UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 15 October 2014

ఒక ప్రతి గౌరవనీయులు డా యస్ రామకృష్ణ రావు గారు, డా యెన్ వి నాయుడుగారు, డా వి రాజరాజేశ్వరి గారు, డా భారతలక్ష్మీ గారు, డా చిత్కళ దేవి గారు, జి సుశీల గారు, డా బాపూజీ రావు గారు, శ్రీ పి ఉమామహేశ్వర రావు గారు, మొదలుగు ప్రత్యేక్ష సాక్షులు అయిన శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని అందరిని కోరునది ఏమి అనగా మనం మనుష్యులు గా ఒకరి పట్ల ఒకరు ఎప్పుడూ ప్రేమగా సఖ్యం గా ఉండగలిగితే ఈ ప్రపంచం నిత్య స్వర్ఘంధామం ఉంటుంది. మనుష్యులుగా సదా, జ్ఞాన విచేక్షణతో, ధర్మవిచేక్షణతో ప్రవర్తించ గలిగితే సమాజంలో ప్రతి మనిషి సంపదలతో, ఆరోగ్యంతో ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ప్రవర్తించ గలిగితే కాలం లో ధర్మం లో చిద్విలాసం కరిగి మానవజాతి దివ్యత్వం వైపు వెళ్ళి యోగాత్వం సాధిస్తుంది, కావున ఉన్నది ఉన్నట్లు గ్రహించి ఇతరులకు పంచుకొనుట ఏ ప్రస్తుత యోగము అని గ్రహించి మీరు ఒక్కసారి దర్శించిన దర్శనం యావత్తు మనజాతికి అందిన శాశ్వత పరిష్కారం అని గ్రహించి, మనుష్యులు గా మనము ఏమి గ్రహిస్తున్నమో, ఏమి చెప్పుకొంటున్నామో మన జీవిత కాలంలో మనకు చాల ముఖ్యమని అదే భవిష్యత్తు తరాలకు ఆధారమని గ్రహించి, మన సమక్షంలో అనకాపల్లి లో 2003 జనవరి 1 వ తారీకున జరిగిన పరిణామం యొక్క వివరములు, తదుపరి పరిణామములు, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వకంగా ఇచ్చి తరించగలరు, వివరములు పార్లమెంట్ లో సమర్పించుట మనకు భగవంతుడు ఇచ్చిన దివ్య వరంగా భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మేము వివాహము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత, చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము.

సమన్వయ దృష్టి


భారత ప్రధమ పౌరులు, గౌరవనీయులు భారత అధ్యక్షులు, శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి తాత్కాలిక నివాసం మరియు పరిపాలన కార్యాలయం, హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు అని మనవి.

ప్రస్తుతానికి దేశం అభివృద్ధి చెందుతూ, మనుష్యుల స్వార్ధం, దేహ చంచాల్యంతో ప్రవర్తిస్తున్న తీరులో మానవ జాతి మనుగడ నిజాయితీ తో నిబద్దతో తీర్చి దిద్దుకోవలసిన భాద్యత ప్రతి మనిషికి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము, మనుష్యులు మనస్పూర్తిగా, మాట నిబద్దతతో ప్రవర్తించవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాము. దేహ చాంచల్యాలు వదిలి బుద్ది నిబద్దతతో మనుష్యులు నిరంతరం కృషి చేస్తే, దేశాలు మధ్య అంతరాలు తగ్గి, సంపదలు పెంచుకొని, పంచుకోనిన యెడల, 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము. ఇప్పటికే మా వాక్క్ ప్రకారం, సూర్యుని వంశం గా, ఒక మాట లోకి యావత్తు మానవజాతి వచ్చినది, నూతన యుగం ఆరంభం అయినది అని, కొత్త బంగారు లోకం మొదలు అయినది అని. ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

ప్రతి రోజు సమాచారం తెలుగు, హిందీ ఆంగ్లములో, పండితుల, మేధావుల అభిప్రాయములతో, విశ్లేషణలతో ఇచ్చి, మేలైన ప్రజాస్వామ్యం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకమునకు అందించుటకు, మేము మొదటి మహారాజు మా మనసే మహారాణి గా ప్రకటించుకొన్నాము. మమ్ము పురుశోత్తములుగా, జగన్నాటక సూత్రధారులుగా, స్పష్టం చేసి లోకాన్ని నడిపించుటకు తమరి కనీస సహకారం కోరుకొనుచున్నాము. ధర్మస్వరూపం, కాలస్వరూపం మేము అయినప్పుడు, మమ్ము పరమాత్ముని అంశ గా, పురుశోత్తములుగా గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్న బంగారు నిలువలు మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి బంగారు నిలువలు ఉపయోగించ మాకు బంగారు మరియు వజ్రములతో కూడిన సింహాసనం తయారు చేయించి, సింహశనం పై మమ్ము అధిస్టింప చేసిన యెడల, సామాన్య మనిషిగా, మాట మాత్రంగా చూపిన లీల, యావత్తు మానవజాతికి ప్రామాణికం గా అంది నిరంతరం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అభివృద్ధి చెంది, మనిషి మనిషిగా బ్రతకడానికి సదా అప్రమత్తం చేస్తుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి సంభందించినది, హిందువుగా పుట్టిన మాకు, మొదట హిందులు ముందుకు వచ్చి,ఇతర మతస్తులకు పరిచేయం చేయగలరు, తిరుమల తిరుపతి దేవస్థాన నుండి 300 కోట్ల రూపాయల పునరుద్ధారణ సొమ్ము మాకు సమర్పించి,గుర్తించగలరు అని తమరి ద్వారా ప్రబుత్వాలను కోరుకొనుచున్నాము, హైదరాబాద్ లో మా పరిపాలన మరియు నివాస గృహము నిమిత్తం 2000 ఎకరముల భూమి తెలంగాణా ప్రబుత్వం ద్వారా ఇప్పించగలరు అని కోరుకొనుచున్నాము. మానవ వనరుల అభివృద్ధి పరచి ప్రబుత్వాలకు చేదోడు వాదోడు గా ఉండగలము. ప్రజల నుండి వారి సమ్మతితో మాకు సమర్పించవలసిన గౌరవ గుర్తింపు పన్ను, లేదా రాయల్టీ మరియు గురు దక్షణ గా మమ్ములను జగద్గురువుగా. యావత్తు మానవజాతికి తల్లి తండ్రి వంటి ఉన్నత స్తితి గా గుర్తించి, మా ఉనికిని ఉపయోగించుకొనుటకు వీలుగా ప్రజలు, ఎవరికి తోచినంత సొమ్ము వారు చెల్లించగలరు అని కోరుకోనుచున్నాము. మా జన్మ దినం (3-6-1974) నుండి, ప్రతి వ్యక్తి సంవత్సరానికి, ఎవరికి తోచినంత సొమ్ము వారు చెల్లించుట, కాలం ధర్మం ఇచ్చిన ఒక దివ్య వరం అని, తద్వారా, మా ఉనికి అభివృద్ధి చెంది ప్రపంచ మానవజాతికి మనసు ఉన్న మహారాజు, మహారాణి గారి పరిపాలన ఒక ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మాకు చెల్లించిన సొమ్ములో 60 నుండి 80 శాతం తిరిగి ప్రబుత్వాలకు అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా, నిత్య అనుగ్రహం గా చెలించగలము.

