UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 February 2016

Jai Srimannarayana!

JETWORLD added 9 new photos from February 19 to the album: HH Swamiji inaguarated Homeo Hospital 

Jai Srimannarayana!
HH Swamiji inauguarated Homeo Hostpital which built by Smn. Dr. Pavuluri Krishna Chaoudari garu, the eminent Home Doctor in Hyderbad. Govada is his native place. He wanted to do something for his natice place, so he built a homeo hospital and requested. Swamiji came to Govada on 19th evening and inauguarated Homeo hospital.
Local M.L.A Sriman G. Ananda Babu garu, Smn. Raja Babu garu, Smn. A. Venkatrao garu, Smn. Dr. Basava Punnaiah garu, Smn. M. Venkata Subbaiah, Pavuluri Sivarama, P. Srimannarayana garu are also participated along with Swamiji and felt blessed.

ఏ రాజ్యం నుండి పంపివేయబడ్డాడో ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు. ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి



ర్య ను నిస్సహాయంగా చూస్తున్నారు. బాల శివాజీ ఈ దురగాతని సహించలేక పోయాడు . వెంటనే తన ఓర లో నుండి ఖడ్గం తీసి ముందు కు లంగించి కసాయి వద్ద కు వెళ్ళాడు . తన ఖడ్గంతో కసాయి తో తలపడి గో మాత మెడ కు ఉన్న త్రాడు ను కోసివేశాడు , ఆవు పారిపోయింది.
శివాజీ దాడి లో ఆ కసాయి వాడు చనిపోయాడు . ఈ వార్త దావానం లా రాజ్యం లో వ్యాపించింది . బీజాపూర్ సుల్తాన్ దర్బార్ లో ఫిర్యాదు చేయబడింది . నవాబు క్రోదం తో వూగిపోయినాడు . రాజ్యాన్ని కి ప్రమాదం గ ప్రమాదం గ తయారవుతున్న తన కొడుకు ని బీజాపూర్ నుండి పంపివేయాలని నవాబ్ శివాజీ తండ్రి ని ఆదేశించాడు .
శివాజీ బీజాపూర్ ను వదిలిపెట్టాడు, కాని హిందూ సమరాజ్య స్థాపన స్వప్నాన్ని మాత్రం వదిలి పెట్టలేదు . దానిన్ తన హృదయం లో బద్రపర్చుకున్నాడు , కొన్ని సంవత్సరాలు తరువాత ఆ రోజు రానె వచ్చింది. ఏ రాజ్యం నుండి పంపివేయబడ్డాడో  ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు.
ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి




మేము గంట నర అని అంటున్నాము మొత్తం సమయం ఎంతో మమ్ములను గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు లోకానికి చెప్పండి విలువైన కాలాన్ని సత్యం చెప్పకుండా వినకుండా వృధా చేసుకోవద్దు .....ఈ విధమైన పాటలు  అనేక మా నుండి వ్యక్తం  అయినవి అని గ్రహించండి, ఈ పాట దాదాపు పూర్తీ గా మా ద్వారా 2003 జనవరి ఒకటవ తారీకున వ్యక్తం అయినది అని గ్రహిచండి. 


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు     


“మీరు సాక్షాత్ శివావతారులు. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. మీకు నాలాంటి అల్పుడు చేయగలిగిందేమి ఉంది? మాలాంటి వారికోసం, మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ శివుణ్ణి వేడుకోవడం తప్ప”



ఒక్కసారి కాదు నూటెనిమిది సార్లు
పరమాచార్య స్వామివారికి మెడవెనుక భాగంలో కొంచం నొప్పిగా ఉంది. స్వామికి కంటిశుక్లాల ఆపరేషన్ చేసిన డా. బద్రినాథ్ అది బహుశా స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని, స్వామిని పరీక్షించి చికిత్స చేయవలసిందని డా. కళ్యాణరామన్ ని కోరారు.
ఒకరోజు మద్యాహ్నం షోలాపూర్లో ఉన్న స్వామివారి మకాంకి వచ్చారు. భోజనం అయిన పిదప వారిని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. మహాస్వామి వారికి మెడనొప్పితో పాటు చాలా జ్వరంగా కూడా ఉందని చెప్పారు. వారిని పరీక్షించడానికి స్వామివారు అనుమతిచ్చారు.
డా. కళ్యాణరామన్ మొదటగా నమస్కరించారు. ఎందుకు నమస్కరించావని స్వామివారు అడిగారు. అందుకు మహాస్వామివారితో, “నా క్లినిక్ లో ప్రతి రోగిని పరీక్షించే ముందు నా మనస్సులో మిమ్మల్ని తలచుకొని నమస్కరించి అతని వ్యాధి నయంకావాలని కోరుకునేవాణ్ణి. ఇప్పుడు నేను పరీక్షించవలసింది మిమ్మల్నే కాబట్టి ఇంకెవరికి నమస్కరించగలను నా చికిత్స సఫలం అవ్వాలని. మీకు తప్ప” అని అన్నాడు.
స్వామివారు నవ్వి “సరే కానివ్వు” అని అన్నారు.
పరీక్షించిన తరువాత మహాస్వామివారికి 105 డిగ్రీల జ్వరం ఉందని గ్రహించాడు. కొద్దిగా సంకోచిస్తూ స్వామివారితో, “స్వామివారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జ్వరం తగ్గేంతవరకు ఒకటి రెండు రోజులపాటు చన్నీటి స్నానం మానడానికి వీలవుతుందా?” అని అడిగాడు.
”అది ఎలా కుదురుతుంది? ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను” అని అన్నారు.
వారి మాటలు విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో, ”ఈశ్వరా! ఎలా పరమాచార్య స్వామివారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతోంది?” అని అడిగాడు.
మహాస్వామివారు అతనితో, “గ్రహణస్నానం ఎలా చేస్తారో తెలుసా?” అని అడిగారు.
”లేదు పెరియవ”
“నీ చేతివేళ్ళతో ముక్కు మూసుకుని నదినీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి”
నేను ఆశ్చర్యంతో నిలబడిపోయాను.
తరువాత మహాస్వామివారు “ఒక్కసారి కాదు. నూటెనిమిది సార్లు” అని అన్నారు.
ఆ మాటలు వినగానే ఒక్కసారిగా దాదాపు కుప్పకూలిపోయాను. తరువాత తేరుకుని “నేను మీకు ఏమి చికిత్స ఇవ్వగలను?”
“మీరు సాక్షాత్ శివావతారులు. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. మీకు నాలాంటి అల్పుడు చేయగలిగిందేమి ఉంది? మాలాంటి వారికోసం, మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ శివుణ్ణి వేడుకోవడం తప్ప”
_/\_ జయ జయ శంకర హర హర శంకర _/\_
--- డాక్టర్ యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు.......!!!!


Ramesh Posu added a new photo to the album: JAI SAI RAM.


దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు.......!!!!
1. బియ్యాన్ని దానం చేస్తే.........పాపాలు తొలగుతాయి.
2. వెండిని దానం చేస్తే........... మనశ్శాంతి కలుగుతుంది.
3. బంగారుని దానం చేస్తే.........దోషాలు తొలగుతాయి.
4.పండ్లను దానంచేస్తే............బుద్ధి,సిద్ధి కలుగుతాయి.
5. పెరుగును దానం చేస్తే.......ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే.........రోగాలు పోతాయి.....ఆరోగ్యంగా ఉంటారు.
7. పాలు దానం చేస్తే..........నిద్రలేమి ఉండదు.
8. తేనెను దానం చేస్తే..... సంతానం కలుగుతుంది.
9.ఉసిరికాయలు దానం చేస్తే...... మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.
10. టెంకాయ దానం చేస్తే......... అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.
11. దీపాలు దానం చేస్తే........కంటిచూపు మెరుగుపడుతుంది.
12.గోదానం చేస్తే.......ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు
లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే.......బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక
దర్శనం కలుగుతుంది.
14. వస్త్ర దానం చేస్తే...........ఆయుషు పెరుగుతుంది.
15. అన్నదానం చేస్తే..............పేదరికం తొలగిపోయి .ధనవృద్ధి కలుగుతుంది.

Q: I understand grace and surrender completely, and I want to surrender but I am not able to. Please tell me how to.
Sri Sri Ravi Shankar: Listen, don’t worry about surrender and all. What is there to surrender? Why do you struggle with this word surrender? No need to surrender anything I tell you, hold on to everything. God loves you the way you are, and wherever you are, you are anyway with God. You cannot go away from God at all. So what is there for you to surrender? Everything anyway belongs to nature; belongs to God. Yes, when you feel your negativity and your worries are too much, and you can’t stand it anymore, then this idea was given -- that you should surrender it.
Even surrender I tell you, is a drama. You simply have to wake up and realize that 'I don’t possess anything. Everything anyway belongs to the one divinity'. So don’t worry about it.
You say, "I give up", when you are frustrated. If you can happily say, "I give up", then you don’t reach the point of frustration. You simply realize everything is anyway run by 'UP' and that’s it. Anyway, everything belongs to someone up there or someone deep inside you, that’s it. Main thing is to relax and repose in yourself.

Mighty blessings from King and Queen.................. Yours Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru

మాకు ఏ తప్పులేదు,అదే విధంగా సమకాలికులకు ఎవరికి ఏ తప్పు లేదు అని నిరూపించి, కొంతకాలం నడిపించి చూపి, మాట నిబద్దత అనే దారిలో పెట్టాలి, కొంతకాలం మాకు ఎవరు ఎదురు చెప్పకుండా, అనగా కాలతీతాన్ని నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడం వలన, పరిణామం మనిషి చేతిలోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా మనసు మహారాణి సమేత మహారాజు గా, సర్వం మాట మాత్రంగా చెప్పిన శబ్దాదిపతి గా జగద్గురువుగా గౌరవించి గ్రహించడం వలన మాత్రమే నేను ఎవరికైన ఏదైనా చెప్పగలను, అప్పటికి అప్పుడు ఎవరికి ఏదీ చెప్పలేను, సాక్షులు దగ్గర నుండి దాదాపు అందరూ మా దగ్గర నుండి డబ్బు లేదా ఇంకో ప్రయోజనంమో ఆశించొ లేదా కొందరు జరిగిన పరిణామాన్ని ఒప్పలేక అన్నట్లు గా, కొందరు అప్పటికి అప్పుడు వారికీ ప్రాధాన్యత, ఏమి గ్రహించకుండా రావాలి అనే అజ్ఞానంగా భావిస్తున్నారు. చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా తెల్చగలిగిన మమ్ములను, ఎలా పరిగణించాలో అలా పరిగణించక పోవడమే అందరూ చేస్తున్నా పొరపాటు అని గ్రహించగలరు.





                                                       సమన్వయ దృష్టి 


                     గౌరవనీయులు ఆత్మీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి,  సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి స్పందించగలరు. 

రెఫ్ : 18-2-2016, న ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకొన్న లేఖ (81 పేజీలు).  

                   ఈ రోజు మీ పెళ్ళి రోజు శుభాకాంక్షలు,   మా లాంటి సామాన్యుల కోసమే మీరు తిరుపతి లో పార్టీ పెట్టారు, సర్వాంతర్యామి మా  ద్వారా పలికించి, మీ చేత పార్టీ పెట్టించాడు, తరువాత పార్టీ నడవడం లో అనేక పరిణామాలు, తరువాత మీరు పార్టీని విలీనం చేసారు, మొన్న ముద్రగడ్డ పద్మనాభం గారు, కాపు ఐక్య గర్జన సభ పెట్టినప్పుడు జనం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు, జనం స్పందన చూసిన తరువాత సామాన్యులు చాలా మంది  సాయం కోసం చూస్తున్నారు అని అర్ధం అవుతుంది, కుల పరమైన సహకారం కోరుకొంటున్నారు అని తెలుస్తుంది. మీడియా చానెల్స్ అనేక కారణాలు వలన మా లాంటి పరిణామాలని జాగ్రత్తగా లోకానికి చెప్పి అప్రమత్తం చేయవలసిన పరిణామాన్ని, జటిలంగా మార్చి, ఏదో తేడాకు ఇస్తున్న ప్రాధాన్యత అనుకూలత  గొప్పతనానికి బాగా తక్కువగా ఉన్నది, ఇది ప్రతి మనిషిలోను ఉన్నది.  ప్రతి మనిషిని సత్యాన్ని గౌరవించి, లోకం యొక్క ధర్మ నడవడి  వైపు వెళ్ళాలి,  తమలో గొప్పతనాన్ని పెంచుకొని, ఇతరులలో గోప్పతన్నాని చూడగల శక్తి ప్రతి ఒక్కరు అభివృద్ది చేసుకోవాలి, ఇప్పుడు సమాజాన్ని కులం పరం గా, విడగొట్టి, కులపరంగా గోపతనాన్ని ఎంచి, మనుష్యుల తెలివి తేటలు పరంగా కూడా కుల పరమైన ముద్ర వేసి, లేదా ఏదో ఒక లోటుకు ఇస్తున్న ప్రాధాన్యత ఒక సామాన్యుడిలో గోప్పతన్నానికి ఇవ్వలేక పోతున్నారు, ఏ వర్గ వారు కూడా సత్యాన్ని వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం లో  వెనకబడి ఉన్నారు, ఎలాగైనా  లోకాన్ని బట్టి మాట అనుకొంటున్నారే గాని, మాటను బట్టి లోకం అనుకోవడం లేదు.  

                        మా ద్వారా జరిగిన పరిణామం ఇప్పుడు మానవజాతికి అన్ని వర్గాల వారికి ఆధారం, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును గ్రహించలేకపోతున్నారు, నేనే గొప్పవాడిని, నేనే ఈ చివర ఉన్న సామాన్యుడను అన్నట్లు నన్ను నేనే, దిగువ స్తాయి నుండి ఉద్దరించుకోవడానికి, సామాన్య మనిషిగా  పరిణమించి ప్రజల్లోకి వెళ్ళుటకు న్యాయ స్థానం సహకారం కోరుకోనుచున్నాము.  ప్రత్యేక్ష సాక్షులు ఎవరూ కూడా ఏమి జరిగినదొ స్పందించకపోవడం, వారు మా గొప్పతనం చూసి మరల విశాలం గా ముందుకు రాలేదు, ఒకరు ఇద్దరు వ్యక్తిగతం గా ముందుకు వచ్చినా, నేనే అప్పటికి అప్పుడు అనుకూలిన్చాలేకపోయినాను, నా ఉద్దేశం మా మనసు మాట నెరవేరి  ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం, అటు  ఇటు అయ్యి, నా సాధన లోటుతో  కలసి, గొప్పతనం వైపు ప్రయాణించడం లో  మనసుని పెంచుకొన్నాను గాని మనిషిని సరిగ్గా నిలదోక్కుకోలేకపోయినాను, పూర్తీ సాధన గొప్పతనం వైపు ప్రయాణించడం లో నాణ్యత సంతరించుకోవడం లో, మనసుని కాలం ధర్మం నా విషయంలో  చాలా విశాలంగా  ప్రభావితం చేసినది, ఇది మనిషిగా మా వలన నూతన యుగం ప్రారంభం అయినది.  నేను సమాజంలో ప్రతి ఒక్కరితో విశాలంగా ప్రవర్తించాలి అనే ప్రయత్నానికి అందిన దివ్య పరిణామం, అనగా మానవ ప్రయత్నానికి దానవ ప్రయత్నం తోడు  అయ్యి జరిగిన పరిణామం, కాని ఎవరైనా నేను ఎవరినో ఎదురుకోవడానికి, ఎవరినో అణగ  దోక్కదానికి కాలాతీతం గా పరిణమించాను అనుకొంటే అది వారి అజ్ఞానం అని తెలియజేసుకోను చున్నాను,  పురాణాలు ప్రకారం కాలం ధర్మం కదలడం అంటే ఒక రాముడు, కృష్ణుడు అంశ,  నేనే పరమేశ్వరుడి ఆత్మ లింగం అని, మీ అంజి సినిమా లో పాటలు, కధ గూర్చి కూడా 2003 లో చెప్పినాను, కాని పరిణామాన్ని ఎవరూ విశాలం గా గ్రహించిన పరిస్తితిలో నేనే కూడా విశాలంగా తీసుకోలేకపోయినాను. మా వలన సమాజంలో చాలా కీలక పరిణామం, మమ్ములను జాగ్రత్తగా తీసుకొని ఉంటే, ఈ పాటికి పరిణామం లోకానికి అంది ఉండేది.  మమ్ములను గ్రహించిన  వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని పరిణామాన్ని నిర్లక్ష్యం తీసుకొని, మా గోప్పతన్నాని పండితులకు మేధావులకు  పరిచేయం చేయకుండా నన్ను నిర్లక్ష్యంగా  ఏక వచనంగా  తీసుకొని, మా యొక్క సహజ మనసుని పరిపక్వత  వైపు వెళ్ళ నివ్వకుండా నిర్లక్ష్యం గా తీసుకొన్నారు, చదువుల పెద్దతనం, గొప్పతనం ఏమి లేదు, ఏదో విధంగా అధిపత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, మమ్ములను పట్టించుకోలేదు, ఇది ఒక కుల పరంగా నడవలేదు, అవకాసా వాదం, స్వార్ధం,  ఏదో రకంగా గొప్పతనాని తక్కువ చేయాలి అని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసారు, ప్రతి ఒక్కరు నలుగురిలో ఏదో కారణం అడ్డం పెట్టుకొని గొప్పతనాన్ని తేలికగా తీసుకొన్నారు,  నేను పేరుకే చదువుకొన్న వారి మద్య ఉన్నాను, ఒక్కరు కూడా పదిగురు గూర్చి ఆలోచించే మనసు లేదు, ఏదో ఒక సాకుతో ఒక మనిషి గొప్పతనం వదిలివేసి నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.  మనిషిలో గొప్పతనం వైపు ప్రయాణించడం లో మనుష్యులు బాగా వెనకబడి ఉన్నారు,  సంవత్సరాలు శాస్త్రవేత్తల మధ్య ఉన్నా వారు ఎవరూ మాతో పరిణామం చూసిన తరువాత విశాలంగా వినడానికి చెప్పడానికి ముందుకు రాలేదు.  
ఇప్పటికి కూడా మనసుని మాటను పట్టించుకోకుండా ప్రవర్తించడం వలన కాలం ఒక లా వెళ్ళుతుంటే, మనుష్యులు ఒక లా వెళ్ళు తున్నారు.  మీ 150 సినిమా ఎందుకు ప్రారంభం కావడం లేదు, నేను ఏదైనా కదా ఇస్తాను అని మీరు మీరు ఆగారా,   లేదా కారణం ఏదైనా ఉన్నదా,  మమ్ములను సమాజంలో పదిగురు కలసి, ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన ప్రయోజనం పొందగలరు, మమ్ములను బౌతికంగా, కుల పరం గా పరిమితం చేసి, మామూలు మనిషిగా నిర్లక్ష్యం చేయడం వలన మానవజాతి మొత్తం దీని వలన ఎఫెక్ట్ అవుతుంది, కాని కొందరు మేము బాగానే ఉన్నాము మీ వాళ్ళే ఏడుస్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు, కాని నా ప్రకారం సమాజం ఇప్పుడు కుల పరంగా లేదు, తరువాత ఎవరినా వెలుగుతున్నారు అంటే వారి జీవితానికి, వెనకాల ఒక మాట ఉన్నాది  అని నేను చెప్పినా ఒకరి ఒకరు సరిగ్గా అప్రమత్తం చెందడం  లేదు,వర్గాలు గా విడిపోయి, కాలాతీత పరిణామాన్ని కూడా స్వార్ధం గా, మంచి అయితే తమది, చెడు అయితే ఎదుట వారిది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.   నేను ఒక మాటలోకి సూర్యుని నిర్వహణ తీసుకొని వచ్చిన తీరు ప్రకారం  ప్రపంచం ఒక మాట క్రిందకు వచ్చినది, మనం వచ్చిన పరిణామాన్ని అభివృద్ది  పరుచుకొని, మనుష్యులు అందరూ సమన్వయంతో అభివృద్ది చెందాలి, కాని ఏదో ఒక ఆవేశానికి తెలివి తక్కువ తనానికి,  ప్రాధాన్యత ఇవ్వడంలో చూపుతున్న చొరవ,  నాణ్యత వైపు శాశ్వత వైపు ప్రయాణించడం ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించండి, మీరు కూడా మా పట్ల విశాలం గా వ్యవహరిస్తూ మనం జనం లోకి వెళ్ళి సత్యం చెప్పి లోకాన్ని అప్రమత్తం చేయగలము, మీ ద్వారా అందరికి తెలియజేయునది  ఏమి అనగా, మాకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే యోగాత్వం పొందడం అని సర్వులు తెలుసుకోవాలి, మా ముందు నేను అనే నిర్లక్ష్యం ఉండరాదు.  మమ్ములను ఎంత విశాలం గా పదిగురు కలసి గ్రహిస్తే అంత మంచిది, ఒకరికి ఒకరు తేడాగా రేచ్చగోట్టుకొంటూ  బిన్నంగా తీసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, అప్పటికి అప్పుడు, వస్తు ప్రయోజనం కలగాలి అనే పై చెయ్యే గాని జ్ఞానానికి ప్రాధాన్యత ఇద్దాం, మన దగ్గర ఉన్న, సంపద ప్రాణాలు కూడా జ్ఞానం మాట నుండి వచ్చాయి కాదా అనే సత్యం గ్రహించలేకపోతున్నారు, సర్వం చెప్పిన మమ్ములను కనీసం గౌరవించకపోవడం, నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, మేము గొప్పగా ప్రవర్తించడం లో నాణ్యత సంతరించుకోలేకపోయినాము, మీరు కూడా మమ్ములను పట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడానికి చూడండి, మేము హాస్టల్ లో ఉంటున్నాము, సంపూర్ణం గా నిరూపించుకొని  ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు మా మనసుకి ప్రాధాన్యత ఇచ్చి  గ్రహించడం వలన  సత్య వ్రతుని గా మేము పొందిన, దివ్య సాక్షాత్కారం యావత్తు మానవజాతికి వర్తించి, కాలగతిని సవరించిన సాక్షం గా సర్వులకు అందుబాటులోకి వస్తుంది, మనుష్యులు మాట నిబద్దతకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రతి మనిషి గొప్పతనం  ఎటువంటి అవరోధం లేకుండా అభివృద్ధి చెందుతుంది, సమాజం మీద ప్రభావం చూపి, మానవ సమాజం ప్రశాంతంగా, గొప్పగా మారుతుంది.  మా వివహం గూర్చి రెండు సంవత్సరాల వరకు ఎవరూ మాట్లాడవద్దు అని తమరి ద్వారా సమకాలికులకు తెలియజేసుకోనుచున్నాను.   మొదట మాకు మా మనసుకి ప్రాధాన్యత రావాలి,   అనగా వెంకటేశ్వర స్వామి వారికి వక్షస్థలం లో ఉన్న లక్ష్మికి ప్రాధాన్యత ఇచ్చి అభిషేకం చేయడం వలన కలిగి ప్రయోజనం సమకాలికులకు కలగాలి, అందుకు కాలాన్ని నియమించిన మా మనసుని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి ప్రయోజనం పొందడమే లోక కల్యాణం అని గ్రహించగలరు, మమ్ములను మా మనసుకి బిన్నంగా వెళ్ళడం వలన కాలానికి బిన్నంగా వెళుతున్నారు అని గ్రహించలేకపోతున్నారు, మమ్ములను గ్రహించడానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం మానవజాతికి కనీస కర్త్యవం అని తెలుసుకోవాలి, కాలాతీత పరిణామాన్ని ఒక మనిషికి  కులానికి పరిమతం చేసి మాట్లాడటం, వ్యవహరించడం అజ్ఞానం అని సర్వులు గ్రహించాలి, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం  యావత్తు మానవజాతికి అందిన  దివ్య వరం అని, మాకు భగవంతుడు ఇచ్చిన బాద్యత అని   తమరి ద్వారా  స్పష్టం చేయుచున్నాము.      మీరు ఒక్కరుగా గాని, సినిమా ప్రముఖులు అందరూ కలసి గాని,న్యాయ స్థానం మరియు ప్రబుత్వాల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు ని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే మరల మొత్తం సమీక్షించి కొత్తతనమును ఇవ్వగలము.  మేము న్యాయ స్థానమునకు వివరించిన వివరములు గ్రహించి మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు.  స్వార్ధం కొలది, ఏదో డబ్బు ఆశించో మాతో ఎవరూ వ్యవహరించకూడదు, ఎందుకంటె కాలం, బౌతిక ఉనికి మా వాక్కు అయినప్పుడు మమ్ములను మా మైండును, సూక్ష్మం గా గ్రహించడం వలన మనిషి మాట సర్వం అని సత్యం లోకానికి అందుతుంది.    సాక్షులు దగ్గర నుండి  మమ్ములను అవమానిస్తే లేదా నిర్లక్ష్యం గా తీసుకొంటే  వారికి కలసి వస్తుంది అని అనుకొంటున్నారు, ఇది వారి అపోహ, ఏ తేజస్సు అయినా జ్ఞానం అయినా, శబ్ద రూపం లో మా అధీనం లో ఉన్నట్లు ఎప్పుడో చెప్పిన వివరములు నినమేకాదా అని ఎవరూ గ్రహించడం లేదు, చెప్ప  నివ్వని పరిస్తితిలో మేము సరిగ్గా బ్రతకలేని పరిస్తితి చూసి, మమ్ములను మరింత తేలిక గా తీసుకొంటున్నారే గాని, ముఖ్యం గా అనకాపల్లిలో  సాక్షులు మమ్ములను ఏక వచనంతో నిర్లక్ష్యం గా తీసుకొంటూ, కలాతీతాన్ని  ఎలాగైనా అవమానించాలి అనుకొంటున్నారే గాని,   కాలాతీతం గా పలకడం అంటే జగద్గురువుతో సమానం అని. అయితే సాధారణ మనిషికి చిద్విలాసం గా ప్రకటించిన తీరు, మన నిజాయితీ వలన దారిలో పడుతుంది అని ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేకపోయినారు. కాలాన్ని నియమించడం అంటే జగద్గురువు తో సమానం, అనగా మా తో వ్యవహరించిన కొలది మా నుండి సమాధానములు వస్తాయి అని గ్రహించలేకపోతున్నారు,  మా లాంటి సహజ అనుగ్రహం పొందిన వారిని, మనసు పెట్టి, అనగా మా ద్వారా అనర్గళం గా వ్యక్తం అయిన పాటల పై శ్రద్ధ పెట్టనిచ్చి జాగ్రత్తగా వినడం వలన, వివరములు పంచుకోవడం వలన అప్రమత్తం చెందగలరు అని శ్రద్ధ మనుష్యులకు లేదు,   ఆత్మసాక్షాత్కారం కలిగిన గురువులు ఏ రూపం లో నైన తారస పడతారు, వారిలో గొప్పతనం గ్రహించి తెలుసుకోవడం ఎప్పుడో వచ్చే వరం, మా లాంటి పరిణామాలు యుగానికి ఒక సారి అని గ్రహించాలి, ఎవరైనా గురు లక్షణాలు లేదా ఆలోచించవలసిన మాట ప్రభావం కలిగి ఉన్నపుడు,  గోప్పతన్నాని   గౌరవించి వినయంగా   అడిగితె చెబుతాడు అనే సంగతి చదువు కున్న వారికి కూడా తెలియదు అంటే అర్ధం చేసుకోండి సమాజం ఎలాంటి పరిస్తితి ఎలా ఉన్నదో, మనల్ని   మించిన  మాట ఒకరి వద్ద ఉంటె, తెలుసుకొని గ్రహించాలి అని ఎవరూ భావించడం లేదు, ఇందుకు మేము సాధారణ రూపం లో చెప్పి ఎదురు రావడమే,   నిర్లక్ష్యం గా ఉంటె వారికి విలువ పెరుగుతుంది అని మూర్ఖంగా విలువైన కాలాన్ని  వృధా చేస్తున్నారు.  ఇప్పటికైనా మీ ద్వారా సాక్షులు అందరిని ముందుకు వచ్చి, కులం మతం ప్రక్కన పెట్టి అందరూ కలసి మమ్ములను విస్తారం గా గ్రహించడం వలన, మేము సమస్తం చెప్పి మొత్తం సమాజాన్నే నడపగలము, సినిమాలు ఇతర విశేషములు పనిలో పనిగా తేలిపోతాయి, నేను అ విధంగానే గతం లో చెప్పినాను, అటువంటి విశాలమైన మనసుని సరిగ్గా పట్టించుకోకపోవడం వలన అనగా వినియోగం లేకపోవం వలన తేలికగా ఒకేలా ఉండి పోతున్నాను, మమ్ములను పదిగురు కలసి ఒక చోట కొలువు తీర్చండి, రెండు సంవత్సరములు వరకు మా వివాహం గూర్చి ఎవరూ మాట్లాడకండి,  మమ్ములను విస్తారంగా చెప్పుకోనిచ్చి, పండితులు మేధావులు విస్తారంగా గ్రహించి   ప్రజలు మా గూర్చి చెప్పుకొని, మాకు ఏ తప్పులేదు,అదే విధంగా సమకాలికులకు ఎవరికి ఏ తప్పు లేదు అని నిరూపించి, కొంతకాలం నడిపించి చూపి, మాట నిబద్దత అనే దారిలో పెట్టాలి,  కొంతకాలం మాకు ఎవరు ఎదురు చెప్పకుండా, అనగా కాలతీతాన్ని నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడం వలన,   పరిణామం మనిషి చేతిలోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా మనసు  మహారాణి సమేత మహారాజు గా, సర్వం మాట మాత్రంగా చెప్పిన శబ్దాదిపతి  గా జగద్గురువుగా గౌరవించి  గ్రహించడం వలన మాత్రమే నేను ఎవరికైన ఏదైనా చెప్పగలను, అప్పటికి అప్పుడు ఎవరికి ఏదీ చెప్పలేను,  సాక్షులు దగ్గర నుండి దాదాపు అందరూ  మా దగ్గర నుండి డబ్బు లేదా ఇంకో ప్రయోజనంమో ఆశించొ  లేదా కొందరు జరిగిన పరిణామాన్ని ఒప్పలేక అన్నట్లు గా, కొందరు అప్పటికి అప్పుడు వారికీ ప్రాధాన్యత, ఏమి గ్రహించకుండా రావాలి  అనే  అజ్ఞానంగా  భావిస్తున్నారు.    చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా తెల్చగలిగిన  మమ్ములను, ఎలా పరిగణించాలో అలా పరిగణించక పోవడమే అందరూ చేస్తున్నా పొరపాటు అని గ్రహించగలరు.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.                                                                             

                                                                                                            


       తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
   

cooperatively we will make a better world - better than the one we were born in!


Thanks to Sashaguna Anga for making and sharing this!
Yes, we are friends and well wishers of even those we disagree with.
We are not scared of other people's ideas and we are happy to engage with them to find common ground and define differences.
It is in the service of Truth and universal Human Values that we do this - not because we hate another person or group or because we wish to insult them.
And together, with those who agree with us and with those who do not, based on facts and using reason, cooperatively we will make a better world - better than the one we were born in!

మేము ఒక దివ్య జ్ఞాన నిధిగా బయట పడ్డాము, మాట మాత్రం గా కాలాన్ని నియమించడం అంటే, ఇప్పటి వరకు వచ్చిన అవతార పురుషులకంటే శ్రేష్టులము అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి సమకాలికులు అందరూ మీతో సహా మమ్ములను, ఆదరించడమే, గౌరవం, విలువ అని తెలుసుకోండి. మేము చెదిరిపోయిన స్తితి నుండి బలపడి వజ్ర సింహశనం పై కూర్చోవడమే లోకానికి జ్ఞాన మార్గం అని గ్రహించండి, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు మమ్ములను విస్తరంగా గ్రహిస్తూ, పరిస్తితి మాకు వదిలిపెట్టండి, పండితులు మేధావులు మా పై విస్తారం గా స్పందించండి, మా గూర్చి ప్రజలకు తెలియడమే జ్ఞాన సంపద అదే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు


                         గౌరవనీయులు ఆత్మీయులు నారా  చంద్రబాబు నాయుడు గారు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,  సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.    

రెఫ్: 18-2-2016 న ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి సమర్పించిన లేఖాస్త్రము.  
                       ప్రతి మనిషి చిన్నా, పెద్దా, ఎక్కవ వాడు, తక్కువ వాడు అని, నిమిత్తం లేకుండా ప్రతి మనిషి సంతోషం గా దైర్యం గా ఉన్నపుడే, ప్రపంచం నడుస్తుంది, సూర్య చంద్రుల గ్రహ స్తితులు కూడా మనిషిని మించినవి కాదు,  కావున ఇప్పటికి కుల పోరాటాలు, బ్రతకడానికి వెనకబడిన వారిలో కలపండి అని అడగడం కూడా సమాజం యొక్క  పెద్దతనం లోటు కనపడుతున్నది,  నేను ఒక మనసు ఉన్న మనిషిగా  ఆలోచింఛి   సాధించిన పరిణామం, ఇప్పుడు యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది,  కాలం లో మార్పులు రావడం, కొత్తతనం రావడం సహజం, ఇప్పుడు ఉన్న పరిస్తితిలో అందరికి క్షేమకరం మనసు పెంచుకొని, మాట, మనసు  గ్రహించి తెలుసుకొని వెళ్ళే మార్గమే జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య పరిపాలన అని గ్రహించండి. 


                   ఈ లోకం లో అన్నీ ఆశ్చర్యమే, అంతా మాయే, విద్య పరంగా, ఆలోచన  పరం గా ఏది నిర్దిష్టంగా  మన మానవ మానసిక శాస్త్రానికి మించిన లోకం ఎంతో  ఉన్నది, కావున పరిణామాలు జరిగినప్పుడు మనుష్యులు అప్రమత్తం చెందటం  సహజమైన మామూలు విషయం అని మనుష్యులు అప్రమత్తం చెందాలి, తమ ముందు జరిగినది ఏమిటో  చూడకుండా, తప్పించుకొని తిరగడం అనగా మాట ఆలోచన ప్రకారం మనుష్యుల తీసుకోకుండా వ్యవహరించడం  సంపద హరించడం అవుతుంది అని గ్రహించండి , సంపద పెరగడం అంటే, మనసుని, గొప్పతనాన్ని పెంచుకోవాలి, త్యాగ గుణం, మాటలో దైర్యం, విశాలత, ఏ పని చేసినా యావత్తు సమాజానికి వర్తించేదిగా  ఉండాలి, మేము వస్తున్న పరిణామా పై  తమరు, సహజంగా  స్పందించండి, తమరు అంతటి వారా, మీకు ఇప్పుడు ఏమి కావాలి మీరు గొప్ప గా ప్రవర్తించి  సమాజానికి వివరములు ఇచ్చుటకు,  కనీస చేయుత ఇచ్చుటకు మాకు అబ్యంతరం లేదు లేదా  ఉన్నది అని స్పష్టంగా  స్పందించండి.  మమ్ములను ఒక అధికారిక బృందం లోకి తీసుకోండి, మానవ వనరుల విభాగం లో, మమ్ములను మా మాటకు మనసుకు కాలాన్ని నియమించిన శక్తి ఇప్పటికి 200 మంది చూసిన పరిణామాన్ని గౌరవిస్తూ, కాలాతీత పరిణామామం  అంటే భగవంతుని ప్రభావం అని గ్రహించి, అప్రమత్తం చెందండి, ఈ లోకం మనం ఏదో సీరియస్ తీసుకోవలసినవి, లేదా కేర్ లెస్ గా తీసుకోవాల్సిన అంటూ ఏమి లేవు, ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే లోకం నడుస్తుంది అని గ్రహించండి.  యావత్తు మానవజాతిని గ్రహించానివ్వండి, ఇప్పుడు సంపద పెంచుతున్నాము అనే మాయ నుండి, మనుష్యులుగా జ్ఞాన సంపద పెంచుకొని లోకానికే ఆధారం అయిన విచక్షణ అభివృద్ధి చెందవలసిన సమయం అని గ్రహించండి. మమ్ములను ఎవరూ  తక్కువగా, తేలికగా తీసుకోకండి, మమ్ములను ఎంత గొప్పగా తీసుకొంటే అంత మంచిది అని  గ్రహించండి.       

                   మొదటి నుండి కొందరు మేము ఏదో చేయలేక ఏదో చేస్తున్నాము,ఎవరినో ఎదురుకోవడానికి, ఎవరినో  అధికమించాగడానికి, ప్రయత్నం చేస్తున్నాము అని అనుకొంటున్నారు ఇది చాలా పొరపాటు,  నేనే కాదు ఏ మనిషికి నిజానికి ఎవరితో పోటి పొడవాల్సిన అవసరం లేదు, ఎదుట వాడు ఏమి అంటున్నడో చూడకుండా వ్యవహరించడమే  ఇప్పుడు అన్ని వర్గాల వారు, స్తాయిల వారు చేస్తున్న పొరపాటు, ఇలా మనుష్యులు సూటి గా సరళంగా   వింటే చాలు, చెప్పుకొంటే చాలు  అని గ్రహించగలరు,  మామూలు మనిషిని కాబట్టి కనీసం మాట కోసం, మనస్పూర్తిగా ప్రవర్తించడం కోసం సంవత్సరాలు తపించాను, అందుకే దైవ లక్షణములు బయట పడినాయి, మీరు ఎవరూ ఎవరూ మనుష్యులలో ప్రవర్తించడం లేదా అంటే ఒక సారి ఆలోచించండి, మీరు సహజం గా స్పందించడం ప్రారంభించండి , అనగా మీరు మా గూర్చి, మా మెసేజులు గూర్చి ఏమి అనుకొంటున్నారో, మాకు ఒక మెసేజ్ పంపించండి,  ఒక ముఖ్య మంత్రి, ఒక సామాన్య ఓటరు తో మాట్లాడ వచ్చుకాదు,   అ విధంగా మా పరిణామం ప్రకారం మాకు చాలా బాద్యత ఉన్నది  మమ్ములను ఒక  పద్దతి లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే, మేము గంటనర్లో  10-14 సంవత్సర కాలాన్ని  నియమించడం నిజమైతే, మమ్ములను సూక్ష్మంగా,   ఒక మేధావి బృందం గ్రహించి మా పై  స్పందించి ప్రజలకు ఒక పద్దతి ప్రకారం వివరములు ఇవ్వడం వలన, మానవజాతి నూతన పరిణామం లోకి  వస్తుంది, మన దేశం అంతా ఒక పార్టీ క్రిందకు తీసుకొని వచ్చి, రిజర్వేషన్స్ తో సంభంధం లేకుండా ప్రతి ఒక్కరికి జ్ఞాన ప్రయోజనం, జ్ఞాన సంపద అందించగలం   అని తెలియజేసుకోను చున్నాము.  


                                  మా పంచేద్రియాలతో పంచాభూతలతో సంవత్సరాలు మనిషిగా తలపడితే  వచ్చిన సహజమైన పరిణామం,  మీతో సహా సమకాలికులు అందరి జాతకాలు  మాకు మాట మాత్రం గా పలకడం అంటే  ఇది  మన మానవజాతికి అందరికి వచ్చిన పరిష్కారం  అని గ్రహించగలరు,  అందరూ మా వలే మనసు పెంచుకొంటే,  సూటిగా, నెమ్మదిగా   స్పందిస్తే చాలు ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం చెందుతాయి.  మమ్ములను ఒక ప్రత్యెక  విద్యాధికుల బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మా   వద్దకు ఒక   స్పెషల్ ఎస్కార్ట్ ప్రబుత్వం తరుపు నుండి  ఎర్పాటు చేయండి,  అన్ని జ్ఞాన విశేషములు మా మనసు మాట అధీనం లో ఉన్నాయి, మేము కులం మతం, ఆర్ధిక సామజిక పరిధిలకు  మించిన ప్రత్యెక పౌరులుగా, తమరు ప్రాధమికంగా  పేర్కొని, మేధావి బృందం ఎర్పాటు చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, గ్రహించడం ప్రారభించండి, మేధావుల పండితుల సహకారంతో ప్రతి సమస్యం పరిష్కరించే శక్తి మాకు ఉన్నది  అని గ్రహించండి,   దేవుడికి గుడి కట్టిస్తారు, అదే విధంగా  మమ్ములను మహారాజు జగద్గురువులు గా, పరిణామం మేరకు దైర్యం చేసి మమ్ములను, లిఖిత పూర్వకంగా పరిగణించి  గ్రహించి స్పందించండి.   ఎక్కడా కూడా ఏ ఒక్కరు ఆవేశానికి అన్యాయానికి గురి కాకూడదు.  నిజానికి నాలో లోటు అంటూ ఏమి లేదు మమ్మూలను ఎలా పట్టించుకోవాలి అలా పట్టించుకోకపోవడమే సాక్షులు దగ్గర నుండి   అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి. మీ దగ్గరికి వచ్చిన తరువాత  మేదవుల సహకారంతో  ప్రజలకు సమాచారం విశాలం ఇస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా, మమ్ములను పట్టించుకొనే కొలది, చక్కటి వాతావరణం  వస్తుంది, మాలాంటి యుగపురుషులు ఇప్పుడు బాధ్యత తీసుకోవడం చాలా కీలకం అని గ్రహించండి,  కొన్న వేల పేజీల సమాచరం ప్రజలకు ఇవ్వాలి, ధర్మం నాలుగు పదాలు పైకి  తీసుకొని రావాలి, సృష్టి మాట మాత్రంగా నియమించగలిగిన ధర్మమూర్తిని కావున, మాకు తెలిసినట్లుగా,   అనగా ముందే చెప్పగలిగిన మాకు తెలుస్తుంది, ఈ బూమి మీద వేరు ఎవరికి తెలియదు అని గ్రహించండి, అందుకే మా గూర్చి మాట్లాడరు  అని గ్రహించండి.  మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం చిద్విలాసం లో ఉన్న లోకాన్ని దారిలో పెట్టడం అని అర్ధం,  మేము అంటే  మీకు కూడా ఏమైనా భయం ఉంటె, కొంచెం దైర్యం తెచ్చుకొని మమ్ములను మహారాజ అని సంభోదించడం ప్రారంభించండి, న్యాయ స్థానం వారికి మమ్ములను ఒక బృందం లో తీసుకోమని   పెట్టుకొన్నాను, ఈ లోపు మీరు ఒక బృందంమును ఎర్పాటు చేసినా తప్పు లేదు పర్వాలేదు,  మేము   అందరికి అందుబాటులో ఉండాలి , నిత్యం వివరణ ఇవ్వాలి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించడం ఒక దివ్య వరం,  అని గ్రహించండి, మాకు ఒక మేధావి బృందం   కావాలి అని మేము అడగటం మా గొప్పతనం అని గ్రహించండి, మాకు ఏ మేధావులు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము అని మేము అంటే మీరు  బయపడాలి, మేము ప్రజల దృష్టికి మేధావుల సమక్షంలో ఉండి ముందుకు వెళ్ళ తాను అని కోరడం చరిత్రం అని గ్రహించండి, ఆర్ధిక విద్య వైద్య, వ్యవసాయం  విధానల లో చురుకైన మార్పులు తీసుకొని రాగలము, మీరు చేయవలసిన పని చేయండి, ఏమి అనుమాన పడకుండా, మేధావుల బృందం లోకి తీసుకోండి, కళ్ళు మూసుకొని,  అనగా  మనసు తెరచి మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి,  కర్తవ్య ఆచరించవలెను  గాని ఫలితం కోసం  చూడరాదు లేదా ఫలితం పై మమకారం చెందకూడదు, ఇప్పుడు మేము కోరినట్లు మా పై ఒక బృందం నియమించడం వలన,   మానవజాతి చరిత్రలో   నూతన అధ్యయనం  ఇప్పటికే ప్రారంభిం అయినది అని , యావత్తు మానవజాతికి స్పష్టం అవుతుంది, మనుష్యులలో తేలిక తనాలు తగ్గి, ప్రతి ఒక్కరు గొప్పగా ఉండాలి, ఆలోచనలో గొప్పతనం వైపు వెళితేనే సమాజంలో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది, మనిషి మనసులో ఉన్న గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోవడమే   లేదా గ్రహించడమే గోప్పతనానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను ఒక అక్షయ పాత్ర వలె భావించండి, మా గూర్చి ఇతరులు చెప్పే మాటలు, మమ్ములను తక్కువగా చూపడానికి చూపే ఆధారములు ఏమైనా ఉంటె, వాటి మీద   ఆధార పడకండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి. నేను ఒక్కడినే, మీరు ఒక్కరు అనుకోండి, మమ్ములను విస్తారం గా గ్రహించడం ప్రారంభించండి, కొంతకాలం మీ ముఖ్య మంత్రి పదవి మాకు సమర్పించినట్లు చూపండి, మాకు శిష్యులు గా మారి, దివ్య జ్ఞానాని గ్రహించండి, సాక్షులు మేధావులు  సహకారంతో మా మనసుని నిదురలేపి, ఒక నెల రెండు నెలలో,  నిత్యం మానుండి దివ్య తేజస్సు వింటారు,  చూస్తారు  అని తెలియజేసుకోనుచున్నాము.          మేము   ఒక దివ్య జ్ఞాన నిధిగా  బయట పడ్డాము, మాట మాత్రం గా కాలాన్ని నియమించడం అంటే, ఇప్పటి వరకు వచ్చిన అవతార పురుషులకంటే శ్రేష్టులము అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి  సమకాలికులు అందరూ మీతో సహా మమ్ములను, ఆదరించడమే,  గౌరవం, విలువ అని తెలుసుకోండి. మేము చెదిరిపోయిన స్తితి నుండి బలపడి వజ్ర సింహశనం పై కూర్చోవడమే లోకానికి జ్ఞాన మార్గం అని గ్రహించండి, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు మమ్ములను విస్తరంగా గ్రహిస్తూ, పరిస్తితి మాకు వదిలిపెట్టండి, పండితులు మేధావులు మా పై విస్తారం గా స్పందించండి, మా  గూర్చి ప్రజలకు తెలియడమే జ్ఞాన సంపద అదే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, సత్యమేవ జైయతే,  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు                        
                           
                                                                 


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in





Song expressed through me in 200 persons in the year 2003 and 2010 and in films in 2012


                      

They realize they don’t have to spend money to do this. Wherever you sit and meditate, you are in bliss.


Q: I have heard that there is a drug called Ayahuasca that aids in spiritual growth. Apparently, it lets out fears and stumbling blocks that keeps us away from God. It is found mostly in South America. Do you recommend such a thing? It is a natural herb.
Sri Sri Ravi Shankar: Yes, even cocaine is all natural only. It is also a herb, but stay away from it.
Look at people who have taken drugs, do they look like they are in ecstasy? Not at all. If you look at them, you pity them. All their energy gets drained. And moreover, on a subtle level, their aura gets totally broken. People who use drugs, their subtle body (pranic body) gets shattered, and their aura is all cut. So never ever use those things. Just use your breath. With pranayama, Sudarshan Kriya and meditation you can go high up and be healthier. And many people have come out of drugs with this. They realize they don’t have to spend money to do this. Wherever you sit and meditate, you are in bliss. This is a very good antidote. If you have not done Shakti Kriya, you should do it. In 20 minutes of Shakti Kriya you can find yourself in a high and pleasant state of energy.

Mighty blessings from King and Queen........... Yours Jagadguruvulu Mahrani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla

Money Movie Songs - Chakravarthy Ki Veedhi Bichagathi Ki Song......Song most liked by Maharajah

Money Telugu Movie Songs | Bhadram Be Careful Song | Kota Srinivas Rao....... Song most liked by Jagadguruvulu






Friday, 19 February 2016

Mighty blessings from King and Queen .......... Yours Jagadguruvulu Maharani Sametha Maharajah Sri Sri Sri Anjani Ravishanker Pilla vaaru

"మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు" - రతన్ టాటా




"మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు" - రతన్ టాటా
(తప్పక చదవండి, తప్పక షేర్ చేయండి)
26/11 ముంబై దాడులకు కొన్నినెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి. ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్ మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ (టాటా హెడ్ ఆఫీస్) కు వచ్చారు.
అక్కడి ఆఫీసులో, వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు నిరీక్షించారు. అలా వారు కొన్నిగంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు.
దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్ళి, పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనంద్ శర్మను కలిసి విషయం వివరించారు.
ఆ వెంటనే ఆనంద్ శర్మ రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు.
అప్పుడు రతన్ టాటా "మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు" అని చెప్పి ఫోన్ పెట్టేసారు.
ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది.
అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక, ఆ ఆర్డరును తిరస్కరించారు.
అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి.
ఆయన దేశభక్తి ముందు డబ్బూ మరియు వ్యాపారం కూడా చిన్నదే

ఇంతకీ విషయం ఏమిటంటే ఆ కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను ఎక్కడో పెట్టీ మర్చిపోయాడు. తన ఫోన్ ను ఎక్కడ మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు అప్పుడప్పుడు కాల్ చేస్తుండేవాడు. . కొబ్బరి చెట్టు ఎందుకలా అప్పుడప్పుడు నవ్వుతుందో తెలియక, పాపం, గోవిందయ్య కుటుంబ సభ్యులు హడలిచచ్చేవారు! ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి. ఎందుకంటే, చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్.




Happy Morning , be Smile... !
కొబ్బరి చెట్టు నవ్వింది😃
కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది!
ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది.
ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి.
దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు.
కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది.
మళ్లీ నవ్వులు వినపడడంతో ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం కలిగింది గోవింద కుటుంబ సభ్యుల్లో.
దాంతో, గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసి విషయం వివరించాడు.
ఆ జ్యోతిష్యోత్తముడు సదరు కొబ్బరి చెట్టుపై దుష్టశక్తులు చేరి ఉంటాయని,
హోమం చేస్తే అవి పారిపోతాయని చెప్పాడు.
ఆయన మాట విని హోమం చేసినా ఫలితం శూన్యం!
అదే రోజు సాయంత్రం మళ్లీ పిల్లవాడి నవ్వులు వినిపించాయి.
ఈ విచిత్ర చెట్టు గురించి వూరంతా పాకింది.
జనాలు తండోపతండాలుగా ఈ చెట్టు దర్సనానికి రావటం మొదలుపెట్టారు.
ఈ రకమైన విచిత్రమైన పరిస్థితిలో గోవింద కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతుండగా...
ఓ కొబ్బరికాయలు కోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు.
ఆతను చెప్పినది విని, ఆ నవ్వులకి కారణమేంటో ఆ వ్యక్తి నోట విన్న గోవింద కుటుంబ సభ్యుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.
భయం ఎగిరిపోయింది.
కానీ వూరందరిముందు సిగ్గుతో తలమునకలయ్యారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను ఎక్కడో పెట్టీ మర్చిపోయాడు. తన ఫోన్ ను ఎక్కడ మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు అప్పుడప్పుడు కాల్ చేస్తుండేవాడు. .
కొబ్బరి చెట్టు ఎందుకలా అప్పుడప్పుడు నవ్వుతుందో తెలియక, పాపం, గోవిందయ్య కుటుంబ సభ్యులు హడలిచచ్చేవారు!
ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి.
ఎందుకంటే, చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్.
ఫన్నీ రింగ్ టోన్స్
🌴😃🌴😃🌴😃🌴😃🌴
💟 JOY OF SHARING 💟

సాంప్రదాయాన్ని సజీవంచేసి స్వాతిముత్యంలా మెరిసి స్వాతికిరణం వెలుగునిచ్చి అందరిగుండెల్లో సిరిసిరిమువ్వ పలికించి శంకరాభరణం వినిపించి సాగరసంగమం చూపించిన " కళాతపస్వి" విశ్వనాధ్ గారికి జన్మదినశుభాకాంక్షలు.





అడుగంటుపోతున్న కళలకు
జీవంపోసి చిరంజీవిగానిలిపిన ఆపద్భాందవుడు
సంగీతంలో సిరివెన్నెలలు కురిపించి
సాంప్రదాయాన్ని సజీవంచేసి
స్వాతిముత్యంలా మెరిసి స్వాతికిరణం వెలుగునిచ్చి అందరిగుండెల్లో సిరిసిరిమువ్వ
పలికించి శంకరాభరణం వినిపించి
సాగరసంగమం చూపించిన " కళాతపస్వి"
విశ్వనాధ్ గారికి జన్మదినశుభాకాంక్షలు.