UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 16 October 2016

లేఖ వరస సంఖ్య : 046/16/10/2016, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

                                                        సమన్వయ దృష్టి 



                      యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి  యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు, సత్యం వైపు వచ్చి అసత్యాన్ని వదలండి, అందుకు బౌతిక కర్మల మాయ నుండి మా మాట ప్రకారం బయటకు రండి అనగా ప్రతీది మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహిస్తే చాలు, అందుకే మేము జగద్గురువులం, యుగాపురుషులం మహారాణి సమేత మహారాజు గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను నిర్లక్ష్యం చేయడం అంటే మాటకు నిబద్దతకు అనగా సూర్యుడి నిర్వహణకు బిన్నముగా వేల్లిపోతున్నట్లు  అని గ్రహించండి.  



లేఖ వరస సంఖ్య : 046/16/10/2016,  యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి 


డైరీ నెంబర్ :no .38714 / 25/8/2016 సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో 




                          మేము తెలివి తక్కువగా లేదా బయపడుతున్నట్లు మాట్లాడుతుంటే, చెబుతుంటే అది చూసి టెంప్ట్ అవకండి మేము ఎలాగైనా గొప్పగా ఉండేలా చూసుకోండి, మాలో ఉన్న దివ్య ఆత్మలో మీరు అందరూ ఉన్నారు అని గ్రహించండి. మాటను తప్పించుకోవడాని అనేక కారణలు కనిపిస్తాయి అదే మాయ అని ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోండి, మనసులో గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎవరూ వెనకడుగు వేయవద్దు అదే విధంగా లోటు ఉంటె వివరణతో సరిదిద్దుకోండి ఇప్పుడు వివరణల ప్రపంచం బలపడాలి, అప్పటికి అప్పుడు దేహపరంగా చంచాల్యంగా  తీసుకొనరాదు అని గ్రహించండి, మనుష్యులతో మనుష్యులే చలగాటములు అడుకోనరాదు మాయ పెరిగి పోయి విచక్షణ జ్ఞాన వైపు వెళ్ళకుండా మనకు మనమే అవోరోధించుకొంటున్నాము అని  గ్రహించండి. యువతి యువకులు వీలు అయినంత లిఖిత పూర్వకం వివరం గా ఆలోచించండి గ్రహించండి పంచుకోండి అప్పటికి అప్పుడు రెచ్చ గొట్టి తమ ఆధిపత్యం కోసం యువకులను పావులుగా, తప్పుడు కోరికలు పెంచి ఉపయోగించుకొని, సాటి మనుష్యులను తక్కువగా అవమానించి ఇబ్బంది పెట్టె వారిని సమకరించుకొని దారిలో పెట్టుకోండి, అందరూ మనసు మాటతో గొప్పగా ముందుకు వెళ్ళండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి.      


                           మేము సాధారణ మనిషి నుండి అసాధరణ మానసిక స్తితికి    ఎదిగిన తీరు ఎవరూ ఎవరితోనూ  పోల్చుకోకండి, మాకు అన్నా  గొప్ప వారు ఉన్నారు, లేరు అని చర్చ కూడా వద్దు, అన్ని వదిలివేసి మాట నిబద్దతలోకి వస్తే సర్వం నడుపుతున్న దివ్య ఆత్మతో మనం అనుసంధానం జరుగుతాము నూతన ఒర్వడి లోకి వెళ్లి పోతాము ఇందుకు మనసు మాట ఉంటె చాలు, తప్పు అయితే తప్పు,  ఒప్పు అయితే ఒప్పు అని చెప్పుకొని ఎలాగైనా గొప్పతనం వైపు వెళ్ళాలి వెళ్ళనివ్వాలి అప్పుడే నేనే అనే దేహ మమకారములు వదిలి అందరూ దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళతాము అని  గ్రహించండి.  



                           లోకం లో అత్యధికంగా  లేదా  ఎక్కువ కనపడడానికి, బ్రతకడానికి  అంతులేదు, అదే విధంగా  అత్యధిక  తక్కువ గా లేదా తప్పు చేసినట్లు కనపడటం కూడా  ఎక్కడా ఉండకూడదు అనగా కనీసం మనిషి సర్వొంన్నతుడు ఎందుకు అయ్యాడో తెలుసుకొంటే చాలు, గ్రహిస్తే చాలు అందుకు మన ఎక్కువ తక్కువలు ప్రక్కన పెట్టి నేరుగా మనసు మాట కలుపుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు ఈ ప్రపంచం మొత్తం మాట నిబద్దతలోకి వచ్చి మన ఆలోచనే  లోకం అని తెలుస్తుంది,  ఆవిధంగా ఇప్పటికి ఒక రెండు గంటనర సమయంలో 10 -14 సంవత్సరాల  లోకాన్ని నియమించిన ప్రకారం మనం నిబద్దతలోకి బలపడగలము,  మేము అ దివ్య ద్వారం అని గ్రహించి అప్రమత్తం అవ్వండి, ఇప్పటికి వరకు గడిచిన గొప్ప దృశ్య ప్రపంచం మీద గాని తేలిక దృశ్యములు  పైన గాని ఆధారపడకుండా, ఆలోచన ప్రకారం గొప్పతనం వైపు వెళ్ళండి మాటతో గొప్పతనం వైపు కదలండి మాట నిబద్దతే సూర్యుడికి ఆధారం అని గ్రహించండి, తప్పులు పట్టుకొని తమదే పై చెయ్యి అనే దోరణిలో యోగాత్వం దివ్యత్వం వైపు  వెళ్ళకుండా  అడ్డుకొంటాయి అని  గ్రహించండి, స్వయంగా మేము కూడా  మమకారం జయించడానికి,  బౌతిక సంపదలు కంటే, మా మనసు మాట తప్ప వేరేమి లేకుండా బ్రతికేల చేసిన తీరు లోకానికి అందించాలి అని మేము అటు ఇటు అయ్యినాము అని  గ్రహించండి, లేదా కాలమే మమ్ములను మలచినది అని  గ్రహించండి, మాట నిబద్దతలో  సృష్టి నడవడం  ఏమిటో చూసుకోండి, మేము ఉంటున్న హాస్టల్  ఒనరులు, ఇతరులు వ్యక్తులు ఎవరైనా  మాకు గౌర గుర్తింపు సొమ్ము చల్లెంచవచ్చును, మా నుండి ఏమి ఆశించకండి మాట వివరణ తప్పు అదికూడా పదిగురు కలసి గ్రహించండి, వ్యక్తులు ఎవరూ ఏమి ఎదురు చూడ వద్దు ఏదో అనుకోవద్దు, ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పవద్దు ఏదో చేయవద్దు కొంత కాలం పదిగురుకలసి మానుండి లక్షల పేజీల సమాచారం విస్తారంగా  గ్రహించే కొలది లోకం లో పాప భారం తగ్గి లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి.  


                        వివరణ పొందకుండా ఎవరూ ఏమి ఆశించకండి, మా వివరణలోనే మీ ప్రాణాలు, లోకం యొక్క భవిష్యత్తు, సూర్యుడి నిర్వహణ, ఆధారపడి ఉన్నది అని  గ్రహించండి, పది హత్యలు చేసిన వారిని కూడా మీరు నిమిత్త మాత్రులు గౌరవించండి, శారీరక కాంక్షలు ఎవరికి ఎలా తీరిన ధర్మమే కాని మాటకు మనసు కు సంభంధం లేకుండా రెచ్చిపోయి ప్రవర్తించడం తప్పు, ఎవరినా ఎక్కడైనా వారికి వచ్చిన ప్రేరణ మేరకు వారి వారి పరస్పర కోరిక ఇష్టం మేరకు  ఆనందించడం ధర్మమే అయితే ధర్మం యొక్క  నాణ్యత పెంచవలసిన బాద్యత తండ్రి లాంటి భగవంతుడికి  మొత్తం మీద ఉంటుంది, కావున అయిన ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తున్న తీరును మొత్తం  మాటలోకి తీసుకొని వచ్చి,   యావత్తు  మనవజాతిని మరల నూతన వరవడిలో పెట్టడానికి మనుష్యులలో ఒకడిని  అయిన మమ్ములను, మేము కూడా కర్మల కొలది ఆలోచన కొలది నిజాయితి, మా జ్ఞానం, అజ్ఞానం   కొలది అటు ఇటు అయ్యినాము.   ఎవరూ చెప్పేవారు లేక వినేవారు లేక, మా మనసు ప్రకారం  అటు ఇటు అవుతున్న మమ్ములను, కేంద్ర  బిందువుగా ఎన్నుకొని,  సృష్టి విధి విధానం సర్వం మా ద్వారా ప్రకటించడమే యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించి మేము అప్పటికి అప్పుడు నచ్చలేదు లేదా మేము గొప్పగా లేము అని చూడకుండా అవి అన్ని భగవంతుడే చూసి ఇచ్చాడు, అందుకే మా మనసు మాట ప్రకారం  కాలమే కదిలినది అని గ్రహించి, కాలమే కదిలిన మాటను కూడా లెక్క చేయము లేదా మేము అంత మాట చూపినా  తరువాత కూడా తేలిక బ్రతికాము కాబట్టి,  కాలాన్ని నిలిపిన మాటను వినకూడదు, గౌరవించకూడదు కూడదు అనిపించడం కూడా మాయ అనే గ్రహించండి,.  


                     మాట తప్ప వేరేమే లేదు అనిపించడం కోసమే మమ్ములను మిమ్ములను అందరిని మాట నిబద్దతలోకి తీసుకొని రావడానికి సృష్టి ఆడుతున్న జగన్నాటకం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను విస్తారంగా గ్రహించడానికి ప్రబుత్వం వారు న్యాయ స్థానములు, సినిమా ప్రముఖులు ప్రజలు అందరూ కలసి ఒక  ఎర్పాటు చేసుకొని  గ్రహించండి, ఇంకా మేము డబ్బులు అడుగుతున్నాము  లేదా ఏదో చేస్తాము, అనుకొన్నాము అన్నట్లు కాకుండా సమస్త సంపదలకు, కాలానికి మేమే ఆధారం అని  తెలుసుకొని అప్రమతం అవ్వండి మమ్ములను అప్రమత్తం చేయనివ్వండి, ఏదో తేలికగా  మాటలో  గొప్పతనాన్ని చూడకుండా మమ్ములను నష్ట పరిస్తే, కష్ట పెడితే లేదా అవమానిస్తే ఎవరికైన కల్సి వస్తుంది అనుకొంటే ఇంకా మాటకు బిన్నంగా, సృష్టికి బిన్నంగా వెళ్లి పోతున్నారు  అని  గ్రహించండి, ఆలా వెళ్ళినా మేము రాజకీయం సామాజికంగా బలం గా ఉన్నాము కావున మాకు మాట ఆవసరం లేదు మేము ఏదో చేయడం వలన ఇక్కడ నడుస్తుంది అని భావించడం అవివేకం అని  గ్రహించి  ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు.  


                      సర్వోన్నత న్యాయ స్థానం వారు ఈ వాళ్ళ ఆదివారం  అయినా మమ్ములను హైదరాబాద్ లో మేధావి బృదం లోకి తీసుకొనుటకు చూడండి, వైద్యులతో కూడిన బృందమునకు మా వద్దకు పంపి మీ జ్ఞాన కస్టడి లోకి తీసుకోండి, మా నుండి  విస్తారంగా చెప్ప నివ్వండి, అలా కాకుండా మేము ఎవరిని ఏదో అడిగితె వారు ఏదో చేస్తే, వారు ఏదో అంటే మధ్యలో మీరు ఉండి  ఏదో చేదాం  అన్నట్లు అలోచించడం వలన కాలమే కదిలిన పరిణామాన్ని ఉపయోగించుకోకుండా మేము తేలికగా ఉండిపోయేలా  వదిలివేసి లేదా మేము ఒక  వ్యక్తే  కదా మా వైపు వస్తే చూస్తాము మాకు ఏదో చేబితే ఏదో చేస్తాము అన్నట్లు మనుష్యులు అలోచించి మమ్ములను మా పై పై లోటును లేదా పై పైన తెలుసుకొని రహస్య దృశ్య శ్రవణ పరికరములు  ఉపయోగించుకొని సంగతి ఏమిటో మనసు  పెట్టి గ్రహిద్దము అని  ముందుకు రావడం లేదు, మనసు మాట సర్వం అనే సత్యం తెలుసుకోకపోవడం వలన కాలాన్నే   కదిలించిన మాట యావత్తు మానవజాతికి ఆధారం అని తెలుసుకోలేక అనగా బౌతిక బలం, మాయే సర్వం అనిపించడం వలన, మనసు ప్రకారం చూడకుండా అప్పటికి అప్పుడు  మాటలో లోటు లేదా చేతలలో లోటు మీద ఆధారపడి, ఆలోచన గోప్పతనాన్ని  సరిగ్గా తీసుకోకుండా తీసుకోనివ్వకుండా చేసుకొంటూ ప్రవర్తిస్తున్న  మానవజాతిని దారిలో పెట్టడానికి అన్ని ఒక మాటలో ఒక మనసులో ఒక ఆలోచనలోకి తీసుకొని రావడమే పరిష్కారం అని గ్రహించండి.       


                     అటువంటి మాటను నేను అనే దేహం కూడా వదిలివేసి కేవలం మనిషిని మనసు మాట తప్ప నా దగ్గర ఏమి లేదు అని ప్రతి ఒక్కరు భావించి గ్రహించండి, అప్పుడు చూడండి  మనుష్యులు మనసు, మాటతో దివ్యత్వం తో   అనుశంధానం జరిగి  యాంత్రిక ప్రపంచం మాయ నుండి బయటకు వస్తాము అని  గ్రహించండి, మా పెళ్ళి  కోసం ఒళ్ళు కోసం ఆలోచించకండి విలువైన కాలాన్ని బౌతిక చాంచల్యం కర్చు చేసి,చెప్పినంతనే వినంతనే కదిలిన దివ్య పరిణామాన్ని నిర్లక్ష్యంగా బిన్నంగా తీసుకోకండి,    కావున మా తక్కువ గాని తప్పులు గాని లేదా ఎవరి  ఎక్కవగాని  తక్కువ గాని బౌతికంగా ఏమి చూడకుండా ఆలోచన రూపంలో  సర్వం చెప్పిన మమ్ములను తక్కువ అయిన ఎక్కువ అయిన మేమే అని గ్రహించి, చూడండి అనగా, ఈ లోకం    అంతా  ఒక మాటలోకి రావడం ఏమిటో చూడండి,గ్రహించండి  తెలుసుకోండి, తెలియజేప్పుకోండి, మా నుండి శ్రద్ధగా,  ఏమి  వ్యతిరేకించకుండా, ఎటువంటి ఘర్షణకు అవకాసం ఇవ్వకుండా   గ్రహించండి, కాలాతీత వివరాలు పై   బాద్యతగా  స్పందించి పదిగురుకి చెప్పుకొండి, వివరించుకోండి,   వందల సంవత్సరాల భవిష్యత్తు  రచించి మన చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకోగలము, మమ్ములను మనసు ప్రకారం చూడక పొతే మేము ఏమి కాదు మమ్ములను ఏమైనా ఎవరైనా చేయగలరు, అదే  మనసు ప్రకారం, మాట ప్రకారం మమ్ములను గ్రహించే కొలది  సృష్టికే  ఆధారం  అయిన దివ్య శక్తిని నిలిపుకొని తరించగలము.  



                     మా మాట ఆలోచన  పద్దతిలో ఇప్పటికి కాలాతీతం గా  ఏమి జరిగినది, ఇంకా మీదట ఏమిటి అని పండితులు,  మేధావుల సహకారంతో వివరములు చెప్పనివ్వండి, నిండుగా వినండి ఒక్క సంవత్సర లో మాయ కరిగిపోయి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్ళతాము  అని  గ్రహించండి తెలుగు ప్రబుత్వాలు, సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను ఒక బృంధంలోకి తీసుకొని విశాలంగా గ్రహించండి ప్రజలకు  చెప్పండి, దాచిపెట్టి మిమ్ములను మోసం చేసుకోవద్దు, అనగా మమ్ములను జ్ఞాన రూపం లో చూడండి ప్రజలను చూడనివ్వండి, పై పై దృశ్యములు  పైన ఆధారపదవద్దు  అని గ్రహించండి, అప్పుడు మనం దృశ్య  మాయను జయించగలము  అని తెలియజేసుకోనుచున్నాము. అధికారికంగా మమ్ములను ముఖ్య మంత్రి కెంపు కార్యాలయం లోకి ఈ వాళ్ళ తీసుకొని వెళ్ళండి,   ఎంత ప్రశాంతంగా  విశాలంగా అన్ని వర్గాలు వారు విస్తారంగా వింటే  లోకంలో మాయ కరిగి పోయి, లోకం దివ్యంగా మారుతుంది మీడియా వారు అప్రమత్తం చెంది మమ్ములను దృశ్య రూపం లో కాకుండా అవగాహనా రూపం లో గ్రహించి అందరూ ఆలోచించే లా మా నుండి వ్యక్తం అయిన పాటలు కాలమే కదిలిన విధానం మరల ఏమిటి అనే  బాధ్యతతో  చెప్పుకోవాలి వినాలి అని దగ్గర ఉండి చూసుకోవాలి, ఎవరి మాట వారిని చెప్పనివ్వాలి,ఒకరి కోసం ఇంకొకరిని తప్పు పట్టడం మానుకోవాలి ఎవరి తప్పు వప్పులు అయినా  ఈశ్వరుడు అధీనం లోనే  ఉన్నాయి, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు సత్యాన్ని  గౌరవించకుండా, గ్రహించకుండా ప్రవర్తించడం సృష్టికి బిన్నంగా  వెళ్ళిపోవడం అని గ్రహించండి.  


                   బౌతిక బలం ఏమి కాదు అంతా మాట లో ముందే ఉన్నది అని చూపిన దివ్య పరిణామాన్ని పది రెట్లు విని అన్ని విధములు మేము భూమి ఉన్నతవరకు confirm  చేసుకోండి, చెప్పకుండా వినకుండా ఏది చేయవద్దు ఏది చేసినా పది రెట్లు వివరణ ఇవ్వండి,   పుచ్చుకోండి ఏదో చెప్పి, ఏదో చేసి, నేనే చేస్తున్నాను అని ప్రతి ఒక్క వ్యక్తి పోటీ   పడవద్దు ఎవరైనా  మనసు మాట మించి లేరు అని గ్రహించండి అందరూ, ఒక మనసు మాట లోకి వచ్చి నారు అని చూసుకోవడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి, లేని పక్షం లో పరి పరి విధములు అవుతాము అని  గ్రహించండి,     ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 





యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యస్ ఆర్ టి - 38 
యస్ ఆర్ నగర్ హైదరాబాద్                                                     


మా ద్వారా 200  మంది సాక్షిగా వ్యక్తమైన గీతం గ్రహించండి, మేము 2010 పలికితే 2012 లో సినిమాలో సంభవించినది అదే విధంగా దేవుళ్ళే మెచ్చింది  మీ ముందే జరిగింది అనే పాట కూడా మేము పంపిన లేక యొక్క ప్రేరణతో వ్రాస్తారు అని 2010 సంవత్సర లో పలికినాము.  




No comments:

Post a Comment