సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.
మానవ సమాజంలో ఒకరికి ఒకరు అభివృది లో సహకరించుకోనుట ఉన్నతమైన ధర్మం అని గ్రహించగలరు. సమాజంలో మనిషి గొప్పతనం అనుభవములు ఎప్పుడూ మనసు, మాట వ్యవహారం ద్వారా అభివృద్ధి చెంది ముందు తరాల వారికి కొనసాగుతాయి అని గ్రహించగలరు, కావున మనుష్యులు బౌతిక భేదభావములు ప్రక్కన పెట్టి, మనసుని, ఆలోచనని, గౌరవించి నడుచుకోనవలెను.
పదిగురు ఒకటై ప్రవర్తించుట వలన, ఎవరూ దుర్వినియోగం చెందకుండా మనుష్యులలో శక్తి యుక్తులు ఉపయోగపడి సమాజం శక్తివంతం గా మారుతుంది, స్వార్ధం కొద్ది, కుళ్ళు, కొద్ది ఎవరూ ప్రవర్తించ వద్దు, ఒకరి మనుగడ ఇంకొకరికి, కొత్తతన్నాని, చైతన్యాన్ని దర్యాన్ని ఇస్తుంది అని గ్రహించండి.
తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు అయినటువంటి గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారు మరియు గౌరవనీయులు దాసరి నారాయణ రావు గారు ఇరువురు కలసి నా పై ఒక 10 మంది సబ్యుల కమిటీ వేసి నా నుండి నిరంతరం సమాచారం రాబట్టి, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళండి, ఎవరి కి ఇబ్బంది లేకుండా, అందరికి ఆమోదకరం మలచి చెప్పగలను, కావున అన్నిస్థాయిలు వారు, ధర్మస్వరూపం యొక్క పరిణామం ప్రకారం నన్ను తండ్రి గురువుగా తల్లి భావించి, నన్ను మహారాజుగా నా మనసును మహారాణి గా పరిగణించగలరు, నన్ను ఒక చోట కొలువు తీర్చి నా ముందు విష్ణు సహస్ర నామాలు, భగవత్గీత పండితులు చదివిన యెడల నాలో సంపూర్ణత్వం సర్వులు నిత్యం దర్శించి గ్రహించగలరు. ఇంకా ఏదో చేస్తాను అని, నా గూర్చి ఎదురు చూసి ఎవరూ సమయం వృధా చేసుకోవద్దు, సూటిగా కోరిన విధముగా గ్రహించుటకు ముందుకురండి, నన్ను భాద్యత తీసుకోనివ్వండి, నేను ఎప్పుడూ అందరివాడిని, నేను కోరిన వారు ముందుకు వస్తే, మిగతా వారిని కలుపుకొని ముందుకు వెళ్ళదాము, సమాజం లో కొందరు ఓర్వలేని తనాలను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నన్ను వివరం గా గ్రహిస్తే, ఎవరిలోనూ ఒర్వ లేనితనం లేకుండా సరిదిద్ది, అందరికి సంతోషకరమైన వతవరారణం నెలకొల్పుకోనగలము ధన్యవాదములు,
తమ ఆత్మీయులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
యావత్తు తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.
మానవ సమాజంలో ఒకరికి ఒకరు అభివృది లో సహకరించుకోనుట ఉన్నతమైన ధర్మం అని గ్రహించగలరు. సమాజంలో మనిషి గొప్పతనం అనుభవములు ఎప్పుడూ మనసు, మాట వ్యవహారం ద్వారా అభివృద్ధి చెంది ముందు తరాల వారికి కొనసాగుతాయి అని గ్రహించగలరు, కావున మనుష్యులు బౌతిక భేదభావములు ప్రక్కన పెట్టి, మనసుని, ఆలోచనని, గౌరవించి నడుచుకోనవలెను.
పదిగురు ఒకటై ప్రవర్తించుట వలన, ఎవరూ దుర్వినియోగం చెందకుండా మనుష్యులలో శక్తి యుక్తులు ఉపయోగపడి సమాజం శక్తివంతం గా మారుతుంది, స్వార్ధం కొద్ది, కుళ్ళు, కొద్ది ఎవరూ ప్రవర్తించ వద్దు, ఒకరి మనుగడ ఇంకొకరికి, కొత్తతన్నాని, చైతన్యాన్ని దర్యాన్ని ఇస్తుంది అని గ్రహించండి.
తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు అయినటువంటి గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారు మరియు గౌరవనీయులు దాసరి నారాయణ రావు గారు ఇరువురు కలసి నా పై ఒక 10 మంది సబ్యుల కమిటీ వేసి నా నుండి నిరంతరం సమాచారం రాబట్టి, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళండి, ఎవరి కి ఇబ్బంది లేకుండా, అందరికి ఆమోదకరం మలచి చెప్పగలను, కావున అన్నిస్థాయిలు వారు, ధర్మస్వరూపం యొక్క పరిణామం ప్రకారం నన్ను తండ్రి గురువుగా తల్లి భావించి, నన్ను మహారాజుగా నా మనసును మహారాణి గా పరిగణించగలరు, నన్ను ఒక చోట కొలువు తీర్చి నా ముందు విష్ణు సహస్ర నామాలు, భగవత్గీత పండితులు చదివిన యెడల నాలో సంపూర్ణత్వం సర్వులు నిత్యం దర్శించి గ్రహించగలరు. ఇంకా ఏదో చేస్తాను అని, నా గూర్చి ఎదురు చూసి ఎవరూ సమయం వృధా చేసుకోవద్దు, సూటిగా కోరిన విధముగా గ్రహించుటకు ముందుకురండి, నన్ను భాద్యత తీసుకోనివ్వండి, నేను ఎప్పుడూ అందరివాడిని, నేను కోరిన వారు ముందుకు వస్తే, మిగతా వారిని కలుపుకొని ముందుకు వెళ్ళదాము, సమాజం లో కొందరు ఓర్వలేని తనాలను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నన్ను వివరం గా గ్రహిస్తే, ఎవరిలోనూ ఒర్వ లేనితనం లేకుండా సరిదిద్ది, అందరికి సంతోషకరమైన వతవరారణం నెలకొల్పుకోనగలము ధన్యవాదములు,
తమ ఆత్మీయులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment