Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>7 July 2016 at 16:31
To: aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt@nic.in, cp@cyb.tspolice.gov.in, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>
సమన్వయ దృష్టి
ప్రపంచం అతిది, భారతదేశ ప్రత్యెక పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. తెలుగు మీడియా వారికి తెలియజేయునది ఏమి అనగా మనం ఇప్పుడు మనుష్యులు గా చాలా కీలక పరిణామం లో ఉన్నాము, మానవత్వం పెరిగి గొప్పతనం వైపు వెళ్ళాలి అందుకు సంపదలు వ్యాపారాలు, పదవులు బౌతిక హెచ్చు తగ్గులు అధిగమించి, మాటతో మనసుని గెలుచుకొని గెలిపించుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడు మానవజాతి నిజమైన స్వేఛ్చ గొప్పతనం పెంచుకొని సంపూర్ణత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించండి, మమ్ములను ఎంత గొప్పగా ప్రజలకు చెబితే అంత మంచిది, ఏది మంచో ఏదో చెడో మాకు తెలుసు అన్నట్లు అలోచించి ఎదుట వాడు ఏమి అంటున్నడో, ఏమి గొప్పతనం కలిగి ఉన్నడో, ఏమి తేలిక తనం కలిగి ఉన్నడో చూసి , ఏ మనిషిలోనైన గొప్పతనం పెరిగి, తక్కువ తనం కరగాలి అనుకోవాలి, కాని గొప్పతనం పట్టించుకొంటే, తెలికతనం కట్టడానికి వీలు కాదు, ఎదుట వాడు బలహీనుడు అధైర్య వంతుడు, లొసుగు ఉన్న వాడు అయితేనే మనం మనగలం అన్నట్లు మానవజాతి ఈ దశలో ఆలోచిస్తే అంతకన్నా పతనం ఇంకోటి లేదు అని గ్రహించండి. మమ్ములను ఆలోచన రూపం లో మా నుండి 10 హీరోల గొప్పతనం సమస్త రాజకీయాలు, సునామి వంటి, తీవ్ర వాద దాడులు వంటి పరిణామాలు సంభవించిన తీరు, సూక్ష్మం గమనిస్తే, మనిషి మాటే లోకానికి ఆధారం అని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందడానికి వీలు అవుతుంది అని గ్రహించి మమ్ములను చానల్స్ వారు అందరూ కలసి గాని వేరు వేరు గా గాని ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, సూక్ష్మత గొప్పతనం పెంచుకొని, ద్వేషం తగ్గి, ఎదుట వాడి గొప్పతనం ఏ ఒక్క వ్యక్తికి అవరోధం కాదు అని, ఎక్కడికి అక్కడ సూక్ష్మం గా మంచిచెడులు గొప్పతనం తో తీర్చి దిద్దాలి అనుకొంటే ఎవరికి నష్టం జరగదు, కాని లోట్లు, లొసుగులు ఉపయోగించుకొని ఒకరిని ఒకరు తగ్గించుకొని అధికులుగా చూపుకోవాలి అనుకొంటే, మనుష్యుల జ్ఞాన విచక్షణ ఎదుగుదలకు అవరోధం అని గ్రహించి, ఒక వ్యక్తి తప్పు చేసినా, చెడు చేసినా సమాజానికి ఏదో రకంగా ప్రయోజనం ఉంటుంది, సాటి మనుష్యులు తప్పు ఒప్పులను ఒక అనుభవం గా పాఠం గా తీసుకొంటే, కాని ఎలాగైనా మనిషిని మనిషి అవమానించడానికి పతన పరచడానికి, దగ్గరు ఉండి మోసం చేయడం లాంటి పనులు చేసి, మనుష్యులను మనుష్యులే నిర్లక్ష్యం, వెళ్ళ కోళ్ళ ములతో తీసుకోనుచున్నారు. ఈ రోజు మనం రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాము, ఇక్కడ ఆస్తులు గాని వ్యాపారాలు గాని అన్నీ రాజ్యాంగ వ్యవస్థ యొక్క పరిరక్షణలో ఉన్నాయి, వీటిని ప్రజా పాలకులు నియంత్రించి నడపాలి కాని, కొన్ని మీడియా సంస్థలు ప్రబుత్వలను నిలపడం లేదా పడగొట్టడం లాంటి పనులు చేస్తున్నారు, మనుష్యులు బట్టి మాటలు పెడుతున్నారు, మనిషి ఏమి అంటున్నడో చూసుకోకుండా బిన్నంగా మేధావులే ప్రవర్తిస్తున్నారు, వారు గ్రహించినది ఏమి, జరిగినది ఏమిటి అని మేధావులే అప్రమత్తం గా తీసుకోవడం లేదు అని గ్రహించండి.
ఒకటి అంటే ఒకటి తీసుకోవడం వలన లోకంలో గొప్పతనం దెబ్బ తింటున్నది, మనిషి మాట తీరు లోకానికి ఆధారం అని సత్యం గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, మాట నిబద్దత వలన ఏ మనిషి సాటి మనిషిని అవమానించడం పతనం అయిపోతే తాను బ్రతకాలి అనుకోవడం ఉండదు, ఎక్కడిక అక్కడ సంస్కరించుకొని ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకొంటారు.
మా వంటి వారిని ఎంత అర్ధంచేసుకొని గ్రహించేకొలది సమాజానికి నిత్యం గొప్ప సమాధానం లభిస్తుంది, ప్రతి మాటకు ఆలోచనకు విలవ వచ్చి మనం నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాము అని భరోసా పెరుగుతుంది, మొబైల్ కాల్ డేటాలు ఆధారంగా ఎవరు ఏమి మాట్లాడుకొంటున్నారో చూడగల అవకాసం ఉన్న రోజులలో సర్వం తెలుసుకొని స్వార్ధానికి ఉపయోగించుకోవడం అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందండి, రహస్య ఉపగ్రహ కేమే రాలు ద్వారా మనుష్యులు ఎవరినైనా ఎక్కడ తిరుగుతున్నారో చూడగల అవకాసము వస్తుంది అని మేము 2003 లోనే కాలస్వరూపం లో బాగంగా చెప్పినాము,అటువంటి సాధనాలు కొంత మంది దగ్గర ఉండి ఇతరులను రహస్యం చూస్తున్నారు అని అలాగే స్విచ్చ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ నుండి మాటలు వింటూ వారి ప్రతి సంగతి తెలుసుకొని స్వార్ధంతో మలుచుకొంటున్నారు అని మాకు తెలుస్తున్నది, మాకు వరసకు చెల్లెలు వివాహ జీవితమును అటు ఇటు చేసి కొందరు వికృతపు నవ్వులు నవ్వుకొంటూ ప్రవర్తిస్తున్నారు. మమ్ములను మీడియా పట్టించుకోకుండా, ఏదో సాకు చూపి వదిలేవేసి, మమ్ములను అర్ధం చేసుకొని మాకు సూచన సలహా ఇచ్చి అర్ధం చేసుకొనే అవకాసం ఉన్నా, మమ్ములను పట్టించుకొంటే ఎలాగైనా గొప్పతనం మా వైపు ఉన్నది మేము డామినేట్ చేస్తాము అని భావించి మమ్ములను 5 నిముషాలు కూడా గ్రహించకుండా లోకానికి సత్యం చెప్పకుండా చెప్పనివ్వకుండా సాక్షులు దగ్గర నుండి ఇంటర్వివ్లు తీసుకోకుండా, ఆలస్యం చేస్తూ ఆలస్యం చేయడం వలన గొప్పతనం కంటే, తెలికచేయడానికి ఎక్కువ వీలు ఉన్నది అని భావనలో అసులు గొప్పతనం గూర్చి మాట్లాడకుండా, అనగా మాట మాత్రంగా లోకాన్ని చెప్పిన దివ్య తత్వాన్ని అర్ధం చేసుకుండా అంత గొప్పతనం చూపిన వ్యక్తితో ఎలా మాట్లాడాలో ఎలా పలకరించాలో నిర్ధారణకు రాకుండా, ఏదో అనుకొంటూ చెప్పనివ్వకుండా వినకుండా తీసుకోవడం వలన చక్కగా మేధావి తనంతో అందరూ కలసి ముందుకు వెళ్ళ వలసిన దివ్య పరిణామం, ఏదో సాకు ఏదో లోటుకు వదిలివేసి, ఏదైనా మమ్ములను మించి పొతే మేము పట్టించుకోము అన్నటు ఆలోచించడం వలన, మాట ఏమిటో చూసి నికలడగా గ్రహించి ఏమి మాట్లాడవలసి వస్తే అది మాట్లాడి వ్యవహరించావాల్సిన సహజ పద్దతి సమాజంలో లేకపోవడం వలన, తాము ఏదో మాట్లడాలి, ఎదుట వాడు ఏమి అంటున్నడో చూడకుండా, వినకుండా పట్టించుకోకుండా, తాము ఏదో చెప్పయాలి లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఒక పనే పెద్దతనమే బాధ్యతే అని చూపుకోవడం వలన కూడా సమాజంలో నాణ్యత దెబ్బ తింటున్నది అని మీడియా వారిని మీడియా ద్వారా యావత్తు ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందమని కోరుకొనుచున్నాను. మమ్ములను ఎంత గ్రహిస్తే అంత నూతన పరిష్కారం యావత్తు మానవజాతికి లభిస్తుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీరవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు
ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు చీఫ్ జస్టిస్ హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ వారికి ఒక ప్రతి సమాచారం కోసం సమాలోచన మరియు న్యాయ పరివేక్షణ కొరకు తెలియజేయడం అయినది.
|
No comments:
Post a Comment