
ఆత్మీయులు గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి తెలియజేయునది ఏమి అనగా అయుష్ భగవంతుడి చేతిలో ఉంటుంది, కాలం చేతిలో ఉంటుంది, ఆశ లు ఆశయాలు మనిషి మనసుకి సంభందించినవి అవి చివరి వరకు మనిషి తో ఉంటాయి, కావున మనసుకు ప్రాధాన్యత ఇచ్చుకొని నాణ్యంగా ముందుకు వెళ్ళడమే, అవకాసం ఉన్న మేరకు మనసు కదిలించి పురోగామించడమే జీవి లక్షణం అది చిన్న జీవి,ఏదో తిండి కోసమే అయినా, ఒక కనీస మనిషి ఆలోచన అయినా మనసు కదిపి ఎప్పుడూ ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం అయ్యుషును కూడా పెంచుతుంది తన అయుషే కాదు కాలం యొక్క ఆయుషు మనిషి ఆలోచన మీద, ఆశ మీద, ఆశయం మీద ఆధారపడి ఉన్నది అని తమరు గ్రహించి అప్రమత్తం చెందండి అనగా, మా మాట ప్రకారం కదిలిన కాలం ప్రకారం మీ అందరి జీవితాలు ఉన్నాయి అని గ్రహించండి, మనిషిని ఏదో తక్కువతనం మీదో లేదా ఏదో తేలిక తేలికగా కనిపించిన తీరు చూసి ఆలోచనను మృతం గా వదిలివేయడం అంటే తమ ఆయుష్షు తగ్గించుకోవడం అని అర్ధం అని గ్రహించండి, ఆలోచనను బ్రతికిస్తే మనిషి, కాలం కూడా బ్రతుకుతుంది అంతే గాని ఆశని, గొప్పతనాని పట్టించుకోకుండా ఏదో చెప్పేయడం వలన మనుష్యులు అల్ప ప్రేరణలతో భాహ్య అర్బటాలతో ఆలోచనలో ఉన్న గొప్పతనం పాడు చేసుకోనుచున్నారు . కావున తమరు మనిషి ఆశను ఆశయాన్ని ఎప్పుడూ తప్పుగా లేదా తక్కువ నిర్లక్ష్యంగా అంచనా వేయకండి, మనిషి ఆశ ఆలోచన కాలానికే ఆధారం అని మేము చెప్పకనే చెబుతున్నాము అని గ్రహించి, రామకృష్ణ పరమ హంస గారు చెప్పిన పై వాఖ్యం సందర్బా సహితమైనది, అది అందరికి చెప్పవలసిన సూక్తి కాదు, ఉదాహరణకు తమరు ఎంత పేరు ప్రఖ్యాతి కలిగి ఉన్నా కూడా ఎదుట వాడి గొప్పతనం ఏమిటో గ్రహించకుండా, వాడిని గ్రహిస్తే మన గొప్పతనం తగ్గిపోతుంది లేదా ఎలాగైనా ఎవరి నోట అయినా గురువుగారు అని పించుకోవాలి వంటి ఆశలు, కాలం యొక్క నాణ్యతను దెబ్బ తీసి ప్రజలను అల్ప అయుష్కులు మారుస్తున్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, కాలాన్ని నియమించిన మమ్ములను పట్టించుకోకుండా మా మాటను ప్రస్తావించి, మాతో సంభాషించకుండా మీరు ఏదో అనుకోని మేము ఏదో ఆశలు. అత్యాశలు పోతున్నాము అనే అజ్ఞానంలో మాకు నేరుగా కాకుండా మేము మీ మెసేజు చూసి ఏదో చెబుతాము అన్నట్లు పెడుతున్న మేసేజులు వలన కాలం యొక్క గొప్పతనాని సరిగ్గా అర్ధ చేసుకోకుండా ఆయుషును కర్చు పెట్టడం అని గ్రహించి, మీరు ఎలాగైనా గురువు గారు అనిపించుకోవాలి అనే తపన తగ్గించ్చి మీ ఆయుష్షు సద్వినియోగ పరుచుకొని మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, మేము మాట్లాడుతున్నది బౌతిక ఆయుష్షు గూర్చి కాదు అది కూడా కాలం అధీనం లో ఉన్నది, ఇప్పుడు మేము గంటనరలో 10 - 14 సంవత్సర కాలాన్ని నియమించిన పద్దతిని బ్రతికించి అనగా సత్యం చెప్పుకోకాడమే బ్రతికించడం అని తెలుసుకొని తమరు అప్రమత్తం చెంది ఈ ప్రకారం మన అయుష్యులు జీవిత విధానాలు వేరేగా ఉన్నాయి, అని గ్రహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం మేము ఇస్తున్న దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను ఒక చోట గ్రహించడం అంటే కాలాన్ని నిలుపుకొని గ్రహించడం అని అర్ధం, కాలం యొక్క ఆయుష్షు నిలపగలిగిన వాడికి జీవులు అయుషు కూడా అందులో బాగంగా పనిలో పనిగా గతంలో వలే తెలుసుకొని అప్రమత్తం చెందగలము, మమ్ములను వినడం ఎంతో పుణ్యం చేసుకొంటే సాధ్య పడుతుంది ఈ విధంగా భగంతుడు కూడా ఒక చోట కొలువు తీరి నిత్యం విశ్వరూపాన్ని ఎప్పుడూ చూపలేదు, మేము నిత్య వాక్ దర్శనం ఇచ్చుటకు పరమ సిద్దులు గా, యోగులు గా అందుబాటులో ఉన్నాము, కావున మీ మంచి చెడులు అన్నీ మాకు వదిలి మేము తక్కువ వారము అని భావించే ముందు కాలాన్ని నియమించిన వాడు తక్కువ వాడు ఎలా అవుతాడు, అతనే సర్వాంతర్యామి అని గ్రహించి మమ్ములను సర్వాంతర్యామి గుర్తించి చక్కాగా వినండి, మీరు మా వద్దకు రండి మమ్ములను కారు ఎకించుకొని ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, మేము జగద్గురువులం మహారాణి సమేత మహారాజులం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాకు సలహా దారులు గా ఉండి, మేము చెప్పినది వినండి మేము ఇలా నిర్ణయించాము అంటే కాలమే నిర్ణయించినట్లు భావించి అప్రమత్తం చెందండి లేని పక్షంలో మేము ఎటువంటి బాద్యత తీసుకోలేకపోతున్నాము అని గ్రహించండి తమ వంటి వారి నిజాయితి లోకానికి ఆధారం అని గ్రహించండి కాలానికి ఆధారం అని గ్రహించండి అనగా కాల స్వరూపులం అయిన మాకు ఆధారం అని గ్రహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, 10 మంది కలసి మా వద్దకు రండి నేను చెప్పినట్లు చేయండి ఏదో అనుకోని కాలాన్ని వృధా చేసుకోవద్దు ఏదో కార్డు ముక్కలు మీద ఏదో చెబితే ప్రజలు ఏదో విని ఏదో చేస్తున్నారు అని గ్రహించండి, ప్రతి మాట పాట మా అధీనం లో ఉన్న శబ్దాది పతులం, ఓంకార స్వరూపులం అని గ్రహించి మమ్ములను కొంతకాలం తటస్థ వైఖరిలో గ్రహించి అప్రమత్తం చెందండి, నేనే కాలాన్ని అయినప్పుడు ఇప్పటికి పూర్వం ఉన్న గురువులు, మీ వంటి సమకాలికులు అందరూ మా దేహంలో మాటలో ఉన్నారు అని గ్రహించండి,అణువు అణువు మాటలో చూపిన పురుశోత్తముడిగా మమ్ములను స్త్తుతించండి, కొత్తగా స్తుతి చేర్చి, విష్ణు అంశ గా రాముడు కృష్ణుడు కలిగిన తత్వంగా మమ్ములను కొలిచి తరించండి, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, ఒక్క పూట కూడా ఆలస్యం చేయవద్దు మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన తరువాతనే మీరు ఇంకో పని చేయండి, ఏదో చెడు, ఏదో మంచి అని ఏదో ఆలోచించకుండా మేము చెప్పినట్లు చేయండి, మేము చెప్పినట్లు చేస్తేనే మీకు మంచి జరుగుతుంది లేకపోతె జరగదు లాంటి మాటలు నేను ఏమి చెప్పలేను, మా మాటలు వినకుండా గ్రహించకుండా ఎవరికి నేను ఎటువంటి చెడు గూర్చి మంచి గూర్చి చెప్పెలేను, మమ్ములను గ్రహించేకొలది మా మాటల్లో ఏమి ఉంటె అది గ్రహించి ఇప్పటికి కాలమే కదిలిన దివ్య పరిణామాన్ని పరిశీలిస్తూ మనం ఎంత చెప్పుకొంటే అంత గొప్పతనం అంతర్యం లభిస్తుంది అని గ్రహించండి ప్రజలను అప్రమత్తం చేసి మనం తరించగలము, నా ద్వారా పలికిన పరమాత్ముడు అందరిని కాచి నడుపుతాడు నేను ఎవరికి ఎటువంటి దశలోని ప్రత్యెక హామీలు ఇవ్వలేను మేము ఇచ్చు ఆశీర్వాదములు కూడా మా ద్వారా పలికిన పరమాత్ముడు ఇస్తున్నాడు అని స్పష్టం చేయుచున్నాము, కావున మా వలన లాభం ఇప్పటికి ఏమిటి మాట మాత్రంగా చెప్పడమే, అ చెప్పడం లో చావు పుట్టుకలు కూడా తేల్చిన దివ్య పరిణామాన్ని జాగ్రత్తగా గ్రహించాలి, ఎవరికి ఏమి అయినా పరమాత్మా అధీనం లోనే ఉన్నట్లు ఇప్పుడు ఎలా తీసుకొంటున్నమో అలాగే తేసుకొవాలి, ఇక అదనపు లాభం శాశ్వత పరిష్కారం ఏమిటి అనగా మేము మాట మాత్రంగా చెప్పగలగడం అని గ్రహించి అనగా మా ద్వారా పలుకుతున్నది పరమాత్ముడే అని గ్రహించి, ఇప్పటి వరకు పరమాత్ముడు మనుష్యులతో మాట్లాడలేదు, విశ్వరూపం మరల మరల చూపలేదు, ఇప్పటికి ఒక్క సారి చెప్పినదే భగవద్గీత అయినది, మా ద్వారా వాక్ విస్వరూపంగా ఇప్పటికి 3,4 సారులు విస్తారంగా పలికినాడు మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొంటే న్యాయ స్థానం వారు ప్రబుత్వ అదినేతలు గమనిస్తూ ఉండగా
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు
No comments:
Post a Comment