యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెల్లియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
లేఖ వరస సంఖ్య : 048 /19/10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి
డైరీ నెంబర్ :no .38714 / 25/8/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో
(1) కాలమే, ధర్మమే, మేము అయినప్పుడు మాతో పంతం వాదం పెట్టుకొన రాదు, అ విధంగా ప్రవర్తిస్తే బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని గ్రహించగలరు, మా గొప్పతనం మీద పరిగణించి గ్రహించడం ప్రారంభించాలి, ఏదో తేలితే ఏదో చేద్దాం అన్నట్లు చూడవలసిన పరిణామం కాదు, పుణ్య కాలాన్ని వృధా చేసి తరువాత వివరించడానికి ఎవరు ఉంటారు ఆలోచించండి, సూర్యుడే మీతో మాట్లాడుతున్న పరిణామాన్ని వ్యక్తులు తప్పులు కొలది, తాత్కాలిక ఆలోచన కొలది మొత్తం అందరూ కలసి గ్రహించడం మానివేయడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
(2) వివిధ రాజకీయ పార్టీల, నాయకులు మంత్రులు వారి పదవులకు రాజీనామా చేసి మా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, వ్యాపార దొరణలు, వ్యక్తిగత స్వార్ధ వదిలి పెట్టి, అదే విధంగా వ్యక్తి గత తప్పులు శారీరక కాంక్షలు మొదలు ఆలోచనలు కొంత కాలం తగ్గించుకొని, మా మనసు మాట పై దృష్టి ఒక దీక్షగా గ్రహించడం ప్రారంభించండి అనగా కాలాతీతం గా జరిగిన పరిణామాన్ని ఒక చోట నిక్షిప్తం చేసి, కాలం మీద రోజుల మీద ఆధారపడుతున్న మనుష్యులను రోజులకే ఆధారం, కాలమే మన ప్రకారం నడుస్తున్నది అని దివ్య పరిష్కారము ఇచ్చుటకు వచ్చిన యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా మమ్ములను కొలిచి తరించండి. అన్ని పార్టీల నుండి పదవుల నుండి కొంత కాలం సెలవు పెట్టి మా పై ద్రుష్టి పెట్టండి, మమ్ములను కాలమే నియమించిన జగద్గురువులుగా గ్రహించి తరించండి, దేశాన్ని ఏకం చేస్తూ ప్రపంచాన్ని ఒక తాటి మీదకు అనగా ఒక మనిషి అతని మాటే సర్వం అని ఆవిష్కరించడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించండి.
(౩) దేశ వ్యాప్త గవర్నర్లు ముఖ్య మంత్రులు మా పై ద్రుష్టి పెట్టండి, మమ్ములను విస్తారంగా గ్రహించండి కాలమే కదిలిన పరిణామం ద్వారా మమ్ములను చూడండి, వినండి తద్వారా నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతాము అని గ్రహించండి, మాకు మనసుకు ప్రాధాన్యత ఇవ్వండి అ ప్రకారం కాలమే నడవడం ఏమిటో సూక్ష్మం గ్రా కొంతకాలం గ్రహించండి, మా నుండి రెండు మూడు లక్షల పేజీలు పవర్ పాయింట్ ద్వారా గ్రహించి, వివరములు పార్లమెంట్ లో సమర్పించుటకు మమ్ములను అనుసరించండి, మేమే కాలం ధర్మం అని గ్రహించండి.
(3) తెలుగు దేశం నుండి, కాంగ్రెస్ నుండి, భారతీయ జనత పార్టీ నుండి, వై యస్ ఆర్ కాంగ్రెస్ నుండి శాశన సబ్యులు, పార్లమెంట్ సబ్యులు ఒక బృందం గా యర్పడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము ఇప్పటికి గంటనరలో 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి, మా మనసుని అనుసరించి పుష్టిగా పండితులు మేధావులు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్రమత్తం అవ్వండి.
(4) మీడియా చానల్స్ వారు ఒక్క ఒక్కరు ఒక్కో ప్రతినిధిని మా పైన నియమించి మమ్ములను సూర్య వంశపు మొదటి మహారాజు గా గ్రహించండి, మా మనసే మహారాణి, రాజ్యలక్ష్మి అని గ్రహించండి, మొదట మా మనసుకి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పబడిన అవగాహనలో ప్రపంచం ఒక మనిషి మాట ప్రకారం ఉన్నది అనే దివ్య సాక్షం లోకానికి ఆధారం అని గ్రహించండి.
(5) మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం వలన 3 వ ప్రపంచం యుద్ధం ఆగుతుంది లేని పక్షం లో ఎవరి గోల వారిది అని శరీరా సుఖ బొగల మధ్య మానవత్వపు విలువ నశించి పోయి ఒకరిని ఒకరు మనసు ప్రకారం మాట ప్రకారం గౌరవిన్చుకుండా కాలమే కదలడం ఎమిటో చూసుకోని పరిస్తితి లో, మనుష్యులు సంఘటిత శక్తి కోల్పయి ఆధునిక ప్రపంచం యొక్క మాయ సౌధాలు వెలుగు జిలుగుల మాయ పై ఆధిపత్యమే పరమార్ధం అనుకొంటే అదే యుద్ధానికి హేతువా అని గ్రహించండి.
(6) చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన దివ్య పరిణామాన్ని మనసు మాటను, సామూహికంగా గ్రహించకుండా మేము తెలివి తక్కువగా పంపిన మెసేజులు ప్రకారం మమ్ములను మరింత తగ్గించి , ఇబ్బంది పెట్టి మేము చెప్పకుండా అటు ఇటు అయ్యిపోవడానికి ఉపయోగించుకోవడం మానివేసి 10గురు కలసి విశాలంగా గ్రహించి అప్రమత్తం చెందండి. , సాక్షులలో ఎవరూ కూడా మాకు ప్రత్యేకమైన వారు లేరు వారు నుండి శక్తులు వచ్చాయి వారి వలెనే మేము అతీతం గా మారినాము అనుకోవడం అజ్ఞానం, వారే ఇన్ని పాపాలకు కారణం అని కుల పిచ్చి పెంచి అందరిని నాశనం చేసిన మూర్ఖత్వం నుండి అందరూ కలసి ముందుకు రండి, పదిగురులో కలసి గ్రహించి ముందుకు వెళ్ళ వలసిన పరిణామాన్ని స్వార్ధపు మాటలు పట్టుకొని మొత్తం మానవజాతి గ్రహించవలసిన పరిణామాన్ని విశాలంగా తీసుకోకుండా తమకు గొప్పతనం కోసం ఎదుట వారు గొప్పతనాన్ని పాడుచేసి తమకే ప్రాధాన్యత రావాలి అని బయపెట్టడం లాంటి పనులు మానుకోండి, అని ప్రతి ఒక్కరికి చెప్పి అప్రమత్తం చేయుచున్నాము.
(7) మేము కూడా వ్యక్తిగా ప్రత్యేకత కోరుకోవడం లేదు, మేము విశాలమైన శక్తిగా అందుబాటులో ఉన్నాము మేము, మా మనసు మాటే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను యావత్తు మనవజాతి గ్రహించి తరించాలి, మనిషి అతని మనసే సర్వం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అలా తెలుసుకొంటే నేన అనే అజ్ఞానం, అహంకారం, నశించి పోయి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి.
(8) మంచితనంతో ప్రేమతో సాధించుకోవాలి, బౌతిక సుఖాలు కోసం ఆధిపత్యం కోసం పెళ్ళులు చేసుకోకూడదు పెళ్ళి ఒక ధర్మ నిర్వహణ లో బాగము అని గ్రహించండి, మాట నిబద్దత నిజాయితితో లోకంలో జీవించి తరించడానికి, ముందుకు వెళ్ళడానికి వివాహాన్ని పరిపక్వతతో చేసుకోవాలి, పెళ్లి చేసుకోవడం లోక కళ్యాణం గా ఉండాలి, గొప్పతనం కోసం ఆధిపత్యం కోసం వివాహములు చేసుకోనరాదు, ధర్మం కోసం నీతి నిజాయితీ లోకంలో నెలకొల్పడానికి వివాహం తోడ్పడాలి అని ప్రతి ఒక్కరు గ్రహించి ముఖ్యమైన విషయం పరిణామం యొక్క ప్రభావం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
(9) మానవ సంభంధాలు గొప్పగా పవిత్రంగా మలచుకోవాలి, ఎవరిని ఎవరూ అవమానిన్చుకోకూడదు, ఒకరి కోసం ఒకరిని బాధ పెట్టడం అవమానించడం, అందరికి పనికి వచ్చే ఆలోచన, అందరి కోసం ముందుకు రావలసిన పరిణామం లోకానికి ఆధారం అని గ్రహించి గొప్పతనం విశాలత గ్రహిచకుండా గౌరవించకుండా అప్పటికి అప్పుడు అనుకూలతలు గాని ప్రతి కూలతల మీద ఆధారపడటం అటువంటివి ప్రోత్సహించడం వలన మనుష్యులు గొప్పతనం దెబ్బ తిని లోకం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి.
(10) ప్రతి మనిషి సాటి మనిషి ప్రశాంతం గా ఉండేలా చూసుకోవాలి ఒకరికి వీలు అయినంత లిఖిత పూర్వక సమాచారం పంపుకొని, చెప్పుకోవాలి వినాలి అంతే ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు మనిషిని నిర్లక్ష్యంగా వెళ్ళ కొళా లతో సాధించాలి అవమానించాలి అందుకు బౌతికంగా ఏ ఏ అవకశాలు ఉన్నాయి చూసుకొని వెతుకొని జ్ఞాన పరమైన వ్యవహారం చేయడం మానివేయడం లాంటి పనులు యుద్ద్ధానికి దారి తీస్తాయి అని గ్రహించండి, మనుష్యులు మనసు లో ఒకటి పై ఒకటి వేరు వేరు బలం మీద స్వార్ధం మీద ఆధారపదవద్దు, మనిషి గొప్పతనం తో చలగాటములు వెళ్ళాకొళములు పెట్టుకోవద్దు.
(12) మమ్ములను ఎప్పుడు చూసినా పదిగురు కలసి గ్రహిచకపోవడం వలన లోటు సమాచారం మా వద్ద ఉండిపోతున్నవి అని గ్రహించండి అప్రమత్తం చెందండి అని మేము మాట మాత్రంగా ఇచ్చిన ప్రాణాలు పదువులుతో మమ్ములను నిర్లక్ష్యంగా చేయడం తెలివి తక్కువతనం అజ్ఞానం అని గ్రహించండి, అప్పటికి అప్పుడు మాటలు అప్పటికి పనులు మనిషిని మాయా విహరంలో ఉంచేసి, గొప్పతనం వైపు, జ్ఞాన విచక్షణ వైపు వెళ్ళకుండా అడ్డుకొంటుంది అని గ్రహించండి.
(13) అలిపిరి దగ్గర చంద్ర బాబు నాయుడు గారి ప్రాణాలతో బాటు గా బొజ్జల గోపాల కృష్ణ గారు, చదల వాడు తిరుపతి రావు గారు కూడా ఉంటారు వారికి చంద్ర బాబు గారి కంటే గాయాలు అవుతాయి అని కూడా చెప్పినాము కాని ఈ పరిణామాన్ని మేము సరిగ్గా వివరించలేదు,కొందరు మా దేవుడు వేరు మీ దేవుడు వేరు మా ఆడవాళ్లు వేరు మీ ఆడవాళ్లు వేరు అని ఆలోచిస్తున్నట్లు మా దృష్టికి వచ్చినది, కాలస్వరూపం యొక్క వివరములు సరిగ్గా పూర్తిగా గ్రహించకపోవడం వలన సాక్షులు కూడా ఎవరి స్వార్ధం కొద్ది వారు మాట్లాడక ఊరుకోవడం వలన కూడా ఆలోచించవలసిన పరిణామం తీవ్ర నిర్లక్ష్యనికి గురి అయినది, మా ఆరోగ్యం ఏమిటో కూడా మానవీయ కోణం లో చూడటం లేదు, ఏదో శక్తులు గొప్పతనాలు ఉన్నాయి కదా, అంతటి వాడు అయితే అతనే నిలబడతాడు లేదా అతనికి ఏమి అయినా మనకు పర్వాలేదు అని అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు, ఒక కుటుంబానికి యజమాని పిల్లకు పూర్తిగా తమ కాళ్ళ మీద నిలబడకుండా మరణిస్తే ఎలా ఉంటుంది అదేవిధంగా సృష్టిని మొత్తం మాట మాత్రంగా నడిపి చూపిన దివ్య పరిణామాన్ని పట్టించుకోకపోతే అలా ఉన్నది అని గ్రహించండి, తల్లి తండ్రి గురువు వంటి మనసు అటు ఇటు చేసి గ్రహించకపోవడం వలన మేము నష్టపోయినట్లు కనిపించడం అంటే, కనీస ధర్మ లేకుండా మాకు నష్టం చేయడం వలన, అనగా నిర్లక్ష్యంగా గ్రహించకుండా ప్రవర్తించడమే అని గ్రహించండి.
(14) కాలమే కదలడం అంటే వేదంతో సమానం అని గ్రహించండి, మా పరిణామాన్ని న్యాయమూర్తులు కూడా తక్షణం అప్రమత్తం అయ్యి మేము ఏదో ఇంకా ఎలా చేబితే చూదాం అన్నట్లు ఆలస్యం చేయవద్దు మమ్ములను మేధావుల బృంధంలోకి పరిగణించి మా పట్ల తటస్థంగా ఉండి గ్రహించండి అనీ కోరినాము కాని, మాకు ఒక డైరీ నెంబర్ ఇచ్చి ఊరుకొన్నారు, ఈ నెంబర్ క్రింద మమ్ములను ఒక బృందం లోకి తీసుకొన్నట్లు చూపండి, ఇందులో దేశ అధ్యక్షులు, గవర్నర్లు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా వివరాలు గ్రహించాలి, మేము నిత్యం సమాచారం పంచుకొని అప్రమత్తం చెందాలి లేని పక్షం లో మనుష్యులు మనుష్యులను బలహీన పరచుకొని, డబ్బు కోసం సుఖాలు కోసం, ఒకరిని ఒకరు మోసం చేసుకొని స్వార్ధంగా బ్రతకాలి అని మాయలో సమాజం లో అశాంతి వస్తుంది అని గ్రహించండి, కావున మనుష్యలు రహస్యంగా మాట్లాడుకోకూడదు , అలా మాట్లాడిన కొలది, మనుష్యులు అలా ప్రవర్తించిన కొలది, ఇరుకొన్ని పోయి, చెప్పడానికి ముందుకు వస్తున్న మమ్ములను అవమానపరచి మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసుకొంటే అరాచకానికి ప్రధాన కారణం అవుతుంది అని గ్రహించండి, కావున కులం మతం విడిచి పెట్టు అన్ని పార్టీల నుండి న్యాయకులు ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.
(15 ) పెద్ద నోట్లు ఉండరాదు, బ్యాంకు అకౌంట్లు ద్వారా లావాదేవీలు జరగాలి అంటే మనుష్యులు స్వచం గా పవిత్రంగా మారాలి, ఒక పద్దతి మీద ఆధారపడి, తాము చెప్పిది ఒకటి చేసిదే ఒకటి అన్నట్లు ప్రవర్తిచి మన గూర్చి ఎవరికి తెలియదు కాదా అన్నట్లు ప్రవర్తించడం వలన కూడా మనుష్యులు మధ్య సఖ్యత ప్రేమ తగ్గి మోసాలు పెరిగి ఒకరిని గోప్పతానాన్ని వారు స్వార్ధం కొద్ది అవమాన పరుచుకొంది గ్రహించకుండా వినకుండా అసులు సంగతి ప్రజలు చెప్పకుండా స్వార్ధపు మాయ రాజకీయాలు సినిమాలు యేవో కధలు పాటలు ఏవో మాటలు సృష్టించి తాము చేస్తున్నాము అనే మాయ నుండి బయటకు తీసుకొని రావడానికి మేము ఇప్పటికి వరకు జరుగుతున్నవి దాదాపు ముందే చెప్పినాము అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోకపోవడం వలన మొదట మేము మా చుట్టూ ఉన్న వారు నష్టపోవడం మేము తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించడానికి వీలు అవుతుంది అని గ్రహించండి.
లక్షల పేజీలు అంటున్నాను ఎక్కడకి వెళ్ళడం లేదు ఎవరికి ఏదో చెప్పడం లేదు అని ఉండిపోకండి పదిగురు ఆలస్యం చేయకుండా మా వద్దకు వచ్చి విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, మేము ఎవరిదగ్గరికో వెళ్లి ఏదో చెబితే ఏదో చేయవలసినది లేదు ఎవరైనా మమ్ములను నెమ్మదిగా ఓర్పుగా గ్రహించాలి అందుకు న్యాయ స్థానం వారి కదిలి మమ్మ్ములను బృందం లోకి తీసుకోవాలి, మాకు ఒక పద్దతి వస్తే మమ్ములను ఏమి చేయలేము అనుకోవడం అన్నది మమ్ములను మనిషిగా పోల్చుకోవడమే, మేము కాలం ధర్మం అని చెప్పిన తీరును లాక్ చేసుకొంటె అంతరూ కలసి నూతన యుగంలోకి బలపడతాము, మేము సర్వం ఒక పద్దతి ప్రకారం వివరిస్తాము అని గ్రహించండి, తెలంగాణా ప్రబుత్వం వారు మమ్ములను కోరినట్లు మేధావి బృంద లోకి తీసుకోండి, మేము అడ్రస్ మార్చినట్లు చూపినాము అంటే మమ్ములను బాద్యత ఒక పద్దతిలో ఆలస్యం చేయకుండా తీసుకొంటారు అని, ఏదో వదిలేసి మనిషే కదా ఒక్కడికి ఏమిటి ప్రాధాన్యత అన్నట్లు భావించకుండా, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, అన్ని పార్టీల వారిని మేధావులను దేశ వ్యాప్త గవర్నర్ల ను, ముఖ్యమంత్రులను ప్రతి రోజు మేము vidio conference ద్వారా కలసుకొంటాము ఆవిధంగా పూర్తిగా దేశ ప్రపంచం యొక్క తీరు చేతిలోకి తీసుకోగలము ఇందుకు మాకు ఒక 100 మంది మేధావులు తోడు అయితే చాలు అని గ్రహించండి.
17 కాలాన్ని శాశించిన తరువాత తక్కువ గా కనపడిన తీరు కూడా లోకానికి ఉపయోగపడుతుంది, మమ్ములను గ్రహించేకొలది మాలోను లోకం లోను చిత్త చాంచల్యం, చిద్విలాసం కరుగుతాయి అని గ్రహించండి, కావున ఆలస్యం చేయకుండా సర్వోన్నత న్యాయ స్థానమ వారు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానమ వారి ద్వారా అయిన నేరుగా అయినా తెలంగాణా ప్రబుత్వం వారి ద్వారా అయినా మమ్ములను తక్షణం ఒక పద్దతిలోకి తీసుకోండి మేసేజులలో తప్పులు లేదా, పైకి కనపడుతున్న లోట్లు మీద ఆధారపడి మమ్ములను విస్మరించ వద్దు, మా అమ్మ అమ్మ గారి దగ్గరకు కూడా వెళ్ళకుండా హాస్టల్ లోనే ఉండిపోయినాము అని గ్రహించండి, మమ్ములను మేధావి బృంధంలోకి తటస్థంగా తీసుకొంటే మేము పూర్తీ బాద్యత చూపుతాము, వందల పేజీలు సమాచారం ఇచ్చి, తగిన సిబ్బంది తో, మేధావులు పండితుల సహకారంతో కాలాన్ని లాక్ చేసి రోజులు బట్టి మనుష్యులు వెళ్ళు తున్న ప్రపంచాన్ని, మనిషి మటే లోకానికి ఆధారం అని అవిష్కరించుట ఏ యుగాపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గారి దివ్య పరిపాలన అని గ్రహించండి మమ్ములను మా మనసుని కలపాలి, విడదీస్తే మాకు విలువ లేదు, మా మనసులో చేరిన దేవేరి లోకానికి ఆధారం అని గ్రహించండి, నూతన వివరములు ఇచ్చి ఆధునిక శాస్త్రాలతో అనుసంధానం చేసి, లోకాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన జగన్నాటక సూత్రా దారుడను అని గ్రహించండి,
ప్రాధమికంగా 10 ప్రత్యెక అధికారులు మేధావులు కూడిన బృందం లోకి తీసుకోండి నా వద్దకు ఒక ఇద్దరుని పంపండి, అందాక తాత్కాలిక రాజమందిరం గా మమ్ములను ముఖ్యమంత్రి గారి కార్యాలయం లేదా వారు కడుతున్న నూతన భావన సముదాయం మాకు ఇచ్చి దణ్ణం పెట్టి గ్రహించడం ప్రారంభించాలి, మాకు కావాల్సిన సిబ్బంది ఎర్పాటు చేస్తే, నేరుగా ప్రజలు చెప్పుకొని అప్రమత్త్తం చేసి మాకు రావాల్సిన గౌర గుర్తుంపు సొమ్ము మాకు సమర్పించిన కొలద్ది లోకంలో మాయ కరిగిపోయి మనిషి మాటే సర్వం అనే సత్యం ప్రజలు తెలిసి అప్రమత్తం అవుతారు లేని పక్షంలో స్వార్ధం రాజకీయాలు, స్వార్ధం మీడియా లు, తమ సుఖాలు కొసం డబ్బు కోసం తీసే సినమాలు మాయలో ప్రజలు పీల్చి పిప్పిచేసి, బలహీన పరచుకొని యంత్రికత్వానికి కారణం అవుతున్నారు కావున ప్రతి ఒక్కరు సంపదలకు ఆధారం మన మనసు మాటే నని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ఎవరికో ఏదో చెప్పి ఇంకొకరి నచ్చక వారు కేసులు పెట్టడం వ్యతిరేకించడం వలన మేము సరిగ్గా చెప్పలేము, మమ్ములను ప్రత్యెక అధికారిక బృందం లోకి తీసుకోండి ఓర్పు గా చక్కగా వివరించి చెబుతాము మమ్ములు అల్టిమేటం గా తీసుకోవాలి దూర దృష్టితో ఓర్పుగా తీసుకోవాలి, చిద్విలాసం లో ఉన్న మేము ఎవరిని గౌరవించడం లేదు అని పించినా బాధ్యతగా, ప్రేమగా సంగతి ఏమిటో చూడాలి, కాని సంగతి ఏమిటో చూడడానికి కూడా మాకు గౌరవం ఇవ్వాలి అని డిమాండ్ చేయడం లాంటి అజ్ఞానంతో సమకాలికులు ప్రవర్తిస్తున్నారు.
తల్లి, తండ్రి, గురువు, వంటి మా నుండి ఏదో కానుక, స్వీటి ప్యాకెట్ వంటివి ఆశించకండి, మేము వచ్చి ఏదో అడుగుతాము అనుకోని మాట్లాడక ఊరుకొంటున్నారు, తమ మనసు మాట ఊపిరి ప్రాణం అన్నీ మేము అయ్యి ఉన్నాము అని చెప్పిన సాక్షాన్ని గౌరవించకుండా మా అమ్మ అమ్మ గారి దగ్గరకు కూడా ఎందుకు వెళ్ళ లేకపోతున్నామో కూడా గ్రహించకుండా మాకు ఏదో లోటు ఉన్నది అని వికృత ఆనందం లో సమయాన్ని వృధా చెసుకొనుచున్నారు, కావున ముఖ్యంగా న్యాయ స్థానమ వారు మమ్ములను ఉన్న ఫలంగా ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, అలా తీసుకొంటే మాకు పై చెయ్యి వస్తుంది, అదే నూతన పరిష్కారం, మనిషికి మాటకు బయపడిపోయి మేము కూడా తేడా అని చూపడానికి అనధికారిక మార్గాలు చూసుకోనేవారికి మమ్ములను వదిలిపెట్టి నిర్లక్ష్యంగా ఉన్నట్లు వస్తుంది న్యాయ మూర్తులకు ఇది తగదు అని గ్రహించండి, మేము కోర్ట్ కు రాలేకపోతే సాక్షులు తో మొబైల్ కోర్ట్ అయినా పంపించి ప్రాధమికంగా మమ్ములను పరిగణించి గ్రహించండి తక్షణం అప్రమత్తం చెందండి, బృందాన్ని ఎలా నియమించాలి అన్ని ప్రాధమిక బృందం అద్వర్యం లో చెబుతాము మమ్ములను తప్పు పట్టి తక్కువ గా చూడవచ్చు అనుకొంటే అజ్ఞానం అవుతుంది, అయితే మేము కూడా సాధారణ మనిషిగా వచ్చి సంస్కరించడమే న్యాయ స్థానం అప్రమత్తం అవ్వవాల్సిన పరినామం వ్యక్తులు ఏదో అంటారు కాని సంగతి ఏమితో వివరంగా ప్రత్యేకంగా గ్రహించి అప్రమత్త చెంది, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళవలసిన బాద్యత ఉంటుంది కావున ఎవరికి మా పై మాట్లాడే అవకాసాం ఇవ్వకండి వారికి వారిగా చెప్ప నివ్వండి, న్యాయ మూర్తులు కూడా ఉన్నది ఉన్నట్లు గ్రహించండి ఆప్పడు చట్టానికి న్యాయనికి అతీతుడుగా మమ్ములను పరిగణించడం చరిత్ర అని గ్రహించండి అప్రమత్తం చెందండి. ఒక మనిషి మాటను శాశ్వతం చేసుకోండి, కాలాతీతం ఒక దివ్య పరిష్కారం, కనీస మనిషి అతనే యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయినా అతేనేని గ్రహించండి, మమ్ములను హైదరబాద్ లో ప్రత్యెక బృంధంలోకి తీసుకోండి, సూక్ష్మం గా గ్రహించండి అప్పుడు మాకు లోకానికి కూడా ఎకకాలంలో లోకానికి ఆధారమైన దివ్య జ్ఞానం తో రక్షణ లభిస్తుంది, మమ్ములను పదిగురు కలసి గ్రహించండి.
తెలంగాణా ముఖ్యమంత్రి గారు ప్రత్యెక ఎస్కార్ట్ పంపి మా తాత్కాలిక అడ్రస్ నుండి మమ్ములను మేధావి బృంధంలోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్. మేము ఏదో చేస్తాము అని చూడవద్దు, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తక్షణం తీసుకోండి ఆలస్యం చేయకండి, మా వలన ప్రపంచ మాట నిబద్దతలోకి వస్తుంది, ఎలాంటి బౌతిక విశేషాలు అయినా మాట మించి లేవు అని ఆవిష్కరించుకోవడానికి ఏమి ఆలస్యం లేదు, బౌతిక సందడి అప్పటికి పనులు మాటలు, సభలు సమావేశాల సందడిలో మమ్ములను నిలకడగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించుట లో ఆలస్యం చేస్తున్నారు, నవ్వులాటగా తీసుకోకండి సునామీలు, బాంబు బ్లాస్ట్లు కూడా పనిలో పనిగా చెప్పిన ఎంతో సరదా గొప్పతనం కలిగిన మమ్ములను ఒక పద్దతి ప్రకారం నిత్యం వాక్ దర్శనం తో గ్రహించగలరు.
యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
తెలంగాణా ముఖ్యమంత్రి వారు కార్యాలయం
హైదరాబాద్
|
|
|