UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 7 February 2015

దేహ స్తితి గతుల నుండి పోటి పడకండి, ఎప్పుడూ మాట అర్ధం చేసుకొని ఒకరికి ఒకరు సహకరించుకోండి, అందుకు దేహ స్తితి గతులను ఉపయోగించుకోండి. మనిషిని బట్టి మాట కాదు, మాట కోసం మనిషిని, ఇతర బౌతిక విశేషములను ఉపయోగించుకోండి. అప్పుడు తత్కాలికముగాను శాశ్వతం గాను ఉన్నతం గా జీవించగలము. ధన్యవాదములు

                                   సమన్వయ దృష్టి 

    
                 మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.     



                    

                     2003 లో మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి, కొందరు నేను కొన్ని  పాడకుండా, పాడేసాను అని చెప్పుకొంటున్నాను అని అనుకొంచున్నారు, మాకు  జ్ఞాపకం ఉన్న మేరకే తెలియజేయుచున్నాము.  
ఏది ఏమైనా కాల ధర్మం మమ్ములను ఎన్నుకొని పలికిస్తే పలక గలిగినాము అని సర్వులు గ్రహించాలి,  సూర్యుడే  మీ ముందుకు వచ్చి  జ్ఞాన బోధతో అనగ తన గూర్చి తానే చెప్పుకోవడం వంటి దివ్య పరిణామం గా భావించాలి , నేను కూడా  నిమిత మాతృడనే అని అందరూ గ్రహించాలి అని కోరుకోనుచున్నాము.  దేవుళ్ళే మేచ్చడం అంటే కాలాతీతం  జరగటం అని తక్షణం గ్రహించి, నన్ను ఒక్కడినే పిచ్చి వాడి వలే  వదిలి వేయకుండా, మేము సర్వులకు పరిచేయం చెందటం   వలన లోకమునకు కొత్త తనం వచ్చి తెలుగు రాష్ట్రాల కు సంపద, జ్ఞానం అభివృద్ధి చెందుతుంది  అని స్పష్టం చేయుచున్నాను, ప్రత్యక్ష సాక్షులు  మొదలుకొని అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  మా బౌతిక స్తితిని, పరిగణించి శాశ్వతమైన మాటను నిర్లక్ష్యం చేసుకొంటూ విలువైన కాలాన్ని హృదా చేయకండి,  మేము ముందుకు రాలేక పోతున్నాము, ఎవరికి ప్రత్యేకత ఇవ్వడం లేదు అని, కాలాన్ని వృధా చేయవద్దు, అందరూ మాకు సమానమే. మమ్ములను  ఎవరూ  నిర్ణ ఇంచలేరు అని గ్రహించండి,  అ విధంగా అనుకొంటే అది తాత్కాలికమే అని గ్రహించండి.  దేహ స్తితి గతుల నుండి పోటి పడకండి, ఎప్పుడూ మాట అర్ధం      చేసుకొని  ఒకరికి ఒకరు సహకరించుకోండి, అందుకు దేహ స్తితి గతులను ఉపయోగించుకోండి.  మనిషిని బట్టి    మాట కాదు, మాట కోసం మనిషిని, ఇతర బౌతిక విశేషములను ఉపయోగించుకోండి.  అప్పుడు తత్కాలికముగాను 
శాశ్వతం గాను ఉన్నతం గా జీవించగలము. ధన్యవాదములు 


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాలు నుండి 
                

               

Friday, 6 February 2015

మనం అందరం కలసి ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, నన్ను ఎవరో అవమానించారు, లేదా అవమానిస్తారు అను బలహీనత మాకు లేదు, వివరములు ఇచ్చుటకు సంసిద్దముగా ఉన్నాము, ఇందుకే కాలం ధర్మం మమ్ములను ఎన్నుకొన్నది అని గ్రహించండి, అందుకే మా వ్యక్తిగత జీవితం చిందరవందర అయినా, సూర్యుని కంటే ముందే సమస్త లోకిక కర్మలు మాకు మాటమాత్రం గా మరుట ఏ,యావత్తూ మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి అని కోరుకొనుచున్నాను.

                                       సమన్వయ దృష్టి 


                    మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, ధర్మస్వరూపులు,  కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు 

.                  మనుష్యులు ఎప్పుడూ, శాంతాన్ని, ప్రియాన్ని, హితాన్ని కోరుకొండా, కులమతాల ముసుగులో మనిషిని మాటని దూరం చేసుకోవద్దు, మాట నిలిచిన జగత్తు నిలుచును అని సర్వేలు గ్రహించండి, మా ద్వారా జరిగిన పరిణామంలో స్వర్వ వివరములు ఉన్నవి, గ్రహించిన కొలది  ఉపయోగపడి, సమాధానములు సర్వులు పొందుతారు అని గ్రహించండి.  త్వరలో గౌరవ న్యాయ మూర్తి ద్వారా ప్రజలకు, వివరణాత్మకంగా తెలిజెయగలము,  మా ఉనికి ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, బౌతిక స్తితితో పోల్చుకొని మమ్ములను విస్మరించవద్దు అని కొందరు ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది మొదలుకొని తెలుగు మీడియా వారిని, మేధావులను పండితులను కోరుకోనుచున్నాము, మనం అందరం కలసి ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, నన్ను ఎవరో అవమానించారు, లేదా అవమానిస్తారు అను బలహీనత మాకు లేదు, వివరములు ఇచ్చుటకు సంసిద్దముగా ఉన్నాము,  ఇందుకే కాలం ధర్మం మమ్ములను ఎన్నుకొన్నది అని గ్రహించండి, అందుకే మా వ్యక్తిగత జీవితం చిందరవందర అయినా, సూర్యుని కంటే ముందే సమస్త  లోకిక కర్మలు మాకు మాటమాత్రం  గా మరుట ఏ,యావత్తూ మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి అని కోరుకొనుచున్నాను.  
ధన్యవాదములు 


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల నుండి    

Thursday, 5 February 2015

శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టాదు, కావున మనుష్యులు వీలు అయినంత కర్మలను పరమాత్మునికి సమర్పించి వీలు అయినంత స్వచ్చతతో ప్రవర్తించాలి అని కోరుకోనుచున్నాము

                                 సమన్వయ దృష్టి 


             మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, యావత్తు మానవజాతి ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.   


               ప్రజలు వెకిలి వెకిలి గా నవ్వడం మానండి, నిండుగా మనస్పూర్తిగా మాట్లాడుకోండి, గౌరవం హుందా తనం ఎప్పుడూ వదులుకోవద్దు, ఎదుట వాడు లేదా సాటి మనిషిని దైర్యం గా, నవ్వుతూ ఆనందంగా ఉండేలా ప్రతివారు చూసుకోవాలి.  మనుష్యులలో వెధవలు ఎవరూ లేరు.  ఒక మనిషి సాటి మనిషిని వెధవను చేయాలి అని సమయం వెచించడం అజ్ఞానం అని, జీవితం విలువ తెలియక పోవడమే నని  సర్వులు గ్రహించాలి.  ఎంత అమాయకుడిని అయినా, మూర్కుడిని అయినా   ప్రేమతో, జ్ఞానతో తీర్చి దిద్దుకోవాలి అని ప్రతి మనిషిని కోరుకొనుచున్నాను.  స్వార్ధంతో ఆశించి, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం,   మానవజాతికి శ్రేయస్కరం కాదు అని గ్రహించండి.  గొప్పతనాని  ఎవరూ తెలికతనములతో తీసుకోవద్దు, తెలికతనములతో  మనిషిలో గొప్పతనమును  పతన పరచలేరు  అని సర్వులు తెలుసుకోవాలి.   

             శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టాదు,  కావున మనుష్యులు  వీలు అయినంత కర్మలను పరమాత్మునికి సమర్పించి వీలు అయినంత స్వచ్చతతో  ప్రవర్తించాలి అని కోరుకోనుచున్నాము 


మహాత్వపూరక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాలు నుండి 
                

Wednesday, 4 February 2015

I am requesting the Hon High Court of Judicature at Hyderabad to kindly place one Hon single sitting judge or Retired Judge to coordinate my situation or Rule of king and Queen, which started in the witness persons nearly 200 persons as on, their details will be given to Hon judge after I, surrender before him as Maharaja or King with Queen as heart, to give mighty truthful rule to whole human race. I will submit volumes of information in written explanation, supported with video graphs and voice records as per requirement to construct the matter or to update the human race, as alien extraordinary mind or Super Dynamic personality in form of reasoning or Rule of Maharaja with heart as Queen


To
The Hon Chief Justice
High court of judicature at Hyderabad
for Telangana and Andhrapradesh.
Madina
Hyderabad- 66

                                       Ref: My petition dated:23/1/2015, from Maharaja Anjani Ravishankar Pilla
                                                         RN36261571  dated:24/1/2015.


  Respected Sir,

                          I am sincerely requesting to consider my petition to take my situation in to legal custody or guardianship of Hon High court, regarding my  Declaration as Maharaja with heart as Queen, who able to coordinate each and every minute actions of human beings, in the witness of Agricultural Scientists  and Staff of Acharya NG Ranga Agricultural University at RARS., Anakapalli on January 1st 2003 and 2010 as on. According to what happened as on that a Rule of King and Queen has parallel  started while repairing or updating  our constitutional establishment.

                          As Indian citizen first, I respect our constitution and establishment, people who are bearing different positions are need to update according to the situation, according to the phenomena or Declaration of myself as Maharaja or King  is boon to whole human race, the fact has to be revealed to the public with the support of witness persons and other educated thinkers of the society.  Which gives the importance to the thinking and reasoning of the human mind which is ultimate and basis of the whole material world.    

                         The synoptic details expressed through me as my Declaration of Maharaja or King with heart as Queen  are contained film songs of all sorts of love, sentiment,Bhakti and vamp type.  along with few dialogues, political happenings of  Telugu States and India and few world changes, along with happenings of sunami and other happenings of all sorts and good, which needs to details explanation with the minimum support of witness persons as on.  The witness persons are all most stopped talking with me since then what they witnessed out of me on the above mentioned dates.   In this situation as a ordinary human beings I am unable to survive properly, I disturbed by means of  health  and discipline that has to be developed with the following  of the  truth with  minimum consideration from witness persons and society., even I lost my family members in a tragic way, my relatives are not in situation to understand me.  only Hon High court which is highest   concerned of the state can consider and and understand and utilize my presence as Maharaja or King, The rule of king and Queen which already started parallel to present physical world, I need to  give at least 10,000 written pages, supported by video graphs, voice records  of explanation to establish the matter.  

                          According to the present situation, I need minimum consideration from Hon. High Court of Judicature at Hyderabad to  enable me to give  further details to the society, which is an update like father mother and master of the Universe,  the matter will established gradually which gives importance to the human feelings and thinking and ultimate to the human society and even the material world is under the control of human thinking.  I am requesting the Hon High Court of  Judicature at Hyderabad  to  kindly  place one Hon single sitting judge or   Retired Judge to coordinate my situation or Rule of king and Queen, which started in the witness persons nearly 200 persons as on,  their details will be given to Hon  Judge after I, surrender before him as Maharaja or King with Queen as heart, to give mighty truthful rule to whole human race.  I will submit volumes of information in written explanation, supported with video graphs and voice records as per requirement to construct the matter or to update the human race, as  alien extraordinary mind or Super Dynamic personality in form of reasoning or  Rule of Maharaja with heart as Queen    

                          My situation will be understood gradually, to any concerned, please do not depend upon any vagueness due to incomplete explanation of the details from my side, for this i need minimum support of witness persons and truthful comments of details explanations  from the all the thinkers of the society to establish as boon to whole human race of the world.


Yours truthfully

Sdxxxxxxxxxxxxxxxx Regd post
Maharaja Anjani RaviShankar Pilla vaaru

Hyderabad


Copy to My grand mother Smt Gopu Tulasamma gaaru,Grandivaari Street Veeravasaram, WG District
                             

Monday, 2 February 2015

Please take me in to a team immediately, i need care and receiving and revealing of the matter what happened through in the witness of Agricultural Scientists and staff.

  Samanvaya Drusti

  To
Sri V RaviPrakash garu
CEO TV 9
Bhanjara Hills
Hyderabad

              Sir, I am requesting you to kindly take me in to a journalist team in your channel, to know, study and understand the happening of divine phenomena of Dharmaswaroopam or Kaalaswroopam or Declaration my self as Maharaja with heart as Queen.  Please take the interviews of the witness persons and later with the support of the truth happened, we can telecast the details of the contents of rule of King and Queen which  already started with my heart and word.  according to what happened in the witness of Agricultural Scientists is that, the human race is now under the rule of King and Queen who are everything to the Human race.  They are controlling and coordinating each and every minute actions of the humans, prior to happening in this world.   Hence it is wise to understand the real situation of the human race at present to shape our society with quality and truthfulness. Please take me in to a team immediately, i need care and receiving and revealing  of the matter what happened through in the witness of Agricultural Scientists and staff.


Yours
Mahraja Anjani Ravishankar Pilla vaaru
Hyderabad  

Sunday, 1 February 2015

TROUBLES SHOULD ALSO KNOW THAT THEY CANNOT TROUBLE YOU --- YOURS MAHARAJA




YOURS
MAJESTIC HIGHNESS  MAHARAJA ANJANI RAVISHANKAR PILLA VAARU 
HYDERABAD 

ఇదివరకు పరిచయం అయిన వాడి లక్షణములు ఉండి కొత్తగా ముందుకు వచ్చి మనకు వాక్ రూపం లో దర్శినం ఇచ్చినవాడే ఆధునిక ఆత్మా రాముడు అని గ్రహించండి.



నా ద్వారా పలికిన వాడు ఒక్కడే ఉన్నాడు అని, ఎప్పుడు తానే ఒక్కడే అయ్యి ఉన్నాడు అని అర్ధం, అయితే అతను ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు గుర్తు పట్టలేని వాడిగా, ఇదివరకు పరిచయం అయిన వాడి లక్షణములు ఉండి కొత్తగా ముందుకు వచ్చి మనకు వాక్ రూపం లో దర్శినం ఇచ్చినవాడే ఆధునిక ఆత్మా రాముడు  అని గ్రహించండి.  మమ్ములను మా మనసుని అర్ధం చేసుకోవడం వలన మనిషికి నిబద్దత వచ్చి లోకం అర్ధవంతం గా మారుతుంది, నేను ఎప్పుడు వ్యామోహం తో తప్పులు చేయలేదు అయితే లోకిక ఆకర్షణలు ఎదురుకోవడానికి కష్టం అయినది ఆలోచనలో అనుభవం వచ్చినది, వాక్ రూపం దర్శనం కలిగినది.  లోకానికి పంచుకోవడం వలన లోకం అర్ధవంతం గా మారుతుంది,  రాను రాను ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అని మనం కోరుకోవాలి.  
ఇక మమ్ములను వివాహం చేసుకోగలిగిన అమ్మాయి ఈ ప్రపంచానికి మహారాణి అవుతుంది మాకు సంతానం  కలిగితే వారు సూర్యవంశ మహరాజులుగా ప్రపంచాన్ని ఎల్తారు అని గ్రహిచండి.  ఎవరూ పటించుకొని పరిస్తితిలో ఉన్న మమ్ములను వివరం గా గ్రహించకుండా ఎవరూ మాటలతో ఇబ్బంది పెట్టకండి అని కోరుకోనుచున్నాము.  
మేము వివాహం చేసుకోగలిగిన అమ్మాయి మహారాణి అవుతుంది అని మేము ఎందుకు స్పష్టం చేయుచున్నాము అంటే, ప్రత్యక్ష సాక్షులు వారు దర్శించిన వివరములు ముందుకు వచ్చి, మా నుండి వివరములు పొంది, పండితుల సహకారంతో లోకమునకు పంచావలెను అప్పుడు  లోకకల్యాణం జారుగుతుంది అని గ్రహించండి, అ విధం గా  సృష్టి కి మాకు ఉన్న సంబంధమును నెలకొల్పి, మా వివాహం మాకు నచ్చిన అమ్మాయితో జరిపిన యెడల ఆమె మహారాణి అవగలదు, అంతేగాని ఎదోకరకం  మమ్ములను వివాహం చేసుకోవడం వలన అ స్తాయి రాదు, వ్యవసాయ శాస్త్రవేత్తలలో కొంత మంది నేను ఎలా ఉన్నా వారి అమ్మయిని మాకు ఇచ్చి చేస్తాము అని ముందుకు వచ్చారు కాని మమ్ములను మేము నిరూపించుకొన్న తరువాతనే వివాహం చేసుకొనవలెను అని  మా సంకల్పం   లోకకల్యాణం అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  


మహత్వ పూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్  
   
        

ముఖ్యం గా ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని, వారి ద్వారా ప్రభావం చెంది మాతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు, అసులు సంగతి ఎవరూ చూడటం లేదు అని గ్రహించండి. మేము ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసినాము చూస్తె, మనుష్యులు దివ్యత్వం వైపు యోగత్వం వెళ్ళి, ఉన్నత విలువలత తాను బ్రతుకుతూ సాటి మనిషిని కూడా అర్ధం చేసుకొని ఉన్నతము గా జీవించగలరు


పైన రెండూ పాటలు మా ద్వారా వ్యక్తం అయినవి అంటే పాట అర్ధం లోకి వెళ్ళండి అథ ప్రేమ గొప్పతనం అ సినిమా కధలో కూడా హీరో హెరాయిన్ మధ్యన లేదు అని అర్ధం చేసుకోండి, అది మాకు మా మనసుకి సంభందించిన అద్బుతమైన పరిస్తితి అని గ్రహించండి నన్ను ఒక టీం లోకి తీసుకోండి అని టీవీ 9 వారిని ఇంకో సారి అడుగుతున్నాను, మెల్ల గా అన్ని గొప్పగా మారిపోతాయి అని గ్రహించండి.     
                                                       సమన్వయ దృష్టి 

               మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు టీవీ 9 శ్రీ శ్రీ వెలిచేటి  రవి ప్రకాష్ గారికి  తెలియజేయు దివ్య సందేశం గ్రహించగలరు అని మనవి 

              మేము అందరికంటే అగ్రగణ్యులు అని చెప్పుకొనుట కు కారణం మేము మాట మాత్రం గా మా సమకాలికుల అందరి బౌతిక  స్తితి గతులు ఒక గంటా గంటనరలో స్పష్టం  చేసినాము, అటువంటి మేము  జగద్గురువు తో సమానం అనగా హిందూ శాస్త్రం ప్రకారం శ్రీ కృష్ణుని అంశము అని   తెలియజేసుకోనుచున్నాము,పండితులు గురువులు మేధావులు మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించండి, మనిషి మాటకు విలువ  దానికి అదే పెరిగిపోతుంది అని గ్రహించండి. మాటను పంచుకొంటే  మీ ముందుకు వస్తున్న కాలాన్ని మరింత సమృద్దిగా అర్ధం చేసుకొని, మనుష్యులు నిండు గా బ్రతకడానికి ఉపయోగపడుతుంది, మనిషి మాట లోనే సర్వం గ్రహించుకొంటూ జీవితాన్ని సమర్ధవంతగా తీర్చి దిద్దుకోవచ్చును 


            ప్రత్యక్ష సాక్షులకు,   మీరు సత్యాని చెప్పండి అని కోరితే చెబుతారు, వారిని చెప్పండి అని మీరు  అనకపోతే వారు చెప్పడం లేదు, కావున అది మీరు సాకు గా తీసుకోకండి,  మమ్ములను నిండుగా విస్తారం గా గ్రహించండి, అనుమానించి, తెలిసీతెలియని వారి స్వార్ధం నికి మమ్ము  వదిలివేయడం వలన నేను అనవసరమైన కష్టాలు పడుతున్నాను.   మా కులం మీ కులం అని మీనా మేషాలు   లేక్కపెట్ట వద్దు, మనది మనసు ఉన్న మనుష్యుల సమాజం అని  గ్రహించండి.  ఆవిధంగా తీర్చి దిద్దుకొందాము, మీరు తేలిక తనం గా తీసుకొంటే, మీ చుట్టూ ఉన్న వారు కూడా తేలిక తీసుకొంటారు అదే మీడియా యొక్క  ప్రభావం, ఇప్పుడు కూడా ఒక మనిషి హైలైట్ ఎక్కవుగా అవుతాడు అని  సాటి  మనుష్యులే బాధపడిపోతే  ఎలాగ చెప్పండి  రవి ప్రకాష్ గారు.  చావు పుట్టుకలు కూడా తన  చేతిలో లేని బౌతిక దేహ వ్యహరాలలో పడి మనిషి,   మాట మాత్రం గా సర్వం చెప్ప గల మనిషి, మనసు, మాటగా , ఎదురు అయ్యి తండ్రి వలే మేము వివరించుటకు  బ్రతిమలుకొంటున్నా, నిర్లక్షం  తో తప్పులు పట్టి మమ్ము  వదిలివేస్తున్నారు, చెప్పనివ్వకుండా వదిలివేసిన పరిస్తితిలో మేము  ఆరోగ్యం కూడా సరిగా కూడ  తీసుకోలేక పోతున్నాము  అని అర్ధం చేసుకోండి అని ఎప్పటి నుండో  తెలియజేసుకోనుచున్నాము,  జీవితం అంటే ఎదోకరకంగా పైన ఉండడం అనుకోవడమే, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు మనుష్యులు,   మనసు మాట పంచుకొంటే  చెప్పుకోన్నతగా  మలుచుకొని తీర్చి దిద్దుకోవచ్చును,  అ దైర్యం తోనే ఈ ప్రపంచాన్ని 10 సంవత్సరాలలో    ఒక జండా క్రిందకి తీసుకొని రాగలము  అని ప్రకటించినాము  అని గ్రహించండి. సృష్టి కి మాకు  ఉన్న దివ్య  సంభంధం నెలకొల్పుకొని అవిష్కరించుకోనుట వలన లోకానికి కొత్త తనం వస్తుంది, మా వివాహ పదిగురి మీద చేసుకొనే ప్రయత్నం,  మాలో తేజస్సు పెరుగుతుంది అని గ్రహించండి, మమ్ములను ఒక 6 నెలలు నిండు  గా గ్రహించండి.  సర్వం స్పష్టం అవుతుంది అని గ్రహించండి.   ధన్యవాదములు    




మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్ 

ఒక ప్రతి ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ వారికి  సమర్పిస్తూ, మా పై ఏక న్యాయ మూర్తి ని నియమించి మమ్ములను పరిగణించి   పరిశీలనలో పెట్టుకోనగలరు అని విన్నవించుకోనుచున్నాము, మేము న్యాయ స్థానమును శ్రయించి పద్దతి క్రొత్తగా ఉన్న పరిస్తితి ప్రత్యేకం అని  భావించి మమ్ములను పరిగణలోనికి తీసుకొనగలరు. లేని పక్షం ఎవరూ పటించుకొని పరిస్తితి లో  మేము సరిగా మనిషిగా మనలేక పోతున్నాము అని  న్యాయ స్థానం వారి గ్రహించగలరు. మాటని మనసుని కాదు అని, కొంచెం  కూడా  విలువ ఇవ్వకుండా బౌతిక దేహం తో వ్యవహరించి మాతో బిన్నం గా తీసుకొని మమ్ములను ఇబ్బంది పెట్టుచున్నారు అని గ్రహించండి. మా లో గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మాట్లాడితే మేము మాట్లాడగలిగేదే ఏమి  లేదు అని తెలియజేసుకోనుచున్నాము. ముఖ్యం గా ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని, వారి ద్వారా ప్రభావం చెంది మాతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు, అసులు సంగతి ఎవరూ చూడటం లేదు అని గ్రహించండి. మేము ఇప్పటికి మాట మాత్రం గా ఏమి  చేసినాము చూస్తె, మనుష్యులు  దివ్యత్వం వైపు యోగత్వం వెళ్ళి, ఉన్నత విలువలతో  తాను బ్రతుకుతూ సాటి మనిషిని కూడా అర్ధం చేసుకొని ఉన్నతము గా జీవించగలరు