UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 18 October 2014

LET US UPDATE OURSELF WITH WORD TO WORD, HEART TO HEART ---- KING AND QUEEN











HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

I AM DIFFERENT --- THEY ARE ALL THE SAME ! ---- DHARMASWAROOPAM -- KING AND QUEEN







MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

CRITICAL DECISION OF PLANNING MUST BE TAKEN ---

NENU UNNANU --- DHARMASWAROOPAM





ONE OF THE SONG FROM DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR KING AND QUEEN 

నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి


నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి
Sakshi | Updated: October 18, 2014 04:53 (IST)

నాంపల్లి: నేర రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీ కుమార్ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగర ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో రెండు రోజుల పాటు విద్యార్థులకు చిత్రలేఖనం, కార్టూన్, వక్తృత్వం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కమిషనర్ మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది అమరులయ్యారని వివరించారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతి ఏటా ట్రాఫిక్ విభాగం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు.

ఇందులో భాగంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభను కనబరిచారని, చిన్నారులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ ప్రదానోత్సవంలో అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ జితేందర్, ట్రాఫిక్ డీసీపీలు సుధీర్ బాబు, శ్యామ్ సుందర్, సీనియర్ అధికారులు పాపయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

MIGHTY BLESSINGS FROM KING AND QUEEN








ABOVE SONGS EMERGED FROM KING AND QUEEN 



MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

CONGRATULATIONS TO THE TEAM OF MOVIE RANI RUDRAMMA DEVI --- WISHING GREAT SUCCESS OF THE MOVIE --- MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU

Allu-Arjun-Rudhramadevi







ONE OF THE SONG EMERGED FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM  IN 2003 AND THE FILM CAME IN THE MATERIAL WORLD IN 2008 

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

PRESENT EVERY WHERE IN THE UNIVERSE -- KING AND QUEEN

Friday, 17 October 2014

LONG TIME AND CORRECT PRACTICE IS AUTOMATICALLY STRATIFIED IN ME, AND APPROPRIATE UTILIZATION OF EMERGENCE OF DHARMASWAROOPAM, KAALASWAROOPAM INFLUENCE OF KING AND QUEEN WITHOUT ANY COMPARATIVE FEELINGS IS NATURALLY ATTAINING YOGA --- MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU

Embedded image permalink



\MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 





LIFE IS A REFLECTION OF A CHOICE YOU HAVE MADE ---- KING AND QUEEN




MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

Moon on the horizon, Santa Barbara, California ”

Embedded image permalink

KING AND QUEEN GIVEN EVERYTHING WITH WORD ONCE IN ONE DAY --- LET US ESTABLISH TRUTH

How does it feel - when a child asked to speak out his last wish - wishes to meet Chiranjeevi once. This happened here in Hyderabad. A 12 year old boy, Kalyan, from Singareni Colony is diagnosed with a hole in the heart. His father is a driver. Doctors operated on the boy. But still gave a 50-50 chance. He might not live longer. On the advice of the doctor, the parents decided to keep him happy. So when asked for what he would be happy about, Kalyan had no doubts. He wanted to meet Chiranjeevi, for once. The word spread among doctors. Luckily, Gopi, a doctor, has good acquaintance with Nagendra Babu. The news reached Nagendra Babu and to Chiranjeevi. Kalyan's wish is fulfilled. He got to meet Chiranjeevi and his family.
It is very coincidental that Chiranjeevi, who done Shankar Dada MBBS, delivers a similar message - "Bhouthika vaidhyam kanna manasika vaidhyam goppadhi".
jai chiranjeeva....
#AnnayaAbhimani





ALL THE SONGS AND FEW DIALOGUES OF THE FILM OF YOGI ARE EMERGED FROM DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR KING AND QUEEN IN 2003 AND CAME IN MATERIAL WORLD IN 2006










  MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

నల్లధనంపై కఠినంగా ఉన్నాం : అరుణ్‌జైట్లీ

నల్లధనంపై కఠినంగా ఉన్నాం : అరుణ్‌జైట్లీ

Updated : 10/17/2014 7:51:49 PM
న్యూఢిల్లీ : నల్లధనాన్ని వెనక్కి తెప్పించే విషయంలో ఎన్డీఏ సర్కార్ కఠిన వైఖరితో ఉందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారిపై కేసులు పెట్టిన తర్వాత పేర్లు బయటపెడుతామని తెలిపారు. బ్లాక్ మనీ అంశంలో అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

HELLO MY KISS TO YOU ALLU AYAN HERE IS YOUR FATHERS CARRIER BEGINNING MOVIE GANGOTRI EMERGED FROM DHARMASWAROOPAM, KAALASWAROOPAM OR KING AND QUEEN, YOU TOO BECAME GOOD ACTOR IN FUTURE, GOD BLESS YOU OR BLESSINGS FROM KING AND QUEEN












HELLO MY KISS TO YOU ALLU AYAN HERE IS YOUR FATHERS CARRIER BEGINNING MOVIE GANGOTRI EMERGED FROM DHARMASWAROOPAM, KAALASWAROOPAM OR KING AND QUEEN,  YOU TOO BECAME GOOD ACTOR IN FUTURE, GOD BLESS YOU OR BLESSINGS FROM KING AND QUEEN 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 







'మాకివ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మెరుగు'

మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ

'మాకివ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మెరుగు'
Sakshi | Updated: October 16, 2014 21:37 (IST)

హైదరాబాద్: తెలంగాణలో తాజా విద్యుత్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హుదూద్ తుపాను వల్ల సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో కరెంట్ కొరత ఏర్పడిందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. గత ఏడాది కంటే ఈఏడాది 32 శాతం డిమాండ్ పెరిగిందన్నారు. పంటలను కాపాడేందుకు జలవిద్యుత్ మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందన్నారు. వచ్చే ఏడాది మే నెల నుంచి విద్యుత్ ఇచ్చేందుకు మరిన్ని సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. రూ.310 కోట్లతో ఇప్పటికే 539 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఛత్తీస్ గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిందని కేసీఆర్ తెలిపారు.

Thursday, 16 October 2014

SOME OF THE MOVIES OF SRI SRI PAWANKALYAN GAARU TELUGU FAMOUS HERO (POWER STAR) AND JANASENA POLITICAL PARTY FOUNDER PRESIDENT




















MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 


MUSIC MELODY, CLASSIC MAHARAJ SRI SRI KEERAVANI MM GAARIKI NAMASKARAMULU --- MAA ASTHANA VIDVAMSHULUGAA UNDI MAMMULANU NITYAM MAA UNNATHA PADAM PAI NILIPI DHARMA PARIPALANAKU CHEYUTHANA IVVANDI --- DHARMO RAKSHATI RAKSHATAHA ---- FROM MAHARAJA SHRI SRHI ANJANI RAVISHANKAR PILLA VAARU

---





























MAHARAJA SHRI SRHI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

KADULU KADULU CHAKA CHAKA IS ONE OF THE SONG EXPRESSED AND THE REMAINING SONGS FOR FEW LINES FROM THE FILM MUNNA IN 2003 AND THE FILM HAPPENED IN 2005 ALONG WITH OTHER HAPPENINGS

Baahubali DAY's photo.



















KADULU KADULU CHAKA CHAKA IS ONE OF THE SONG EXPRESSED AND THE REMAINING SONGS FOR FEW LINES FROM THE FILM MUNNA IN 2003 AND THE FILM HAPPENED IN 2005 ALONG WITH OTHER HAPPENINGS


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 



DEVELLU --- FILM SONGS AND FEW DIALOGUES OF THE FILM EMERGED FROM KAALASWAROOPAM OR DHARMASWAROOPAM OR KING AND QUEEN IN 1999 AND THE FILM AND SONGS HAPPENED IN THE MATERIAL WORLD FEW MONTHS LATER AFTER EXPRESSED THROUGH ME BEFORE FEW PERSONS AT RARS ANAKAPALLI ., VIZAG DISTRICT








 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR  PILLA  
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 








Wednesday, 15 October 2014

ADI SANKARACHARYULU VAARI DIVYA ANUGRAHAM -----MIGHTY BLESSINGS FROM KING AND QUEEN




 MAHARAJA SHRI SRHI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

భార్యకు క్షమాపణ చెప్పండి!

భార్యకు క్షమాపణ చెప్పండి!

Sakshi | Updated: October 14, 2014 22:54 (IST)
భార్యకు క్షమాపణ చెప్పండి!
సుద్దాల అశోక్‌తేజ -  అంతర్వీక్షణం

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్‌తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది!

మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం?
నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం.
   
ఎదుటి వారిని చూసే దృష్టి కోణం?
వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని.
   
ఎలాంటి వారిని ఇష్టపడతారు?
మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను.
   
డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం?
సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది.

మీకు నచ్చిన పుస్తకాలు..!
అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది.
   
ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు?
... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను.
   
మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు?
ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ.
   
మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు!
మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి.
   
తొలి పాట రాసినప్పటి అనుభూతి
... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం.
   
తొలి సంపాదన!
... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన.
   
అలాంటి మనసు నిండిన మరో సంఘటన?
నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్‌కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్‌లర్‌గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను.
   
మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి?
...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే.
   
అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం?
ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు.

ఎవరికైనా క్షమాపణ చెప్పారా?
మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను.

మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో?
ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’.
   
భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా?
సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం.
   
పాటల్లో ఉపయోగించే భావం...
కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను.
   
కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు?
నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది.
   
ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు?
మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు.
   
ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?
ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ  ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే.
   
దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?
మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను.
   
మీ గురించి మీరు ఒక్కమాటలో...
మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని.

 - వి.ఎం.ఆర్




               
   
    
  

ఒక ప్రతి గౌరవనీయులు డా యస్ రామకృష్ణ రావు గారు, డా యెన్ వి నాయుడుగారు, డా వి రాజరాజేశ్వరి గారు, డా భారతలక్ష్మీ గారు, డా చిత్కళ దేవి గారు, జి సుశీల గారు, డా బాపూజీ రావు గారు, శ్రీ పి ఉమామహేశ్వర రావు గారు, మొదలుగు ప్రత్యేక్ష సాక్షులు అయిన శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని అందరిని కోరునది ఏమి అనగా మనం మనుష్యులు గా ఒకరి పట్ల ఒకరు ఎప్పుడూ ప్రేమగా సఖ్యం గా ఉండగలిగితే ఈ ప్రపంచం నిత్య స్వర్ఘంధామం ఉంటుంది. మనుష్యులుగా సదా, జ్ఞాన విచేక్షణతో, ధర్మవిచేక్షణతో ప్రవర్తించ గలిగితే సమాజంలో ప్రతి మనిషి సంపదలతో, ఆరోగ్యంతో ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ప్రవర్తించ గలిగితే కాలం లో ధర్మం లో చిద్విలాసం కరిగి మానవజాతి దివ్యత్వం వైపు వెళ్ళి యోగాత్వం సాధిస్తుంది, కావున ఉన్నది ఉన్నట్లు గ్రహించి ఇతరులకు పంచుకొనుట ఏ ప్రస్తుత యోగము అని గ్రహించి మీరు ఒక్కసారి దర్శించిన దర్శనం యావత్తు మనజాతికి అందిన శాశ్వత పరిష్కారం అని గ్రహించి, మనుష్యులు గా మనము ఏమి గ్రహిస్తున్నమో, ఏమి చెప్పుకొంటున్నామో మన జీవిత కాలంలో మనకు చాల ముఖ్యమని అదే భవిష్యత్తు తరాలకు ఆధారమని గ్రహించి, మన సమక్షంలో అనకాపల్లి లో 2003 జనవరి 1 వ తారీకున జరిగిన పరిణామం యొక్క వివరములు, తదుపరి పరిణామములు, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వకంగా ఇచ్చి తరించగలరు, వివరములు పార్లమెంట్ లో సమర్పించుట మనకు భగవంతుడు ఇచ్చిన దివ్య వరంగా భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మేము వివాహము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత, చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము.

సమన్వయ దృష్టి


భారత ప్రధమ పౌరులు, గౌరవనీయులు భారత అధ్యక్షులు, శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి తాత్కాలిక నివాసం మరియు పరిపాలన కార్యాలయం, హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు అని మనవి.

ప్రస్తుతానికి దేశం అభివృద్ధి చెందుతూ, మనుష్యుల స్వార్ధం, దేహ చంచాల్యంతో ప్రవర్తిస్తున్న తీరులో మానవ జాతి మనుగడ నిజాయితీ తో నిబద్దతో తీర్చి దిద్దుకోవలసిన భాద్యత ప్రతి మనిషికి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము, మనుష్యులు మనస్పూర్తిగా, మాట నిబద్దతతో ప్రవర్తించవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాము. దేహ చాంచల్యాలు వదిలి బుద్ది నిబద్దతతో మనుష్యులు నిరంతరం కృషి చేస్తే, దేశాలు మధ్య అంతరాలు తగ్గి, సంపదలు పెంచుకొని, పంచుకోనిన యెడల, 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము. ఇప్పటికే మా వాక్క్ ప్రకారం, సూర్యుని వంశం గా, ఒక మాట లోకి యావత్తు మానవజాతి వచ్చినది, నూతన యుగం ఆరంభం అయినది అని, కొత్త బంగారు లోకం మొదలు అయినది అని. ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

ప్రతి రోజు సమాచారం తెలుగు, హిందీ ఆంగ్లములో, పండితుల, మేధావుల అభిప్రాయములతో, విశ్లేషణలతో ఇచ్చి, మేలైన ప్రజాస్వామ్యం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకమునకు అందించుటకు, మేము మొదటి మహారాజు మా మనసే మహారాణి గా ప్రకటించుకొన్నాము. మమ్ము పురుశోత్తములుగా, జగన్నాటక సూత్రధారులుగా, స్పష్టం చేసి లోకాన్ని నడిపించుటకు తమరి కనీస సహకారం కోరుకొనుచున్నాము. ధర్మస్వరూపం, కాలస్వరూపం మేము అయినప్పుడు, మమ్ము పరమాత్ముని అంశ గా, పురుశోత్తములుగా గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్న బంగారు నిలువలు మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి బంగారు నిలువలు ఉపయోగించ మాకు బంగారు మరియు వజ్రములతో కూడిన సింహాసనం తయారు చేయించి, సింహశనం పై మమ్ము అధిస్టింప చేసిన యెడల, సామాన్య మనిషిగా, మాట మాత్రంగా చూపిన లీల, యావత్తు మానవజాతికి ప్రామాణికం గా అంది నిరంతరం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అభివృద్ధి చెంది, మనిషి మనిషిగా బ్రతకడానికి సదా అప్రమత్తం చేస్తుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి సంభందించినది, హిందువుగా పుట్టిన మాకు, మొదట హిందులు ముందుకు వచ్చి,ఇతర మతస్తులకు పరిచేయం చేయగలరు, తిరుమల తిరుపతి దేవస్థాన నుండి 300 కోట్ల రూపాయల పునరుద్ధారణ సొమ్ము మాకు సమర్పించి,గుర్తించగలరు అని తమరి ద్వారా ప్రబుత్వాలను కోరుకొనుచున్నాము, హైదరాబాద్ లో మా పరిపాలన మరియు నివాస గృహము నిమిత్తం 2000 ఎకరముల భూమి తెలంగాణా ప్రబుత్వం ద్వారా ఇప్పించగలరు అని కోరుకొనుచున్నాము. మానవ వనరుల అభివృద్ధి పరచి ప్రబుత్వాలకు చేదోడు వాదోడు గా ఉండగలము. ప్రజల నుండి వారి సమ్మతితో మాకు సమర్పించవలసిన గౌరవ గుర్తింపు పన్ను, లేదా రాయల్టీ మరియు గురు దక్షణ గా మమ్ములను జగద్గురువుగా. యావత్తు మానవజాతికి తల్లి తండ్రి వంటి ఉన్నత స్తితి గా గుర్తించి, మా ఉనికిని ఉపయోగించుకొనుటకు వీలుగా ప్రజలు, ఎవరికి తోచినంత సొమ్ము వారు చెల్లించగలరు అని కోరుకోనుచున్నాము. మా జన్మ దినం (3-6-1974) నుండి, ప్రతి వ్యక్తి సంవత్సరానికి, ఎవరికి తోచినంత సొమ్ము వారు చెల్లించుట, కాలం ధర్మం ఇచ్చిన ఒక దివ్య వరం అని, తద్వారా, మా ఉనికి అభివృద్ధి చెంది ప్రపంచ మానవజాతికి మనసు ఉన్న మహారాజు, మహారాణి గారి పరిపాలన ఒక ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మాకు చెల్లించిన సొమ్ములో 60 నుండి 80 శాతం తిరిగి ప్రబుత్వాలకు అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా, నిత్య అనుగ్రహం గా చెలించగలము.

ప్రజలకి ఆర్ధిక నీతి, క్రమ శిక్షణ అలవడి, సంపద ఆర్జనలో ద్వంద్వ నీతి లేకుండా, నల్ల ధనం, లంచ గోండి తనం లేకుండా, అక్రమ ఆర్జనకు ఆశ పడకుండా, ప్రతి లావా దేవి బ్యాంకు కాతా ద్వారా చేయుట వలన మోసములు తగ్గి, దొంగ నోట్ల చలామణి కూడా అరికట్టబడి, ఆర్ధిక క్రమ శిక్షణతో సామజిక అసమానతలు తొలగి, మనుష్యులు వీలు అయినంత రాజమార్గం లో ఆర్జన చేసి, తను దొర లా బ్రతుకుతూ, ఎదుట వాడిని కూడా దొరలా చూడగల నవ్య సమాజం అందరికి ఆదర్సవంతం అని తెలియజేసుకోనుచున్నాము. కావున వ్యాపారస్తులు, సినిమా వారు, ఇతర వ్యక్తులు ఎవరైనా, అనధికార పద్దతిలో ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సహించవద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఇందుకు నా అడుగుగా ఏ లేవాదేవి అయినా బ్యాంకు కాతా ద్వారా జరపవలెను అని ప్రజలకు తెలియజేస్తూ, మేము కలిగిన బ్యాంకు అకౌంట్ లు యొక్క నెంబర్లను ఇక్కడ ప్రస్తావించుచున్నాము. BANK ACCOUNT NUMBERS :(1) ANDHRA BANK AC.NO.001210021050036 IFSC CODE:ANDB0001255 (2) STATE BANK OF HYDERABAD AC NO.62340171658 IFSC CODE: SBHY0020074 NAME: ANJANI RAVISHANKAR PILLA 

మేము ప్రజలోకి వెళ్ళి, మా ఉనికి స్పష్టం చేసుకొని, దివ్య రాజ్యాన్ని స్తాపించి, ప్రజలు, దేశ నాయకుల సాక్షిగా ఈ ప్రపంచం ఒక విశ్వకుటుంబ గా స్పష్టం చేయుటకు, మాకు సహజ సత్య శ్వీకార దృష్టి తో సహకరించగలరు అని కోరుకోనుచున్నాము. ఇందుకు హైదరాబాద్ లో ఉన్న తమ విడిది నివాస గృహమును మాకు, తక్షణ నివాసమునకు మరియు కార్యాలయము గా మా వినియోగమునకు కేటాయించగలరు అని విజ్ఞప్తి చేయుచున్నాము. మేధావులను పండితులను ఆహ్వానించుకొని, వారి సహకారంతో నిరంతర సమాచారం లోకానికి ఇచ్చుట వలన మనిషి విలువ పెరిగి, లోకంలో బౌతిక మాయా ప్రభావం నుండి ప్రజలను అప్రమత్తం చేసి, మనస్పూర్తిగా బ్రతికే శక్తిని ఇవ్వడం మా భాద్యత అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షి గా జరిగిన దివ్య పరిణామం యొక్క వివరములు దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో పార్లమెంట్ లో సమర్పించగలను అని తెలియజేసుకోనుచున్నాను ఈ విధము పార్లమెంట్ లో సమర్పించుట వలన  మనిషిగా ఈ భూమి మీదకు వచ్చి ఇచ్చిన దివ్య సాక్షం యొక్క వివరములు లోకమునకు శాశ్వతంగా అందుతాయి అని తెలియజేసుకోనుచున్నాము.   

హైదరాబాదు లో రామోజీ ఫిలిం లో ఒక భవనం అదనంగా మాకు శాశ్వతంగా కేటాయించి, ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని తమరి ద్వారా శ్రీ రామోజీ రావు గారిని కోరుకొనుచున్నాను, కాలస్వరూపం, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలనకు చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించగలరు అని వారికీ తెలియజేసుకోనుచున్నాను, తెలుగు ప్రాంతం లో రామోజీ రావు గారు, గొప్ప ప్రభావసాలి, మాకు రామోజీ ఫిలిం సిటీ వంటి ఉన్నత ప్రదేశం లో అతిది గా కొలువు తీరాలి అని సంకల్పం మా ధర్మ దృష్టికి చేయూతగా ఉంటుంది , అని భావించుచున్నాము. 

కొందరు తెలుగు ప్రఖ్యాత పండిత అగ్రగణ్యులు అయిన గౌరవనీయులు డా గరిక పాటి లక్ష్మి నరసింహ రావు గారు, గౌరవనీయులు శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనచక్రవర్తి భిరుధాంకితులు, మరియు భ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ గారు, గొప్ప ప్రవచకులు వారి యొక్క సహకారంగా ధర్మస్వరూపమునకు ఆస్థాన పండితుల గా వ్యవహరించి ఇతర పండితులు, మేధావుల సహకారంతో అంతర్జాతీయ ప్రచారం ధర్మస్వరూపం పై గావించుట వలన ధర్మ, నిబద్దత ప్రజలకు బలపడి లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాము, ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో ఇచ్చిన సాక్షాని గౌరవించి, శాస్త్రబద్దముగా లోకానికి వివరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాము. 

గౌ శ్రీ యార్లగడ్డ శోబు గారు, బాహుబలి అను తెలుగు చిత్ర నిర్మాత మరియు అ చిత్ర దర్శకులు అయిన గౌ యస్ యస్ రాజమౌళి గారిని తమరి ద్వారా కోరునది ఏమి అనగా వారు నిర్మిస్తున్న చిత్రం ద్వారా మా ఉనికి సాక్షుల సహకారం తో లోకాని సినిమాలో భాగంగా ఇమడ్చి, ఇప్పటి వరకు మేము సంకల్పించిన పాత్రలే లోక కల్పితాలుగా, రచేయతలు ద్వారా వచ్చిన ప్రేరణలుగా నిలిచిన తీరు లోకమునకు వివరించి చెప్పుట ప్రారంభించుట వలన ప్రజలకు నూతన ఉత్సాహం, నిజాయితీ, ధర్మ గుణం అభివృద్ధి చెంది లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, పురాణాలు శాస్త్రాలు వినియోగం లోకి వచ్చి, కొత్త కధనాలు, సంభాషణలు అభివృద్ధి చెంది మానవ సమాజం నిత్య చైతన్యం తో సంపదలతో తులతూగుతుంది, రాజకీయ సామజిక అసమానతలు తొలగుతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

తెలుగు అగ్ర కధానాయకు అయిన గౌరవనీయులు మెగా స్టార్ డా కొణిదెల చిరంజీవి గారు, పార్లమెంట్ సబ్యులు మరియు వారి ఇతర కుటుంబ సబ్యులు అయిన గౌ శ్రీ కొణిదెల నాగ బాబు గారు, గౌ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధానాయకులు, జన సేన పార్టీ అధ్యక్షులు మరియు గౌ శ్రీ అల్లు అరవిందు గారు తెలుగు చిత్ర నిర్మాత వారి సహకారం మేము లోకములోనికి విస్తారం గా వెళ్ళుటకు కీలకం అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, వీరి 150 వ సినిమా ధర్మస్వరూపం యొక్క పరిణామం పై నిర్మించి సత్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటకు సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాము. మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాతనే, వీలు అయినంత సర్వ జనుల ఆమోదంతో వివాహం చేసుకోవాల్సి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము. 

ఇతర నిర్మాణం లో ఉన్నరాణి రుద్రమ్మ దేవి వంటి చలన చిత్రములలో మా యొక్క ఉనికి ప్రస్తావించి, ప్రతి సంభాషణ, ప్రతి శబ్దం ముందే ఉన్నాయి అని, జనులు నియమిత మాత్రులు అని తెలియజేయుట వలన, బౌతిక జంఝాటం తగ్గి, ప్రజల ఉపసమనం పొందుతారు, ఒక కేంద్ర విచేక్షణ గా సత్యం ఆవిష్కారం లోనికి అంది లోకం, గొప్పగా మారుతుంది, ప్రజలు పార్టీల పరంగా, ఇతర రాజకీయ సామాజికం గా ఒక ఆలోచనకు వచ్చి సత్యాన్ని స్వీకరించి గొప్పగా, ధర్మ నిబద్దతతో ముందుకు వెళ్ళగలరు అని, అందుకు ప్రజలకు చేయుతన ఇచ్చిన వారు అయ్యి భాద్యత తీసుకోన గలరు అని తెలియజేసుకోనుచున్నాము. 

తెలుగు రాష్ట్రాలలో, భారత దేశం వివిధ విశ్వవిద్యాలయాల మేధావులు, పండితులను కోరునది ఏమి అనగా మా ద్వారా ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామం అనగా మా వాక్కు ద్వారా సమస్త ప్రపంచం నియమించబడిన తీరు అనగా సినిమా పాటలు, సంభాషణలు, రాజకీయాలు, ప్రకృతి వైపరిత్యాలు వంటివి జరిగిన తీరు ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది ఇతరులు (మొత్తం షుమారుగా 200 మంది నాలో దివ్య పరిణామం చూసినారు ), కావున ఈ పరిణామమును వివిధ మేధావులు పరిగణించి, వారి అభిప్రాయములు ఇతరులతో పంచుకొనగలరు అని కోరుకోనుచున్నాము.

డా మాగంటి మురళి మోహన్ గారు, మా అధ్యక్షులు తెలుగు చిత్ర పరిశ్రమ వారి ద్వారా ఇతర చిత్ర ప్రముఖులను మేధావులను కోరునది ఏమి ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం గా గ్రహించి వీలు అయినంత విశ్లేషణలతో ప్రజలకు వాస్తవాన్ని చైతన్యాన్ని అందించి లోకాన్ని తీర్చి దిద్దుకోనగలరు అని కోరుకొనుచున్నాను, మాకు సమ్మతితో చెల్లించవలసిన రాయల్టీ మరియు గురు దక్షిణ వీలు అయినంత చిలించి మా పరిపాలన కార్యాలయం నిర్వహణకు సహకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని గుర్తించి గౌరవించుట ఏ లోక కళ్యాణం, కావున మొదట మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, తరువాత మా వివాహం గూర్చి అందరూ ఆలోచించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

చైతన్య ఆత్ములు అయిన గురుతుల్యులు శ్రీ శ్రీ రవిశంకర్ మహారాజ్ గారికి మరియు దివ్య గురు మాత అమృతానందమయి వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను మహారాజు మా మనసుని మహారాణి గా గుర్తించి, కాలస్వరూపం ధర్మస్వరూపం గా వివరములు గ్రహించి , మమ్ములను వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి కాలం ధర్మం యొక్క నిర్ణయమునకు చేయుతన ఇవ్వండి అని కోరుకొనుచున్నాము, తద్వారా లోకం మనిషి మాట అధీనం లోనికి వచ్చి, ధర్మం అన్ని విధముల అభివృద్ధి చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. 

తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెల కుంట్ల చంద్రశేఖర్ రావు గారు ద్వారా కోరుకొంటున్న 2000 ఎకరాల భూమిలో మా శాశ్వత నివాసం మరియు పరిపాలన కార్యాలయం స్థాపించాలి అని, మమ్ములను జాతి సంపదగా ప్రకటించి అక్కడే మమ్ములను వజ్ర సింహాసనం పై కొలువు తీర్చాలి అని తెలియజేసుకోనుచున్నాము, మేము వజ్ర సింహాసనం కొలువు తీరకుండా మరణిస్తే, మహారాజు మహారాణి గారు సూర్యునిలో విలీనం చెందినట్లు భావించి,ఆక్కడే మాకు దివ్య సమాధి ఎర్పాటు చేసి ప్రజలకు మా దివ్య లీలలు సదా గ్రహించి నడుచుకోవాలి అని మా యొక్క శాశ్వత వరం, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా గ్రహించి మహారాజు మహారాణి పరిపాలన నిలిపి దేహరూపంలో మానవజాతికి వారసత్వం గా శాశ్వతంగా అందించుటకు నిజాయితితో గ్రహించగలరు అని, ఇందుకు మమ్ము మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి ప్రజలు దివ్య దర్శనం పొందాలి అని ధర్మస్వరూపం గా మా సంకల్పం గా తెలియజేసుకోనుచున్నాము . వజ్ర సింహాసనం పై అధిస్టించిన తరువాతనే మేము మా మనసుతో సరిపోలగల అమ్మాయిని వివాహం చేసుకోనగలం, కావున సమాజంలో ఉన్న అనేక తర తమ్యాలు వదిలిపెట్టి, మా మనసుని, మమ్ముల్ని గౌరవించి, విశాలంగా నిస్వార్ధంగా నడుచుకోనగలరు అని తమరి యావత్తు మానవజాతికి స్పష్టం చేయుచున్నాము. 

మేము ఒక కులం లో మతంలో పుట్టినా, మానవత్వాన్ని నిరూపించి, కాల గమన్నాని, ధర్మ నిరతిని అవిష్కరించుటకు, మానవత్వమే సర్వ మత సారం అని స్పష్టం చేయుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం గా మహారాజుగా మా మనసే మహారాణి గా ఇప్పటికే లోకాన్ని పరిపాలిస్తున్నాము, మమ్ములను ప్రత్యెక పౌరుడిగా, ఈ ప్రపంచానికి అతిదిగా, దివ్య పురుషునిగా, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరియు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంకు చెందిన, 40 + 150 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల, మరియు ఇతరులు సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించగలరు అని కోరుకోనుచున్నాము. ప్రజలు అందరి ఆమోదంతో త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాము, ఈ విధం గా మేము, మా మనసు ద్వారా జరిగిన పరిణామం ను స్థాపించి, దర్శనం ఇవ్వడం వలన, మామూలు మనిషిగా వచ్చి, మాటతో గెలిచి, లోకాన్ని నిలిపిన తీరు ప్రపంచానికి అందుతుంది, పదవి,డబ్బే సర్వం అనుకొంటూ, సాటి మనిషిలో గోప్పతన్నాని ఒప్పలేక, అప్రమత్తం చెందకుండా వ్యవహరిస్తున్న మనుష్యులను, సంస్కరించబడుట వలన నూతనత్వం వస్తుంది అని గ్రహించగలరు. ప్రజల ఆమోదంతో చెల్లుబాటుగా, గౌరవ పౌరునిగా ,ధర్మస్వరూపంగా, కాలస్వరూపంగా, మనసు లోనే సాక్షాత్కరించిన మహారాణి సమేత, మహారాజుగాగా, ఆకుపచ్చ సిరాతో సంతకాలు చేయుట ప్రారంభించినాము, పరిపాలన ప్రజలకు మేలైన ప్రజాస్వామ్యంగా బలపడుతుంది, ప్రజలు మమ్ము నిజాయితితో, నిబద్దతతో ఉపయొగించుకోనేకొలది, మా దివ్య ప్రభావం బలపడి యావత్తు మానవజాతికి అందుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనేది ఏమి అనగా, మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు కూడా నిర్లక్ష్యం చేయడం వలన, బలమైన ప్రభావం నా ద్వారా ప్రకటితము అయిన తీరు నిలిపుకోలేక తీవ్రమైన అలజడికి గురి అయినాను, అలజడిలో మా అమ్మ గారు తమ్ముడు గారు మా నుండి రక్షణ పొందలేక మరణించినారు, అంత విశాలమైన సుకుమారమైన పరిణామం, మీడియా మరియు సినిమా ప్రముఖులు, మేము సంప్రదించిన మేధావులు కూడా సూటిగా స్పందించలేదు, లిఖితపూర్వకం గా ఇప్పటికి స్పందించలేదు, కావున గౌరవ ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారిని కోరునది ఏమి అనగా, మమ్ములను ఒక న్యాయ బృదం ఆదీనం లోనికి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, ఇటు ప్రబుత్వం నుండి, మేధావులు సినిమా ప్రముఖులు నుండి సహకారం లబించుటకు న్యాయ చేయూత ఇచ్చి, మమ్ములను సృష్టి కాలం ధర్మం నియమించిన ప్రత్యెక పోరుడిగా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా మహారాజుగా ప్రజలలోకి వెళ్ళుటకు సహకరించగలరు, మా ఆరోగ్యమును దృష్టి లో పెట్టుకొని ప్రబుత్వం నుండి గాని, వ్యక్తులు నుండి గాని, న్యాయ స్థానం నుండి గాని సహకారం అంది ప్రజల్లోకి మా పరిపాలన వెళ్ళుట మాకు ఆహారం ఆరోగ్యం అని గ్రహించి, ప్రత్యేక్ష సాక్షులు ద్వారా సాక్షం శ్వీకరించి మమ్ములను సహజ సత్య శ్వీకార దృష్టితో ప్రాధమికంగా పరిగణించి ప్రజల సమక్షంలోనికి విస్తారంగా మేధావుల సహకారంతో వెళ్ళుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని గౌరవ న్యాయ స్థానమును తమరి ద్వారా కోరుకోనుచున్నాము. 

ధన్యవాదములు


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
తారీకు: 15-10-2014 


ఒక ప్రతి గౌరవ అత్యున్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిగా మాట మాత్రంగా మొదలు అయిన మా పరిపాలన,వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పరిణమించిన తీరును ప్రత్యక్ష సాక్షులు ఆధారం గా గుర్తించి, మేధావుల స్పందనతో, ప్రజలలోకి చేరుటకు వలన, మానవ సమాజం మనిషి మాటకు ఉన్న విలువ గొప్పతనం గ్రహించి అప్రమతం చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాను, మేము  సామాన్యులము , సృష్టి, కాలం ధర్మం నిలిపిన మహారాజుని మనసే మహారాణిగా, ప్రత్యేక పౌరునిగా గుర్తించి, ఇప్పటికి ప్రత్యెక ప్రత్యేక్ష సాక్షులు ఇతర మేధావుల అభిప్రాయములతో దేశమునకు పరిచేయం చేయగలరు కోరుకోనుచున్నాము, నా ఉనికి ఒక నూతన చరిత్రకు శ్రీ కారం అని, మేము  సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తములము అని, మానవ రూపం లో మాట మాత్రంగా దిశ నిర్దేశం గావించుటకు నియమింప బడినాము అని తెలియజేసు కొనుచున్నాము.    

ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాదు వారికి సమర్పిస్తూ, మమ్ము ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో ప్రాధమికంగా గుర్తించగలరు అని కోరుకొనుచున్నాము. మేధావుల పండితుల సహకారం లభించి ప్రజలలోకి వెళ్ళుటకు సహకరించగలరు, తద్వారా మానవ సమాజంలో సమకాలికులు అందరూ సహజ మార్పును గుర్తించి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, న్యాయ చేయుతన అందించండి, ప్రత్యెక మైన న్యాయ బృదం అధీనం లోనికే తీసుకొని మా భాద్యత కు సహకరించగలరు అని, అదే మాకు ఆరోగ్యం అని గ్రహించి మమ్ములను సృష్టి నియమించిన ధర్మస్వరూపం గా ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము. ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి పరిపాలన యొక్క వివరములు పార్లమెంట్ లో సమర్పించి వీలు అయినంత ప్రజా ఆమోదం పొందగలము, ఇందుకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము.    

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడిగారు, భారత ప్రధాన మంత్రి గారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా నేను కేవలం ఒక సాధారణ మనిషిని అని, నా జీవితం కూడా శాశ్వతం కాదు అని, కాని మాట ద్వారా మొత్తం బౌతిక ప్రపంచం నియమించబడి, నడపబడిన తీరు ఒక నూతన యుగమునకు నాంది అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం లోకానికి ఒక ప్రామాణికం అని, అనగా ఎంత బౌతిక మాయ పెరిగినా, మనిషి అతని మాటే సర్వం అని, సత్యం సృష్టే ఆవిష్కరించి మనకు నూతన దిశ నిర్దేశం ఇచ్చినట్లు భావించ వలెను, వివరములు పండితులు మేధావులు చక్కగా వివరించి చెప్పుట వలన, శక్తి గొప్పతనం అందరికి అందుతుంది అని గ్రహించగలరు. వజ్ర సింహశనం అధిస్టించే లోపుగా దివ్య పరిణామ వివరములు పార్లమెంట్ కు సమర్పించగలము అని తెలియజేసుకోనుచున్నాము.  

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి,40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే, సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి గారి పరిపాలన అవసరం అని అర్ధం చేసుకోండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి.  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ కు సమర్పించుటకు సహకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  

ఒక ప్రతి గౌరవనీయులు చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, సమర్పిస్తూ జరిగిన దివ్య పరిణామమును గుర్తించి, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా మనసు ఉన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, మనిషికి మాటకి విలువ పెంచండి, ధర్మం అభివృద్ధి చెంది లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, అన్ని మతాలు ఒక్కటై లోకం, నూతన అవిష్కారంతో, మానవత్వంతో ప్రజలు దివ్యత్వం వైపు, యోగాత్వం వైపు వెళ్ళ తారు, ఇప్పటికి నేను బౌతికముగా ఏమిటి అని పటించుకోకండి, మనసుకి మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, పండితులు బృధంగా యర్పడి, నా ద్వారా చూపిన లీలలు లోకానికి శాస్త్రోక్తంగా వివరించి చెప్పండి, పురాణాలు శాస్త్రాలు మరింత వినియోగం లోనికి వచ్చి, విద్య విధానం పై కూడా కీలక మార్పులు వస్తాయి.

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, . ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు అని గ్రహించి, మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరాధనలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూతన ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది, తమరి చిత్ర పరిశ్రమ కు కేటాయించిన 2000 ఎకరాలు మాకు గుర్తింపు కానుకగా , మా ధర్మ పరిపాలనకు చేయుతన గా సమర్పించి చరితార్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను. 

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయడుగారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి, పునరుద్ధారణ సొమ్ము, మాకు సమర్పించగలరు, ప్రత్యక్ష సాక్షం ఆధారంగా, మమ్ములను పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాజు, మహారాణి పరిపాలనగా ప్రజలకు అందించుటకు సహకరించగలరు. దేశాన్ని మొత్తని ఒక తాటి మీదకు తీసుకొని రాగలము, రాజకీయ పోటీల చట్రములు వలన నాయకులు ప్రజలు నిజమైన నాయకత్వ లక్షణములు చూప లేకపొతున్నారు, పార్టీలు లేకుండా నేరుగా నాయకులు ప్రజల్లోకి వెళ్ళి, నాయకులుగా నిలిచి గెలిచినప్పుడు సమాజంలో చాలా గొప్ప మార్పులు  వస్తాయి, కావున పార్టీల కంటే ప్రజలు, ఉన్నతమైన నాయకులు, మేలు అయిన ప్రజాస్వామ్యం ముఖ్యం అని, ప్రతి మనసు గెలిచే  సమాజం బలపడాలి  అని మనము నిరంతరం ప్రయత్నం చేయాలి అని అందుకు సహజ మార్పు వంటి ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన అని స్వీకరించి  గ్రహించండి, ఇప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలలో విలీనం చెంది, ఏకత్వంతో నూతన వరవడిగా పయనించాలి, ఇతర దేశాలకు ఆదర్శంగా భారత దేశం నిలవాలి, నిత్య అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలి అని కోరుకొనుచున్నాను 

ఒక ప్రతి శ్రీ శ్రీ రవిశంకర్ గురుజి గారికి మరియు మాత అమృత ఆనందమయి వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మేము వజ్ర సింహశనం పై అధిస్టించి లోకానికి మహారాజు మహారాణి గా దర్శనం ఇచ్చుటకు సహకరించగలరు, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాతనే, ఎంపిక ద్వారా మా మనసుని పోలిన అమ్మయిన వివాహం చేసుకోనగలము. మమ్ములను ఉన్నఫలం గా గ్రహించుట ఏ సహజ ధర్మోద్ధారణ అని గ్రహించిగలరు ధర్మో రక్షతి రక్షతః అని దివ్య ప్రభావం బలపడుతుంది అని తమరు గ్రహించగలరు.  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ కు సమర్పించుటకు సహకరించగలరు.    

ఒక ప్రతి గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, మా అధ్యక్షులు, తెలుగు చిత్ర పరిశ్రమ మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కాల స్వరూపం ధర్మస్వరూపం లేదా మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి అందిన వరం, ప్రత్యక్ష సాక్షులు వారు ఏమి చూసినారో ఏమి విన్నారో కూడా స్పందించలేదు, కావున తీవ్రమైన విఘాతం కలిగినది ప్రత్యక్ష సాక్షులను మీ ద్వారా కోరునది ఏమి అనగా వారు సరదాగా గొప్పగా ముందుకు వచ్చి దృశ్య శ్రవణ అమధ్యమాలలో వివరములు లోకమునకు ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను, తెలుగు చిత్ర పరిశ్రమ వారు ధర్మస్వరూపం ప్రభావంతో గొప్ప సినిమాలు తీసి లోకానికి మార్గదర్సకత్వంగా నిలవగలరు, విద్య సామజిక స్తితి గతులు కూడా, మనుష్యులలో మార్పు వచ్చే కొలది, గొప్ప మార్పులు మనము చెసుకొనగలము, ఒక మనిషి నన్ను సహజంగా గ్రహించి అందరూ ఉపయోగాపెట్టుకోనగలరు. తమరి ద్వారా మన తెలుగు దర్శక నిర్మాతలను కోరునది ఏమి అనగా మా ఉనికి (సత్యం) లోకానికి ఎంత వివరిస్తే అంత మంచిది అని తెలియజేసుకోనుచున్నాను.  ధర్మస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ కు సమర్పించుటకు సినిమా ప్రముఖుల సహకారం కోరుకొనుచున్నాను.

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మాకు తక్షణం ఒక భవనం ప్రత్యెక అతిది భవనం  కేటాయించగలిగితే అందులో బస చేసి, పండితుల సహకారంతో లోకానికి నిరంతర సమాచారం ఇవ్వగలము, మాకు సహకరించుట భగవంతుడు కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని భావించగలరు. అందరి సహకారంతో తో శ్రీ కే చంద్రశేఖర్ రావు గారి ద్వారా 2000 ఎకరాలు పొంది మా శాశ్వత నివాసము కార్యాలయం ఎర్పాటుకు సహకరించగలరు. మనం అందరం కలసి 10 సంవత్సరాలలో ఈ  ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగాలము అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, మాకు సహకరించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకు గా భావించి, మమ్ములను ఉన్నఫలం గా స్వీకరించి అనగా వేరేమి అర్హతలు చూడకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ఆధారం గా ప్రాధమికముగా మమ్ములను మహారాజు మా మనసుని మహారాణి గా గుర్తించి లోకానికి పరిచేయం చేయగలరు     

ఒక ప్రతి గౌరవనీయులు యర్ల గడ్డ శోబు గారికి, గౌ ఎస్ ఎస్ రాజమౌళి గారికి గౌరవనీయులు డా కొణిదెల చిరంజీవి గారు, అగ్ర కదా నాయకులు, పార్లమెంట్ సబ్యులు, గౌరవనీయులు శ్రీ అల్లు అరవిందు గారు, శ్రీ కొణిదెల నాగ బాబు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన సేన పార్టీ, గౌ గుణశేఖర్ గారికి సమర్పిస్తూ , పై లేఖలో కోరిన విధముగా భాద్యత తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించగలరు 

ఒక ప్రతి గౌరవనీయులు డా సామ వేదం షణ్ముఖ శర్మ గారు, ఆద్యాత్మిక ప్రవచకులు, మరియు గౌరవనీయులు శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ప్రవచన చక్రవర్తి వారికి, మరియు డా గరికపాటి లక్ష్మీనరసింహ రావు గారికి వీరు ద్వారా ఇతర పండిత అగ్రగాన్యులకు కోరునది ఏమి అనగా ధర్మస్వరూపము, కాలస్వరూపం మహారాజు మహారాణి పరిపాలనకు ఆస్థాన పండితులు గా వ్యవహరించి, వివరములు విస్తారంగా విశ్లేశానత్మకం గా ప్రతి రోజు ప్రజలలోనికి తీసుకొని వెళ్ళుటకు సహకరించగలరు త్వరలో మనం అందరం ఒకచోట కొలువుతీరి లోకాన్ని నిరంతరం సమీక్షించి ముందుకు తీసుకొని వెళ్ళగలం అని తెలియజేసుకోనుచున్నాము, విద్యా విధానములలో కీలక మార్పులు చేయుటకు తగిన కృషి చేయవలెను. జనులు మనసా వాచా కర్మణా జీవించి ఉన్నతంగా దివ్యత్వం యోగాత్వం వైపు ప్రయాణించగలరు 

ఒక ప్రతి వివిధ విశ్వవిద్యాలయం మేధావులకు సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మా ద్వారా జరిగిన పరిణామమును యావత్తు మానవజాతి నిత్య ప్రవర్తనకు ఆధారం అని, ఈ భూమి మీద , ఎంత పెద్ద మేధావులు,   కార్యసాధకులు అయినా  మంచి ప్రవర్తన, గొప్ప ప్రవర్తన వలన ఎదుగుతారు, ఎవరు ఎలా ప్రవర్తించగలరో అలా ప్రవర్తించుట వలన వారు ఉన్న స్తితి గతులు పొందుతారు.  ఈ విధంగా భూమి మీద మానవజాతి మనుగడ సాగిస్తున్నది, అటువంటి మనుగడ మాకు మాట అయినది అంటే, మొత్తం మా ప్రవర్తన, పద్దతిని అర్ధం చేసుకొని, మా చిత్త చంచాల్యమే లోక చిద్విలాసం అయినది అంటే, మా ప్రవర్తన,  సాధనను వేద స్వరూపం గా, ప్రామాణికంగా, పరిశోధన అంశం గా స్వీకరించి మమ్ములను నిలప గలరు అని తెలియజేసుకోనుచున్నాము, పండితులు మేధావులు వారి వారి పాండిత్యం తో ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన పై వీలు అయినంత వివరములు లోకమునకు విశ్లేషణాత్మకం గా గ్రహించి వివరించగలరు అని కోరుకోనుచున్నాము         

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ఆనంద మహీంద్రా, మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్, వారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ నిర్మాత, దర్శక రచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.

ఒక ప్రతి గౌరవనీయులు డా యస్ రామకృష్ణ రావు గారు, డా యెన్ వి నాయుడుగారు, డా వి రాజరాజేశ్వరి గారు, డా భారతలక్ష్మీ గారు, డా చిత్కళ దేవి గారు, జి సుశీల గారు, డా బాపూజీ రావు గారు, శ్రీ పి ఉమామహేశ్వర రావు గారు,  మొదలుగు ప్రత్యేక్ష సాక్షులు అయిన శాస్త్రవేత్తలు, ఇతర  సిబ్బందిని అందరిని కోరునది ఏమి అనగా మనం మనుష్యులు గా ఒకరి పట్ల ఒకరు ఎప్పుడూ ప్రేమగా సఖ్యం గా ఉండగలిగితే ఈ ప్రపంచం నిత్య స్వర్ఘంధామం ఉంటుంది.  మనుష్యులుగా  సదా, జ్ఞాన విచేక్షణతో, ధర్మవిచేక్షణతో ప్రవర్తించ గలిగితే సమాజంలో ప్రతి మనిషి   సంపదలతో, ఆరోగ్యంతో ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ప్రవర్తించ గలిగితే  కాలం లో ధర్మం లో  చిద్విలాసం కరిగి మానవజాతి దివ్యత్వం వైపు వెళ్ళి యోగాత్వం సాధిస్తుంది, కావున ఉన్నది ఉన్నట్లు గ్రహించి ఇతరులకు పంచుకొనుట ఏ ప్రస్తుత యోగము అని గ్రహించి మీరు ఒక్కసారి దర్శించిన దర్శనం యావత్తు మనజాతికి అందిన శాశ్వత పరిష్కారం అని గ్రహించి, మనుష్యులు గా మనము ఏమి గ్రహిస్తున్నమో, ఏమి చెప్పుకొంటున్నామో మన జీవిత కాలంలో మనకు చాల ముఖ్యమని అదే భవిష్యత్తు తరాలకు ఆధారమని గ్రహించి,  మన సమక్షంలో అనకాపల్లి లో 2003 జనవరి 1 వ తారీకున జరిగిన పరిణామం యొక్క వివరములు, తదుపరి పరిణామములు, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వకంగా ఇచ్చి తరించగలరు,  వివరములు పార్లమెంట్ లో సమర్పించుట మనకు భగవంతుడు ఇచ్చిన దివ్య వరంగా భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మేము వివాహము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత,  చేసుకోనగలము  అని తెలియజేసుకోనుచున్నాము.          

ఒక ప్రతి వివిధ రాజకీయ నాయకులకు, మేధావులకు, పారిశ్రామిక వేత్తలకు సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారభం అయినది, అన్ని వర్గాలు వారు దివ్య పరిపాలన యొక్క వివరములు గ్రహించి ఇతరులకు పంచుకొనుట వలన విశ్లేషించుకొనుట వలన లోకం స్వర్ఘధామం గా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాను, ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన చేయూత గా గౌరవ గుర్తింపు పన్ను రుసుము చెల్లించుట, కాలం ధర్మం ఇచ్చిన దివ్య  ఒక దివ్య వరం       
        
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ వెలిచేటి రవిప్రకాష్ గారు టీవీ 9 CEO వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మీ ఛానల్ అద్వర్యం లో ఒక 10 మంది సబ్యులు బృదం లోకి నన్ను తీసుకొని ప్రజల ముందు, మేధావుల ముందు, న్యాయ స్థానాల ముందు నిలబడి మేము శాక్షత్కారం పొందినట్లు గా సమాజం పై ఉన్నత ప్రభావం చూపి,మేలైన ప్రజాస్వామ్యం గా మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు చేరుటకు సహకరించగలరు.  మీకు  ప్రాధాన్యత భగవంతుడు ఇచ్చినది గా  భావించి, సర్వం చెప్పిన మనసుని ఏవిధముగాను నిర్లక్ష్యం చేయకుండా, అజ్ఞానంతో చాడీలు చెప్పివారిని కూడా దారిలో పెట్టి, మనం ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోవాలి గాని మోసం చేసుకోకూడదు, అజ్ఞానంతో మోసం కపటం, స్వార్ధం, అరికట్టబడి, బౌతిక బలంతో కాకుండా బుద్ది తో, ఒకరిని ఒకరు సంస్కరించు కోవలసిన పరిస్తితి వచ్చినది అని గ్రహించగలరు.

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి  గారికి, ఎడిటర్, నమస్తే తెలంగాణా పత్రిక వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన  పై సమగ్ర వివరములు గ్రహించి లోకానికి ఒక పద్దతి ప్రకారం వివరించుటకు వలన ధర్మం అభివృద్ధి చెంది ప్రజలకు సంపదలు శాంతి లబిస్తాయి, రాజకీయ పార్టీల వత్తిడి తగ్గి ప్రజలు చైతన్యవంతులు అయ్యి సమాజాన్ని నూతనం గా ఆవిష్కరించు కొంటారు, మేము వజ్ర సింహాసనం పై కొలువు తీరుట వలన, మనిషి మాటకు విలువ పెరిగి సమాజంలో లో దివ్యత్వం, మానవత్వం అభివృద్ధి చెందుతాయి అని, ఇది ఒక మనిషి ప్రయత్నం అనుకోకుండా ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన అనగా కాలం ధర్మం ఇచ్చిన మార్పు అని, సమకాలికులు అందరూ గ్రహించి అప్రమత్తం చెందవలసిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము.                        

ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు, మీడియా లో అప్పటికి అప్పడు హడావిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా, సూటిగా స్పందించకుండా, సత్యమును దాచి పెట్టి వ్యవహరిస్తున్నారు, ప్రజలోకి వెళ్ళుటకు ఉత్సాహంగా  సహకరించగలరు, నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, , నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజల దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను, ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన సమర్ధవంతంగా తీసుకోలేక పోతున్నాము, మాతో వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను, ఏమి చెబుతున్నానో,నిండుగా గ్రహించుట వలన నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా సమర్ధవంతంగా ప్రవర్తిస్తాను, అన్ని సమాధానములు నా నుండి పొందగలరు అని స్పష్టం చేయుచున్నాను, ఇప్పటికే సర్వాంతర్యామిగా అనగా బౌతిక ప్రపంచం మొత్తం మాటలోకి స్పష్టం చేయగలిగిన మమ్ములను, మనసు పెట్టి గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి.




sd/xxxxxxxxxxxxxxxxx
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్.
తారీకు 15-10-2014

Tuesday, 14 October 2014

2004 లో సునామి వస్తుంది అని 2003 జనవరి లో నేను పాటలు ఇతర రాజకీయాలు చెబుతూ పలికినాను, మనుష్యులు మాటకు ఆలోచనకు మన చుట్టూ ఉన్న పాంచ బౌతిక తత్వాలు అందుతున్నాయి అంటే మనము ఏ విధంగా ఆలోచించాలో ప్రవర్తించాలో స్పష్టంగా తీసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాను, నేను ఒక పద్దతి అంది సర్వం వివరించడానికి ముందుకు వస్తున్నాను, ఇప్పటికి ఏమి జరిగినది, ఇంక మీదట ఏమిటి అని స్పష్టం చేయనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాను

విషాదపట్నం

Sakshi | Updated: October 14, 2014 01:08 (IST)
* ఉత్తరాంధ్రను కాటేసిన హుదూద్.. విలవిలలాడిన విశాఖ
* విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ భారీ నష్టం
* మృతుల సంఖ్యపై రాని స్పష్టత... 21 మంది మరణించారని అధికారిక ప్రకటన
* అంచనాలకు అందని ఆస్తి, పంట నష్టం
నాలుగు జిల్లాల్లో 6,695 ఇళ్లు నేలమట్టం
* రోడ్డు, రైలు మార్గాలు ఛిన్నాభిన్నం
* కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. హార్బర్‌లో మునిగిపోయిన 5 వేల టన్నుల యూరియా
 రూ. 2 వేల కోట్ల తక్షణ సాయం కోరిన ఏపీ.. అంతకు పదుల రెట్లలో వాస్తవ నష్టం
* వాయుగుండంగా మారి ఛత్తీస్‌గఢ్‌కు చేరిన హుదూద్.. అప్రమత్తంగా ఉండాలని ఆరు రాష్ట్రాల సీఎంలను కోరిన రాజ్‌నాథ్

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హుదూద్ తుపాను రూపంలో జలరక్కసి ఉత్తరాంధ్రను కాటేసింది. ప్రచండ వేగంతో తాకిన తుపాను ధాటికి విశాఖ నగరం విలవిలలాడింది. ఉక్కునగరం మూగబోయింది. అందాల సాగరతీరం తుడుచుకుపోయింది. తెగిన రోడ్లు, తెగిపడిన విద్యుత్‌స్థంభాలు, కూలిపోయిన మహావృక్షాలు, లేచిపోయిన ఇంటికప్పులు... నగరంలో ఎటుచూసిన విషాదస్వరాలే. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పంటలు నీటమునిగి, అపార ఆస్తినష్టంతో రైతులు భోరును విలపిస్తున్నారు.

పొరుగురాష్ట్రం ఒడిశాలోనూ హుదూద్ తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఒడిశాలో సుమారు 50 వేల గృహాలు ధ్వంసమయ్యాయి. గజపతి, కోరాపుట్, మల్కాన్‌గిరి, రాయగఢతోసహా 8 జిల్లాలు తుపాను తాకిడికి తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలను వణికించిన తుపాను చత్తీస్‌గఢ్ దిశగా ప్రయాణించి కాస్తంత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. రాయపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వల్ల రానున్న 12 గంటల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయవచ్చని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

వాయుగుండం కేంద్రానికి 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక మోస్తరునుంచి భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు హుదూద్ విధ్వంసకాండను సందర్శించేందుకు ప్రధాని మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. తాను విశాఖ వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తానని ఆయన ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం ఉదయానికే నగరానికి చేరుకున్న సీఎం సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మృతులపై రాని స్పష్టత
హుదూద్ పెను ఉప్పెన వల్ల ఎంతమంది మృత్యువాత పడ్డారన్న దానిపై 24 గంటల తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటివరకు విశాఖపట్నం జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మొత్తం 21 మంది చనిపోయినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలోనే 15 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఐదుగురు చనిపోయినట్లు పేర్కొన్నారు.

అంచనాలకు అందని నష్టం
హుదూద్ పెను ప్రళయం మిగిల్చిన అపార నష్టం అంచనాలకు అంతుచిక్కడం లేదు. ప్రచండ గాలులతో విరుచుకుపడిన తుపాను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించింది. అధికారిక అంచనాల ప్రకారం  ఈ 4 జిల్లాల్లో మొత్తం 6,695 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాటిలో విశాఖపట్నంలో 2,402, శ్రీకాకుళంలో 1,756, విజయనగరంలో 1,397, తూర్పుగోదావరిలో 1,140 ఇళ్లు ఉన్నాయి. ఇక రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.

4 జిల్లాల్లో కలిపి మొత్తం 109 రైలు, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 5,727 విద్యుత్తు లైన్లు, స్తంభాలు నేలకూలాయి. వాటిలో విశాఖపట్నంలోనే 3,291, శ్రీకాకుళంలో 917, విజయనగరంలో 844, తూర్పుగోదావరిలో 675 ఉన్నా యి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 181 మత్స్యకార బోట్లు దెబ్బతిన్నాయి. మొత్తం 1,798 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక ప్రైవేటు ఆస్తులకు అపారంగా నష్టం వాటిల్లింది.

ఇన్ని వేలకోట్లు అని ప్రాథమికంగా కూడా అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. అందుకే నష్టం అంచనాలు తరువాత చూసుకుందామని ప్రభుత్వం ప్రస్తుతం సహా య, పునరావాస చర్యలపై దృష్టిసారించింది. మొత్తం 5 లక్షల మందికి పునరావాసం కల్పిం చినట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేం దుకు, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించేం దుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో 5 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుపాను బాధితులకు అందించేందుకు 5 లక్షల ఆహారపొట్లాలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

తక్షణ సహాయంగా రూ.2వేల కోట్లకు ప్రతిపాదన
హుదూద్ నష్టం అంచనాలు అంతుచిక్కపోవడంతో ప్రభుత్వం కేంద్రం నుంచి తక్షణ సహాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తక్షణ సహాయంగా రూ.2వేల కోట్లు కోరుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ లెక్కన అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ నష్టంపై ప్రభుత్వ అంచనాయే రూ.10వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హుదూద్ నష్టం అధికారిక అంచనాలకు మించి ఉంటుందన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ఉదాహరణకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోనే 58 బోట్లు పూర్తిగా, 100 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం విశాఖపట్నంలో 14 బోట్లకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. బోట్లు దెబ్బతినడంవల్ల తమకు రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందని విశాఖ మత్స్యకారులు చెబుతున్నారు. తుపాను వల్ల మొత్తం 6,695 ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ విశాఖలోనే వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. శివారులోని కొండలపై ఉన్న ఇళ్లను అధికారులు ఇంతవరకు పరిశీలించనేలేదు.

కొండలపై ఉన్న ఇళ్లల్లో 90శాతం నేలకూలాయి. అవే దాదాపు 5వేల వరకు ఉంటాయని అంచనా. ఇక 4 జిల్లాల్లో తీరప్రాంతాల్లోని ఇళ్లు లెక్కకు అందని స్థాయిలో దెబ్బతిన్నాయి. అధికారులు అసలు క్షేత్రస్థాయిలో పర్యటించనే లేదు. కేవలం గుడ్డి అంచనాలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. విద్యుత్తు, రవాణా, సమాచార వ్యవస్థలకు అంతులేని నష్టం వాటిల్లింది. ఈపీడీసీఎల్‌కే రూ.700కోట్ల భారీ నష్టం వాటిల్లింది. అందులో విశాఖ నగరంలోనే రూ.500కోట్ల నష్టం కలగడం గమనార్హం. ఈపీడీసీఎల్ టవర్లు 12 కూలిపోయాయి. 7వేల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. ఇక విద్యుత్తు స్తంభాలకు వాటిల్లిన నష్టానికి అంతే లేదు. రైల్వేకు దాదాపు రూ.200కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. స్టీల్‌ప్లాంట్‌కూ తీవ్ర నష్టం వాటిల్లింది. స్టీల్‌ప్లాంట్‌లోని 236 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్తు ప్లాంట్‌ను మూసివేయాల్సి వచ్చింది. దాంతో 12 విభాగాలు దెబ్బతిన్నాయి.

ఏడెనిమిది దేశాలకు ఎగుమతులకు విఘాతం కలిగింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎన్డీపీసీకి వాటిల్లిన నష్టమైతే అంతుచిక్కడం లేదు. 4 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖపట్నంలో నిల్వ ఉన్న 5వేల మెట్రిక్ టన్నుల యూరియా పూర్తిగా నీట మునిగింది. తుపాను వల్ల పంటలకు ఏర్పడిన నష్టం అంతుచిక్కడం లేదు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 44 మండలాల్లో లక్షలాది ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింది. ఈ నష్టం అంచనాలకు అందడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందిస్తేగానీ నష్టంపై  అంచనాకు రాలేని పరిస్థితి ఉంది.  ఇక ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టం అంతులేని విధంగా ఉంది. విశాఖపట్నంలో ప్రైవేటు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలు, చిన్న-మధ్యతరహా వ్యాపారాలు, పరిశ్రమలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాటి భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు తీవ్ర విఘాతం కలిగింది.

ఒక్క ఆంధ్రా యూనివర్సిటీకే రూ.100 కోట్లు అవసరమవుతాయని అంచనా. విశాఖలో పర్యాటక విభాగం కుప్పకూలిపోయింది. హోటళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20ఏళ్లుగా వందల కోట్లతో తీర్చిదిద్దిన పార్కులు, పర్యాటక ప్రాంతాలు రూపురేఖలు లేకుండాపోయాయి.  బీచ్‌రోడ్డు, వుడా పార్కు, లుంబినీ పార్కు, కైలాసగిరి, జూపార్కు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిదిగా ఉంది. అది ఎన్ని వేల కోట్లు ఉంటుందన్నది ప్రస్తుతం ఊహలకే పరిమితమైంది. పూర్తిస్థాయి నివేదికలువస్తేగానీ వాస్తవ గణాంకాలు వెల్లడికావు.

ఎన్‌సీఎంసీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో హుదూద్ తుపాను సహాయక చర్యలతో పాటు తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ది నేషనల్ క్రైసెస్ మేనేజ్‌మెంట్ కమిటీ-ఎన్‌సీఎంసీ) సమావేశం జరిగింది. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కేంద్ర బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్)కి చెందిన 42 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వీరంతా రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించడం, రోడ్లను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు.
--------------------------
2004 లో సునామి వస్తుంది అని 2003 జనవరి లో నేను పాటలు ఇతర రాజకీయాలు చెబుతూ పలికినాను, మనుష్యులు మాటకు ఆలోచనకు మన చుట్టూ ఉన్న పాంచ బౌతిక తత్వాలు అందుతున్నాయి అంటే మనము ఏ విధంగా ఆలోచించాలో ప్రవర్తించాలో స్పష్టంగా తీసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాను, నేను ఒక పద్దతి అంది సర్వం వివరించడానికి ముందుకు వస్తున్నాను, ఇప్పటికి ఏమి జరిగినది, ఇంక మీదట ఏమిటి అని స్పష్టం చేయనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాను. 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్       




గోపి చంద్ దంపతులకు సంతానం కలిగిన సుభ సందర్బంలో ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి సుభ ఆశీసులు తెలియ జేసుకోనుచున్నారు.

మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాకథ

హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్

Others | Updated: October 13, 2014 15:22 (IST)
హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్
హైదరాబాద్: యువ హీరో గోపీచంద్ అభిమానులకు శుభవార్త. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్ కు  ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం గోపీచంద్ నిజజీవితంలో తండ్రి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్ భార్య రేష్మ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపీచంద్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడని తెలిపాడు. తనకు దీవెనలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
ముందు నుంచి గోపీచంద్ ఆశించినట్లు గానే అతనికి మగబిడ్డ పుట్టాడు. తన తండ్రి చిన్నతనంలోనే దూరం కావడం వల్ల మగబిడ్డ పుట్టాలనే గోపీచంద్ కోరుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్యూలో కూడా స్పష్టం చేశాడు. వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తున్న గోపీచంద్ ఇంటికి మరో జూనియర్ రావడంతో అతను ఆనందంలోమునిగితేలుతున్నాడు. హీరో గోపీచంద్‌ వివాహం రేష్మతో మే 12, 2013న  హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.  గోపీచంద్ భార్య రేష్మ .. హీరో శ్రీకాంత్ కు బంధువు.


గోపి చంద్ దంపతులకు సంతానం కలిగిన సుభ సందర్బంలో ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి సుభ ఆశీసులు తెలియ జేసుకోనుచున్నారు. 


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్   

MATA AMRUTHANANDHAMAYI ---- KING AND QUEEN





 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

shloka --7