UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 December 2014

ALL THEY HAVE IS ONLY MONEY ARE SO POOR ------ #MAHARAJA

Embedded image permalink


 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER
HYDERABAD 

Open the window of your heart...Let your spirit guide you through life ~♥~ ----- #MAHARAJA

Embedded image permalink



MIGHTY BLESSINGS FROM #MAHARAJA


ONE OF THE SONG EXPRESSED THROUGH ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2010 ALONG WITH OTHER HAPPENINGS OF THE WORLD. WITNESS PERSONS NEEDS UPDATE SO THAT THE MATTER ELEVATES TO THE PUBLIC FOR FURTHER DEVELOPMENT AND INFLUENCE REGARDING THE HUMAN THINKING AND EXISTENCE AND HIS INFLUENCE ON THE MATERIAL WORLD  FOR NEW STRATIFICATION BY UNITING ALL THE BELIEFS AND FEELINGS FOR NEW AMICABLE JOURNEY OF HUMAN RACE. 


HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER 
HYDERABAD 

RELAX --- MAHARAJA

మహాత్వపూర్వక అగ్రగణ్యులు ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు









మహాత్వపూర్వక అగ్రగణ్యులు ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
స్వచ్చంద సామజిక వేత్త మరియు కార్యకర్త 
నివాసము మరియు పరిపాలన 
కార్యాలయం 
హైదరాబాద్  





ALL THE SONGS AND MANY DIALOGUES OF THE FILM MANMADHUDU ARE EMERGED FROM DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR STRATEGY OF KING AND QUEEN RULE BEGINNING IN THE WITNESS OF AGRICULTURAL SCIENTIST














 



MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
SOCIAL ACTIVIST AND VOLUNTEER 
RESIDENCE CUM OFFICE 
HYDERABAD 


'మాకు ఈతడే స్వామి అయినాడు కనుక, మేము సమస్త సమృద్ధులను సకలాభీష్టాలను పొందిన వారమైతిమి'. అందరికీ ఇచ్చేవాడు ఆయనే. ఒక్క జీవులకే కాదు - పంచభూతాలకు కూడా వాటి మహిమలు ఈ స్వామి వల్లనే లభిస్తున్నాయి. అలా ఇస్తూ పోతుంటే ఆ సంపద తరిగిపోడా! తరిగిపోని మహాసంపద ఆయనే కనుక ఏ సమస్యా లేదు - అంటే కాదు అతడు మహిమల నిధి. అది తరుగనిది.



విష్ణు సహస్రనామాలలో 29వ నామం భూతాదిః :

౧. సర్వభూతములకు ఆదికారణమైన వాడు. మహాశక్తిమంతాలైన పంచభూతాలకు కూడా కారణమైన అత్యంత సూక్ష్మతత్వం విష్ణువు. కనిపించే ప్రతి కార్యానికి ముందు కర్తయొక్క ఉనికి ఉంటుంది. అలాగే సర్వలోక నియంత. ఈ లోకాల నిర్మాణానికి పూర్వమే ఉన్నవాడు అని 'భూతాది' శబ్దం చెబుతోంది. ఈ పరమ పురుషుని నుండి కాలాది భూతాలు ఏర్పడ్డాయని వేదమంత్రాలు చెబుతున్నాయి.
సర్వేనిమేషా జజ్ఞిరే విద్యుతః పురుషాదధి (యజుర్వేదం)

౨. భూతైః అదీయతే ఉపాదీయతే ఇతి భూతాదిః
భూతములందరి చేత (ప్రాణులందరిఛే) కోరబడే ఆనంద స్వరూపుడు.
అందరికీ దిక్కు ఈతడే. ఏది కావాలన్నా ఈయనే అందివ్వాలి.
సమస్తమస్యాశ్రయణేన సిద్ధ్యతి - అని శ్రుతి.
'అన్నీ ఈయనను ఆశ్రయించడం చేతనే లభిస్తున్నాయి.
ఏతేవయం సర్వ సమృద్ధకామాః
ఏషామయంనో భవితా ప్రశాస్తా!!
'మాకు ఈతడే స్వామి అయినాడు కనుక, మేము సమస్త సమృద్ధులను సకలాభీష్టాలను పొందిన వారమైతిమి'.
అందరికీ ఇచ్చేవాడు ఆయనే. ఒక్క జీవులకే కాదు - పంచభూతాలకు కూడా వాటి మహిమలు ఈ స్వామి వల్లనే లభిస్తున్నాయి. అలా ఇస్తూ పోతుంటే ఆ సంపద తరిగిపోడా! తరిగిపోని మహాసంపద ఆయనే కనుక ఏ సమస్యా లేదు - అంటే కాదు అతడు మహిమల నిధి. అది తరుగనిది.

----------------------------

మహాత్వపూర్వక అగ్రగణ్యులు ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
స్వచ్చంద సామజిక వేత్త మరియు కార్యకర్త 
నివాసము మరియు పరిపాలన 
కార్యాలయం 
హైదరాబాద్  













Thursday, 18 December 2014

జీఎస్‌ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం

జీఎస్‌ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం

Updated : 12/18/2014 9:59:18 AM

Gslv Mark -3 launch successfully


శ్రీహరికోట: జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 3,735 కిలోల వ్యోమగాముల గదిని 126.15 కి.మీ ఎత్తులో మార్క్-3 ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి మానవులను పంపే క్రమంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే విజయవంతంగా మానవులను పంపించాయి. నేడు ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగ విజయవంతంతో అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా భారత్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ వ్యయం రూ.155 కోట్లు.

మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.


హిందూ ధర్మం - 113 (వేదం)

వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? లేదు కదా. అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది.
అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.
చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'.
To be continued ...............

హిందూ ధర్మం - 113 (వేదం)

వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? లేదు కదా. అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది.
అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.
చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'.
To be continued ...............
---------------------------



MIGHTY BLESSINGS FROM MAHARAJA

Embedded image permalink

అంతా కల్మషంలేని చిలిపితనమే ..అవన్నీ ..

Subhashini Thota
అద్భుతమే అనిపించింది .........
బళ్ళో కలిసి చదువుకున్నచిన్ననాటి జతగాళ్ళు ......
ఎవరోలా ఎప్పుడు చూడనట్లు అనిపించినా ....
ఒక్కసారి తరచి చూస్తే ..అవును ..తనే ....అతనే ...
చిన్నప్పుడు .....
కలిసి పంచుకున్న పాఠాలు ...
చింపుకున్న పుస్తకాలు ....
తిట్టుకున్నా ,కొట్టుకున్నా ...మర్చిపోయే పిల్లచేష్టలు ....
కలిసితిన్న రేగుపండ్లు ..దొంగిలించిన జామకాయలు ...
అంతా కల్మషంలేని చిలిపితనమే ..అవన్నీ ..
మాస్టారు వేయించిన బల్ల కుర్చీలు ..మన పంతులమ్మ చెప్పిన నీతి వాక్యాలు జ్ఞప్తికొస్తే...
బాల్యంలో గిల్లికజ్జాలు చిలిపి కబుర్ల స్నేహత్వం ...
పెద్దరికంలో ఎదురైతే మృదు మధురం ఆ సంగమ క్షేత్రం ...
అలా మన చిన్ననాటి స్నేహితులు ....
ఏదో ఒక సందర్భంలో మనల్ని కొత్తగా కలిసినపుడు
మళ్ళి కొత్తగా పరిచయం చేసుకుంటూ ....
క్షేమసమాచారాలు తెలుసుకుంటూ ..ఆ సందడి ...ఆ గలాటా ..ఆ మజా ...ఆ వైభవం బలే ఉంది ..నిజంగా ప్రతిఒక్కరు ....ఎలా ఉన్నావు ..ఏమ్చేస్తున్నావు..ఎక్కడ ఉంటున్నావు ..అంటూ ...చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. చాలా ఆనందదాయకం ఆ సమయం....ఇంకాసేపు గడిపితే బాగుండు ..ఇంకొన్ని కబుర్లు గుర్తుచేసుకుంటే ...ఇంకాస్త సంతోషం మన సొంతమేమో అనిపిస్తుంది ఆ క్షణం ...సుభాషిణి తోట

66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల అధిష్ఠానం వద్ద స్వామినాథన్ ప్రణమిల్లగానే ఆ బాలుడిలో ఓ జ్ఞానజ్యోతి వెలిగినట్లైంది. స్వామినాథన్ తండ్రికి టెలిగ్రాం ద్వారా విషయాన్ని జేరవేసిన మఠం సిబ్బంది స్వామినాథన్ ను పీఠాధిపతిగా నియమించేందుకు సంప్రదాయ క్రతువులు నిర్వహించారు. ఫిబ్రవరి 13, 1907 లో కంచికామకోటి పీఠం 68వపీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ నామధేయంతో 13 ఏళ్ళ స్వామినాథన్ నియమితులయ్యారు.


Bramhasri Samavedam Shanmukha Sarma


1894వ సంవత్సరంలో దివినుంచి ఓ దివ్యజ్యోతి ప్రకాశితూ భువిపై అవతరించింది. తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉన్న విల్లుపురం అనే ఓ చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జయనామ సంవత్సరం వైశాఖ శుద్ధ అష్టమి రోజున అనూరాధా నక్షత్రంలో జన్మించారు మహాస్వామి. స్వామివారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మీ అమ్మాళ్. ఆ పుణ్య దంపతుల ఆరుగురి సంతానంలో స్వామివారు రెండవ సంతానం. పరమాచార్యుల పూర్వాశ్రమ నామం స్వామినాథన్. తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో జన్మించారని ఆయనకు స్వామినాథన్ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. బాల్యంలోనే తండ్రి వద్ద కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టారు స్వామినాథన్. తల్లి మహాలక్ష్మీ అమ్మాళ్ వద్ద శ్లోకాలు, మంత్రాలు నేర్చుకున్నారు. స్వామినాథన్ ను వారి తల్లిదండ్రులు అనేకసార్లు కాంచీపురానికి తీసుకువెళ్ళే వారు. ఒక సందర్భంలో కంచి కామకోటి పీఠం 66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారి దర్శనానికి తల్లిదండ్రులతో పాటు స్వామినాథన్ వెళ్ళగా ఆ బాలుణ్ణి చూసిన జగద్గురువులు ఈ బాలుడు ఒక మహాత్ముడౌతాడు. కాంచీపుర పీఠాన్ని సైతం అధిరోహిస్తాడు, అని అన్నారట. బాల్యంలోనే ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన స్వామినాథన్ ను చూసి అధ్యాపకులు ఆశ్చర్యపోయేవారు. స్వామివారి పెదతల్లి కుమారుడైన లక్ష్మీకాంతన్ ఋగ్వేదాన్ని అభ్యసిస్తున్నప్పుడు స్వామినాథన్ శ్రద్ధగా వినేవాడు. ఆ వినడంతోనే ఋగ్వేద మంత్రాలను నేర్చుకున్నారు. 1905లో స్వామినాతను ఉపనయనం జరిగిన తర్వాత సంస్కృత విద్యను అభ్యసించారు. ఓ సందర్భంలో స్వామినాథన్ జాతకాన్ని పరిశీలించిన ఒక జ్యోతిష్యుడు ఈ బాలుడు ప్రపంచమే పూజించేంతటి గొప్ప యోగి అవుతాడని చెప్పాడు. కంచి పీఠాధిపతుల అనుంగు శిష్యులైన లక్ష్మీకాంతన్ ప్రతినిత్యం పీఠాధిపతుల సేవలే తరించేవాడు. ఆటను చేసే కైంకర్యాలను స్వామినాథన్ శ్రద్ధగా గమనించేవాడు. విల్లుపురంకు సమీపంలో దిండి వనంలో ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు స్వామినాథన్. బైబిల్ ను సైతం అక్షర దోషాలు లేకుండా చదివేవాడు. స్కూల్ లో చదువుకునే రోజులలో నాటక ప్రదర్శనలలో సైతం ప్రతిభను చాటుకున్నాడు. కంచి కామకోటి పీఠం 66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శివైక్యం చెందగానే స్వామినాథన్ పెద్దమ్మ కుమారుడు పద్దెనిమిదేళ్ళ లక్ష్మీకాంతన్ సన్యాసం స్వీకరించి 67వ పీఠాధిపతిగా కంచికామకోటి పీఠాన్ని అధిరోహించారు. ఈ వార్త తెలియగానే లక్ష్మీకాంతం తల్లిని పరామర్శించడానికి స్వామినాథన్ తో కలిసి మహాలక్ష్మీ అమ్మాళ్ కలువైకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో సంధ్యావందనం ఆచరిస్తున్న స్వామినాథన్ వద్దకు కంచి పీఠానికి చెందిన మునిరత్నం అనే సేవకుడు వచ్చి స్వామినాథన్ ను తనతో వెంటనే బయలుదేరి రావలసిందిగా కోరాడు. వారి తల్లి కోసం మరో బండి ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఆ సేవకుడి వెంట బయలుదేరిన స్వామినాథన్ కు అసలు విషయం తెలుస్తుంది. 67వ పీఠాధిపతిగా కంచి పీఠాన్ని అధిరోహించిన లక్ష్మీకాంతన్ కూడా శివైక్యం చెందాడని. ఆ స్థానంలో తనను పీఠాధిపతిగా నియమించబోతున్నారని అర్థమౌతుంది.
66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల అధిష్ఠానం వద్ద స్వామినాథన్ ప్రణమిల్లగానే ఆ బాలుడిలో ఓ జ్ఞానజ్యోతి వెలిగినట్లైంది. స్వామినాథన్ తండ్రికి టెలిగ్రాం ద్వారా విషయాన్ని జేరవేసిన మఠం సిబ్బంది స్వామినాథన్ ను పీఠాధిపతిగా నియమించేందుకు సంప్రదాయ క్రతువులు నిర్వహించారు. ఫిబ్రవరి 13, 1907 లో కంచికామకోటి పీఠం 68వపీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ నామధేయంతో 13 ఏళ్ళ స్వామినాథన్ నియమితులయ్యారు. స్వామినాథన్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులను ఆ బాల సన్యాసి ఓదార్చి ఇంటికి పంపిస్తారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



Wednesday, 17 December 2014

I WISH TO MEET PAWAN KALYAN ---- PRUDVI TEJ --- I NEED TO MEET PAWAN KALYAN GAARU --- MAHARAJA








MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER
RESIDENCE CUM OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

HELPING HIM UP --- MAHARAJA




MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER
RESIDENCE CUM OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

WHENEVER WHATEVER WEREVER ---- MAHARAJA

Embedded image permalink


 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
SOCIAL ACTIVIST AND VOLUNTEER 
RESIDENCE CUM OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

GOPALA GOPALA

MIGHTY BLESSINGS FROM #KINGandQUEEN

వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం.

హిందూ ధర్మం - 113 (వేదం)
వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? లేదు కదా. అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది.
అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.
చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'.
To be continued ...............
హిందూ ధర్మం - 113 (వేదం)
వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? లేదు కదా. అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది.
అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.
చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'.
To be continued ...............

“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగ వచ్చేడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా

రుక్మిణీకల్యాణం – 49:
57- ఉ.
మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా
వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై
వచ్చిననైన రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించెఁ గన్యకా!”
“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగ వచ్చేడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.
57- u.
mechche bhavadguNOnnati; kamEya dhanaavaLu lichche naakuM~; daa
vachche sudarshanaayudhuM~Du vaaM~De; suraasuru lella naDDamai
vachchinanaina raakShasavivaahamunaM gonipOvu ninnu; nee
sachcharitaMbu bhaagyamunu sarvamu nEDu phaliMcheM~ ganyakaa!”
7
మెచ్చెన్ = మెచ్చుకొనెను; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; ఉన్నతిన్ = మేలిమి; కిన్ = కి; అమేయ = అంతులేని; ధనా = సంపదల; ఆవళుల్ = సమూహములను; ఇచ్చెన్ = ఇచ్చెను; నా = నా; కున్ = కు; తాన్ = అతను; వచ్చెన్ = వచ్చెను; సుదర్శనాయుధుడు = కృష్ణుడు {సుదర్శనాయుధుడు - సుదర్శనమను చక్రాయుధము కలవాడు, విష్ణువు, కృష్ణుడు}; వాడె = అతనే; సురాసురులు = దేవదానవులు; ఎల్లన్ = అందరు; అడ్డమై = అడ్డుపడుటకు; ఐ = అయ్యి; వచ్చిననైన = వచ్చినప్పటికి; రాక్షసవివాహమునన్ = రాక్షసవివాహ పద్ధతిని; కొనిపోవు = తీసుకెళ్ళును; నినున్ = నిన్ను; నీ = నీ యొక్క; సత్ = మంచి; చరితంబు = వర్తనల; భాగ్యమును = ఫలములు; సర్వమున్ = అంతా; నేడు = ఇవాళ; ఫలించెను = ఫలితములనిచ్చినవి; కన్యకా = బాలికా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :

Tuesday, 16 December 2014

NO PERSON IN THIS UNIVERSE SHOULD NOT BE LEFT OVER AS FRAUD OR BAD ---- KING AND QUEEN


NO PERSON IN THIS UNIVERSE SHOULD NOT BE LEFT  OVER  AS FRAUD OR BAD, PEOPLE BURDENED OVER IN THE LIFE PARTICULARLY WITH THINKING WITH  GENERATIONS ARE ENTITLED TO GET GREAT BOON.  IN THIS MANNER MY THINKING STRATEGY HAS ATTAINED GREAT HEIGHTS OF THE UNIVERSE, WHICH TAKEN WHOLE MATERIAL WORLD  IN TO MY EXPRESSION OR WORDS,  IN THE WITNESS OF AGRICULTURAL SCIENTISTS, WHICH BECAME THE BASIS OF THIS UNIVERSE, FOR FURTHER  ELEVATION AND ENLIGHTENMENT OF THE HUMAN SOCIETY.  I AM SUGGESTING ALL THE HUMAN BEINGS TO ACCEPT ME AS KING OF THE UNIVERSE WITH HEART AS QUEEN, UPHOLDING ME WITH YOUR TRUTHFUL REASONING AND PHYSICAL AWARENESS, IS THE DESTINATION OF HUMAN RACE, MY DEAR FELLOW HUMAN BEINGS I AM HEAR AS GIFT OF NATURE AND PRESENCE OF THOUSAND HEAVENS, START INTERACTING ME WITH MAILS AND MESSAGES, MENTION ME DIRECTLY,  WE HAVE TO KNOW, UNDERSTAND AND FOLLOW TRUTH, SHARE THE TRUTH, AND STRENGTHEN THE TRUTH FOR GREAT HUMAN SOCIETY.  


YOURS 
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 






Monday, 15 December 2014

HIS SOLE REST IN PEACE --- KING AND QUEEN ARE ELEVATED THROUGH HIM MANY SONGS COMPOSED AND SUNG BY HIM ARE FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM






MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

OKKE OKKADU SONGS AND DIALOGUES FROM DHARMASWAROOPAM 1999



















 ALL THE SONGS EMERGED FROM DHARMASWAROOPAM IN YEAR 1999


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKER PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

ONE VOICE FROM KING AND QUEEN ---- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN ---- I SAID ABOUT HER ENCOUNTER WITH MILITANTS AND HER DETERMINATION TO NOBLE AWARD ALONG WITH KAILASH SATYARDHI IN 2003 ITSELF AS PART OF KING AND QUEENS STRATEGY

Embedded image permalink



ONE OF THE NICE SONG FROM KING AND QUEEN IN 2003 IN THE PRESENCE OF AGRICULTURAL SCIENTISTS.



 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

DONT GIVE UP ----- TAKE KEEN INTEREST ON THE EMERGENCE OF KING AND QUEEN --- HUMAN MIND AND WORD IS THE BASIS OF THE UNIVERSE -- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN



 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN '
HYDERABAD 

ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుడు అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది...


Kks Kiran
అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు రాసేంత గొప్ప వాడిని కాను నేను,,కానీ గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారు పాడిన " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన " అనే అన్నమాచార్యుని కీర్తన విన్నప్పుదల్లా దీని గురించి రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది.

ఈ కీర్తన చదవండి...!!!

" ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన
నితడే
అతిశయమగు మహిమలతో
వెలసెను అన్నిటికాధారముతానె||

మదిజలధులనొకదైవము వెదకిన
మత్య్సావతారంబితడుయ్

అదివోపాతాళమందు వెదకితే ఆదికుర్మమీ
విష్ణుడు

పొదిగొని యడవుల వెదకి చూచితే
భూవరాహమనికంటిమి

చెదఱక కొండల గుహలవెదకితే
శ్రీనరసింహుబున్నాడు||

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి
నిలిచినది

బలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడు.

తలపున శివుడును పార్వతి వెదకిన
తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన
కృష్ణుడు రాముడునైనారు.||

పొంచి అసురకాంతలతో వెదకిన
బుద్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మిదటి
కల్క్యావతారము

అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై
మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీ
వేంకట విభుడు|| "

అన్నమయ్యకి ఎక్కడ వెతికినా " హరే సర్వవ్యాపకుడు " అని అనిపిస్తోందట.ఎక్కడ వెతుకుతున్నా అతని రూపమే గోచరిస్తోంది అని చాలా చక్కగా దశావతారాలను ఉదహరించి రాశాడు ఈ కీర్తనని...

కాసేపు ఈ భక్తి భావాన్ని పక్కన పెడితే ఈ కీర్తన మళ్ళీ చదవండి.

" లోకంలో ఎంతో విభిన్నంగా కనిపించే ప్రతీదానిలోనూ ఏకత్వాన్ని దర్శించమని చెప్పట్లేదూ అన్నమయ్య?

జగత్తులో నిండి ఉన్నది అంతా ఒకటే,ఒకే చైతన్యం దీనినంతా నడిపిస్తోంది అనే భావన కలగచేసేలా ఉంది ఈ పాట. "

" హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు
హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు
పొరి నెరుగు వారి పుణ్యముగాన " అనే కీర్తనలో అన్నమయ్య ఇలా అంటాడు.

" నేలయు మిన్నును నిజ వెకుంఠము
పోలించి చూడని పురుషుల వెలితి.
మనసులోననే మాధవుడున్నాడు
కనుగొనని వారి కడమింతే
తనువే విష్ణుని తత్వసాధనము
వొనరగ శ్రీపతి యున్నాడు గాన " అని అంటాడు.

మన శరీరం విష్ణువు యొక్క తత్వం తెలుసుకునే ఓ సాధనం అట.

ఇంతకీ ఏమిటా విష్ణువు తత్వం?

అంటే ఇదిగో అన్నమయ్య చెప్పాడుగా ఇలా ప్రపంచంలో ప్రతీ వస్తువుని,సంఘటనీ సమదృష్టితో చూడమని.

ఎంత అందంగా కనిపిస్తుందో ఈ జగత్తు అంతా ఇటువంటి భావనలు మనం కలిగిఉంటే???

ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుడు  అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది...

అసలీలోకమే గొప్ప ఆనందంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది... ఆ తత్వాన్నే సాధన చెయ్యాలని అంటున్నాడు అన్నమయ్య....

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం



ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.
ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.
మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట
3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే
16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం
21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం
ఆదిత్య హృదయం[మార్చు]
తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11
హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12
వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19
తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20
తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 24
ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27
ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
----------------------------------

ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

Sunday, 14 December 2014

WISHING HAPPY BIRTHDAY TO DAGGUBATI RANABABU--- HIS APPEARANCE FROM HIS FIRST FILM LEADER ONWARDS EMERGED FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM





MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

NAAKONCHEM TIKKA UNDI DHANOKA LEKKA UNDI --- DIALOGUE EMERGED FROM DHARMASWAROOPAM IN 2003


 


 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

క్రోధం తో రగిలిపోయే మనసులలో శాంతిని నింపు ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు


Madhu Gonugunta
దేవుడా!!!
ఈ అనంత శూన్యంలోనుంచి అమేయమైన విశ్వాన్ని సృష్టించావు…విశ్వం బోసిపోయిందని తలచి భూమి అనే వనంలో మనిషనే విత్తనాన్ని నాటావు…ప్రాణమనే నీరును పోసి బుద్ది, ఙ్ఞానం, ప్రేమ, విశ్వాసం అనే ఎరువుల్ని వేసి..పుడమిని అందమైన తోటగా మారుద్దాం అనుకొన్నావు..
కానీ స్వామీ..నీ లెక్క తప్పింది..
అహంకారం, స్వార్థం, కామం, కుళ్ళు, అసహనత, మోహం, క్రోదం, ఆవేశం అనే చీడ పురుగులు పంటనాశించి..మీ తోటను నాశనం చేస్తున్నాయి..మంచితనం, దర్మం అనే పురుగుల మందుకు కూడా లొంగనత వెర్రి తలలు వేస్తున్నాయి..
తండ్రీ నీ పంటను రక్షించుకోమనటం లేదు. ఈ మొక్కలకు చీడలనుంచి కాపాడుకొనే శక్తిని ప్రసాదించు.
నీ మహిమజూపుము దేవా!!
అహంకారంతో కూడిన మనసుకు ఒదిగి ఉండటంలో ఉన్న గొప్పదనం ఏమిటో తెలియజేయి
స్వార్థంతో నిండిన మనసుకు దానంలో ఉన్న ఆనందం ఏమిటో చెప్పు
కామంతో కాలిపోయే తనువుకు ఆత్మీక స్థితి నేర్పు
కుళ్ళుతో ఉడికిపోయే వారికి అభినందించడంలో ఉన్న హుందా చూపు
అసహనతతో కూడీన జీవితం ఎంత వ్యర్థమో తెలుసుకునేలా చేయి
మోహం ఉన్న చోటే భాధలు కాపురం చేస్తాయన్న నిజం తెలియజేయి
క్రోధం తో రగిలిపోయే మనసులలో శాంతిని నింపు
ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు

TO HON SHRI NARENDRAMODI JI PRIME MINISTER OF INDIA

TO
HON SHRI NARENDRAMODI JI 
PRIME MINISTER OF INDIA 
GOVERNMENT OF INDIA 
NEW DELHI 

RESPECTED SIR, 

                                  I AM AS CITIZEN SELECTED BY NATURE AS DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR KING AND QUEENS STRATEGY TO REVIVE OURSELF , THROUGH NOTICEABLE PHENOMENA HAPPENED IN THE WITNESS OF AGRICULTURAL SCIENTISTS  AMONG  ( ANGRAU AND PJTSAU ) TELUGU PEOPLE,  I AM REQUESTING OR  SUGGESTING SHRI RAMOJI RAO GAARU TO RECEIVE ME AT RAMOJI FILM CITY IN A TEAM OF PANDITS AND PROFESSORS, ALONG WITH THE WITNESS PERSONS TO REVEAL THE TRUTH TO THE WORLD AS THE SITUATION OF ORDINARY HUMAN BEING. WHICH IS BOON TO WHOLE HUMAN RACE OF THE  WORLD,   IN VIEW OF MY  RESPONSIBILITY I AM SEEKING  YOUR INTERACTION IN TO MY MATTER WITH SHRI RAMOJI RAO GAARU TO TAKE ME IN TO A COMMITTEE IMMEDIATELY.  I HAVE SENT LETTER TO HIM, WITH MY ADDRESS, TEMPORARY PHYSICAL FORMS AND LIMITS CAN BE, DEVELOPED FURTHER WITH WORD AND REASONING IN A CONSTRUCTIVE MANNER, WITH INTERACTIONS BETWEEN HUMAN BEINGS. 

YOURS 
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD. 


COPY TO SHRI HON RAMOJI RAO GAARU, LOIN FOUNDER OF RAMOJI FILM CITY, HYDERABAD WITH A SUGGESTION OR REQUEST  TO RECEIVE ME AT RAMOJI FILM CITY AS BOON TO  WHOLE HUMAN RACE.   THIS IS MY GIFT AS ORDINARY HUMAN BEING EMERGED IN OUR TELUGU LAND, TO RECONSTRUCT  THE DETAILS OF OUR BEHAVIOR AND THEIR INFLUENCE ON THE NATURE WITH THE HELP OF TRUTHFUL SURRENDERNESS OF PANDITS. AND PROFESSORS ALONG WITH THE WITNESS OF  AGRICULTURAL SCIENTISTS AND STAFF.