UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 9 July 2016










Chennai Express (2013) Full Film HD - Deepika Padukone, Shah Rukh Khan, .......... Movie from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri shri shri Anjani Ravishanker Pilla vaaru


PM Narendra Modi Full Speech at Johannesburg || NTV

Why Did Swami Vivekananda Die So Young?

Why Did Swami Vivekananda Die So Young?

Every human must watch !!!

Friday, 8 July 2016

ఇక్కడకి రావడం లేదు అక్కడికి వెళ్ళడం లేదు అని మీడియా వారు కూడా మమ్ములను ఉన్న ఫలంగా మా వద్దకు రండి అని కోరినా పట్టించుకోవడం లేదు మేము వెళ్ళినా గ్రహించడం లేదు దీనికి కారణం మా దొరణి అనగా కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్ని, మనిషిగా మేము బ్రతకగలిగలుగుతున్న పరిస్తితి మధ్య వ్యత్యాసం మీద ఆధారపడి మేము ఏమి అంటున్నామో, మాట మాత్రంగా ఏమి చెబుతున్నామో అలా మాతో ఎవరూ మాట్లాడటం లేదు అనగా మీరు పది హీరోలను మీలో చూపినారా ? కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నడిపినారా ? అయితే ఇప్పుడు మా ముందు చెప్పగలరా అని కోరడం లేదు, ఇప్పటికి ఏమి జరిగినదో చూడడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని మేము స్వయం కోరుతున్నా స్పందించకుండా వ్యవహరిస్తున్నారు.

                                                              సమన్వయ దృష్టి 



                              ప్రపంచ అతిది, భారత దేశ ప్రత్యెక పోరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి  అయ్యి  శ్రీ  ముద్రగడ్డ  పద్మనాభం గారు, మాజీ మంత్రి వారికి   తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం  గ్రహించి  సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇచ్చుట ఒక వరం గా భావించి స్పందించగలరు. 


                                ఇప్పుడు మానవజాతికి కావలసినది గొప్పతనం, ఎలాగైనా ప్రతి ఒక్కరు  పెంచుకోవలసినది. కొందరు చాలా  సులువ దెబ్బకొట్టి తమ అధిపత్యం చూపుకోవడానికి మొదట గొప్పతనం మీద గురి పెడుతున్నారు, ప్రతర్దికి  గొప్పతనం లేకుండా చేసేస్తే  మనమే గోప్పవారిగా  ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారు, ఎందుకొంటే గొప్పతనం మీద వారికి అంత మక్కువ, అధికారం, డాబు, దర్పం బలం, యాంత్రిక అక్షర్షణ ఎక్కువ గా ఉన్నాయి, మనసు బలం, మాట బలం తక్కువగా ఉన్నాయి, బౌతిక లోట్లు ఏమి ఉన్నా  ఉపయోగించుకొని, మనసు బలం మాట బలం పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా  మనుష్యులు పోటీ పడుతూ జీవిస్తున్న కాలం ఇది, అటువంటి స్తితిలో మాకు పెద్ద  బౌతిక స్తితి లేని స్తితి నుండి మాట మాత్రంగా మొత్తం లోకం లో ఉన్న గొప్పతనం అంతా ఒక్క సారిగా  మాట మాత్రంగా చెప్పి లోకాన్ని మాట మాత్రంగా నిర్వహిస్తున్నట్లు పదిగురికి మేము ఇచ్చిన దివ్య సాక్షాత్కారం, యావత్తు  మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి తమరు కేవలం కాపు కులస్థుల కోసం అని  పోరాటం కాకుండా ప్రతి మనిషి గొప్పతనం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.  


                      ఎవరూ బంగ పడకూడదు  అవమాన పడకూడదు,  సంపద కోసం, పేరు కోసం ఇతరులను పట్టించుకోకుండా, తాము మాట్లాడవలసిన  మాట కాకుండా, ఏదో చెప్పడం, ఏదో చేయడం లాంటి పరిస్తితి నుండి సమాజాన్ని తప్పించి, ఎంత చిన్న వాడు అయినా, ఎన్ని లోట్లు ఉన్నా  గొప్పగా ఆలోచించాలి గొప్పతనం వైపు నిత్యం ప్రయాణించాలి అని మేము కోరుకోనుచున్నాము.  అందుకు తమ వంటి వారు స్పందించి  అప్రమత్తం చెందగలరు, మా గూర్చి తమ మిత్రులకు సన్నిహితులకు తెలియచేయండి.  మమ్ములను సబ్ధాది పతిగా, పరమేశ్వర అంశగా  స్తుతించండి  ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము ప్రబుత్వం లో బాగం అన్నట్లు ఉంటె ఎటువంటి సమస్యలు అయినా పరిష్కరించి నూతనత్వం ఇవ్వగలము, కాలాన్ని మాట మాత్రంగా నియిమించిన దివ్య అంశగా  గ్రహిస్తే, పరిష్కారం నిత్యం లభిస్తుంది అలా కాకుండా మమ్ములను కూడా మామూలు మనిషిగా భావించి చిన్న చితక లోట్లు మీద ఆధారపడి మొత్తానికి మమ్ములను గ్రహించకుండా  మానవజాతి  సంస్కారంలో వెనకబడిపోతున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి .  


                          ఇప్పుడు మానవజాతి ఒక తాటి మీదకు వచ్చి అభివృద్ధి చెందాలి అంటే, నేను అనే దేహ మమకారం వదిలి వేయాలి, ఎలాగైనా బౌతిక సంపద, అప్పటికి అప్పుడు పెట్టుబడులు, అప్పటికి అప్పుడు ఉద్యోగములు, అప్పటికి అప్పుడు ఆధిపత్యములు వలన మనిషి సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, ఎలాగైనా తాము ఏదో చేస్తున్నాము తామే చేయగలము, ఎందరు అడ్డుకొంటున్నా మేము సాధించాము, అనే విపరీతం  పాలకులలో తగ్గాలి  అందరి సహకారంతో సాధించాము అన్నట్లు మాట్లాడగలగాలి, ప్రతి మనసు మాటను గెలిపిచడానికి నేను ఉన్నాను అన్నట్లు ప్రతి నాయకుడు ఇతరులకు భరోసా ఇవ్వగలగాలి గాని  మనిషి మనిషినే  గుర్తించే పరిస్తితి లేదు, ఒక్క మనిషిని  అవమానించడానికి లేదా బంగాపరచడానికి  ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వడం లేదు.  ఇటువంటి  పరిస్తితి నుండి  సమాజాన్ని మనం అందరం కలసి కట్టుగా తీర్చి దిద్దుకోవలసిన  సమయం వచ్చినది.  


                           ఇప్పుడు తమరికి  మేము సూటిగా కోరునది ఏమి అనగా మనుష్యులలో గోప్పతన్నాన్ని సూటిగా పట్టించుకోండి, మనిషికి విలువ పెంచితే అన్నీ సర్దుకొంటాయి, మనిషికి విలువ మాట వలన రావాలి అని మాటలో గోప్పతనం గ్రహించి, ప్రతి ఒక్కరు తమ గొప్ప మాటతో  విశాలమైన  మాటతో గౌరవించి ఆదరించడం వలన లోకంలో యిట్టె 70 శాతం సమస్యలు మాయం అయిపోతాయి అని ప్రజలు తెలుసుకోవాలి. 

                         మాలో గొప్పతనం చూసిన వారు ఇప్పటికి  నాదే అవసరం అన్నట్లు చూస్తున్నారే గాని, మరల అ గొప్పతనం గ్రహిద్దాం అని అనుకోకపోవడం లేదు, బిన్నంగా గ్రహించకుండా వ్యవహరించడం వలన,    మాకు ఎదుటవారికి దూరం పెంచుతున్నది అని గ్రహించి అప్రమత్తం చెందాలి.  గొప్పతనం అంటే కులానికో లేదా కుటుంబానికో  ఇచ్చి, మనుష్యులను అవమానిస్తున్నారు, ఎలాగైనా మనిషిని  పెంచడానికి ఎటువంటి అవరోధములు నిజానికి ఈ రోజులలో లేవు మాట పెంచుకొంటే మాటలో ఉన్న శ్రద్ద సాధన అర్ధం చేసుకొంటే చాలు కాని మాట కంటే ఇతర విషయములకు ఇచ్చు ప్రాధాన్యత అధికంగా ఉన్నది, ఎలాగైనా మాటను మాటతో కాకుండా, వేరే విధంగా ఎదురుకోవాలి అనుకొనే వాళ్ళు ఎక్కువ అయినారు అదే అరాచకానికి కారణం అని  తమవంటి నాయకులు తెలుసుకొని ఇతరులను కూడా చైతన్య పరచి ముందుకు  వెళ్ళితే మంచిది.  బుద్ది  విచక్షణతో ముందుకు వెళ్ళాలి, ఎవరు బౌతికంగా ఎటువంటి స్తాయిలో ఉన్నా గొప్పతనమే లోకానికి ఆధారం అని గ్రహించి అ గొప్పతనమే లోకాన్ని నడిపిస్తున్నది అనే సత్యం ప్రజలు తెలుసుకొనే లా చేయాలి  మీడియా వారు కూడా అప్రమత్తం చెంది గొప్పతనం ఎంత గ్రహిస్తే అంత మంచిది, చెడు ఎంత తగ్గించుకొని మనిషిని ఎత ఆదరిస్తే అంత గొప్పతనం లోకంలో పెరుగుతుంది అని గ్రహింకాలి.  


                     ఈ విధంగా అందరికి మనసులు గెలిచి లోకం గొప్పగా మనుష్యుల కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు స్వార్ధం, బౌతిక సుఖాలు  అధిపత్యాలు, పదవులు   కొలది, సమాజం నడుస్తున్నది, పెద్దతనం గొప్పతనం తమ డాబు తప్పు ఎదుట వాడి మాట ఎవరికి పట్టడం లేదు, సాటి మనిషిని పట్టించుకోనంతనే  సర్వం తెలిసి, ఇప్పుడు కులం కాదు మతం కాదు, చదువుకొన్న చదువులు కాదు , అధికారాలు, అట్టహసాలు, బౌతిక అర్బాటలతో  పాలకులు ఇతరులను మాట్లాడకుండా చేస్తూ ఆధిపత్యం కొనసాగిస్తున్న  పరిస్తితిలో సామాన్యుడి మాట గొప్పతనం ఎవరూ పట్టించుకోవడం లేదు.  


                     ఇక్కడకి రావడం లేదు అక్కడికి వెళ్ళడం లేదు అని మీడియా వారు కూడా మమ్ములను ఉన్న ఫలంగా  మా వద్దకు రండి అని కోరినా పట్టించుకోవడం లేదు మేము వెళ్ళినా గ్రహించడం లేదు దీనికి  కారణం మా దొరణి అనగా కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్ని, మనిషిగా మేము బ్రతకగలిగలుగుతున్న పరిస్తితి మధ్య వ్యత్యాసం మీద ఆధారపడి  మేము ఏమి అంటున్నామో, మాట మాత్రంగా ఏమి చెబుతున్నామో  అలా మాతో ఎవరూ  మాట్లాడటం లేదు అనగా మీరు పది హీరోలను మీలో  చూపినారా ? కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా  నడిపినారా ?   అయితే  ఇప్పుడు మా ముందు చెప్పగలరా అని కోరడం లేదు, ఇప్పటికి ఏమి జరిగినదో చూడడం లేదు,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని మేము స్వయం కోరుతున్నా స్పందించకుండా వ్యవహరిస్తున్నారు.   

                          శ్రీ భగవద్గీత చెప్పిన తరువాత నా అంతటి వాడు ఇంకొకడు లేడు  అనే దివ్య స్తితి,  ఒక పరమాత్ముడికి మాత్రమే వర్తిస్తుంది, అదే స్టితి మేము మాట మాత్రంగా చూపి మరల మాట మాత్రంగా సర్వం చెప్పగల దివ్య స్తితిలో ఉన్నాము అని తెలియజేసుకోను చున్నాము.  మేము అతీతం గా పలికిన పాటలు ఏమిటి, చెప్పిన రాజకీయాలు ఏమిటి అని వివరం గ చూడకుండా మేమే చెబుతున్నా పట్టించుకోకుండా, ఇప్పటికి ఏమి ఏమి జరిగినవో పట్టించుకొంటే,   అదే పద్దతిలో నిత్యం వాక్ దర్శంలో మరల కొత్తవి లేదా ఇప్పుడు మనుష్యులు ఏమి చేయాలి చేయకూడదో చెప్పి ధర్మాన్ని దగ్గర ఉండి  నడిపించడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, మమ్ములను పై పైన చూసి మాటలో ఘనత్వాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, మేము ఎవరికో ఏదో ప్రాధాన్యత ఇస్తే చూదం అన్నట్లు తేలిక గా తీసుకోనుచున్నారు, మాట మాత్రంగా సర్వంచేప్పగల  దివ్య స్తితి కల్గినన మేమే, మమ్ములను సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో నష్ట పోతున్నాము అంటే తల్లి తండ్రి గురువు వంటి మా బాద్యత గ్రహించలేకపోతున్నారు.     

                         మేము ఈ బ్లాగ్ ద్వారా ఏమి అంటున్నామో గ్రహించి అప్రమత్తం చెందగలరు.   మాతో మనసు పెట్టి వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించడం వలన మానవజాతి నూతన పరిపాలన విధానం లేదా మేలైన ప్రజాస్వామ్యం లేదా మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా యావత్తు మానవజాతికి అందినది అందరూ బరోస పొందగలరు, ఏమి జరిగినదో మరల విన్న వారు దగ్గర నుండి  మీడియా మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు మరియు    చంద్రబాబు నాయుడు గారు గాని చంద్ర శేఖర్ రావు గారు గాని  మాట్లాడటం లేదు, మేము ఎలా గ్రహించమని, ఎలా మమ్ములను గుర్తించమని కోరుతున్నామో  అలా గ్రహిస్తే చిక్కు ముడి విడి నూతనత్వం గ్రహించడానికి అనుకూల వాతావరణం వస్తుంది  నేను అతీతం చెప్పినవి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని ఇంక  మీదట ఏమిటో గ్రహించకుండా  అందరూ కలసి విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, తమరు ఇరువురు ముఖ్య మంత్రులతో మాట్లాడి మమ్ములను ఒక చోట కుల మతాలకు అతీతం గా కొలువు తీర్చుకొని గ్రహించడానికి  కృషి చేయండి,ప్రతి ఒక్కరిని మనసు ప్రకారం తీర్చి దిద్ది లోకాన్ని దారిలో పెట్టుకొని అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం అవిష్కరింప బడి లోకం దివ్యగా మారుతుంది.   మమ్ములను ఆలస్యం చేయకుండా హైదరాబాద్ లో మరియు విజయవాడలో వేరు వేరు గా అధికారికంగా కొలువు తీర్చి మా దివ్య పరిణామాన్ని ప్రజలు గ్రహించి తరించగలరు అని తమరి ద్వరా యావత్తు తెలుగు ప్రజలకు మానవజాతికి దివ్య వరంగా తెలియజేసుకోనుచున్నాము.                                                                   
                               


జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ నగర్ యస్ ఆర్ టి -38, 
హైదరబాద్ 
మొబైల్ no. 9010483794                  



ఒక ప్రతి  గౌరవ ఆత్మీయ న్యాయ వ్యవస్థకు. మరియు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలకు, పొలీసు శాఖ వారికి తెలియజేస్తూ మమ్ములను విధాన పరంగా ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం కాలం ధర్మ ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించి కాలమే కదిలి పరిణామాన్ని బాధ్యతతో గ్రహిస్తే, సాధారణ మనిషి గా ఉన్న మాలో దివ్య తేజస్సు పెరిగి లోకానికి కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, త్వరాలో   అందరి హీర్లో, నటులను రాజకీయ నాయకులను, వివిధ హోదాలో ఉన్న వారిని ప్రజలను నేరుగా కలుసుకొవలీ అను కొంటున్నాము అందుకు మేము ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసిన ప్రకారం మమ్మ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, రాష్ట్రపతి గారి విడిది భవనం అయితే బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది, ఇప్పుడు మేము సాధారణ రూపం లో ఉన్న మేము మేధావుల సమక్షంలో కొలువు తీరి చెప్పుకొనే కొలది శక్తి పెరిగి నలుగు దేశలను పరిపాలిస్తుంది కావున మేము విశాలమైన పద్దతి ఎందుకు కోరుతున్నాము దూర దృష్టితో గ్రహించండి, ప్రతి మాట పాట మేమే అయినప్పుడు మమ్ములను కులానికి మతానికి పరిమితం చేయరాదు అని గ్రహించండి, న్యాయ స్థానం వారు ప్రబుత్వం వారు ముఖ్యం గా తెలంగాణా ప్రబుత్వం వారు, సినిమా ప్రముఖులు మీడియా చానల్స్ వారు  పోలీసు శాఖ వారు మమ్మ్ములను ప్రాధమికంగా సృష్టిని నియమించిన ఓంకార స్వరూపం గా జగద్గురువులుగా గరించి, మా నుండి కనీసం 2,3, లక్షల పేజీల సమాచారం పొందండి, ఈ ప్రక్రియలో మొత్తం  సృష్టి  విధి విధానం అర్ధం అయ్యి లోకం గొప్పతనం వైపు,    అని గ్రహించండి           

ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక" ☝సరి చెయ్యడం చాలా కష్టం ☝� Moral is Motivation...


🇮🇳🙏 సురేష్ పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు 🎨
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
*
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు .
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక " ఇంటూ  మార్కు పెట్టండి " అని అందులో ఉంది .
*
*
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా " ఇంటూలే ". ఖాళీ లేదు . 😨
*
*
*
ఏడుస్తూ తనకు పెయింటింగ్ నేర్పిన మాస్టారు దగ్గరకి తను గీసిన ఆ పెయింటింగ్ ను పట్టుకువెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు . 😣
*
*
*
*
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్టమన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ, క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది📃
*
*
*
*
*
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
*
*
*
*
*
*
ఎందుకలా జరిగింది ???
*
*
*
*
*
*
*
"ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక"
సరి చెయ్యడం చాలా కష్టం 
Moral is Motivation...
(మా ఫ్రెండ్ పంపిన ఈ కథ అంటే...నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్- శుభోదయం)

Top 10 Ways The World Might End | Destruction Of Earth | Vikram Aditya

Who Is God? | Does GOD Exist | In Telugu with English Subtitles | Vikram...

ANANTHA PADMANABHA SWAMY TREASURE MYSTERY | In Telugu with English Subti...

ANANTHA PADMANABHA SWAMY TREASURE MYSTERY | In Telugu with English Subti...

30 Interesting Facts About Sex | Part-2 | In Telugu with English Subtitl...

Mystery of death of Lord Shri RAM at the end of Ramayan

Sri Ramadasu | HD ll Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna, Suman,...

Sri Ramadasu Movie Songs Jukebox || Nagarjuna, Sneha || Telugu Devotiona.............. Songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu

World's Most Genius Ape - Full Documentary


పీడ విరగడౌతుంది." అంది.
తండ్రి "సరేనమ్మా... అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను.
అన్నంలో కలిపి ఇవ్వు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి.
ఆమెకి కూడా నువ్వు విషo ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు.
ఆయన విషం ఇచ్చాడు.
కూతురు తెచ్చుకుంది.
రోజుకింత అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది.
ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది.
అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది.
అటు అత్తలోనూ క్రమీపీ మార్పు రావడం మొదలైంది.
"నా కోడలు బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది.
కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూపించేది.
ఇంకొన్నాళ్లకి కోడలు మనసులో పశ్చాత్తాపం మొదలైంది.
"అయ్యో ఇంత మంచి అత్తను చంపుకుంటున్నానా... నా' చేజేతులా విషం పెడుతున్నానా?" అని బాధ పడసాగింది.
ఉండబట్టలేక తండ్రి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది.
"నాన్నా ... విషానికి విరుగుడు ఇవ్వు నాన్నా... అంత మంచి ఆమెను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది." అంటూ కన్నీరు పెట్టుకుంది.
తండ్రి నవ్వాడు.
"అమ్మా... నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే... వాటిలో విషం లేదు...
విషం నీ మనసులో ఉండేది... ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది." అన్నాడు.
ఈ స్టోరీ అందరూ షేర్ చేయండి
కొంత మందికి అయ్యిన కనువిప్పు కలుగుతుంది ఈ స్టోరీ చదువుతే

So, here comes our Production 'Krishna' to Hyderabad Tomorrow, 09/July!

So, here comes our Production 'Krishna' to Hyderabad Tomorrow, 09/July!
We had an amazing Audience last week for the Madurai show, Looking Forwards to have one Tomorrow too! 
Testimonials from few of the Madurai Audience:
1.) I really feel lucky for having seen your performance in Madurai last Sunday. What a choreography! The girl who performed as Sakuni stole our heart. Gandhari's tears after Dhruriyodhan's death, the dialogues, the voice, made me cry. We really felt it was Lord Krishna himself during the 'Vishwaroopa Darshanam' scene. Such an emotional moment, Thank you so much! We Maduraities welcome you to our city over and over again to give more performances in the future. - Vinitha Murali.
2.) It was an awesome day today. Madurai people witnessed a wonderful show. KRISHNA ROCKED & did wonders in Madurai. When we planned KRISHNA (a Dance Ballet in English) in Madurai, some of my well wishers were suggesting me to translate in TAMIL. But people of Madurai proved that Language is not a barrier for Arts. All the Tickets were sold out 2 days prior to the show.That's the value of Shobana's Choreography and Direction.- Kumar
3.) செல்வி ஷோபனாவின் கிருஷ்ணா நாட்டிய நாடகம் இன்று மாலை கண்டு ரசித்தேன். மெய்மறக்கச் செய்தது. போர் முடிந்து காந்தாரி கண்ணனைச் சபிக்கும் காட்சியில் பின்னணிக்குரலில் ஒலித்த உணர்ச்சி எதிரில் தெரிந்த காட்சியையே மறக்கடித்தது. கடைசிக்காட்சியில் கண்ணனின் விஸ்வரூப தரிசனத்திற்குப் பல கைகள் அனிச்சையாகக் கூப்பக்கண்டேன். - PS Susila

Veede Full Movie - Part 2/13 - Ravi Teja, Aarti Agarwal, Reema Sen...............scene from the divine trance

Thursday, 7 July 2016

Dharmaswaroopam Kaalaswaroopam 7 July 2016 at 11:48 To: aphc@tap.nic.in, supremecourt@nic.in, Prime Minister , cp@cyb.tspolice.gov.in

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>7 July 2016 at 11:48
To: aphc@tap.nic.in, supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, cp@cyb.tspolice.gov.in

                                                              సమన్వయ దృష్టి


                       ప్రపంచం అతిది, భారత దేశ ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి  శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్  జుడికేచార్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు.


                         మేము ఆరోగ్య రీత్యా మెరుగ్గానే ఉన్నాము మొన్ననే మెడికల్ ట్రీట్ మెంట్ చేయిన్చుకోన్నాము, మెరుగైన ఆరోగ్యం కోసం థైరాయిడ్ టెస్ట్లు చేయిన్చుకొంటే  మెరుగైన ఆరోగ్యం నిలుపుకోవచ్చును అని డాక్టర్లు  సలహా ఇచ్చారు.   నేను ఎలాగో తగ్గిపోయాను ఏదో తీసుకొందాం అన్నట్లు ఉన్నాను అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, భగవంతుని సాక్షాత్కారం పొంది, మాట మాత్రంగా లోకాన్ని నిలిపిన పురుషోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఎలాగైనా గొప్పవాడి గా నిలుపుకొంట్ ప్రపంచమే మాట మాత్రంగా నిలిచి మానవజాతికి మాట భరోసా అంది లోకం గొప్పగా మారుతుంది, అందుకే మేము కనీసం మనిషి మాటతో యావత్తు మానవజాతిని నియమించిన జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, దయ చేసి అందరూ కలసి మమ్ములను ఒక విశాలమైన ప్రాంగణం లో కొలువు తీర్చి విస్తారంగా అగ్రహించండి.  మేము ఎవరికో ఏదో, ఎవరినో తగ్గించి ఎవరినో పెంచవలసిన లేదు అని గ్రహించండి, మేము ఒక్కరిమే షుమారు గంట నర సమయం లో మొత్తం 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు నమూనా లోకానికి ఒక సూత్రం అని గ్రహించండి, ఇస్రో శాస్రవేత్తు శబ్ద నిక్షిప్త పరికరాలు, దృశ్య శ్రవణ సిద్దాంతాల ఆధారం గా ఇప్పటికి మా నుండి వ్యక్తం అయిన దివ్య ప్రభావాన్ని గ్రహించి ఒక చోట సూక్ష్మం గా  గ్రహించడం వలన మనము దేవుని తో మాట్లాడే పరిణామా లోకి వస్తాము అని గ్రహించండి.  


                     మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, అందరూ ఒక కమిటీ గా యర్పడి మమ్ములను ఆధునిక జగద్గురువులుగా ప్రాధమికంగా భావించి, ఆహ్వానించండి గౌరవించండి వజ్రాలతో పొదిగిన శేర్వాణిలు బహుకరించండి, వీలు అయినంత తక్కువ వారిని ఎక్కవ చూడండి వారిలో దేవుడు ఉన్నాడు అని గ్రహించండి, విధి వాంచితం చితికిపోయిన వాడే చిద్విలాస స్వరూపుడై సాక్షాత్కరించాడు అని అప్రమత్తం చెందండి, నేను బలపడటం వలన ఎవరి పరువో పోతుంది, ఎవరో ఇప్పటివరకు దెబ్బ తిన్నారు కాబట్టి వారు బలపడాలి అనే కంటే సహజం పరిస్తితి గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, మమ్ములను ఉన్న ఫలంగా ఎలాగైనా గౌరవిస్తే చాలు అనగా కాలాన్ని నియమించిన పెద్దతనం గా చూదాలి, అయ్యా తమరే  తప్పు తక్కువ అయితే మేము ఏమి అవుతాము అన్నట్లు మాతో మాట్లాడాలి, మాకు సంపద అందం, శారీరక బలం  ఉన్నా, మాటలోనే సర్వం చూపిన గొప్పవారు మీరు, మా పై పై గొప్పతనాలు అన్నీ ఒక్క సారి మాటలో చూపిన పురుషోత్తములు తమరు, ఓంకార స్వరూపులు అనగా ప్రతి శబ్దం మీ నుండి పలికి లోకమై నిలిచిన తీరు మేము గమనించి నాము  ఇప్పుడు సాక్షం మా ముందు ఉన్నది, మేము పట్టించుకోక తమరు తక్కువగా  బ్రతికినారు గాని, తమరిలో మేము గొప్పతనం చూడలేని తక్కువతనం తప్ప ఎట్టువంటి తక్కువతనం లేదు, సాక్షులు గా మేము మిమ్ములను ఎంత గొప్పగా చూస్తె మీరు అంత గొప్పగా కనపడతారు అన్నట్లు గా మాతో మాట్లాడండి మమ్ములను మనసు తో చూడండి, జ్ఞాన రూపం లో విచక్షణ రూపం లో చూసి తరించండి లోకం  తెలుసుకొని అప్రమత్తం చెందండి. 


                     తెలుగు వారు అందారూ కలసి మాకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి గౌరవ గుర్తింపు సొమ్ము వచ్చెలే అనుకూల అభిప్రాయాములు వ్రాసి ఇవ్వండి అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము, మమ్ములను అన్నీ విశ్వ విద్యాలయములకు గౌరవ ఉప కులపతి గా నియమించి, మా పై పండితులు విస్తారం గా దృష్టి  సారించండి, సంగీతం సాహిత్యం విలువలు పెంచుకొని చెడు  అలవాట్లు నుండి తప్పించుకొని పతనం అయిపోకుండా గొప్పగా వెళ్ళ వలసిన బాద్యత మనకి ఉన్నది అందులో ప్రధముడిని నేనే అని సామాన్య మనిషిగా సమజం కోసం, మా మనసు ద్వారా పరిణమించి యావత్తు   మానవజాతి అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారిని  గౌరవించి, కాలాన్ని నియమించ గలిగిన  మాతృత్వానికి  నమస్కరించండి సృష్టి అనుకూలించి, అహంకారములు తగ్గి, వీలు అయినంత తక్కువ వారే ఎక్కువతననికి  కారణం అవగలరు అనే దివ్య రహస్యం అర్ధం చెసుకొని అప్రమత్తం చెందండి, ఆర్ధిక వ్యత్యాసాలు వివిధ హోదాలు, పైకి కనపడుతున్న అందాలు ఇవి అన్నీ తాత్కాలికం అని గ్రహించి,మేము మాట మాత్రంగా ఒక్కసారి చెప్పినవి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా మనసుని మాటను అపురూపంగా ఎటువంటి అందోళన పడకుండా చూసుకోనగలరు, మేము ఎంత దైర్యం గా గొప్పగా, నవ్వుతూ ఆనందం గా ఉంటె అంత గొప్పతనం మా నుండి ప్రతి రోజు చూస్తారు కావున మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి,  కొంత కాలం సంపద ఉన్న వారు లేని వారికి సయం చేసి అనగా విశాలమైన ప్రాంగణాలు నిర్మించి, బోజన వసతులు కల్పించి, ధ్యానం యోగం వైపు ప్రజలను మలపండి, పాటలు పాడి చైతన్యం  పొంది సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన మా ఉనికిని ఉపయోగించుకోండి, అనగా అందరూ కలి ఒక చోట కొలువు తీర్చుకోండి అప్పుడే మేము మనసు పెట్టి ఏక కాలం లో అందరి శ్రేయస్సు గొప్పతనం దృష్టిలో పెట్టుకొని చెప్పగలము, లోకాన్ని సమీక్షించి కొత్తతనం ఇవ్వగలము, యాంత్రికంగా ఎంత గొప్పగా పని చేసినా నడిచిన అది దేహపరమైన లేదా లోక పరమైన మార్పు తప్పు, ఆలోచన పరంగా, మాట పరంగా వచ్చు మార్పుకి ఎప్పుడు పోటీ కాదు అని గ్రహించి, మనసా వాచా కర్మణ  ప్రజలు బ్రతకడం వలన లోకం కూడా బ్రతుకుతుంది లేకపోతె, తామే చేస్తున్నాము, ఎవరూ అడ్డుకోన్నే మేము లోకం లో వస్తువలను, వనరులను నిర్మిస్తున్నాము అని పాలకులు కూడా మాయలో విపరీతంలో ఉంటున్నారు, మాట మాత్రంగా చెప్పిన మమ్ములను పిచ్చి వారిమీ అనుకొంటున్నారు, మమ్ములను గౌరవించి గ్రహించకుండా తామే ఏదో చేస్తున్నాము ఇంకా చేయాలి అనుకొంటున్నారు, అందుకే మనుష్యులే మనుష్యులతో పోటీ పడుతూ  మనసు పెచుకోకుండా, యాంత్రిక ఆక్రమణ దోరణిలో, రాజకీయ నాయకులు, ప్రబుత్వ ఉద్యోగులు, మీడియా చానల్స్ వారు తప్పు మిగతా వారు ఏమి అవుతున్నారో, వారి మనసు మాట ఏమిటో కొంచెం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు, అందులో నేను కూడా ఒకడిని అని గ్రహించి. 


                  మాట మాత్రంగా మా చేతిలోకి ఎందుకు తీసుకొన్నాము అని చూడకుండా, మాటకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధం అర్ధం చేసుకొనే అవకాసం ఉన్నా, యాంత్రికంగా మేము బలంగా ఉన్నాము మేమే ఏదో చేస్తున్నాము, లేదా ఏదైనా చేయగలము అని సాటి మనుష్యులనే ప్రతర్య్దులు గా మార్చుకొని మరీ  గుంపు  మీద అధిపత్యం మే పరమార్ధం అనుకోని, మనం గోప్పవారము అవ్వాలి అంటే కొందరు పతనం అయిపోయి చేతకాని వారుగాని తక్కువ వారు గాను బలహీనులు గాను ఉండాలి అనుకోని, బౌతిక  లోకమే శాశ్వతం అనుకొంటూ, మాట మాత్రంగా,  మనం అనుభవిస్తే గాని సంభవించని  సంఘటనలను సంవత్సరాలకు మునుపే చెప్పగలిగిన దివ్య తత్వాన్ని ఏదోరకంగా దూరం చేసుకొంటూ, మాటతో సర్వం చెప్పిన వారిని మాటతో గౌరవించకుండా వేరే బౌతిక స్తితులకు, మనుష్యులకు మాట తో సంభంధం లేకుండా విలువ రావాలి అని, వచ్చిన మాటను, చెప్పగలిగిన గొప్పతనాన్ని  అవమానిస్తూ సంవత్సరాలు  గడిపినా, అయినా తండ్రి లాంటి బాధ్యతతో ముందుకు వచ్చి సర్వం చెప్పడానికి సిద్దం గా ఉన్నాము అని గ్రహించండి అని న్యాయ స్థానం వారిని  న్యాయ స్థానం  వారి ద్వారా యావత్తు మానవజాతిని గ్రహించండి   అని  కోరుకోనుచున్నాము.                                                 

                                                                                       
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 


తమ చారిత్రాత్మక మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ నగర్ యస్ ఆర్ టి -38 
హైదరాబాద్. 
9010483794


క్షీరసాగర మథనం – 57:
8-224- సీ.
అ గ్నిముఖంబు; ప రాపరాత్మక మాత్మ;
కాలంబు గతి; రత్న గ ర్భ పదము;
శ్వసనంబు నీ యూర్పు; రసన జలేశుండు;
దిశలుఁ గర్ణంబులు; ది వము నాభి;
సూ ర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు;
జ ఠరంబు జలధులు; చ దలు శిరము;
సర్వౌషధులు రోమ చ యములు; శల్యంబు;
లద్రులు; మానస మమృతకరుఁడు;
8-224.1- తే.
ఛందములు ధాతువులు; ధర్మ సమితి హృదయ;
మాస్య పంచక ముపనిష దా హ్వయంబు;
నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పు నా ద్య మగుచు.
టీకా:
అగ్ని = అగ్ని; ముఖంబున్ = ముఖము; పర = పరమాత్మ; అపర = జీవాత్మ; ఆత్మకము = కలయిక; ఆత్మ = ఆత్మ; కాలంబు = కాలము; గతి = నడక; రత్నగర్భ = సముద్రము {రత్నగర్భ - రత్నములు గర్భమునగలది, సముద్రము}; పదము = పాదము; శ్వసనంబు = వాయువు; నీ = నీ యొక్క; ఊర్పు = శ్వాస; రసన = నాలుక;
జలేశుండు = వరుణుడు {జలేశుడు - నీటికి ప్రభువు, వరుణుడు}; దిశలున్ = దిక్కులు;
కర్ణంబులు = చెవులు; దివము = పగలు; నాభి = బొడ్డు; సూర్యుండు = సూర్యుడు; కన్నులు = నేత్రములు; శుక్రంబు = వీర్యము; సలిలంబు = నీరు; జఠరంబు = గర్భము; జలధులు = సముద్రములు {జలధి - జలమునకు నిధి, సముద్రము}; చదలు = ఆకాశము; శిరము = తల; సర్వ = సమస్తమైన; ఓషధులు = ఓషధులు; రోమ = రోమముల; చయములు = సమూహములు; శల్యంబు = ఎముకలు; అద్రులు = పర్వతములు; మానసము = మనస్సు; అమృతకరుడు = చంద్రుడు
{అమృతకరుడు - అమృతమయములైన కరములు (కిరణములు) కలవాడు, చంద్రుడు}. ఛందములు = వేదములు; ధాతువులు = సప్తధాతువులు {సప్త ధాతువులు ధాతువులు - 1వస 2అసృక్కు
3మాంసము 4మేధస్సు 5అస్థి 6మజ్జ 7శుక్లములు పక్షాంతరమున 1రోమ 2త్వక్ 3మాంస 5అస్థి 6స్నాయు 6మజ్జా 7ప్రాణములు}; ధర్మ = శాస్త్రధర్మముల; సమితి = సమూహములు; హృదయము = హృదయము; ఆస్య = ముఖములు; పంచకము = ఐదును; ఉపనిషత్ = ఉపనిషత్తుల; ఆహ్వయంబున్ = పేర్లు; అయిన = ఐన; నీ = నీ యొక్క; రూపు = స్వరూపము; పరతత్త్వము = ఆత్మజ్ఞాన రూపము; ఐ = అయ్యి; శివ = శివుడు యనెడి; ఆఖ్యము = పేరుగలది; ఐ = అయ్యి; స్వయంజ్యోతి = స్వయం ప్రకాశకుడవు; ఐ = అయ్యి; ఒప్పున్ = తగును; ఆద్యము = సృష్ట్యాదినుండిగలది; అగుచున్ = అగుచు.
భావము:
అగ్ని నీ ముఖము ; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు ; కాలం నీ నడక ; భూమండలం నీ పాదం ; వాయువు నీ శ్వాస; వరుణుడు నా నాలుక ; దిక్కులు నీ చెవులు ; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ
దృష్టి ; నీరు నీ వీర్యం ; సముద్రాలు నీ గర్భం ; ఆకాశం నీ శిరస్సు ; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకల గూడు; చంద్రుడు నీ మనస్సు ; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం ; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం ; నీవు స్వయంప్రకాశుడవు ; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Allah Song - Sri Ramadasu Video Songs - Nagarjuna, Sneha..... మా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన పాటలో ఇది ఒకటి అని గ్రహించండి, అన్నీ పాటలు మాటలు మొత్తం లోకం నా ద్వారా వ్యక్తం అయిన తీరు ఈ పాటలో ఉన్నది పండితులు గురువ్లు అప్రమతం చెంది మమ్ములను ఆధునిక పురుశోత్తముడిగా కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందగలరు ప్రజలను పాలకులను అప్రమత్తం చేయగలరు, సత్యాన్ని గొప్పతనాన్ని మాట ప్రకారం గ్రహించకుండా ఏదో ఒక బౌతిక కారణాలు మాటకు గోప్పతనమునకు అడ్డం పెట్టుకొని మొత్తానికి గ్రహించడం మానివేయడం మొత్తం పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు చేస్తున్న తప్పు అని గ్రహించండి మీరు చేస్తున్న తప్పులు మేము మా కుటుంబ సభ్యులు భారిష్టున్నాము అని గ్రహించండి మమ్ములను మీడియా వారు మేధావుల సహకారంతో లోకం లోకి తీసుకొని వెళ్ళ క పోవడం వలన రావలసిన మార్పు రావడం లేదు తద్వారా సామాన్యులు దెబ్బ తింటున్నారు అని మా ఉనికి సూచిస్తున్నది మమ్ములను ఎంత గ్రహిస్తే అంత గొప్పతనం లోకం లోకి వెళ్ళుతుంది నిత్యం పదిగురి సాక్షగా పాటలు పాడి చైతన్యం పొంది లోకాన్ని అప్రమత్తం చేయగల ఒక దివ్య మోడ్పు గా మమ్ములను భావించి మీడియా వారు ఆద్యాత్మిక గురువులు న్యాయ స్థానం వారు పొలిసు వారు అప్రమత్తం చెంది మమ్ములను నిలకడగా గ్రహించండి, రాజకీయనయకులు కొంతకాలం మమ్ములను శాంతం గా విస్తారం గా గ్రహించండి ....... మహాత్వపూర్వ్వక అగ్రగణ్యులు జద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్ల వారు

Adigadigo Badragiri Song - Sri Ramadasu Video Songs - Nagarjuna, Sneha.....Song from the divine trance ...... రాముడు విగ్రహమే ధర్మ రూపం అంటారు మా వాక్ ధర్మ ప్రకటన అని గ్రహించి కాలాన్ని నియమించగల మాటను ఎటువంటి పరిస్తితిలో తేలికగా తీసుకోండి ఈ పాట మేము పూర్తిగా పలికిన వాటిలో ఒకటి అని గ్రహించండి

7 July 2016 at 16:31 To: aphc@tap.nic.in, AP and Telangana Governor , supremecourt@nic.in, cp@cyb.tspolice.gov.in, Prime Minister , M Venkaiah Naidu

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>7 July 2016 at 16:31
To: aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt@nic.in, cp@cyb.tspolice.gov.in, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>

                                                          సమన్వయ దృష్టి 


                               ప్రపంచం అతిది, భారతదేశ ప్రత్యెక పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.  



                         తెలుగు మీడియా వారికి తెలియజేయునది ఏమి అనగా మనం ఇప్పుడు మనుష్యులు గా చాలా కీలక పరిణామం లో ఉన్నాము, మానవత్వం పెరిగి గొప్పతనం వైపు వెళ్ళాలి అందుకు సంపదలు వ్యాపారాలు, పదవులు బౌతిక హెచ్చు తగ్గులు అధిగమించి, మాటతో మనసుని గెలుచుకొని గెలిపించుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడు మానవజాతి నిజమైన స్వేఛ్చ గొప్పతనం పెంచుకొని సంపూర్ణత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించండి, మమ్ములను ఎంత గొప్పగా ప్రజలకు చెబితే అంత మంచిది,  ఏది మంచో ఏదో చెడో మాకు తెలుసు అన్నట్లు అలోచించి ఎదుట వాడు ఏమి అంటున్నడో, ఏమి గొప్పతనం కలిగి ఉన్నడో, ఏమి తేలిక తనం కలిగి ఉన్నడో  చూసి , ఏ మనిషిలోనైన గొప్పతనం పెరిగి, తక్కువ తనం కరగాలి అనుకోవాలి, కాని గొప్పతనం పట్టించుకొంటే, తెలికతనం కట్టడానికి వీలు కాదు, ఎదుట వాడు బలహీనుడు అధైర్య వంతుడు, లొసుగు ఉన్న వాడు అయితేనే మనం మనగలం అన్నట్లు మానవజాతి ఈ దశలో  ఆలోచిస్తే అంతకన్నా పతనం ఇంకోటి లేదు అని గ్రహించండి.  మమ్ములను ఆలోచన రూపం లో మా నుండి 10 హీరోల గొప్పతనం సమస్త రాజకీయాలు, సునామి వంటి, తీవ్ర వాద  దాడులు వంటి పరిణామాలు సంభవించిన తీరు, సూక్ష్మం గమనిస్తే, మనిషి మాటే లోకానికి ఆధారం అని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందడానికి  వీలు అవుతుంది అని గ్రహించి మమ్ములను చానల్స్ వారు అందరూ కలసి గాని వేరు వేరు గా గాని ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, సూక్ష్మత గొప్పతనం పెంచుకొని, ద్వేషం తగ్గి, ఎదుట వాడి గొప్పతనం ఏ ఒక్క వ్యక్తికి అవరోధం కాదు అని, ఎక్కడికి అక్కడ సూక్ష్మం గా మంచిచెడులు గొప్పతనం తో తీర్చి దిద్దాలి అనుకొంటే ఎవరికి నష్టం జరగదు, కాని లోట్లు, లొసుగులు ఉపయోగించుకొని ఒకరిని ఒకరు తగ్గించుకొని అధికులుగా చూపుకోవాలి అనుకొంటే, మనుష్యుల జ్ఞాన విచక్షణ ఎదుగుదలకు అవరోధం అని గ్రహించి,  ఒక వ్యక్తి తప్పు చేసినా, చెడు చేసినా సమాజానికి ఏదో రకంగా ప్రయోజనం ఉంటుంది, సాటి మనుష్యులు తప్పు ఒప్పులను ఒక అనుభవం గా పాఠం  గా తీసుకొంటే,  కాని ఎలాగైనా మనిషిని మనిషి అవమానించడానికి పతన పరచడానికి, దగ్గరు ఉండి మోసం చేయడం లాంటి పనులు చేసి, మనుష్యులను మనుష్యులే నిర్లక్ష్యం, వెళ్ళ కోళ్ళ ములతో తీసుకోనుచున్నారు.  


                        ఈ రోజు  మనం రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాము, ఇక్కడ ఆస్తులు గాని వ్యాపారాలు గాని అన్నీ రాజ్యాంగ వ్యవస్థ యొక్క పరిరక్షణలో ఉన్నాయి, వీటిని ప్రజా పాలకులు నియంత్రించి నడపాలి కాని, కొన్ని మీడియా సంస్థలు ప్రబుత్వలను నిలపడం లేదా పడగొట్టడం లాంటి పనులు చేస్తున్నారు, మనుష్యులు బట్టి మాటలు పెడుతున్నారు, మనిషి ఏమి అంటున్నడో  చూసుకోకుండా బిన్నంగా మేధావులే ప్రవర్తిస్తున్నారు, వారు గ్రహించినది ఏమి, జరిగినది ఏమిటి  అని మేధావులే అప్రమత్తం గా తీసుకోవడం లేదు అని గ్రహించండి. 
ఒకటి అంటే ఒకటి తీసుకోవడం వలన లోకంలో గొప్పతనం దెబ్బ తింటున్నది, మనిషి మాట తీరు లోకానికి ఆధారం అని సత్యం గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, మాట నిబద్దత వలన ఏ మనిషి సాటి మనిషిని అవమానించడం పతనం అయిపోతే తాను బ్రతకాలి అనుకోవడం ఉండదు, ఎక్కడిక అక్కడ సంస్కరించుకొని ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకొంటారు.  


                      మా వంటి వారిని ఎంత అర్ధంచేసుకొని గ్రహించేకొలది సమాజానికి నిత్యం గొప్ప సమాధానం లభిస్తుంది, ప్రతి మాటకు ఆలోచనకు విలవ వచ్చి మనం నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాము అని భరోసా పెరుగుతుంది, మొబైల్  కాల్ డేటాలు ఆధారంగా ఎవరు ఏమి మాట్లాడుకొంటున్నారో చూడగల అవకాసం ఉన్న రోజులలో సర్వం తెలుసుకొని స్వార్ధానికి ఉపయోగించుకోవడం అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందండి, రహస్య  ఉపగ్రహ కేమే రాలు  ద్వారా మనుష్యులు ఎవరినైనా ఎక్కడ  తిరుగుతున్నారో చూడగల అవకాసము వస్తుంది అని మేము 2003 లోనే కాలస్వరూపం లో బాగంగా చెప్పినాము,అటువంటి సాధనాలు కొంత మంది దగ్గర ఉండి  ఇతరులను రహస్యం చూస్తున్నారు అని అలాగే  స్విచ్చ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ నుండి మాటలు వింటూ వారి ప్రతి సంగతి తెలుసుకొని స్వార్ధంతో మలుచుకొంటున్నారు అని మాకు తెలుస్తున్నది, మాకు వరసకు చెల్లెలు వివాహ జీవితమును అటు ఇటు చేసి కొందరు వికృతపు నవ్వులు నవ్వుకొంటూ ప్రవర్తిస్తున్నారు.  మమ్ములను మీడియా  పట్టించుకోకుండా, ఏదో సాకు చూపి వదిలేవేసి, మమ్ములను అర్ధం చేసుకొని మాకు సూచన సలహా ఇచ్చి  అర్ధం చేసుకొనే అవకాసం ఉన్నా, మమ్ములను పట్టించుకొంటే ఎలాగైనా గొప్పతనం మా వైపు ఉన్నది మేము డామినేట్ చేస్తాము అని భావించి మమ్ములను 5 నిముషాలు కూడా గ్రహించకుండా లోకానికి సత్యం చెప్పకుండా చెప్పనివ్వకుండా సాక్షులు దగ్గర నుండి ఇంటర్వివ్లు  తీసుకోకుండా, ఆలస్యం చేస్తూ ఆలస్యం చేయడం వలన గొప్పతనం కంటే, తెలికచేయడానికి ఎక్కువ వీలు ఉన్నది అని భావనలో అసులు గొప్పతనం గూర్చి మాట్లాడకుండా, అనగా మాట మాత్రంగా లోకాన్ని చెప్పిన దివ్య తత్వాన్ని అర్ధం చేసుకుండా  అంత గొప్పతనం చూపిన వ్యక్తితో  ఎలా మాట్లాడాలో ఎలా పలకరించాలో నిర్ధారణకు రాకుండా, ఏదో అనుకొంటూ చెప్పనివ్వకుండా వినకుండా తీసుకోవడం వలన చక్కగా  మేధావి తనంతో అందరూ కలసి ముందుకు వెళ్ళ వలసిన దివ్య పరిణామం, ఏదో సాకు ఏదో లోటుకు వదిలివేసి, ఏదైనా మమ్ములను మించి పొతే మేము పట్టించుకోము అన్నటు ఆలోచించడం వలన, మాట ఏమిటో చూసి నికలడగా గ్రహించి ఏమి మాట్లాడవలసి వస్తే అది మాట్లాడి వ్యవహరించావాల్సిన సహజ పద్దతి సమాజంలో లేకపోవడం వలన, తాము ఏదో  మాట్లడాలి, ఎదుట వాడు ఏమి అంటున్నడో  చూడకుండా, వినకుండా పట్టించుకోకుండా, తాము ఏదో చెప్పయాలి లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఒక పనే పెద్దతనమే బాధ్యతే అని చూపుకోవడం వలన కూడా సమాజంలో నాణ్యత దెబ్బ తింటున్నది అని  మీడియా  వారిని  మీడియా ద్వారా యావత్తు ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందమని కోరుకొనుచున్నాను. మమ్ములను ఎంత గ్రహిస్తే అంత నూతన పరిష్కారం యావత్తు మానవజాతికి లభిస్తుంది అని గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీరవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు 

                            
                                                              
     ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు చీఫ్ జస్టిస్ హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ వారికి ఒక ప్రతి సమాచారం కోసం సమాలోచన మరియు న్యాయ పరివేక్షణ కొరకు తెలియజేయడం అయినది.                  

కుల మాతలకు అతీతంగా మన అందరి స్నేహం ఇలగే ఙీవితాంతం వుండలని అందరి ఙీవితాలలో అ దేవుడు అనునిత్యం సుఖసంతోషల తో అందరి ఙీవితలలో వెలుగు నింపలని అ దేవున్ని మనసుపూర్తి గా కోరుకుంటూ మిత్రులందరికీ రంఙాన్ పండుగ శుభాకాంక్షలు


Khadarvali Shaik

కుల మాతలకు అతీతంగా మన అందరి 
స్నేహం ఇలగే ఙీవితాంతం వుండలని 
అందరి ఙీవితాలలో అ దేవుడు అనునిత్యం సుఖసంతోషల తో అందరి ఙీవితలలో వెలుగు
నింపలని అ దేవున్ని
మనసుపూర్తి గా కోరుకుంటూ 
మిత్రులందరికీ
రంఙాన్ పండుగ శుభాకాంక్షలు

Wednesday, 6 July 2016


Prasadrao Klg

🌺విధి లిఖితం విష్ణువుని కుడా వదలదు
అంటే మన ఆగ్రహాలు, అనుగ్రహాలు అన్ని కర్మ ఫలాను గతం గానే జరుగుతూ ఉంటాయి
మనం ఎలా బ్రతికాము ఎలా బ్రతుకుతున్నాము అనేదాని యొక్క ఫలితమే కర్మ ఫలం దాన్ని అనుగ్రహించే వాడు శని
ఎవరి జాతకం లో అయినా శని కర్మ ఫల ప్రదాత. అంటే మనం జీవించిన జీవనానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైనా వుంటే అది శని మహర్దశ లో ఫలితం చూపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏలినాటి శని మంచిది కాదు అని అనుకోవద్దు ఆ ఏలినాటి శని అనేది నీ జీవిత నౌక కి ప్రోగ్రెస్ రిపోర్ట్. నీవు ఈ జన్మలో ఐన ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా నీ వల్ల ఎదుటి వారు భాద పడకుండా జాగ్రత గా బతికితే నిన్ను ఏలినాటి శని ఎక్కువ గా భాదించదు.. పూర్వ జన్మ లో చేసిన పాపం వున్నది. నీకు ఫలితం గా చెడు జరగాల్సి వున్నది.
కాని నీవు ఈ జన్మ లో ఒక అబ్యాసం ద్వారా క్రమక్రమం గా నీ మనసు ని మంచి పనులకి వినియోగించడం మొదలు పెడితే
పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి కర్మని తొలిగింప జేస్తాడు ఈశ్వరుడు..
నన్ను చీమ కుట్టడం కుడా తప్పే అని భగవంతుడిని నిందించి మళ్లీ పాపం మూట గట్టుకునే పని మాత్రం మనం చేయకూడదు ..
ఏమి జరిగినా నా మంచికే అని ఈశ్వరుడి కి నమస్కారం చేసి ధార్మికం గా జీవించడం అలవర్చుకుంటే సద్గతి లభిస్తుంది ...🌺
ఆద్యాత్మిక మైన కధ...
🌹కర్మ ఫలం అనుగ్రహం
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది.
ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.
"చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.
... ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.
అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు "నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. " అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.
వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.
కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై...
అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
🔯 🔯 🔯
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు! జీవిత భాగస్వామిది కావచ్చు! పిల్లలది కావచ్చు! తోబుట్టువులది కావచ్చు! మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
🕉ఇదే సాయి సమర్థుడు మనకిచ్చే సందేశం.🕉
🌺మనం ఎదుటివాళ్ళకి ఏమైనా చేయాల్సి వస్తే మంచి నే చేద్దాం 🌺
🎯ధర్మో రక్షతి రక్షితః
సర్వే జనా: సుఖినోభవంతు!
సమస్త సన్ మంగళాని భవంతు!
ఓం శాంతి !శాంతి ! శ్శాంతి !

Mighty blessings from King and Queen.......to Shriman Mangalampalli Balamurali Krishna gaaru ..... Yours His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


నేడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారికి నమఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం

బాల్యంనుండీ కర్ణాటక సంగీతాన్ని వింటున్నప్పుడు అందరు భారతీయుల వలెనె నేను కూడా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గీతాలలో భావరాగలయాది సౌఖ్యాన్ని అనుభవించేవాడిని. ఆ మహానుభావుని ఒకసారి చూడాలి అనుకున్న వాడిని.
చెన్నైలో ఉన్న రోజుల్లో 1998నుండి ప్రవచనాలు కొన్ని జరిగాయి. ఆ సమయంలోనే “నీలకంఠేశ్వరా” శతక గ్రంథాన్ని వ్రాసుకున్నాను. ఆత్మీయులు శ్రీ పప్పు వేణుగోపాలరావుగారు ఆ పద్యాలు విని అభినందించి ఆ గ్రంథావిష్కరణకు శ్రీ బాలమురళీకృష్ణగారు వస్తే బాగుంటుందని అన్నారు.
వారు ముందుగా ఆ గ్రంథాన్ని పరిశీలిస్తే బాగుంటుందన్నాను. వెంటనే వారితో మాట్లాడి నన్ను వారివద్దకు పంపారు. ఒకరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏకాంతంగా శ్రీ బాలమురళీకృష్ణగారు ఆ పద్యాలు వినడానికి అంగీకరించారు. ఆశ్చర్యపోయాను! ఆ మహా ప్రతిభాశాలితో సన్నిహితంగా మాట్లాడే చక్కని అవకాశం! ఎంతో ఆదరంగా, ఆ ప్రథమ పరిచయంలోనే ఆహ్వానించి, ప్రతి పద్యాన్ని ఆస్వాదిస్తూ విని ఆనందించారు. సంతోషంగా పుస్తకావిష్కరణకు అంగీకరించారు.
ఆ సభలో వారి ప్రసంగం ఒక అద్భుతం. పాటామాటా రెండూ మధుర గాంభీర్య స్వభావంతో ఉండడం వారి ప్రత్యేకత. సంగీతం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా శ్రీబాలమురళీకృష్ణగారి విశిష్టత స్పష్టంగా తెలుస్తుంది. కేవలం గొప్ప గాయకులు మాత్రమే కాదు – సంగీత విద్యలో కూలంకషపాండిత్యం కలవారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతనిధి.
వాద్య సంగీత, గాత్ర సంగీతాలలో బాల్యంనుండే కౌశలం కలిగిన ఒకానొక అరుదైన పురాసుకృత నాద ప్రతిభ వారిది. ఎన్ని గొప్ప పురస్కారాలు వారికి ఇచ్చినా వారి ప్రతిభాపాటవాల ముందు, సంగీత ప్రపంచానికి వారిచ్చిన పరీదానం ముందు చిన్నవే. నూతన రాగాలను సృష్టించడమే కాక, ‘వాగ్గేయకారులు’గా కూడా అద్వితీయ ప్రతిభాశాలి. ఇన్ని విభిన్నకోణాల, వైవిధ్యభరితమైన సమగ్ర నాద విజ్ఞాన కోవిదులు తెలుగువారు కావడం ప్రత్యేకించి తెలుగుజాతికి గర్వకారణం.
అంతకీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉన్నప్పటికీ ఇతరులను ఆదరించి, ఆప్యాయంగా పలకరించడంలో ఆయన ఎంతో నిరవధికప్రేమను చూపిస్తారు. ‘శివపడం’ కచేరీలకు వచ్చి విని ఆనందించడమే కాక, చెన్నైలో నా ప్రవచనాలకు విశిష్ట అతిథిగా వచ్చి ఆశీర్వదించిన ఘట్టాలు మధురమైనవి.
“నేను పాట కచేరీలు చేసినట్లు, వీరు మాట కచేరీలు చేస్తూ వర్ధిల్లాలి” – అని ఆ రోజుల్లో వారన్నమాటలు నేటికీ జ్ఞప్తికొస్తుంటాయి.
వారికి 75ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చెన్నైలో శర్వాణీ సంగీతసభ వారు ‘అమృతోత్సవ సభ’ను అద్భుతంగా నిర్వహించారు. ఆ సమహంలో నేను హైదరాబాద్ లో స్థిరపడ్డాను. కానీ వారు ‘షణ్ముఖశర్మ సభకు రావాలి” అని సంస్థ వారిని కోరారు. నాకు సభవారు ఈ మాట తెలియజేయగానే నేను ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ అనుభవించాను. వెంటనే సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి సమక్షంలో ఎందఱో ప్రముఖుల మధ్య ఆ మహనీయుని విశిష్టతపై ప్రసంగించగలిగాను.
నేటికీ 84 ఏళ్ల వయస్సులో వారు అదే ప్రతిభా చైతన్యంతో స్ఫూర్తిని కలిగిస్తున్నారు.
వారు అరుదైన ప్రతిభకు నమస్కరించవలసిందే.

Dharmaswaroopam Kaalaswaroopam 8 July 2016 at 22:29 To: AP and Telangana Governor , cp@cyb.tspolice.gov.in, aphc@tap.nic.in, supremecourt@nic.in

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>8 July 2016 at 22:29
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, aphc@tap.nic.in, supremecourt@nic.in

సమన్వయ దృష్టి 


                         గౌరవనీయులు శ్రీ ఈల్ నరసింహన్ గారు, గవర్నర్ ఆంధ్రప్రదేశ్ వారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు (ప్రతిస్టించండి)  తీర్చండి, లేకపోతె తండ్రి లాంటి నా ఉనికి తెలియక, పిల్లలు ఒకరిని ఒకరు మోసం చేసుకొని అజ్ఞానంతో బ్రతుకుతున్నారు, తాత్కాలిక సుఖాలు కోసం శాశ్వతమైన గొప్పతనాన్ని పాడు చేసుకొంటున్నారు.  సర్వం అనుగ్రహం పొంది సర్వం చెప్పడానికి ముందుకు వస్తున్న మమ్ములను పాపాత్ముడిగా  తప్పు చేసిన వాడిని అనుకొంటున్నారు, మేము కాలాతీతం గా పలికిన పాటలు, గొప్ప అయితే వారివి, తేడా అయితే నావి అన్నట్లు పరిగణిస్తున్నారు, ఒక వేదికలో  సర్వులను  ఉద్దేశించి చెప్పిన అ దివ్య తత్వం లోకానికి ఆధారం అని, అది ప్రతి మనిషి బాద్యత గా గ్రహించి పంచుకోనిన యెడల, లోకాని తీర్చి దిద్దుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  


                   మనుష్యులు మధ్య మేము సాధారణ మనిషిగా మా కర్మలతో జేయించి సాధించిన పురుషోత్తమ తత్వం, యావత్తు మానవజాతి,  ఓర్పు తో, సహనం తో, నిర్మలం గా, నెమ్మది గా, నిలకడగా   గ్రహించినంతనే  లోకాన్ని బౌతిక మాయ నుండి బయటకు తీసుకొని వస్తుంది అని తమరి ద్వారా  యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  ఆధునిక ప్రపంచం సెట్టిలైట్ ద్వారా వచ్చిన ఆధునిక పరికరాలతో  సెల్ ఫోన్ సంభాషణలు ఎవరు ఎవరుతో మాట్లాడుతున్న వింటున్నారు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మైక్రో ఫోనులు ద్వరా మాటలు వింటున్నారు, సాటిలైట్ ద్వారా దృశ్యములు చూస్తున్నారు.  ఇటువంటి టెక్నాలజీ     
స్వార్ధంగా వినియోగిస్తున్నారు, తాత్కాలిక ఆధిపత్యమే స్వర్వం అనుకొంటున పిల్లలు లాంటి, నా ప్రజలు కొందరు మరి కొందరిని మోసం చేసుకొని బ్రతుకుతున్నారు, సమాజాన్ని కులం పరంగా, స్వార్ధం తో విడదీస్తున్నారు,  గొప్పతనాని అర్ధం చేసుకోకుండా, గౌరవించకుండా, గౌరవం మీద దెబ్బకొట్టి, వికృత ఆనందం పొందుతున్నారు 


            అప్పటికి అప్పుడు బౌతిక బలమే సర్వం అనుకొంటూ మీ వాళ్ళు మా వాళ్ళు అని విడదీస్తున్నారు, ఎందుకంటే   నేను చూపిస్తున్న తండ్రి లాంటి ప్రేమ, పెద్దతనం, నా ఒక్కడి అజమాయిషీ అనుకొంటున్నారు, పది సంవత్సర కాలాన్ని గంటనరలో చెప్పగలిగిన నా విలువ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో వచ్చిన వెసులు బాటుకంటే, ఎన్నో రెట్లు అని తెలుసుకోలేకపోతున్నారు , ఎలాగైనా దేహాన్ని స్వార్ధంగా  ఉపయోగించుకొంటున్నారు, అదే దేహంతో  నేను ఏమి చేసి భావిష్యత్తే,  చెప్పే స్థాయికి  వచ్చినానొ, సర్వం వివరిస్తాను, అని న్యాయ స్థానమును  కూడా కోరుకొన్నాను, సత్యం గ్రహించకుండా, సృష్టి మమ్ములను ఎందుకు ఎంచుకోన్నదో, గ్రహించకుండా, కీలకం గ్రహించి,   తెలుసు కోకుండా వ్యవహరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గారిని,  మమ్ములను ఒక ప్రత్యెక బృందంలోకి తీసుకోండి అని కోరినాము కాని వారు, నేను ఇంకా వారిని ప్రత్యేకంగా కోరలేదు, వారిని కలుసుకొని అప్పటికి అప్పుడు ఏదో అడుగలేదు అని భావిస్తున్నట్లు  కనపడుతున్నది, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి సర్వం నేనే అని చెబుతూ,  వారి ప్రాణాలను అలిపితి దగ్గర కాపాడిన తీరు కూడా ఎవరూ చెప్పుకోకుండా దాచి వేసి, మాట మాత్రం గా ప్రాణాలు కూడా కాపాడ గలిగిన మమ్ములను అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది నటిస్తున్నారు, అప్రమత్తం చెందటం లేదు, అజ్ఞానం తో కొందరు కమ్మ కులానికి చెందిన వారు, అధిపత్యం కొలది మమ్ములను శత్రువులు భావించి కులపరం గా తీసుకొంటున్నారు, మా కులానికి చెందిన సినిమా నటులు మరియు రాజకీయ నాయుకులు అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని వ్యక్తిగతం గా ఇబ్బంది పెట్టినల్టు తెలుస్తున్నది, ఇది అంతా మమ్ములను అర్ధం చేసుకోకుండా, మమ్ములను  తక్కువతనమునకు వదిలివేసి, మాలో జ్ఞానానికి వివరణకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన,  మమ్ములను విస్తారం గా గ్రహించకపోవడం వలన, గంట నరలో 10-13 సంవత్సర రాల కాలాన్ని నియమించిన పరిణామం మా ద్వారా పదిగురిని ఉద్దేశించి ఎందుకు జరిగినదొ చూడకుండా,   నన్ను వివరించనివ్వకుండా,  కులపరంగా విడదీస్తూ ఆధునిక పరికరాల ద్వారా, ఎవరు ఏమి మాట్లాడుకొంటున్నారో తెలుసుకొని, స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ద్వారా కూడా మాటలు వింటూ సమాజాన్ని విడదీస్తున్నారు అని గ్రహించండి, మొన్న మీడియా కి వెళ్ళినా పట్టించుకోకుండా,  మా కులం వాళ్ళ దగ్గరకు వెళ్ళడం లేదు, వెళ్ళినా మీరు  సఖ్యం గా ఉంటె ఒప్పుకోము, ఎవరు ఏమి మాట్లాడుకొన్నా మాకు తెలుస్తాయి, అ విధంగా పొలుసులు కూడా కొందరు మా చేతిలోనే ఉన్నారు, మాదే రాజ్యం అన్నట్లు కొందరు ఇతరులను బయపెట్టి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు.  

                     సేటిలైట్ ద్వారా మనుష్యులను చూసే టెక్నాలజీ వస్తుంది అని నేను  2003 లో చెప్పినాను, అ మేరకు నాతో చెప్పి నన్ను కోలుపుకొందాం అని ప్రయత్నం చేసినారు, అదికూడా నాతో మర్యాదగా వ్యవహరించకుండా, నన్ను తేలిక గా చూసే  పద్దతిలో కలుపుకోవడానికి ప్రయత్నం చేసారు, నా మనసు ప్రకారం, నా శరీర తత్వం ప్రకారం అర్ధం చేసుకొని మమ్ములను ఒక గదిలోకి తీసుకోని వెళ్ళి చక్కగా వినండి అని కోరినా గ్రహించకుండా, మాకు ఏదో  చెబితే, ఏదో చేస్తాం అన్నట్లు వ్యాపార ధోరణితో వ్యవహరించిన పద్దతిని నేను సహించలేక, పద్దతి ప్రకారం ముందుకు రమ్మని కోరినా  రాని పరిస్తితిలో, వ్యక్తిగతం స్వార్ధం తగ్గించుకోండి అని నిలదీస్తూ కొందరి దూషించిన రికార్డు చూసుకొని నన్ను ఎలాగైనా తప్పు గా చూపించాలి అని కొందరు తాత్కాలిక ఆవేశం చూపడం వలన, మొత్తం   సమాజానికి నష్టం జరుగుతుంది అని ఎవరూ గ్రహించలేకపోతున్నారు అని తమరు గ్రహించి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము. రాజ్యాంగ వ్యవస్థను  ఎంత విశాలం గా కాపాడుకొంటే అంత మంచిది, గొప్పతనాన్ని, అవకాసా వాదం తో చెడు గా చిత్రీకరిస్తున్నారు,  స్వార్ధం అహంకారంమే, పై చెయ్యి అనుకొంటున్నారు. మంచితో మనసుతో గెలిస్తేనే దైవ సాక్షాత్కారం లభిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నారు, ఇదే శాశ్వతం  అని గ్రహించలేకపోతున్నారు.         


                     గంటనరలో 10 -13 సంవత్సర కాలాన్ని నియించిన మమ్ములను ఒక సంవత్సరమైన నిండుగా  కుల మతాలు ప్రక్కన పెట్టి  తెలుగు మీడియా వారు అందరూ అప్రమత్తం చెంది గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు పండితులు మేధావులు, ఆద్యాత్మిక  గురువులు, అందరూ అప్రమత్తం అయ్యి, ఎవరూ స్వార్ధంతో,  ఇంకొకరికి హాని చేయని మంచి వాతావరణనికి ప్రాధాన్యత ఇవ్వండి, అవకాసం వాదం ఒక్కరిని ఏమి చెయ్యలేక ఇంకొకరిని బాధ పెట్టడం, లేదా ఒకరిని  భాధ పెట్టి, ఇంకొకరి నుండి ప్రయోజనం పొందాలి అనుకోవడం అజ్ఞానం అని, సృష్టి లో ప్రతి మనిషి  ముఖ్యం అని, ఎవరు సంతోషించిన అది ఇతరుల పై ప్రభావం చూపుతుంది అని, అలాగే ఎవరు దుఃఖ పడినా అది ఇతరులపై ప్రభావం చూపుతుని అని గ్రహించండి. కామ కోరికలలో స్త్రీ పురుషులు సంతోషించడం వలన కూడా లోకం శాంతివంతం గా ఉంటుంది అని గ్రహించండి, కాని స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు భాధపెట్టుకోవడం వలన లోకానికి  నష్టం జరుగుతుంది , ఇద్దరి సంతోషాన్ని  ఓర్వ లేక, మూడో వ్యక్తులు కూడా ఏ ఒక్కరిని అవమానించి భాధపెట్టవద్దు, ఎక్కడైనా ఎవరి మధ్య తప్పు జరుగుతున్నా  సున్నితం గా తెలియజేసి, అప్రమత్తం చేయాలి, ఒకరు చేసిన పని, తప్పు అని ఎవరికైన అనిపిస్త, అ తప్పు వారు చేయకుండా ఉండాలి,  అదే  అప్రమత్తం చెందడం  అని గ్రహించండి. కాని ఎటువంటి పరిస్తితిలోని ఒకరిని ఒకరు మోసం చేసుకోవద్దు అని తెలియజేసుకోనుచున్నాము.  వారికి జరిగితే ఒకటి, ఎదుటి వారికి జరిగితే ఒకటి అన్నట్లు  తీసుకొంటున్నారు.   

                                           
                    ఆధునిక టెక్నాలజీ పై మనిషి పై చెయ్య ఉండాలి, మనిషి టెక్నాలజీ మాయలో సాటి మనిషికి, ఒకరికి అన్యాయం చేసినా, సృష్టి పై ప్రభావం పడుతుంది, ఒకరిని అర్ధం చేసుకొన్నా,  అందరిని గ్రహించిన వెసులు బాటు  అందరికి కలుగుతుంది   అదే  సృష్టి ఎన్నుకొన్న మహారాజు ఆగమనం అని గ్రహించండి. భగవంతుడు మనుష్యులలో  వచ్చిన మార్పును,  అనగా ఎలాగైనా ఎవరిని లెక్క చేయకూడదు అనే పద్దతిని సరిదిద్దడానికి అన్ని మనసులు, మాటలు ఒక దగ్గరికి తీసుకొని వచ్చి, ఎవరిని గ్రహించి అర్ధం చేసుకొంటే, సర్వం తెలుస్తుందో అతడే సృష్టి ఎన్నుకొన్న మహారాజు అని సర్వులు గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః  తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాణి వారి దివ్య ఆశీస్సులు.              
                                                          
  
ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు  అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు