సమన్వయ దృష్టి
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు
ఆత్మీయులు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి వర్యులు అయిన శ్రీ శ్రీ ముప్పువరపు వెంకయ్య నాయుడు గారికి విన్నవించునది ఏమి అనగా, తెలుగు ఒక్కటే కొంచం బాగా వచ్చిన మాకు, తెలుగు బిడ్డగా మీరు కేంద్ర మంత్రిగా ఉండడం, మాకు ఎంత వెసులు బాటుగా భావిస్తున్నాము, మమ్ములను విశాలం గా, ఓర్పుగా, శాశ్వత దృష్టి తో గ్రహించి, మా సలహాలు, సూచనలు అనగా కాలం ధర్మమే మీ తో మాట్లాడుతుంది అని భావించి గ్రహించగలరు. మన చుట్టూ ఉన్నా మాయ బౌతిక ప్రపంచం, జ్ఞాన ప్రపంచం అనగా శబ్ద ప్రపచం పై ఆధార పడి ఉన్నది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
కావున మాట ప్రభావం, ఉన్నతమైన సంస్కారం మనుష్యుల మధ్య చాలా కీలకం అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అని, అప్రమత్తం చెంది, ఇప్పుడు మనుష్యులు ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు గౌరవించుకొని నడుచుకొనే విధానమును, ఒక ప్రబుత్వ నిర్ణయం గా, తీసుకోవాలి అని కోరుకొనుచున్నాను. ప్రబుత్వ కార్యాలయాలో, కుటుంబాలలో గాని ఆత్మాభిమానం తో జీవించుటకు, మనుష్యులు చిత్త చంచాల్యంతో, అప్పటికి అప్పుడు మాటలు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను. ప్రతి మనిషి వీలు అయినంత వివరములు గ్రహించుటకు, ఇతరులతో పంచుకొనుటకు సమయం కేటాయించాలి, అప్పటికి అప్పుడు మాటలతో సమయం చాల మంది గడపడం వలన, మానవ సమాజం నాణ్యత సంతరించుకోవడం లో తీవ్ర విఘాతం కలుగుతుంది.
ఆత్మీయులు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి గారి సహకారం తో, ప్రబుత్వ కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి మనిషి ఏ స్తాయి వారు అయినా, ఒకరికి ఒకరు మర్యాద, ప్రేమ కలిగి ఉండాలి, స్వార్ధంతో అనధికార దోరణలు అసులు ఉండరాదు అని, నిర్ణయం చేయించగలరు అని కోరుకొనుచున్నాను. ప్రతి మనిషి సాటి మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అని ప్రతి ఒక్కరు వెంటనే తెలుసుకోవాలి, ఎప్పుడు అయితే మనుష్యులు గౌరవం గా హుందా గా ఉండగలుగతున్నారో, అప్పుడు సకల విద్యలు పూర్తీగా వినియోగంలోకి వస్తాయి అని గ్రహించగలరు. నాలో దివ్య పరిణామం చూసినవారు, నన్ను సహజ రీతిన మాట కలిపి, గ్రహించి ఉంటే, ఇతరులకు పరిచేయం చేసి ఉంటే, మాట నిబద్దత చక్కగా ఆవిష్కృతం అయ్యి ఉండేది, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా, తాము ఏమి గ్రహించినారో, లిఖిత పూర్వకంగా , దృశ్య శ్రవణ మాధ్యమాలలో ముందుకు వచ్చి, లోకంలో ధర్మ నిరతికి, నిభద్దతకి సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్ .-30
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు
ఆత్మీయులు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి వర్యులు అయిన శ్రీ శ్రీ ముప్పువరపు వెంకయ్య నాయుడు గారికి విన్నవించునది ఏమి అనగా, తెలుగు ఒక్కటే కొంచం బాగా వచ్చిన మాకు, తెలుగు బిడ్డగా మీరు కేంద్ర మంత్రిగా ఉండడం, మాకు ఎంత వెసులు బాటుగా భావిస్తున్నాము, మమ్ములను విశాలం గా, ఓర్పుగా, శాశ్వత దృష్టి తో గ్రహించి, మా సలహాలు, సూచనలు అనగా కాలం ధర్మమే మీ తో మాట్లాడుతుంది అని భావించి గ్రహించగలరు. మన చుట్టూ ఉన్నా మాయ బౌతిక ప్రపంచం, జ్ఞాన ప్రపంచం అనగా శబ్ద ప్రపచం పై ఆధార పడి ఉన్నది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
కావున మాట ప్రభావం, ఉన్నతమైన సంస్కారం మనుష్యుల మధ్య చాలా కీలకం అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అని, అప్రమత్తం చెంది, ఇప్పుడు మనుష్యులు ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు గౌరవించుకొని నడుచుకొనే విధానమును, ఒక ప్రబుత్వ నిర్ణయం గా, తీసుకోవాలి అని కోరుకొనుచున్నాను. ప్రబుత్వ కార్యాలయాలో, కుటుంబాలలో గాని ఆత్మాభిమానం తో జీవించుటకు, మనుష్యులు చిత్త చంచాల్యంతో, అప్పటికి అప్పుడు మాటలు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను. ప్రతి మనిషి వీలు అయినంత వివరములు గ్రహించుటకు, ఇతరులతో పంచుకొనుటకు సమయం కేటాయించాలి, అప్పటికి అప్పుడు మాటలతో సమయం చాల మంది గడపడం వలన, మానవ సమాజం నాణ్యత సంతరించుకోవడం లో తీవ్ర విఘాతం కలుగుతుంది.
ఆత్మీయులు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి గారి సహకారం తో, ప్రబుత్వ కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి మనిషి ఏ స్తాయి వారు అయినా, ఒకరికి ఒకరు మర్యాద, ప్రేమ కలిగి ఉండాలి, స్వార్ధంతో అనధికార దోరణలు అసులు ఉండరాదు అని, నిర్ణయం చేయించగలరు అని కోరుకొనుచున్నాను. ప్రతి మనిషి సాటి మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అని ప్రతి ఒక్కరు వెంటనే తెలుసుకోవాలి, ఎప్పుడు అయితే మనుష్యులు గౌరవం గా హుందా గా ఉండగలుగతున్నారో, అప్పుడు సకల విద్యలు పూర్తీగా వినియోగంలోకి వస్తాయి అని గ్రహించగలరు. నాలో దివ్య పరిణామం చూసినవారు, నన్ను సహజ రీతిన మాట కలిపి, గ్రహించి ఉంటే, ఇతరులకు పరిచేయం చేసి ఉంటే, మాట నిబద్దత చక్కగా ఆవిష్కృతం అయ్యి ఉండేది, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా, తాము ఏమి గ్రహించినారో, లిఖిత పూర్వకంగా , దృశ్య శ్రవణ మాధ్యమాలలో ముందుకు వచ్చి, లోకంలో ధర్మ నిరతికి, నిభద్దతకి సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్ .-30