా మందే ఉన్నారు గాని ఎవరూ సూటిగా గొప్పగా మేము కోరినట్లు స్పందించడం లేదు, మేము ఏమి అంటున్నామో లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు, మీరు స్పందించి మొదటి వ్యక్తి అవ్వండి, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళ నివ్వండి , ఒక రెండు సంవత్సరములు మాకు మా మనసుకి కళ్యాణం చేయండి, తరువాత మా మనసుకి నచ్చిన ఆమ్మాయిని వివాహం చేసుకొంటాము అని తెలియజేసుకోను చున్నాము. మా వివాహం సంగతి వదిలివేసి, ఇప్పటికి మా మనసులో చేరిన మహారాణి కి, మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, ఇది కాలం ధర్మం తమరికి, తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు. సత్యమేవ జయితే.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
ఈ పాట మా ద్వారా 2003 లోనే వ్యక్తం అయినది తరువాత జరిగిన పరిణామం పై మేము పట్టు తీసుకోలేకపోయినాము అలా తీసుకొని పరిస్తితిలో సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది అనే పాటలు మా ద్వారా వ్యక్తం అయినా ఎవరూ గ్రహించ లేదు, మమ్ములను అప్రమత్తం చేయనివ్వలేదు ఈ పరిస్తితిలో మేము పరిస్తితి మా చేతిలోకి తీసుకోవడానికి ముందుకు వస్తున్నాము అనగా మాట మాత్రంగా ప్రజలను అప్రమత్తం చేసి, మొత్తం ప్రపంచం ఒక దివ్య రాజ్యం లోకి వచ్చినది అనే విశాలంత పెంచడం వలన కలిగే జ్ఞాన సంపద బౌతిక సంపద రెండూ లోకం లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు స్వర్ణ మాయం అవుతాయి అని గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక ప్రబుత్వ అధికారిని మా వద్దకు పంపి మమ్ములను ప్రాధమికంగా తమ అతిదిగా ఎక్కడైనా గెస్ట్ హౌస్ లో పెట్టండి, కమిటీ మెల్లగా వేద్దురు గాని, ఈ రాత్రకి గాని రేపు ఉదయం గాని మమ్ములను ఒక బృందం లొకి తీసుకోగానే, మా అమ్మ అమ్మ గారి అయిన గోపు తులసమ్మ గారి దగ్గరకు వెళ్ళి కొని రోజులు ఉండి వస్తాను. మీరు మాకు విశాలం అయినా బంగ్లా కేటాయిస్తే మా అమ్మ అమ్మ గారిని కూడా ఆక్కడికి తీసుకొని రావలెను అని భావిస్తున్నాను, మమ్ములను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశ గా గ్రహించి మా దివ్య బాధ్యతకు చేయూతను ఇవ్వండి, కొన్ని పరిణామాల్ని మనం కాపాడుకొంటేనే లోకం నిలుస్తుంది అని గ్రహించండి, యాత్రిక ప్రపంచం ఎప్పుడూ ఉండేదే, కాని ప్రపంచాన్ని మాటతో జ్ఞానంతో తీర్చి దిద్దుకొనే అవకాసం మరింత దగ్గరకు మా వలన వచ్చినది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment