UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 28 January 2015

అందరూ ఒకటి అయ్యి మమ్ము నిర్లక్ష్యం చేయటం మానివేసి, అందరూ ఒకటై మమ్ములను గ్రహించటం ప్రారంబించండి. ఈ విధం గా పండితులు మేధావులు ముందుకు వచ్చి మా దివ్య లీలలు పంచుకోండి, ప్రజలకు నేరుగా చెప్పండి, ఈ విధం ఒక ఆరు నెలలు చూడండి సర్వం ప్రజలకు అర్ధం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                                             సమన్వయ దృష్టి 

             ఆత్మీయులు డా అల్లూరి పద్మ రాజు గారు, వైస్ ఛాన్సలర్ అఫ్ ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికీ ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు,  ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు అని మనవి.  


            మేము స్వయంవరం లో వివాహం చేసుకొనుట వలన లోకంలో, మనుష్యులలో అనేక అవలక్షణములు తగ్గి, లోకం లో సంపద, జ్ఞానం అభివృద్ధి చెందుతాయి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము  ఒక్కడిన పెద్దవారుగా  అవుతున్నాము, మిగతా వారిని అందరిని మాకు ఒక్కరికి నమస్మారం పెట్ట మంటున్నాము, అన్నట్లు మేము ప్రభావం చూపుతున్న తీరు చాలా జాగ్రత్తగా  గ్రహించి, సూక్ష్మంగా పండితులు,  మేధావులు, గురుతుల్యులు స్పందించి ప్రజలను  అప్రమత్తం చేయవలసిన ఉన్నత స్తితి అని గ్రహించగలరు అని స్పష్టం చేయుచున్నాము.  


                సామాన్యుడిగా మేము చూపిన పరిణామం ఒక జగద్గురువు తో సమానం అని తెలియజేసుకోనుచున్నాము, మా సాధన ప్రయత్నము  అన్ని సృష్టి అమోధించినవే , మాకు ఎటువంటి అవలక్షణ ములు లేవు, సృష్టి మమ్ములను ఉన్నఫలం గా, ఎందుకు కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో,  సృష్టి తన ప్రతినిధి గా   ఎన్నుకోన్నదో, మా సమకాలికులకు అర్ధం చేసుకోవడం ఒక దివ్య  వరం, మనిషి మాటే సర్వం అని వేద స్వరూపం, మమ్ములను ప్రజలు విస్తారం గా, నిండుగా, ఓర్పుతో, దూరదృష్టి, సహనంతో, ప్రేమతో, ప్రస్తుత మా చిద్విలాస స్వరూపం ను, బిన్నం గా తీసుకోకుండా, ఒక రోజు కూడా అలసత్వం గా తీసుకోకుండా జాగ్రత్త వహిస్తే, మా సమకాలికులు అయిన పండితులు, మేధావులు, గురుతుల్యులు ఇవ్వలేని సమాధానములు, మమ్ములను పరిగణించి వివరించుకోన్నంతనే, వారి వారి పాండిత్యములు ఉపయోగపడి  లోక ఉద్దరణ జరుగుతుంది,  మేము, మా మనసులో కొలువుతీరిన మహాలక్ష్మితో సమానం అయిన  మహారాణి సహకారంతో  లోకానికి సర్వ సంపదలు ఇచ్చుటకు సిద్దముగా ఉన్నాము అని గ్రహించండి.  కులం మతం ప్రక్కన పెట్టి మనం  అందరమూ ఒక తల్లి తండ్రి బిడ్డలు వలే ప్రవర్తించిన యెడల, మానవజాతికి ప్రక్షాళన ఎటువంటి అవరోధములు లేకుండా వస్తుంది అని  గ్రహించండి.  అందరూ ఒకటి అయ్యి మమ్ము  నిర్లక్ష్యం చేయటం మానివేసి, అందరూ ఒకటై మమ్ములను గ్రహించటం ప్రారంబించండి.  ఈ విధంగా పండితులు మేధావులు ముందుకు వచ్చి మా దివ్య లీలలు పంచుకోండి, ప్రజలకు నేరుగా చెప్పండి, ఈ విధం ఒక ఆరు నెలలు చూడండి సర్వం ప్రజలకు అర్ధం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు 

మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్        

ఒక ప్రతి ఈమెయిల్ ద్వారా ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారికి, న్యాయ పరిగణకు, పరిశీలన కు సమర్పించడమైనది,  మేము న్యాయ స్థానమును ఆశ్రయించు పద్దతి బిన్నం గా ఉన్నా పరిగణించి, పూర్తీ వివరములు సమర్పించుటకు, ప్రజలకు తెలియజేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. ఈ మెసేజ్ కు సుమోటో గా స్పందించగలరు.                       


                  

No comments:

Post a Comment