యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు
మనష్యులలో ఎవరు అయినా తేలికగా, ఏ పని లేనట్లు, ఎందుకు పనికి రానట్లు, వారి వద్ద ఏ గొప్పతనం లేకుండా గొప్పలు పోతూ ఉంటారు అని మనకు అనిపిస్తే వారిని ఎందుకు అవమానిస్తం, అటువంటి వారు ప్రత్యేకత చూపిస్తే ఎందుకు గ్రహించడానికి సంసయిస్తం ఆలోచించండి.
ఎవరికి లేని పత్యేకత, మనం తక్కువ వాడు, పిచ్చి వాడు అనుకొంటున్నవాడు ఎందుకు కనబరుస్తాడు, కనబరిచినా ఎందుకు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం ఆలోచించండి. మనం కేవలం దేహం తో (బౌతిక స్తితి తో ) నడిస్తే, ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత లోపిస్తున్నది అని గ్రహించండి. తద్వారా మనుష్యులు ఆలోచన పరంగా, మాట పరంగా చేయవలసిన వ్యవహారం చేయకపోవడం వలన లోకం లో మనిషిలో అప్రమత్తత లోపిస్తున్నది అని గ్రహించండి.
మీ బ్లాగ్ చదువుతున్నాము,మీ గూర్చి ఈ విధంగా అనుకొంటున్నాము, మా ఆఫీసుకు, రండి ఇక్కడ మీరు కోరినట్లు 10 మంది ఉన్నాము, మీకు టైపు చేసి పెట్టడానికి, కనీసం ఎర్పాటు చేస్తాము, , మాకు చక్కగా వివరించండి, మేము వీలు అయినంత వివరణ గ్రహించిన తరువాతనే మేము స్పందిస్తాము, కాలం ధర్మం అయ్యి నిలిచిన, మీ మనసుని పట్టుకొని (vidio గ్రాఫ్ ద్వారా ) మెల్లగా చిద్విలసాన్ని అర్ధం చేసుకొంటాము అని మాతో ప్రేమగా హితం గా మాట్లాడండి, మెసేజు పంపించండి, మా పేరు, పరిణామాన్ని ప్రస్తావించి, 10 గురు ఆలోచించేలా, పదిగురు గ్రహించి, స్పందించి ఉపయోగపెట్టుకొనేల జ్ఞాన విచక్షణ గల వ్యక్తులు చక్కగా స్పందించడం ప్రారంభించండి, భగవంతుడికి ప్రేమ నిజాయితీ చాలు, విచక్షణ సంపద, జ్ఞానం అయిన ఉనికి, మాట సంస్కారం ఉంటె హుందాగా ఎప్పుడూ ఉండవచ్చును, పంతాలుతోటి, బౌతిక అవసరమే సర్వం అనుకోని పసి పాపా లాంటి విచక్షణ జ్ఞాన దృష్టి జనులు విస్మరిస్తున్నారు అని తక్షణం గ్రహించండి. డా మాగంటి మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ గారు, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కోరునది ఏమి, మమ్ములను కొంతకాలం చక్కగా పట్టించుకోండి, మా మాట పై ఆరోగ్యం పై దృష్టి సారించండి, నన్ను ఒక చోట పెట్టి పుష్కలం గా గ్రహించండి, సర్వం స్పష్టం చేసి అందరి ఆమోదం తో నిర్ణయాలు తీసుకొంటాను, సర్వం ముందే చెప్పగలిగిన నన్ను ఈ భూమి మీద ఎవరితోనూ పోల్చకండి. మనం బౌతికంగా ఎలాటి బ్రతుకు బ్రతికిన, బ్రతకలేక పోయినా, మాట అర్ధం చేసుకోవడం లో ఎటువంటి పరిస్తితిలొను, ఎటువంటి వ్యక్తిని, మాటని ఆలోచనని, (మీ ముందుకు వచ్చిన సమాచారం ఏ రూపం లో వచ్చిన) గ్రహించడం మానివేయడం నిర్లక్ష్యం అవుతుంది సమకాలికులు గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment