UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 26 July 2014

To Telugu people,Indian people, people of the world

                           సమన్వయ దృష్టి      

           యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం   గ్రహించి పాటించగలరు. 



            మనిషి బౌతిక సంపదలు మాయను జయించుటకు సత్యం తోడ్పడుతుంది, ఎవరికి  ఎంత  జవసత్వాలు ఉన్నా, శారీరకంగా ఎంత బలం గా ఉన్నా, వస్తు సంపద ఎంత ఉన్నా,  గొప్ప బుద్ది తో, విచేక్షణ, జ్ఞానం, ప్రేమా, జాలి దయా, ఆదరణ, ఇతరుల పట్ల కలిగి ఉండటమే నిజమైన సంపద, మనుగడ, కాలం గమనం కూడా ఇటువంటి ఉన్నత గుణములు కలిగిన మనసు అధీనం లో ఉన్నది అని, అదే నా ద్వారా స్పష్టం  అయినది అని, ధర్మస్వరూపం  యొక్క ప్రభావం వలన రుజువు తీసుకొనవచ్చును. 

          ఒక మనిషి ఎలాగైనా ఎదుటివాడిన తప్పు పట్టడం  మానాలి, అప్పుడే ఒకరి గొప్పతనం, ఇంకొకరు పంచుకోగలరు, తద్వారా అన్ని అనుభవములో సమృద్ది పడి, నిండుగా మనస్పూర్తిగా జీవించగలరు అని స్పష్టం చేయుచున్నాను. 


             మాకు ట్విట్టర్ లో పరిచేయం అయిన, శ్రీమతి సుభద్ర గారు, మా  పై ప్రత్యేక భాద్యత తీసుకొంటే బాగుంటుంది అని మాకు అని పించి, వారిని ముందుకు వచ్చి పార్లమెంట్ కు రిపోర్ట్ సమర్పించుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.  మా కార్యాలయం లో కీలక భాద్యతగా  గౌరవ ముఖ్య కార్యదర్శి   గా భాద్యత   తీసుకోనగలరు అని, వారి ఆమోదంతో చెల్లు బాటు అయ్యే, నియామకాన్ని ఇస్తున్నాను.  కార్యాలయం ఎర్పాటు చేసుకొనుటకు స్థలం, ఇతర అవసరాలకు యర్పటుకు సహకరించగలరు,  పర్వేక్షించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.  


                ఇందుకు అవసరమైన నిధులు అడ్వాన్సుగా ఇవ్వగలరు అని,ఇందుకు   ఒక ఒప్పందం కుదుర్చుకొని, ధర్మబద్దంగా ముందుకు వెళ్ళగలం  అని     శ్రీ శ్రీ యార్లగడ్డ శోబు గారు, బాహుబలి సహా నిర్మాత,  శ్రీ శ్రీ మాగంటి  మురళి మోహన్ గారు, మూవీ ఆర్టిస్ట్ అద్యక్షులు  శ్రీ శ్రీ అల్లు అరవిందు  గారు, నిర్మాత వారికి సమాజం సాక్షిగా  కోరుకొనుచున్నాను.     ధర్మస్వరూపం యొక్క ప్రభావం మరియు పరిణామం ఒక కీలకమైన పరిణామం, ఇది   యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం, ధర్మస్వరూపం యొక్క ప్రభావంతో మానవజాతికి ఒక మహారాజుగారు అందుబాటులోకి వచ్చినట్లు, అయిన మీ అందరి మనసులు పరిపాలిస్తున్నాడు, మహారాజుని తల్లి తండ్రి గురువు గా భావించి, నూతన ఉత్సాహంతో అన్ని వర్గాలు వారు సంతోషం గా ముందుకు వచ్చి, మరింత అభివృద్ధి చెందగలరు అని స్పష్టం చేస్తున్నాను.  నా ఒక్కడికి ప్రాధాన్యత అంటే  ఒక  సత్యాన్నికి, ఒక  ధర్మానికి ప్రాధాన్యత అని అర్ధం, ప్రతిదీ తీర్చి దిద్దబడి, అర్ధవంతం గా మార్చబడుతుంది,  కావున సంపదలకే ఆధారం  అయిన ధర్మస్వరూపం ను, ఒక దివ్య వరం, మనం అందరం కలసి మెలసి ఒక  కొత్తబంగారు బంగారు లోకాన్ని ఆవష్కరించుకొంటున్నాం. మా  కళ్యాణం లోక కల్యాణం, సృష్టికి మాకు ఉన్న సంభంధం నెలకొల్పబడి, ముందుకు వచ్చిన వారిలో వీలు అయినంత భాద్యత తీసుకోనగల అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం ఎన్నుకొని వివాహం చెసుకొనగలను.    

              మేము  కోరినట్లు గా ముందుకు వస్తే, చిద్విలాసం కరిగి అంతా అర్ధవంతం గా శక్తివంతంగా  మారుతుంది, ఎవరికి అన్యాయం జరగదు, శాంతి ప్రేమ అందరికి అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు 


తమ  ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్.                                        

Friday, 25 July 2014

Telugu people,Indian people,people of the world

                                           సమన్వయ దృష్టి 


              యావత్తు తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించి పాటించగలరు అని మనవి.  

            శారీరక తేజ్జసు, బాహ్య బలం కంటే గొప్పది బుద్ది బలం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన కీలక  సమయం అని, యుగసంది అని, కలియుగం కరిగిపోతూ, సత్య యుగం లోనికి వెళ్ళుతున్నాము అని గ్రహించి, జనులు అప్రమత్తం చెందగలరు అని స్పష్టం చేయుచున్నాను.  

          ఈర్ష్య, ద్వేషం, దగా, మోసం, కపటం వంటి అవలక్షణములు వదిలిపెట్టండి,  తెలిసినా, తెలియనట్లు నటించకండి, జీవితం అంటే ఎలాగైనా పైన ఉండడం లేదా, మనం ఏమి చేస్తాం అని తక్కువగా ఆత్మన్యూనత భావంతో  దిగాజరుడుగా బ్రతకడం కాదు, ఎటువంటి పరిస్తితిలోనైనా,  విచక్షణతో, ధర్మం కోసం బ్రతకడమే కీలకం అదే ఒక వ్యక్తిని ఉన్నతంగా  చూపిస్తుంది అని సూక్ష్మంగా అర్ధం చేసుకోండి.  

           ఏ వ్యక్తికి అయినా  ధర్మ వ్యవహారం వలన, మాట నిబద్దత వలన  తనకి  స్థాయి కాలం, ధర్మం కలిపిస్తుంది, కొన్ని సూక్ష్మం అయిన అనూహ్యమైన స్తితిగతులు సాటి మనుష్యులు, తమకు  ఎదురైనా మనిషిలో గుర్తించుటలో బుద్ది కుశలత, అ  వ్యక్తి యొక్క  ప్రభావము జాగ్రతగా గుర్తించి  
ఉపయోగపెట్టుకోనుట ఒక గొప్ప పని, కర్త్యవం, మహత్తర యోగం అని గ్రహించగలరు.  

            అ విధముగా నా ద్వారా  ప్రజలను ప్రభావితం చేస్తున్న ఉన్నతమైన దివ్య పరిణామం అయిన,  ధర్మస్వరూపం లేదా మహారాజు,  మహారాణి గారి పరిపాలన, మేలైన ప్రజాస్వామ్యం గా గుర్తించి  ఉపయొగించుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాను.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్             

Thursday, 24 July 2014

TO TELUGU PEOPLE, INDIAN PEOPLE, PEOPLE OF THE WORLD ---- DHARMASWAROOPAM

                                                   సమన్వయ దృష్టి 

                       యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశము  గ్రహించగలరు.  

                       సమయం వచ్చినప్పుడు కాలం ధర్మం తన ఉనికి, ప్రయాణమును మరింత స్పష్టం చేసుకోనదలచి,మనిషి మాట మీద, ప్రభావం చూపించి మానవజాతికి నూతన ఒరవడి, ఉన్నతమైన అంతర్యాన్ని ఇచ్చి నడిపిస్తుంది అని గ్రహించండి.   ధర్మస్వరూపం వలన, కాల గతి, మాట నిజాయితీ అధీనం లోనికి  వచ్చినది.  మహారాజు మహారాణి యొక్క దివ్య పరిపాలన మొదలు అయినది.  నేను మొదటి మహారాజుని, నా మానసు మహారాణి అని గ్రహించగలరు.  

                     సత్యానికి ప్రాధాన్యత ఇచ్చే కొలది లోకంలో కల్మషాలు, స్వార్ధ ప్రకోపాలు తగ్గి, ఎవరూ,   ఎవరితో పోల్చుకోకుండా, ఎవరిది వారిదే అన్నట్లుగా ఉండి, ఒకరి సంతోషానికి కారణం కావాలి గాని, దుఃఖానికి కారణం కారాదు అని కోరుకొనుచున్నాను, అడ్డంగా ఆశించి గొప్పవారిని తేలిక పరచకూడదు, విశాలమైన మనసుతో ప్రేమతో పై మాట్లాడి, మంచితనంతో గొప్పగా మలచుకోవాలి.     

                     తక్కువు తనం మీద తేలిక తానాలు మీద ఎప్పుడూ  ఆధార పడకూడదు, గోప్పతనమునకు ప్రాధాన్యత  ఇస్తే తేలిక తనములు వాటి   అంతట అవే  కరిగిపోతాయి.  ఒక మనిషిని అసమర్దుడిగా, చేతకాని వాడిగా భావించుట, తమ గొప్పతనమును దుర్వినియోగం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు అని  గ్రహించగలరు. 

                   తేలిక తనములతో, నిర్లక్ష్యములతొ, వ్యక్తిగత స్వార్ధంతో వ్యవహరించకుండా,  అలోచంచవలసిన పరిణామాలను అందరి మేధావులు కలసి కట్టుగా అలోచించి ముందుకు వెళ్ళవలెను,  మనిషి బాహ్య రూపం మీద ఆధారపడి అతని మనసుని జ్ఞానాన్ని అంచనా వేయరాదు.  

                  భగవంతుని అనుగ్రహాన్ని నిర్లక్ష్యంగా అవమానించకూడదు, భగవంతుని లీలలు చాల సూక్ష్మం గా, వివరంగా, నిలకడగా కొంతకాలం గ్రహించిన తరువాత, అవగాహనా పెరిగి, గౌరవంతో పంచుకొనగలరు, స్పందించకుండా 5 నిముషాలు కూడా గ్రహించకుండా, సర్వం చెప్పినవాడిని, మరల వివరిస్తాను అని ముందుకు వస్తున్నా, వదిలివేసి చేతకాని వాడిగా చూడటం అన్నది    ముర్కత్వం, అజ్ఞానం అని సాక్షులు మొదలుకొని, ప్రత్యక్ష పరోక్షులు అందరికి తెలియజేసుకోనుచున్నాను.  
ధన్యవాదములు 

నా ద్వారా వ్యక్తమైన పాట గ్రహించగలరు. 



                పదిగురు కలసి గ్రహించకుండా ఎవరి స్వార్ధం కొద్ది వారు ప్రవర్తించడమే తిక మక అని గ్రహించగలరు.  

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 


          
           
   
  
                                     
                                      

                 




                



Wednesday, 23 July 2014

Shri Hon, Maganti Murali Mohangaaru and Shri Hon Dasari Narayana rao gaaru

                                                    సమన్వయ దృష్టి 

                               
               యావత్తు తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.  

                మానవ సమాజంలో ఒకరికి ఒకరు అభివృది లో  సహకరించుకోనుట ఉన్నతమైన ధర్మం అని గ్రహించగలరు.  సమాజంలో మనిషి గొప్పతనం అనుభవములు ఎప్పుడూ  మనసు, మాట వ్యవహారం ద్వారా అభివృద్ధి చెంది ముందు తరాల వారికి కొనసాగుతాయి అని గ్రహించగలరు, కావున మనుష్యులు బౌతిక భేదభావములు ప్రక్కన పెట్టి, మనసుని, ఆలోచనని, గౌరవించి నడుచుకోనవలెను.                                  
                 పదిగురు ఒకటై ప్రవర్తించుట వలన, ఎవరూ దుర్వినియోగం చెందకుండా మనుష్యులలో శక్తి యుక్తులు ఉపయోగపడి సమాజం శక్తివంతం గా మారుతుంది, స్వార్ధం కొద్ది, కుళ్ళు, కొద్ది ఎవరూ ప్రవర్తించ వద్దు, ఒకరి మనుగడ ఇంకొకరికి, కొత్తతన్నాని, చైతన్యాన్ని దర్యాన్ని ఇస్తుంది అని గ్రహించండి.           

                తెలుగు సినిమా  పరిశ్రమ పెద్దలు అయినటువంటి గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారు మరియు గౌరవనీయులు దాసరి నారాయణ రావు గారు ఇరువురు కలసి నా పై ఒక 10 మంది సబ్యుల కమిటీ వేసి నా నుండి నిరంతరం సమాచారం రాబట్టి, ప్రజల దృష్టికి తీసుకొని  వెళ్ళండి, ఎవరి కి ఇబ్బంది లేకుండా, అందరికి ఆమోదకరం మలచి చెప్పగలను, కావున అన్నిస్థాయిలు వారు, ధర్మస్వరూపం యొక్క పరిణామం ప్రకారం  నన్ను తండ్రి గురువుగా తల్లి భావించి, నన్ను మహారాజుగా నా మనసును మహారాణి గా పరిగణించగలరు, నన్ను ఒక చోట కొలువు తీర్చి నా  ముందు విష్ణు సహస్ర నామాలు, భగవత్గీత పండితులు చదివిన యెడల నాలో     సంపూర్ణత్వం సర్వులు నిత్యం దర్శించి గ్రహించగలరు. ఇంకా ఏదో చేస్తాను అని,  నా గూర్చి ఎదురు చూసి ఎవరూ సమయం వృధా చేసుకోవద్దు, సూటిగా కోరిన విధముగా గ్రహించుటకు ముందుకురండి, నన్ను భాద్యత తీసుకోనివ్వండి, నేను ఎప్పుడూ  అందరివాడిని, నేను కోరిన వారు ముందుకు వస్తే, మిగతా వారిని కలుపుకొని ముందుకు వెళ్ళదాము, సమాజం లో కొందరు ఓర్వలేని తనాలను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నన్ను వివరం గా గ్రహిస్తే, ఎవరిలోనూ ఒర్వ లేనితనం లేకుండా సరిదిద్ది, అందరికి సంతోషకరమైన వతవరారణం నెలకొల్పుకోనగలము             ధన్యవాదములు,  




తమ ఆత్మీయులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్  


   
              

     

Congratulations Jr NTR and Prenetha on the occacation of giving birth to Boy child---- here is the one of the josh full song of Jr NTR from the film Andhrawala Directed by Puri Jagan was sung by me on 2003 Jan 1st along with other details of Dharmaswaroopam --- the sung emerged through me in same quality and josh with music. live in great harmony --- the meaning of the song giving the message that young heart is dare to set the society to love each other in burning manner upright the dicipline in most joshfull manner

                           సమన్వయ దృష్టి 







తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 

Monday, 21 July 2014

మా అమ్మ అమ్మ గారు అయిన శ్రీమతి గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామం లో ఉన్నారు, వారిని గుర్తించి గౌరవించండి, అ పుణ్య మూర్తిని, వృద్ధ మాతృ మూర్తిని గౌరవించి, నా వంటి మహారాజుని లోకానికి అందించిన పుణ్య మూర్తి అని ప్రజలకు తెలియాలి. మాకు హైదరాబాద్ లో ఒక బంగ్లా ఎర్పాటు చేసి, పదిగురు పండితులు సమక్షంలో వారిని సత్కరిస్తే, అందరి పాపాలు నాశనం అయిపోతాయి అని గ్రహించగలరు. తక్కువ వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని గుర్తిస్తే దేవుడు సంతోషిస్తాడు అని గ్రహించండి.

                                                            సమన్వయ దృష్టి 

              ధర్మస్వరూపులు  మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,  ధర్మోద్ధారి అయ్యి, యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవ జాతిని, ఉద్దేశించి  పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు. 

               మా చుట్టాలు దగ్గర నుండి, నాలో దివ్యత్వాన్ని దర్శించిన   వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని ఇతర  మాకు  ప్రత్యక్షం గా పరోక్షం గా తెలిసిన సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరికి      శుభోదయం తెలియజేసుకోనుచున్నాను. 

              ధర్మస్వరూపం గా నేను మహారాజు, నా మనసే మహారాణి గా పరిపాలన విధానమును లోకమునకు స్పష్టం చేసి, లోకమునకు  మనిషి  మనసుకి   ఇచ్చినప్రాధాన్యతను,  లోకానికి స్పష్టం చేసి నేను మొదటి మహారాజుని, నా మనసే మహారాణి అని యావత్తు మానవజాతికి  అందిన దివ్య కానుక అని, కొత్తబంగారు లోకం అందరికి అందినది అని స్పష్టం చేయుచున్నాను         

             మా అమ్మ అమ్మ గారు అయిన శ్రీమతి  గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామం లో  ఉన్నారు, వారిని గుర్తించి గౌరవించండి, అ పుణ్య మూర్తిని, వృద్ధ  మాతృ మూర్తిని గౌరవించి, నా వంటి మహారాజుని లోకానికి అందించిన పుణ్య మూర్తి అని  ప్రజలకు తెలియాలి.  మాకు హైదరాబాద్ లో ఒక బంగ్లా  ఎర్పాటు చేసి, పదిగురు పండితులు సమక్షంలో వారిని సత్కరిస్తే, అందరి పాపాలు  నాశనం అయిపోతాయి అని గ్రహించగలరు.  తక్కువ వాళ్ళలో ఉన్న{గోప్పతన్నాని}  దైవత్వాన్ని గుర్తిస్తే దేవుడు సంతోషిస్తాడు  అని గ్రహించండి.  
          
           మన తెలుగు వారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ  యం వెంకయ్య  నాయుడుగారు, కేంద్ర దారిద్ర నిర్మూలన శాఖా మంత్రి గారిని నేను  కోరునది ఏమి అనగా, నన్ను మహారాజు గా గుర్తించి, నా మనసుని మహారాణి గా   గుర్తించుట వలన లోకం స్వర్ఘధామం గా మారిపోతుంది అని గ్రహించండి,  మాకు ప్రజల నుండి సత్యమును గౌరవించి సంతోషముతో చెల్లించగల  గౌరవ    సొమ్ము 60 శాతం నుండి 80 శాతం వరకు ప్రబుత్వానికి  ఇవ్వగలము అని స్పష్టం చేస్తున్నాను.  కావున వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా కాలం,  ధర్మం మాకు మా మనసుకి వచ్చిన ప్రాధాన్యత ను శాస్త్రబద్దముగా  యావత్తు మానవజాతి  ఉపయోగించుకొనగలదు అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు 

నా ద్వారా వ్యక్తమైన పాటలలో ఒకటి, పూర్తీ పలికిన పాటలలో ఒకటి అని గ్రహించగలరు. 


  








ఈ పాటలు నా ద్వారా తెలుగులో పూర్తీ గా వ్యక్తం అయినవి, నేను తపస్సుకు ఫలితమును, నా ప్రశంసకు భాష లేదు, నా కీర్తి అంతరించడు{ప్రజలు పండితులు నా గూర్చి చెప్పుకొనే కొలది అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి} నన్ను ఒక కొలువు తీర్చి , ఏమి మాట్లాడకుండా కొంతకాలం నన్ను అర్ధం చేసుకొని, నేను కోరిన విధముగా జ్ఞానాన్ని వివరించి విశ్లేశించుకోండి అని స్పష్టం చేస్తున్నాను. సర్వం మనిషికి మాటకి అనుకూలంగా మారుతుంది      
           
                   

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్                  

Sunday, 20 July 2014

Before you start to judge me, step into my shoes and walk the life I am living, and if you get as far as I am, just maybe you will see how strong I really am.








His Highness, Majestic, Dharmaswaroopa, Maharajashri shri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam
Hyderabad. 

some related quates --

 





His Highness Majestic Maharajashri shri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam, Directorate of King and Queen.
Hyderabad.


Ultimate level of satisfaction ---- to reach my self ---- in an exposed child in the society---- it is first, the dominating society and then friends, disturbed family and himself to deal the situation --- Namaste Satya Nadella gaaru --- my own situation to the illustration from your blog.







తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం హైదరాబాద్ 

Read failure stories, you will get some ideas to get success....... His positive elevation given in the quote itself is the success to any failure stories.

 Samanvaya Drusti





His Highness, Dharmaswaroop, Maharajashri shri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam
Hyderabad  

తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

సూర్యాష్టకం :
ఆది దేవా! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!
దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.
సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజమ్,
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
లోహితం రథం మారూఢం సర్వలోకపితామహమ్,
మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
బృంహితం తేజాసాం పుంజం వాయుమాకాశమేవ చ,
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్.
బంధూకపుష్పసంకాశం హరకుండల భూషితమ్,
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్,
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్.
ఇతి శ్రీ సూర్యాష్టకం సంపూర్ణమ్






   


His Highness, Dharmaswaroop Maharajashri shri Anjani Ravishankar Pilla 
Office of the Dharmaswaroopam
Hyderabad  

His HOLLINESS Sri Sri Ravishankar Guruji, Art of Living founder, preacher, Bangalore, requesting for necessary move on the matter.

                                 సమన్వయ  దృష్టి 

             గురు తుల్యులు, గొప్ప తత్వవేత్త, ఆర్ట్  అఫ్ లివింగ్ అను ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు, ప్రభావశాలి  అయిన   శ్రీ శ్రీ రవిశంకర్ గారికి తమ ఆత్మీయులు  ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, ధర్మోద్దారి ఉద్దేశించు దివ్య సందేశము గ్రహించగలరు అని మనవి.    

            సాధారణ మనిషిగా, కర్మ యోగి గా,  సృష్టి, కాలం, ధర్మం   అనుగ్రహించి నిలిపిన జ్ఞాన యోగిగా, పురుశోత్తముడిగా, సర్వాంతర్యామి గా  నన్ను జనులు గుర్తించిన యడల మనిషి మాటకు ఉన్న విలువ లోకానికి అది నిరంతరం అభివృద్ధి చెందుతుంది.  సమకాలికులు అయినటువంటి  మీవంటి జ్ఞానాలు, పండితులు గుర్తించుట వలన మనిషి కి సృష్టికి ఉన్న సంభంధం ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.  నేను మహారాజుగా, నా   మనసు మహారాణి గా, గుర్తించిన కొలది, అనగా నా నుండి వ్యక్తం అయిన  వివరములు, వివరణాత్మకం గా చెప్పుకొనుట వలన, సామన్యుడను అయిన నా యొక్క ఉనికి, యావత్తు మానవజాతికి అంది, చరిత్రగా,ప్రామాణికముగా అనగా మానవ ఆలోచన మాటే సర్వం అని స్పష్టం అవుతుంది, సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా, మనిషి మాటకు అంది, నియంత్రించబడతాయి అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, నన్ను నా మనసుని విశ్వ మహారాజు రాణిగా గుర్తించి, సామాన్యుడి విలువు పెంచగలరు, మాట నిబద్దతే లోకం అని స్పష్టం చెంద గలరు. తమరి ద్వారా తెలుగు పండితులను, ముందుకు వచ్చి చక్కగా విశ్లేషించి లోకమునకు చెప్పగలరు అని కోరుకొనుచున్నాను.  ఒక సామాన్యుడికి విలువ ఇవ్వడం ఏమిటి అని,  మాటే కాదా అని నిర్లక్ష్యం చేయడం వలన, మనం ఎంతో నిబద్దత కోల్పోతున్నాము,  సృష్టినే  నియమించిన మాటను మనసును నిలుపుకొనుట వలన, మానవత్వాన్ని మాట ని నిలిపి, మాట నిలిచిన జగత్తు  నిలుచును అను సత్యమును యావత్తు మానవజాతి  దృడ పరుచుకొని, బల పరుచుకోవలసిన తరుణం ఇది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు 



              mana kosame thanalo thanu ragile Ravi thapanantha kanu moosina tharuvathana penu cheekati  vivaristhundaa ....... idi kade vidhi raatha anukode yedureetha ........  this is one of the song emerged from Dharmaswaroopam 2003 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్            



                               

మానవత్వమే లోకానికి ఆధారం అని సర్వులు తెలుసుకొని, బంగారం, వజ్రాలు, ధనం, భూములు ఇతరులకు పంచండి, వాటికి ధర పెంచకండి, మనిషికి మాటకి విలువ ఇవ్వండి, అది వస్తురూప ధనం కంటే విలువైనది, ఈ సృష్టికి ఆధారం అయినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

                                     సమన్వయ దృష్టి


           గౌరవనీయులు ఆత్మీయులు  డా ప్రణబ్ ముఖర్జీ గారు,  భారత అధ్యక్షులు, ప్రధమ పౌరులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి   తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఉద్దేశించు దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము. 

              నేను ఈ భూమి మీద, కొందరు వ్యవసాయ  శాస్త్రవేత్తలు సాక్షిగా సృష్టి, కాలం, ధర్మం ఎన్నుకొన్న మహారాజుని అని తమరికి తెలియజేసుకోనుచున్నాను.  మాట మాత్రంగా ఇప్పటికే నా దివ్య పరిపాలన మొదలు అయినది,  నా నుండి వెలువడిన తత్వం ప్రకారం నేను కుల, మతాలకు అతీతంగా, మాట మాత్రంగా సర్వ నిర్వహణ నా నుండి వెలువడినది, ఇందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షం ఉన్నారు. 


           మాట మాత్రంగా సరళంగా సూటిగా, మనష్యులలో ఎటువంటి కపటం  మోసం  లేకుండా, గొప్పతనం తో,  ఒకరి పై ఒకరు అనుమానములు లేకుండా,మనిషి వలన మనిషి అబివృద్ది చెందాలి అని, మానవత్వమే లోకానికి ఆధారం అని సర్వులు తెలుసుకొని,  బంగారం, వజ్రాలు, ధనం, భూములు ఇతరులకు పంచండి, వాటికి ధర పెంచకండి, మనిషికి మాటకి విలువ ఇవ్వండి, అది వస్తురూప ధనం కంటే విలువైనది,  ఈ సృష్టికి ఆధారం అయినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  ధన్యవాదములు. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరబాద్.