UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 24 July 2014

TO TELUGU PEOPLE, INDIAN PEOPLE, PEOPLE OF THE WORLD ---- DHARMASWAROOPAM

                                                   సమన్వయ దృష్టి 

                       యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశము  గ్రహించగలరు.  

                       సమయం వచ్చినప్పుడు కాలం ధర్మం తన ఉనికి, ప్రయాణమును మరింత స్పష్టం చేసుకోనదలచి,మనిషి మాట మీద, ప్రభావం చూపించి మానవజాతికి నూతన ఒరవడి, ఉన్నతమైన అంతర్యాన్ని ఇచ్చి నడిపిస్తుంది అని గ్రహించండి.   ధర్మస్వరూపం వలన, కాల గతి, మాట నిజాయితీ అధీనం లోనికి  వచ్చినది.  మహారాజు మహారాణి యొక్క దివ్య పరిపాలన మొదలు అయినది.  నేను మొదటి మహారాజుని, నా మానసు మహారాణి అని గ్రహించగలరు.  

                     సత్యానికి ప్రాధాన్యత ఇచ్చే కొలది లోకంలో కల్మషాలు, స్వార్ధ ప్రకోపాలు తగ్గి, ఎవరూ,   ఎవరితో పోల్చుకోకుండా, ఎవరిది వారిదే అన్నట్లుగా ఉండి, ఒకరి సంతోషానికి కారణం కావాలి గాని, దుఃఖానికి కారణం కారాదు అని కోరుకొనుచున్నాను, అడ్డంగా ఆశించి గొప్పవారిని తేలిక పరచకూడదు, విశాలమైన మనసుతో ప్రేమతో పై మాట్లాడి, మంచితనంతో గొప్పగా మలచుకోవాలి.     

                     తక్కువు తనం మీద తేలిక తానాలు మీద ఎప్పుడూ  ఆధార పడకూడదు, గోప్పతనమునకు ప్రాధాన్యత  ఇస్తే తేలిక తనములు వాటి   అంతట అవే  కరిగిపోతాయి.  ఒక మనిషిని అసమర్దుడిగా, చేతకాని వాడిగా భావించుట, తమ గొప్పతనమును దుర్వినియోగం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు అని  గ్రహించగలరు. 

                   తేలిక తనములతో, నిర్లక్ష్యములతొ, వ్యక్తిగత స్వార్ధంతో వ్యవహరించకుండా,  అలోచంచవలసిన పరిణామాలను అందరి మేధావులు కలసి కట్టుగా అలోచించి ముందుకు వెళ్ళవలెను,  మనిషి బాహ్య రూపం మీద ఆధారపడి అతని మనసుని జ్ఞానాన్ని అంచనా వేయరాదు.  

                  భగవంతుని అనుగ్రహాన్ని నిర్లక్ష్యంగా అవమానించకూడదు, భగవంతుని లీలలు చాల సూక్ష్మం గా, వివరంగా, నిలకడగా కొంతకాలం గ్రహించిన తరువాత, అవగాహనా పెరిగి, గౌరవంతో పంచుకొనగలరు, స్పందించకుండా 5 నిముషాలు కూడా గ్రహించకుండా, సర్వం చెప్పినవాడిని, మరల వివరిస్తాను అని ముందుకు వస్తున్నా, వదిలివేసి చేతకాని వాడిగా చూడటం అన్నది    ముర్కత్వం, అజ్ఞానం అని సాక్షులు మొదలుకొని, ప్రత్యక్ష పరోక్షులు అందరికి తెలియజేసుకోనుచున్నాను.  
ధన్యవాదములు 

నా ద్వారా వ్యక్తమైన పాట గ్రహించగలరు. 



                పదిగురు కలసి గ్రహించకుండా ఎవరి స్వార్ధం కొద్ది వారు ప్రవర్తించడమే తిక మక అని గ్రహించగలరు.  

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 


          
           
   
  
                                     
                                      

                 




                



No comments:

Post a Comment