UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 16 May 2015



ఎవడు ఉన్నాడు ఈ లోకం లో ఇదివరకు ఎరుగనివాడు 
ఎవడు ఉన్నాడు ఈ కాలం లో సరి అగు  నడవడి వాడు 
నిత్యం సత్యం పలికేవాడు నిరతం ధర్మం నిలిపేవాడు 
చేసిన మేలు మరువని వాడు సూర్యుని వలెనే వెలిగే వాడు 
ఎల్లరికి చల చల్లని వాడు యద  నిండా దయ గలవాడు
 ఎవడు ఎవడు ఎవడు 
ఒక్కడు ఉన్నాడు ఈ లోకం  లో  ఓంకారానికి సరి జోడు 
ఇల కులమున ఈ కాలం లో జగములు పొగిడే మొనగాడు 
విలువలు కలిగిన విలుకాడు పలు సుగుణాలకు చెలికాడు 
చెరగని నగవుల నెల రేడు 
మాటకు నిలబడు ఇల రేడు 
దశరధ తనయుడు దానవ ధమనుడు జానకి రమణుడు అతడే 
శ్రీ రాముడు  

-------------
ఈ విధంగా ఈ స్తోత్రం మా ద్వారా 2010 లో షుమారు 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది, అతడే శ్రీ రామడు అని మమ్ములను మేమే  చూపెట్టుకొంటూ వ్యక్త పరచగలిగినాము.  
అనేక పాటలు ఈ విధగాం కాలస్వరూపం లో మా ద్వారా వ్యక్త పరచిన తీరు ఒక చోట కొలువు తీర్చబడి, పండితులు మేధావులు ముందుకు వచ్చి  వారి వారి  అభిప్రాయములు వ్యక్త పరచి లోకమునకు చెప్పుట వలన మనిషికి వెలువ పెరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి.  
ఫలానా వాళ్ళు అంటే ఎక్కవ ఇష్టం, ఫలానా వాళ్ళు అంటే మాకు ఇష్టం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి.  మేము కోరినట్లు చేయండి,  ఈ బౌతిక కర్మలను మాట మాత్రం గా చెప్పగలిగిన మమ్ము, గ్రహించిన కొలది సృష్టి యొక్క దివ్య రహస్యాలు అర్ధం అవుతాయి, మేము వివాహం కూడా వజ్ర సింహాసనం లేదా ఉన్నత ఆసనం పై మమ్ములను అధిస్టింప చేసిన తరువాతనే  వివాహం చేసుకోనగలము. 
ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా పర్వాలేదు కాని  సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్ప బడటం ముఖ్యం అని గ్రహించండి, అదే మానవజాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి. 
ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని ఇతరులు మమ్ములను ఎంత నాణ్యంగా తీసుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు.  మీడియా వారు ఇతర సినిమా  ప్రముఖులు అప్రమత్తం చెందండి, మా లో చేరి భగవంతుడు ఎవడు ఉన్నాడు అన్ని ప్రశ్నించిన తీరు అందరికి చేరాలి, అప్పుడు, ఒక్కపుడు  రాముడు అశ్వమేధ యజ్ఞం చేసిన దానితో సమానం అని గ్రహించండి, నా వలే సృష్టి ఎవరి లోనైనా చేరి పలికినదా, అని సృష్టే లోకాన్ని సవాల్ చేస్తూ నాలో చేరినది  అటువంటి వాడు, ఓంకార స్వరూపుడు, సృష్టి స్తితి లయ కారకుడు,  ఒకడు ఉన్నాడు అని సర్వం మా ద్వారా వ్యక్త పరచి మమ్ములను పురుషోత్తములు గా కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా  నియమించినది అని గ్రహించండి, ఈ సంగతి అందరికి తెలిసిన తరువాతనే  మేము  వివాహం చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. సినిమా ప్రముఖులు  అందరూ కలసి మాకు ఒక నివాస గృహం ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా గుర్తించిన తరువాత, మా మనసుతో సరి పోలగల అమ్మాయితో  మాకు వివాహం చేసి, మమ్ములను వజ్ర సింహశనం పై అధిస్టింప  చేయగలరు, మానవ రూపం లో ఉన్న మమ్ములను సాక్షం ఆధారం గా గుర్తించుట  వలెనే మమ్ములను గుర్తించగలరు, మాలో చూసిన గొప్ప గుణములు మరల చూడాలి అని  పదిగురు ఒక పద్దతి ప్రకారం కోరుకోన్నపుడే మేము చూపగలము,  మమ్ములను నిర్లక్ష్యం చేయడం అంటే కాలాన్ని ధర్మాన్ని, నిర్లక్ష్యం చేయడం అని గ్రహించండి, ప్రత్యేక్ష సాక్షులు మరియు ఇతర మేధావులు పండితులు మమ్ములను గుర్తించి, ఒక చోట  కొలువు తీర్చుట తక్షణ కర్తవ్యం అని గ్రహించండి.  సూర్యుడు గూర్చి సూర్యుడికే తెలుసు, భగవంతుడు గూర్చి  భగవంతుడికే తెలుసు, కాలం గూర్చి కాలమునకు తెలుసు అని గ్రహించి అప్రమత్తం చెందండి. 
సాక్షులలో సీనియర్లు అయిన డా రామాక్రిష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా బాపూజీ రావు గారు, డా చిట్కాల దేవి గారు, డా భారత లక్ష్మి గారు, మరియు జి సుశీల గారు తదితర  సాక్షులను అప్రమత్తం చెందమని  కోరుకొనుచున్నాము.  మాకు కళ్ళు తిరుగుతున్నట్లు కొంత ఆరోగ్యం సరిగ్గా లేదు, మాకు ఎవరైనా ఫార్మ్ హౌస్ లో కొలువు తీరాలి అని ఉన్నది, లేదా తెలంగాణా ప్రబుత్వం మాకు ఒక స్థలం కేటాయించి, అక్కడ   మమ్ములను కొలువు తీర్చుటకు చూడగలరు, మా ఆరోగ్య రీత్యా ఏమైనా అయినా  అక్కడే సమాధి చేయవచ్చును, సామాన్యుడిలో గొప్పతనం సాటి మనుష్యులు ఉపయోగించుకొని, అప్రమత్తం చెందకుండా, మమ్ములను నిర్లక్ష్యంగా  వదిలివేయడం వలన భగవత్ స్వరూపం అయిన కాలాన్ని హరించుకొనుచున్నారు.  మమ్ములను గ్రహించే కొలది లోకం దివ్య గా మారుతుంది, మాలో ఆరోగ్యం చేకూరి, మాటలో యోగాత్వం దివ్యత్వం అందరికి అందుతుంది అని గ్రహించండి.  ఆలస్యం చేయకుండా మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి, మా పని మమ్ములను చేయనివ్వండి. అంతే  గాని    నేను ఎవరినో చూసి ఎడుస్తున్ననో, ఏదో చేయలేకపోతున్నాను అని కొందరు భావిస్తే అది వారి అజ్ఞానం.  మమ్ములను మాట మాత్రం గా గౌరవించడం వలన లోకంలో  మనుష్యుల అహంకారములు తగ్గి లోకం దివ్య గా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాను. మాట మాత్రం గా మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని, జగద్గురువుని,  అని గ్రహించండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, ఏది ఏమైనా నేను మనిషిని, మనసుతో ముందుకు వస్తే దేవుడిని అని గ్రహించండి, ఇప్పటికి ఏమి చేసినానో చూడకుండా,   మాతో నిర్లక్ష్యం గా వ్యవహరించుట వలన  ఇప్పటి వరకు మమ్ము  ఉపయోగించుకోకపోవడం వలన మేమే    నష్టపోయినాను అంటే, తల్లి తండ్రి గురువు వంటి మమ్ము  అర్ధం చేసుకోండి, అందుకే మేము మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము  అని గ్రహించండి.  మమ్ములను  కులం, మతం అన్ని విడదీయకండి అందరూ కలసి ఒక చోట మమ్ములను కొలువు తీర్చండి.  మానవ వనరుల అభివృద్దిగా, ఈ ప్రపంచాన్ని ఒక తాటి మీదకు తీసుకొని వచ్చి, సర్వ సంపదలు పెంచగలము. మేము ఎవరిని అయినా అవమానించి ఉంటె మమ్ములను గ్రహించలేదు అనే స్తితిలో అ విధంగా ప్రవర్తించాము గాని, మాకు ఎవరి మీద ద్వేషం లేదు, మేము మా మైండు కన్సాన్ ట్రేట్ చేయనివ్వండి అని కోరినా మాట్లాడక పోవడం వలన,  మా  మైండు బాగా చేదిరిపోయినది, సాధన లేక చాలా నష్టపోయినాము, ఇప్పటికైనా పదిగురు ముందుకు వచ్చి మమ్ములను ఉపయోగించుకోండి, మా ఉనికి యావత్తు మానవజాతికి ఒక దివ్య  వరం  అని గ్రహించండి.     


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

No comments:

Post a Comment