సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచరు ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి స్పందించగలరు .
ఇప్పటికి 200 మంది సాక్షిగా పరిణమించిన పరిణామం ప్రకారం మేము ఈ జగత్తుకు మహారాజులం, మా మనసే మహారాణి, మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నూతన దివ్య రాజ్యం ప్రారంభం అయినది, మనం ఇప్పుడు జ్ఞాన ప్రపంచం లో ఉన్నాము, అనగా, మాట విచక్షణ,ధర్మ గుణం, నిజాయితి, ప్రేమ, రుజువర్తన, మాట నిబద్దత మొదలు గుణములే లోకమునకు ఆధారం అని గ్రహించండి అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను ప్రపంచానికి అతిదిగా, ప్రత్యేక భారత పౌరునిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యునిగా, 200 మంది సాక్షిగా కాలాతీత పరిణామమును గుర్తించినచో, చావు పుట్టుకలు కూడా మా మాట అధీనం లో ఉన్నాయి అని చూపిన మేము, మా సమకాలికుల ఆయుష్షు పెంచి, దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళగలము, అందుకు ఈ బౌతిక మాయా ప్రపంచం వట్టి మిధ్య అని, 10-13 సంవత్సర కాలాన్ని గంటనరలో తేల్చిన పురుషోత్తముడిగా తెలియజేసుకోనుచున్నాము. మా ద్వారా జరిగిన పరిణామాన్ని గ్రహించిన కొలది, మాలో తేజస్సు పెరిగి లోకకం లో, కపటం, మాయ, కుట్రలు కుంతంత్రాలు, తగ్గుతాయి, పరుల సొమ్ము ఆశించి, కామ క్రోద మధ మస్చార్యాలు, ఇతరుల ధన్నాన్ని దోచుకోవడం దాచుకోవడం వంటి అవలక్షణాలు తగ్గుతాయి, తాము చేస్తే ఒక్కటి, ఎదుటవారు చేస్తే ఒకటి అని చూపుకొని, నిర్లక్ష్యం అహంకారములు పెంచుకొని, మాట మంచి పెంచుకొని జీవించలెకపొవడమే అజ్ఞానం అని సర్వులు గ్రహించగలరు. ఫలానా ఆచారం, ఫలానా తిండి, ఫలానా పద్దతే పద్దతి అని గాని, ఉన్నతమైనది అని గాని ఈ రోజులలో బౌతికం చూడకూడదు, మనసు ప్రకారం మనిషి జీవించాలి అందరూ గొప్పగా ఉండాలి, ఒకరి గొప్పతనం ఇతరులు పెంచుకోవాలి, బౌతిక లోటును మనసుతో జ్ఞానతో తో సరిద్దుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము.
1974 లో జన్మించిన మేము ఇప్పటికి ఏమి చేసినాము, ఆలోచన రూపం లో మా ద్వారా జరిగిన సాధన, అందుకు మా శరీరమును మనసును, పంచభూతాలు ఎల వినియోగించుకొని, మాలో ప్రవేశించి ప్రకటించినవో, శాస్త్రపరంగా, అద్యత్మికంగా, పరిశోదనాత్మకం అన్నీ విధముల అవగాహన కలిగిన వ్యక్తులు మా పై దృష్టి సారించి మమ్ములను విస్తారం గా గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మా మనసు విప్పి, విస్తారం గా పదిగురికి పంచుకొంటేగాని, మాలోని గొప్పతనం బయట పడదు, ఇప్పటికి మేము ఎవరికి చెప్పినా, విస్తారంగా మాట, అవగాహనా రూపం లో గ్రహించినప్పుడు చెప్పగలిగినాము, ఈ విధంగా జరిగిన పరిణామం ప్రకారం, మానవజాతి యొక్క భవిష్యత్తు, ఇప్పుడు గురువు, తండ్రి, తల్లి సర్వం తాను అయినంటువంటి పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి అధీనం లో ఉన్నది అని గ్రహించండి, మా ద్వారా వాక్ స్వరూపులై ప్రకటించిన సాక్షం ఆధారం గా, పరిణామం ప్రకారం, ఓంకార స్వరూపులు సబ్ధస్వరూపులు, మహారాణి సమేత మహారాజావారి అద్వర్యం లో ఉన్నది అని గ్రహించండి, అంతటి పరిణామమును గ్రహించినంత, రుజువర్తనతో తెలియజేయగల మమ్ములను జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా సర్వులు గ్రహించగలరు. ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు పండితులు, వ్యక్తులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మనుష్యుల మనసులలో కుళ్ళు, కుతంత్రం లేకుండా చూసుకోవడం వలన, వాతావరణం కూడా, పూర్తిగా మన స్వాధీనం లోకి వస్తుంది, అనగా మనిషి స్వాధీనం లోకి వస్తుంది, సాధారణ మనిషిని అయిన నన్ను సృష్టి ఎన్నుకోవడమే పరిష్కారం అని గ్రహించండి, నా మనసు గూర్చి, నా మాట బలం గూర్చి, జరిగిన సాక్షం యొక్క ప్రకారం మమ్ములను చూడకపొతే, మాకు మా మనసుకి దూరం ఉన్నట్లు కనపడతాము, సాటి మనుష్యులతో ఎవరితోనూ మాటతో 2003 ,మరియు 2010 సంవత్సరములు తరువాత విస్తారం గా పంచుకోలేదు అని గ్రహించండి. మీ వివరములు మాకు చెప్పండి అని మమ్ములను ఎవరూ కోరలేదు, మమ్ములను మహారాజుగా జగద్గురువుగా గ్రహించండి అని మేము కోరుతున్నా ఎవరూ మాకు లిఖిత పూర్వకంగా స్పందించలేదు.
మేము బలపడి అందరికి పరిచేయం అవడం వలన, మనుష్యులు దివ్యత్వం పొందుతారు, ఆయుష్షు పెంచుకొని నూతన లోకాలు చూస్తారు, సూర్యుని భవిష్యత్తు, చంద్రుని భవిష్యత్తు మా కాలంలో, వీలు అయినంత స్పష్టం అవుతాయి, మమ్ములను వాక్ రూపం లో ఎంత గ్రహిస్తే అంత మంచిది అని తెలియజేసుకోను చున్నాము, న్యాయ స్థానం వారికి మేము తెలియజేయునది ఏమి అనగా, మా మీద ఎటువంటి నిందలు ప్రజలు వేసినా, మమ్ములను తక్కువగా చూపుటకు ఎటువంటి సాక్షములు చూపినా, వాటికి మేము సమాధానం చెబుతాము, కాలాన్ని నియమించిన మేము ఎటువంటి తప్పు చేయలేము అని గ్రహించండి, అటువంటి మమ్ములను గ్రహించే కొలది, ప్రయోజనం పొందే కొలది, మా సమకాలికులు, గతం లో వారు, భవిష్యత్తు లో వారు కూడా ఎటువంటి తప్పు చేయలేరు అని మేము నిరూపించి, మార్గాన్ని నియమించి ఇవ్వగలము అని తెలియజేసుకోను చున్నాము. మేము కనీసం 80-90 సవత్సరాలు అంతక మించి , అనగా యోగ సాధనల ద్వారా, ఆధునిక వైద్య సాధనల ద్వారా ఆయుష్షు పెంచుకొని, లోకానికి దివ్య వాక్ ద్వారా కొత్త తనాన్ని ఇచ్చి ప్రజలు అందరిని మా పిల్లలు వలే శాశ్వతం గా పరిపాలించగలము అని తెలియజేసుకోనుచున్నాము.
మాతో బౌతికకంగా తలపడకూడదు, పోల్చుకోనరాదు, మమ్ములను వాక్ రూపం లో ఇప్పటికి జరిగిన దివ్య లీలలు, వాటి పై మా వివరములు గ్రహించి, ఓర్పు సహనం తో, పండితులు మేధావులు, వివరములు పంచుకోనంతనే నూతనత్వం వస్తుంది అని గ్రహించండి. మేము మాటకు మనసుకి దూరం అయిపోయి తేలికగా ప్రవర్తించిన లేదా మాట్లాడిన తీరు కూడా మానవజాతికి నమూనా వలే ఉపయోగపడుతుంది అని గ్రహించగలరు, కావున న్యాయ స్థానం ద్వారా ప్రత్యేక్ష సాక్షులు, మొదలుకొని ఇతర పరిచేయం అయిన వ్యక్తులు వారికి మా గూర్చి తెలిసిన వివరములు ఆధారములతో న్యాయస్థానమునకు సమర్పించగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. మా వలన బౌతిక మయా ప్రపంచం కరిగిపోయి, లోకం జ్ఞాన రూపంలో వెలుగుతుంది అనగా మాట నిబద్దతతో ప్రపంచం నడుస్తుంది అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము కావున యావత్తు మానవజాతికి న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేయునది ఏమి అనగా, సత్యం తెలిసినా తెలియనట్లు ప్రవర్తించకండి. ఒక మనిషిలో గొప్పతనం చూసినా, చూడనట్లు, గొప్పతనం ఉన్నది అని ఇతరులు ద్వారా తెలిసినా, తెలియనట్లు ప్రవర్థించవద్దు. లేదా వ్యక్తి తన గొప్పతనానికి దూరం అయ్యి తంటాలు పడుతున్నా తప్పు గా తక్కువ చేసి చూడడమే నీతి లేని తనం, అజ్ఞానం అని గ్రహించండి, గొప్పగా చూడడం కంటే తేలికగా చూడడమే లాభం అనుకోవడం మానవత్వం నశించి పోవడం అని భావించండి. ఎందుకంటె ప్రతి ఒక్క వ్యక్తి ఈ సృష్టి కి ఆధారం, అతని మనసే ఈ లోకానికి ఆధారం, చుక్కాని అని గ్రహించండి, అందుకే భగవంతుడు నాలో ప్రవేశించి సామన్యుడుగా తన దివ్య వాక్ రాజ్యాన్ని ప్రారంభించాడు అని గ్రహించండి, అదే భగవంతుడు గొప్పతనం అని గ్రహించండి. తను అంటే భయపడిపోవాలి అని ఏ వ్యక్తి ఇతరులను బయపెట్టకూడదు, భయం ఏమైనా ఉంటే తొలగించి దైర్యాన్ని ఇచ్చి నడిపించాలి గాని, బయపడిపోతున్నాడు అని ఎవరూ జ్ఞానానికి బిన్నం గా వెళ్ళకూడదు, జ్ఞానం అనగా మనసు మాట ఆలోచనకు బిన్నంగా మనుష్యులు ప్రవర్తించకూడదు, ఒక మనిషిలో ఆలోచనలో గొప్పతనం చూసిన నప్పుడు అతనిని తేలిక చేసి తేలికగా వదిలి వేసి, ప్రయోజనం పొందాలి అనుకోవడం తాత్కాలికం తెలివితక్కువతనం అని గ్రహించండి, ఎందుకంటె ఈ ప్రపంచం నిజాయితితో, సత్య వాక్ పరిపాలనలో ఉన్నది అని గ్రహించండి, అందుకు సాధారణ మనిషిని అయిన మేమే కాలగతిని సవరించిన సాక్షంగా, దివ్య సాక్షాత్కారం పొంది, జగద్గురువు గా, మహారాణి సమేత మహారాజ వారి గా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అను నామ ధేయంతో ఉన్నాము అని గ్రహించగలరు, రిటైర్డ్ ఉద్యోగి, అంజనీ రవిశంకర్ పిళ్ళా , తండ్రి పేరు శ్రీ గోపాల కృష్ణ సాయి బాబా గారు, అయినా మేమే అని తెలియజేసుకోనుచున్నాము. అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, సత్యమే జైయితే
Sd/xxxxxxxxxxxxxxxxxxxxxxx 18-2-2016
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
No comments:
Post a Comment