UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 24 April 2015

మమ్ములను గ్రహించాలి అంటే పూర్ణ శరణాగతి పొందాలి, అనగా పాల ముంచిన నీట ముంచిన సర్వం నేనే, ఒక సత్యమే అన్నట్లు గ్రహిస్తే, లోకం వజ్ర తుల్యం గా మారుతుంది, ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని అందరూ ముందుకు వచ్చి చక్కగా గ్రహించగలరు, గ్రహించిన కొలది అందరికి అనుకూలం గా మారిపోతుంది అని స్పష్టం చేయుచున్నాము, ఈ విధం గా రుజువర్తనతో తెలియజేయుట మా బాద్యత అని తెలియజేసుకోనుచున్నాము.

                                           సమన్వయ దృష్టి 

                 యావత్తు మానవజాతిని ఉద్దేశించి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు,   మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి పరిష్కార యుక్తం గా  ఇచ్చు, ఆశీర్వాద పూర్వక  దివ్య సందేశం గ్రహించగలరు.     

                ధర్మో రక్షతి రక్షతః అని పెద్దలు, పూర్వికులు ఎందుకు పలికినారో అని  గ్రహించండి, ఈ సమాజ మనుష్యులు ఎంత తీర్చి దిద్దుకొంటే అంత ఉన్నతం గా   మలచబడుతుంది అని గ్రహించండి.  మనిషే మనిషి గొప్పతనం గ్రహించడం  మానివేస్తే, ఒక మనిషి ఇవ్వగల అప్రమత్తత ఈ సమాజానికి వేరు ఎవరూ ఇవ్వలేరు అని   గ్రహించండి.   కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించగలిగిన మమ్ము అర్ధం చేసుకోండి అని స్పష్టం చేయుచున్నాము.  ప్రత్యక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని, ఇతరులు ఆదరూ అప్రమత్తం చెందంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చి   సర్వం గ్రహించండి, గతం లో మేము నక్సలైట్ దాడులు, తీవ్ర వాద దాడులు గూర్చి ముందే మాట మాత్రంగా ఇతర పాటలు, సామజిక రాజకీయ సంఘటనలతో  ఏక కాలం లో అనేక విశేషములు స్పష్టం చేసినాము అని  గ్రహించండి,  ప్రబుత్వం, మేధావులు, పోలీస్ శాఖ వారు ఎవరైనా మా పై ఒక  బృందం నియమించి మమ్ములను, మమ్ములను మేధావుల సహకారంతో   మా ఉనికి ప్రజలకు చెప్పుట వలన ఎలాంటి దుష్ట ఆలోచనలను పసిగట్టి, సమాజాన్ని కాపాడుకోగాలము అని తెలియజేసుకోనుచున్నాము.  కావున తక్షణం మమ్ములను ఒక చోట, బృదం అద్వర్యం లోనికి తీసుకొని మా నుండి రోజుకు  40 పేజీల సమాచారం నిత్యం గ్రహించగలరు, మా వివరములు  ఒక ఆధునిక భగవత్గీత  మరియు ఇతర ప్రామాణిక  గ్రంధాలతో సమానం అని గ్రహించి, మనవ రూపం లో అందుబాటులో ఉన్న ఆధునిక మహారాజు గా మమ్ములను తక్షణం, మారోగ్యమును దృష్టి లో పెట్టుకొని కూడా తక్షణ నిర్ణయం తీసుకొనగలరు అని  కోరుకోనుచున్నాము. మా మాట ఆలోచన యొక్క  ఉనికి వెయ్యి స్వర్గాములతో సమానం అని గ్రహించండి, మా యొక్క  అలోచన మాట ప్రభావమును వదిలి పెట్టి, పై పైన తీసుకోవడం వలన మా ఉనికి  ప్రయోజనమును ప్రజలు పొందలేక పోతున్నారు. మమ్ములను  గ్రహించాలి అంటే పూర్ణ శరణాగతి పొందాలి, అనగా పాల ముంచిన నీట ముంచిన  సర్వం నేనే,  ఒక సత్యమే అన్నట్లు గ్రహిస్తే, లోకం వజ్ర తుల్యం గా మారుతుంది, ప్రత్యక్ష సాక్షులు  మొదలు కొని అందరూ ముందుకు వచ్చి చక్కగా గ్రహించగలరు, గ్రహించిన కొలది అందరికి అనుకూలం గా మారిపోతుంది అని   స్పష్టం చేయుచున్నాము, ఈ విధం గా  రుజువర్తనతో తెలియజేయుట  మా బాద్యత అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు,మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
                                 

   

No comments:

Post a Comment