క్షీరసాగరమథనం – 52:
8-217- క.
ఒ డ్డా రించి విషంబున
కడ్డ ము చనుదెంచి కావ న ధికులు లేమిన్
గొడ్డే ఱి మ్రంది రా లన
బి డ్డ న నెడలేక జనులు పృ థ్వీనాథా!
8-218- వ.
అప్పుడు
ఒ డ్డా రించి విషంబున
కడ్డ ము చనుదెంచి కావ న ధికులు లేమిన్
గొడ్డే ఱి మ్రంది రా లన
బి డ్డ న నెడలేక జనులు పృ థ్వీనాథా!
8-218- వ.
అప్పుడు
టీకా:
ఒడ్డారించి = మారొడ్డి, ఎదుర్కొని; విషంబునన్ = విషమున; కున్ = కు; అడ్డము = ఎదుర; చనుదెంచి = వచ్చి; కావన్ = కాపడుటకు; అధికులు = గొప్పవారు; లేమిని = లేకపోవుటచేత; గొడ్డేఱి = కట్టకట్టి, గుత్తగొని; మ్రందిరి = చచ్చిరి; ఆలన = భార్యలను; బిడ్డన = పిల్లలను; ఎడలేక = విడువలేక; జనులు = ప్రజలు; పృథ్వీనాథ = రాజా.
అప్పుడు = ఆ సమయునందు.
ఒడ్డారించి = మారొడ్డి, ఎదుర్కొని; విషంబునన్ = విషమున; కున్ = కు; అడ్డము = ఎదుర; చనుదెంచి = వచ్చి; కావన్ = కాపడుటకు; అధికులు = గొప్పవారు; లేమిని = లేకపోవుటచేత; గొడ్డేఱి = కట్టకట్టి, గుత్తగొని; మ్రందిరి = చచ్చిరి; ఆలన = భార్యలను; బిడ్డన = పిల్లలను; ఎడలేక = విడువలేక; జనులు = ప్రజలు; పృథ్వీనాథ = రాజా.
అప్పుడు = ఆ సమయునందు.
భావము:
ఓ రాజా! అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్ళం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయికూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో..
ఓ రాజా! అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్ళం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయికూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో..
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం:
No comments:
Post a Comment