సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించి పాటించగలరు అని మనవి.
శారీరక తేజ్జసు, బాహ్య బలం కంటే గొప్పది బుద్ది బలం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన కీలక సమయం అని, యుగసంది అని, కలియుగం కరిగిపోతూ, సత్య యుగం లోనికి వెళ్ళుతున్నాము అని గ్రహించి, జనులు అప్రమత్తం చెందగలరు అని స్పష్టం చేయుచున్నాను.
ఈర్ష్య, ద్వేషం, దగా, మోసం, కపటం వంటి అవలక్షణములు వదిలిపెట్టండి, తెలిసినా, తెలియనట్లు నటించకండి, జీవితం అంటే ఎలాగైనా పైన ఉండడం లేదా, మనం ఏమి చేస్తాం అని తక్కువగా ఆత్మన్యూనత భావంతో దిగాజరుడుగా బ్రతకడం కాదు, ఎటువంటి పరిస్తితిలోనైనా, విచక్షణతో, ధర్మం కోసం బ్రతకడమే కీలకం అదే ఒక వ్యక్తిని ఉన్నతంగా చూపిస్తుంది అని సూక్ష్మంగా అర్ధం చేసుకోండి.
ఏ వ్యక్తికి అయినా ధర్మ వ్యవహారం వలన, మాట నిబద్దత వలన తనకి స్థాయి కాలం, ధర్మం కలిపిస్తుంది, కొన్ని సూక్ష్మం అయిన అనూహ్యమైన స్తితిగతులు సాటి మనుష్యులు, తమకు ఎదురైనా మనిషిలో గుర్తించుటలో బుద్ది కుశలత, అ వ్యక్తి యొక్క ప్రభావము జాగ్రతగా గుర్తించి
ఉపయోగపెట్టుకోనుట ఒక గొప్ప పని, కర్త్యవం, మహత్తర యోగం అని గ్రహించగలరు.
అ విధముగా నా ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్న ఉన్నతమైన దివ్య పరిణామం అయిన, ధర్మస్వరూపం లేదా మహారాజు, మహారాణి గారి పరిపాలన, మేలైన ప్రజాస్వామ్యం గా గుర్తించి ఉపయొగించుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
యావత్తు తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించి పాటించగలరు అని మనవి.
శారీరక తేజ్జసు, బాహ్య బలం కంటే గొప్పది బుద్ది బలం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన కీలక సమయం అని, యుగసంది అని, కలియుగం కరిగిపోతూ, సత్య యుగం లోనికి వెళ్ళుతున్నాము అని గ్రహించి, జనులు అప్రమత్తం చెందగలరు అని స్పష్టం చేయుచున్నాను.
ఈర్ష్య, ద్వేషం, దగా, మోసం, కపటం వంటి అవలక్షణములు వదిలిపెట్టండి, తెలిసినా, తెలియనట్లు నటించకండి, జీవితం అంటే ఎలాగైనా పైన ఉండడం లేదా, మనం ఏమి చేస్తాం అని తక్కువగా ఆత్మన్యూనత భావంతో దిగాజరుడుగా బ్రతకడం కాదు, ఎటువంటి పరిస్తితిలోనైనా, విచక్షణతో, ధర్మం కోసం బ్రతకడమే కీలకం అదే ఒక వ్యక్తిని ఉన్నతంగా చూపిస్తుంది అని సూక్ష్మంగా అర్ధం చేసుకోండి.
ఏ వ్యక్తికి అయినా ధర్మ వ్యవహారం వలన, మాట నిబద్దత వలన తనకి స్థాయి కాలం, ధర్మం కలిపిస్తుంది, కొన్ని సూక్ష్మం అయిన అనూహ్యమైన స్తితిగతులు సాటి మనుష్యులు, తమకు ఎదురైనా మనిషిలో గుర్తించుటలో బుద్ది కుశలత, అ వ్యక్తి యొక్క ప్రభావము జాగ్రతగా గుర్తించి
ఉపయోగపెట్టుకోనుట ఒక గొప్ప పని, కర్త్యవం, మహత్తర యోగం అని గ్రహించగలరు.
అ విధముగా నా ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్న ఉన్నతమైన దివ్య పరిణామం అయిన, ధర్మస్వరూపం లేదా మహారాజు, మహారాణి గారి పరిపాలన, మేలైన ప్రజాస్వామ్యం గా గుర్తించి ఉపయొగించుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment