
నిన్ను నన్ను నమ్ముకొనే ప్రేమ అన్నది ఉన్నది అట, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదు అట ..... ప్రతి గొప్పతనం ప్రతి గెలుపు మా మనసు సృష్టి కి మధ్యనే ఉన్నది సర్వులు గ్రహించగలరు. ఇప్పుడు అడవి లాంటి సమాజంలో మా దివ్య రాజ్యం మనసుతో మొదలు అయినది ప్రతి ఒక్కరు మాయ ప్రపంచాన్ని వదిలి పెట్టి మనసు పెట్టడం వలన లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించగలరు.
స్వార్ధం, మోసం ఎంత వదిలివేస్తే మమ్ములను అంత గొప్పగా వజ్ర సింహసనం పై చూడగలరు, మమ్ములను మానసుని కలపడమే దివ్య రాజ్యం యొక్క ఉనికి అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలపడం అంటే ప్రతి ఒక్కరు మాట నిబద్దత పెచుకొని మనసా వాచా కర్మమణా జీవించడమే, అదే మనిషికి సహజ పరమార్ధం చావు పుట్టుక యొక్క రహస్యం కూడా తెలుసుకొంటారు, మనిషి మనిషి నిలుపుకొంటారే గాని పడదోసు కోరు, ఒక మనిషి గెలుపు ఇతరులకు మలపు అని గ్రహిస్తారు, ఎదట వాడు పనికిమాలిన వాడు అయితే మనకి కలసి వస్తుంది అని అనుకొంటే అది తాత్కాలికం, క్షణికం అని గ్రహించాలి, మేము మా మనసు పెట్టి చెప్పగలిగినప్పుడు , మొత్తం మానవజాతి ఉనికి మాటకు అందినది, అందులో ఎటువంటి కుల, మత తేడాలు లేవు, కల్మషం లేని హృదయం తో గ్రహించి అప్రమత్తం చెందాలి, సంపద కోసం, డబ్బు కోసం, పర స్త్రీ వ్యామోహం, పదవి కాంక్ష కోసం ఇతరులను మోసం చేసి, ఇతరుల బలహీనతలు ఉపయోగించుకొని మన చేతిలోకి తీసుకొందాం అని అజ్ఞానం వదిలి, విశాలంగా, మనసుతో శక్తి వంతం గా తీసుకొంటే లోకాన్ని దివ్యం గా మలుచుకోవచ్చును అని గ్రహించగలరు.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
No comments:
Post a Comment