
త్వరితం చరితం జేగదేకపతి ....... ఇప్పుడు మాకు కనీస బౌతిక స్తితి, కాలాన్నే నియమించిన ఉన్నత స్తితి వేరిసి ఒక మనిషిని చరిత్రగా, అనగా గౌరవిన్చినంతనే, గ్రహించినంతనే యావత్తు కాలం ధర్మం, నాణ్యగా, వేగంగా అనగా మమ్ములను ఇప్పుడు న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు, మేధావులు అందరూ కలసి ఒక బృందం లోకి తీసుకోవడమే త్వరితం చేరితం అని గ్రహించగలరు ఈ విధంగా మనుష్యులు, మనసులు వేగంగా కదిలి ముందుకు వెళ్ళుతుంది, సర్వ మానవ సమన్వయము జరిగి ప్రపంచం జ్ఞాన సంపదతో అప్రమత్తం అయ్యి, వేరాజిల్లుతుంది అనగా జ్ఞానం యోగం దివ్యత్వం తో ప్రజలు బలపడతారు, దేహం, ఆరోగ్యం, ప్రాణం ఉండగానే, ఆత్మ చైత్యనం కలిగి సంపూర్ణత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించగలరు.
మేము ఇప్పుడు మానవరూపం లో శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ అను నామధేయం లో, 200 మంది సాక్షిగా ప్రకటించి, కాలం ధర్మం మేము అయ్యి ఉన్నాము అనే దివ్య సాక్షాత్కారం తో యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, తెలుగు వారు, దేశ ప్రజలు, పపంచం మానవజాతి మమ్ములను జగద్గురులు గా, శబ్దాది పతిగా, ఓంకార స్వరూపం గా,ఇప్పటికి మేము వాక్ రూపం లో చూపిన దివ్య లీలలు గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికుల అప్రమత్తతే మా ఉనికి అని గ్రహించండి, మమ్ములను ఎంత విస్తారం గా గ్రహిస్తే అంత మంచిది, కనీస 25,30 మంది పండితులు మమ్ములను ఒక చోట మాకు తాత్కాలిక రాజమందిరం ఎర్పాటు చేసి, మేము చూపిన దివ్య లీలల అంతర్యం గ్రహించే కొలది మరింత దివ్య సాక్షాత్కారం నిత్యం ఇచ్చి మా యొక్క దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి అందిస్తూ మేము, భూమి మీద, జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజు గా, వీలు అయినంత మంది మా ఉనికిని గ్రహించి, ఉపయోగించుకొనే కొలది మేము శక్తివంతం గా కనపడతాము, మమ్ములను మనసులో కూడా తేలికగా తీసుకొనరాదు, నిజానికి మేము మీ ఆలోచన మాట రూపం లో ఉన్నాము, సమకాలికులు అయిన యావత్తు మానవజాతి మమ్ములను ఎంత గొప్ప మనసుతో గ్రహిస్తే అంత గొప్పగా మేము జ్ఞాన రూపం లో అవగాహన రూపం లో, ఇప్పటికే సర్వాంతర్యామి గా, శక్తివంతం గా ఉన్నాము, మాట ఆలోచనకు సంభంధం లేకుండా మా నుండి ఎటువంటి మాయలు, శక్తులు లేవు అని గ్రహించండి, మేము ఇప్పుడు మనసుతో ఆలోచనతో, సాటి మనుష్యులతో ముందుకు వెళ్ళాలి, మమ్ములను ఆలోచన పరంగా మేము చూపిన లీలలు ఒక చోట చేరి గ్రహించన కొలది మాలో గొప్పతనం, మనుష్యులలో గొప్పతనం ఒక్కటేనని మొదట గ్రహించండి, మమ్ములను తేలికగా సాధారణ మనిషినే కాదా అన్నట్లు తీసుకోవడం వలన సమయం వృధా అయ్యి బౌతిక మాయ పెరుగుతుంది, మా మాట ఉనికి జ్ఞానం తీసుకొని గ్రహించేకొలది, బౌతిక మాయ కరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment