సమన్వయ దృష్టి
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
ముఖ్యగా మానవజాతి స్వార్ధ సంకుచితాల తో కాకుండా విశాల హృదయం తో వారి జీవితాన్ని ఆనందిస్తూ, ఎదుటివాడి ఆనందాన్ని సంతోన్ని మనసుతో కోరుకోవాలి. ఒక గొప్ప వ్యక్తి బలహీనం గా ఉంటె అతని లో గొప్ప తనం బయటకు తీసుకురావడానికి, చేయూత ఇవ్వాలి గాని, స్వార్ధంతో ఆక్రమించి ప్రవర్తించుటకు అజ్ఞానం అని సర్వులు తెలుసుకోవాలి. ప్రతీ మనిషి హుందా గా బ్రతకాలి, సాటి మనిషి అ విధంగా బ్రతకాలి అని కోరుకోవాలి. సాటి మనిషి తేలిక తనం, గొప్పతనం మీద ఆధారపడి, ప్రవర్తించడం, నిర్ణయాలు తీసుకోవడం వలన, తాత్కాలికం గా కలసి వచ్చినట్లు గా కనిపిస్తుంది గాని, శాశ్వతత్వాన్ని గోప్పతాన్నని, గ్రహించికుండా, ఇతరులను గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తారు, ఈ రకం అయినటువంటి స్వార్ధం ప్రవర్తన వలన సమాజం లో గొప్పతన దెబ్బతింటుంది, స్వార్ధ ప్రయత్నాలు ఫలించి, గొప్పతనాన్ని అడ్డుకొంటాయి అని గ్రహించండి.
మనుష్యులు ఎప్పుడూ శాశ్వతం గా నిలకడగా ముందుకు వెళ్ళే పద్దతులు వలెనే, ఈ సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, డబ్బు కోసం, పదవి ఉన్నది అనే అహంకారం తో కాకుండా, ఎలాగైనా మంచి, మాట, వివరములతో గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ విధంగా మనసుతో ఎప్పుడో, మీ అందరిని, లోకాన్ని, గెలిచిన పురుశోత్తముడిన అని గ్రహించండి.
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment