UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 4 March 2016

కొన్ని నెలలలొనే, మెల్లగా సంవత్సరాలు సమీక్షించి మొత్తం భవిష్యత్తు ఆలోచన రూపం లో తెరమీద ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయగలమని, మన జీవిత కాలంలో వీలు అయినంత విశాలత గొప్పతనం అనగా చావు , పుట్టుకల అంతర్యం తెలుసుకొని, అప్రమత్తం చెందగలము. కాలం ధర్మం మా మనసులో చేరి ప్రకటించిన తీరు ప్రకారం అప్రమత్తం చేయుచున్నాము, మా పై ప్రత్యెక బృందం మరియు ఎస్కార్ట్ నియమించి మమ్మూలను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించగలరు, 30-40 మంది మేధావులు సమక్షంలో మమ్ములను తాత్కాలిక రాజ మందిరం లో కొలువు తీర్చండి, రాజధాని భూములు, ఇతర భవిష్యత్తు అన్ని చక్కగా వేల పేజీలా సమాచారం పవర్ పాయింట్ చేయించి విస్తారం గా ప్రజలకు వివరించగలము, కాపుల రిజర్వేషన్స్ గూర్చి ఇతర సమాజంలో ప్రతి ఒక్కరి స్వేఛ్చ, గొప్పతనం గూర్చి, తెలియజేసి, భవిష్యత్తు గొప్పగా తీర్చి దిద్దుకోనగలము, మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారిగా గౌరవించి గ్రహించడమే ఆలస్యం అని తెలియజేసుకోనుచున్నాను. తమరికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు

                                                                సమన్వయ దృష్టి 


                గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, అంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత    మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయగలరు.  


                     ఎండా కాలం వచ్చినది,  ప్రజలను ప్రశాంతంగా పరిపాలించ వలసిన కాలం మరియు, ఇప్పుడు నూతన యుగం కూడా మా  ద్వారా వచ్చినది, ఇప్పడు మనం జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనలో ఉన్నాము ,  పాలన మా మనసు ద్వారా  ప్రారంభం అయ్యి, సమాజాన్ని ధర్మంతో తీర్చి దిద్దడానికి అందుబాటులో ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                 మేము ఇప్పటికి 200 మంది సాక్షిగా గంటనరలో 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించిన వాక్ చిద్విలాసం నియంత్రించబడి, దివ్య ఘన సాంద్ర ప్రభావంగా యావత్తు మానవజాతికి అధుతుంది, అందుకు మమ్ములను ఒక ప్రత్యెక బృదంలోకి తీసుకొని గ్రహించగలరు,  మేము మొత్తం కాలాన్ని భవిష్యత్తుని సమీక్షించి  మొత్తం పరిస్తితిని తెరమీద ప్రజలకు  చూపి నడపగలము, రాబోవు  50 సంవత్సరాలు కాలాన్ని సమీక్షించి  అందులో మన ఆయుష్షు ప్రామాణాలు కూడా, చూసుకొని దివ్యగా యోగాత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించండి.  మేము మిమ్ములను గాని మరి ఎవరినైనా ఎవరి ముందు ఏమైనా తిట్టినట్లు మాట్లాడితే అది తాత్కాలికమే అది కూడా అ  వ్యక్తి ఏదో రెచ్చగొట్టినట్లు  మాట్లాడిన తీరు ప్రకారం, మాట్లాడిన పరిస్తితి, ఎదుట వారు మనసులో అనుకొన్న మాటలు కూడా  మాకు వినపడడం. వారు ఉపయోగించ రాని పదాలు వాడడం వలన, మేము కూడా అవి  తీసుకొని మాట్లాడిన పరిస్తితిలో మేము సీరియస్, మాట్లాడినాము గాని, మేము సహజం చాల శాంతి ఓర్పు ఉన్నా వ్యక్తులము , మీ వంటి పాలకులు విశాలంగా ప్రవర్తించకపోతే, మాకు ధర్మం దెబ్బ తింటున్నది అని పించి, కచ్చితంగా  తీసుకొంటాము, మాలో గొప్పతనం ఏమిటి  అంటే కచ్చితం గా తెసుకోవడం, మాలో బలహీనత కూడా కచ్చితంగా  తీసుకోకపోవడమే అని గ్రహించండి, కాలం తో ముడి పడిన  మా జీవితమును, విశాలంగా గ్రహించుటకు ఒక   చోట   కొలువు తీర్చుకొని గ్రహించగలరు, మమ్ములను పండితులు మేధావులు గ్రహించి తెలుసుకోవడం వలన  మా జీవితం ఒక దివ్య ఆదర్శం గా అందరికి అందుతుంది అని గ్రహించండి.  


                                     కొన్ని నెలలలొనే, మెల్లగా   సంవత్సరాలు సమీక్షించి  మొత్తం భవిష్యత్తు ఆలోచన రూపం లో తెరమీద ప్రజలకు తెలియజేసి  అప్రమత్తం చేయగలమని, మన జీవిత కాలంలో వీలు అయినంత విశాలత గొప్పతనం అనగా చావు , పుట్టుకల అంతర్యం  తెలుసుకొని, అప్రమత్తం చెందగలము.     కాలం ధర్మం మా మనసులో చేరి ప్రకటించిన తీరు ప్రకారం అప్రమత్తం చేయుచున్నాము, మా పై ప్రత్యెక బృందం మరియు ఎస్కార్ట్ నియమించి మమ్మూలను  ఒక విశాలమైన  ప్రాగణం లో  కొలువు తీర్చి గ్రహించగలరు, 30-40 మంది మేధావులు సమక్షంలో మమ్ములను తాత్కాలిక రాజ మందిరం లో కొలువు తీర్చండి, రాజధాని భూములు, ఇతర భవిష్యత్తు అన్ని చక్కగా వేల పేజీలా సమాచారం పవర్ పాయింట్ చేయించి  విస్తారం గా ప్రజలకు వివరించగలము, కాపుల రిజర్వేషన్స్  గూర్చి ఇతర సమాజంలో ప్రతి ఒక్కరి స్వేఛ్చ, గొప్పతనం గూర్చి, తెలియజేసి,    భవిష్యత్తు గొప్పగా తీర్చి దిద్దుకోనగలము, మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారిగా గౌరవించి గ్రహించడమే ఆలస్యం అని తెలియజేసుకోనుచున్నాను. తమరికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు 


           

     తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, maharajashrishri.blogspot.in 
9010483794                                      



                                  

No comments:

Post a Comment