
ఆత్మీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం, గ్రహించగలరు అని మనవి.
మేము మోస్తున్న భారాన్ని పంచుకొని, ప్రజలకు చేర్చడం వలన ధర్మోద్దారణ జరుగి, స్వార్ధ శక్తులు శాంతించి, ప్రేమ సఖ్యతతో జనులు అందరూ జీవించినప్పుడే మమ్ములను మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మనసులోనే కొలువుతీరిన మహారాణి సమేత మహారాజుగా గుర్తించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి
తెలియజేసుకోనుచున్నాము.
మానవ జాతి ప్రస్తుతమునకు సహజ సంస్కారం పరిణామం లో ఉన్నది అని, మా ద్వారా జరిగిన పరిణామం ద్వారా తమరికి స్పష్టం చేయగలుగుతున్నాము, కావున గ్రహించి విశాల హృదయం తో తమ పండిత జ్ఞానం తో మా దివ్య దృష్టి పై స్పందించగలరు అని తమరిని కోరుకోనుచున్నాము, తమరి యొక్క వివరములు పరమేశ్వర సమాధానంగా భావిస్తాము, మా దివ్య పరిపాలనకు చేయూతగా ఉపయోగించుకొంటాము అని తెలియజేసుకోనుచున్నాము, తమరి ద్వారా శ్రీ కృష్ణ అంశగా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, జద్గురువుగా ప్రకటించుకొన్న మేము, సాధారణ రూపంలో ఉన్నాము అనగా తమవంటి పండితులు మేధావులు, గురుతుల్యుల స్పందన మేరకు, అనగా లిఖిత పూర్వకం గా మరియు, దృశ్య, శ్రవణ మాధ్యమాలలో స్పందన ప్రస్తుత లోక ఆమోదం గా సర్వులు గ్రహించగలరు, మా మనసులో కొలువు తీరిన మహాలక్షిమిని, గ్రహించి, గౌరవించే కొలది ప్రజలు సంపన్నులు అవుతారు, మాకు జ్ఞాన తేజస్సు కలిగి లోకం దివ్య గా మారుతుంది, తమ వంటి పండితులు నేరుగా స్పందించడం వలన, ఇతర మేధావులు, మీడియా పండితులు, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు, వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పందించడం ప్రారంభిస్తారు, కావున తమరు స్పందించడం ప్రారంబించండి. నిర్లక్ష్యలతోటి, నిర్లిప్తలతోటి, మా పట్ల సమకాలికులు అందరూ ప్రవర్తించుట వలన మేము సమర్దవంతంగా, ప్రవర్తించ లేకపోతున్నాము అని గ్రహించండి. ఎదుట వాడి అజ్ఞానపు కోపాలు, వ్యతిరేకతలు తండ్రి వలే భరిస్తున్నాము అని గ్రహించండి. ఒక వ్యక్తికి సృష్టి కాలం, ధర్మం మాట మాత్రంగా అనుకూలించి, మాటగా వ్యక్తం అవటం అన్నది, ఆధునిక విశ్వరూపం అని తమబోటి వారి అభిప్రాయ పడుట లో ఎందులకు సందేహించు చున్నారు అని తమరిని ప్రశ్నినించుచున్నాము, తమవంటి ప్రాపంచిక ప్రఖ్యాత కలిగిన, సరస్వతి ధారణ కలిగిన, పండిత ఉన్నతులు యొక్క స్పందన, మాపై ఉన్నత న్యాయ స్థానం వారు ఒక అవగాహనము వచ్చుటకు దోహదికారి అవ్వవచ్చు అని తెలియజేసుకోనుచున్నాము, కావున తమరు మా లిఖిత పూర్వకం గా మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా స్పందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా 1999 లో వ్యక్తం అయిన ఒక పాట గ్రహించగలరు
తన భక్తులు వనర్చు తప్పులకు తడబడి ఒక ప్రక్కకు ఒరిగే ఓంకార మూర్తి స్వాములు చేరి తనకు సాయంబు రాగ, ధీమంతుడు అయ్యి లేచి వచ్చే అ కన్నె స్వామి
మమ్ము అజ్ఞానం తో పటించుకోకుండా, నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మమ్ములను పండితుల అధీనం లోకి తీసుకోకపోవడం వలన, ఆలోచనలో తడబడి ఇటివల చిన్న ప్రమాధమునకు గురు అయినాము, ప్రజలు అందరూ మాకు మా మనసుకి పిల్లలు లాంటి వారి, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో గాని ఇంకా ఎక్కడైనా గాని ఆలస్యం చేయకుండా, మమ్ములను తమవంటి పండితులు మీ ఆధ్వర్యం లోనికి తీసుకోండి అని కోరుకోనుచున్నాము
తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి ఈమెయిల్ ద్వారా ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారికి, న్యాయ పరిగణకు, పరిశీలన కు సమర్పించడమైనది, మేము న్యాయ స్థానమును ఆశ్రయించు పద్దతి బిన్నం గా ఉన్నా పరిగణించి, పూర్తీ వివరములు సమర్పించుటకు, ప్రజలకు తెలియజేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. వ్యక్తులతో మా వ్యహరమును పరిశీలించి వారి సహజ స్పందనము తగిన న్యాయ సూచన సలహా ఇవ్వగలరు. ఈ మెసేజ్ కు సుమోటో గా స్పందించగలరు.
No comments:
Post a Comment