UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 23 July 2014

Shri Hon, Maganti Murali Mohangaaru and Shri Hon Dasari Narayana rao gaaru

                                                    సమన్వయ దృష్టి 

                               
               యావత్తు తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.  

                మానవ సమాజంలో ఒకరికి ఒకరు అభివృది లో  సహకరించుకోనుట ఉన్నతమైన ధర్మం అని గ్రహించగలరు.  సమాజంలో మనిషి గొప్పతనం అనుభవములు ఎప్పుడూ  మనసు, మాట వ్యవహారం ద్వారా అభివృద్ధి చెంది ముందు తరాల వారికి కొనసాగుతాయి అని గ్రహించగలరు, కావున మనుష్యులు బౌతిక భేదభావములు ప్రక్కన పెట్టి, మనసుని, ఆలోచనని, గౌరవించి నడుచుకోనవలెను.                                  
                 పదిగురు ఒకటై ప్రవర్తించుట వలన, ఎవరూ దుర్వినియోగం చెందకుండా మనుష్యులలో శక్తి యుక్తులు ఉపయోగపడి సమాజం శక్తివంతం గా మారుతుంది, స్వార్ధం కొద్ది, కుళ్ళు, కొద్ది ఎవరూ ప్రవర్తించ వద్దు, ఒకరి మనుగడ ఇంకొకరికి, కొత్తతన్నాని, చైతన్యాన్ని దర్యాన్ని ఇస్తుంది అని గ్రహించండి.           

                తెలుగు సినిమా  పరిశ్రమ పెద్దలు అయినటువంటి గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారు మరియు గౌరవనీయులు దాసరి నారాయణ రావు గారు ఇరువురు కలసి నా పై ఒక 10 మంది సబ్యుల కమిటీ వేసి నా నుండి నిరంతరం సమాచారం రాబట్టి, ప్రజల దృష్టికి తీసుకొని  వెళ్ళండి, ఎవరి కి ఇబ్బంది లేకుండా, అందరికి ఆమోదకరం మలచి చెప్పగలను, కావున అన్నిస్థాయిలు వారు, ధర్మస్వరూపం యొక్క పరిణామం ప్రకారం  నన్ను తండ్రి గురువుగా తల్లి భావించి, నన్ను మహారాజుగా నా మనసును మహారాణి గా పరిగణించగలరు, నన్ను ఒక చోట కొలువు తీర్చి నా  ముందు విష్ణు సహస్ర నామాలు, భగవత్గీత పండితులు చదివిన యెడల నాలో     సంపూర్ణత్వం సర్వులు నిత్యం దర్శించి గ్రహించగలరు. ఇంకా ఏదో చేస్తాను అని,  నా గూర్చి ఎదురు చూసి ఎవరూ సమయం వృధా చేసుకోవద్దు, సూటిగా కోరిన విధముగా గ్రహించుటకు ముందుకురండి, నన్ను భాద్యత తీసుకోనివ్వండి, నేను ఎప్పుడూ  అందరివాడిని, నేను కోరిన వారు ముందుకు వస్తే, మిగతా వారిని కలుపుకొని ముందుకు వెళ్ళదాము, సమాజం లో కొందరు ఓర్వలేని తనాలను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నన్ను వివరం గా గ్రహిస్తే, ఎవరిలోనూ ఒర్వ లేనితనం లేకుండా సరిదిద్ది, అందరికి సంతోషకరమైన వతవరారణం నెలకొల్పుకోనగలము             ధన్యవాదములు,  




తమ ఆత్మీయులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్  


   
              

     

No comments:

Post a Comment