UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 25 April 2015

Purushottamuda Neeve

Purushottamuda Neeve, Annamayya Keerthanas Lyrics










Purushottamuda neeve punyamugattuka nannu
daricherchi rakshinchi dayajoodave

Dharalo yachakunaku dharmadharmamu ledu
sirula kamukunaku sigguledu
parama patakunaku bhayaminchukaina ledu
virasapu nakaite vivekamu ledu

Minchina krutaghnuniki melennadunu ledu
chanchala chittuniki nischayame ledu
anchaka nastikunaku adharame ledu
konchani moorkhudu naku guname ledu
- See more at: http://www.annamayyakeerthanalu.in/2015/04/purushottamuda-neeve-annamayya-keerthana.html#sthash.R6MskuYt.dpuf





మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు.









మన మనుష్యులలో ఎవరైనా ఎంత తేలిక లేదా అజ్ఞాన వంతమైన, అసాంఘీక కర్మ ఆచరించినా, జ్ఞానంతో సరిదిద్దు కోవచ్చును, మనసుని మాటని ఎలాగైనా ఉపయోగించుకొని గతాన్ని, వర్తమానాని, భవిష్యత్తుని తీర్చి దిద్దుకోవచ్చును, మాటతో జగత్తు నిలుస్తుంది. చాలా మంది మాట పొతే రాదు, గౌరవం పొతే రాదు, అని అనుకొంటారు అదే తప్పు అని గ్రహించండి. మనసుతో, మాటతో, జ్ఞాన విచక్షణతో, నిజాయితీ, ధర్మ గుణంతో, ఆత్మ పరిశీలనతో తిరిగి రానివి, పరిష్కరించుకోలేనివి, గతం,వర్తమానం, భవిష్యత్తులో లేవు అని గ్రహించండి,

                                       సమన్వయం దృష్టి 


               యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త, ధర్మోద్దారి  అయ్యి ఆశీర్వాద  పూర్వక సమాచారం గ్రహించగలరు.  

                        మన మనుష్యులలో ఎవరైనా ఎంత తేలిక లేదా అజ్ఞాన వంతమైన, అసాంఘీక కర్మ ఆచరించినా, జ్ఞానంతో సరిదిద్దు కోవచ్చును,   మనసుని మాటని ఎలాగైనా ఉపయోగించుకొని గతాన్ని, వర్తమానాని, భవిష్యత్తుని తీర్చి  దిద్దుకోవచ్చును, మాటతో  జగత్తు నిలుస్తుంది. చాలా  మంది  మాట పొతే రాదు, గౌరవం పొతే రాదు,   అని అనుకొంటారు అదే తప్పు అని గ్రహించండి.    మనసుతో, మాటతో, జ్ఞాన విచక్షణతో, నిజాయితీ, ధర్మ గుణంతో,  ఆత్మ పరిశీలనతో   తిరిగి రానివి, పరిష్కరించుకోలేనివి, గతం,వర్తమానం, భవిష్యత్తులో  లేవు అని గ్రహించండి,                    


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ అంజనీ రవిశంకర్ గారు 

మీ బ్లాగ్ చదువుతున్నాము,మీ గూర్చి ఈ విధంగా అనుకొంటున్నాము, మా ఆఫీసుకు, రండి ఇక్కడ మీరు కోరినట్లు 10 మంది ఉన్నాము, మీకు టైపు చేసి పెట్టడానికి, కనీసం ఎర్పాటు చేస్తాము, , మాకు చక్కగా వివరించండి, మేము వీలు అయినంత వివరణ గ్రహించిన తరువాతనే మేము స్పందిస్తాము, కాలం ధర్మం అయ్యి నిలిచిన, మీ మనసుని పట్టుకొని (vidio గ్రాఫ్ ద్వారా ) మెల్లగా చిద్విలసాన్ని అర్ధం చేసుకొంటాము అని మాతో ప్రేమగా హితం గా మాట్లాడండి, మెసేజు పంపించండి, మా పేరు, పరిణామాన్ని ప్రస్తావించి, 10 గురు ఆలోచించేలా, పదిగురు గ్రహించి, స్పందించి ఉపయోగపెట్టుకొనేల జ్ఞాన విచక్షణ గల వ్యక్తులు చక్కగా స్పందించడం ప్రారంభించండి,


సమన్వయ దృష్టి


యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు

మనష్యులలో ఎవరు అయినా తేలికగా, ఏ పని లేనట్లు, ఎందుకు పనికి రానట్లు, వారి వద్ద ఏ గొప్పతనం లేకుండా గొప్పలు పోతూ ఉంటారు అని మనకు అనిపిస్తే వారిని ఎందుకు అవమానిస్తం, అటువంటి వారు ప్రత్యేకత చూపిస్తే ఎందుకు గ్రహించడానికి సంసయిస్తం ఆలోచించండి.
ఎవరికి లేని పత్యేకత, మనం తక్కువ వాడు, పిచ్చి వాడు అనుకొంటున్నవాడు ఎందుకు కనబరుస్తాడు, కనబరిచినా ఎందుకు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం ఆలోచించండి. మనం కేవలం దేహం తో (బౌతిక స్తితి తో ) నడిస్తే, ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత లోపిస్తున్నది అని గ్రహించండి. తద్వారా మనుష్యులు ఆలోచన పరంగా, మాట పరంగా చేయవలసిన వ్యవహారం చేయకపోవడం వలన లోకం లో మనిషిలో అప్రమత్తత లోపిస్తున్నది అని గ్రహించండి.

