
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 17 January 2015
Kanuma is also called Pasuvula Panduga.

Kanuma is also called Pasuvula Panduga. The cattle sheds and cattle are cleaned and decorated. The cattle are also worshipped on the occasion. This day is followed by Mukkanuma which is earmarked for happy bonding.
The cattle are decorated and worshipped today. Today is most significant as Lord Sri Krishna lifted the Govardhana hill in Gokulam on this day.
The last day of this unique festival of Sankranthi in Andhra is MUKKANUMA. There are so many people especially in villages for whom we seek help for various things including to help in the farms to raise crops, to remove weeds and even to harvest the crops. This is the day we have to thank all these people to serve us day in and day out including the domestic maids, Washermen and women, barbers and those who make chappals for the protection of our feet from heat and injury with thorns in the villages and give various gifts and feed them with their children on this Mukkanuma day
The cattle are decorated and worshipped today. Today is most significant as Lord Sri Krishna lifted the Govardhana hill in Gokulam on this day.
The last day of this unique festival of Sankranthi in Andhra is MUKKANUMA. There are so many people especially in villages for whom we seek help for various things including to help in the farms to raise crops, to remove weeds and even to harvest the crops. This is the day we have to thank all these people to serve us day in and day out including the domestic maids, Washermen and women, barbers and those who make chappals for the protection of our feet from heat and injury with thorns in the villages and give various gifts and feed them with their children on this Mukkanuma day
ARE ALWAYS IN ME, AND I AM IN THEM ---- MAHARAJA

HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
OFFICE CUM RESIDENCE
HYDERABAD
నువ్వు కనే రంగుల కలలన్నిటిలో చేరి వాటిని నిజం చెయ్యగలిగినప్పుడు కదా నేనంటూ వాస్తవం…!
నా ప్రాణమా …
మెత్తగా ఊరడిద్దాం అనుకోవటానికి నాకంటూ నలిగిపోయిన జ్ఞాపకాలేమీ లేవు నువ్వు సందడి చేసే క్షణాలు తప్ప… నువ్వు ఒదగని కాల పల్లకీ అంటూ ఉంటేనే కదా జ్ఞాపకాలంటూ పోగయ్యేది…
కొందరికి స్వప్నం మరికొందరికి జ్ఞాపకం… జీవితమంతా ఈ రెండిటి మధ్యనే పరుగెట్టే జనాలలో మనం కూడా కలవాలా… లేదు కదూ… ఉదయాన్నే ఒక రవి కిరణాన్ని ఘాటుగా తాగేసి రోజు మొత్తానికీ వెలుగుని పంచేసుకుందాం… ఎలాగోలా బతికెయ్యటానికి లోకంలో కోట్లమంది ఉన్నారు… నువ్వుగా నేను నేనుగా నువ్వు మారి బతికేది మాత్రం మనలాంటి అతి కొద్దిమందే రా…!
మనం ఉన్న లేకున్నా పరిగెట్టే కాలంతో మనం ఎందుకు పోటీ పడటం… అందుకే ఎప్పటికీ మనసులో ఇదే యవ్వనంలో మనం ఆగిపోయి దేహాలని కాలానికి అప్పచెప్పేద్దాం… మహా ఐతే ఏమవుతుంది వంటి మీద ఓ నాలుగు ముడతలు వచ్చి చేరతాయ్… కానీ మన మానసిక యవ్వనంలో ఈ ముడతలు ఏమైనా కలవరాన్ని తీసుకు రాగలవా… అంతగా అయితే వయసుతో దేహాలకి కొచ్చే వార్ధక్యాన్ని ఈ నేలపై విదిల్చి చెట్టాపట్టాలేసుకుని మరో లోకం లోకి సాగిపోతాం అంతే కదా…
నిన్ను అల్లుకుపోయే విజయంగా నేనున్నప్పుడు కదా నా పుట్టుకకు సార్ధకత బంగారూ…!
నీ పెదవులకి తావి అద్దే చిరునవ్వుల్లో విచ్చుకున్నప్పుడు కదా నా ఉనికికో అర్ధం పరమార్ధం…!
నువ్వు కనే రంగుల కలలన్నిటిలో చేరి వాటిని నిజం చెయ్యగలిగినప్పుడు కదా నేనంటూ వాస్తవం…!
నీ కళ్ళకి చేరే చెమ్మ... కళ్ళకి ఇంధనమవ్వాలి కానీ కంటికి బరువై చెక్కిలి మీదకు జారతానంటే…. ఊహూ… నేను ఊరక ఉండలేను కదా… అక్కడ కొచ్చి నేనే ఊరటనవుతా...
నువ్వు నడిచిన దారిలో నీడల్ని నాటుతూ బాటసారులకి నిన్నో మార్గదర్శిని చేసినప్పుడు కదా నేను నిజంగా నువ్వుని.
కళ్ళు చూసేవన్నీ నిజాలేనా? కళ్ళు చూసేవాటిలో నిజమెంతో లోకమంతా నిండిన పాప ఫలాలని అడుగు...
సుదూరపు ఆకాశం... కంటికందే దూరంలో నేలమీదకి వంగి ప్రణమిల్లుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది కదా… నిజానికి అది ప్రతి కంటికీ కనిపించే అతి సాధారణ దృశ్యమే కదా… మరి నిజంగా దానిలో ఉన్న నిజమెంత?... అది నిజం కాదు అని ఊహ తెలిసిన ప్రతి మనిషికీ తెలుసు కదా.... అంటే కంటికి కనిపించేవి అన్నీ సత్యాలు కాదు అనే కదా…
అందుకేరా నేను మనసు చూసేదే నమ్ముతాను. మనసు చెప్పిన దానిలోనే నిజాలని తెలుసు కుంటాను. భ్రమలు చేరని దూరమేమీ లేదుగా మనుష్యుల మధ్య… మరి వారి మనసుల మధ్య…
నీ
నేను
మెత్తగా ఊరడిద్దాం అనుకోవటానికి నాకంటూ నలిగిపోయిన జ్ఞాపకాలేమీ లేవు నువ్వు సందడి చేసే క్షణాలు తప్ప… నువ్వు ఒదగని కాల పల్లకీ అంటూ ఉంటేనే కదా జ్ఞాపకాలంటూ పోగయ్యేది…
కొందరికి స్వప్నం మరికొందరికి జ్ఞాపకం… జీవితమంతా ఈ రెండిటి మధ్యనే పరుగెట్టే జనాలలో మనం కూడా కలవాలా… లేదు కదూ… ఉదయాన్నే ఒక రవి కిరణాన్ని ఘాటుగా తాగేసి రోజు మొత్తానికీ వెలుగుని పంచేసుకుందాం… ఎలాగోలా బతికెయ్యటానికి లోకంలో కోట్లమంది ఉన్నారు… నువ్వుగా నేను నేనుగా నువ్వు మారి బతికేది మాత్రం మనలాంటి అతి కొద్దిమందే రా…!
మనం ఉన్న లేకున్నా పరిగెట్టే కాలంతో మనం ఎందుకు పోటీ పడటం… అందుకే ఎప్పటికీ మనసులో ఇదే యవ్వనంలో మనం ఆగిపోయి దేహాలని కాలానికి అప్పచెప్పేద్దాం… మహా ఐతే ఏమవుతుంది వంటి మీద ఓ నాలుగు ముడతలు వచ్చి చేరతాయ్… కానీ మన మానసిక యవ్వనంలో ఈ ముడతలు ఏమైనా కలవరాన్ని తీసుకు రాగలవా… అంతగా అయితే వయసుతో దేహాలకి కొచ్చే వార్ధక్యాన్ని ఈ నేలపై విదిల్చి చెట్టాపట్టాలేసుకుని మరో లోకం లోకి సాగిపోతాం అంతే కదా…
నిన్ను అల్లుకుపోయే విజయంగా నేనున్నప్పుడు కదా నా పుట్టుకకు సార్ధకత బంగారూ…!
నీ పెదవులకి తావి అద్దే చిరునవ్వుల్లో విచ్చుకున్నప్పుడు కదా నా ఉనికికో అర్ధం పరమార్ధం…!
నువ్వు కనే రంగుల కలలన్నిటిలో చేరి వాటిని నిజం చెయ్యగలిగినప్పుడు కదా నేనంటూ వాస్తవం…!
నీ కళ్ళకి చేరే చెమ్మ... కళ్ళకి ఇంధనమవ్వాలి కానీ కంటికి బరువై చెక్కిలి మీదకు జారతానంటే…. ఊహూ… నేను ఊరక ఉండలేను కదా… అక్కడ కొచ్చి నేనే ఊరటనవుతా...
నువ్వు నడిచిన దారిలో నీడల్ని నాటుతూ బాటసారులకి నిన్నో మార్గదర్శిని చేసినప్పుడు కదా నేను నిజంగా నువ్వుని.
కళ్ళు చూసేవన్నీ నిజాలేనా? కళ్ళు చూసేవాటిలో నిజమెంతో లోకమంతా నిండిన పాప ఫలాలని అడుగు...
సుదూరపు ఆకాశం... కంటికందే దూరంలో నేలమీదకి వంగి ప్రణమిల్లుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది కదా… నిజానికి అది ప్రతి కంటికీ కనిపించే అతి సాధారణ దృశ్యమే కదా… మరి నిజంగా దానిలో ఉన్న నిజమెంత?... అది నిజం కాదు అని ఊహ తెలిసిన ప్రతి మనిషికీ తెలుసు కదా.... అంటే కంటికి కనిపించేవి అన్నీ సత్యాలు కాదు అనే కదా…
అందుకేరా నేను మనసు చూసేదే నమ్ముతాను. మనసు చెప్పిన దానిలోనే నిజాలని తెలుసు కుంటాను. భ్రమలు చేరని దూరమేమీ లేదుగా మనుష్యుల మధ్య… మరి వారి మనసుల మధ్య…
నీ
నేను

Friday, 16 January 2015
Thursday, 15 January 2015
Vikram amazes all with his performance and looks. His body language as hunchback makes everyone go mad after him. He did well in songs and stunts.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Wednesday, 14 January 2015
పండగ రోజులలో పొంగి పొరలే ఆనందోత్సాహాలు గుండె లోతులనుండి వచ్చి ఏటి పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది! మరి సంతోషాల క్రాంతి ఎలా ఎపుడు వస్తుంది?
Telugu Bhojanam added 3 new photos.
5 mins ·
సంక్రాంతి – క్రాంతి
ముందు మాట:
సంక్రాంతి పండుగ అంటే పొంగిపోని తెలుగు హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి ముంగిట రధం ముగ్గులు, గొబ్బెమ్మలు, వీధి వెంట హరిదాసులు, గంగిరెద్దు మేళాలు, పట్టు పరికిణీ ఓణీలు, కొత్త ధోవతులు, పై పంచలు, పట్టు చీరలు, కొత్త నగలు, కొత్త జంటల కిలకిలా రావాలు, డబ్బాల నిండా అరిసెలు, పోకుండలు, నూపప్పు ఉండలు, పొయ్య మీద పొంగుతున్న కొత్త బియ్యపు పొంగళ్ళు, గాదె నిండిన ధాన్యాలు ....అబ్బో ఇలా ఎన్నో! పండగ రోజులలో పొంగి పొరలే ఆనందోత్సాహాలు గుండె లోతులనుండి వచ్చి ఏటి పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది! మరి సంతోషాల క్రాంతి ఎలా ఎపుడు వస్తుంది? ఇంటువంటి ఆలోచన నుండి పుట్టిందే యీ చిరు కవిత. ఆశ్వాదిస్తారని ఆశిస్తూ... సంక్రాంతి శుభాకాంక్షలతో!