ప్రజలకి ఆర్ధిక నీతి, క్రమ శిక్షణ అలవడి, సంపద ఆర్జనలో ద్వంద్వ నీతి లేకుండా, నల్ల ధనం, లంచ గోండి తనం లేకుండా, అక్రమ ఆర్జనకు ఆశ పడకుండా, ప్రతి లావా దేవి బ్యాంకు కాతా ద్వారా చేయుట వలన మోసములు తగ్గి, దొంగ నోట్ల చలామణి కూడా అరికట్టబడి, ఆర్ధిక క్రమ శిక్షణతో సామజిక అసమానతలు తొలగి, మనుష్యులు వీలు అయినంత రాజమార్గం లో ఆర్జన చేసి, తను దొర లా బ్రతుకుతూ, ఎదుట వాడిని కూడా దొరలా చూడగల నవ్య సమాజం అందరికి ఆదర్సవంతం అని తెలియజేసుకోనుచున్నాము. కావున వ్యాపారస్తులు, సినిమా వారు, ఇతర వ్యక్తులు ఎవరైనా, అనధికార పద్దతిలో ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సహించవద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఇందుకు నా అడుగుగా ఏ లేవాదేవి అయినా బ్యాంకు కాతా ద్వారా జరపవలెను అని ప్రజలకు తెలియజేస్తూ, మేము కలిగిన బ్యాంకు అకౌంట్ లు యొక్క నెంబర్లను ఇక్కడ ప్రస్తావించుచున్నాము. BANK ACCOUNT NUMBERS :(1) ANDHRA BANK AC.NO.001210021050036 IFSC CODE:ANDB0001255 (2) STATE BANK OF HYDERABAD AC NO.62340171658 IFSC CODE: SBHY0020074 NAME: ANJANI RAVISHANKAR PILLA 

మేము ప్రజలోకి వెళ్ళి, మా ఉనికి స్పష్టం చేసుకొని, దివ్య రాజ్యాన్ని స్తాపించి, ప్రజలు, దేశ నాయకుల సాక్షిగా ఈ ప్రపంచం ఒక విశ్వకుటుంబ గా స్పష్టం చేయుటకు, మాకు సహజ సత్య శ్వీకార దృష్టి తో సహకరించగలరు అని కోరుకోనుచున్నాము. ఇందుకు హైదరాబాద్ లో ఉన్న తమ విడిది నివాస గృహమును మాకు, తక్షణ నివాసమునకు మరియు కార్యాలయము గా మా వినియోగమునకు కేటాయించగలరు అని విజ్ఞప్తి చేయుచున్నాము. మేధావులను పండితులను ఆహ్వానించుకొని, వారి సహకారంతో నిరంతర సమాచారం లోకానికి ఇచ్చుట వలన మనిషి విలువ పెరిగి, లోకంలో బౌతిక మాయా ప్రభావం నుండి ప్రజలను అప్రమత్తం చేసి, మనస్పూర్తిగా బ్రతికే శక్తిని ఇవ్వడం మా భాద్యత అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షి గా జరిగిన దివ్య పరిణామం యొక్క వివరములు దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో పార్లమెంట్ లో సమర్పించగలను అని తెలియజేసుకోనుచున్నాను ఈ విధము పార్లమెంట్ లో సమర్పించుట వలన  మనిషిగా ఈ భూమి మీదకు వచ్చి ఇచ్చిన దివ్య సాక్షం యొక్క వివరములు లోకమునకు శాశ్వతంగా అందుతాయి అని తెలియజేసుకోనుచున్నాము.   

హైదరాబాదు లో రామోజీ ఫిలిం లో ఒక భవనం అదనంగా మాకు శాశ్వతంగా కేటాయించి, ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని తమరి ద్వారా శ్రీ రామోజీ రావు గారిని కోరుకొనుచున్నాను, కాలస్వరూపం, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలనకు చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించగలరు అని వారికీ తెలియజేసుకోనుచున్నాను, తెలుగు ప్రాంతం లో రామోజీ రావు గారు, గొప్ప ప్రభావసాలి, మాకు రామోజీ ఫిలిం సిటీ వంటి ఉన్నత ప్రదేశం లో అతిది గా కొలువు తీరాలి అని సంకల్పం మా ధర్మ దృష్టికి చేయూతగా ఉంటుంది , అని భావించుచున్నాము. 

కొందరు తెలుగు ప్రఖ్యాత పండిత అగ్రగణ్యులు అయిన గౌరవనీయులు డా గరిక పాటి లక్ష్మి నరసింహ రావు గారు, గౌరవనీయులు శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనచక్రవర్తి భిరుధాంకితులు, మరియు భ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ గారు, గొప్ప ప్రవచకులు వారి యొక్క సహకారంగా ధర్మస్వరూపమునకు ఆస్థాన పండితుల గా వ్యవహరించి ఇతర పండితులు, మేధావుల సహకారంతో అంతర్జాతీయ ప్రచారం ధర్మస్వరూపం పై గావించుట వలన ధర్మ, నిబద్దత ప్రజలకు బలపడి లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాము, ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో ఇచ్చిన సాక్షాని గౌరవించి, శాస్త్రబద్దముగా లోకానికి వివరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాము. 

గౌ శ్రీ యార్లగడ్డ శోబు గారు, బాహుబలి అను తెలుగు చిత్ర నిర్మాత మరియు అ చిత్ర దర్శకులు అయిన గౌ యస్ యస్ రాజమౌళి గారిని తమరి ద్వారా కోరునది ఏమి అనగా వారు నిర్మిస్తున్న చిత్రం ద్వారా మా ఉనికి సాక్షుల సహకారం తో లోకాని సినిమాలో భాగంగా ఇమడ్చి, ఇప్పటి వరకు మేము సంకల్పించిన పాత్రలే లోక కల్పితాలుగా, రచేయతలు ద్వారా వచ్చిన ప్రేరణలుగా నిలిచిన తీరు లోకమునకు వివరించి చెప్పుట ప్రారంభించుట వలన ప్రజలకు నూతన ఉత్సాహం, నిజాయితీ, ధర్మ గుణం అభివృద్ధి చెంది లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, పురాణాలు శాస్త్రాలు వినియోగం లోకి వచ్చి, కొత్త కధనాలు, సంభాషణలు అభివృద్ధి చెంది మానవ సమాజం నిత్య చైతన్యం తో సంపదలతో తులతూగుతుంది, రాజకీయ సామజిక అసమానతలు తొలగుతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

తెలుగు అగ్ర కధానాయకు అయిన గౌరవనీయులు మెగా స్టార్ డా కొణిదెల చిరంజీవి గారు, పార్లమెంట్ సబ్యులు మరియు వారి ఇతర కుటుంబ సబ్యులు అయిన గౌ శ్రీ కొణిదెల నాగ బాబు గారు, గౌ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధానాయకులు, జన సేన పార్టీ అధ్యక్షులు మరియు గౌ శ్రీ అల్లు అరవిందు గారు తెలుగు చిత్ర నిర్మాత వారి సహకారం మేము లోకములోనికి విస్తారం గా వెళ్ళుటకు కీలకం అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, వీరి 150 వ సినిమా ధర్మస్వరూపం యొక్క పరిణామం పై నిర్మించి సత్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటకు సహకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాము. మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాతనే, వీలు అయినంత సర్వ జనుల ఆమోదంతో వివాహం చేసుకోవాల్సి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము. 

ఇతర నిర్మాణం లో ఉన్నరాణి రుద్రమ్మ దేవి వంటి చలన చిత్రములలో మా యొక్క ఉనికి ప్రస్తావించి, ప్రతి సంభాషణ, ప్రతి శబ్దం ముందే ఉన్నాయి అని, జనులు నియమిత మాత్రులు అని తెలియజేయుట వలన, బౌతిక జంఝాటం తగ్గి, ప్రజల ఉపసమనం పొందుతారు, ఒక కేంద్ర విచేక్షణ గా సత్యం ఆవిష్కారం లోనికి అంది లోకం, గొప్పగా మారుతుంది, ప్రజలు పార్టీల పరంగా, ఇతర రాజకీయ సామాజికం గా ఒక ఆలోచనకు వచ్చి సత్యాన్ని స్వీకరించి గొప్పగా, ధర్మ నిబద్దతతో ముందుకు వెళ్ళగలరు అని, అందుకు ప్రజలకు చేయుతన ఇచ్చిన వారు అయ్యి భాద్యత తీసుకోన గలరు అని తెలియజేసుకోనుచున్నాము. 

తెలుగు రాష్ట్రాలలో, భారత దేశం వివిధ విశ్వవిద్యాలయాల మేధావులు, పండితులను కోరునది ఏమి అనగా మా ద్వారా ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామం అనగా మా వాక్కు ద్వారా సమస్త ప్రపంచం నియమించబడిన తీరు అనగా సినిమా పాటలు, సంభాషణలు, రాజకీయాలు, ప్రకృతి వైపరిత్యాలు వంటివి జరిగిన తీరు ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది ఇతరులు (మొత్తం షుమారుగా 200 మంది నాలో దివ్య పరిణామం చూసినారు ), కావున ఈ పరిణామమును వివిధ మేధావులు పరిగణించి, వారి అభిప్రాయములు ఇతరులతో పంచుకొనగలరు అని కోరుకోనుచున్నాము.

