UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 26 July 2014

To Telugu people,Indian people, people of the world

                           సమన్వయ దృష్టి      

           యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం   గ్రహించి పాటించగలరు. 



            మనిషి బౌతిక సంపదలు మాయను జయించుటకు సత్యం తోడ్పడుతుంది, ఎవరికి  ఎంత  జవసత్వాలు ఉన్నా, శారీరకంగా ఎంత బలం గా ఉన్నా, వస్తు సంపద ఎంత ఉన్నా,  గొప్ప బుద్ది తో, విచేక్షణ, జ్ఞానం, ప్రేమా, జాలి దయా, ఆదరణ, ఇతరుల పట్ల కలిగి ఉండటమే నిజమైన సంపద, మనుగడ, కాలం గమనం కూడా ఇటువంటి ఉన్నత గుణములు కలిగిన మనసు అధీనం లో ఉన్నది అని, అదే నా ద్వారా స్పష్టం  అయినది అని, ధర్మస్వరూపం  యొక్క ప్రభావం వలన రుజువు తీసుకొనవచ్చును. 

          ఒక మనిషి ఎలాగైనా ఎదుటివాడిన తప్పు పట్టడం  మానాలి, అప్పుడే ఒకరి గొప్పతనం, ఇంకొకరు పంచుకోగలరు, తద్వారా అన్ని అనుభవములో సమృద్ది పడి, నిండుగా మనస్పూర్తిగా జీవించగలరు అని స్పష్టం చేయుచున్నాను. 


             మాకు ట్విట్టర్ లో పరిచేయం అయిన, శ్రీమతి సుభద్ర గారు, మా  పై ప్రత్యేక భాద్యత తీసుకొంటే బాగుంటుంది అని మాకు అని పించి, వారిని ముందుకు వచ్చి పార్లమెంట్ కు రిపోర్ట్ సమర్పించుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.  మా కార్యాలయం లో కీలక భాద్యతగా  గౌరవ ముఖ్య కార్యదర్శి   గా భాద్యత   తీసుకోనగలరు అని, వారి ఆమోదంతో చెల్లు బాటు అయ్యే, నియామకాన్ని ఇస్తున్నాను.  కార్యాలయం ఎర్పాటు చేసుకొనుటకు స్థలం, ఇతర అవసరాలకు యర్పటుకు సహకరించగలరు,  పర్వేక్షించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.  


                ఇందుకు అవసరమైన నిధులు అడ్వాన్సుగా ఇవ్వగలరు అని,ఇందుకు   ఒక ఒప్పందం కుదుర్చుకొని, ధర్మబద్దంగా ముందుకు వెళ్ళగలం  అని     శ్రీ శ్రీ యార్లగడ్డ శోబు గారు, బాహుబలి సహా నిర్మాత,  శ్రీ శ్రీ మాగంటి  మురళి మోహన్ గారు, మూవీ ఆర్టిస్ట్ అద్యక్షులు  శ్రీ శ్రీ అల్లు అరవిందు  గారు, నిర్మాత వారికి సమాజం సాక్షిగా  కోరుకొనుచున్నాను.     ధర్మస్వరూపం యొక్క ప్రభావం మరియు పరిణామం ఒక కీలకమైన పరిణామం, ఇది   యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం, ధర్మస్వరూపం యొక్క ప్రభావంతో మానవజాతికి ఒక మహారాజుగారు అందుబాటులోకి వచ్చినట్లు, అయిన మీ అందరి మనసులు పరిపాలిస్తున్నాడు, మహారాజుని తల్లి తండ్రి గురువు గా భావించి, నూతన ఉత్సాహంతో అన్ని వర్గాలు వారు సంతోషం గా ముందుకు వచ్చి, మరింత అభివృద్ధి చెందగలరు అని స్పష్టం చేస్తున్నాను.  నా ఒక్కడికి ప్రాధాన్యత అంటే  ఒక  సత్యాన్నికి, ఒక  ధర్మానికి ప్రాధాన్యత అని అర్ధం, ప్రతిదీ తీర్చి దిద్దబడి, అర్ధవంతం గా మార్చబడుతుంది,  కావున సంపదలకే ఆధారం  అయిన ధర్మస్వరూపం ను, ఒక దివ్య వరం, మనం అందరం కలసి మెలసి ఒక  కొత్తబంగారు బంగారు లోకాన్ని ఆవష్కరించుకొంటున్నాం. మా  కళ్యాణం లోక కల్యాణం, సృష్టికి మాకు ఉన్న సంభంధం నెలకొల్పబడి, ముందుకు వచ్చిన వారిలో వీలు అయినంత భాద్యత తీసుకోనగల అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం ఎన్నుకొని వివాహం చెసుకొనగలను.    

              మేము  కోరినట్లు గా ముందుకు వస్తే, చిద్విలాసం కరిగి అంతా అర్ధవంతం గా శక్తివంతంగా  మారుతుంది, ఎవరికి అన్యాయం జరగదు, శాంతి ప్రేమ అందరికి అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు 


తమ  ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్.                                        

No comments:

Post a Comment