UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 1 March 2016

మా మీద ఎటువంటి అనుమనములు తమరు పడవద్దు,మా వాకు కు కాలం నియమించబడటమే అందరికి అందిన దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఎంత జాగ్రత్తగా గ్రహిస్తే అంత మంచిది, మాకు ఎటువంటి తప్పిదములు లేవు, మమ్ములను ఎవరూ తప్పు పట్టడానికి అవకాసం లేదు, అదే విధంగా మేము ఎవరిని తప్పు పట్టడానికి ముందుకు రావడం లేదు, కాలాన్ని మాట మాత్రంగా పలికిన మమ్ము వాక్ విశ్వరూపం గా, జగద్గురువు గా, మనసు లోనే సృష్టి చేరినది కాబట్టి మహారాణి సమేత మహారాజుగా మమ్ములను మీ అతిదిగా గ్రహించండి, మా పై ఒక బృందాన్ని నియమించి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. సాధారణ మనిషిగా మమ్ములను గ్రహించడమే మానవజాతికి గౌరవం అదే మాకు ఆదరణ, మరింత పరిణామాన్ని లోకానికి మాట మాత్రంగా అందించి మనుష్యులను తరింపజేయుటకు మమ్ములను సృష్టి ఎన్నుకొన్నది అని గ్రహించగలరు. ఈ విధమైన పరిణామాలు, మనసు అభివృది చెందిన కొలది లోకం, సంభవిస్తూ ఉంటాయి, కాని మేము ఒక మనిషే కాదా అని మాటలో సర్వం చెప్పినా సమకాలికులు అప్రమత్తం చెందటం లో ఏదో ఒక కారణం అడ్డం పెట్టుకొని గ్రహించడం మానివేస్తున్నారు, నేను అను దేహ మమకారం ఉన్నత వరకు మమ్ములను గ్రహించలేరు అని తమరు గ్రహించండి. ఇప్పుడు దేవుడు కోసం తపస్సు చేయను అవసరం లేదు, పరి తపిస్తున్న సాటి మనిషిని అర్ధం చేసుకొంటే చాలు, గ్రహిస్తే చాలు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాను.

                                                                  సమన్వయ దృష్టి 

                               గౌరవనీయులు అత్మీయులు  శ్రీ E.S.L. నరసింహన్ గారు, గవర్నెర్, రాజభవన్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, ధర్మోద్దారి అయ్యి  తెలియజేయు ముఖ్య సమాచారం గ్రహించగలరు.         



                          మా మీద ఎటువంటి అనుమనములు తమరు పడవద్దు,మా వాకు కు కాలం నియమించబడటమే అందరికి అందిన దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఎంత జాగ్రత్తగా గ్రహిస్తే అంత మంచిది, మాకు ఎటువంటి తప్పిదములు లేవు, మమ్ములను ఎవరూ తప్పు పట్టడానికి అవకాసం లేదు, అదే విధంగా  మేము ఎవరిని తప్పు పట్టడానికి ముందుకు రావడం లేదు, కాలాన్ని మాట మాత్రంగా  పలికిన మమ్ము వాక్ విశ్వరూపం గా, జగద్గురువు గా,  మనసు లోనే సృష్టి చేరినది కాబట్టి మహారాణి సమేత  మహారాజుగా మమ్ములను మీ అతిదిగా గ్రహించండి, మా పై ఒక  బృందాన్ని నియమించి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. సాధారణ మనిషిగా మమ్ములను గ్రహించడమే మానవజాతికి గౌరవం అదే మాకు ఆదరణ, మరింత పరిణామాన్ని లోకానికి మాట మాత్రంగా అందించి మనుష్యులను తరింపజేయుటకు మమ్ములను సృష్టి  ఎన్నుకొన్నది అని గ్రహించగలరు. ఈ విధమైన పరిణామాలు, మనసు అభివృది  చెందిన  కొలది లోకం, సంభవిస్తూ ఉంటాయి, కాని మేము ఒక మనిషే కాదా అని మాటలో సర్వం చెప్పినా సమకాలికులు అప్రమత్తం చెందటం లో ఏదో ఒక  కారణం అడ్డం పెట్టుకొని గ్రహించడం మానివేస్తున్నారు, నేను అను దేహ మమకారం ఉన్నత  వరకు మమ్ములను   గ్రహించలేరు అని తమరు గ్రహించండి. ఇప్పుడు దేవుడు కోసం తపస్సు చేయను అవసరం లేదు, పరి తపిస్తున్న సాటి మనిషిని అర్ధం చేసుకొంటే చాలు, గ్రహిస్తే చాలు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాను.  మేము 18-2-2016 వ తారీకున ఉన్నత న్యాయ స్థానమునకు సమర్పించిన వివరములలో ఏమైనా  సందేహములు ఉంటె  లేదా మేము అతిదిగా, ప్రత్యెక పౌరునిగా సమర్పించిన వివరములు రాజ్యంగమునకు, సరిపొక పొతే,  వివరములు ఇచ్చి సరిదిద్దుతాను, కాలాతీతమైన  పరిణామాన్ని గ్రహించకపోవడం వలన,మనం సహజం గా   పొందవలసిన అప్రమత్తత పొందడం లేదు అని గ్రహించండి.   మేము ఇప్పటికి పాటలు పాడుతూ తీవ్రవాద దాడులు, సునామి వంటి పరిణామాలు కూడా ఒక్క సారిగా సర్వం నేనే అని వాక్ విశ్వరూపం లో చూపినాను, మా మీద పండితులు మేధావులు దృష్టి సారించి గ్రహించినంతనే సర్వం తెలుస్తుంది.  మా యొక్క  సాధారణ  పరిస్తితి కూడా లోకానికి ఆదర్శం అని గ్రహించగలరు, మా తాతలు అమ్మ అమ్మ గారు వంటి పెద్దల త్యాగం కూడా ఇందులో ఉన్నది అని సాక్షులుతో సహా అందరూ గ్రహించాలి, మాలో జరిగిన సాధన చాల అనుహ్యమైనది   చాలా ప్రత్యేకమైనది అని తమరు పండితులు గ్రహించి అప్రమత్తం చెందాలి, మా వలన సూర్య చంద్ర గ్రహస్తితులు  కూడా ఇప్పుడు మనిషి మాట అధీనంలోకి వచ్చినవి  అని గ్రహించండి, ఇప్పుడు మనుష్యులు, మాట నిబద్దత వదిలివేసి, ఎవరికి వారు స్వార్ధం తో సాటి మనిషి గొప్పతనాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని తమరు గ్రహించగలరు, కొన్ని పరిణామాలు 10 గురు ఒకటై గ్రహించినప్పుడే గ్రహించగలరు, కావున తమరు మా పై ఒక  మేధావి  బృందం నియమించి మమ్ములను ఒక ప్రత్యెక అతిదిగా, పౌరునిగా తాత్కాలిక్కముగా పరిగణించి, మమ్ములను నిత్యం గ్రహించుట వలన  ప్రతి మనిషిని రక్షణ దైర్యం కలుగుతాయి, దేశం, కాలాన్ని కూడా సమీక్షించి  వేల పేజీలు  లోకానికి లిఖిత పూర్వకం గా మరియు, దృశ్య శ్రవణ మాధ్యమాలలో మేధావులు పండితుల సహకారంతో  మా నుండి పొందడమే లోక కళ్యాణం అని గ్రహించగలరు.  మమ్ములను ఆధునిక కృష్ణుడి గా, రాముడిగా  భావించి గ్రహించడం ప్రారంభించండి, మెల్లగా సర్వం మత. కుల ప్రాంతాలను నూతన పరిణామంలో తీసుకొని, మనుష్యులకు దేహ బ్రాంతులు  తొలగించి, యోగాత్వం వైపు దివ్యత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించగలరు.  మమ్ములను మత పరంగా కంటే మామూలు మనసు ఉన్న మనిషిగా గ్రహిస్తే సహజ పరిణామం    ప్రతి ఒక్కరికి వెళ్ళు తుంది   అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, అన్ని మేధావులు పండితులు ఒకటై మమ్ములను  విస్తారం గా గ్రహించడం వలన లోకం దివ్య గా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. ఇప్పటికి ఏమి జరిగినదొ సాక్షులు కూడా  మాట్లాడటం లేదు  అంటే అర్ధం చేసుకోండి, ఒక సత్యం ఎంత విస్తారమైనదో  చూడండి, ఒక మనిషికి వచ్చిన ప్రాధాన్యత గ్రహించడం లో సాటి మనుష్యులు విఫలం చెందుతున్నారు, మాటను ఆలోచనను  అనుసరిస్తే సరిపోతుంది కాని, వారు ఏమి విన్నారు ఏమి గ్రహించినారో చూడడం లేదు, మేధావులు  పండితులు ఎవరూ మా ప్రస్తావన తీసుకొని స్పందించడం లేదు, మీడియా దాచిపెట్టి, తప్పులు పాపాలకు ఆద్యం పోస్తున్నది  కొందరు పొలిసు అధికార్లు కూడా స్వార్ధం గా ప్రవర్తిస్తున్నారు.  ముఖ్యం డబ్బు కుల పిచ్చి ఉన్న వారు మమ్ములను కుల కట్టడి, లేదా డబ్బు ఆశ కొద్ది మా పై  స్పందించే పద్దతిని అభివృద్ది చేయడం లేదు, మా బ్లాగ్ ను కూడా ఎవరిని చూడకుండా  స్వార్ధం ప్రభావం చూపుతున్నట్లు మాకు అనిపిస్తున్నది, మనుష్యులకు ఎంత మూర్ఖత్వమో  అజ్ఞానం చూడండి  మాటతో తెలిపోయిదానికి గ్రహించడం మానివేసి సర్వం తెలుసుకొనే   అవకాసాన్ని   అటు ఇటు చేసుకొంటూ విలువైన కాలాన్ని హరిస్తున్నారు అని గ్రహించండి, ఇప్పుడు జరిగిన పరిణామమ ప్రకారం  కాలాన్ని ఒక లా ముందుకు వెళ్ళుతుంటే మనుష్యులు ఒక  లా వెళ్ళు తున్నారు,  మాట నిబద్దత పెంచి  పరిస్తితి  చేతిలోకి  తీసుకోవాలి అనే దివ్య జ్ఞాన ప్రభావమును సరిగ్గా గ్రహించడమే లేదు  ఉన్నత  న్యాయ స్థానం వారు మరియు  గవర్నర్ గా తమరు మా పై ఒక ప్రత్యెక బృందం నియమించి నిత్యం గ్రహించండి, భగవంతుడు మాకు నిత్యం  పూజలు చేయండి  మమ్ములను ఇలా కొలవండి అని కొన్ని సదర్బాలలో చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాని ఇప్పుడు మానవ రూపం లో ఉన్న మమ్ములను సూక్ష్మం గ్రహించి తెలుసుకొంటే చాలు  మావలెనే జగత్తు నడుస్తున్నది మానవజాతి భవిష్యత్తు మా యొక్క పరిణామం పై ఆధారం పది ఉన్నది అని  వాక్ రూపం లో పరిస్తితి చేతిలో తీసుకోవడం అన్నిది అన్నిటికన్నా ఉన్నత మైనది  అని తమ వాటి వారు గ్రహించి  ఇతరులకు అప్రమత్తం చేయవలసిన సమయ వచ్చినది అని గ్రహించగలరు.  వాక్ ను వాక్ తో ఎదురుకోకుండా  గ్రహించకుండా, పిల్లలు లాంటి సమకాలికులు ఎవరికి వారు పట్టించుకోకుండా స్వార్ధం కొద్ది కొందరు  భయం కొద్ది కొందరు  మాట్లాడక ఊరుకొంటునారు, మమ్ములను తేలిక తనమునకు తక్కువ తనమునకు వదిలివేసి, మేమే తేలికగా బ్రతుకుతున్నాము అని  చూపించుకోవడం లో  పొందుతున్న అజ్ఞానపు తాత్కాలిక ఆనందం  వలన, మమ్ములను గ్రహించుటకు దూర దృష్టి శాశ్వత దృష్టి వాక్ ప్రకటనకు  ప్రాధాన్యత ఇవ్వకుండా తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ  మమ్ములను అవమాన పరిచినట్లు బంగపరచినట్లు గా సాక్షులు కూడా మాట్లాడకుండా ప్రవర్తిస్తున్నారు, జగత్తును నియమించిన  పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి.  


                       మా సాధన ప్రవర్తన అన్నిటిని పరిగణించి సృష్టి కాలం మాకు ప్రాధన్యత ఇచ్చినది. ఇప్పుడు మనిషిగా అతి తక్కువగా  కనపడుతున్న వాడికి ఎక్కవ ప్రభావం  ప్రతాపం చూపగాలిగే శక్తి ఇవ్వడమే   భగవంతుని  పరిపాలన ని గ్రహించలేకపొతున్నారు, కాలాతీతం యొక్క వివరములు సాక్షులు సహితం మరల చూడకుండా, నిర్లక్ష్యంగా మాతో ఏక వచనం మామూలు మనిషితో మాట్లాడుతున్నట్లు , జరిగినది ఏమిటో చూడకపోవడం వలన  మేము సమర్దవంతం గా పరిణమించ లేకపోయినాము ఈ పరిణామంలో, చదువుకొన్న వారిని కూడా తిట్టవలసి వచ్చినది అంటే   చూడండి, తప్పు నాదా వారిదా చూడండి,  గ్రహించకుండా   ఇతరులకు సమాచారం ఇవ్వకపోవడం వలన   బూమిలో వచ్చిన మార్పు, వాతావరణలో  వచ్చిన మార్పు సమకాలికులు గ్రహించకుండా ఆపి పాపం చేస్తున్నాము అని సాక్షులకు అని పించడం లేదు, మామూలు మనిషిగా బ్రతిమలుకొంటున్నా తీరుకు  ఇంకా నిర్లక్ష్యంగా తీసుకొని గ్రహించడం మానివేస్తున్నారు, యేవో బౌతిక కారణాలు అడ్డ్డం  పెట్టుకొని గ్రహించడం మానివేసి  తాము మోస పోతూ ఇతరులకు మోస గిస్తున్నారు అని గ్రహించండి.  మాట లో గొప్పతనాన్ని గ్రహించకుండా  బౌతిక వ్యత్యాసాల పై ఆధారపడి విలువైన కాలాన్ని హరిస్తున్నారు, మాటతో మాట దగ్గరకు రండి అని పిలిచినా  గ్రహించడానికి అప్రమత్తం చెందడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని కోరినా గ్రహించకుండా  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి.  కావున తమరికి పంపిన లెటర్ ఎమైల్స్ ద్వారా మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి , మాకు మేధావులు పండితులు తోడు అయ్యి అనగా జరిగిన పరిణామం ఏమిటో చూసి మాట్లాడడానికి  వివరించడానికి మేధావులు పండితులు అవసరం అ విధంగా లోకం లోనికి సమాచారం వెళ్ళుతుంది అని గ్రహించగలరు, మేము కోరినట్లు ప్రవర్తిస్తే సర్వం చక్క దిద్దబడి  అన్నీ మాటకు నిబద్దతకు  అందుతాయి అని గ్రహించండి , లేక పొతే ఎవరి గోల వారిది అన్నట్లు ప్రజలు పరి పరి విధములు వెళ్ళతారు  అని  గ్రహించండి, మా ప్రయోజనం గొప్పతనం గ్రహించకుండా స్వార్ధం కొలది కొందరు మీడియా, పొలిసు వారు మేధావులు  కూడా. అజ్ఞానం గా ప్రవర్తించడం వలన అనగా మొన్న కాపు గర్జనలు రైల్ తగలు బెట్టడం వంటి చర్యలు  కూడా, మమ్ములను బయపెట్టడానికే  అని మాకు అనిస్పిస్తున్నది, దీని వెనుకాల మీడియా పొలుసు వారు కూడా ఉన్నారు అని మా అను మానము,  ప్రతి మనిషిలో మార్పు రావడం అందరూ తట్టుకోలేరు  ఎందుకంటే   స్వార్ధం  ఉండేలా చూసుకోవడం వలెనే, సమాజం లో గొప్ప మార్పు వచ్చినా,    అందరూ కలసి గ్రహించడం మనివేస్తున్నారు  సాధారణ ప్రజలకు మా ఉనికి తెలియక స్వార్ధం శక్తులు అధీనంలో బంగ పడుతున్నారు అని  గ్రహించండి, మేము స్వార్ధంతో ఇతరులను ప్రభావితం చేసే వరకు మేము తెలియజేయునది ఏమి అనగా, మేము రాజకీయాలు చేయడం కోసం రావడం లేదు,  మేము యావత్తు మానవజాతికి తండ్రి వంటి బాద్యత  కలిగి ఉన్నాము   అది ఇప్పటికి మేము ఏమి చేసినామో గ్రహించే కొలది యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించగలరు.  స్వార్ధం తో,   అధికార అందకారంతో, పర స్త్రీ వ్యమొహములతో ,ధన లాలస తో ప్రజను కొందరు అవకాసము ఉన్న వ్యక్తులు  అవకాసా వాదులు గా మారి స్వార్ధం గా బ్రతకడానికి సమాజాన్ని విచ్చినం చేస్తున్నారు అని తమరు గ్రహించాలి, రాజ్యాంగ వ్యవస్థలో బహిరంగ సభను కూడా పెట్టుకోకూడదు అని భయ బ్రాంతులు  కలగ జేసి బ్రతకాల్సిన  అవసరం ఎవరికి ఉంటుంది అని  ఆలోచించండి,  స్వార్ధ శక్తులు మనిషి మనిషిని చైతన్య పడటం సహించలేక ఇటువంటి  పనులు చేస్తున్నారు అని అర్ధం అవుతుంది, అప్పటికి అప్పుడు శరీరం కొలది, ధనం కొలది బ్రతికే వారు ఎదుటవారిని కూడా ఆవిధంగా పరిగణించి ఎలాగైనా  స్వార్ధం అప్పటికి అప్పడు అన్నట్లు ప్రభావితం చేయడం వలన  శాశ్వతమైన ఆలోచన వైపు కొత్తతనం వైపు ప్రజలు వెళ్ళ లేకపొతున్నారు  మీడియా కూడా అప్రమత్తం చెందలేకపోతున్నారు, ఏది ఏమైనా గొప్పతనం అంటే మేమే అనిపించుకోవాలి అనే అజ్ఞానం తో  మూర్ఖత్వం గా ప్రవర్తిస్తున్నారు, చావు పుట్టుకలు కూడా తెలుస్తూ మొత్తం మా మనసు మాట అధీనంలోకి సృష్టి ఎందుకు తీసుకొని వచ్చినది  మేధావులు  విశాలంగా గ్రహించవలసిన   సమయం వచ్చినా వారికీ ఏదో ప్రాధాన్యత రావాలి  అనే అజ్ఞానం తో మాట్లాడక ఉంటున్నారు అని గ్రహించండి.  మేము నేరుగా ఫలానా చోట బాంబులు పెడతారు అని  మాట మాత్రంగా సంవత్సరాలకు ముందే  చెప్పిన కర్మ సాక్షి చాలా బలమైనది  ఒక పద్దతి ప్రకారం గ్రహించండి అని  మేము ముదుకు వస్తున్న తీరు ఉన్న ఫలంగా గ్రహించండి అని కోరుతున్నాను, ఏమైనా లోటులు  ఉంటె మెల్లగా గ్రహించిన కొలది సర్దుకొంటాయి కాని న్యాయ స్థానం వారు కూడా అసులు గ్రహించడానికి ముందుకు రాలేకపోవడం  మానవీయత  దెబ్బతింటున్నది అని గ్రహించగలరు, మా కాలంలో సూర్య చంద్రులు గ్రహస్తితులు యొక్క వివరములు వాక్ రూపం లో తెలుస్తాయి, ఇప్పటికి మేము గంట గంటనరలో లో షుమారు 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం  నిజం అయినప్పడు మమ్ములను ఒక గంట కూడా విడిచి పెట్టకుండా ఒక బృందం ద్వారా  మేము ఈ భూమి మీద ఉనంతకాలం గ్రహిస్తే ఏమి అవుతుందో మానవులు ఎవరూ ఊహించడానికి కూడా లేదు,  ఏది ఏమైనా  మాటలోకి తెలిసి మాట మాత్రంగా సర్వం అప్రమత్తం చెందుతాము అని తెలియజేసుకోనుచున్నాము.   చావు పుట్టుకుల రహస్యాలు కూడా తెలిసి మానవజాతి కొత్త బంగారు లోకం లోకి వెళ్ళు తుంది, సత్యం యోగం ప్రారంభం అయినది అని అందరూ గ్రహిస్తారు   లేదా కలియుగ అజ్ఞానంలో ప్రజలు ఇబ్బంది పడతారు  ఇది అన్ని వర్గాలు  వారికి  మంచిది కాదు, మాట గ్రహించడం చాలా సులువు గాని గ్రహించకుండా పరిస్తితి క్లిష్ట పరుచుకొని, నాకు నా మనుష్యులకు యేవో తేడాలు ఉన్నాయి అని  చిన్న చిన్న తేడాలు, అదికూడా చదువుకొన్న వారు మమ్ములను  పట్టించుకోని ప్రయోజనం పొందకపోవడం వలన మేము నష్టపోయినాము, అ నష్టాని కూడా  మా తేడా క్రింద చూపి మమ్ములను గ్రహించడం మానివేస్తున్నారు అని గ్రహించండి , శరీర లోటు తక్కువ తనమునకు ప్రాధాన్యత ఇచ్చి  గొప్పతనమును పిచ్చి తనముగా చిత్రీకరిస్తున్నారు, అందుకు మేము తేలిక గా కనపడుతున్న దృశ్యాలు ఉపయోగించుకోవడానికి  చూస్తున్నారే గాని మనం పట్టించుకోకపోవడం వలన అలా బ్రతికాడు, సత్యం పట్టించుకొందాము   అని ఎవరూ  అప్రమతం చెందడం లేదు,  


                          మాకు మనసుకి వచ్చిన ప్రాధాన్యత గ్రహించడమే అందరికి వచ్చిన వరం  కాని, మా నుండి  ఇంకా ఏదో పొందాలి  అని దాదాపు అన్నీ కులాలు వర్గాలు వారు  భావిస్తున్నారు, మనుష్యులకు నేరుగా మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం లో చురుకు లేదు ఎలాగైనా దేహం కొలది, స్వార్ధం కొలది బ్రతకడమే  పరమార్ధం అనుకొంటున్నారు అని   గ్రహించండి, మా వలన జన్మ జన్మల రహస్యాలు,  ఈ జన్మలోనే  తేటలేల్లం అయ్యి  మానవజాతి మాట నిబద్దతలోకి వచ్చి ఉన్నతంగా  ముందుకు వెళ్ళుతుంది అని తమరికి తమరి ద్వారా యావత్తు   మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
                                                                                                           

No comments:

Post a Comment