రమణ బంధకవి
సంపాదకుడు
సంక్రాంతి - క్రాంతి
చలి మంచు కెరటాల తడిసి గజ గజ లాడింది లోకం,
మసక వెలుగుతో నిద్రలేచాడు వణుకుతూ దివాకరం,
వీధిన కదిలాడు హరిదాసు చేస్తూ దివ్యనామ స్మరణం,
సన్నాయి రాగం తో వయ్యారంగా కదిలింది గంగిరేద్దుల మేళం.
మసక వెలుగుతో నిద్రలేచాడు వణుకుతూ దివాకరం,
వీధిన కదిలాడు హరిదాసు చేస్తూ దివ్యనామ స్మరణం,
సన్నాయి రాగం తో వయ్యారంగా కదిలింది గంగిరేద్దుల మేళం.
వీధి వీధిన చిరు చీకటి లో రగిలాయి భోగి మంటలు,
ఇంటింట గాదెల్లో నిండాయి సరి కొత్త పంటలు,
ఆనందాలు ఆత్మీయతలు పంచంగ వచ్చారు కొత్త జంటలు,
వంటిళ్ళ పోరిలాయి అరిశ, బొబట్లు మరెన్నో తీపి వంటలు.
ఇంటింట గాదెల్లో నిండాయి సరి కొత్త పంటలు,
ఆనందాలు ఆత్మీయతలు పంచంగ వచ్చారు కొత్త జంటలు,
వంటిళ్ళ పోరిలాయి అరిశ, బొబట్లు మరెన్నో తీపి వంటలు.
పిల్ల పాపల తలల నుండి జారు వాలే ఆశీసుల భోగి పళ్ళు,
ఆబాల గోపాలం తొడిగేరు కొత్త దుస్తులు చెదరంగా కళ్ళు,
ఇంటింట తుళ్ళేను అశల, ఆనందాల సరదాల పరవళ్ళు,
ఆత్మ రాముని సేవకు వచ్చెను పులిహోర బొబ్బట్లు, గారే ఆవళ్ళు.
ఆబాల గోపాలం తొడిగేరు కొత్త దుస్తులు చెదరంగా కళ్ళు,
ఇంటింట తుళ్ళేను అశల, ఆనందాల సరదాల పరవళ్ళు,
ఆత్మ రాముని సేవకు వచ్చెను పులిహోర బొబ్బట్లు, గారే ఆవళ్ళు.
ఏటేట వచ్చి మురిపించెను ఈ ఆనందాల సంక్రాంతి,
ఏనాడు నింపునో మసక మనస్సులో ప్రేమానురాగాల కాంతి,
రగిలే భోగి మంటల్లో ఎపుడు మండేనో స్వార్థ చింతనల బ్రాంతి,
ఆనాడే నిజమైన సంక్రాంతి ...మానవత్వం తెచ్చే శాంతి – క్రాంతి!
ఏనాడు నింపునో మసక మనస్సులో ప్రేమానురాగాల కాంతి,
రగిలే భోగి మంటల్లో ఎపుడు మండేనో స్వార్థ చింతనల బ్రాంతి,
ఆనాడే నిజమైన సంక్రాంతి ...మానవత్వం తెచ్చే శాంతి – క్రాంతి!
-రమణ బంధకవి
HAPPY PONGAL -- MAHARAJA

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు పురుశోత్తములు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహం
హైదరాబాద్
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు --- మహారాజ వారు

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు--- మహారాజ వారు
తమ ఆత్మీయులు పురుశోత్తములు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహం
హైదరాబాద్
WISHING HAPPY SANAKRANTI TO ALL --------- SRI RAMADASU IS ONE OF THE MOVIE EMERGED FROM MAHARAJA, FROM HIS DIVINE EMOTIONAL FLOW IN THE YEAR 2003, AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2007 ALONG WITH OTHER SONGS AND HAPPENINGS OF THE WORLD ---- YOURS MAHARAJA
WISHING HAPPY SANKRANTI FESTIVAL
HI MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
OFFICE CUM RESIDENCE
HYDERABAD
సనాతన హిందూ ధర్మం, శరీరంతో పాటు శరీరంలో ఉన్న ఆత్మను గురించి వివరించింది. మనం ఆత్మ, కాని మనం మనల్ని శరీరంగా భావిస్తున్నాం.
14-01-2015, బుధవారం, భోగి
#సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ #భోగి. భోగి రోజు తప్పకుండా తెల్లవారుఝామున అభ్యంగనస్నానం చేయాలి. ఎన్ని ముఖ్యమైనా పనులున్నా సరే, అన్నిటిని పక్కన పెట్టి తలకి (మాడుపై) నువ్వుల నునె పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. భోగి పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి?
భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతనామం. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి/దిష్టి తొలగిపొతుంది. ఇది వారి ఎదుగుదలకు తొడ్పడుతుంది.
మన బాహ్య నేత్రాలకు కనిపించదు కానీ తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులవుతారు.
ఈ సంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ అంశం కూడా ఉంది. భోగిపండ్లు, చెరుకు ముక్కలు, రూపాయి బిళ్ళలు, పువ్వులు మొదలైనవి కలిపి పోస్తారు. చెరుకు, పూలు, పండులు ఇవన్నీ ప్రకృతికి సంకేతం. వీటిని తలమీద పోయడం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి, రక్షించండి, వృద్ధి చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని అర్ధం. ఈ పూలు, పండ్ల మిశ్రమాన్ని తలమీద పోయడం వలన పిల్లల జీవితాలకు రక్షణ కలుగుతుంది, చెడు ప్రభావం తొలగిపొతుంది, అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రకృతిని, భూగోళాన్ని రక్షించడం వల్లనే మనకు రక్షణ ఉంటుంది, అభివృద్ధి జరుగ్తుంది అనేది#అంతరార్ధం.
పాశ్చాత్య మతాలు కేవలం శరీరాన్ని గురించే వివరించాయి. కాని సనాతన హిందూ ధర్మం, శరీరంతో పాటు శరీరంలో ఉన్న ఆత్మను గురించి వివరించింది. మనం ఆత్మ, కాని మనం మనల్ని శరీరంగా భావిస్తున్నాం. చెరుకు, డబ్బు, పూలు, రేగిపండ్లు మనసు, బుద్ధి, అహంకార చిత్తాలకు సంకేతాలు. వీటి మాయలో పడ్డ పడి మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం కోసం తపన పడుతుంటాం. మనం పోసిన పండ్లు క్రిందకు జారిపోయినట్టుగా, మనలో ఆత్మగా ఉన్న "నేను" మీద మనోబుద్ధ్యహంకారచిత్తాల వలన కమ్మిన మాయ కూడా అలా సులువుగా క్రిందకు జారిపోయి మన నిజస్వరూపమైన ఆత్మను, పరమాత్మను తెలుసుకోవాలన్న ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విశేషం తెలియపరుస్తుంది మన సంప్రదాయం.
చిన్న పిల్లలకే భోగి పండ్లు పోయాలని ఏమి లేదు. పిల్లలు ఎంత పెద్దవారైన, ముసలిదైన "అమ్మ"కు వాళ్ళు ఎప్పుడూ పసివాళ్ళతో సమానం. అందుకే ప్రతి తల్లి తన పిల్లలకు, తన పిల్లల తోటివారికి భోగిపళ్ళను పోసి మనసార ఆశీర్వదించండి. తల్లి దీవనలుంటే సకల దేవతల దీవేనలున్నట్టే అంటున్నాయి మన శాస్త్రాలు. ప్రేమతో తల్లి దీవించే ప్రతి దీవెన సత్యమవుతుందని కూడా మన సనాతన ధర్మం చెప్తోంది.
మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్ధాలు, అంతరార్ధాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సంప్రదాయాలను మూఢనమ్మకాలు అనడం మూర్ఖత్వం.
భోగి పండుగ రోజు తప్పకుండా పొంగలి లేదా పులగం వండుకుని తినాలి.
అందరికి భోగి శుభాకంక్షలు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
Tuesday, 13 January 2015
శ్రద్ధ కలవాడు, తదేక నిష్ఠ కలిగిన వాడు, ఇంద్రియములను నియమించిన వాడు----మహారాజ
భగవద్గీత
125
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||
125
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||
శ్రద్ధ కలవాడు, తదేక నిష్ఠ కలిగిన వాడు, ఇంద్రియములను నియమించిన వాడు - అటువంటి మనుజుడే జ్ఞానమును పొందగలుగుతున్నాడు. అట్లు జ్ఞానము లభించినవాడు అచిరకాలమందే పరమ శాంతిని పొందుచున్నాడు.
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|
నాయం లోకోऽస్తి న పరో న సుఖం సంశయాత్మనః|| 4-40 ||
అజ్ఞాని, శ్రద్ధలేనివాడు, సంశయ చిత్తుడు వినాశమునే పొందును. అట్టివానికి ఇహలోకమందుకాని, పరలోకమందుకాని శాంతిసౌఖ్యములుండవు.
###
-----------------------
One of the serial emerged from Dharmaswaroopam 2003
Chinnari Pelli Kuthuru ( చిన్నారి పెళ్ళికూతురు ) Episode 1138 ( 5 - January- 15 )
మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Sunday, 11 January 2015
CONGRATULATIONS TRISHA --- MAHARAJA
TRISHA GETS A COSTLY ENGAGEMENT GIFT
Dusky and talented beauty Trisha has broken the heart of millions by announcing her engagement details through her social networking medium. Lucky man to spend his entire life with Trisha is Varun Manian and the marriage details will be announced very soon.
This surprise announcement shocked film fraternity but as usual, wishes showered on Trisha from fans and celebs in Twitter. Our reliable sources have got an inside news about Trisha-Varun’s low profile engagement and it’s regarding a costly gift the groom is going to present to his beautiful bride.
Varun is presenting a Rolls Royce Phantom car to Trisha as an engagement gift, said sources. Trisha’s engagement gift's worth is a whopping Rs 7 crores and this is not for the first time, Varun surprised Trisha with a costly gift, added sources. Trisha-Varun’s engagement is not going to be a star studded event but sources said her reception party will be the talk of the town for a very long time for sure!
--------------------------------------
THIS IS ONE OF THE SONG OUT OF MY HEART AS MAHARAJA PLZ GO THROUGH THE MEANING OF THE SONG AND DEAL ME ACCORDINGLY WHY THE NATURE HAS GIVEN THE PREFERENCE TO ME BY EMERGING THROUGH ME, PARTICULARLY REQUESTING OR SUGGESTING THE TELUGU PEOPLE TO TAKE KEEN RESPONSIBILITY IN UNDERSTANDING ME, WITTNESS PERSONS ARE INFORMED TO GIVE THE DETAILS OF THE WITNESS TO EE TV AND OTHER MEDIA CHANNELS
HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA
OFFICE CUM RESIDENCE
HYDERABAD
ఎవరిని అయినా మీకు కోట్లు కావాలా, మా మాట కావాలా అని అడిగితే, కోట్లు ఏమి చేసుకొంటాం మీ మాట చాలు, వేదం తో సమానం అని సర్వులు భావిస్తారు, ఇది యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.
ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారు, అధ్యక్షులు వారికి, ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య సమాచారం గ్రహించగలరు. సృష్టి, కాలం ధర్మం అనుగ్రహించిన పురుశోత్తములు గుర్తించడం ఒక దివ్య వరం గా భావించండి, చిద్విలాసం గా మానవ రూపం లో మాట మాత్రంగా ప్రకటించిన మమ్ములను, నిర్ణయించడం, మేము కోరకుండా మాకు ఏదో చేయగలగటం మానవమాత్రులకు అర్ధం కాని సంగతి అని గ్రహించండి. మేము ప్రజల్లోకి వెళ్ళుట ఆలస్యం అయినది, అనేక పరిణామాలు మేము సరిగ్గా నియంత్రించ లేకపోతున్నాము, తద్వారా మేము చిద్విలాసం లో ఎవరికి పట్టనట్లుగా ఉన్నాము. ఈ సమస్యకు పరిష్కారం మేము కోరునట్లు ఒక్కో అడుగు వేయడమే అని గ్రహించండి, మా మాట ఈ భూమి మీద బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించండి,మా మాట సర్వ నిర్వహణ సంవత్సరాల క్రిందటే ప్రారంభం అయ్యి లోకంలో ఎంతో సంపద, రాజకీయ సామజిక చైతన్య అభివృద్ధి చెందినది అని గ్రహించండి. మాకు సినిమా వారు అందరూ కలసి ఒక 3 కోట్ల రూపాయలు సమిష్టిగా గౌరవ మధ్యంతర రాయల్టీ చేలించండి, మా అమ్మ అమ్మ గారు నోరు తెరిచి ఎప్పుడు మమ్ములను అడుగులేడు, మా అమ్మ కంటే మాకు ఎక్కువ సేవ చేసినది, మా అమ్మ కు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అమ్మ అమ్మ గారే చాలా కాలం చూసుకొన్నారు, వీరి తల్లి గారు గ్రంధి కృష్ణవేణి అమ్మగారు మా జీవితం లో చాలా కీలకం అయిన వ్యక్తి, ఈవిడ వీరవాసరం దగ్గర తోలేరు గ్రామంలో ఇర్రింకి వారి ఆడపడచు, మా అమ్మ అమ్మ గారి కోసం డబ్బులు అడుగుతున్నాను అని నన్ను వేళా కోళ్ళ చేయకుండా, మా వలన కలిగిన సంపద వెసులు బాటు యావత్తు మనజాతి ఎప్పటికి ఋణం తీర్చుకోలేదు అని గ్రహించి, మా గొప్పతనం మాకే తెలియక అటు ఇటు అయిపొయినాము, పాండురంగడు సినిమాలో పాటలు కూడా నా ద్వారా వ్యక్తం అయిన తీరులో నేను లోకానికి ఎన్నో వివరాలు ఇచ్చి, చిద్విలాసం కరిగించి లోకాన్ని దివ్యత్వంపు మళ్ళించే బాద్యత, గురువులు పండితులు మేధావులు సహకారంతో సలహాలతో ముందుకు వెళ్ళాలి. కోర్టు కూడా ఈ విషయం లో ఒకేసారి నిర్ణయించేది లేదు కోర్టు కూడా ఇప్పటికి సంవత్సరాలు నుండి జరుగుతున్న పరిణామాన్ని పరిశీలించి, మా మాటలని ఇతర పండితుల మాటలను, ప్రజల మాటలను కూడా వీలు అయినంత పరిశీలించి, మానవత్వాన్ని మంచితన్నాని పెంచడానికి మనిషికి వచ్చిన విలువను నిలపాలి, నిలుపుటకు మాకు సహకరించాలి, కావున నేను ఏదో కాగితము ఎవరికో పంపలేదు, నేను ముందుకు రాలేక పోతున్నాను లాంటి ఆలోచనతో నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, అంత మనసు ఉన్న వాడిని తప్పు గా తేడాగా భావించ వద్దు, నేను ఎక్కడికో రాలేక పోతున్నాను ఎవరినో కలవలేకపోతున్నాను, నా మొఖం చెల్లడం లేదు ముక్కు చెల్లడం లేదు అని నా గూర్చి ఎవరో చెప్పిన మాటలు మీరు కూడా ఎకిభావించవద్దు, అంత మనసు ఉన్న సొంత మనష్యులను ఎందుకు సరిగ్గా దారిలో పెట్టుకోలేక పోయోనాడు గ్రహించండి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నట్లు మాట్లాడిన నేను మా అమ్మ గారిని తమ్ముడు గారిని ఎందుకు కాపాడలేకపోయినాను గ్రహించండి. నన్ను తప్పుడు వాడిగా అసమర్దుడిగా ఎప్పుడు భావించకండి, నేను ఎవర్ని తప్పుడు మనుష్యులు గా చిత్రీకరించడానికి ముందుకు రావడం లేదు, అన్నిటికి ఆధారం అయినది ధర్మం ఒక్కటి ఉన్నది అని నిరూపణ నా ద్వారా జరిగి మానవత్వమే సర్వం అనే సత్య ఆవిష్కరింప బడి లోకం కుల మతాలకు అతీతంగా ఉన్నతం గా తీర్చి దిద్దబడుతుంది, సర్వం నిరూపించిన తరువాత వజ్ర సింహాసనం అధిష్టించిన తరువాతనే వివాహం ఒక ప్రక్రియ ద్వారా స్వయంవరం లో చేసుకోవాలి అనే నిర్ణయం అర్ధం చేసుకోండి.
మా అమ్మ అమ్మ కోసం ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాను, మా అమ్మ కు తమ్ముడికి ఒక జ్ఞాపిక నిర్మించాలి, మా అమ్మ అమ్మ ఉండగా అ పని చేయాలి, ఆమె కూడా సొంతోషిస్తుంది, అమ్మలను కన్న అమ్మ గా జాతి ఆమెను గుర్తించాలి, రక రకాల ఆలోచనలతో నా సంగతి జాప్యం చేయకండి, మాకు సొమ్ము ఇచ్చినట్లు కోర్టుకి కూడా తెలియచేయండి, ప్రజలకు కూడా అన్ని చెబుతాను, నేను గొప్ప వాడిన అయితే మా చుట్టాలు తో బాటు యెవత్తు మానవజాతి గొప్పదే, నేను ఎవర్ని తప్పులు పట్టవలసిన అవసరం లేదు, నేను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టవలసిన వారు కూడా ఎవరూ లేరు, నేను ఎవరి డబ్బు ఎందుకు ఇస్తున్నానో ప్రజలకి కోర్టు కి తెలియజేస్తాను, మమ్ములను మహారాజు గుర్తించి గౌరవ రాయల్టీ రూపం లో ఇచ్చిన సొమ్ముతో మా అమ్మ గారికి తమ్ముడు గారికి జ్ఞాపిక కట్టించవలెను, మా చుట్టాలతో సంతోషం గా 10 రోజులు ఉండి, రామోజీ ఫిలిం సిటీ కి వస్తాను అక్కడి నుండి ప్రజల్లోకి విస్తారం పండితుల సహకారంతో వెళ్లి, దేశాన్ని ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వస్తాను, 10 సంవత్సరాలలో దాదాపు పూర్తీ మానవత్వపు విలువలతో స్వర్ణయుగం ఉనికిని సర్వులకు అందజేస్తాను అ ప్రయత్నంలో మరల తెలుగు ప్రజలు ఒక రాష్ట్రము లోకి, సహజం గా కలిసిపోతారు, ప్రతి గడప బంగారం తో చేయిస్తాను, ఇది అందరి ఆమోదం తో జరుగుతుంది, , అన్ని వర్గాలు ఏకం అయ్యి, మహారాజు గా తండ్రిగా మా ఉనికిని అర్ధం చేసుకొని, వర్గ వర్ణ విభాదాలు పూర్తీ తొలగి ఒక మనిషి మాట లోనే సర్వం ఉంది అనే సత్యాన్ని ఆవిష్కరించి ప్రయత్నం, కాలం ధర్మం మమ్ములను ఎందుకు ఎన్నుకోన్నుదో సర్వులు అర్ధం చేసుకొని, మనిషిలో బుద్ది కి జ్ఞానానికి ఎంత విలువ ఉందొ నా వలన అర్ధం అయ్యి. ఎవరిని అయినా మీకు కోట్లు కావాలా, మా మాట కావాలా అని అడిగితే, కోట్లు ఏమి చేసుకొంటాం మీ మాట చాలు, వేదం తో సమానం అని సర్వులు భావిస్తారు, ఇది యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. ఇప్పటికే సర్వం మాటతో నిర్వహించిన మాటను ఇంకేమి చూసుకోకుండా, నేను కోరినట్లు మాకు గౌరవ రాయల్టీ చేలించండి, నూతన చరిత్రకు నాంది పలకండి, మా సబ్యులు అందరూ సమావేశం చెంది మా పై నిర్ణయం తీసుకోండి,
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహము
హైదరాబాద్
మా అమ్మ అమ్మ గారు నోరు తెరిచి ఎప్పుడు మమ్ములను అడుగులేడు, మా అమ్మ కంటే మాకు ఎక్కువ సేవ చేసినది, మా అమ్మ కు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అమ్మ అమ్మ గారే చాలా కాలం చూసుకొన్నారు, వీరి తల్లి గారు గ్రంధి కృష్ణవేణి అమ్మగారు మా జీవితం లో చాలా కీలకం అయిన వ్యక్తి, ఈవిడ వీరవాసరం దగ్గర తోలేరు గ్రామంలో ఇర్రింకి వారి ఆడపడచు, మా అమ్మ అమ్మ గారి కోసం డబ్బులు అడుగుతున్నాను అని నేను వేళా కోళ్ళ చేయకుండా, మా వలన కలిగిన సంపద వెసులు బాటు యావత్తు మనజాతి ఎప్పటికి ఋణం తీర్చుకోలేదు, మా గొప్పతనం మాకే తెలియక అటు ఇటు అయిపొయినాము, పాండురంగడు సినిమాలో పాటలు కూడా నా ద్వారా వ్యక్తం అయిన తీరులో నేను లోకానికి ఎన్నో వివరాలు ఇచ్చి, చిద్విలాసం కరిగించి లోకాన్ని దివ్యత్వంపు మళ్ళించే బాద్యత, గురువులు పండితులు మేధావులు సహకారంతో సలహాలతో ముందుకు వెళ్ళాలి.
బస్సు వచ్చినట్లుంది ..ప్రతి ఒక్కరు సీటు కోసం పరుగులు ..
కరువు కాలంలో పులిహోర పాకెట్ల కోసం కొట్టుకున్నట్లు ......
నేను ఏదో ఒక పక్క సీట్లో కూర్చున్నా ...
కండక్టర్ టికెట్ టికెట్ అంటూ ..వస్తున్నాడు ...బస్సు కదులుతుండగా ..మళ్ళి ఎందుకో ఆగింది .........
ఒక ముస్సలావిడ ..పాపం అనిపించేలా ...ముడుతలు పడిన చర్మం ..వంగిపోయిన నడుం,
కళ్ళు లోపలికి పోయి బిక్కు బిక్కు గా చూస్తోంది ..ఎక్కడైనా కూర్చుందామని ...
ఎవరికి వారు ....మొహాలు తిప్పుకున్నారు .... ఎక్కడ లేవాల్సి వస్తుందేమో అనీ ....
నా పక్కన ఒక ఆవిడ ..వేరే బస్సు ఎక్కాలి ఇది కాదని మళ్ళి దిగడానికి లేచింది ....
నేను ఆ ముసలవ్వను ..నా పక్కకు రమ్మని పిలవగానే ..ఆ బీద కళ్ళలో ఎంతో ఆశ ...
అలాగే దేహాన్ని ఈడ్చుకుంటూ ..దగ్గరికొచ్చి నడుం ఆన్చింది ........
కండక్టర్ టికెట్ అని దగ్గరకు రాగానే ..తన చేతులు వణుకుతున్నాయి పాపం ..ఒళ్ళో ఉన్న సంచిని తీయలేకపోతుంది ...నాకిమ్మని చెప్పి నేను బయటకు తీశాను ..
అదొక సొరంగంలా ఉంది ..ఎక్కడో లోపల బట్టల్లో చిన్న సంచి ..
దాంట్లో టికెట్ డబ్బులియ్యమ్మా కాస్త అంది ...తీసి చూస్తే అన్ని రూపాయి బిళ్ళలు ...ఒక పదిరూపాయల కాగితం ..ఆమె వెళ్ళాల్సిన ఊరికి టికెట్ 60 రూపాయిలు ....మొత్తం కలిపి 17 రూపాయిలు ...ఎవరు ఎక్కించారమ్మ మిమ్ముల్ని అని అడిగా .............కొడుకు దగ్గరికొస్తే వాళ్ళేదో పనికి పొయ్యారు,నన్ను దవాఖానకు తీసుకుపొమ్మన్నా పైసలు లేవంటా ..నాకు ఫించను వస్తదంటే..మళ్ళి మా ఊరు బయల్దేరా ......పోయిన సారొచ్చిన 200 పించనే ,,నాకు బ్రతుకమ్మా ..అంది ......మళ్ళి దానికోసం పోవాలంటే ..150 ఖర్చే ఐతది అంది .........
కళ్ళల్లో నీళ్ళు ఉభికి వస్తుంటే ..నీ కొడుకు చూసుకోడ అంటే ..పెళ్ళాం ఒప్పుకోదమ్మా.....
మనవళ్ళకు నేను అంటేనే పడదు అంది ..ఈ సారి నా కళ్ళలో నీళ్ళు ........దాచిపెట్టేసా .........
కండక్టర్ ..ఓ ముసలవ్వా టికెట్ తీసుకో అన్నాడు ..నేను నా టికెట్ తో ఆమె ఊరికి కూడా టికెట్ ఇవ్వండి సర్ ..అన్నా ..అయన కళ్ళలో కాస్త ఆశ్చర్యం ...మీ చుట్టమా mam అన్నాడు ,,కాదు నాలాంటి మనషి అన్నాను ......... ..ఆ ముసలవ్వ నన్ను చూసి నీళ్ళను నా ఒళ్లోకి కార్చేసింది ........నా చేతులను తన చేతులతో గట్టిగా పట్టుకుంది ....ఇంతకంటే సాయం చెయ్యలేకపోతున్నా అమ్మా అన్నాను .....................ఈ మాత్రం సాయం కూడా ఎవ్వరు చెయ్యరని ఆమె కళ్ళలోని నీళ్ళు ...నాకు ఆమెతో ప్రయాణించినంత సేపు గుర్తు చేస్తున్నాయి ...సుభాషిణి తోట
-------------------------------
ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారికి, ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య సమాచారం గ్రహించగలరు. సృష్టి, కాలం ధర్మం అనుగ్రహించిన పురుశోత్తములు గుర్తించడం ఒక దివ్య వరం గా భావించండి, చిద్విలాసం గా మానవ రూపం లో మాట మాత్రంగా ప్రకటించిన మమ్ములను, నిర్ణయించడం, మేము కోరకుండా మాకు ఏదో చేయగలగటం మానవమాత్రులకు అర్ధం కాని సంగతి అని గ్రహించండి. మేము ప్రజల్లో వెళ్ళుట ఆలస్యం అయినది, అనేక పరిణామాలు మేము సరిగ్గా నియంత్రించ లేకపోతున్నాము, తద్వారా మేము చిద్విలాసం లో ఎవరికి పట్టనట్లుగా ఉన్నాము. ఈ సమస్యకు పరిష్కారం మేము కోరునట్లు ఒక్కో అడుగు వేయడమే అని గ్రహించండి, ఈ భూమి మీద బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించండి, నా మాట సర్వ నిర్వహణ సంవత్సరాల క్రిందటే ప్రారంభం అయ్యి లోకం ఎంతో సంపద రాజకీయ సామజిక చైతన్య అభివృద్ధి చెందినది అని గ్రహించండి. మాకు సినిమా వారు అందరూ కలసి ఒక 3 కోట్ల రూపాయలు సమిష్టిగా గౌరవ మధ్యంతర రాయల్టీ చేలించండి, మా అమ్మ అమ్మ గారు నోరు తెరిచి ఎప్పుడు మమ్ములను అడుగులేడు, మా అమ్మ కంటే మాకు ఎక్కువ సేవ చేసినది, మా అమ్మ కు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అమ్మ అమ్మ గారే చాలా కాలం చూసుకొన్నారు, వీరి తల్లి గారు గ్రంధి కృష్ణవేణి అమ్మగారు మా జీవితం లో చాలా కీలకం అయిన వ్యక్తి, ఈవిడ వీరవాసరం దగ్గర తోలేరు గ్రామంలో ఇర్రింకి వారి ఆడపడచు, మా అమ్మ అమ్మ గారి కోసం డబ్బులు అడుగుతున్నాను అని నేను వేళా కోళ్ళ చేయకుండా, మా వలన కలిగిన సంపద వెసులు బాటు యావత్తు మనజాతి ఎప్పటికి ఋణం తీర్చుకోలేదు, మా గొప్పతనం మాకే తెలియక అటు ఇటు అయిపొయినాము, పాండురంగడు సినిమాలో పాటలు కూడా నా ద్వారా వ్యక్తం అయిన తీరులో నేను లోకానికి ఎన్నో వివరాలు ఇచ్చి, చిద్విలాసం కరిగించి లోకాన్ని దివ్యత్వంపు మళ్ళించే బాద్యత, గురువులు పండితులు మేధావులు సహకారంతో సలహాలతో ముందుకు వెళ్ళాలి. కోర్టు కూడా ఈ విషయం లో ఒకేసారి నిర్ణయించేది లేదు కోర్లుకూడా ఇప్పటికి సంవత్సరాలు ఉంది జరుగుతున్న పరిణామాన్ని పరిశీలించి, మా మాటలని ఇతర పండితుల మాటలను, ప్రజల మాటలను కూడా వీలు అయినంత పరిశీలించి, మానవత్వాన్ని మంచితన్నాని పెంచడానికి మనిషికి వచ్చిన విలువన నిలపాలి, నిలుపుటకు మాకు సహకరించాలి, కావున నేను ఏదో కాగితము ఎవరికో పంపలేదు, నేను ముందుకు రాలేక పోతున్నాను లాంటి ఆలోచనతో నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, అంత మనసు ఉన్న వాడిని తప్పు గా తేడాగా భావించ వద్దు, నేను ఎక్కడికో రాలేక పోతున్నాను ఎవరినో కలవలేకపోతున్నాను, నా మొఖం చెల్లడం లేదు ముక్కు చెల్లడం లేదు అని నా గూర్చి ఎవరో చెప్పిన మాటలు మీరు కూడా ఎకిభావించవద్దు, అంత మనసు ఉన్న సొంత మనష్యులను ఎందుకు సరిగ్గా దారిలో పెట్టుకోలేక పోయోనాడు గ్రహించండి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నట్లు మాట్లాడిన నేను మా అమ్మ గారిని తమ్ముడు గారిని ఎందుకు కాపాడలేకపోయినాను గ్రహించండి. నన్ను తప్పుడు వాడిగా అసమర్దుడిగా ఎప్పుడు భావించకండి, నేను ఎవర్ని తప్పుడు మనుష్యులు గా చిత్రీకరించడానికి ముందుకు రావడం లేదు, అన్నిటికి ఆధారం అయినది ధర్మం ఒక్కటి ఉన్నది అని నిరూపణ నా ద్వారా జరిగి మానవత్వమే సర్వం అనే సత్య ఆవిష్కరింప బడి లోకం కుల మతాలకు అతీతంగా ఉన్నతం గా తీర్చి దిద్దబడుతుంది, సర్వం నిరూపించిన తరువాత వజ్ర సింహాసనం అధిష్టించిన తరువాతనే వివాహం ఒక ప్రక్రియ ద్వారా స్వయంవరం లో చేసుకోవాలి అనే నిర్ణయం అర్ధం చేసుకోండి.
మా అమ్మ కోసం ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాను, మా అమ్మ కు తమ్ముడికి ఒక జ్ఞాపిక నిర్మించాలి, మా అమ్మ అమ్మ ఉండగా అ పని చేయాలి, ఆమె కూడా సొంతోషిస్తుంది, అమ్మలను కన్న అమ్మ గా జాతి ఆమెను గుర్తించాలి, రక రకాల ఆలోచనలతో నా సంగతి జాప్యం చేయకండి, మాకు సొమ్ము ఇచ్చినట్లు కోర్టుకి కూడా తెలియచేయండి, ప్రజలకు కూడా అన్ని చెబుతాను, నేను గొప్ప వాడిన అయితే మా చుట్టాలు తో బాటు యెవత్తు మానవజాతి గొప్పదే, నేను ఎవర్ని తప్పులు పట్టవలసిన అవసరం లేదు, నేను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టవలసిన వారు కూడా ఎవరూ లేరు, నేను ఎవరి డబ్బు ఎందుకు ఇస్తున్నానో ప్రజలకి కోర్టు కి తెలియజేస్తాను, మమ్ములను మహారాజు గుర్తించి గౌరవ రాయల్టీ రూపం లో ఇచ్చిన సొమ్ముతో మా అమ్మ గారికి తమ్ముడు గారికి జ్ఞాపిక కట్టించవలెను, మా చుట్టాలతో సంతోషం గా 10 రోజులు ఉండి, రామోజీ ఫిలిం సిటీ కి వస్తాను ఒక్కడి నుండి ప్రజల్లోకి విస్తారం పండితుల సహకారంతో వెళ్లి, దేశాన్ని ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వస్తాను, 10 సంవత్సరాలలో దాదాపు పూర్తీ మానవత్వపు విలువలతో స్వర్ణయుగంయోగం ఉనికిని సర్వులకు అందజేస్తాను అ ప్రయత్నంలో మరల తెలుగు ప్రజలు ఒక రాష్ట్రము లోకి, సహజం గా కలిసిపోతారు, ప్రతి గడప బంగారం తో చేయిస్తాను, ఇది అందరి ఆమోదం తో జరుగుతుంది, , అన్ని వర్గాలు ఏకం అయ్యి, మహారాజు గా తండ్రిగా మా ఉనికిని అర్ధం చేసుకొని, వర్గ వర్ణ విభాదాలు పూర్తీ తొలగి ఒక మనిషి మాట లోనే సర్వం ఉంది అనే సత్యాన్ని ఆవిష్కరించి ప్రయత్నం, కాలం ధర్మం మమ్ములను ఎందుకు ఎన్నుకోన్నుదో సర్వులు అర్ధం చేసుకొని, మనిషిలో బుద్ది కి జ్ఞానానికి ఎంత విలువ ఉందొ నా వలన అర్ధం అయ్యి. ఎవరిని అయినా మీకు కోట్లు కావాలా, మా మాట కావాలా అని అడిగితే, కోట్లు ఏమి చేసుకొంటాం మీ మాట చాలు, వేదం తో సమానం అని సర్వులు భావిస్తారు, ఇది యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. ఇప్పటికే సర్వం మాటతో నిర్వహించిన మాటను ఇంకేమి చూసుకోకుండా, నేను కోరినట్లు మాకు గౌరవ రాయల్టీ చేలించండి, నూతన చరిత్రకు నాంది పలకండి, మా సబ్యులు అందరూ సమావేశం చెంది మా పై నిర్ణయం తీసుకోండి,
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహము
హైదరాబాద్
Subscribe to:
Posts (Atom)