UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 25 July 2014

Telugu people,Indian people,people of the world

                                           సమన్వయ దృష్టి 


              యావత్తు తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించి పాటించగలరు అని మనవి.  

            శారీరక తేజ్జసు, బాహ్య బలం కంటే గొప్పది బుద్ది బలం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన కీలక  సమయం అని, యుగసంది అని, కలియుగం కరిగిపోతూ, సత్య యుగం లోనికి వెళ్ళుతున్నాము అని గ్రహించి, జనులు అప్రమత్తం చెందగలరు అని స్పష్టం చేయుచున్నాను.  

          ఈర్ష్య, ద్వేషం, దగా, మోసం, కపటం వంటి అవలక్షణములు వదిలిపెట్టండి,  తెలిసినా, తెలియనట్లు నటించకండి, జీవితం అంటే ఎలాగైనా పైన ఉండడం లేదా, మనం ఏమి చేస్తాం అని తక్కువగా ఆత్మన్యూనత భావంతో  దిగాజరుడుగా బ్రతకడం కాదు, ఎటువంటి పరిస్తితిలోనైనా,  విచక్షణతో, ధర్మం కోసం బ్రతకడమే కీలకం అదే ఒక వ్యక్తిని ఉన్నతంగా  చూపిస్తుంది అని సూక్ష్మంగా అర్ధం చేసుకోండి.  

           ఏ వ్యక్తికి అయినా  ధర్మ వ్యవహారం వలన, మాట నిబద్దత వలన  తనకి  స్థాయి కాలం, ధర్మం కలిపిస్తుంది, కొన్ని సూక్ష్మం అయిన అనూహ్యమైన స్తితిగతులు సాటి మనుష్యులు, తమకు  ఎదురైనా మనిషిలో గుర్తించుటలో బుద్ది కుశలత, అ  వ్యక్తి యొక్క  ప్రభావము జాగ్రతగా గుర్తించి  
ఉపయోగపెట్టుకోనుట ఒక గొప్ప పని, కర్త్యవం, మహత్తర యోగం అని గ్రహించగలరు.  

            అ విధముగా నా ద్వారా  ప్రజలను ప్రభావితం చేస్తున్న ఉన్నతమైన దివ్య పరిణామం అయిన,  ధర్మస్వరూపం లేదా మహారాజు,  మహారాణి గారి పరిపాలన, మేలైన ప్రజాస్వామ్యం గా గుర్తించి  ఉపయొగించుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాను.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్             

No comments:

Post a Comment