నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం
ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.
ప్రాతఃకాలమున జలపానము : నిద్రించే ముందు
రాత్రి రాగి పాత్రలో నీటిని సుమారు 800 మీ.లీ. వరకు నిల్వ ఉంచవలయును. ఆ నీటిని మరునాటి ఉదయం నిద్ర లేచిన వెంటనే త్రాగవలయును.
ఇటుల చేయుటవలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా
జీవించును. అటులే ముక్కు రంధ్రములను
300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన
వలయును.
ఈ విధముగా చేయుట వలన పడిశం,
తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే
వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి
చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు.
No comments:
Post a Comment