సమన్వయ దృష్టి
ఆత్మీయులు కొందరు ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి డా వి. రాజ రాజేశ్వరి గారు, Dr యమ్.భారతలక్ష్మీ గారు, Dr టి చిట్కాల దేవి గారు, Dr బాపూజీ రావు గారికి మరియు డా యస్ రామకృష్ణ రావు గారు తదితరులుకు తెలియజేయునది.
మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యగం లో చేరిన మేము, ఆర్ధికం గా పూర్తీ స్థాయి లో యూనివర్సిటీ పై ఆధారపడి ఉన్నాము. మా మనసుని సంవత్సరాలకు తరబడి పెంచుకొని పంచుకొందాం అని పరిస్తితిని తీవ్ర వ్యతిరేకత వెళ్ళా కొళ తీసుకోన్నారే గాని, ఒకరోజు కూడా పటించుకోలేదు, అంత మాయను మాట మాత్రంగా చెప్పి, నిత్య సాక్షం నాతో కలసి మీ ముందుకు వచ్చినా, 2003 నుండి 2008 వరకు డా రోశయ్య గారు అనే శాస్త్రవేత్త అద్వర్యం కమిటీ వేయబడలేదు, తరువాత డా యస్ రామకృష్ణ గారు రెండు సంవత్సరాలు 2010 వరకు పటించుకోలేదు , మీలో ప్రత్యేకమైన వారు మాకు ఎవరూ లేరు, తీసుకోంటే మొదటి ప్రాధాన్యత, గొప్ప అవకాసం డా రాజరాజేశ్వరి గారి ఇచ్చినాను, కాని వారు కూడా 5 సంవత్సరాలు పటించుకోలేదు, అప్పుడు కప్పుడు సమ్మతి ఉన్నట్లు వ్యవహరించిన తీరుకు, మమ్ములను నిండుగా చెప్పనివ్వని పరిస్తితిలో మాట కుదరలేదు, పని గట్టుకొని వ్యతిరేకించడం వలన నేను ఏమి పంచుకోలేకపోయినాను. డా రాజ రాజేశ్వరి గారితో మొదట చెప్పిన్నపుడు మీకు ఏదో ప్రత్యక అర్హత ఉన్నది అని అన్నాను, ఆమెగారి తో బాటుగా శ్రీ బ్రమిడిపాటి గారు మరియు శ్రీ గుణ్ణం విట్టల్ బాబు గారు కూడా అప్పుడు విన్నారు, అప్పుడే ఆమెతో మీ పెద్ద అమ్మాయిని మాకు , మీ చిన్న అమ్మాయిని మా తమ్ముడికి వివాహం చేయండి అని అడిగినాను. తరువాత మరల 2003 లో ప్రకటితం అయిన సాక్షాత్కారం షుమారు 40 మంది సాక్షిగా జరిగినా నేను మరల చెప్పుటకు అందుబాటులోకి వచ్చినా, ఎవరూ ముందుకు వచ్చి వినలేదు, అలా నిండుగా చెప్పుకోనివ్వక పోవడం వలన మా మనసు అభివృద్ధి చెందలేదు, అంతే కాకుండా మా తమ్ముడు గారు అయినటువంటి స్వర్గీయులు పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని కూడా, అవమానించి, మా నుండి దూరం చేసి, చచ్చి పోవడానికి కారణం అయినారు, ఇందులో ఏ ఒక్కరు భాధ్యులు కారు ఇది సమిష్టిగా కలసి మాకు నష్టం చేసారు అని తెలియజేసుకోనుచున్నాము.
ఇక మా యొక్క వ్యక్తి గత సంభందాలు గూర్చి తెలియజేయునది ఏమి అనగా మేము 13 సంవత్సరం లో తిరుపతి లో ఉండగానే, వయసుకు మించి మాట్లాడిన మాటలు వాస్తవం, అప్పుడే ఒక అమ్మాయి తో మేము ఈ ప్రపంచానికే మహారాజుని అవుతాము అని కూడా చెప్పినాను అంటే అర్ధం చేసుకోండి, మా మనసు పై తరాల నుండి ప్రభావంతో నడుస్తోంది అని గ్రహించండి. ఇక శృంగార కోరికలు మాకు అధికమే గాని మమ్ములను అప్పటినుండి మేము ఏమి చెప్పినాము అమలు పరచకుండా, మా మనసులోని ఒక ఆలోచన నిత్యం, మమ్ములను ఉన్నతం గా పదిగురికి పరిచేయం చేయడానికి ప్రయత్నం చేసినది, ఈ రోజుకి మేము ఎవరి తో కూడా శృంగారం లో పాల్గొనలేదు, మా మనసు పెంచుటకు కాలం ధర్మం తీర్చి దిద్దుకొంటూ వచ్చినది అని గ్రహించండి
ఇక వివాహేతర సంభాదాలు గూర్చి మేము వివరించునది ఏమి అనగా, ఏ ఇద్దరి మధ్య సంభందం అయినా, అది వారి ఇరువురు ఇష్టం తో జరిగినప్పుడు ఇతరులు తప్పు పట్టవలసిన అవసరం లేదు అని తెలియజేసుకోనుచున్నాము, అలాగని పని గట్టుకొని సంభందాలు పెట్టుకోండి అని నేను చెప్పడం లేదు, వారి వారి శారీరక అవసరాలు అవకాసం మేరకు కొన్ని సంభందాలు ఎవరి మధ్యను అయినా యర్పడ తాయి అని మన అందరి కి తెలుసు, బయట పడిన వాళ్ళ ను తప్పు పట్టడం , దొరకని వారు పవిత్రులుగా చూపుకోనుటకు, దొరికిన వారిని అవమానించి క్రుంగ తీయడం లాంటి అవలక్షణము సరి దిద్దుకోనగలరు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఏది ఏ మైన మాట పంచుకోకపోవడమే ఈ ప్రపంచం లో పెద్ద తప్పు, సమాజ అభివృద్ధికి మానవ సంస్కారానికి అవరోధం అని సర్వులు గ్రహించండి ధన్యవదములు
ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు ధర్మస్వరూపులు
కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
ఒక ప్రతి అత్మీయలు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారికీ మా జీవిత విశేషాలను పూర్తిగా, ప్రత్యేకం గా వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో జరిగిన దివ్య పరిణామం చాలా కీలకం, మాకు ఎవరితోనూ వ్యక్తిగత గొడవలు లేవు కాని ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికి మా తో సరిగ్గా వ్యవహరించకుండా, మీడియా వారిని సినిమా ప్రముఖులను కూడా చెడగొట్టి మాకు వ్యతిరేకంగా మలచి మమ్ములను పతిన్చుకోకుండా చేస్తున్నారు, మమ్ములను న్యాయస్థానాని కూడా వెళ్ళకుండా ఆర్ధికంగా దెబ్బ కొట్టుకొంటూ వస్తున్నారు, ఇది ఏ ఒక్కరో చేయడం అందరూ ఇప్పటికి, మా ద్వారా జరిగిన పరిణామమును వెళ్ళకోళం గా తీసుకోనుచున్నారు, నేరవరితే స్వార్ధం లేకపోతె మూర్ఖత్వం అన్నట్లు మమ్ములను, ఒకరికి ఒకరు సహకరించుకొంటూ కనీసం సయం కూడా చేయడం లేదు, మా నుండి దివ్యత్వం దర్శించిన అదృష్టమును నిర్లక్ష్యం చేసి వారు గ్రహించకుండా, మమ్ములను పొందనివ్వకుండా, ఇంక ఎవరిని గ్రహించకుండా మీడియా, సినిమా ప్రముఖుల సహకారం కూడా గట్టుకొని మమ్ములను అవమానిస్తున్నారు. మేము పాపాత్ముల వలే చిత్రీకరించి మేము కూడా మా తమ్ముడు గారు మా అమ్మ గారి వాలే చచ్చి పోవాలి అనుకొంటు న్నారే గాని, మేము నిండుగా విస్తారం గా చెప్పుటకు సహకరించడం లేదు అని న్యాయ స్థానం వారు గ్రహించాలి, మమ్ములను వంటరిగా వదిలి వేసి మేము ఎవరితో కలుసుకోవడం లేదు అన్ని చిత్రీకరిస్తున్నారు, రోజుకు 40 పేజీల సంచారం ఇస్తాను గ్రహించండి సినిమా ప్రముఖులు మీడియా వారు సహకరించండి నదరూ కలసి సహకరిచండి అని మా యొక్క ఉద్దెశమును అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి