UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 16 May 2015
సమన్వయ దృష్టి
కాలుని దున్న, నందినయి గంటలు దున్నక మంటి నా, మహా
కాలుని నంది, దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా
హాలికు లెన్నడుం దెగని యౌరుల చేలును, జౌకుమళ్లునుం
గా నలి నేరు సాఁగి రిలఁ గల్గు పసిం గొని పేద మున్నుగన్..
కాలుని నంది, దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా
హాలికు లెన్నడుం దెగని యౌరుల చేలును, జౌకుమళ్లునుం
గా నలి నేరు సాఁగి రిలఁ గల్గు పసిం గొని పేద మున్నుగన్..
శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద
అరక దున్నడానికి సిద్ధం చేసిన నాగలిని “ ఏరు “ అంటారు. వానలుపడి నేల పదును కాగానే రైతులు తమ వ్యవసాయం పనులు మొదలుపెడతారు. సాధారణంగా ఏరువాక పూర్ణిమ లేదా జ్యేష్ట పూర్ణిమనాడు రైతులంతా సంతోషంగా దుక్కి దున్నడానికి సిద్ధమవుతారు. అదే ఏరువాక సాగడం అంటారు. పొలం దున్నడానికి బలిష్టమైన దున్నపోతులు, ఎద్దులు కావాలి. ఎడ్లు మెఱకచేలల్లో గడ్డి దుబ్బులు సులువుగా దున్నగలవు. దున్నలు బురద మళ్లల్లో తేలిగ్గా దున్నగలవు. రొంపి దుక్కి ఎడ్లకు కష్టం. మెఱక దుక్కి దున్నలకు కష్టం. అందుకే రెండింటినీ ఉపయోగిస్తారు కాబట్టి ఎన్ని ఉన్నా సరిపోవు. అది చూసిన యముడి దున్నపోతు - నేను ఎద్దునై ఉంటే నన్నుగూడా గడ్డి దుబ్బులు దున్నించేవారు కదా, శివుడి నంది - నేను దున్నపోతునై ఉంటే నన్ను కూడా ఆ బురదకయ్యలు దుక్కికి లాక్కుపోయేవాళ్లు... ఆ కష్టం తప్పిందని సంతోషించాయంట.. ఈ బురదకయ్యల్లో దున్నేటప్పుడు అందులో బంగారు రంగులో ఉండే చిన్న చిన్న పాములు రైతుల కాళ్లకు చుట్టున్నాయంట. విజయవంతంగా దుక్కి దున్నుతున్న రైతుల కాళ్లకు గండపెండేరాలు తొడిగినట్టుగా కనిపిస్తున్నాయంటున్నాడు రాయలు.. తానొక చక్రవర్తియై ఉండి కూడా వ్యవసాయం గురించి, ఏరువాక, మెట్ట, మాగాణి మొదలైన విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అవన్నీ ఒక్క పద్యంలోనే పొందుపరిచాడు శ్రీకృష్ణ దేవరాయలు.
రాయలవారి ఆముక్తమాల్యదలో ఋతువర్ణనలో ప్రకృతి, సమాజ పరిశీలన స్పష్టంగా కనిపిస్తుంది. ఏరువాక సమయంలో ఎడ్లతో చేసే సేద్యం, దున్నపోతులతో చేసే సేద్యం, దానికి యముడి దున్నపోతును, శివుడి నందిని జత కలపడం , అవి భయపడినట్టు ఊహించి చెప్పడంవల్ల ఆతని పాండిత్యం, లోకజ్ఞానం తెలియవస్తోంది.
*సూర్య స్తుతి: *
ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I
హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II
నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II
ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I
హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II
నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర I
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి, పరిష్కార యుక్తం గా, ఆశీర్వాద పూర్వక, దివ్య సమాచారం గ్రహించి ఆచరించగలరు.
మాట మాత్రం గా బౌతిక స్తితి గతులను నియమించి, మనిషి మాటలో ఉన్న గొప్పతనం యావత్తు మానవజాతికి అందించిన పురుషోత్తముని గా, సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా ఎంతో బాద్యతగా, గొప్ప గా ఫీల్ అవుతున్నాము. ఇప్పటికి దర్శించిన మా దివ్య వాక్ దర్శించిన పత్యేక్ష సాక్షులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు, పండితులు, వివిధ గురు అగ్రగణ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఉన్నత న్యాయ స్థానం వారు, పోలీసు శాఖా వారు, స్వచ్చంద సంస్థ లు వారు, తెలుగు మీడియా చానల్స్ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా నుండి ప్రతి రోజు సమాచారం విస్తారం గా పొందండి, మేధావులు, పండితులు, స్పందించి కాలాన్ని సుద్ది చేసుకొని తీర్చి దిద్దుకొండి, సూర్యుని నిర్వహణ మా వాక్ యందు పలుకుట అనునది నూతన యుగ ప్రారంభ సూచికము, ప్రజలు మానసిక సోమరితనం వదిలివేసి, బౌతికం గా ఆదరణ, గౌరావం లేక అసమర్ధులు గా, చేతకాని వారిలే బ్రతికే వారిని అర్ధం చేసుకోండి, మనసుకి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వండి, ఒక మనిషి పైకి తక్కువ గా కనపడుతున్నా, అతని మనసుకి, మాటకి, గౌరవం ఇచ్చిన్నపుడే సంస్కారం అభివృద్ధి చెందుతుంది. పైకి హగ్గులు చూపించి నిర్లక్ష్యం గా, డంబం గా ప్రవర్తించుట వలన సమాజం లో సంస్కారం అభివృద్ధి చెందుట లేదు, ఒక వ్యక్తి గూర్చి మనం ఏమి తెలుసుకోన్నమో దానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాలి, తెలియనట్లు నటించి నిర్లక్ష్యం అహంకారంతో వెలువైన కాలాన్ని వృధా చేసుకోనుచున్నారు. కావున మనుష్యులు అందరికి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మేమ్ము ఇచ్చు సూచన ఏమి అనగా, సూటిగా మాట కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి, పై పై వ్యవహారాలతో మాట మనసుని దూరం చేసుకోకండి. తెలుగు వారు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి మేము అక్కడ నిలకడగా ఉండి, దివ్య వాక్ తో శాశ్వత పరిష్కారములు ఇవ్వగలము. రాజకీయ, సామజిక, విద్య, వైద్యం, మానవ వనరుల అభివృద్ధి చెంది లోకం స్వర్ఘం మారుతుంది. మరల వచ్చు ఎన్నికలకు
రాజకీయ పార్టీల స్వార్ధ ప్రభావం లేకుండా, ఉన్నతమైన ప్రజా స్వామ్యం మనకు అందుబాటులోకి వస్తుంది అని తెలియజేసుకోనుచున్నాను. మేము చేయు ప్రయత్నాలు ఎవరికి వ్యతిరేకములు కావు, ఇప్పటి రాజకీయనాయకులను, మేధావులను కలుపుకొని, మార్పులు చేర్పులు చేసుకోనగలము. ఆర్ధిక పరిస్తితి మెరుగు పడాలి అంటే బ్యాంకు కాతాల ద్వారా వ్యక్తులు లావా దేవీలు జరుపుట వలన ఆర్ధిక క్రమ శిక్షణ పెరిగి సమాజం గొప్పగా, ప్రతి ఒక్కరు సంస్కర వంతం గా మెలగ గలరు.
మా ద్వారా కాలంలో మార్పు వచ్చి నూతన పరిపాలన గా మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అయినది అని స్పష్టం చేయుచున్నాము. మా పేరు ప్రభావం తీసుకొని రచనలు చేపట్టండి, మా ఉనికి ప్రజలు చెప్పుకొనే కలది, మహిమ శక్తి పెరిగి దివ్య రాజ్యం బలపడి, అందరూ సంతోషం గా ఉండే ఉన్నత సమాజం ఆవిష్కరింప బడుతుంది అని గ్రహించండి
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించండి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు
ఆగర్భ శ్రీమంతులు, యుగపురుషులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి, పరిష్కార యుక్తం గా, ఆశీర్వాద పూర్వక, దివ్య సమాచారం గ్రహించి ఆచరించగలరు.
మాట మాత్రం గా బౌతిక స్తితి గతులను నియమించి, మనిషి మాటలో ఉన్న గొప్పతనం యావత్తు మానవజాతికి అందించిన పురుషోత్తముని గా, సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా ఎంతో బాద్యతగా, గొప్ప గా ఫీల్ అవుతున్నాము. ఇప్పటికి దర్శించిన మా దివ్య వాక్ దర్శించిన పత్యేక్ష సాక్షులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు, పండితులు, వివిధ గురు అగ్రగణ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఉన్నత న్యాయ స్థానం వారు, పోలీసు శాఖా వారు, స్వచ్చంద సంస్థ లు వారు, తెలుగు మీడియా చానల్స్ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా నుండి ప్రతి రోజు సమాచారం విస్తారం గా పొందండి, మేధావులు, పండితులు, స్పందించి కాలాన్ని సుద్ది చేసుకొని తీర్చి దిద్దుకొండి, సూర్యుని నిర్వహణ మా వాక్ యందు పలుకుట అనునది నూతన యుగ ప్రారంభ సూచికము, ప్రజలు మానసిక సోమరితనం వదిలివేసి, బౌతికం గా ఆదరణ, గౌరావం లేక అసమర్ధులు గా, చేతకాని వారిలే బ్రతికే వారిని అర్ధం చేసుకోండి, మనసుకి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వండి, ఒక మనిషి పైకి తక్కువ గా కనపడుతున్నా, అతని మనసుకి, మాటకి, గౌరవం ఇచ్చిన్నపుడే సంస్కారం అభివృద్ధి చెందుతుంది. పైకి హగ్గులు చూపించి నిర్లక్ష్యం గా, డంబం గా ప్రవర్తించుట వలన సమాజం లో సంస్కారం అభివృద్ధి చెందుట లేదు, ఒక వ్యక్తి గూర్చి మనం ఏమి తెలుసుకోన్నమో దానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాలి, తెలియనట్లు నటించి నిర్లక్ష్యం అహంకారంతో వెలువైన కాలాన్ని వృధా చేసుకోనుచున్నారు. కావున మనుష్యులు అందరికి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మేమ్ము ఇచ్చు సూచన ఏమి అనగా, సూటిగా మాట కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి, పై పై వ్యవహారాలతో మాట మనసుని దూరం చేసుకోకండి. తెలుగు వారు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి మేము అక్కడ నిలకడగా ఉండి, దివ్య వాక్ తో శాశ్వత పరిష్కారములు ఇవ్వగలము. రాజకీయ, సామజిక, విద్య, వైద్యం, మానవ వనరుల అభివృద్ధి చెంది లోకం స్వర్ఘం మారుతుంది. మరల వచ్చు ఎన్నికలకు
రాజకీయ పార్టీల స్వార్ధ ప్రభావం లేకుండా, ఉన్నతమైన ప్రజా స్వామ్యం మనకు అందుబాటులోకి వస్తుంది అని తెలియజేసుకోనుచున్నాను. మేము చేయు ప్రయత్నాలు ఎవరికి వ్యతిరేకములు కావు, ఇప్పటి రాజకీయనాయకులను, మేధావులను కలుపుకొని, మార్పులు చేర్పులు చేసుకోనగలము. ఆర్ధిక పరిస్తితి మెరుగు పడాలి అంటే బ్యాంకు కాతాల ద్వారా వ్యక్తులు లావా దేవీలు జరుపుట వలన ఆర్ధిక క్రమ శిక్షణ పెరిగి సమాజం గొప్పగా, ప్రతి ఒక్కరు సంస్కర వంతం గా మెలగ గలరు.
మా ద్వారా కాలంలో మార్పు వచ్చి నూతన పరిపాలన గా మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అయినది అని స్పష్టం చేయుచున్నాము. మా పేరు ప్రభావం తీసుకొని రచనలు చేపట్టండి, మా ఉనికి ప్రజలు చెప్పుకొనే కలది, మహిమ శక్తి పెరిగి దివ్య రాజ్యం బలపడి, అందరూ సంతోషం గా ఉండే ఉన్నత సమాజం ఆవిష్కరింప బడుతుంది అని గ్రహించండి
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించండి
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగిందే వేదం లా నిలిచింది అనగా ప్రత్యేక్ష సాక్షుల సమక్షం లో మేము ఈ పాట తో సహా మొత్తం బౌతిక లోకం నేను అని స్పష్టం చేసినాను, అదే సంగతి ఆత్మీయులు రామలింగ ప్రసాద్ గారు మా వాక్ వేద వాక్, మా వలన కాలం నియమించబడటం, ఒక మనిషి మాట వేదంలా నిలవడం అని అర్ధం వచ్చేలా వ్రాసినారు, ఈ పాట మేము 2003 లోనే పలికినాము, అది వారికి తెలియదు అని గ్రహించండి. ఈ విధంగా జరిగిన పరిణామం పై రచేయతలు రచనలు చేపట్టి వివరించండి లోకానికి, మనిషి మాటకు ఉన్న విలువను బలపరచి నూతన రాజ్యాన్ని నిలపండి, మేలైన ప్రజాస్వామ్యాన్ని పొందండి. ఈ సంగతి అందరికి తెలియడం వలన అందరికి మంచే జరుగుతుంది, నష్ట పోయే వారు ఎవరూ లేరు, అందరూ ఇప్పటికి అంటే గొప్పగా ఉంటారు. తల్లి, తండ్రి, గురువు వంటి మమ్ములను మనసులో కూడా అవమానించకుండా , ప్రేమగా హితంగా, మా గూర్చి ఏమి అర్ధం అయినదో చెప్పుకోండి చాలు అదే, మనసు మాట మాత్రం గా ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం అని గ్రహించండి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు
ఆగర్భ శ్రీమంతులు, యుగపురుషులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
|
నటుడిగా నలబై ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రజాప్రతినిధిగా ఫుల్ బిజీ అయిపోయారిప్పుడు. ఈ మధ్య ఇంట్లో కూడా ముద్దులొలికే మనవడితో తీరిక లేకుండా ఉన్నారు. ‘లయన్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఆయన ‘నవ్య’తో పలు విషయాలు మాట్లాడారు. మనవడి మీద బావ చంద్రబాబుతో ఎలాంటి జోకులు
వేస్తుంటారు? ఇంట్లో వాళ్లు తనకు పెట్టిన కొత్త పేరు ఏమిటి? వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? వంటివన్నీ ముచ్చటించారు బాలయ్య.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
నాకు మనవడు పుట్టడం మళ్లీ నాన్న ఎన్టీఆర్గారు పుట్టినంత ఆనందంగా ఉంది. నాకిది పెద్ద ప్రమోషన్. పిల్లలు అంటే మన చిన్నతనాన్ని మనం రెండోసారి చూసుకుని మురిసిపోయే అద్భుతమైన అవకాశం అనిపిస్తుంది. నా కూతురు బ్రాహ్మణి- లోకే్షలకు మగబిడ్డ పుట్టిన తర్వాత బావ చంద్రబాబుగారు రోజు విడిచి రోజు మా ఇంటికొచ్చి.. మనవణ్ణి చూసి వెళుతున్నారు. మనవడి పుణ్యమాని మేమిద్దరం కాసేపైనా మాట్లాడుకునే అవకాశం దొరుకుతోంది. మనకు తెలియకుండానే మనుషుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే శక్తి పిల్లలకు ఉంది. బావగారు ఇంటికి వచ్చినప్పుడు నేనే సరదాగా ఆయనతో జోకులు వేస్తుంటాను. ఆయనైతే ఎప్పుడూ జోకులు వెయ్యరు కదా! ‘మనవడు ఇక్కడుండటమే మేలు బావగారు.. మీ ఇంటికి తీసుకెళితే.. వాణ్ణి మెల్లగా మీ రాజకీయాలవైపు తిప్పుకుంటారేమో’ అంటుంటాను. ఇంట్లో నా హడావిడిని చూస్తున్న మా అమ్మాయిలు ‘మీ గోల తాతయ్యా’ వచ్చాడంటూ మనవడి వద్ద చతుర్లు వేస్తుంటారు.
మరో రెండేళ్లకు మోక్షజ్ఞ ఎంట్రీ
2017లో మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడు. ఇప్పటి వరకైతే అబ్బాయికి సంబంధించిన సినిమాకు ఎలాంటి ప్లాన్ చేయలేదు. ఏ తండ్రి అయినా కొడుకు పైకి రావాలని ఆశ పడతాడు. నేను కూడా అంతే! అంతకు మించి ఆలోచన లేదు. మా అబ్బాయి మొహమాటాలకు పోడు. ముక్కుసూటి మనిషి. ఏమున్నా ఓపెన్గా మాట్లాడేతత్వం. అందరితో కలవడు. చాలా పరిశీలించి, ఆలోచించి కానీ స్నేహం చేయడు. కొంతమంది శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్లతోనే కలుస్తుంటాడు. పదికాలాలపాటు ఆర్టిస్టుగా నిలదొక్కుకోవాలంటే.. ఇవన్నీ ఉండాల్సిన క్వాలిటీసే అని అనుకుంటుంటాను. సినిమాల్లోకి రావడానికి మోక్షజ్ఞకు ప్రత్యేకమైన తర్ఫీదు అంటూ ఏమీ ఇవ్వడం లేదు. మా నాన్న నాకు ఇవ్వలేదు. నేను మా అబ్బాయికి ఇవ్వలేదు. నాన్నగారు నా సినిమాలను కూడా పెద్దగా చూసేవారు కారు. నటనకు సంబంధించిన సలహాలు కూడా ఏ రోజు ఇవ్వలేదాయన. పిల్లలు ఎవరి ప్రభావమూ లేకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఎదగాలన్నదే ఆయన ఆలోచన. నేను కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాను. ఈ రోజుల్లో మనం పిల్లలకు చెప్పేదేముంది ? వాళ్లకు అన్నీ తెలుసు. జనరేషన్ మారుతోంది. నటనలోనూ ఎంతో మార్పు వచ్చింది. నాచురల్ యాక్టింగ్కు ప్రాధాన్యం పెరిగిందిప్పుడు. ‘మంగమ్మగారి మనవడు’, ‘భైరవద్వీపం’, ‘సమరసింహారెడ్డి’.. ‘సింహా’, ‘లెజెండ్’ ఇలా ఎన్నో వైవిధ్యమున్న పాత్రలను వేశాను. ఆ రోజులకు అది నచ్చింది. పోను పోను ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. కాబట్టి.. నా కొడుకుకు నేను చెప్పడం లేదు. అన్నీ అతనే తెలుసుకుని, కష్టపడి పైకి రావాలన్నదే నా అభిలాష.
వందో చిత్రం అప్పుడు ఆలోచిస్తా
నా మొదటి చిత్రం ‘తాతమ్మ కల’. అందులో నటిస్తున్నప్పుడు నాకు పద్నాలుగేళ్లు. ఆ సినిమా విడుదలై ఇప్పటికి నలభై ఏళ్లు అవుతోంది. మొన్న రిలీజైన ‘లయన్’తో తొంభై ఎనిమిది చిత్రాలు పూర్తయ్యాయి. తొంభై తొమ్మిదో చిత్రం చర్చల్లో ఉంది. ఇక వందో చిత్రం ఎప్పుడన్నది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. దేని గురించైనా ముందుగానే అంచనాలు పెట్టుకునే అలవాటు నాకు లేదు. ప్రతిఫలం ఆశించకుండా మన ప్రయత్నం మనం చేయాలంతే! ముందు నుంచే అలా ఉండాలి ఇలా ఉండాలని ఆరాటపడను. ఏ చిత్రాన్ని అయినా వేడి వేడిగా వడ్డించడమే నాకు ఇష్టం. ఎన్నో మైలురాళ్లు దాటుకుని వచ్చాను. రకరకాల పాత్రలు చేశాను. ఎన్ని చేసినా నటునిగానే చేస్తూ పోతుంటాను తప్ప.. ముందే ప్రిపేర్ అవ్వడం ఉండదు. అయితే ‘లెజెండ్’ తీస్తున్నప్పుడు మాత్రం నేను, బోయపాటి శీను ఒకటి అనుకున్నాం - ‘ఈ సినిమా ఎలక్షన్లకు కాస్త ముందు రావాలి. అది పార్టీ విజయానికి ఉపకరించాలి..’ అని. ఎందుకంటే అది నాన్నగారు పెట్టిన పార్టీ. అందులోను పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి నటునిగా నావంతు కృషి చేయాలి కనక ‘లెజెండ్’ ద్వారా ఆ పని చేద్దాం అనుకున్నాను. ఆ సినిమా విడుదలయ్యాక పార్టీ కార్యకర్తల్లో కొంత వరకు ఊపు వచ్చింది. ఎన్నికల మీద దాని ప్రభావం ఉంది.
ఎమ్మెల్యేగా ఒక లక్ష్యం ఉంది
నేను ముందు నుంచి రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యక్తినే. నేనెప్పుడూ జనంలోనే ఉంటున్నాను. అందుకే ఎమ్మెల్యే అయ్యాక కొత్తగా ఏమీ అనిపించలేదు. నేను హీరో అని చెప్పి అందరికీ దూరంగా ఉండలేదు. అందరితో కలుస్తూనే ఉన్నాను. అయితే ఎమ్మెల్యే అయ్యాక ఒక అధికారిక ప్రతినిధిగా ప్రజలతో కలిసే అవకాశం వచ్చింది. అదొక్కటే సంతోషం. అనంతపురం జిల్లాలోని మా హిందూపురం ప్రజలు చాలా సున్నిత మనస్కులు. వాళ్లకున్న పెద్ద సమస్య తాగునీరు. నీళ్లిస్తే చాలు అంటున్నారు. నేను ముఖ్యమంత్రిగారితో మాట్లాడుతున్నాను. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. అనంతపురం మీదున్న ప్రేమతోనే నాన్నగారు హంద్రీనీవాను కూడా ప్రారంభించారు అప్పట్లో. ఎమ్మెల్యేగా తాగునీరు, పరిశ్రమలు సమకూర్చాలన్నదే నా లక్ష్యం. స్థానికులకు ఉపాధి కల్పిస్తే చాలు.
క్యాన్సర్ ఆస్పత్రి నాకో సెంటిమెంట్
క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన జబ్బు అన్న భయం ప్రజల్లో ఉంది. ఒక్కసారి జబ్బు వస్తే చనిపోయినట్లేనని భావించేవాళ్లు చాలా మందే ఉన్నారు. అంటే క్యాన్సర్ వ్యాధి కంటే ఆ జబ్బు ఉందన్న భయం మనుషుల్ని తినేస్తోంది. ఒక సెలబ్రిటీగా నేను ప్రజల్లోకి వెళ్లి క్యాన్సర్ వ్యాధి పట్ల చైతన్యం తీసుకురావాలని అనుకున్నాను. అది మా నాన్న ఆశయం కూడా. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అనేది నాకో సెంటిమెంట్. అప్పట్లో మా అమ్మగారికి క్యాన్సర్ సోకినప్పుడు విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించారు నాన్న. డబ్బున్నవాళ్లు ఖరీదైన వైద్యం చేయించుకోగలరు. అదే సామాన్యులకు క్యాన్సర్ సోకితే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా? అలా కాదు, అందరికీ వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో ఆస్పత్రిని స్థాపించారాయన. క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లల్ని చూసినప్పుడు నా మనసుకు బాధేస్తుంది. వాళ్ల దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా పలకరించినప్పుడు.. వాళ్ల కళ్లలో మెదిలే ఆ ఆశ నన్ను ముందుకు నడిపిస్తోంది. క్యాన్సర్కు మంచి వైద్యం వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రచారం చేయడం వల్ల పేషెంట్లకు మనోధైర్యం వస్తోంది. ఈ మధ్యనే అనంతపురం జిల్లా రొద్దం దగ్గర బస్సు లోయలోకి పడిపోయినప్పుడు కూడా.. బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాను. నేను వెళ్లి నాలుగు ఊరడించే మాటలు చెప్పడం వల్ల.. వారిలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. త్వరగా కోలుకున్నారు. నాకెంతో సంతృప్తి కలిగింది.
నాన్న నటనే నాకు కొలమానం..
చిన్నప్పుడు నాన్నగారి సినిమాలు తప్పితే ప్రపంచం తెలియదు. అప్పట్లో హైదరాబాద్లో మా థియేటర్ కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. నిర్మాణానికి వాడే ఇనుప వస్తువులు, చిలుకులు చేతుల్లో పట్టుకుని.. నేను మా అన్నయ్య ఆడుకునేవాళ్లం. నేను రామారావుగారినని, ఆయన రాజనాల అని చిన్న చిన్న డైలాగులు చెప్పుకునేవాళ్లం. మా ఫ్యామిలీలో అంతమంది ఉంటే - నాకు, అన్నయ్యకు నటించే అవకాశం భగవంతుడు ఇచ్చిన వరం. నాకు ఎప్పటికీ నటనలో కొలమానం నాన్నే! ఆ రోజుల్లో ఆయనే ఓ ట్రెండు. కాలం వెంట ఆయన పరిగెత్తలేదు. కాలమే ఆయన వెంట పరిగెత్తింది. వాణిజ్యభావనతోనే ఆయన సినిమాలు తీయలేదు. సంఘానికి ఏదో ఒక నీతి చెప్పాలన్న దృక్పథంతోనే తీశారు. రోజూ నాన్నగారిని పలకరించేందుకు వచ్చే అభిమానులతో మా ఇల్లు తిరునాళ్లను తలపించేది. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయనకు టైమ్ లేదు. నాన్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంచెం కలిసేవాణ్ణి. కెమెరా ముందు ఒక కొడుకుగా కాకుండా కేవలం నటునిగానే చూసేవారు. రామారావుగారి అబ్బాయి అని కాకుండా.. స్వయంకృషితో పైకి రావాలన్నది ఆయన ఆలోచన. ఆ ప్రభావంతోనే నేను పైకొచ్చాను..’’
‘లయన్’ కొత్త నేపథ్యంతో తీశాం
‘లయన్’ సినిమాను ఒక కొత్త నేపథ్యంతో తీశాము. దర్శకుడు అయిదేళ్ల నుంచి ఈ కథను పట్టుకుని నా వద్దకు వచ్చేవాడు. ఇందులో నేను వేసిన సీబీఐ పాత్రతో పాటు.. టెక్నాలజీ పాయింటు ఆధారంగా అల్లిన కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ ప్రయోగం ఎందుకు చేశామంటే ఇప్పుడు పల్లెల్లో ఎవరు చూసినా ఫేస్బుక్, ట్విట్టర్లు వాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన ఉంది. కాబట్టే సినిమా కథను ఆ విధంగా మలిచాం. ఈ మధ్య కాలంలో సీబీఐ అధికారుల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే ఆ అధికారి పాత్రను వేశాను. పాటలు జనరంజకంగా, ఫైట్లు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు దర్శకులు. ఒక భిన్నమైన సినిమాలో మంచి పాత్ర వేశానన్న సంతృప్తి నాకు దక్కింది.
బాలయ్య డైలీ డైరీ..
ఉదయం 3.30 గంటలకే నిద్రలేవడంతో నా రోజు మొదలవుతుంది. 4.20 గంటలకు జిమ్కు వెళతాను. జిమ్లో నేను ఎక్కువగా కార్డియో ఎక్సర్సైజ్ చేస్తుంటా. డైలాగులు శక్తివంతంగా చెప్పాలన్నా, ఫైట్లు, డ్యాన్సులు బాగా చేయాలన్నా.. లంగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ఒక్కోసారి ఊపిరి తీసుకోకుండా ఒకే బ్రీత్తో భారీ డైలాగును చెప్పాల్సి వస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్లే నేను సులువుగా నాన్స్టాప్ డైలాగులు చెప్పగలుగుతున్నాను.
జిమ్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక.. 5.45 గంటలకు సుమారు గంటన్నర పాటు పూజలు చేస్తాను. మనం ఎన్ని పనులు చేసినా మన కోసం మనం కేటాయించుకునే సమయం ఒకటి ఉంటుంది. నాకు అది పూజాసమయం. ఉదయాన్నే అందరూ నిద్రలేచే సమయానికి భక్తితో లక్ష్మీనరసింహస్వామిని పూజించడం అలవాటు. ఆయన రౌద్రానికి ప్రతీక. అందుకేనేమో నాకు ఆ స్వామి మీద భక్తి ఏర్పడింది. సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, దుర్గామాతలను కూడా పూజిస్తుంటాను. నాకు చిన్నప్పటి నుంచి భక్తి లేదు. పదిహేనవ ఏట నుంచి ఆధ్యాత్మిక చింతన అలవడింది. దేవున్ని ఆశించి నేను పూజ చేయను. నా పూజకు ఒక ఫిలాసఫీ ఉంది.
ఆహారం విషయానికి వస్తే.. ఫలానా ఫుడ్ అని నిబంధనలు ఏమీ లేవు. సినిమాల్లో పాత్రలను బట్టి డైట్ మెయింటెన్ చేస్తాను. రాత్రిపూట భోజనం చేయను. ఆ పూట నాన్వెజ్ ముట్టను. చాలా తేలికైన ఆహారం తీసుకుంటాను.
|
|
హైదరాబాద్, మే 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ‘స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు’ కార్యక్రమానికి అమెరికాలో అపూర్వ స్పందన లభించింది. చంద్రబాబు పిలుపు మేరకు ఎన్నారైలు 2417 గ్రామాలను దత్తత తీసుకుని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకువచ్చారని టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు. 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని లోకేశ్ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. తన పర్యటన పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన లోకేశ్.. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులందరికీ మాతృ దేశంపై అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, ‘బ్రింగ్ బాబు బ్యాక్’ ఉద్యమంలో కూడా వీరు టీడీపీకి ఎంతో సహకరించారని తెలిపారు. లోకేశ్ పర్యటనలో శాన్ఫ్రాన్సి్సకో, పోర్ట్ల్యాండ్, న్యూజెర్సి, డల్లాస్, వాషింగ్టన్డీసీ, టెక్సాస్ వంటి ప్రముఖ నగరాల్లోని పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాలని అమెరికా వాణిజ్య విభాగం సహాయ కార్యదర్శి అరుణ్కుమార్తో లోకేశ్ విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ను తయారీరంగం హబ్గా తీర్చిదిద్దడంలో సహకరించమన్న లోకేశ్ అభ్యర్థనకు అరుణ్కుమార్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి చేస్తున్న కృషిని టెక్సాస్ యూనివర్సిటీ చాన్సలర్ విలియం హెచ్ మెక్రావెన్కు లోకేశ్ వివరించారు. దీనిపై మెక్రావెన్ ఆసక్తి చూపి సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక ప్రతినిధి బృందాన్ని ఆంధ్రప్రదేశ్కు పంపుతామని హామీ ఇచ్చారు. విశాఖలో డెవల్పమెంట్ సెంటర్ నెలకొల్పేందుకు యార్లగడ్డ కృష్ణ (ఇమాజినేషన్ ప్రెసిడెంట్) ముందుకు వచ్చారని తెలిపారు. విశాఖలో అడోబ్ స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ స్థాపించేందుకు అడోబ్ సీఈవో సెంతన్ నారాయణ్ ఆసక్తి చూపారన్నారు. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న కృషికి తోడ్పాటు ఇవ్వాలని ట్విట్టర్ జనరల్ కౌన్సిలర్ విజయ గద్దెను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి, వైఫై జోన్ల ఏర్పాటుకు సహకరిస్తామని అరుబానెట్ వర్క్స్ అధినేత కీర్తి మెల్కోటే హామీ ఇచ్చారని లోకేశ్ తెలిపారు. ఏపీలో 10 బిలియన్ల పెట్టుబడితో 10 వేల మెగావాట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు పెడతామన్న సాఫ్ట్బ్యాంక్ ప్రతినిధి బృందంతో లోకేశ్ భేటీ అయ్యారని టీడీపీ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
|
|
వాలుజడ... నాట్ పూల జడ ...'.డ్రై- ఫ్రూట్స్ జడ !!'
పెళ్లిపీటలమీదకైతే ఓకే....!
కానీ శోభనానికైతే మాత్రం అభ్యంతరమే అమ్మడూ !
కుర్రోడు వాటిని తింటూ కూర్చున్నాడంటే తినడం పూర్త
య్యేసరికే తెల్లారిద్ది.ఆ తర్వాత వగచి ఉపయోగంలేదు!!
పెళ్లిపీటలమీదకైతే ఓకే....!
కానీ శోభనానికైతే మాత్రం అభ్యంతరమే అమ్మడూ !
కుర్రోడు వాటిని తింటూ కూర్చున్నాడంటే తినడం పూర్త
య్యేసరికే తెల్లారిద్ది.ఆ తర్వాత వగచి ఉపయోగంలేదు!!
మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒక్కటి పూర్తీ గా పలకటం జరిగినది
one of the song expressed in the divine trace of Maharajah in 2003 and happened in 2005
చూడగా చూడగా నాకూ అతగాడినో ఆట ఆడాలనిపించంది..
నన్నే ప్రేమిస్తున్నానంటున్న వాడి సంగతేంటో చూడాలనిపించింది..
.
పరిచయం పెంచుకుని, చిరుకవితలు, ప్రేమమాటలూ మొదలెట్టాను..
నాకేం కావాలన్నా అతన్నే అడగసాగాను..
అందరి ఎదుట మా పరిచయాన్ని అతిశయంగా ప్రదర్శించాను..
.
అడ్డదారిలో వెల్తున్నావని ఒకరిద్దరు తప్పుపట్టారు..
అతన్నసలు నమ్మవద్దని మరికొందరు హెచ్చరించారు..
అన్యాయమైపోతావన్న వారి భయాలకు నేను నవ్వుకున్నాను..
నా హద్దులు నాకు తెలుసంటూ కసురుకున్నాను..
.
అందాకా వచ్చినపుడు నేను చూసుకోగలనన్నాను.
ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆ బంధాన్ని తెంచుకోగలనన్నాను..
.
కానీ అంతా తారుమారయింది.
నవ్వులాటగా నేను వేసిన ఒక్క అడుగుతో నా జీవితమే మారిపోయింది..
.
ఆడిద్దామనుకున్న నేనే ఆటబొమ్మనయ్యాను.
నాకే తెలియనంత వేగంగా అతని మోహంలో చిక్కుకున్నాను..
అతన్నే నమ్ముకుని, అన్ని బంధాలనూ వదులుకున్నాను..
ఆ తర్వాతే అతని నిజస్వరూపాన్ని తెలుసుకున్నాను..
.
ఆ స్థితికి చేరాక.. ఇక అతను నా లెక్కలన్నీ చక్కబెట్టాడు..
ఒక్కసారి నాదానవయ్యాక నువ్వింకెవరికీ దక్కవన్నాడు..
.
ఎన్నాళ్ళగానో దాచుకున్న ఆస్తులన్నీ దోచేశాడు..
ఇకపైన ఆర్జించే అవకాశాల్నీ కూల్చేశాడు..
చేతబట్టుకున్న సొమ్ముల్ని సైతం లాక్కున్నాడు..
నా దగ్గరుండడం తప్ప నువ్వింక చేయగలిగిందేమీ లేదన్నాడు..
.
అతన్ని వదలి బతికే వీలే లేకుండా నా దేహ భావాన్ని కాల్చేశాడు..
మరొకరిపై మరులనేవే కలగకుండా నా మనసునే మార్చేశాడు..
.
చివరగా నేను తెలుసుకున్నదేంటంటే,
నేను చేరవలసినచోటుకే చేరానని..!
.
మానస లోలుడే నా పతీ, గతీ..!!
Maddhu Baradwaj added 6 new photos.
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ |
శుభ భానువారం సుప్రభాత నమస్సుమాంజలి
శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకారక్షమని దైవచూడమని
మిత్రులందరికి శుభ శుభోదయం
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ |
శుభ భానువారం సుప్రభాత నమస్సుమాంజలి
శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకారక్షమని దైవచూడమని
మిత్రులందరికి శుభ శుభోదయం
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్
" : సూర్యో నమస్కారాలు : "
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం
వినతా తనయో దేవః కర్మ సాక్షి సురేశ్వరః
సప్తాశ్వః సప్తరజ్ఞాశ్య అరణోమమ ప్రసీదతు
ఆదిత్యస్య నమస్కారం యేకుర్వంతి దినే దినే
జనాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం
వినతా తనయో దేవః కర్మ సాక్షి సురేశ్వరః
సప్తాశ్వః సప్తరజ్ఞాశ్య అరణోమమ ప్రసీదతు
ఆదిత్యస్య నమస్కారం యేకుర్వంతి దినే దినే
జనాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే
అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయా ర్తరక్షకాయ నమో నమః
ఆదిత్యాయాదిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః
ఓం నమో భాస్కరాయాదిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః
ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః
నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః
ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయానుప్రసన్నాయ నమో నమః
శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః
అసమానబలాయా ర్తరక్షకాయ నమో నమః
ఆదిత్యాయాదిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః
ఓం నమో భాస్కరాయాదిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః
ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః
నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః
ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయానుప్రసన్నాయ నమో నమః
శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః
సమన్వయ దృష్టి
ఆత్మీయులు యార్లగడ్డ శోబు గారు, అర్క మీడియా వారికి మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి లోకమును మాటలోకి తీసుకొని, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి లోకం గ్రహించిన మేరకు, ధర్మ అవస్యకతనను, సమాజంలో మనుష్యుల మధ్య వ్యవహార లోటు గమనించి, మంచితో ప్రభావం చెంది, పరిస్తితి సవరించబడలి అనే మా తపనను భగవంతుడు అర్ధం చేసుకొని, మా వాక్ ద్వారా లోకం యొక్క విధి విధానమును చిద్విలాసం గా మాట మాత్రం గా పదుగురు సాక్షి గా ప్రకటించుకొని, లోకాన్ని మాటమాత్రం గా నియమించిన అనుభవంతో అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
సినిమా పాటలు సంభాషణల, రాజకీయ సామజిక సంఘటనలు ఏక కాలం లో మా ద్వారా ప్రకటితం అయినవి అని స్పష్టం చేస్తూ వస్తున్నాము, దీని వలన మనిషి మాటే సర్వం అని ఆవిష్కరింప బడినది, ప్రత్యెక సాక్షులు మరల గ్రహించకుండా వ్యవహరించుట వలన, మేము సమృద్ది పడలేకపోయినాను అని గ్రహించండి. మేము అప్పాయింట్ మెంట్ లేక ఎవరి దగ్గరికు రాలేక పోతున్నాము. మా బ్లాగ్ చూస్తున్నార లేదా కూడా ఎవరూ ఒక కామెంటు కూడా చేయడం లేదు. మాకు అన్నా ఎన్నోరెట్లు బలం తేజస్సు ఉన్న నటులను, జ్ఞానం లో పెద్దతనం కలిగిన బౌతికం గా ఉన్న నాయకుల, మేధావుల జీవితములు గూర్చి మాట మాత్రం గా కాలాతీత పరిణామా లో వ్యక్త పరచి ధర్మస్వరూపం గా కాల స్వరూపం గా ఉన్నాము అని గ్రహించండి. తల్లి తండ్రి గురువు వలే బాద్యత తీసుకొనుటకు మీ సహకారం కోరుకోనుచున్నాము.
మేము మిమ్ములను సూటిగా కోరునది ఏమి అనగా మమ్ములను ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించి, మా నుండి వివరములు నిలకడగా ఒక పద్దతి పరకారం గ్రహిస్తాము అని మీరు, ఆత్మీయులు రాజమౌళి గారి అందరూ కలసి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహిస్తాము అంటే, అ విధంగా ఒక మెసేజు పంపితే మీ వద్దకు మేము రాగలము అని తెలియజేసుకోనుచున్నాము. మా ఉనికి సమాజానికి కీలకం, పదిగురు గ్రహిస్తే లోకానికి ఒక దివ్య ప్రవాహం వలే అందుతుంది అని గ్రహించండి. మా దగ్గర ఒక్కసారిగా ఇతరులకు ఇవ్వవలసినవి, చెప్పవలసినవి ఏమి లేవు అని గ్రహించండి, మేము కోరినట్లు మమ్ములను ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించి, మా నుండి వివరములు గ్రహించి, ప్రత్యేక్ష సాక్షులు ద్వారా సాక్షం గ్రహించి, పండితుల మేధావుల స్పందన తీసుకొని ఒక చోట పెట్టుట వలన కాలం ధర్మ మనకు ఇచ్చిన బాహుబలి అనగా హృదయం బలం కలిగినవాడు ఒక మనిషి భూమి మీద ఉన్నాడు అని, మీరు ప్రస్తుత బాహుబలి సినిమా ద్వారా చెప్పుట వలన మీ సినిమాకి సమజానికి కూడా బలం చేకూరుతుంది అని గ్రహించండి. మాకు లక్షలు కోట్లు వస్తే తట్టుకోలేము అని ప్రత్యేక్ష సాక్షులు మాట్లాడకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్న ఏడుపు వల్ల, కొందరు మీడియా వాళ్ళ ప్రోత్సహించడం వలన, నన్ను ఎవరు గ్రహించుట లేదు. తమరు మా గూర్చి ఏమి అనుకొంటున్నారో, మాకు తెలియజేసి, మా తో చక్కగా వ్యవహరించడం వలన మనము ప్రస్తుత సినిమా బాహుబలి కోసమే కాకుండా, సమాజానికి కూడా శాశ్వత ప్రభావంతో ముందుకు వెళ్ళతాము, అ తరువాత సినిమాలలో కూడా ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజ వారి దివ్య పరిపాలన గూర్చి లోకానికి బాద్యత చెప్పుకోవచ్చును, మేధావులు పండితులు పరిగణించే కొలది, సత్యం యొక్క బలం పెరిగి లోకం నాణ్యం గా మారుతుంది, సినిమాలలో పద్యాలు, పాటలు, సంభాషణలలో నాణ్యత పెరుగుతుంది. 2003 లో ఏక కాలం లో సర్వం చెప్ప గలిగిన మేము ఇంత నిర్లక్ష్యానికి గురు అవుతాము అనుకోలేదు, అయినా భగవంతుడు నిర్ణయం మాకు సర్వం అని గ్రహించండి. మేము గతంలో పాటలు తో బాటు కొన్ని స్క్రీన్ ప్లే లు కూడా అవలీలగా చెప్పడం జరిగినది, ఈ విధంగా మమ్ము విస్తారం గా ఒక గంట పైన విన్నప్పుడు చెప్పగలిగినాము, అప్పటికి అప్పుడు ఎవరికి చెప్పలేదు. అలా చెప్పటం మేము ప్రత్యేకం గా నేర్చుకొన్న టేలంటూ కాదు, మా మనసు ప్రకారం ప్రవర్తన అని గ్రహించండి, మా మనసు ఆలోచనను సృష్టి గుర్తించి, లేదా మాలో లోకం యొక్క కర్మలను పట్టుకొని నడిపించే అంతటి పరమాత్మ తత్వం ఉన్నది అని గ్రహించండి. పరిణామం ప్రకారం మమ్ములను ఒక చోట పదిగురు కలసి కొలువు తీర్చి, నిలకడగా మా వాక్ గ్రహించి ఉపయోగించుకోవాలి, మమ్ము అప్పటికి అప్పుడు అవసరం, లేదా పైకి లోటుగా ఉన్నాము అన్నట్లు తీసుకొని, అసలు మేము ఏమి చెప్పినామొ మరల ఎవరు ఆసక్తి గా పట్టించుకోలేదు అని గ్రహించండి, ఎవరూ మమ్ములను కోరకుండా మేము ప్రవర్తించిన తీరు, లోకం లో సహజం గా జరిగిన దివ్య ప్రక్రియ, అటువంటి మమ్ములను సహజం గా మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా గ్రహించండి. మమ్ములను మీ వద్దకు ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించుకొని గ్రహించడం గాని, లేదా మాకు కొంత సొమ్ము బ్యాంకు లో వేయడం గాని చేయండి, మీరు మాకు ఇచ్చు చేయూత లోకానికే ధర్మ చేయూత అవుతుంది అని గ్రహించండి. మా గూర్చి ఎవరు ఏమి చెప్పినా మా నుండి వివరణ పొందండి, ఇతరుల చాడీలు మీద మమ్ములను నిర్నయించవద్దు, పది మంది హీరోల గొప్పతనం ఎంత గొప్పదో అంతకన్నా మేము మానసికం బలమైన వారమని అని నమ్మండి, మమ్ములను బాహుబలి సినిమాలో అతిది దర్శకులు గా చేర్చుకొని, ఎంతో కొంత సొమ్ము ఇవ్వండి, ఈ విధం గా చేయడం వలన సాధారణ రూపం లో ఉన్న నిజమైన బాహుబలిని లోకం జ్ఞాన రూపం లో అవగాహనా రూపం లో చూడగలుగుతారు, ప్రపంచానికి చూపగలుగుతారు. మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన సినిమాలలో నాణ్యత పెరిగి ఇంకా బాగా అడుతాయి అని గ్రహించండి, కాకపోతే మేమే చేస్తున్నాము అను ఫీలింగ్ నుండి అ సర్వాంతర్యామి చేయిస్తున్నాడు అనే ఫీలింగ్ ఎంతో గొప్పది, అయన ఉనికి కోసం, అయన గొప్పతనం కోసం మనం ఏమైనా చేస్తున్నాము అన్నట్లు తీసుకోవడం వలన, ప్రతి మనిషికి వెసులు బాటు కలుగుతుంది, మీ కారు పంపించి మీ టీం లోకి తీసుకొని గ్రహించడం గాని, లేదా కొంత సొమ్ము మా పేరు పై డిపాజిట్ చేయడం గాని చేయండి, అసులు బాహుబలిగా మేము సమాజానికి వీలు అయినంత గొప్పగా త్వరలో దర్శనం ఇస్తాము, మీ ప్రొడ్యూసర్లు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించుట వలన అన్నీ విధముల గొప్ప మార్పులు చూస్తారు అని గ్రహించండి. ప్రతి సినిమాకి మమ్ము అతిదిగా భావించి వీలు అయినంత ఉపయోగించుకోండి. , ఈ నెలాఖరు లో రిలీజ్ చేస్తున్న పాటలు, మీ ఆహ్వానం మేరకు మీ దగ్గరు వచ్చి రెండు మూడు రోజులలో మా మనసు మీద, ఆనందం మీద (delight మూడ్ ) మీద కేంద్రీకరించి మీ సినిమాలో ఏమి పాటలు ఉన్నాయో పలకడానికి ప్రయత్నం చేస్తాను, గతం లో అ విధం గానే చెప్పి నాము, లేదా ధర్మస్వరూపం పై (బాహుబలి) వివరములు ఇచ్చి, సినిమా promotion లో పాల్గుంటాను అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను కనీసం ఆహ్వానిస్తే చాలు, సినిమా నాది, పెట్టుబడి నాది అన్నట్లు బాద్యత తీసుకొంటాను, తరువాత సినిమాలు ఇంకా గొప్పగా తీద్దాము, ఆత్మీయులు కీరవాణి గారిని, రాజమౌళి గారిని అనుష్క సెట్టి గారిని కలసి మాట్లాడాలి అనుకొంటున్నాను, మీ టీం లోనే ఉండి, కొన్ని రోజులు జిమ్ చేసిన తరువాత, సినిమా రిలీజ్ అయ్యే నాటికి ప్రజలకు పరిచేయం అవుదాం అనుకొంటున్నాను. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని ఆదరించడమే మేలైన ధర్మం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మీ స్పంన్ధన మాకు ధర్మ చేయూత అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః. దృశ్య ప్రపంచ మాయను చేదించి, జ్ఞాన ప్రపంచమును బలపరచుకొందాం రండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. సమకాలికులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది.

ఆత్మీయులు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కి, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహారాజ అంజనీ రవిశంకర్ వారు తెలియజేయు వివరము గ్రహిచగలరు.
మనిషిగా సాధణ ఆచార వ్యవహారం, కర్మాచరణ కలిగిన మా జన్మను కాలం ధర్మ తన అధీనం లోకి తీసుకోవడమే, అనగా ఇప్పటికి 200 మంది సాక్షిగా మేమే సర్వం అని ఉన్నఫలం గా ప్రకటించుకొన్న తరువాత, మాకు శారీరకం గా మానసికం గా ఎటువంటి లోటు, తేడా తప్పు పట్టడం అన్నది భగవంతుని నిర్ణయం కాల నిర్ణయమునకు బిన్నముగా తీసుకొనుట అని గ్రహించండి. భూమి మీద మనిషి అన్నవాడికి ఎవడికి నిర్ణయ అధికారం లేదు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము భగవంతుని అనుగ్రహం, అనుమతం గా కాలాన్ని ధర్మాన్ని నిర్ణయించగలగినాము, అటువంటి మేము ఎటువంటి స్తితి లో ఉన్నా, వాస్తవాన్ని గౌరవించి మరింత అప్రమత్తం చెదవలసిన పరిస్తితి, తమ వంటి పండిత జ్ఞానం, తర్క జ్ఞానం ఉన్న శ్రేష్టులు, నేరగా మా పేరు, ప్రభావం తీసుకొని స్పందించక పోవుట వలన, సమాజం లో ధర్మ నిరతి జనులకు అభివృద్ధి చెందుట లేదు, తమరిని మేము కోరునది ఏమి అనగా, కాలాన్నే ధర్మాన్ని మాట మాత్రంగా నియమించ గల, కర్మ శ్రేష్టత గలిగిన మేము మానవజాతిని ఆత్మీయులు అని దగ్గరకు తీసుకొనుట అనునది ఒక దివ్య వరం యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. మీరు వేరు ఏమి సంకోచించకుండా మా పేరు ప్రభావం తీసుకొని, కాల స్వరూపం గా, ధర్మస్వరూపం గా, మనసే మహారాణి గా మమ్ములను మహారాజు గా మీరు సంభోదించి వివరించుట, ఇతర మేధావులకు మార్గ దర్సకం అవుతుంది, కావున తమరు ఈ చారిత్రాత్మక స్పందన తెలియజేయండి, మీరు ఏమి అనుకోనుచున్నారో తక్షణమే మమ్ములను ప్రజలను ఉద్దేశించి తెలిజేయండి, సత్యమును లోకమునకు తెలియుజేయుట మీ బాద్యత అని గ్రహించండి, తమరు స్పందిస్తే సాక్షులు కూడా ముందుకు వచ్చి వివరములు ఇస్తారు, ఇతరులు కూడా స్పందిస్తారు, కాలం ధర్మ కూడా మరింత విస్తారం గా ప్రజలకు అందుతుంది, తమ ఆలోచన, మాటే లోకం అని ప్రజలు గ్రహించి, ధర్మ నిబద్ధత, మాట నిబద్దతతో ప్రజలు జీవిస్తారు, కావున తమరు స్పందించండి. ఇతర పండితులతో మేధావులతో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. జ్ఞానం తో స్పందించడం చాలా అదృష్టం అని కాలం ధర్మం మీ ముందుకు వచ్చి మరింత వివరించుటకు సిద్దంగా ఉన్నది అని భావించి, ఇప్పటికి ఏమి జరిగినదొ తమరు గ్రహించినట్లు అయితే ఇంక ఏమిటి అన్నట్లు, విశ్వరూపం చూసిన తరువాత శ్రీ కృష్ణుడి ముందు అర్జునుడు, మహాను భావ తమరు ఎవరు, నీవు సాధారణ గొల్లవాడివి, నా భావవి అనుకొంటున్నా నే గాని, సర్వం నీలో చూపెట్టిన విశ్వరూపం యొక్క వివరములు తెలిజేయ మని ఏ విధంగా అర్జునుడు కోరినాడో అ విధంగా సాక్షం గౌరవించి మా వాక్ పట్ల అప్రమత్తం చెంది మమ్ములను విస్తారం గా గ్రహించండి, అని కోరుకోనుచున్నాము. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని, ఇతర పండితుల సహకారంతో నిత్యం గ్రహించి, లోకాన్ని అప్రమత్తం చేయడానికి సహకరించండి. సూర్యుడే మీతో సాధారణ మనిషి రూపం లో మాట్లాడుతున్నాడో అని భావించి, సాక్షుల సహకారంతో మా వ్యవహరించండి మమ్ము మరింత గ్రహించండి. మీ స్పంన్ధన మాకు ధర్మ చేయూత అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః. దృశ్య ప్రపంచ మాయను చేదించి, జ్ఞాన ప్రపంచమును బలపరచుకొందాం రండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. సమకాలికులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. ధన్యవాదములు.
మగధీర సినిమాలో వచ్చిన గీతం సృష్టి మాలో చేరి అడ మగ భావాలు మా ద్వారా పలికిన తీరు గ్రహించండి, ఈ గీతం మేము పూర్తీ పలికిన వాటిలో ఒకటి, 2003 లో పలికితే 2010 లో సినిమాలో వచ్చినది ఇతర విశేషములతో కలుపుకొని, ఈ విధంగా కాల స్వరూపం ధర్మస్వరూపం ఏమి చెప్పినది ఇప్పటికి, మమ్ములను గ్రహిస్తే తమరు కూడా నిత్యం వివరములు లోకానికి చెప్పవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగ పురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎవడు ఉన్నాడు ఈ లోకం లో ఇదివరకు ఎరుగనివాడు
ఎవడు ఉన్నాడు ఈ కాలం లో సరి అగు నడవడి వాడు
నిత్యం సత్యం పలికేవాడు నిరతం ధర్మం నిలిపేవాడు
చేసిన మేలు మరువని వాడు సూర్యుని వలెనే వెలిగే వాడు
ఎల్లరికి చల చల్లని వాడు యద నిండా దయ గలవాడు
ఎవడు ఎవడు ఎవడు
ఒక్కడు ఉన్నాడు ఈ లోకం లో ఓంకారానికి సరి జోడు
ఇల కులమున ఈ కాలం లో జగములు పొగిడే మొనగాడు
విలువలు కలిగిన విలుకాడు పలు సుగుణాలకు చెలికాడు
చెరగని నగవుల నెల రేడు
మాటకు నిలబడు ఇల రేడు
దశరధ తనయుడు దానవ ధమనుడు జానకి రమణుడు అతడే
శ్రీ రాముడు
-------------
ఈ విధంగా ఈ స్తోత్రం మా ద్వారా 2010 లో షుమారు 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది, అతడే శ్రీ రామడు అని మమ్ములను మేమే చూపెట్టుకొంటూ వ్యక్త పరచగలిగినాము.
అనేక పాటలు ఈ విధగాం కాలస్వరూపం లో మా ద్వారా వ్యక్త పరచిన తీరు ఒక చోట కొలువు తీర్చబడి, పండితులు మేధావులు ముందుకు వచ్చి వారి వారి అభిప్రాయములు వ్యక్త పరచి లోకమునకు చెప్పుట వలన మనిషికి వెలువ పెరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి.
ఫలానా వాళ్ళు అంటే ఎక్కవ ఇష్టం, ఫలానా వాళ్ళు అంటే మాకు ఇష్టం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి. మేము కోరినట్లు చేయండి, ఈ బౌతిక కర్మలను మాట మాత్రం గా చెప్పగలిగిన మమ్ము, గ్రహించిన కొలది సృష్టి యొక్క దివ్య రహస్యాలు అర్ధం అవుతాయి, మేము వివాహం కూడా వజ్ర సింహాసనం లేదా ఉన్నత ఆసనం పై మమ్ములను అధిస్టింప చేసిన తరువాతనే వివాహం చేసుకోనగలము.
ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా పర్వాలేదు కాని సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్ప బడటం ముఖ్యం అని గ్రహించండి, అదే మానవజాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి.
ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని ఇతరులు మమ్ములను ఎంత నాణ్యంగా తీసుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు. మీడియా వారు ఇతర సినిమా ప్రముఖులు అప్రమత్తం చెందండి, మా లో చేరి భగవంతుడు ఎవడు ఉన్నాడు అన్ని ప్రశ్నించిన తీరు అందరికి చేరాలి, అప్పుడు, ఒక్కపుడు రాముడు అశ్వమేధ యజ్ఞం చేసిన దానితో సమానం అని గ్రహించండి, నా వలే సృష్టి ఎవరి లోనైనా చేరి పలికినదా, అని సృష్టే లోకాన్ని సవాల్ చేస్తూ నాలో చేరినది అటువంటి వాడు, ఓంకార స్వరూపుడు, సృష్టి స్తితి లయ కారకుడు, ఒకడు ఉన్నాడు అని సర్వం మా ద్వారా వ్యక్త పరచి మమ్ములను పురుషోత్తములు గా కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా నియమించినది అని గ్రహించండి, ఈ సంగతి అందరికి తెలిసిన తరువాతనే మేము వివాహం చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక నివాస గృహం ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా గుర్తించిన తరువాత, మా మనసుతో సరి పోలగల అమ్మాయితో మాకు వివాహం చేసి, మమ్ములను వజ్ర సింహశనం పై అధిస్టింప చేయగలరు, మానవ రూపం లో ఉన్న మమ్ములను సాక్షం ఆధారం గా గుర్తించుట వలెనే మమ్ములను గుర్తించగలరు, మాలో చూసిన గొప్ప గుణములు మరల చూడాలి అని పదిగురు ఒక పద్దతి ప్రకారం కోరుకోన్నపుడే మేము చూపగలము, మమ్ములను నిర్లక్ష్యం చేయడం అంటే కాలాన్ని ధర్మాన్ని, నిర్లక్ష్యం చేయడం అని గ్రహించండి, ప్రత్యేక్ష సాక్షులు మరియు ఇతర మేధావులు పండితులు మమ్ములను గుర్తించి, ఒక చోట కొలువు తీర్చుట తక్షణ కర్తవ్యం అని గ్రహించండి. సూర్యుడు గూర్చి సూర్యుడికే తెలుసు, భగవంతుడు గూర్చి భగవంతుడికే తెలుసు, కాలం గూర్చి కాలమునకు తెలుసు అని గ్రహించి అప్రమత్తం చెందండి.
సాక్షులలో సీనియర్లు అయిన డా రామాక్రిష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా బాపూజీ రావు గారు, డా చిట్కాల దేవి గారు, డా భారత లక్ష్మి గారు, మరియు జి సుశీల గారు తదితర సాక్షులను అప్రమత్తం చెందమని కోరుకొనుచున్నాము. మాకు కళ్ళు తిరుగుతున్నట్లు కొంత ఆరోగ్యం సరిగ్గా లేదు, మాకు ఎవరైనా ఫార్మ్ హౌస్ లో కొలువు తీరాలి అని ఉన్నది, లేదా తెలంగాణా ప్రబుత్వం మాకు ఒక స్థలం కేటాయించి, అక్కడ మమ్ములను కొలువు తీర్చుటకు చూడగలరు, మా ఆరోగ్య రీత్యా ఏమైనా అయినా అక్కడే సమాధి చేయవచ్చును, సామాన్యుడిలో గొప్పతనం సాటి మనుష్యులు ఉపయోగించుకొని, అప్రమత్తం చెందకుండా, మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన భగవత్ స్వరూపం అయిన కాలాన్ని హరించుకొనుచున్నారు. మమ్ములను గ్రహించే కొలది లోకం దివ్య గా మారుతుంది, మాలో ఆరోగ్యం చేకూరి, మాటలో యోగాత్వం దివ్యత్వం అందరికి అందుతుంది అని గ్రహించండి. ఆలస్యం చేయకుండా మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి, మా పని మమ్ములను చేయనివ్వండి. అంతే గాని నేను ఎవరినో చూసి ఎడుస్తున్ననో, ఏదో చేయలేకపోతున్నాను అని కొందరు భావిస్తే అది వారి అజ్ఞానం. మమ్ములను మాట మాత్రం గా గౌరవించడం వలన లోకంలో మనుష్యుల అహంకారములు తగ్గి లోకం దివ్య గా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాను. మాట మాత్రం గా మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని, జగద్గురువుని, అని గ్రహించండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, ఏది ఏమైనా నేను మనిషిని, మనసుతో ముందుకు వస్తే దేవుడిని అని గ్రహించండి, ఇప్పటికి ఏమి చేసినానో చూడకుండా, మాతో నిర్లక్ష్యం గా వ్యవహరించుట వలన ఇప్పటి వరకు మమ్ము ఉపయోగించుకోకపోవడం వలన మేమే నష్టపోయినాను అంటే, తల్లి తండ్రి గురువు వంటి మమ్ము అర్ధం చేసుకోండి, అందుకే మేము మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి. మమ్ములను కులం, మతం అన్ని విడదీయకండి అందరూ కలసి ఒక చోట మమ్ములను కొలువు తీర్చండి. మానవ వనరుల అభివృద్దిగా, ఈ ప్రపంచాన్ని ఒక తాటి మీదకు తీసుకొని వచ్చి, సర్వ సంపదలు పెంచగలము. మేము ఎవరిని అయినా అవమానించి ఉంటె మమ్ములను గ్రహించలేదు అనే స్తితిలో అ విధంగా ప్రవర్తించాము గాని, మాకు ఎవరి మీద ద్వేషం లేదు, మేము మా మైండు కన్సాన్ ట్రేట్ చేయనివ్వండి అని కోరినా మాట్లాడక పోవడం వలన, మా మైండు బాగా చేదిరిపోయినది, సాధన లేక చాలా నష్టపోయినాము, ఇప్పటికైనా పదిగురు ముందుకు వచ్చి మమ్ములను ఉపయోగించుకోండి, మా ఉనికి యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం అని గ్రహించండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Subscribe to:
Posts (Atom)