డా మాగంటి మురళి మోహన్ గారు, మా అధ్యక్షులు తెలుగు చిత్ర పరిశ్రమ వారి ద్వారా ఇతర చిత్ర ప్రముఖులను మేధావులను కోరునది ఏమి ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం గా గ్రహించి వీలు అయినంత విశ్లేషణలతో ప్రజలకు వాస్తవాన్ని చైతన్యాన్ని అందించి లోకాన్ని తీర్చి దిద్దుకోనగలరు అని కోరుకొనుచున్నాను, మాకు సమ్మతితో చెల్లించవలసిన రాయల్టీ మరియు గురు దక్షిణ వీలు అయినంత చిలించి మా పరిపాలన కార్యాలయం నిర్వహణకు సహకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని గుర్తించి గౌరవించుట ఏ లోక కళ్యాణం, కావున మొదట మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, తరువాత మా వివాహం గూర్చి అందరూ ఆలోచించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

చైతన్య ఆత్ములు అయిన గురుతుల్యులు శ్రీ శ్రీ రవిశంకర్ మహారాజ్ గారికి మరియు దివ్య గురు మాత అమృతానందమయి వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను మహారాజు మా మనసుని మహారాణి గా గుర్తించి, కాలస్వరూపం ధర్మస్వరూపం గా వివరములు గ్రహించి , మమ్ములను వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి కాలం ధర్మం యొక్క నిర్ణయమునకు చేయుతన ఇవ్వండి అని కోరుకొనుచున్నాము, తద్వారా లోకం మనిషి మాట అధీనం లోనికి వచ్చి, ధర్మం అన్ని విధముల అభివృద్ధి చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. 

తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెల కుంట్ల చంద్రశేఖర్ రావు గారు ద్వారా కోరుకొంటున్న 2000 ఎకరాల భూమిలో మా శాశ్వత నివాసం మరియు పరిపాలన కార్యాలయం స్థాపించాలి అని, మమ్ములను జాతి సంపదగా ప్రకటించి అక్కడే మమ్ములను వజ్ర సింహాసనం పై కొలువు తీర్చాలి అని తెలియజేసుకోనుచున్నాము, మేము వజ్ర సింహాసనం కొలువు తీరకుండా మరణిస్తే, మహారాజు మహారాణి గారు సూర్యునిలో విలీనం చెందినట్లు భావించి,ఆక్కడే మాకు దివ్య సమాధి ఎర్పాటు చేసి ప్రజలకు మా దివ్య లీలలు సదా గ్రహించి నడుచుకోవాలి అని మా యొక్క శాశ్వత వరం, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా గ్రహించి మహారాజు మహారాణి పరిపాలన నిలిపి దేహరూపంలో మానవజాతికి వారసత్వం గా శాశ్వతంగా అందించుటకు నిజాయితితో గ్రహించగలరు అని, ఇందుకు మమ్ము మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి ప్రజలు దివ్య దర్శనం పొందాలి అని ధర్మస్వరూపం గా మా సంకల్పం గా తెలియజేసుకోనుచున్నాము . వజ్ర సింహాసనం పై అధిస్టించిన తరువాతనే మేము మా మనసుతో సరిపోలగల అమ్మాయిని వివాహం చేసుకోనగలం, కావున సమాజంలో ఉన్న అనేక తర తమ్యాలు వదిలిపెట్టి, మా మనసుని, మమ్ముల్ని గౌరవించి, విశాలంగా నిస్వార్ధంగా నడుచుకోనగలరు అని తమరి యావత్తు మానవజాతికి స్పష్టం చేయుచున్నాము. 

మేము ఒక కులం లో మతంలో పుట్టినా, మానవత్వాన్ని నిరూపించి, కాల గమన్నాని, ధర్మ నిరతిని అవిష్కరించుటకు, మానవత్వమే సర్వ మత సారం అని స్పష్టం చేయుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం గా మహారాజుగా మా మనసే మహారాణి గా ఇప్పటికే లోకాన్ని పరిపాలిస్తున్నాము, మమ్ములను ప్రత్యెక పౌరుడిగా, ఈ ప్రపంచానికి అతిదిగా, దివ్య పురుషునిగా, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరియు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంకు చెందిన, 40 + 150 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల, మరియు ఇతరులు సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించగలరు అని కోరుకోనుచున్నాము. ప్రజలు అందరి ఆమోదంతో త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాము, ఈ విధం గా మేము, మా మనసు ద్వారా జరిగిన పరిణామం ను స్థాపించి, దర్శనం ఇవ్వడం వలన, మామూలు మనిషిగా వచ్చి, మాటతో గెలిచి, లోకాన్ని నిలిపిన తీరు ప్రపంచానికి అందుతుంది, పదవి,డబ్బే సర్వం అనుకొంటూ, సాటి మనిషిలో గోప్పతన్నాని ఒప్పలేక, అప్రమత్తం చెందకుండా వ్యవహరిస్తున్న మనుష్యులను, సంస్కరించబడుట వలన నూతనత్వం వస్తుంది అని గ్రహించగలరు. ప్రజల ఆమోదంతో చెల్లుబాటుగా, గౌరవ పౌరునిగా ,ధర్మస్వరూపంగా, కాలస్వరూపంగా, మనసు లోనే సాక్షాత్కరించిన మహారాణి సమేత, మహారాజుగాగా, ఆకుపచ్చ సిరాతో సంతకాలు చేయుట ప్రారంభించినాము, పరిపాలన ప్రజలకు మేలైన ప్రజాస్వామ్యంగా బలపడుతుంది, ప్రజలు మమ్ము నిజాయితితో, నిబద్దతతో ఉపయొగించుకోనేకొలది, మా దివ్య ప్రభావం బలపడి యావత్తు మానవజాతికి అందుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనేది ఏమి అనగా, మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు కూడా నిర్లక్ష్యం చేయడం వలన, బలమైన ప్రభావం నా ద్వారా ప్రకటితము అయిన తీరు నిలిపుకోలేక తీవ్రమైన అలజడికి గురి అయినాను, అలజడిలో మా అమ్మ గారు తమ్ముడు గారు మా నుండి రక్షణ పొందలేక మరణించినారు, అంత విశాలమైన సుకుమారమైన పరిణామం, మీడియా మరియు సినిమా ప్రముఖులు, మేము సంప్రదించిన మేధావులు కూడా సూటిగా స్పందించలేదు, లిఖితపూర్వకం గా ఇప్పటికి స్పందించలేదు, కావున గౌరవ ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారిని కోరునది ఏమి అనగా, మమ్ములను ఒక న్యాయ బృదం ఆదీనం లోనికి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, ఇటు ప్రబుత్వం నుండి, మేధావులు సినిమా ప్రముఖులు నుండి సహకారం లబించుటకు న్యాయ చేయూత ఇచ్చి, మమ్ములను సృష్టి కాలం ధర్మం నియమించిన ప్రత్యెక పోరుడిగా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా మహారాజుగా ప్రజలలోకి వెళ్ళుటకు సహకరించగలరు, మా ఆరోగ్యమును దృష్టి లో పెట్టుకొని ప్రబుత్వం నుండి గాని, వ్యక్తులు నుండి గాని, న్యాయ స్థానం నుండి గాని సహకారం అంది ప్రజల్లోకి మా పరిపాలన వెళ్ళుట మాకు ఆహారం ఆరోగ్యం అని గ్రహించి, ప్రత్యేక్ష సాక్షులు ద్వారా సాక్షం శ్వీకరించి మమ్ములను సహజ సత్య శ్వీకార దృష్టితో ప్రాధమికంగా పరిగణించి ప్రజల సమక్షంలోనికి విస్తారంగా మేధావుల సహకారంతో వెళ్ళుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని గౌరవ న్యాయ స్థానమును తమరి ద్వారా కోరుకోనుచున్నాము. 

ధన్యవాదములు


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
తారీకు: 15-10-2014 


ఒక ప్రతి గౌరవ అత్యున్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిగా మాట మాత్రంగా మొదలు అయిన మా పరిపాలన,వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పరిణమించిన తీరును ప్రత్యక్ష సాక్షులు ఆధారం గా గుర్తించి, మేధావుల స్పందనతో, ప్రజలలోకి చేరుటకు వలన, మానవ సమాజం మనిషి మాటకు ఉన్న విలువ గొప్పతనం గ్రహించి అప్రమతం చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాను, మేము  సామాన్యులము , సృష్టి, కాలం ధర్మం నిలిపిన మహారాజుని మనసే మహారాణిగా, ప్రత్యేక పౌరునిగా గుర్తించి, ఇప్పటికి ప్రత్యెక ప్రత్యేక్ష సాక్షులు ఇతర మేధావుల అభిప్రాయములతో దేశమునకు పరిచేయం చేయగలరు కోరుకోనుచున్నాము, నా ఉనికి ఒక నూతన చరిత్రకు శ్రీ కారం అని, మేము  సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తములము అని, మానవ రూపం లో మాట మాత్రంగా దిశ నిర్దేశం గావించుటకు నియమింప బడినాము అని తెలియజేసు కొనుచున్నాము.    

ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాదు వారికి సమర్పిస్తూ, మమ్ము ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో ప్రాధమికంగా గుర్తించగలరు అని కోరుకొనుచున్నాము. మేధావుల పండితుల సహకారం లభించి ప్రజలలోకి వెళ్ళుటకు సహకరించగలరు, తద్వారా మానవ సమాజంలో సమకాలికులు అందరూ సహజ మార్పును గుర్తించి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, న్యాయ చేయుతన అందించండి, ప్రత్యెక మైన న్యాయ బృదం అధీనం లోనికే తీసుకొని మా భాద్యత కు సహకరించగలరు అని, అదే మాకు ఆరోగ్యం అని గ్రహించి మమ్ములను సృష్టి నియమించిన ధర్మస్వరూపం గా ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము. ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి పరిపాలన యొక్క వివరములు పార్లమెంట్ లో సమర్పించి వీలు అయినంత ప్రజా ఆమోదం పొందగలము, ఇందుకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము.    

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడిగారు, భారత ప్రధాన మంత్రి గారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా నేను కేవలం ఒక సాధారణ మనిషిని అని, నా జీవితం కూడా శాశ్వతం కాదు అని, కాని మాట ద్వారా మొత్తం బౌతిక ప్రపంచం నియమించబడి, నడపబడిన తీరు ఒక నూతన యుగమునకు నాంది అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం లోకానికి ఒక ప్రామాణికం అని, అనగా ఎంత బౌతిక మాయ పెరిగినా, మనిషి అతని మాటే సర్వం అని, సత్యం సృష్టే ఆవిష్కరించి మనకు నూతన దిశ నిర్దేశం ఇచ్చినట్లు భావించ వలెను, వివరములు పండితులు మేధావులు చక్కగా వివరించి చెప్పుట వలన, శక్తి గొప్పతనం అందరికి అందుతుంది అని గ్రహించగలరు. వజ్ర సింహశనం అధిస్టించే లోపుగా దివ్య పరిణామ వివరములు పార్లమెంట్ కు సమర్పించగలము అని తెలియజేసుకోనుచున్నాము.  

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి,40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే, సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి గారి పరిపాలన అవసరం అని అర్ధం చేసుకోండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి.  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ కు సమర్పించుటకు సహకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  

ఒక ప్రతి గౌరవనీయులు చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, సమర్పిస్తూ జరిగిన దివ్య పరిణామమును గుర్తించి, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా మనసు ఉన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, మనిషికి మాటకి విలువ పెంచండి, ధర్మం అభివృద్ధి చెంది లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, అన్ని మతాలు ఒక్కటై లోకం, నూతన అవిష్కారంతో, మానవత్వంతో ప్రజలు దివ్యత్వం వైపు, యోగాత్వం వైపు వెళ్ళ తారు, ఇప్పటికి నేను బౌతికముగా ఏమిటి అని పటించుకోకండి, మనసుకి మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, పండితులు బృధంగా యర్పడి, నా ద్వారా చూపిన లీలలు లోకానికి శాస్త్రోక్తంగా వివరించి చెప్పండి, పురాణాలు శాస్త్రాలు మరింత వినియోగం లోనికి వచ్చి, విద్య విధానం పై కూడా కీలక మార్పులు వస్తాయి.

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, . ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు అని గ్రహించి, మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరాధనలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూతన ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది, తమరి చిత్ర పరిశ్రమ కు కేటాయించిన 2000 ఎకరాలు మాకు గుర్తింపు కానుకగా , మా ధర్మ పరిపాలనకు చేయుతన గా సమర్పించి చరితార్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను. 

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయడుగారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి, పునరుద్ధారణ సొమ్ము, మాకు సమర్పించగలరు, ప్రత్యక్ష సాక్షం ఆధారంగా, మమ్ములను పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాజు, మహారాణి పరిపాలనగా ప్రజలకు అందించుటకు సహకరించగలరు. దేశాన్ని మొత్తని ఒక తాటి మీదకు తీసుకొని రాగలము, రాజకీయ పోటీల చట్రములు వలన నాయకులు ప్రజలు నిజమైన నాయకత్వ లక్షణములు చూప లేకపొతున్నారు, పార్టీలు లేకుండా నేరుగా నాయకులు ప్రజల్లోకి వెళ్ళి, నాయకులుగా నిలిచి గెలిచినప్పుడు సమాజంలో చాలా గొప్ప మార్పులు  వస్తాయి, కావున పార్టీల కంటే ప్రజలు, ఉన్నతమైన నాయకులు, మేలు అయిన ప్రజాస్వామ్యం ముఖ్యం అని, ప్రతి మనసు గెలిచే  సమాజం బలపడాలి  అని మనము నిరంతరం ప్రయత్నం చేయాలి అని అందుకు సహజ మార్పు వంటి ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన అని స్వీకరించి  గ్రహించండి, ఇప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలలో విలీనం చెంది, ఏకత్వంతో నూతన వరవడిగా పయనించాలి, ఇతర దేశాలకు ఆదర్శంగా భారత దేశం నిలవాలి, నిత్య అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలి అని కోరుకొనుచున్నాను 

ఒక ప్రతి శ్రీ శ్రీ రవిశంకర్ గురుజి గారికి మరియు మాత అమృత ఆనందమయి వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మేము వజ్ర సింహశనం పై అధిస్టించి లోకానికి మహారాజు మహారాణి గా దర్శనం ఇచ్చుటకు సహకరించగలరు, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాతనే, ఎంపిక ద్వారా మా మనసుని పోలిన అమ్మయిన వివాహం చేసుకోనగలము. మమ్ములను ఉన్నఫలం గా గ్రహించుట ఏ సహజ ధర్మోద్ధారణ అని గ్రహించిగలరు ధర్మో రక్షతి రక్షతః అని దివ్య ప్రభావం బలపడుతుంది అని తమరు గ్రహించగలరు.  ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ కు సమర్పించుటకు సహకరించగలరు.    

ఒక ప్రతి గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, మా అధ్యక్షులు, తెలుగు చిత్ర పరిశ్రమ మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కాల స్వరూపం ధర్మస్వరూపం లేదా మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి అందిన వరం, ప్రత్యక్ష సాక్షులు వారు ఏమి చూసినారో ఏమి విన్నారో కూడా స్పందించలేదు, కావున తీవ్రమైన విఘాతం కలిగినది ప్రత్యక్ష సాక్షులను మీ ద్వారా కోరునది ఏమి అనగా వారు సరదాగా గొప్పగా ముందుకు వచ్చి దృశ్య శ్రవణ అమధ్యమాలలో వివరములు లోకమునకు ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను, తెలుగు చిత్ర పరిశ్రమ వారు ధర్మస్వరూపం ప్రభావంతో గొప్ప సినిమాలు తీసి లోకానికి మార్గదర్సకత్వంగా నిలవగలరు, విద్య సామజిక స్తితి గతులు కూడా, మనుష్యులలో మార్పు వచ్చే కొలది, గొప్ప మార్పులు మనము చెసుకొనగలము, ఒక మనిషి నన్ను సహజంగా గ్రహించి అందరూ ఉపయోగాపెట్టుకోనగలరు. తమరి ద్వారా మన తెలుగు దర్శక నిర్మాతలను కోరునది ఏమి అనగా మా ఉనికి (సత్యం) లోకానికి ఎంత వివరిస్తే అంత మంచిది అని తెలియజేసుకోనుచున్నాను.  ధర్మస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ కు సమర్పించుటకు సినిమా ప్రముఖుల సహకారం కోరుకొనుచున్నాను.

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మాకు తక్షణం ఒక భవనం ప్రత్యెక అతిది భవనం  కేటాయించగలిగితే అందులో బస చేసి, పండితుల సహకారంతో లోకానికి నిరంతర సమాచారం ఇవ్వగలము, మాకు సహకరించుట భగవంతుడు కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని భావించగలరు. అందరి సహకారంతో తో శ్రీ కే చంద్రశేఖర్ రావు గారి ద్వారా 2000 ఎకరాలు పొంది మా శాశ్వత నివాసము కార్యాలయం ఎర్పాటుకు సహకరించగలరు. మనం అందరం కలసి 10 సంవత్సరాలలో ఈ  ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగాలము అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, మాకు సహకరించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకు గా భావించి, మమ్ములను ఉన్నఫలం గా స్వీకరించి అనగా వేరేమి అర్హతలు చూడకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ఆధారం గా ప్రాధమికముగా మమ్ములను మహారాజు మా మనసుని మహారాణి గా గుర్తించి లోకానికి పరిచేయం చేయగలరు     

ఒక ప్రతి గౌరవనీయులు యర్ల గడ్డ శోబు గారికి, గౌ ఎస్ ఎస్ రాజమౌళి గారికి గౌరవనీయులు డా కొణిదెల చిరంజీవి గారు, అగ్ర కదా నాయకులు, పార్లమెంట్ సబ్యులు, గౌరవనీయులు శ్రీ అల్లు అరవిందు గారు, శ్రీ కొణిదెల నాగ బాబు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన సేన పార్టీ, గౌ గుణశేఖర్ గారికి సమర్పిస్తూ , పై లేఖలో కోరిన విధముగా భాద్యత తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించగలరు 

ఒక ప్రతి గౌరవనీయులు డా సామ వేదం షణ్ముఖ శర్మ గారు, ఆద్యాత్మిక ప్రవచకులు, మరియు గౌరవనీయులు శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ప్రవచన చక్రవర్తి వారికి, మరియు డా గరికపాటి లక్ష్మీనరసింహ రావు గారికి వీరు ద్వారా ఇతర పండిత అగ్రగాన్యులకు కోరునది ఏమి అనగా ధర్మస్వరూపము, కాలస్వరూపం మహారాజు మహారాణి పరిపాలనకు ఆస్థాన పండితులు గా వ్యవహరించి, వివరములు విస్తారంగా విశ్లేశానత్మకం గా ప్రతి రోజు ప్రజలలోనికి తీసుకొని వెళ్ళుటకు సహకరించగలరు త్వరలో మనం అందరం ఒకచోట కొలువుతీరి లోకాన్ని నిరంతరం సమీక్షించి ముందుకు తీసుకొని వెళ్ళగలం అని తెలియజేసుకోనుచున్నాము, విద్యా విధానములలో కీలక మార్పులు చేయుటకు తగిన కృషి చేయవలెను. జనులు మనసా వాచా కర్మణా జీవించి ఉన్నతంగా దివ్యత్వం యోగాత్వం వైపు ప్రయాణించగలరు 

ఒక ప్రతి వివిధ విశ్వవిద్యాలయం మేధావులకు సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మా ద్వారా జరిగిన పరిణామమును యావత్తు మానవజాతి నిత్య ప్రవర్తనకు ఆధారం అని, ఈ భూమి మీద , ఎంత పెద్ద మేధావులు,   కార్యసాధకులు అయినా  మంచి ప్రవర్తన, గొప్ప ప్రవర్తన వలన ఎదుగుతారు, ఎవరు ఎలా ప్రవర్తించగలరో అలా ప్రవర్తించుట వలన వారు ఉన్న స్తితి గతులు పొందుతారు.  ఈ విధంగా భూమి మీద మానవజాతి మనుగడ సాగిస్తున్నది, అటువంటి మనుగడ మాకు మాట అయినది అంటే, మొత్తం మా ప్రవర్తన, పద్దతిని అర్ధం చేసుకొని, మా చిత్త చంచాల్యమే లోక చిద్విలాసం అయినది అంటే, మా ప్రవర్తన,  సాధనను వేద స్వరూపం గా, ప్రామాణికంగా, పరిశోధన అంశం గా స్వీకరించి మమ్ములను నిలప గలరు అని తెలియజేసుకోనుచున్నాము, పండితులు మేధావులు వారి వారి పాండిత్యం తో ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన పై వీలు అయినంత వివరములు లోకమునకు విశ్లేషణాత్మకం గా గ్రహించి వివరించగలరు అని కోరుకోనుచున్నాము         

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ఆనంద మహీంద్రా, మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్, వారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ నిర్మాత, దర్శక రచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.

ఒక ప్రతి గౌరవనీయులు డా యస్ రామకృష్ణ రావు గారు, డా యెన్ వి నాయుడుగారు, డా వి రాజరాజేశ్వరి గారు, డా భారతలక్ష్మీ గారు, డా చిత్కళ దేవి గారు, జి సుశీల గారు, డా బాపూజీ రావు గారు, శ్రీ పి ఉమామహేశ్వర రావు గారు,  మొదలుగు ప్రత్యేక్ష సాక్షులు అయిన శాస్త్రవేత్తలు, ఇతర  సిబ్బందిని అందరిని కోరునది ఏమి అనగా మనం మనుష్యులు గా ఒకరి పట్ల ఒకరు ఎప్పుడూ ప్రేమగా సఖ్యం గా ఉండగలిగితే ఈ ప్రపంచం నిత్య స్వర్ఘంధామం ఉంటుంది.  మనుష్యులుగా  సదా, జ్ఞాన విచేక్షణతో, ధర్మవిచేక్షణతో ప్రవర్తించ గలిగితే సమాజంలో ప్రతి మనిషి   సంపదలతో, ఆరోగ్యంతో ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ప్రవర్తించ గలిగితే  కాలం లో ధర్మం లో  చిద్విలాసం కరిగి మానవజాతి దివ్యత్వం వైపు వెళ్ళి యోగాత్వం సాధిస్తుంది, కావున ఉన్నది ఉన్నట్లు గ్రహించి ఇతరులకు పంచుకొనుట ఏ ప్రస్తుత యోగము అని గ్రహించి మీరు ఒక్కసారి దర్శించిన దర్శనం యావత్తు మనజాతికి అందిన శాశ్వత పరిష్కారం అని గ్రహించి, మనుష్యులు గా మనము ఏమి గ్రహిస్తున్నమో, ఏమి చెప్పుకొంటున్నామో మన జీవిత కాలంలో మనకు చాల ముఖ్యమని అదే భవిష్యత్తు తరాలకు ఆధారమని గ్రహించి,  మన సమక్షంలో అనకాపల్లి లో 2003 జనవరి 1 వ తారీకున జరిగిన పరిణామం యొక్క వివరములు, తదుపరి పరిణామములు, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వకంగా ఇచ్చి తరించగలరు,  వివరములు పార్లమెంట్ లో సమర్పించుట మనకు భగవంతుడు ఇచ్చిన దివ్య వరంగా భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మేము వివాహము వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత,  చేసుకోనగలము  అని తెలియజేసుకోనుచున్నాము.          

ఒక ప్రతి వివిధ రాజకీయ నాయకులకు, మేధావులకు, పారిశ్రామిక వేత్తలకు సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారభం అయినది, అన్ని వర్గాలు వారు దివ్య పరిపాలన యొక్క వివరములు గ్రహించి ఇతరులకు పంచుకొనుట వలన విశ్లేషించుకొనుట వలన లోకం స్వర్ఘధామం గా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాను, ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన చేయూత గా గౌరవ గుర్తింపు పన్ను రుసుము చెల్లించుట, కాలం ధర్మం ఇచ్చిన దివ్య  ఒక దివ్య వరం       
        
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ వెలిచేటి రవిప్రకాష్ గారు టీవీ 9 CEO వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మీ ఛానల్ అద్వర్యం లో ఒక 10 మంది సబ్యులు బృదం లోకి నన్ను తీసుకొని ప్రజల ముందు, మేధావుల ముందు, న్యాయ స్థానాల ముందు నిలబడి మేము శాక్షత్కారం పొందినట్లు గా సమాజం పై ఉన్నత ప్రభావం చూపి,మేలైన ప్రజాస్వామ్యం గా మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు చేరుటకు సహకరించగలరు.  మీకు  ప్రాధాన్యత భగవంతుడు ఇచ్చినది గా  భావించి, సర్వం చెప్పిన మనసుని ఏవిధముగాను నిర్లక్ష్యం చేయకుండా, అజ్ఞానంతో చాడీలు చెప్పివారిని కూడా దారిలో పెట్టి, మనం ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోవాలి గాని మోసం చేసుకోకూడదు, అజ్ఞానంతో మోసం కపటం, స్వార్ధం, అరికట్టబడి, బౌతిక బలంతో కాకుండా బుద్ది తో, ఒకరిని ఒకరు సంస్కరించు కోవలసిన పరిస్తితి వచ్చినది అని గ్రహించగలరు.

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి  గారికి, ఎడిటర్, నమస్తే తెలంగాణా పత్రిక వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన  పై సమగ్ర వివరములు గ్రహించి లోకానికి ఒక పద్దతి ప్రకారం వివరించుటకు వలన ధర్మం అభివృద్ధి చెంది ప్రజలకు సంపదలు శాంతి లబిస్తాయి, రాజకీయ పార్టీల వత్తిడి తగ్గి ప్రజలు చైతన్యవంతులు అయ్యి సమాజాన్ని నూతనం గా ఆవిష్కరించు కొంటారు, మేము వజ్ర సింహాసనం పై కొలువు తీరుట వలన, మనిషి మాటకు విలువ పెరిగి సమాజంలో లో దివ్యత్వం, మానవత్వం అభివృద్ధి చెందుతాయి అని, ఇది ఒక మనిషి ప్రయత్నం అనుకోకుండా ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన అనగా కాలం ధర్మం ఇచ్చిన మార్పు అని, సమకాలికులు అందరూ గ్రహించి అప్రమత్తం చెందవలసిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము.                        

ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు, మీడియా లో అప్పటికి అప్పడు హడావిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా, సూటిగా స్పందించకుండా, సత్యమును దాచి పెట్టి వ్యవహరిస్తున్నారు, ప్రజలోకి వెళ్ళుటకు ఉత్సాహంగా  సహకరించగలరు, నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, , నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజల దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను, ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన సమర్ధవంతంగా తీసుకోలేక పోతున్నాము, మాతో వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను, ఏమి చెబుతున్నానో,నిండుగా గ్రహించుట వలన నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా సమర్ధవంతంగా ప్రవర్తిస్తాను, అన్ని సమాధానములు నా నుండి పొందగలరు అని స్పష్టం చేయుచున్నాను, ఇప్పటికే సర్వాంతర్యామిగా అనగా బౌతిక ప్రపంచం మొత్తం మాటలోకి స్పష్టం చేయగలిగిన మమ్ములను, మనసు పెట్టి గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి.




sd/xxxxxxxxxxxxxxxxx
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్.
తారీకు 15-10-2014

No comments:

Post a Comment