మోడీకి..ముప్పై మార్కులు..ఇవ్వచ్చు..వ్యవసాయ రంగంలో ఆయన కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేదు..పాస్ మార్కులకు ఇంకా 5 తక్కువే ఉంది.అయ్యా...మోడీ ఏమి చెప్పావు?ఏమి చేస్తున్నావు?ఎన్నికల ముందు స్వామినాధన్ కమిటి నివేదికను వ్యవసాయ రంగంలో అమలు పరుస్తానని చెప్పి రైతులను మాయ చేసి వోట్లు వేయించు కున్నావు.
ఇప్పుడు కాదు..కూడదు అంటున్నావు..లేదంటే వ్యవసాయ రంగంలో మొదటి తరగతి మార్కులు తెచ్చుకునే వారు.పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే నిర్ణయం తీసు
కున్నందుకు 20 మార్కులు. పంటల భీమా పథకానికి పది మార్కులు కలిపి మీకు వచ్చిన మార్కులు 30 మాత్రమె.తగ్గ కుండా చూసుకోండి.కనీసం .పాస్ మార్కులైనా తెచ్చు కోండి..
ఇప్పుడు కాదు..కూడదు అంటున్నావు..లేదంటే వ్యవసాయ రంగంలో మొదటి తరగతి మార్కులు తెచ్చుకునే వారు.పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే నిర్ణయం తీసు
కున్నందుకు 20 మార్కులు. పంటల భీమా పథకానికి పది మార్కులు కలిపి మీకు వచ్చిన మార్కులు 30 మాత్రమె.తగ్గ కుండా చూసుకోండి.కనీసం .పాస్ మార్కులైనా తెచ్చు కోండి..
No comments:
Post a Comment