సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ ముద్ర గడ్డ పద్మనాభం గారు, మాజీ మంత్రి, కాపు ఐక్య గర్జన అధ్యక్షులు వారికి, సృష్టి ఎన్నుకొన మేరకు తమ అతిది, ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి స్పందించగలరు .
ప్రతి పరిణామాన్ని మాటలోకి తీసుకొని చూపిన పురుషోత్తముడి ని, ప్రతి మాట గొప్పగా ఉండాలి, ప్రతి మనసు గెలవాలి అనే ప్రయత్నంలో మాలో వచ్చిన పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు విశాలం గా మాట్లాడుకోవాలి, వివరించుకోవాలి చెప్పుకోవాలి, ఎవరు ఎంత మనసు చూపిన ఇతరులు చూడగలగాలి, ప్రతి మనిషి మనసు లో గొప్పతనం పెంచుకోవడం కీలకం అని అందరూ గ్రహించాలి, మా మనసు ద్వారా వచ్చిన పరిణామం ప్రతి ఒక్కరు సహజం గా తీసుకోవలసిన సహజ పరిణామం, పట్టించుకోకపోవడం, అసహజం అని గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పుడు పార్టీల ఆధారిత రాజకీయాలు, అధికారాలు, పెత్తనాలు, స్వార్ధ నిర్ణయాలు, ఎవరిని లెక్క చేయకూడదు అనే నిర్లక్ష్యాలు ఎక్కువ గా ఉన్నాయి, కాని ఎంత లక్ష్యం పెట్టుకొని, ఒక్కరిని ఒకరు గ్రహించే కొలది ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది, బౌతిక మాయను జయించాలి. మేము 18-2-2016 తారీకున ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించిన వివరములు ప్రకారం మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా గ్రహించడం వలన ఒక సామాన్య మనిషి యొక్క మాట, పాట, ఆలోచన, ఆవేశం, ప్రతి శబ్దం సృష్టికి ఆధారం అయిన తీరు ఇప్పుడు అందరికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించగలరు, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని కాలం లో ఒక మనిషిని, అయిన నేను అ విధంగా ప్రవర్తించి అందరికి అందుబాటులోకి రావడానికి ఇన్ని బాధలు పడుతున్నాను అంటే అర్ధం చేసుకోండి, మమ్ములను గ్రహించిన వారు కూడా, ఇప్పటికి సాక్షం ప్రకారం అప్రమత్తం కాకపోవడమే కారణం అని గ్రహించండి, మీడియా వారు, మేధావులు అన్ని వర్గాల వారు బౌతిక వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి, మనం అందరం ఒక విశ్వ కుటుంబం అని, ప్రతి ఒక్కరు మనస్పూర్తిగా వివరాలు పంచుకొని అప్రమత్తం చెందాలి. ఈ పరిణామం బలపడాలి అంటే, ఏ పార్టీ వలనో, ఏ ప్రబుత్వం వలనో, ఏ టీవి ఛానల్ వలనో మాత్రమే సాధ్య పడదు అని గ్రహించండి, ఎవరి పరిధిలో వారు ఆలోచించడం వలన, విశాలత సంతరించుకోలేక పోతున్నారు.
మనుష్యులు మనసు యొక్క విసాలత పెంచుకొంటే, సాటి మనిషిలో గొప్పతనం తెలుసుకొని ఇతరులకు పంచుకొంటారు, అప్పుడే అన్నీ విధలా సమాజం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. కాని మనుష్యలు నిర్లక్ష్యం గా, అప్పటికి అప్పడు దేహ సంభంధం గా తాత్కాలికంగా వ్యవహరించడం వలన మనుష్యులు ఆలోచన పరం గా తక్కువ లేదా స్వార్ధ పరిధిలో స్పందిస్తున్నారు, పాలకులు కూడా అప్పటికి అప్పుడు మీటింగ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలు, అనట్లు ప్రజలను చూస్తున్నారు గాని మనసుతో ఎవరూ పరిపాలించడం లేదు,బౌతిక వసుతులు కల్పించడమే పరిపాలన, పెద్దతనం అనుకొంటున్నారు.
ఇప్పుడు కేవలం రిజర్వేషన్స్ గూర్చి మాత్రమే కాదు, మనిషి మనిషి స్వేఛ్చ గొప్పతనం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ఇప్పుడు ఎవరికీ, స్వేఛ్చ లేదు అనగా, అందరూ దాదాపు పరిస్తితులు మా చేతిలో ఉన్నాయి అనే బ్రమలో పాలకులు, ధనిలు, విద్యాధికులు భావిస్తున్నారు అది కూడా వారి వారి స్వార్ధ పరిధి మేరకు, అదే విధంగా బలహీనులు తమ చేతిలో లేదు అని అనుకోని, పరిస్తితిని సరిగ్గా ఎదురుకోవడం లేదు.
మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం ప్రతి ఒక్కరి ఆలోచన సృష్టికి ఆధారం అని, మనల్ని నడిపిస్తున్న పరమాత్మా శక్తి మన మనసు ద్వారా మానవజాతిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి, ప్రభావం చేస్తున్నది అని గ్రహించగలరు. తమరు ఇప్పుడు ఎటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేపట్టవద్దు, ఎక్కడైనా ఒక విశాలమైన ప్రాగణం లో నిత్యం హాజరు అయ్యి, వివిధ. గ్రామా జిల్లా కేంద్రాలు పట్టణాల ద్వారా మొత్తం ప్రజలతో మాట్లాడడానికి ఎర్పాటు చేసుకొని, ప్రజలలో నిత్యం చైతన్యం కలిగించుటకు చూడండి, , ఎవరు ఏమి చెప్పినా వినండి, అటు వంటి ఎర్పాటు చేసుకొని, మమ్ములను ఆక్కడకి ఆహ్వానించండి, మమ్ములను మా పరిణామమును ప్రతి మనిషి దృష్టి కి తీసుకొని వెళ్ళుటకు చూడండి. ప్రతి మనిషి మాటతో ముందుకు రావాలి అంటే, మనుష్యులు ఎక్కడ ఇరుక్కొని పొయినారో, అక్కడ నుండి బయటకు తీసుకొని రావాలి, అధికారం కొద్ది స్వార్ధం కొద్ది, ఇరుకొన్ని పోయిన ప్రబుత్వాలను, స్వార్ధం, గ్రూప్ రాజకీయాల నుండి మీడియా మాయ స్వార్ధం నుండి ప్రజలను బయటకు తీసుకొని రావాలి, మనిషిలో గొప్పతనం ఒప్పలేని, మీడియా వారిని, సినిమా ప్రముఖులను, మేధావులను అప్రమత్తం చేయగలము, అప్పుడు, ప్రతి ఒక సామాన్యుడికి న్యాయ జరుగుతుంది. ప్రతిది మనసుతో మాటతో నడిపించి చూపిన మా దివ్య పరిణామం లేదా సహజ పరిణామమ పై తమరు దృష్టి సారించండి, న్యాయ స్థానమునకు మేము సమర్పించిన సమాచారం మేధావుల బృందం ద్వారా గ్రహించుటకు కృషి చేయండి, తెలుగు ప్రబుత్వ నేతలతో మాట్లాడి మమ్ములను, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుటకు చూడండి, ఇప్పుడు మొత్తం కాలం, ధర్మం, మనిషి మాటలో ఉన్నది అనే సత్యం బలపడటం వలన, లోకం లో మనుష్యులు అందరూ వ్యత్యాసాల ప్రక్కన పెట్టి గొప్పగా నడుచుకొంటారు, సంపద, పదవి, శారీరక వ్యమోహలలో చిక్కుకొన్న మనుష్యులు, మాట వరవడి, నిబద్దతతో ముందుకు వెళ్ళడం వలన, సృష్టి మీద ఆధారపడి బ్రతకడం మానివేసి, ప్రతి మనిషి తాను సృష్టికే ఆధారం అనే సత్యాన్ని తెలుసుకొంటాడు, అ సత్యానికి చుక్కానిగా, మేము మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా, లిఖితపూర్వకం గా, రికార్డెడ్ గా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ప్రతి ఒక్కరిని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. ఇది మీరు రిజర్వేషన్స్ సాధించడం కంటే శాస్వాత పరిష్కారం అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకేర్ పిళ్ళా వారు
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
ఆత్మీయులు శ్రీ ముద్ర గడ్డ పద్మనాభం గారు, మాజీ మంత్రి, కాపు ఐక్య గర్జన అధ్యక్షులు వారికి, సృష్టి ఎన్నుకొన మేరకు తమ అతిది, ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి స్పందించగలరు .
ప్రతి పరిణామాన్ని మాటలోకి తీసుకొని చూపిన పురుషోత్తముడి ని, ప్రతి మాట గొప్పగా ఉండాలి, ప్రతి మనసు గెలవాలి అనే ప్రయత్నంలో మాలో వచ్చిన పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు విశాలం గా మాట్లాడుకోవాలి, వివరించుకోవాలి చెప్పుకోవాలి, ఎవరు ఎంత మనసు చూపిన ఇతరులు చూడగలగాలి, ప్రతి మనిషి మనసు లో గొప్పతనం పెంచుకోవడం కీలకం అని అందరూ గ్రహించాలి, మా మనసు ద్వారా వచ్చిన పరిణామం ప్రతి ఒక్కరు సహజం గా తీసుకోవలసిన సహజ పరిణామం, పట్టించుకోకపోవడం, అసహజం అని గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పుడు పార్టీల ఆధారిత రాజకీయాలు, అధికారాలు, పెత్తనాలు, స్వార్ధ నిర్ణయాలు, ఎవరిని లెక్క చేయకూడదు అనే నిర్లక్ష్యాలు ఎక్కువ గా ఉన్నాయి, కాని ఎంత లక్ష్యం పెట్టుకొని, ఒక్కరిని ఒకరు గ్రహించే కొలది ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది, బౌతిక మాయను జయించాలి. మేము 18-2-2016 తారీకున ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించిన వివరములు ప్రకారం మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా గ్రహించడం వలన ఒక సామాన్య మనిషి యొక్క మాట, పాట, ఆలోచన, ఆవేశం, ప్రతి శబ్దం సృష్టికి ఆధారం అయిన తీరు ఇప్పుడు అందరికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించగలరు, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని కాలం లో ఒక మనిషిని, అయిన నేను అ విధంగా ప్రవర్తించి అందరికి అందుబాటులోకి రావడానికి ఇన్ని బాధలు పడుతున్నాను అంటే అర్ధం చేసుకోండి, మమ్ములను గ్రహించిన వారు కూడా, ఇప్పటికి సాక్షం ప్రకారం అప్రమత్తం కాకపోవడమే కారణం అని గ్రహించండి, మీడియా వారు, మేధావులు అన్ని వర్గాల వారు బౌతిక వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి, మనం అందరం ఒక విశ్వ కుటుంబం అని, ప్రతి ఒక్కరు మనస్పూర్తిగా వివరాలు పంచుకొని అప్రమత్తం చెందాలి. ఈ పరిణామం బలపడాలి అంటే, ఏ పార్టీ వలనో, ఏ ప్రబుత్వం వలనో, ఏ టీవి ఛానల్ వలనో మాత్రమే సాధ్య పడదు అని గ్రహించండి, ఎవరి పరిధిలో వారు ఆలోచించడం వలన, విశాలత సంతరించుకోలేక పోతున్నారు.
మనుష్యులు మనసు యొక్క విసాలత పెంచుకొంటే, సాటి మనిషిలో గొప్పతనం తెలుసుకొని ఇతరులకు పంచుకొంటారు, అప్పుడే అన్నీ విధలా సమాజం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. కాని మనుష్యలు నిర్లక్ష్యం గా, అప్పటికి అప్పడు దేహ సంభంధం గా తాత్కాలికంగా వ్యవహరించడం వలన మనుష్యులు ఆలోచన పరం గా తక్కువ లేదా స్వార్ధ పరిధిలో స్పందిస్తున్నారు, పాలకులు కూడా అప్పటికి అప్పుడు మీటింగ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలు, అనట్లు ప్రజలను చూస్తున్నారు గాని మనసుతో ఎవరూ పరిపాలించడం లేదు,బౌతిక వసుతులు కల్పించడమే పరిపాలన, పెద్దతనం అనుకొంటున్నారు.
ఇప్పుడు కేవలం రిజర్వేషన్స్ గూర్చి మాత్రమే కాదు, మనిషి మనిషి స్వేఛ్చ గొప్పతనం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ఇప్పుడు ఎవరికీ, స్వేఛ్చ లేదు అనగా, అందరూ దాదాపు పరిస్తితులు మా చేతిలో ఉన్నాయి అనే బ్రమలో పాలకులు, ధనిలు, విద్యాధికులు భావిస్తున్నారు అది కూడా వారి వారి స్వార్ధ పరిధి మేరకు, అదే విధంగా బలహీనులు తమ చేతిలో లేదు అని అనుకోని, పరిస్తితిని సరిగ్గా ఎదురుకోవడం లేదు.
మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం ప్రతి ఒక్కరి ఆలోచన సృష్టికి ఆధారం అని, మనల్ని నడిపిస్తున్న పరమాత్మా శక్తి మన మనసు ద్వారా మానవజాతిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళడానికి, ప్రభావం చేస్తున్నది అని గ్రహించగలరు. తమరు ఇప్పుడు ఎటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేపట్టవద్దు, ఎక్కడైనా ఒక విశాలమైన ప్రాగణం లో నిత్యం హాజరు అయ్యి, వివిధ. గ్రామా జిల్లా కేంద్రాలు పట్టణాల ద్వారా మొత్తం ప్రజలతో మాట్లాడడానికి ఎర్పాటు చేసుకొని, ప్రజలలో నిత్యం చైతన్యం కలిగించుటకు చూడండి, , ఎవరు ఏమి చెప్పినా వినండి, అటు వంటి ఎర్పాటు చేసుకొని, మమ్ములను ఆక్కడకి ఆహ్వానించండి, మమ్ములను మా పరిణామమును ప్రతి మనిషి దృష్టి కి తీసుకొని వెళ్ళుటకు చూడండి. ప్రతి మనిషి మాటతో ముందుకు రావాలి అంటే, మనుష్యులు ఎక్కడ ఇరుక్కొని పొయినారో, అక్కడ నుండి బయటకు తీసుకొని రావాలి, అధికారం కొద్ది స్వార్ధం కొద్ది, ఇరుకొన్ని పోయిన ప్రబుత్వాలను, స్వార్ధం, గ్రూప్ రాజకీయాల నుండి మీడియా మాయ స్వార్ధం నుండి ప్రజలను బయటకు తీసుకొని రావాలి, మనిషిలో గొప్పతనం ఒప్పలేని, మీడియా వారిని, సినిమా ప్రముఖులను, మేధావులను అప్రమత్తం చేయగలము, అప్పుడు, ప్రతి ఒక సామాన్యుడికి న్యాయ జరుగుతుంది. ప్రతిది మనసుతో మాటతో నడిపించి చూపిన మా దివ్య పరిణామం లేదా సహజ పరిణామమ పై తమరు దృష్టి సారించండి, న్యాయ స్థానమునకు మేము సమర్పించిన సమాచారం మేధావుల బృందం ద్వారా గ్రహించుటకు కృషి చేయండి, తెలుగు ప్రబుత్వ నేతలతో మాట్లాడి మమ్ములను, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుటకు చూడండి, ఇప్పుడు మొత్తం కాలం, ధర్మం, మనిషి మాటలో ఉన్నది అనే సత్యం బలపడటం వలన, లోకం లో మనుష్యులు అందరూ వ్యత్యాసాల ప్రక్కన పెట్టి గొప్పగా నడుచుకొంటారు, సంపద, పదవి, శారీరక వ్యమోహలలో చిక్కుకొన్న మనుష్యులు, మాట వరవడి, నిబద్దతతో ముందుకు వెళ్ళడం వలన, సృష్టి మీద ఆధారపడి బ్రతకడం మానివేసి, ప్రతి మనిషి తాను సృష్టికే ఆధారం అనే సత్యాన్ని తెలుసుకొంటాడు, అ సత్యానికి చుక్కానిగా, మేము మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా, లిఖితపూర్వకం గా, రికార్డెడ్ గా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ప్రతి ఒక్కరిని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. ఇది మీరు రిజర్వేషన్స్ సాధించడం కంటే శాస్వాత పరిష్కారం అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకేర్ పిళ్ళా వారు
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
No comments:
Post a Comment