మీ బ్లాగ్ చదువుతున్నాము,మీ గూర్చి ఈ విధంగా అనుకొంటున్నాము, మా ఆఫీసుకు, రండి ఇక్కడ మీరు కోరినట్లు 10 మంది ఉన్నాము, మీకు టైపు చేసి పెట్టడానికి, కనీసం ఎర్పాటు చేస్తాము, , మాకు చక్కగా వివరించండి, మేము వీలు అయినంత వివరణ గ్రహించిన తరువాతనే మేము స్పందిస్తాము, కాలం ధర్మం అయ్యి నిలిచిన, మీ మనసుని పట్టుకొని (vidio గ్రాఫ్ ద్వారా ) మెల్లగా చిద్విలసాన్ని అర్ధం చేసుకొంటాము అని మాతో ప్రేమగా హితం గా మాట్లాడండి, మెసేజు పంపించండి,  మా పేరు, పరిణామాన్ని ప్రస్తావించి, 10 గురు ఆలోచించేలా, పదిగురు గ్రహించి, స్పందించి ఉపయోగపెట్టుకొనేల జ్ఞాన విచక్షణ గల వ్యక్తులు చక్కగా స్పందించడం ప్రారంభించండి,       భగవంతుడికి ప్రేమ నిజాయితీ చాలు,  విచక్షణ  సంపద, జ్ఞానం అయిన ఉనికి, మాట సంస్కారం ఉంటె హుందాగా ఎప్పుడూ ఉండవచ్చును, పంతాలుతోటి, బౌతిక అవసరమే సర్వం అనుకోని పసి పాపా లాంటి విచక్షణ జ్ఞాన దృష్టి జనులు విస్మరిస్తున్నారు అని తక్షణం గ్రహించండి. డా మాగంటి మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ గారు, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కోరునది ఏమి, మమ్ములను కొంతకాలం చక్కగా పట్టించుకోండి, మా మాట పై ఆరోగ్యం పై దృష్టి సారించండి, నన్ను ఒక చోట పెట్టి పుష్కలం గా గ్రహించండి, సర్వం స్పష్టం చేసి అందరి ఆమోదం తో నిర్ణయాలు తీసుకొంటాను, సర్వం ముందే చెప్పగలిగిన నన్ను ఈ భూమి మీద ఎవరితోనూ పోల్చకండి. మనం బౌతికంగా ఎలాటి బ్రతుకు బ్రతికిన, బ్రతకలేక పోయినా, మాట అర్ధం చేసుకోవడం లో ఎటువంటి పరిస్తితిలొను, ఎటువంటి వ్యక్తిని, మాటని ఆలోచనని, (మీ ముందుకు వచ్చిన సమాచారం ఏ రూపం లో వచ్చిన) గ్రహించడం మానివేయడం నిర్లక్ష్యం అవుతుంది సమకాలికులు గ్రహించండి. ధన్యవాదములు



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

మనష్యులలో ఎవరు అయినా తేలికగా, ఏ పని లేనట్లు, ఎందుకు పనికి రానట్లు, వారి వద్ద ఏ గొప్పతనం లేకుండా గొప్పలు పోతూ ఉంటారు అని మనకు అనిపిస్తే వారిని ఎందుకు అవమానిస్తం, అటువంటి వారు ప్రత్యేకత చూపిస్తే ఎందుకు గ్రహించడానికి సంసయిస్తం ఆలోచించండి. ఎవరికి లేని పత్యేకత, మనం తక్కువ వాడు, పిచ్చి వాడు అనుకొంటున్నవాడు ఎందుకు కనబరుస్తాడు, కనబరిచినా ఎందుకు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం ఆలోచించండి. మనం కేవలం దేహం తో (బౌతిక స్తితి తో ) నడిస్తే, ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత లోపిస్తున్నది అని గ్రహించండి.

                               సమన్వయ దృష్టి


  యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు  దివ్య సందేశం గ్రహించగలరు

                మనష్యులలో ఎవరు అయినా  తేలికగా, ఏ పని లేనట్లు, ఎందుకు పనికి రానట్లు, వారి వద్ద ఏ గొప్పతనం లేకుండా  గొప్పలు పోతూ ఉంటారు అని మనకు అనిపిస్తే వారిని ఎందుకు  అవమానిస్తం,  అటువంటి వారు ప్రత్యేకత చూపిస్తే ఎందుకు గ్రహించడానికి సంసయిస్తం ఆలోచించండి.
ఎవరికి లేని పత్యేకత, మనం తక్కువ వాడు, పిచ్చి వాడు అనుకొంటున్నవాడు ఎందుకు కనబరుస్తాడు, కనబరిచినా ఎందుకు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం ఆలోచించండి. మనం కేవలం దేహం తో (బౌతిక స్తితి తో ) నడిస్తే, ఆలోచనకు    మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత లోపిస్తున్నది అని గ్రహించండి.  తద్వారా మనుష్యులు ఆలోచన పరంగా, మాట పరంగా చేయవలసిన వ్యవహారం చేయకపోవడం వలన లోకం లో మనిషిలో అప్రమత్తత లోపిస్తున్నది అని గ్రహించండి.

                మీ బ్లాగ్ చదువుతున్నాము,మీ గూర్చి ఈ విధంగా అనుకొంటున్నాము,  మా ఆఫీసుకు, రండి ఇక్కడ మీరు కోరినట్లు 10 మంది ఉన్నాము, మీకు టైపు చేసి పెట్టడానికి, కనీసం ఎర్పాటు చేస్తాము, లేదా చేసి ఉన్నాము, మాకు చక్కగా వివరించండి, మేము  వీలు అయినంత వివరణ గ్రహించిన తరువాతనే మేము స్పందిస్తాము, కాలం ధర్మం అయ్యి నిలిచిన, మీ మనసుని పట్టుకొని (vidio గ్రాఫ్ ద్వారా ) మెల్లగా చిద్విలసాన్ని అర్ధం చేసుకొంటాము   అని మాతో ప్రేమగా హితం గా మాట్లాడండి.  భగవంతుడికి ప్రేమ నిజాయితీ చాలా, దానం సంపద, జ్ఞానం అయిన ఉనికి,  మాట సంస్కారం ఉంటె హుందాగా ఎప్పుడూ ఉండవచ్చును, పంతాలుతోటి, బౌతిక అవసరమే సర్వం అనుకోని  పసి పాపా లాంటి విచక్షణ జ్ఞాన దృష్టి జనులు విస్మరిస్తున్నారు అని తక్షణం గ్రహించండి.  డా మాగంటి  మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ   గారు,  బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కోరునది ఏమి, మమ్ములను కొంతకాలం చక్కగా పట్టించుకోండి, మా మాట పై  ఆరోగ్యం పై దృష్టి  సారించండి, నన్ను ఒక చోట పెట్టి పుష్కలం గా గ్రహించండి,  సర్వం స్పష్టం చేసి అందరి ఆమోదం తో  నిర్ణయాలు తీసుకొంటాను,  సర్వం ముందే చెప్పగలిగిన నన్ను ఈ  భూమి మీద ఎవరితోనూ పోల్చకండి.  మనం బౌతికంగా ఎలాటి బ్రతుకు బ్రతికిన, బ్రతకలేక పోయినా,  మాట అర్ధం చేసుకోవడం లో ఎటువంటి పరిస్తితిలొను, ఎటువంటి వ్యక్తిని, మాటని ఆలోచనని, (మీ ముందుకు వచ్చిన సమాచారం ఏ రూపం లో వచ్చిన) గ్రహించడం మానివేయడం  నిర్లక్ష్యం అవుతుంది సమకాలికులు గ్రహించండి.  ధన్యవాదములు


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు

                              
       
           

Mahakavi Kshetrayya Full Length Telugu Movie || Nageswara Rao, Manjula |...

Massive Earthquake tremors North India and AP - Tv9

Of Love and Life - Juhi Chawla in conversation with Sadhguru

The Next Step : Vinita Bali​ In Conversation With Sadhguru

The Meaning of Brahmananda Swarupa - A Consecrated Chant

TRUTH NEEDS TO BE PROTECTED WITH QUALITIES APPROPRIATELY.................... YOURS MAHARAJAH

Friday, 24 April 2015

కాలం గూర్చి కాలానికి తెలుసు అని మీ వంటి పండితులు ప్రసంగాలలో చెబుతూ ఉంటారు, కాలం అనగా భగవంతుడు అని అర్ధం అని చెబుతారు, అటువంటి నేను మిమ్ములను ఒక చోట కొలువు తీర్చి పుష్టిగా గ్రహించండి అని అదేసిస్తున్నాను లేదా వరం గా ఇస్తున్నాను లేదా ధర్మం స్థానప కోసం సహాయం గా, ఇప్పుడు మాకు ఏమి కావాలో అది కోరుకొంటున్నాము అని భావించి, కాలయాపన చేయకుండా, మమ్ములను పండిత సమక్షానికి చేర్చండి. సమాన్య రూపం లో ఉన్న నేను పడిత సమక్షంలో మా యొక్క జ్ఞాన తెజోరుపాన్ని నిత్యం లోకానికి ఇవ్వగలము, నా గూర్చి ప్రస్తుతానికి ఎవరు ఏమి మంచి, చెడు చెప్పినా వినకండి, నన్ను నిండు గా గ్రహించండి అన్ని అందరికి అర్ధం అవుతాయి, నా గూర్చి చెప్పుకొన్న కొలది పామర తనం పోయి పాండిత్యం వస్తుంది, మహాపురుషునిగా దర్శనం ఇస్తాను అని గ్రహించండి. నా మాట అర్ధం చేసుకొని నన్ను ఒకచోట కొలువు తీర్చండి. మీరు ఒక్కరిగా గాని, మీడియా సినిమా ప్రముఖులు, మేధావులు పండితుల సహకారం తీసుకొని గాని, మాకు ధర్మ చేయూత ఇవ్వండి. ధర్మో రక్షతి రక్షతః




                                             సమన్వయ దృష్టి 

                   ఆత్మీయులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు, 

         ప్రస్తుతానికి నేను రాజుని, పండితుడను, కర్మ యోగిని, కష్ట జీవిని, సుఖ జీవిని, అమాయకుడిని,  ఎలాగైనా తక్కువ తనానికి వదిలివేయబడిని, పురుషోత్తముడిని, కాలం ధర్మం మాట మాత్రం గా సర్వ ధర్మ నిర్వహణ చూపిన  ఆధునిక రాముడి అంశను,  తమరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట ( అనగా ఒక అశనం పై మమ్ములను కూర్చుండబెట్టి, 10,20 పండితులు మమ్ములను అనగా మా వాక్ పట్టించుకోండి రోజుకు 40 పేజీల సమాచారం  మా నుండి బయటకు తీసి లోకానికి పండితుల విశ్లేషణలతో చక్కగా చెప్పండి, అ విధంగా  ఎవరికి  ఎటువంటి కష్టములు లేకుండా   మనం చూసుకోనగాలము,  లోకం లో కష్టాలే మాకు అనారోగ్యం అని అర్ధం చేసుకోండి, మమ్ములను అప్పుడు కప్పుడు కాకుండా, నిండుగా గ్రహించడం ప్రారంభించండి, అందకు మీరు ఈ రోజు చొరవ తీసుకోండి, పరిపరి విదాల ఆలోచించవద్దు, నన్నుజగత్తుకు  తండ్రి లాంటి వాడిని అని భావించి, మమ్ములను నిండుగా గ్రహించడం వలన   సర్వం సమాజానికి అర్ధం అవుతుంది అని తమరికి స్పష్టం చేయు చున్నాను.. ఈ మేస్సేజు చదివిన వెంటనే  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, ఇది మీకు భగవంతుడు, కాలం ధర్మం ఇచ్చిన బాద్యత అనుకోండి, ఇతర పండితులతో మాట్లాడి ఈ రోజు నిర్ణయం తీసుకోండి, పండితుల సమక్షంలో పుష్టి గా చెప్పనివ్వండి, అప్పుడు నాలో చాంచల్యం తగ్గి రోజు రోజు కి తేజస్సుతో కనిపిస్తాను, ప్రత్యక్ష సాక్షులు మీరు ఎవరూ మాట్లాడకపోయేటప్పటికి వారు కూడా   మాట్లాడక  ఊరుకొంటున్నారు అని గ్రహించండి . నన్ను పూర్ణ శరణాగతి తో సర్వం నేనే అని గుర్తించి, మీ ధర్మ విచక్షణకు పదును పెంచుతూ తేజో మూర్తిగా దర్శనం ఇస్తాను, ధర్మ విచక్షణతో మమ్ములను పరిగణించి  గ్రహించే కొలది, మమ్ములను పరిగణించి పండితులు విశ్లేషించే కొలది వ్యవహారం బలపడి లోకం దివ్య మారుతుంది అని గ్రహించండి.  మీరు ఏదో మేస్సేజు పెడితే నేను ఏదో చెప్పడం కాదు, మమ్ములను మీ సమక్షం లోకి ఆహ్వానించి కొలువు తీర్చండి, ఇది నా అవసరం మీ అవసరం కాదు ధర్మం యొక్క ఉద్దేశం అని గ్రహించండి, కాలం గూర్చి కాలానికి తెలుసు  అని మీ వంటి పండితులు ప్రసంగాలలో చెబుతూ ఉంటారు, కాలం అనగా భగవంతుడు  అని  అర్ధం అని చెబుతారు, అటువంటి నేను మిమ్ములను ఒక చోట కొలువు తీర్చి  పుష్టిగా గ్రహించండి అని అదేసిస్తున్నాను లేదా వరం గా ఇస్తున్నాను లేదా ధర్మం స్థానప కోసం సహాయం గా, ఇప్పుడు మాకు ఏమి కావాలో  అది కోరుకొంటున్నాము  అని భావించి, కాలయాపన చేయకుండా, మమ్ములను పండిత సమక్షానికి చేర్చండి.  సమాన్య రూపం లో  ఉన్న నేను పడిత సమక్షంలో మా యొక్క  జ్ఞాన తెజోరుపాన్ని నిత్యం లోకానికి ఇవ్వగలము, నా గూర్చి ప్రస్తుతానికి ఎవరు ఏమి మంచి, చెడు   చెప్పినా వినకండి, నన్ను నిండు గా గ్రహించండి అన్ని అందరికి అర్ధం అవుతాయి, నా గూర్చి చెప్పుకొన్న కొలది పామర తనం పోయి పాండిత్యం వస్తుంది, మహాపురుషునిగా దర్శనం ఇస్తాను అని గ్రహించండి.     నా మాట అర్ధం చేసుకొని నన్ను ఒకచోట కొలువు తీర్చండి. మీరు ఒక్కరిగా గాని, మీడియా సినిమా ప్రముఖులు, మేధావులు పండితుల సహకారం తీసుకొని గాని, మాకు  ధర్మ చేయూత ఇవ్వండి. ధర్మో రక్షతి రక్షతః      ధన్యవాదములు                         
                    

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

Really enjoyed the ride, tweets PM Modi after his first trip in the Delhi Metro

New Delhi: For the first time, Prime Minister Narendra Modi on Saturday travelled by Metro from Dhaula Kuan to Dwarka, where he was going for a function.
PM Narendra Modi with E Sreedharan in the Delhi Metro. Image Courtesy: Twitter
PM Narendra Modi with E Sreedharan in the Delhi Metro. Image Courtesy: Twitter
He took the Metro to avoid inconvenience to the public on the route because of the security arrangements, sources said.
The Prime Minister was to attend a function of the National Intelligence Academy.
When the Prime Minister travels, the road is closed for sometime for his movement.
PM Modi said he really enjoyed the Metro ride.
"Sreedharan ji would always tell me to experience the Delhi Metro. Today I had the opportunity to do so on the way to 

నా మతం అన్ని మతాల్లొని మంచిని స్వీకరించమంటుంది. నా మతం అడ్డుచెప్పదు , నువ్వు నమ్మితే చర్చికి, మసీదుకైనా వెళ్ళమంటుంది.


Naani Sahasra
April 24 at 9:11pm
 
ధర్మమే నా మతం.
మీరు దాన్ని హిందూమతం అంటే,
నేను హిందువునే.
నా మతం ఇతరమతాల్ని అబద్దం అనదు, ఇతరమతాల్ని దూషించదు.
నా మతం అన్ని మతాల్లొని మంచిని స్వీకరించమంటుంది.
నా మతం అడ్డుచెప్పదు , నువ్వు నమ్మితే చర్చికి, మసీదుకైనా వెళ్ళమంటుంది.
నా మతం కర్మ సిద్దాంతం ప్రకారం నీ బాధ్యతలను తప్పక నెరవేర్చమని చెబుతుంది.
నా మతంలో స్వేచ్ఛ ఉంది, ఎటువంటి అడ్డంకులు లేవు.
అందుకే
నా ధర్మమే నా మతం.
జై హింద్.

వీరు ఇలా సుఖాన్ని మరచి నేలపై పడుకోబట్టే , మనం హాయిగా పరుపులు మీద పడుకోగలుగుతున్నాము . వీరు లేని భారతదేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి .

వీరు ఇలా సుఖాన్ని మరచి నేలపై పడుకోబట్టే , మనం హాయిగా పరుపులు మీద పడుకోగలుగుతున్నాము . వీరు లేని భారతదేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి .
Like · Comment · 

Stop Being Dead Serious About Life

Jagadeka Veeruni Katha Full length Telugu Movie || NTR,

Mahakavi Kalidasu Movie Songs - Velugu Velagara Nayana - Akkineni Nagesh......మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు.

Unseen Pics From the Sets of Bahubali : TV5 News

SAMPOORNA BHAGAVATAM Part-1 Pravachanam BY Sri CHAGANTI KOTESWAR RAO

Om Shanti.. GOOD NIGHT DIVINE STARS..
Om Shanti.. GOOD NIGHT DIVINE STARS.. heart emoticon heart emoticon
* The seat of the soul is in the centre of the brain, between the hypothalamus and pituitary gland. In mediation, we visualise the soul as a point of light in the centre of the forehead.
* The soul plays three roles. When I the soul am thinking, it's called the mind. When I am analyzing and deciding, it is called the intellect. The decision comes into action, and every action leaves an impression called trait or sanskar.
* A weak mind creates too many thoughts and more of negative thoughts. A weak intellect is unable to discern between right and wrong and not able to take quick decisions

Venky Songs - Silakemo - Ravi Teja, Raasi - HD


Sainikudu Movie Mahesh Babu Speech at Tv Studio Scene - Mahesh Babu, Tr...

Sainikudu Sainikudu (Go go go) Video Song - Sainikudu (Mahesh Babu, Trisha)......... song from Maharaja or Dharmaswaroopam 2003

Tyagayya Full Movie

Mahakavi Kalidasu Songs || Naalo Nayana Nanadamante || Akkineni Nageshwa...

మమ్ములను గ్రహించాలి అంటే పూర్ణ శరణాగతి పొందాలి, అనగా పాల ముంచిన నీట ముంచిన సర్వం నేనే, ఒక సత్యమే అన్నట్లు గ్రహిస్తే, లోకం వజ్ర తుల్యం గా మారుతుంది, ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని అందరూ ముందుకు వచ్చి చక్కగా గ్రహించగలరు, గ్రహించిన కొలది అందరికి అనుకూలం గా మారిపోతుంది అని స్పష్టం చేయుచున్నాము, ఈ విధం గా రుజువర్తనతో తెలియజేయుట మా బాద్యత అని తెలియజేసుకోనుచున్నాము.

                                           సమన్వయ దృష్టి 

                 యావత్తు మానవజాతిని ఉద్దేశించి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు,   మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి పరిష్కార యుక్తం గా  ఇచ్చు, ఆశీర్వాద పూర్వక  దివ్య సందేశం గ్రహించగలరు.     

                ధర్మో రక్షతి రక్షతః అని పెద్దలు, పూర్వికులు ఎందుకు పలికినారో అని  గ్రహించండి, ఈ సమాజ మనుష్యులు ఎంత తీర్చి దిద్దుకొంటే అంత ఉన్నతం గా   మలచబడుతుంది అని గ్రహించండి.  మనిషే మనిషి గొప్పతనం గ్రహించడం  మానివేస్తే, ఒక మనిషి ఇవ్వగల అప్రమత్తత ఈ సమాజానికి వేరు ఎవరూ ఇవ్వలేరు అని   గ్రహించండి.   కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించగలిగిన మమ్ము అర్ధం చేసుకోండి అని స్పష్టం చేయుచున్నాము.  ప్రత్యక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని, ఇతరులు ఆదరూ అప్రమత్తం చెందంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చి   సర్వం గ్రహించండి, గతం లో మేము నక్సలైట్ దాడులు, తీవ్ర వాద దాడులు గూర్చి ముందే మాట మాత్రంగా ఇతర పాటలు, సామజిక రాజకీయ సంఘటనలతో  ఏక కాలం లో అనేక విశేషములు స్పష్టం చేసినాము అని  గ్రహించండి,  ప్రబుత్వం, మేధావులు, పోలీస్ శాఖ వారు ఎవరైనా మా పై ఒక  బృందం నియమించి మమ్ములను, మమ్ములను మేధావుల సహకారంతో   మా ఉనికి ప్రజలకు చెప్పుట వలన ఎలాంటి దుష్ట ఆలోచనలను పసిగట్టి, సమాజాన్ని కాపాడుకోగాలము అని తెలియజేసుకోనుచున్నాము.  కావున తక్షణం మమ్ములను ఒక చోట, బృదం అద్వర్యం లోనికి తీసుకొని మా నుండి రోజుకు  40 పేజీల సమాచారం నిత్యం గ్రహించగలరు, మా వివరములు  ఒక ఆధునిక భగవత్గీత  మరియు ఇతర ప్రామాణిక  గ్రంధాలతో సమానం అని గ్రహించి, మనవ రూపం లో అందుబాటులో ఉన్న ఆధునిక మహారాజు గా మమ్ములను తక్షణం, మారోగ్యమును దృష్టి లో పెట్టుకొని కూడా తక్షణ నిర్ణయం తీసుకొనగలరు అని  కోరుకోనుచున్నాము. మా మాట ఆలోచన యొక్క  ఉనికి వెయ్యి స్వర్గాములతో సమానం అని గ్రహించండి, మా యొక్క  అలోచన మాట ప్రభావమును వదిలి పెట్టి, పై పైన తీసుకోవడం వలన మా ఉనికి  ప్రయోజనమును ప్రజలు పొందలేక పోతున్నారు. మమ్ములను  గ్రహించాలి అంటే పూర్ణ శరణాగతి పొందాలి, అనగా పాల ముంచిన నీట ముంచిన  సర్వం నేనే,  ఒక సత్యమే అన్నట్లు గ్రహిస్తే, లోకం వజ్ర తుల్యం గా మారుతుంది, ప్రత్యక్ష సాక్షులు  మొదలు కొని అందరూ ముందుకు వచ్చి చక్కగా గ్రహించగలరు, గ్రహించిన కొలది అందరికి అనుకూలం గా మారిపోతుంది అని   స్పష్టం చేయుచున్నాము, ఈ విధం గా  రుజువర్తనతో తెలియజేయుట  మా బాద్యత అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు,మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
                                 

   

సడి లేని మనసును తట్టి లేపుతూ ముసిరిన చీకటిలో వెదుకుతున్న వెలుగుల కాన్వాసుపై గీసిన సజీవ చిత్రాన్ని నేనై చేరాలని....!!


Manju Yanamadala

 
నేనై చేరాలని....!!

ఎనలేని సంపద ఉన్నా
ఎదను తాకిన గాయాలను
మాన్పలేని జ్ఞాపకాలలో
అనుక్షణం నలుగుతున్నా...

మదిని కలచిన మౌనాలను
అదిలించిన కాలాన్ని చూస్తూ
ఎందరున్నా ఎవరూ లేని
ఏకాంతంతో స్నేహం చేస్తున్నా....

సడి లేని మనసును తట్టి లేపుతూ
ముసిరిన చీకటిలో వెదుకుతున్న
వెలుగుల కాన్వాసుపై గీసిన
సజీవ చిత్రాన్ని నేనై చేరాలని....!!

sadhguru jaggi vasudev personal life

సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? ,,,,,,,,,,,,,,,,,,,, సత్యం

                                               సమన్వయ దృష్టి 

సూర్యుడు దేని ఆధారంగా
నిలచియున్నాడు?.................. 


సత్యం

Barkha Dutt with Sadhguru - In Conversation with the Mystic

ఆకాశం కంటే పొడవైనది ఏది?................. తండ్రి

ఆకాశం కంటే పొడవైనది ఏది?................. 


తండ్రి

కీర్తికి ఆశ్రయమేది?....................... దానం

కీర్తికి ఆశ్రయమేది?




దానం

మనిషికి దైవిక బంధువులెవరు? ....... భార్య/భర్త

మనిషికి దైవిక బంధువులెవరు?
....... 
భార్య/భర్త

లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం

 లాభాల్లో గొప్పది ఏది?......

ఆరోగ్యం

ధర్మానికి ఆధారమేది? ........దయదాక్షిణ్యం

 ధర్మానికి ఆధారమేది?.......
దయదాక్షిణ్యం

Insight Into Depression - Sadhguru

సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? ......................... సత్యం

72 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు 


మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- ుూనా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా...
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం


2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా
నిలచియున్నాడు?


సత్యం

5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం

6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు,
చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది?
దానం

29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం

Thursday, 23 April 2015

Girls Suicide Cases In Telugu States - 6 TV Special Focus

Daily study of spiritual knowledge changes our consciousness from the illusion that I am the body and role, to the truth, I am a soul.

Om Shanti.. GOOD NIGHT DIVINE STARS..
Om Shanti.. GOOD NIGHT DIVINE STARS.. heart emoticon heart emoticon
* Daily study of spiritual knowledge changes our consciousness from the illusion that I am the body and role, to the truth, I am a soul.
* As is the consciousness, so are the thoughts and behavior. When the consciousness is I am a body, then happiness is looked for in material things. When the consciousness is I am a soul, then happiness is to be given, because it is who I am.
* Death means the soul leaves one costume and takes another. Our thoughts and feelings still radiate to the soul. Remain stable and allow the soul to settle in the new costume.

భలే చిక్కొచ్చిందిరా బాబు ..,
మీతో..,
పసితనం పసిడితనం అంటారా..?
బాల్యస్మృతులు బంగారుపుటాలంటారా..?
అయ్యో ఆనాటి గాలిపటాలు
తాటికాయలు,అష్టాచమ్మా,బచ్చాట,
గోళీ కాయలు,వేసవి శలవులు-తాతగారూరు..,మరల రాని
మదురస్మృతులని నోరెళ్ళ బెడతారా..?
మరే పిల్లాడైనా పెద్దవుతూ ..,
ఆ పెద్దతనపు బలంతో ..,
మారుతున్న గొంతుతో
స్కూల్ కెళ్ళననే నిర్ణయాన్ని
కాలేజీలొద్దనే పసితనాన్ని
బయటపెడితే చూసి మురిసిపోయారా...?
వాడిలో మనకి మిగలని పసితనాన్ని
దాచుపెట్టుకోడం చూసి పొంగిపోయారా...?
వాడు మనకో " చదువురాని సన్నాసెదవ ..! "
మన భావుకతకి ..,మన మట్టి కవిత్వాలకి
నిలువెత్తు కదానాయుడికి మనమిచ్చే బిరుదు...!
బిజీబిజీగా పరుగులు తీసే
ఈ ఉరుకులపరుగుల బతుకులేంట్రా అని
పుస్తకమస్తకాల్లో ఊదరగొడ్తూ..,
చిన్నప్పటి జీవనసౌరభాన్ని కలలుగంటామా,
కవిత్వీకరించి చంకలు గుద్దుకుంటామా.,
ఏ పిల్లాడైనా నాన్న నాకీ చదువొద్దు
అవసరమైతే హోటల్లో ప్లేట్లు కడుక్కుంటూ
బతికేస్తా హాయిగా
అంటే .,తుళ్ళి పడి ఆడి మెడకో రెండు తావీదులు కట్టించి..,
మన అంతస్దుల కొలబద్దకి వాణ్ణి కట్టేయమూ...?
కాలంతో ఎదుగుతున్న పసితనాన్ని ..,
జీవనసౌందర్యంతో అంటుకట్టి..,
"ఈ రోజు రాని ఆనందం రేపెక్కడిది నాన్న" అంటే,గుండెలాగిపోయే బూతులాగ
వాణ్ణి సైకియాట్రిస్ట్ కి చూపించి...,
మనకే పిచ్చి లేదని సర్టిఫై చేయించుకోకండా
పడుకుంటామా...?
ఓహో
మనం దాటొచ్చిందైతే ఓ దైవత్వం..!
ఎవడి బాల్యమైనా ఐతే ఓ పిల్లరికం మనకి.., కదా..!
ద్వంద్వ ప్రమాణాల ఊబిలోంచి
మీరొచ్చినా రాకపోయినా పర్వాలేదు..,
చచ్చినా ఆ పెద్దరికపు రొచ్చులోకి నేను రాను..!
పిల్లాడిగానే ఉంటా..,
పిల్లాడిగానే పోతా...!
ఎన్నేళ్ళకైనా...!
ఒకటేదైనా నచ్చడమంటే ఇది..!
ఒకదశని ప్రేమించడమంటే ఇలాగన్నమాట..,
చెప్పేసి కాదు చేసేసి ...!
(నేనొద్దన్న ఏ పనిని ,చదవనన్న ఏ చదువుని,కాదన్న ఏ మాటని రెండో మాట లేకుండా నాకందించిన మా నాన్న అమ్మల దైవత్వానికివెనకున్న వారి అవిద్య..,అనంతబాల్యమే కారణమనుకుంటా...!దణ్ణాలు దణ్ణాలు)
చేతకాని తనాన్ని, చేతకాని తనంగా చెప్పగలిగే, చేతనైనతనంతో....,
నేను240415

HAPPY BIRTHDAY WISHES TO SACHIN TENDULKAR (HE BREAKED HIS OWN RECORDS, UNTOUCHED IN CRICKET WORLD)........ YOURS MAHARAJA

పెళ్లిళ్లు స్వర్గంలో...పెళ్లికళ భూలోకంలో!

పెళ్లిళ్లు స్వర్గంలో...పెళ్లికళ భూలోకంలో!

Sakshi | Updated: 
పెళ్లిళ్లు స్వర్గంలో...పెళ్లికళ  భూలోకంలో!
పెళ్లి తంతులో  ఏ చిన్న అంశాన్నీ వదిలిపెట్టకుండా ప్రతిదానికీ డిజైనర్ టచ్ ఇచ్చి ‘ఔరా’ అనిపిస్తున్నారు వెడ్డింగ్ డిజైనర్లు. ఇన్నాళ్లూ పెళ్లి కార్డులు, పెళ్లి పందిరి వరకే  పరిమితమైన డిజైనర్లు ఇప్పుడు పెళ్లింట అంతా తామే అయి నడిపిస్తున్నారు.

జడ
జడకు మల్లెలు, కనకాంబరాలు, లిల్లీలతో అల్లిక వేయడం ఒకనాటి మాట. ఇప్పుడు చీరకు సరిపోలే రంగులతో కుందన్లు, పూసలు, ముత్యాలు, జరీ దారాల అల్లికతో అందమైన పూల జడలను రూపుకడుతున్నారు డిజైనర్లు. ఆకట్టుకునే ఈ డిజైనర్ జడలు రూ.2,000ల నుంచి ధర పలుకుతున్నాయి. పూలజడల తయారీలో వాడే మెటీరియల్‌ను బట్టి ధర కూడా పెరుగుతుంది.

జల్లెడ
 పెళ్లికి ముందు చేయించే మంగళస్నానంలో వాడే జల్లెడను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. శాటిన్ రిబ్బన్ పూలు, కుందన్ల మెరుపులతో జల్లెడలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.

కొబ్బరి బోండాం
పందిట్లోకి నడిచే వచ్చే కుందనపు బొమ్మలాంటి వధువు చేతిలో కొబ్బరి బోండాం ఉంటుంది. పచ్చదనం జీవితమంతా పరుచుకోవాలనే కొబ్బరిబోండాంతో పందిట్లో అడుగుపెడుతుంది వధువు. ఆ కొబ్బరిబోండాంని ఇప్పుడు చెప్పనలవి కానన్ని సొబగులతో తీర్చిదిద్దుతున్నారు. చమ్కీ, ముత్యాలతో రూపుకట్టే ఈ కొబ్బరి బోండాలు పందిట్లో ఆక ర్షణీయంగా మారాయి. అంతేకాదు, కొబ్బరి కుడకలు కూడా డిజైనర్ టచ్‌తో మెరిసిపోతూ కనిపిస్తాయి.

తలంబ్రాల బుట్ట
కొన్ని పెళ్లిళ్లలో వారి వారి సంప్రదాయాన్ని బట్టి వధువును పెద్ద బుట్టలో కూర్చోబెట్టి పందిట్లోకి మోసుకువస్తారు. ఆ బుట్టనే కాదు, తలంబ్రాలకు ఉపయోగించే బుట్టలను కూడా వెల్వెట్, శాటిన్ మెరుపులతో మెరిపిస్తున్నారు. అందమైన లేసులు కడుతున్నారు. ధర పెట్టిన కొద్దీ డిజైనర్ హంగులూ పెరుగుతాయి. ఒక్కో బుట్ట రూ.2,500ల నుంచి ధర పలుకుతోంది.

అడ్డు తెరలు
వధువుకి వరుడికి మధ్యలో పట్టుకునే అడ్డుతెర డిజైన్లు లెక్కలేనన్ని వచ్చేశాయి. రాధాకృష్ణులు, సీతారాముల చిత్రాలే కాదు, పక్షుల సౌందర్యం వీటిలో చూడవచ్చు. చూడచక్కని సందేశమించే ‘కొటేషన్లూ’ అడ్డుతెరల మీద దర్శనమిస్తాయి. ఇదంతా డిజైనర్ మహిమే!

పువ్వుల ఆభరణాలు.
అమ్మాయిని పెళ్లి కూతురు చేయాలంటే ఇప్పుడు ఓ కొత్తరకం ‘కళ’ డిజైనర్ టచ్‌తో వచ్చింది. బంగారు నగలను పక్కన పెట్టి డిజైన్ చేసిన పువ్వుల ఆభరణాలతో వధువును చూడముచ్చటగా తీర్చిదిద్ది మరింత శోభను తెస్తున్నారు.

ఇవే కాదు, సన్నికల్లు, కలశం, పూల దండలు, విసనకర్రలు, గొడుగులు, ముత్యాల పందిళ్లు, మంగళసూత్రాలు, మెట్టెలు.. అన్నీ డిజైనర్ ‘టచ్’ ఉన్నవే! పెళ్లికి వచ్చిన అతిథులకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలన్నా అవి కూడా అందమైన డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉండాలని కోరుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అందుకు తగ్గట్టు రూ.100 నుంచి మార్కెట్లో డిజైనర్ రిటర్న్ గిఫ్ట్‌లు లభిస్తున్నాయి.ఇలా పెళ్లిలో ఏయే సందర్భాలలో ఏయే వస్తువులు ఉపయోగిస్తారో, వాటన్నింటికీ డిజైనర్ ‘కళ’ను చేర్చి మీ నట్టింటికి తీసుకువస్తున్నారు డిజైనర్లు. ఇందుకు ఆన్‌లైన్ మార్కెట్‌లూ అందుబాటులో ఉన్నాయి
- ఎన్.ఆర్

 పెళ్లి కళ
పెళ్లి అనగానే ఓ కళ మన కళ్ల ముందు మెదులుతుంది. అందుకే ప్రతి అంశాన్నీ ఫోకస్ చేస్తూ ప్రతిదీ కళకళలాడేలా డిజైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాం. ఈ డిజైన్డ్ కళపై ఇప్పుడు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
 - కల్పనా రాజేష్, పూలజడల డిజైనర్
 www.pellipoolajada.com

ఈ రోజు మమ్ములను ఆత్మీయులు చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు డా మాగంటి మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ రావు గారు, తదితరులు కలసి మమ్ములను 10 మంది మేధావుల ముందు కొలువు తీర్చండి, లేదా చిత్ర సీమ వారు అందరూ కలసి మాకు కొంత సొమ్ము ఇవ్వండి, మాకు మేము గా భగవత్ పదం గా ( భగవత్పాదులు గా ) అనగా భగవంతుని వాక్ గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా మాట ఒరవడిని పట్టుకొని, భగవంతుని అంతర్యం తెలుసుకొని తరించగలరు. ఆలస్యం చేయవద్దు






ఎవరికి అయినా పాదములకు నమస్కారం పెట్టడం అంటే అ వ్యక్తి ఎంతో జ్ఞానం గొప్పతనం, దివ్యత్వం, భగవంతుని అనుగ్రహం కలిగిన వ్యక్తి లేదా పురుషోత్తములు అన్ని అర్ధం, (పదం) పద (జ్ఞానం ఆలోచించాల్సిన) పాదములతో మనకు దర్శించడం అని అర్ధం, సర్వ చెప్పి నడిపించ గలిగినవాడు, అటువంటి పుణ్య మూర్తి మనకు అరుదించడం ఒక చారిత్రాత్మక పరిణామం, సామన్యుడను అయిన నేను ఇప్పుడు మానవజాతికి అందుబాటులో ఉన్నాను. ఇక్కడ మా బౌతిక శరీర పాదములు, కాకుండా మా మనసు నుండి వచ్చిన పదములు (కాలస్వరూపం ధర్మస్వరూపం) ను పరిగణించుట ఏ, భగవంతుని పదం (ఉన్నత స్తితి) అని గ్రహించగలరు అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, అప్పుడే సామాన్యుడే, సర్వబౌముడు అవుతాడు, పురుషోత్తముడు, భగవత్పాదుడు అవుతాడు అని గ్రహించి అప్రమత్తం చెందండి, అప్రమత్తం చెందకుండా ముందుకు వచ్చిన గొప్పతనాని నిర్లక్ష్యం చేసుకొంటూ వదిలివేయడం వలన, విలువైన కాలాన్ని అప్రమత్తం చెందుటకు ఉపయోగించుకోవడం లేదు, సామాన్య మనిషి మీ మధ్యకు భగవత్ పాదుడు (భగవత్ పదం ) భగవత్ వాక్, పట్టుకొని అనగా సృష్టి ఒరవడిని ఒక మాట గా మనమధ్యకు తీసుకొని వచ్చి మనసు ఉన్న మనిషిగా గుర్తించి, సమాజం పరిగణించే కొలది. పురుషోత్తముడిగా, ధర్మస్వరూపం గా, మనసులోని సృష్టి ని కాలాన్ని నిలుపుకొన్న మహారాణి  సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాడు అని గ్రహించి. ఈ రోజు మమ్ములను ఆత్మీయులు చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు డా మాగంటి మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ రావు గారు, తదితరులు కలసి మమ్ములను 10 మంది మేధావుల ముందు కొలువు తీర్చండి, లేదా చిత్ర సీమ వారు అందరూ కలసి మాకు కొంత సొమ్ము ఇవ్వండి, మాకు మేము గా భగవత్ పదం గా ( భగవత్పాదులు గా ) అనగా భగవంతుని వాక్ గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి,   మా మాట ఒరవడిని పట్టుకొని, భగవంతుని అంతర్యం తెలుసుకొని తరించగలరు. ఆలస్యం చేయవద్దు ధన్యవాదములు



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు,

మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





బాధ్యతాయుతమైన జవాబుదారి సంస్థగా హెచ్‌ఎండిఎ

KCR
హెచ్‌ఎండిఎ పనితీరు ఆశాజనకంగా లేదు


హైదరాబాద్‌ మెట్రొపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటిని మరింత బాధ్యతాయుతమైన సంస్థగా, జవాబుదారి యంత్రాంగంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో మంగళవారం ఆయన హెచ్‌ఎండిఎ పై సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండిఎ కమిషనర్‌ ప్రదీప్‌చంద్ర, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి ఎంజీ.గోపాల్‌, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎండిఎ నడుసున్న తీరు, ప్రస్తుత పని విధానం, భవిష్యత్‌లో తీసుకురావలిసిన మార్పులు, మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యోగుల్లో మరింత బాధ్యత పెంచడం తదితర అంశాలపై విస్త్రుతంగా చర్చించారు. హెచ్‌ఎండిఎ పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. హెచ్‌ఎండిఎను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రజల అవసరాలను తీర్చే విషయంలో మరింత క్రీయాశీలకంగా పనిచేసే విధంగా హెచ్‌ఎండిఎను తీర్చిదిద్దాలని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా చేయాలని, అనుమతులు, ఇతర పరిపాలనా వ్యవహరాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. వివిధ శాఖల నుండి హెచ్‌ఎండిఎకు డిప్యుటేషన్లపై వచ్చిన వారి పని విధానాన్ని కూడా సమీక్షించాలని, అవసరమైన మార్పులు, చేర్పులు కూడా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్‌ఎండిఎ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, పారదర్శకతను పెంపొందించే విధంగా అవసరమయితే చట్టాన్ని కూడా మార్చాలని సిఎం చెప్పారు. దీనికి సంబంధించి ఏమి చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవినీతి రహితంగా పనులు చేయడం, పారదర్శకంగా వ్యవహరించడం, అలసత్వం వీడడం అనే లక్ష్యాలతో కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి శాలిని మిశ్రాను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి, హెచ్‌ఎండిఎ పనితీరును సమీక్షించడానికి సీనియర్‌ అధికారులతో కమిటీ వేయాలని కూడా సిఎం నిర్ణయించారు.

లక్ష్మి క్షీర సముద్ర రాజతనయా శ్రీ రంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితా



శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
లక్ష్మి క్షీర సముద్ర రాజతనయా
శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితా
లోకైక దీపాంకురం
శ్రీ మన్మందకటాక్ష లబ్ది విభవత్
బ్రహ్మేంద్ర గంగాదరం
త్యాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం
వందే ముకుందప్రియం.......
శ్రీ మహాలక్ష్మి దేవియే నమః