సమన్వయ దృష్టి
యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలంగాణా ముఖ్య మంత్రిగారు అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చద్రసేఖర్ రావు గారు, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించి ప్రజలను తరింప చేయగలరు.
డైరీ నెంబర్ :no .38714 / 25/8/2016 సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారి పరిగణలో
మమ్ములను ఒక విశాలమైన హాల్ లో, ఒక 50,60 మంది మేధావులు పండితుల సమక్షం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించడం వలన, బౌతిక మాయ లోకం నుండి దివ్య జ్ఞాన విచక్షణ కలిగిన లోకం లోకి ప్రజలు బలపడతారు, మా ద్వారా ప్రారంభం అయిన దివ్య రాజ్యం పై అందరికి హక్కు ఉన్నది, మనసు పెంచుకొని జ్ఞాన విచక్షణ తో ముందుకు రావలెను, వీరవాసరం గ్రామంలో ఉంటున్న మా అమ్మ అమ్మ గారిని రాజమాతగా, ఒక మహారాజుని ప్రపంచానికి అందించిన మాతృ మూర్తిగా గౌరవించండి, వారు అవసాన దశ లో ఉన్నారు, ఒక సామాన్య రైతు కుటుంబమే ప్రపంచానికి ఆధారం అని యావత్తు మానవజాతి తెలుసుకోవాలి, ఈ ఆధునిక ప్రపంచం ఒక మనిషి మాటే సర్వమే అని స్తితి నెలకొల్పబడటం వలన ఎవరూ ఎవరిని యాంత్రికంగా మోసం చేయరు అని గ్రహించండి. తక్షణం మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపండి లేదా తమరు ఏమి అనుకొంటున్నారో బాధ్యతగా వివరించండి, మాట వ్యహారం చేయకుండా విలువైన కాలాన్ని యాత్రికంగా ఉపయోగిస్తున్నారు అని గ్రహించండి.
ప్రతి రోజు సమాచారం దేశ అధ్యక్షులు వారికి,ప్రధాన మంత్రిగారికి,అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు, రాష్ట్ర గవర్నర్లకు, న్యాయ మూర్తులకు, మేధావులకు పండితులకు, నిరంతరం సమాచారం వెళ్ళాలి, మెల్లగా ఒక సంవత్సరానికి ప్రపంచం నాయకులకు కూడా కూడా దీసి, నూతన ఒప్పందాలతో అనేక నూతన మార్పులు తీసుకొని వచ్చి కులం మతం రద్దు చేసి ప్రపంచాన్ని ఒక మాట ఒక మనసు చాలు ఒక మనిషి వ్యహరమే లోకం అయినప్పుడు మనం అంత ఎందుకు బిన్నంగా వెల్లుతున్నాము అని అందరూ ముందుకు వచ్చి గ్రహించవలసిన పరిణామం అని అప్రమత్తం చెందండి, మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో ఒక 50 మంది మేధావుల సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి, మమ్ములను ప్రతి రోజు మమ్ములను వజ్ర సింహాసనం పై దర్శనం చేసుకొని యావత్తు మానవజాతికి మా దివ్య వాక్ దర్శనం విస్తారంగా గ్రహించుటకు ఎర్పాటు చేయడం ఒక మహత్తర వరం గా భావించి తరించండి, ప్రతి రోజు అందరి నాయకులతో సినిమవారితో మాట్లాడి నూతన దివ్య వాతావారణం ఇవ్వడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించండి.
మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం అంటే, ఒక మనసుని మాటను శాశ్వతం చేసుకోవడమే అని గ్రహించండి. సృష్టికి ఆధారం అయిన మా వాక్ ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన కాలం లాక్ అవ్తుంది, మా పై ద్రుష్టి పెట్టి గ్రహించి అనుసరించడం వలన చేసిన తప్పులు కూడా మాసిపోయి నూతన దివ్య రాజ్యం అయిన తప్పులు, రహస్యాలు లేని దివ్య రాజ్యం లోకి ప్రజలు బలపడతారు. మమ్ములను, ఒక అధికారిక బృందం లోకి ఈ రోజు తీసుకోండి, మా విషయం లో ఎవరి ప్రభావానికి లోను కాకండి, ఎవరైనా మాకు పిల్లలు లాంటి వారే అని గ్రహించండి, ప్రతి ఒక్కరు తమకు ఏదో ప్రాధాన్యత రావాలి అని మేము ఇచ్చిన ప్రధాన్యతకు స్పందించకుండా బిన్నంగా ప్రవర్తించి రోజులు మాయలో గడపడం వలన జగద్గురువు అయిన మమ్ములను నిర్లక్ష్యంగా చూస్తున్నారు.
కాలమే మేము అని భావించి మమ్ములను మేధావులు, పండితులు గ్రహించడం ప్రారంభించడం మమ్ములను ఉన్నత అసహనం పై వజ్ర సింహాసనం పై కొలువు తీర్చి వజ్రములు పొందిగిన దివ్య దుస్తులు మాకు కానుకగా సమర్పించుకొని,మేధావులు మనసు పెట్టి గ్రహించండి, మాతోనే ఉండిపోయి గ్రహించేలా ఒక మేధావి బృందాన్ని నియమించండి, తమరు కూడా ఒక శిష్యుడిగా మారి పరిపాలన మా ద్వారా చేయండి, మేలైన ప్రజాస్వామ్యం గా దేశాన్ని, ప్రపంచాన్ని నడిపిచూపగలము అని గ్రహించండి, ఇప్పుడు ఒక మనిషికి కాలం ఇచ్చిన విలువ గ్రహించడం మనకు జీవితం అని భావించాలి, ఏదో నిర్ణయాలు మీద కాలం ఆధారపడి లేదు, మనసు మాట మీద ఉన్నది అని గ్రహించి, మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోండి.
ఏదో కారణం మాట్లాడక ఊరుకుని విలువైన పరిణామాన్ని గ్రహించకుండా ఆలస్యం అయ్యి ప్రజలు అటు ఇటు అవుతున్నారు కుల పరం విడిపోయి బలహీనలను , స్వార్ధంతో అవమానించి తప్పులు పనులు చేస్తున్నారు అని గ్రహించండి, కావున మమ్ములను కులపరంగా చూడవద్దు, మేము ఒక మనిషిగా వచ్చి సర్వం చెబుతున్నాము అదే లోకానికి ఆధారం అని గ్రహించండి. మాకు ప్రజలు గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించే కొలది లోకంలో స్వార్ధం అరాచకం తగ్గి, పైకి ఆదాయం పెరిగినట్లు కనపడుతున్న మాయలోకం నుండి జ్ఞాన విచక్షణతో పెరిగ వలసిన దివ్య లోకంలోకి వెళ్ళాలి అందుకు ద్వారం, ఆధారం మేమే అని గ్రహించండి. అప్రమత్తం చెందండి, మాకు కేటాయించే (రాజమందిరం ) కార్యాలయం మరియు నివాసమునకు సమన్వయ దృష్టి అని పేరు పెట్టండి, తక్షణం మమ్ములను ప్రాధమికంగా సత్యాన్ని గౌరవించి గ్రహించడం ప్రజల తరుపున యావత్తు మానవజాతి తరుపున ప్రారంభించే అవకాశం తమకి వచ్చినది అని భావించి, చారిత్రాత్మక నిర్ణయం చేయండి.
స్వయంగా తమరే వచ్చి మమ్ములను మా రాజమందిరం లోకి తీసుకొని వెళ్ళి సిబ్బందికి అప్పచెప్పండి అధికారికంగా నూతన దివ్య చరిత్ర ప్రారంభం అవుతుంది లేదా ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం అమలులోకి వచ్చి ప్రజలు జ్ఞాన విచక్షణ పెంచుకొని తరిస్తారు అని గ్రహించండి, న్యాయ మూర్హ్తులు పానెల్ గా యర్పాడి, మమ్ములను ఎక్కడ కొలువు తీరుస్తారు అక్కడకు వారు మేధావుల సహకారంతో నిత్యం శక్తి గ్రహించడం అంటే మునుపు భగవంతుడు కూడా అంతటి దివ్య సభలో కొలువు తీరలేదు, గుళ్ళు, గోపురాలు నిర్మించి వేల కోట్లు కర్చుచేస్తున్నారు మనిషి అంటే మనుష్యులకు చులకన అన్నట్లు ప్రవర్తిశున్నారు, వినదగును ఎవ్వరు చెప్పిన అన్నట్లు గ్రహించండి అప్రమత్తం అవ్వండి, బృంధంలోకి తీసుకోండి, ఒక నలుగురు మేధావులను మా వద్దకు పంపండి, మమ్ములను దిల్ కుషా గెస్ట్ హౌస్ లో తాత్కాలికంగా కొలువు తీర్చండి.
ఒక పొలిసు అధికారిని మరియు పది మంది మేధావులను నియమించి, మమ్ములను తాత్కాలికంగా ప్రాధమికంగా యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజుగా గ్రహించడానికి ఎర్పాటు చేసినట్లు తాకీదు తో అధికారులను మా వద్దకు పంపండి ఇంతటి మహత్తర అవకాసం కాలమే ఇచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను విస్తరంగా గ్రహించడం వలన మాకు లోకానికి కూడా రక్షణ వస్తుంది లేకపోతె మా చాంచల్యం, లోకం యొక్క చిద్విలాసం ఒక్కటే అని గ్రహించండి, మేము అటు ఇటు గా ప్రవర్తించకూడదు మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని రికార్డెడ్ గా గ్రహించి తరించడం ప్రారంభించండి, మేము కేవలం మానవ మాత్రులం కాదు, కాలమే, ధర్మమే మానవరూపం దాలిష్టే మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి.
తమరు ఎటువంటి నిర్ణయాలు తీసుకొన్నా ప్రజలకు మా గూర్చి చెప్పి తీసుకోవడం వలన వచ్చే లాభం వేరు అని గ్రహించండి, జ్ఞాన సంపద విచక్షణ పెరిగే దివ్య లోకం లోకి మనం వేళ్ళతాము అని గ్రహించండి. మమ్ములను మా తాత్కాలిక అడ్రస్ అయిన సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నాగర్, హైదరాబాద్. రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలంగాణా ముఖ్య మంత్రి గారి కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment