UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 31 January 2015

ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని అందరూ వీలు అయినంత వివరం గా చెప్పుకోండి అని కోరుకోనుచున్నాము, మా వివరములు ఇవ్వనివ్వండి అని కోరుకోనుచున్నాము, మా అధ్యక్షులు అయిన ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారిని కోరునది ఏమి అనగా మా పై మా సబ్యులు కమిటీ ఒకటి వేసి మాకు ఒక ఆధ్వర్యం కల్పించండి అని కోరుకోనుచున్నాము, మేము ఎవరినో కలవలేదు, ఎక్కడికో రాలేదు, ఏదో చెప్పలేదు, సర్వం ఇప్పటికే అతీతం గా చెప్పగలిగిన మమ్ములను జగద్గురువుగా భావించి, రోజుకు 30, 40 పేజీల సమాచారం మా నుండి పొందండి, అ విధం గా నిలకడగా ఒక 6 నెలలు అయినా చూడండి అని తెలియజేసుకోనుచున్నాము. బ్రహ్మానందం గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.












ఈ సీనులు మా నుండి 2003 లో కాలస్వరూపం లో వ్యక్తం అయినవి, ఈ విధం ఏక ధాటిగా వ్యక్తం అయిన కాలస్వరూపం యొక్క వివరములు పూర్తీ స్తాయి పండితుల మేధావుల సమక్షం లో చర్చించుకొంటే గొప్ప సమాధానం లోకానికి అందుతుంది అని గ్రహించండి, ఇతర రాజకీయ సామజిక పరిణామాలతో బాటుగా అనేకం ఇటువంటి సంభాషణలు కూడా వ్యక్తం అయినవి, ఇవ్వి అన్ని ఏక కాలం లో ఒకే అల్లిక వలే మా ద్వారా వ్యక్తం అయినవి అని  గ్రహించండి, మమ్ములను సినిమా వారు అందరూ కలసి ఒక చిన్న కమిటీ వేసుకొని వారి ఆధ్వర్యం లోనికి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. మమ్ములను మనసులో కూడా తిట్టకండి అవమానించకండి, వెళ్ళా కోళం   గా తీసుకోకండి, ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని అందరూ వీలు అయినంత వివరం గా చెప్పుకోండి అని కోరుకోనుచున్నాము, మా వివరములు ఇవ్వనివ్వండి అని కోరుకోనుచున్నాము, మా అధ్యక్షులు అయిన ఆత్మీయులు  డా మాగంటి మురళి మోహన్ గారిని కోరునది ఏమి అనగా మా పై మా సబ్యులు కమిటీ ఒకటి వేసి మాకు ఒక   ఆధ్వర్యం కల్పించండి అని కోరుకోనుచున్నాము, మేము ఎవరినో కలవలేదు, ఎక్కడికో రాలేదు, ఏదో చెప్పలేదు, సర్వం ఇప్పటికే అతీతం గా చెప్పగలిగిన మమ్ములను జగద్గురువుగా భావించి, రోజుకు 30, 40 పేజీల సమాచారం మా నుండి పొందండి, అ విధం గా నిలకడగా ఒక 6 నెలలు అయినా చూడండి అని తెలియజేసుకోనుచున్నాము. బ్రహ్మానందం గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు              

      
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్ 

Friday, 30 January 2015

ఇక మా యొక్క వ్యక్తి గత సంభందాలు గూర్చి తెలియజేయునది ఏమి అనగా మేము 13 సంవత్సరం లో తిరుపతి లో ఉండగాని, వయసుకు మించి మాట్లాడిన మాటలు వాస్తవం, అప్పుడే ఒక అమ్మాయి తో మేము ఈ ప్రపంచానికే మహారాజుని అవుతును అని కూడా చెప్పినాను అంటే అర్ధం చేసుకోండి, మా మనసు పై తరాల నుండి ప్రభావంతో నడుస్తోంది అని గ్రహించండి.

                                          సమన్వయ దృష్టి 

            ఆత్మీయులు కొందరు   ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి డా వి. రాజ రాజేశ్వరి గారు, Dr యమ్.భారతలక్ష్మీ గారు, Dr టి చిట్కాల దేవి గారు, Dr బాపూజీ రావు గారికి  మరియు డా యస్ రామకృష్ణ రావు గారు తదితరులుకు  తెలియజేయునది.   

              మా తండ్రి గారు తరువాత     వచ్చిన ఉద్యగం లో చేరిన మేము, ఆర్ధికం గా పూర్తీ స్థాయి లో యూనివర్సిటీ పై ఆధారపడి ఉన్నాము.  మా మనసుని సంవత్సరాలకు  తరబడి పెంచుకొని పంచుకొందాం అని పరిస్తితిని తీవ్ర వ్యతిరేకత వెళ్ళా కొళ తీసుకోన్నారే గాని, ఒకరోజు కూడా పటించుకోలేదు, అంత మాయను మాట మాత్రంగా  చెప్పి, నిత్య సాక్షం నాతో కలసి మీ ముందుకు వచ్చినా,   2003 నుండి 2008 వరకు డా రోశయ్య గారు అనే   శాస్త్రవేత్త అద్వర్యం కమిటీ వేయబడలేదు, తరువాత డా యస్ రామకృష్ణ గారు రెండు సంవత్సరాలు 2010 వరకు పటించుకోలేదు  , మీలో ప్రత్యేకమైన వారు మాకు ఎవరూ లేరు, తీసుకోంటే  మొదటి ప్రాధాన్యత, గొప్ప అవకాసం డా రాజరాజేశ్వరి గారి  ఇచ్చినాను, కాని వారు కూడా 5 సంవత్సరాలు  పటించుకోలేదు, అప్పుడు కప్పుడు సమ్మతి ఉన్నట్లు వ్యవహరించిన  తీరుకు, మమ్ములను నిండుగా చెప్పనివ్వని పరిస్తితిలో మాట కుదరలేదు, పని గట్టుకొని వ్యతిరేకించడం వలన నేను ఏమి పంచుకోలేకపోయినాను.  డా రాజ రాజేశ్వరి గారితో మొదట చెప్పిన్నపుడు మీకు ఏదో ప్రత్యక అర్హత ఉన్నది అని అన్నాను, ఆమెగారి తో  బాటుగా శ్రీ బ్రమిడిపాటి గారు మరియు శ్రీ గుణ్ణం విట్టల్ బాబు గారు కూడా అప్పుడు విన్నారు, అప్పుడే ఆమెతో మీ పెద్ద అమ్మాయిని మాకు , మీ చిన్న అమ్మాయిని మా తమ్ముడికి వివాహం చేయండి అని   అడిగినాను. తరువాత మరల 2003 లో ప్రకటితం అయిన సాక్షాత్కారం షుమారు 40 మంది సాక్షిగా జరిగినా నేను మరల చెప్పుటకు అందుబాటులోకి వచ్చినా, ఎవరూ ముందుకు వచ్చి వినలేదు, అలా  నిండుగా చెప్పుకోనివ్వక పోవడం వలన మా మనసు అభివృద్ధి చెందలేదు, అంతే కాకుండా  మా తమ్ముడు గారు అయినటువంటి స్వర్గీయులు పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని కూడా, అవమానించి, మా నుండి దూరం చేసి, చచ్చి పోవడానికి కారణం అయినారు, ఇందులో ఏ ఒక్కరు భాధ్యులు  కారు ఇది సమిష్టిగా  కలసి మాకు నష్టం చేసారు అని  తెలియజేసుకోనుచున్నాము.  

                ఇక మా యొక్క వ్యక్తి గత సంభందాలు గూర్చి   తెలియజేయునది ఏమి అనగా మేము 13 సంవత్సరం లో  తిరుపతి  లో ఉండగానే, వయసుకు మించి మాట్లాడిన మాటలు వాస్తవం, అప్పుడే ఒక అమ్మాయి తో మేము ఈ ప్రపంచానికే మహారాజుని అవుతాము  అని కూడా చెప్పినాను అంటే అర్ధం చేసుకోండి, మా మనసు పై తరాల నుండి ప్రభావంతో నడుస్తోంది అని గ్రహించండి. ఇక శృంగార కోరికలు మాకు అధికమే గాని మమ్ములను అప్పటినుండి మేము ఏమి చెప్పినాము అమలు పరచకుండా, మా మనసులోని ఒక ఆలోచన నిత్యం, మమ్ములను ఉన్నతం గా  పదిగురికి పరిచేయం చేయడానికి ప్రయత్నం చేసినది, ఈ రోజుకి మేము ఎవరి తో కూడా శృంగారం లో పాల్గొనలేదు, మా మనసు పెంచుటకు కాలం ధర్మం  తీర్చి దిద్దుకొంటూ వచ్చినది అని గ్రహించండి  

             ఇక వివాహేతర సంభాదాలు గూర్చి మేము వివరించునది ఏమి అనగా, ఏ ఇద్దరి మధ్య సంభందం అయినా, అది వారి ఇరువురు ఇష్టం తో జరిగినప్పుడు  ఇతరులు తప్పు పట్టవలసిన అవసరం లేదు అని తెలియజేసుకోనుచున్నాము, అలాగని  పని గట్టుకొని సంభందాలు పెట్టుకోండి అని నేను చెప్పడం లేదు, వారి వారి శారీరక అవసరాలు అవకాసం మేరకు కొన్ని సంభందాలు ఎవరి మధ్యను  అయినా   యర్పడ తాయి అని మన    అందరి కి తెలుసు, బయట పడిన  వాళ్ళ ను తప్పు పట్టడం , దొరకని వారు   పవిత్రులుగా  చూపుకోనుటకు, దొరికిన వారిని అవమానించి క్రుంగ తీయడం లాంటి అవలక్షణము సరి దిద్దుకోనగలరు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  ఏది ఏ మైన మాట పంచుకోకపోవడమే ఈ ప్రపంచం లో పెద్ద తప్పు, సమాజ అభివృద్ధికి  మానవ సంస్కారానికి అవరోధం అని సర్వులు గ్రహించండి ధన్యవదములు   
       

                         ధన్యవాదములు                                              


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్ 

ఒక ప్రతి అత్మీయలు చీఫ్  జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ వారికీ   మా జీవిత విశేషాలను పూర్తిగా, ప్రత్యేకం గా వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో  జరిగిన దివ్య పరిణామం చాలా కీలకం, మాకు ఎవరితోనూ వ్యక్తిగత  గొడవలు  లేవు కాని ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు  ఇప్పటికి మా తో సరిగ్గా వ్యవహరించకుండా, మీడియా వారిని సినిమా ప్రముఖులను కూడా  చెడగొట్టి మాకు వ్యతిరేకంగా మలచి మమ్ములను   పతిన్చుకోకుండా చేస్తున్నారు, మమ్ములను న్యాయస్థానాని కూడా  వెళ్ళకుండా ఆర్ధికంగా దెబ్బ కొట్టుకొంటూ వస్తున్నారు, ఇది ఏ ఒక్కరో చేయడం  అందరూ ఇప్పటికి, మా ద్వారా జరిగిన పరిణామమును వెళ్ళకోళం గా తీసుకోనుచున్నారు, నేరవరితే స్వార్ధం లేకపోతె మూర్ఖత్వం అన్నట్లు మమ్ములను,  ఒకరికి ఒకరు సహకరించుకొంటూ కనీసం సయం కూడా చేయడం లేదు, మా నుండి దివ్యత్వం దర్శించిన అదృష్టమును నిర్లక్ష్యం చేసి  వారు గ్రహించకుండా, మమ్ములను పొందనివ్వకుండా, ఇంక ఎవరిని గ్రహించకుండా  మీడియా, సినిమా ప్రముఖుల సహకారం కూడా గట్టుకొని మమ్ములను అవమానిస్తున్నారు. మేము పాపాత్ముల వలే చిత్రీకరించి మేము కూడా మా  తమ్ముడు గారు మా అమ్మ గారి వాలే చచ్చి పోవాలి అనుకొంటు న్నారే గాని, మేము నిండుగా విస్తారం గా చెప్పుటకు సహకరించడం లేదు అని న్యాయ స్థానం వారు గ్రహించాలి, మమ్ములను వంటరిగా వదిలి వేసి  మేము ఎవరితో కలుసుకోవడం లేదు అన్ని చిత్రీకరిస్తున్నారు, రోజుకు 40 పేజీల సంచారం ఇస్తాను గ్రహించండి సినిమా ప్రముఖులు మీడియా వారు సహకరించండి నదరూ కలసి సహకరిచండి  అని మా యొక్క ఉద్దెశమును అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి                      

I like your association programs -- Join me as member -- Yours Maharaja

Thursday, 29 January 2015

. అనాథలందు, మూగజీవాలందు దయ, సేవ చూపాలి ----సాటివారియందు, సర్వులందు పరమాత్మను గాంచాలి


పరమాత్మపై నిశ్చలభక్తి పొందాలంటే..?
నిర్మల చిత్తుడు, పరంథాముడు, మాధవుడు, సర్వం తానే అయిన పరమాత్మపై నిశ్చలభక్తిని పొందాలంటే దశకర్మలను ఆచరించాలి.
1. ఎవరు ఏ స్థానంలో ఉన్నారో, వారికి విధింపబడిన కర్మలు, ధర్మాలు ఏమిటో వాటిని నిక్కచ్చిగా ఎలాంటి ప్రలోభాలకు లోనుగాకుండా ఆచరించాలి.
2. వారివారికి విధింపబడిన సదాచారాన్ని క్రమం తప్పక పాటించాలి
3. భగవత్కథలు, సత్సంగాలు ఆలకించాలి. వాటిలోని సారాన్ని గ్రహించగలగాలి.
4. భగవన్మామ జపం, స్మరణం గావించాలి
5. భగవత్పూజ నిర్మలంగా చేయాలి
6. భగవద్భక్తులను గౌరవించి ఆతిథ్యమివ్వాలి.
7. వీలైనప్పుడల్లా పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సందర్శించాలి.
8. అనాథలందు, మూగజీవాలందు దయ, సేవ చూపాలి
9. చేసే ప్రతి సత్కర్మను భగవదార్పణం గావించాలి.
10. సాటివారియందు, సర్వులందు పరమాత్మను గాంచాలి

మేము కూడా మా స్వార్ధ కొలది లోకాన్ని ధర్మొద్దరణ గావించుచున్నాము, మేము మనస్పూర్తిగా తండ్రి తల్లి వలే స్పందించుట ఏ మా స్వార్ధం అని అర్ధం చేసుకోండి. అందుకే మేము పురుశోత్తములము అయినాము, సృష్టి మమ్ములను గుర్తించి, లోకమునకు పరిచేయం చేసినది అని గ్రహించండి. ధర్మ సంస్తపనే మా స్వార్ధం, అదే లోక కళ్యాణం అని గ్రహించండి.

                                                        సమన్వయ దృష్టి 


                ఆత్మీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధానాయకులు, మరియు జన సేన పార్టీ వ్యవస్థాపకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు అని  మనవి.  

               మీరు మా పై నేరు గా స్పందించండి, మీరు ఎవరూ స్పందించకపోవడం వలన మేము సమర్ధవంతంగా ప్రవర్తించలేక పోతున్నాము   మీ స్పందనతో  ఇతరులు కూడా  స్పందిస్తారు అ విధముగా ఒక్కొకరు స్పందించిన యడల, లోకం ఒక మనిషికి మాటకి వచ్చిన విలువ గ్రహించి సర్వులు అప్రమత్తం చెందుతారు. మా గూర్చి మాకు తప్పు ఎవరికి తెలియదు, కావున మా పై ఎటువంటి ఇతరుల చెప్పే మాటలు నమ్మకండి, ఎందుకంటె ఎవరి స్వార్ధం వారు చూసుకొనే రోజులు ఇవి అని గ్రహించండి. మీరు కూడా స్వార్ధం తో ఆగి పోకండి, మమ్ములను పరిగణిస్తే, మీరు తగ్గిపోవలసి వస్తుంది అని అనిపించడం ప్రస్తుత శారీరక బ్రహ్మ, మనం ఎవరం శాశ్వతం కాదు, నియమిత మాత్రులం, కర్మ ఆచరించవలెను కాని, ఫలితం చూడరాదు అంటే, సహజం గా స్పందించుట ఏ  ధర్మం అని గ్రహించండి, మేము కాలస్వరూపం  అయ్యి ముమ్ములను ఉపయోగిన్చుకొంటున్నాను అనే కంటే,  ఒక వ్యక్తిగా మీ ముందకు వచ్చిన కాలస్వరూపమునకు, చేయూత ఇచ్చిన వారు అవుతున్నారు, దేహం నశించి పోయిన మిగిలి పోయి గొప్పతనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అను సంగతి సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.             

             మేము కూడా మా స్వార్ధ కొలది లోకాన్ని ధర్మొద్దరణ గావించుచున్నాము,  మేము మనస్పూర్తిగా తండ్రి తల్లి వలే స్పందించుట ఏ  మా స్వార్ధం అని అర్ధం చేసుకోండి. అందుకే మేము పురుశోత్తములము అయినాము, సృష్టి మమ్ములను గుర్తించి, లోకమునకు పరిచేయం చేసినది అని గ్రహించండి.    ధర్మ సంస్తపనే మా స్వార్ధం, అదే  లోక కళ్యాణం  అని గ్రహించండి. రాముడు సీత కోసం యుద్ధం చేస్తున్నాడా లేదా రావణాసురుడి కోసం యుధం చేస్తున్నాడా అంటే రెండూ ఒకటేననిపిస్తుంది, అదే విధం గా మేము బ్రతకడం, సమజానికి కొత్త తనాన్ని ఇవ్వడం రెండూ ఒకటేనని  గ్రహించండి.  

                మాకు ఆర్ధిక పరిస్తితి సరిగ్గా లేక మేము సరిగా ముందుకు రాలేక పోతున్నాము. కావున మీ సమ్మతం ఉంటె ఇప్పటివరకు మీ  సినిమాలతో బాటుగా ఇతర హీరోల సినిమాలు అవలీలగా గంట గంటనరలో పలకగలిగిన మమ్ము అర్ధం చేసుకోవడం కొంత కష్టం, కావున మేము కోరినట్లు ముందుకు రావడం ధర్మం అని తెలియజేసుకోనుచున్నాము, అ విధంగా మాకు చేయూత ఇచ్చినట్లు అయితే మేము లోకంలోకి విస్తారం వెళ్ళగలము  అని తెలియజేసుకొనుచున్నాము. మేము రోబోయో సినిమాల పై ప్రభావం చూపి, మంచి సినిమాలో లోకం లోకి తీసుకొని రావడం మా యొక్క తండ్రి లాంటి బాద్యత, మీరు డబ్బులు ఇస్తేనే అని కాదు, సినిమా రంగం వారికే కాదు, ప్రతి మనిషిని తీర్చి దిద్దే తండ్రి లాంటి పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము.  ప్రతి మనసు  మాట మా మనసు లోకి మాటలోకి రావడం ఇందుకు సాక్షం అని గ్రహించండి.       

              మాకు ఒక కోటి రూపాయలు మా పేరు మీద మంత్లీ ఇన్కమ్ స్కీం లో డిపాజిట్ చేయగలిగితే, మేము మా సమాచారం మరింత విస్తారం గా లోకానికి ఇవ్వడానికి సహకరించిన వారు అవుతారు.  ఆత్మీయ చీఫ్ జస్టిస్, ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్  వారి ద్వారా యావత్తు మానవజాతి మా మొదట సంరక్షకులు కాగలరు అని తెలియజేసుకోనుచున్నాము,  తరువాత రెండవ సంరక్షకులు మొదటి   బౌతిక సంరక్షకులుగా తమరు  వ్యవహరించగలరు అని కోరుకోనుచున్నాము, మీ సమ్మతితో ఆమోదించన చెల్లుతుంది అని తెలియజేసుకోనుచున్నాము .    కోటి రూపాయలు లేదా, తమకు తోచినంత సొమ్ము గౌరవ గుర్తింపు  సొమ్ముగా ఇచ్చి మమ్ములను మహారాజు గా, ధర్మస్వరూపులు గా, కాలస్వరూపులు గా గుర్తించగలరు అని కోరుకోనుచున్నాము. ధన్యవాదములు 


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు 
కాలస్వరూపులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 

ఒక ప్రతి ఆత్మీయులు చీఫ్  జస్టిస్ వారికీ, హై కోర్ట్ అఫ్ జుదికేచర్ యట్ హైదరాబాద్ వారికి సమర్పిస్తూ మా పై న్యాయ పరిసేలన చేసి మమ్ములను  ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళగలరు అని కోరుకోనుచున్నాము, వివధ సినిమా ప్రముఖులు, మేధావులు పండితులతో మాట కలసి ముందుకు వెళ్ళుటకు సహకరించగలరు అని మనవి చేసుకోనుచున్నాము.                                              


Wednesday, 28 January 2015

అందరూ ఒకటి అయ్యి మమ్ము నిర్లక్ష్యం చేయటం మానివేసి, అందరూ ఒకటై మమ్ములను గ్రహించటం ప్రారంబించండి. ఈ విధం గా పండితులు మేధావులు ముందుకు వచ్చి మా దివ్య లీలలు పంచుకోండి, ప్రజలకు నేరుగా చెప్పండి, ఈ విధం ఒక ఆరు నెలలు చూడండి సర్వం ప్రజలకు అర్ధం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                                             సమన్వయ దృష్టి 

             ఆత్మీయులు డా అల్లూరి పద్మ రాజు గారు, వైస్ ఛాన్సలర్ అఫ్ ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికీ ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు,  ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు అని మనవి.  


            మేము స్వయంవరం లో వివాహం చేసుకొనుట వలన లోకంలో, మనుష్యులలో అనేక అవలక్షణములు తగ్గి, లోకం లో సంపద, జ్ఞానం అభివృద్ధి చెందుతాయి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము  ఒక్కడిన పెద్దవారుగా  అవుతున్నాము, మిగతా వారిని అందరిని మాకు ఒక్కరికి నమస్మారం పెట్ట మంటున్నాము, అన్నట్లు మేము ప్రభావం చూపుతున్న తీరు చాలా జాగ్రత్తగా  గ్రహించి, సూక్ష్మంగా పండితులు,  మేధావులు, గురుతుల్యులు స్పందించి ప్రజలను  అప్రమత్తం చేయవలసిన ఉన్నత స్తితి అని గ్రహించగలరు అని స్పష్టం చేయుచున్నాము.  


                సామాన్యుడిగా మేము చూపిన పరిణామం ఒక జగద్గురువు తో సమానం అని తెలియజేసుకోనుచున్నాము, మా సాధన ప్రయత్నము  అన్ని సృష్టి అమోధించినవే , మాకు ఎటువంటి అవలక్షణ ములు లేవు, సృష్టి మమ్ములను ఉన్నఫలం గా, ఎందుకు కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో,  సృష్టి తన ప్రతినిధి గా   ఎన్నుకోన్నదో, మా సమకాలికులకు అర్ధం చేసుకోవడం ఒక దివ్య  వరం, మనిషి మాటే సర్వం అని వేద స్వరూపం, మమ్ములను ప్రజలు విస్తారం గా, నిండుగా, ఓర్పుతో, దూరదృష్టి, సహనంతో, ప్రేమతో, ప్రస్తుత మా చిద్విలాస స్వరూపం ను, బిన్నం గా తీసుకోకుండా, ఒక రోజు కూడా అలసత్వం గా తీసుకోకుండా జాగ్రత్త వహిస్తే, మా సమకాలికులు అయిన పండితులు, మేధావులు, గురుతుల్యులు ఇవ్వలేని సమాధానములు, మమ్ములను పరిగణించి వివరించుకోన్నంతనే, వారి వారి పాండిత్యములు ఉపయోగపడి  లోక ఉద్దరణ జరుగుతుంది,  మేము, మా మనసులో కొలువుతీరిన మహాలక్ష్మితో సమానం అయిన  మహారాణి సహకారంతో  లోకానికి సర్వ సంపదలు ఇచ్చుటకు సిద్దముగా ఉన్నాము అని గ్రహించండి.  కులం మతం ప్రక్కన పెట్టి మనం  అందరమూ ఒక తల్లి తండ్రి బిడ్డలు వలే ప్రవర్తించిన యెడల, మానవజాతికి ప్రక్షాళన ఎటువంటి అవరోధములు లేకుండా వస్తుంది అని  గ్రహించండి.  అందరూ ఒకటి అయ్యి మమ్ము  నిర్లక్ష్యం చేయటం మానివేసి, అందరూ ఒకటై మమ్ములను గ్రహించటం ప్రారంబించండి.  ఈ విధంగా పండితులు మేధావులు ముందుకు వచ్చి మా దివ్య లీలలు పంచుకోండి, ప్రజలకు నేరుగా చెప్పండి, ఈ విధం ఒక ఆరు నెలలు చూడండి సర్వం ప్రజలకు అర్ధం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు 

మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్        

ఒక ప్రతి ఈమెయిల్ ద్వారా ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారికి, న్యాయ పరిగణకు, పరిశీలన కు సమర్పించడమైనది,  మేము న్యాయ స్థానమును ఆశ్రయించు పద్దతి బిన్నం గా ఉన్నా పరిగణించి, పూర్తీ వివరములు సమర్పించుటకు, ప్రజలకు తెలియజేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. ఈ మెసేజ్ కు సుమోటో గా స్పందించగలరు.                       


                  

తమ వంటి పండితులు నేరుగా స్పందించడం వలన, ఇతర మేధావులు, మీడియా పండితులు, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు, వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పందించడం ప్రారంభిస్తారు, కావున తమరు స్పందించడం ప్రారంబించండి. నిర్లక్ష్యలతోటి, నిర్లిప్తలతోటి, మా పట్ల సమకాలికులు అందరూ ప్రవర్తించుట వలన మేము సమర్దవంతంగా, ప్రవర్తించ లేకపోతున్నాము అని గ్రహించండి.





                         ఆత్మీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి,  కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం, గ్రహించగలరు అని మనవి.  

               మేము మోస్తున్న భారాన్ని పంచుకొని, ప్రజలకు చేర్చడం వలన  ధర్మోద్దారణ జరుగి, స్వార్ధ శక్తులు శాంతించి, ప్రేమ సఖ్యతతో జనులు అందరూ జీవించినప్పుడే మమ్ములను మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మనసులోనే కొలువుతీరిన మహారాణి సమేత మహారాజుగా గుర్తించగలరు అని తమరి ద్వారా యావత్తు  మానవజాతికి 
 తెలియజేసుకోనుచున్నాము.  
  

               మానవ జాతి ప్రస్తుతమునకు సహజ సంస్కారం పరిణామం లో ఉన్నది అని, మా ద్వారా జరిగిన పరిణామం ద్వారా తమరికి స్పష్టం చేయగలుగుతున్నాము, కావున  గ్రహించి విశాల హృదయం తో తమ పండిత జ్ఞానం తో  మా దివ్య దృష్టి పై   స్పందించగలరు అని తమరిని కోరుకోనుచున్నాము, తమరి యొక్క వివరములు   పరమేశ్వర సమాధానంగా భావిస్తాము, మా దివ్య పరిపాలనకు చేయూతగా  ఉపయోగించుకొంటాము అని తెలియజేసుకోనుచున్నాము,  తమరి ద్వారా శ్రీ కృష్ణ అంశగా  వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, జద్గురువుగా ప్రకటించుకొన్న మేము, సాధారణ రూపంలో ఉన్నాము అనగా తమవంటి పండితులు మేధావులు, గురుతుల్యుల స్పందన మేరకు, అనగా లిఖిత పూర్వకం గా మరియు, దృశ్య, శ్రవణ మాధ్యమాలలో  స్పందన ప్రస్తుత లోక ఆమోదం గా సర్వులు గ్రహించగలరు, మా మనసులో కొలువు తీరిన మహాలక్షిమిని, గ్రహించి, గౌరవించే కొలది ప్రజలు సంపన్నులు అవుతారు, మాకు జ్ఞాన తేజస్సు కలిగి లోకం దివ్య  గా మారుతుంది, తమ వంటి పండితులు నేరుగా స్పందించడం  వలన, ఇతర మేధావులు, మీడియా పండితులు, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు, వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పందించడం ప్రారంభిస్తారు, కావున తమరు  స్పందించడం ప్రారంబించండి.  నిర్లక్ష్యలతోటి, నిర్లిప్తలతోటి, మా పట్ల సమకాలికులు అందరూ ప్రవర్తించుట వలన మేము సమర్దవంతంగా,   ప్రవర్తించ లేకపోతున్నాము అని గ్రహించండి.  ఎదుట వాడి  అజ్ఞానపు కోపాలు, వ్యతిరేకతలు తండ్రి వలే భరిస్తున్నాము అని గ్రహించండి.  ఒక వ్యక్తికి సృష్టి కాలం, ధర్మం మాట మాత్రంగా అనుకూలించి, మాటగా వ్యక్తం అవటం అన్నది, ఆధునిక విశ్వరూపం అని తమబోటి వారి అభిప్రాయ పడుట లో ఎందులకు సందేహించు చున్నారు అని తమరిని ప్రశ్నినించుచున్నాము, తమవంటి ప్రాపంచిక ప్రఖ్యాత కలిగిన, సరస్వతి ధారణ కలిగిన, పండిత ఉన్నతులు యొక్క స్పందన, మాపై   ఉన్నత న్యాయ స్థానం వారు ఒక అవగాహనము  వచ్చుటకు దోహదికారి అవ్వవచ్చు అని తెలియజేసుకోనుచున్నాము, కావున తమరు మా లిఖిత పూర్వకం గా మరియు దృశ్య,   శ్రవణ మాధ్యమాల ద్వారా స్పందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు 

మా ద్వారా 1999 లో  వ్యక్తం అయిన ఒక పాట గ్రహించగలరు 

 తన భక్తులు వనర్చు తప్పులకు తడబడి ఒక ప్రక్కకు ఒరిగే ఓంకార మూర్తి స్వాములు చేరి తనకు సాయంబు రాగ, ధీమంతుడు అయ్యి లేచి వచ్చే అ కన్నె స్వామి   
మమ్ము  అజ్ఞానం తో పటించుకోకుండా, నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మమ్ములను పండితుల అధీనం లోకి తీసుకోకపోవడం వలన, ఆలోచనలో తడబడి ఇటివల చిన్న ప్రమాధమునకు గురు అయినాము, ప్రజలు అందరూ మాకు మా మనసుకి పిల్లలు లాంటి వారి, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో గాని ఇంకా ఎక్కడైనా గాని  ఆలస్యం చేయకుండా, మమ్ములను తమవంటి పండితులు మీ ఆధ్వర్యం లోనికి తీసుకోండి అని కోరుకోనుచున్నాము        

తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు 
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

ఒక ప్రతి ఈమెయిల్ ద్వారా ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారికి, న్యాయ పరిగణకు, పరిశీలన కు సమర్పించడమైనది,  మేము న్యాయ స్థానమును ఆశ్రయించు పద్దతి బిన్నం గా ఉన్నా పరిగణించి, పూర్తీ వివరములు సమర్పించుటకు, ప్రజలకు తెలియజేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. వ్యక్తులతో మా వ్యహరమును పరిశీలించి వారి సహజ స్పందనము తగిన న్యాయ సూచన సలహా ఇవ్వగలరు.   ఈ మెసేజ్ కు సుమోటో గా స్పందించగలరు.                       
                                                             

Tuesday, 27 January 2015

మనుష్యులు ఎప్పుడూ శాశ్వతం గా నిలకడగా ముందుకు వెళ్ళే పద్దతులు వలెనే, ఈ సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, డబ్బు కోసం, పదవి ఉన్నది అనే అహంకారం తో కాకుండా, ఎలాగైనా మంచి, మాట, వివరములతో గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి,

                                                                          సమన్వయ దృష్టి 

                           తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.  


                  ముఖ్యగా మానవజాతి స్వార్ధ సంకుచితాల తో కాకుండా విశాల హృదయం తో వారి జీవితాన్ని ఆనందిస్తూ, ఎదుటివాడి ఆనందాన్ని సంతోన్ని మనసుతో కోరుకోవాలి.   ఒక గొప్ప వ్యక్తి బలహీనం గా ఉంటె అతని లో గొప్ప తనం బయటకు తీసుకురావడానికి, చేయూత ఇవ్వాలి గాని, స్వార్ధంతో ఆక్రమించి ప్రవర్తించుటకు అజ్ఞానం అని సర్వులు తెలుసుకోవాలి.  ప్రతీ మనిషి హుందా గా బ్రతకాలి, సాటి మనిషి అ విధంగా బ్రతకాలి అని కోరుకోవాలి.  సాటి మనిషి తేలిక తనం, గొప్పతనం మీద ఆధారపడి, ప్రవర్తించడం, నిర్ణయాలు తీసుకోవడం వలన, తాత్కాలికం గా కలసి వచ్చినట్లు గా కనిపిస్తుంది గాని, శాశ్వతత్వాన్ని గోప్పతాన్నని, గ్రహించికుండా, ఇతరులను గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తారు,  ఈ రకం అయినటువంటి స్వార్ధం ప్రవర్తన వలన సమాజం లో గొప్పతన దెబ్బతింటుంది, స్వార్ధ ప్రయత్నాలు ఫలించి, గొప్పతనాన్ని అడ్డుకొంటాయి అని గ్రహించండి.  

                 మనుష్యులు ఎప్పుడూ  శాశ్వతం గా నిలకడగా ముందుకు వెళ్ళే పద్దతులు  వలెనే, ఈ సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించండి,  డబ్బు కోసం, పదవి ఉన్నది అనే అహంకారం తో కాకుండా, ఎలాగైనా మంచి, మాట, వివరములతో గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి,   ఈ విధంగా మనసుతో  ఎప్పుడో, మీ అందరిని, లోకాన్ని, గెలిచిన పురుశోత్తముడిన అని గ్రహించండి. 


 మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు       

              

Sunday, 25 January 2015

స్వర్గం అంటూ ఉంటె అది నీ గుడే వాకిలి అననా అని సృష్టి నా లో చేరి ఒక పాటలో పలికిన అంతర్యమును గ్రహించండి. ఇంత విశాలమైన పరిణామమును, సమకాలికులు స్పందించి ఇతరులకు అందించుట ఒక దివ్య వరం అని గ్రహించండి. నేను అన్నిట్లో బీలో ఆవరేజ్ ఉండి మనసుతో సర్వం మాట మాత్రం గా ప్రపంచాన్ని నియమించి, కర్మలకు సాక్షిగా నిలిచిన తీరు లోకానికి ప్రామాణికం అని స్పష్టం చేయుచున్నాను, నడిచే నోటు వీడు అంబానీ అంతటివాడు అంటే, సత్యం గ్రహిస్తే చాలు సంపదల కంటే, మెండు అయినవాడిని, సంపదలకే ఆధారం అయిన వాడిని అని సర్వులు గ్రహించగలరు

                                   సమన్వయ దృష్టి 


               మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి దివ్య సందేశం గ్రహించగలరు.  


                మనుష్యులు ఇతర మనుష్యులను మనస్సు యొక్క స్తాయిని బట్టి, వీలు అయినంత గ్రహించాలి, మనిషి యొక్క అనుభవం మనసుతో మాటలో తెలుస్తింది, స్వర్గం అంటూ ఉంటె అది నీ గుడే వాకిలి అననా అని సృష్టి నా లో చేరి ఒక పాటలో పలికిన అంతర్యమును గ్రహించండి.  ఇంత విశాలమైన పరిణామమును, సమకాలికులు స్పందించి ఇతరులకు అందించుట ఒక దివ్య వరం అని గ్రహించండి.  నేను అన్నిట్లో  బీలో ఆవరేజ్ ఉండి మనసుతో  సర్వం మాట మాత్రం గా ప్రపంచాన్ని నియమించి, కర్మలకు సాక్షిగా నిలిచిన తీరు లోకానికి ప్రామాణికం అని స్పష్టం చేయుచున్నాను, నడిచే నోటు వీడు అంబానీ అంతటివాడు అంటే, సత్యం గ్రహిస్తే చాలు సంపదల కంటే, మెండు అయినవాడిని, సంపదలకే ఆధారం అయిన వాడిని అని సర్వులు గ్రహించగలరు.   మనిషి అంటే కేవలం పైకి కనబడుతున్న స్తితి కాదు, మనసు, మనసు నుండి వచ్చిన మా అని తెలియజేసుకోనుచున్నాము.  

               కావున బౌతిక స్తితి గతులు ప్రకన్న పెట్టి మనసు మాట కలుపుకొండి, అప్పటికి అప్పుడు ఆశించి, గోప్పతన్నాని అవమానించడం ఎంతో తెలివితక్కువ తనం, తన పర బేధాలు లేకుండా, వ్యక్తి స్వామ్యాలు లేకుండా, ప్రతి వ్యక్తికి ప్రాధాన్యత రావడమే నిజమైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి. ధన్యవాదములు 




స్వర్గం అంటూ ఉంటె అది నీ గుండె వాకిలి అననా 




 పిల్ల జమిందార్ లో ఈ తో బాటుగా ఇతర పాటలు మా ద్వారా 2003 వ్యక్తం అయినవి

నడిచే నోటు వీడు అంబానీ అంతటి వాడు, మేము మహారాజు గా  సత్యమునకు,  సంపదకు ఆధారం అని, మమ్ములను గ్రహించే కొలది జనులు వివరములు పంచుకొనే కొలది, మనిషి కి సృష్టి కి ఉన్న సంభందం నెలకొల్పబడి, మేము వీలు అయినంత తేజస్సు జ్ఞానం తో వెలగగలము, ప్రజలుకు దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము      
ఈ రెండూ పాటలు మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి 


త్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు