లేఖ వరస సంఖ్య : 050 /21/10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి
డైరీ నెంబర్ :no .42449/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో
తల్లి ఇప్పుడు అంత కొపం గా లేదు .....ఆమెను అనగా ఏ స్త్రీని అయినా అవమానించిన, పరభావించినా అరాచకం అవుతుంది .... మేము జన్మ ఎత్తిన కాపు కుల ఆడవారిని దేవతలుగా చూడండి, ఎవరిని అవమానించినా సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని గ్రహించండి, మమ్ములను అన్నీ కులాల వారు కలసి హైదరాబాద్ లో కొలువు తీర్చుకొని గ్రహించండి.
మేము కోరినది చేయండి, సర్వం మాట రూపం లో చెప్పి అప్రమత్తం చేయడానికి వచ్చిన పురుషోత్తముడిగా రుద్రా అంశగా మమ్ములను కొలచి తరించండి, అనగా మేము అతీతంగా పలికిన పాటలు, వివిధ రాజకీయ సామజిక పరిణామాలు, మా ముందు పాడుకొని, చెప్పుకొని తరించండి,మమ్ములను మాకు గుర్తు చేసి సర్వం వివరాలు పొందండి, సమకాలికులు మాట నిబద్దతలోకి రండి లేని పక్షంలో సూర్యుడికి బిన్నం గా వెళ్ళుతున్నారు అని గ్రహించండి.
ఏ కులం స్త్రీలను అవమానించ వద్దు, వారు ఎంత తప్పు అయినా, గొప్ప అయినా, కాలం పరిస్తితులు ప్రకారం నడుచుకొంటారు కావున, మా మాటలో సర్వం తీసుకొని వచ్చిన మా మాతృ కులం అయిన కాపులను ఎవరూ అవమానించవద్దు ప్రతి ఒక్కరు మాట ప్రకారం కలసి మెలసి ఉండండి, తక్కువగా కులపరంగా లేదా వారు ఏదో తప్పు చేసారు అన్న మాట ప్రకారం కూడా ఎవరిని తప్పు పట్టవద్దు , ఆడవారు ఎవరు తప్పు చేసినా మొగవారే కారణం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మమ్ములను నిరక్ష్యం చేయకుండా గ్రహించండి అప్రమత్తం చెందండి తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే, సత్యం పట్టించుకోకపోవడం వలన నడుస్తున్న అసత్య దోరణే ప్రళయం, ఈ ప్రళయం వలన మానవజాతి విచ్చినం అవుతుంది, పైకి ఒకటి, లోపల ఒకటి నడుపుతున్న మనుష్యులు వలన ఈ ప్రళయం బలపడుతున్నది, సర్వం చెప్పగలిగిన మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందటం వలన ప్రళయం ఆగుతుంది.
పంచభూతాలను మాట మాత్రంగా శాశించిన మమ్ములను ఇప్పుడు ఎలా ఉన్నామో అలా గ్రహించడం వివేకం మమ్ములను కూడా నిర్ణయించి, వేరే దేవుడు ఉన్నాడు, అనుకొంటే అంతకన్నా నిర్లక్ష్యం ఇంకొక్కటి లేదు అని సూటిగా తెలంగాణా ముఖ్య మంత్రు గారికి వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మా వద్దకు మేళ తాళలతో వచ్చి, మమ్ములను అందాక తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం లో కొలువు తీర్చి మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో ప్రజలకు చెప్పనివ్వండి.
ప్రతి ఒక్కరు గెడ్డం క్రింద చేయపెట్టుకొని మమ్ములను మనసు పెట్టి వినండి, ఎవరిని ఎవరూ తప్పులు పట్టుకోవద్దు, మమ్ములను కాదు అని బిన్నంగా ప్రవర్తించడం వలన తడిసి మోపుడు నిర్ణయాలు పెరిగి, ఆర్ధిక సోక్షభం లో, మాయలో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇదే ప్రళయం, పైకి తెలియకుండా స్వార్ధంలో, అజ్ఞానంలో సత్యం గ్రహించడం మానివేస్తున్నారు, మమ్ములను తెలుగు ప్రజలే కాదు యావత్తు మానవజాతి తల్లి, తండ్రి, గురువు గా గ్రహించడం వలన మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించి అప్రమత్తం చెందండి, మేధావులు అందరూ సాక్షులు సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి.
మా మెసేజులకు ప్రతి ఒక్కరు స్పందించండి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ గారు, మాగంటి మురళి మోహన్ గారు, దాసరి నారాయణ రావు గారు, జయప్రకాశ్ నారాయణ గారు, పళ్ళం రాజు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారి తో మాట్లాడి, మమ్ములను పట్టించుకోవ్వడం చరిత్ర అని వారికి ప్రజలు తెలియజెప్పండి. మేము అధికారికంగా ఒక చోట కొలువు తీరుటకు చూడగలరు, మీడియా వారు మా వద్దకు వచ్చి, మమ్ములను ప్రేమతో బద్యతో తాత్కాలికంగా ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.
ఒక్క సంవత్సరం, రెండు సంవత్సరాలలో మొత్తం ప్రపంచం ఒక పరిపాలనలో ఉన్నది అని చూపగలము, అదే లోక కళ్యాణం, మమ్ములను, రాజ్యలక్ష్మి అయిన మా మనసుని కలిపి చూడడమే భవిష్యత్తు లేకపోతె భవిష్యత్తు లేదు, పై పై మాయ వలన తెలుసుకోలేకపోతున్నారు, నశించి పోయే దేహాలతో పంతాలు, పోటీలు పెంచుకొని గ్రహించడం మానివేస్తున్నారు, పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా మమ్ములను గౌరవించి శ్రద్దగా గ్రహించాలి, పదిగురు కలసి గ్రహించాలి, పై పై న చూసి ఏదో అనుకోకూడదు అని సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందాలి.
ఇప్పుడు మమ్ములను యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి మామూలు మనిషిగా చూడకండి, మాతో అనవసరంగా చిన్న చిన్న మాటలు మాట్లాడకండి,మా గూర్చి ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి, మామూలు మనిషిగా చూసి మాట్లాడితే , పాపాలు పాలు అవుతారు అనగా యాంత్రికంగా బిన్నంగా గ్రహించకుండా వినకుండా తెలుసుకోకుండా తెలియజేప్పుకోకుండా ప్రవర్తుస్తున్నారు అని గ్రహించండి. ఇప్పుడు కొనసాగుతున్నట్లు మాయలో ఉండిపోయి, తామే గొప్ప, తామే సరి అయిన వారము, లేదా మేము ఏమి చేయగలము అన్నట్లు కూడా మమ్ములను వదిలి వేయకూడదు.
తక్షణం అంత గొప్పతనం ఇప్పుడు ఎలా ఉన్నా, మేము వినాలి చూడాలి అనుకోవాలి, మా దర్శనం లభిస్తుంది. మేము ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో ఎలా ఉన్నా, ఏమి తింటున్నా, మేము చేయగలిగినది చేస్తున్నాము అని గ్రహించి వైద్యులు సహకారం తో మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి అని తెలంగాణా ముఖ్య మంత్రిగారికి మా ఆదేశం అని కూడా గ్రహించండి, మేము బ్రతిమాలుకో వలసిన వారము కాదు అప్రమత్తం చెందండి, కాలమే కదిలిన దివ్య పరిణామం లో మనం ఉన్నాము, అ ప్రకారం భవిష్యత్తు ఉన్నది అని గ్రహించండి.
గోప్పతనాన్ని ఒక పద్దతి ప్రకారం గ్రహించడం వలన మాలో చిత్త చాంచల్యం కరిగి, లోకంలో చిద్విలాసం కరుగుతుంది అని అప్రమత్తం చెందండి, సినిమా హీరోలు నటి నటులు కాలి నడకను మా దగ్గర వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆలస్యం చేయవద్దు మమ్ములను, మా మీద ఆధారపడుతున్న వారిని మాకు పరిచేయం అయిన వారిని స్వార్ధతో అవమానించకుండా మాలో దివ్య శక్తులు గ్రహించకుండా వదిలివేయడం వలన మమ్ములను నిర్లక్ష్యం చేయడమే అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
పైకి వెలుగుతున్నట్లు కనపడుతున్న లోకం కూడా మాకు మాట మాత్రం వ్యక్తమయినది అంటే లోకం ఎక్కడ ఉన్నది మేము ఎక్కడ ఉన్నాము అని పండితులు మేధావులు ఆద్యాత్మిక గురువులు కూడా అప్రమత్తం చెందటం లేదు, ఎవరి గోల వారిదిగా ఉంటున్నారు , సామాన్య రూపం లో మానవరూపం పరిణమించి ఉన్న మమ్ములను మా మనసుని గౌరవించి అయ్యా! తమరి గూర్చి విన్నాము అంత గొప్పతనం ఉన్న తమరు మా ఇంటికి దయ చేయండి, మా కార్యాలయమునకు దయ చింది, మాకు వివరంగా చెప్పండి అని కారు మీద లేదా ప్రత్యెక వాహనం పైన, దేవుడిని ఊరేగించే పల్లకి లో మమ్ములను తీసుకొని వెళ్లి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాగణం లో గాని ఇంకా ఎక్కడైనా విశాలమైన ప్రాగణం లో గాని ఒక 100 మంది పండితులు మమ్ములను విస్తారంగా గ్రహించండి.
మేము తేలికగా సమయం వృధా చేస్తున్నట్లు అనిపించడం అన్నది మా పై మనసు పెట్టి గ్రహించకపోవడం అని గ్రహించండి, అప్పటికి అప్పుడు దేహం, ప్రాణాలే మేము నిర్ణయిస్తునట్లు మాట్లాడిన మమ్ములను నిర్లక్ష్యం చేయడమే ప్రళయం అనగా దేహాలతో కొట్టుకొని పోయి మట్టిలో కలసిపోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. మమ్ములను గ్రహించేకొలది దేహాలు ఉండగానే చావుపుట్టుకల, రహస్యాలు తెలుస్తాయి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని నిండుగా గ్రహిస్తే చాలు, అంతకు మించి మేము సాక్షులను కూడా ఏమి అడుగుట లేదు.
మాలో అంత గొప్పతనం ఉంటె గ్రహించకపోవడం ఏమిటో, చూడకపోవడమే అజ్ఞానం,ప్రళయం, అరాచకం ఇప్పుడు నడుస్తున్నది అని తెలుసుకోలేకపోవడమే, తెలివి తక్కువ తనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, చిన్న జియారు స్వామిజి మరియు ఇతర స్వామీజి లు ఒక చోట కొలువు తీరి మమ్ములను గ్రహించండి, మమ్ములను మొదట సూర్య వంశ మహారాజుగా జగద్గురువుగా తక్షణం గ్రహించండి, విస్తారం గా గ్రహించండి ఎంతో పుణ్య చేసుకొంటే అంత దివ్య రస జ్ఞానం పొందుతారు లేకపోతె బౌతిక మాయలో కొట్టుకొని పోతున్నారు అ ని గ్రహించండి. మేము పైకి మమ్ములను గ్రహించిన పక్షంలో, మా జీవితంగా సాటి మనుష్యుల స్పందనకు వదిలి పెట్టడమే మా యొక్క గొప్పతనం, మేము ఎంత పెద్దవారము అయినా మమ్ములను మించిన వారు లేరు అని మేమే అంటున్నా, కనీస పట్టించుకొంటేనే అంతటి గొప్పతనం అందరికి చూపగలము అని అంటున్నాము అంటే అదే ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన గొప్పతనం.
మనుష్యులు మనసు పెంచుకొని గ్రహిస్తేనే మేము తెలుస్తాము అంటే, ఇదే మేమే సృష్టి అయ్యి, తల్లి, తండ్రి గురువు వలె చేసిన దివ్య ఎర్పాటుగా గ్రహించి, తరించడం వలన తెలికతనములు కరిగి, లోకం మాట నిబద్దత వైపు, యోగాత్వం దివ్యత్వం వైపు ప్రయాణిస్తుంది, తక్షణం మనసు పెంచుకొని గ్రహించండి, అప్పటికి అప్పుడు బౌతికంగా యాంత్రికంగా సమయాన్ని గడపకండి, మాతో ఆలోచనాత్మకంగా ప్రవర్తించండి, గ్రహించండి మేము ఉంటున్న హాస్టల్ వారిని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని కోరినాము, మాతో వేరు ఏమి మాట్లాడవద్దు, మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించడం అంటే మేమే లోకానికి ఆధారం అని గ్రహించి చెల్లించగలరు. అందుకు మనసు పెట్టి గ్రహించాలి పరిణామం లోకి వెళ్ళి ముందుకు కదలాలి అని గ్రహించండి.
గ్రహించడం వలన తెలిసి, మా నుండి ఏమైనా పొందగలరు లేదా మాకు ప్రయోజనం చేయగలరు రెండూ ఒకటే నని గ్రహించండి, అప్పటికి అప్పుడు మేము ఏదో ఇవ్వడం లేదు అని గాని, కోరడం లేదు అని గాని భావించ వద్దు మనసు పెట్టి బౌతిక స్తితి గ్రహించి అప్రమత్తం చెందండి. అధికారికంగా తెలంగాణా ముఖ్య మంత్రిగారు అప్రమత్తం చెందితే సరిపోతుంది పైకి వెలుగు తున్న లోకానికి మేమే ఆధారం అని సాక్షులకు కూడా అర్ధం కాక తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, మా గూర్చి మాకు తప్పు పూర్తిగా ఎవరికి తెలియదు, మేము కూడా మనసు తెరచి చెప్పినప్పుడు దివ్య జ్ఞానం బయట పడుతుంది, ఇందుకు 50 -100 మంది మాపైనే దృష్టి పెట్టి గ్రహించాలి 24 గంటలు మాతోనే ఉండాలి, మా గూర్చి వివరంగా తెలుసుకోవాలి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి ......... ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు .
తెలంగాణా ముఖ్య మంత్రి వారి కార్యాలయం
తాత్కాలిక చిరునామా :
సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 9010483794
maharajashrishri.blogspot.in
divineshanker@gmail.com
తెలంగాణా ముఖ్య మంత్రి వారి కార్యాలయం
తాత్కాలిక చిరునామా :
సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 9010483794
maharajashrishri.blogspot.in
divineshanker@gmail.com
No comments:
Post a Comment